రైతు నేస్తం కార్యక్రమం ప్రారంభం.. సమస్యలు పరిష్కారమే లక్ష్యం..

తెలంగాణలో కొత్త కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం చుట్టారు. రైతు నేస్తం కార్యక్రమాన్ని ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో…

ఏటా 10 వేల ఉద్యోగాలు: మంత్రి శ్రీధర్ బాబు

బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, బీమా రంగాల్లో ఏటా 10 వేల మందికి ఉద్యోగాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందుకు…

బీఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు..

అల్వాల్ పోలీస్ స్టేషన్ లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు. ఎల్అర్ఎస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వ…

ఇందిరమ్మ ఇళ్లు.. మరో కీలక ప్రకటన..

ఈ నెల 11న భద్రాచలంలో ప్రారంభించే ఇందిరమ్మ ఇల్లు పథకంపై తెలంగాణ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. ఈ పథకం…

శర్వానంద్ కొత్త సినిమా టైటిల్ గ్లింప్స్ రిలీజ్

టాలీవుడ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం మంచి హిట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. రెండేళ్ల క్రితం ‘ఒకే ఒక జీవితం’ సినిమాతో ప్రేక్షకు ముందుకు…

టాలీవుడ్‌లో ఇప్పుడు జాన్వీదే హవా..

అలనాటి హీరోయిన్ శ్రీదేవి కూతురిగా వెండితెరకు పరచయమైంది నటి జాన్వీ కపూర్. ఇండస్ట్రీకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే క్రేజీ హీరోయిన్‌…

అప్రమత్తమైన ఎన్ఐఏ.. 17 చోట్ల సోదాలు..

దేశంలోని ఏడు రాష్ట్రాల్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. 2013లో బెంగళూరు జైలు నుంచి ఉగ్రవాదుల పరారీ కేసు, రామేశ్వరం కేఫ్…

దేశంలో ఎన్నికల నగారా ఇప్పుడే..? అందుకే మోడీ టూర్లు..

ప్రధాని నరేంద్రమోదీ ప్రస్తుతం రాష్ట్రాల పర్యటనలో ఉన్నారు. పది రోజుల్లో 12 రాష్ట్రాల్లో పర్యటన షెడ్యూల్‌ ఖారారైంది. 29కిపైగా సభల్లో ప్రసంగించనున్నారు.…

వాళ్లకు ఫ్యామిలీ ఫస్ట్.. నాకు దేశం ఫస్ట్….

తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలపై ఆగ్రహంతోనే ప్రజలు కాంగ్రెస్ కు ఛాన్స్ ఇచ్చారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సంగారెడ్డిలో వివిధ అభివృద్ధి…

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో అక్రమాలపై సీఎం సీరియస్.. విజిలెన్స్ విచారణకు ఆదేశం…

గొర్రెలు, చేపల పంపిణీ పథకాల్లో జరిగిన లావాదేవీలపై సమగ్రంగా విచారణ చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.…