సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈనె 8వ తేదీ ఉదయం 11 గంటలకు చర్చకు రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్…
Author: editor tslawnews
నారా లోకేష్తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి..
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఏపీ విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్తో రహస్య మంతనాలు జరుపుతున్నారని టీపీసీసీ…
ఏపీలో త్వరలో కొత్త రేషన్ కార్డులు..!
ఏపీలో ఏ పథకాలు తీసుకున్నా టెక్నాలజీని జోడిస్తున్నారు. దీనివల్ల నిజమైన లబ్దిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. దళారీల ఆగడాలకు ఫుల్స్టాప్ పడనుంది. అంతేకాదు…
జగన్కి మళ్లీ షాక్.. ఏమైందంటే..?
వైసీపీ అధినేత జగన్ సత్తెనపల్లిలో పర్యటన కేసులో 113 మందికి విచారణకు రావాలని.. పోలీసులు నోటీసులు ఇచ్చారు. గత నెల సత్తెనపల్లిలో…
ఐటీ హబ్ గా విశాఖ..! 150పైగా ప్రముఖ కంపెనీ పెట్టుబడులు..!
ఐటీ పరిశ్రమ అభివృద్ధితో విశాఖ దశ మారిపోయేల కనిస్తుంది. దిగ్గజ ఐటీ కంపెనీలన్నీ విశాఖ వైపు చూస్తున్నాయి. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త…
తెలంగాణలో ఆ పార్టీలకు ఈసీ షాక్..!
తెలంగాణలో పలు రాజకీయ పార్టీలపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఈసీ) కీలక చర్యలు చేపట్టింది. గత ఆరేళ్లుగా ఎలాంటి ఎన్నికల్లోనూ పోటీ…
ఈడీ విచారణపై స్పందించిన నిర్మాత అల్లు అరవింద్..
ఈడీ విచారణపై ప్రముఖ సినీ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. 2017లో ఓ ప్రాపర్టీలో ఒక మైనర్ వాటాదారుడి భాగాన్ని తాను…
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత చేప.. మనిషి పళ్లతో రూప్చంద్ చేప..
పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ వింత చేప అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. దాని నోరు తెరిచి చూస్తే అచ్చం మనిషి పళ్ల వరుస…
మోదీకి ట్రినిడాడ్ అండ్ టొబాగో అత్యున్నత పురస్కారం.. ఇది 25వ అంతర్జాతీయ గౌరవం..
భారత ప్రధాని నరేంద్ర మోదీ తన ఖాతాలో మరో అరుదైన అంతర్జాతీయ గౌరవాన్ని చేర్చుకున్నారు. కరేబియన్ దేశమైన ట్రినిడాడ్ అండ్ టొబాగో…
స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ఖరారు చేసిన సీఎం చంద్రబాబు..
స్వర్ణాంధ్ర పీ-4 లోగోను ముఖ్యమంత్రి చంద్రబాబు ఖరారు చేశారు. స్వర్ణాంధ్ర – పీ4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం ముఖ్యమంత్రి…