దేశవ్యాప్తంగా ముగిసిన పార్లమెంటు ఎన్నికల ప్రచారం..!

లోక్ సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. లోక్ సభ ఎన్నికల 7వ దశ పోలింగ్ జూన్ 1న జరగనున్నది. ఇదే చివరి…

ఫోన్ ట్యాపింగ్‌పై సెంట్రల్ దృష్టి..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాక రేపుతోంది. ఈ అంశానికి సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. తాజాగా ఈ కేసుపై…

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా..!

తెలంగాణ అధికారిక చిహ్నం ఆవిష్కరణ వాయిదా పడింది. దీనిపై భారీగా సూచనలు రావడంతో మరిన్ని సంప్రదింపులు జరపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.…

జనసైనికులు జాగ్రత్త –: నాగబాబు..

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైసీపీ పరాజయం అంచున ఉందా? ముమ్మాటికీ అవుననే అంటున్నారు జనసేన కేడర్. తాజాగా నాగబాబు పార్టీ కేడర్‌కు ఇస్తున్న…

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నుంచి హైకోర్టులో ఊరట..!

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ నుంచి హైకోర్టులో ఊరట లభించింది. ఏబీవీపై సస్పెన్షన్…

అనుమతి లేకుండా సచివాలయం నుంచి ఏం తీసుకెళ్లొద్దు: జీఏడీ..

సాధారణ పరిపాలన శాఖ తాజాగా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 3న మంత్రుల పేషీలు, ఛాంబర్లను స్వాధీనం చేసుకుంటామని కార్యాలయ సిబ్బందికి…

సౌత్‌లో ప్రభాస్ టాప్..!

గత పదేళ్లలో తమ సైట్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ఇండియన్ స్టార్స్ జాబితాను IMDb విడుదల చేసింది. టాప్-100లో బాలీవుడ్…

మోక్షజ్ఞ ఎంట్రీపై బాలయ్య క్లారిటీ..!

తన కొడుకు మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే ఉండబోతుందని హీరో బాలకృష్ణ క్లారిటీ ఇచ్చారు. ‘గ్యాంగ్స్‌ ఆఫ్ గోదావరి’ మూవీ ప్రీ రిలీజ్…

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ..!

ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ దాఖలు చేసుకున్న పిటిషన్ ను ప్రజాప్రతినిధుల…

ఢిల్లీ సర్కార్ కీలక నిర్ణయం..!

ఢిల్లీలో ఎండల కారణంగా తీవ్ర నీటి కొరత ఏర్పడింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. నీటి వృథాను అరికట్టాలని ప్రభుత్వం ఢిల్లీ…