తెలంగాణ రాష్ట్రం, వికారాబాద్ జిల్లాలోని ఎన్నేపల్లి గ్రామంలో పాపరాజు గంగరాజు గురువుల 37వ ఆరాధన దినోత్సవ కార్యక్రమాలను భక్తుల ఆధ్వర్యంలో విజయమాంబ…
Author: editor tslawnews
నేను దానికి అనర్హుడును.. బతికింతకాలం ఇక అదే చేస్తా..
మెగాస్టార్ చిరంజీవి.. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక మహా సామ్రాజ్యాన్ని సృష్టించి దానికి అధినేతగా కొనసాగుతున్నారు. ఎన్ని…
గౌరవ డాక్టరేట్ ను అందుకున్న రామ్ చరణ్..
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అరుదైన గౌరవాన్ని అందుకున్నాడు. చిన్న వయస్సులోనే గౌరవ డాక్టరేట్ ను అందుకొని అందరి ప్రశంసలు అందుకుంటున్నాడు.…
సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ నేతలు..
అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇటీవల కొందరు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు చేరగా.. తాజాగా, శనివారం బీజేపీ…
బీజేపీ లోక్సభ ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్కు ముహూర్తం ఫిక్స్..!
దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఊపందుకుంది. అన్ని రాష్ట్రాల్లోనూ ప్రధాన పార్టీలు అన్ని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ఓటర్లను ఆకర్షించేందుకు…
రూ.315 కోట్ల లంచం కేసు.. మెఘా ఇంజనీరింగ్పై కేసు నమోదు చేసిన సీబీఐ..
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) శనివారం(ఏప్రిల్ 13), మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్తో పాటు కేంద్ర ఉక్కు మంత్రిత్వ…
మూసీ ముస్తాబుపై ప్రభుత్వం స్సెషల్ ఫోకస్..
అనంతగిరి కొండల్లో పురుడు పోసుకుని. భాగ్యనగరం నడిబొడ్డు నుంచి ప్రవహిస్తూ. వందల కిలోమీటర్ల వరకు జీవజలాన్ని అందించింది మూసీ. కానీ కాలం…
1.30 లక్షల మందితో సెక్రటేరియట్ ఎదుట ధర్నా చేస్తాం: కేసీఆర్..
ఎన్నో ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుదేలవుతోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శలు చేశారు.…
అంతరిక్షంలోకి వెళ్లనున్న తొలి తెలుగు కుర్రాడు..
విజయవాడకు చెందిన తోటకూర గోపీచంద్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడు. అంతరిక్షంలోకి వెళ్లే తొలి తెలుగు కుర్రాడిగా రికార్డుల్లోకి ఎక్కబోతున్నాడు. NS-24 మిషన్…
జగన్ లాంటి రాక్షసులు వెయ్యిమంది వచ్చినా.. అమరావతిని అంగుళం కూడా కదల్చలేరు: చంద్రబాబు.
టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి రాజధాని విషయంలో సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ లాంటి 1,000 మంది…