కురుపాం గురుకులంలో ఇద్దరు విద్యార్థినుల మృతి బాధాకరం: పవన్ కల్యాణ్..

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు మృతి బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…

ఓటీటీలోకి మిరాయ్..! ఎప్పుడంటే..?

ఫాంటసీ అడ్వెంచర్‌ చిత్రం ‘మిరాయ్‌’ సినిమా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ…

ప్రభాస్ ‘ది రాజా సాబ్’ డబ్బింగ్ పనులు ప్రారంభం..!

రెబ‌ల్‌ స్టార్ ప్రభాస్ హీరోగా, విలక్షణ దర్శకుడు మారుతి కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ది రాజా సాబ్’. భారీ అంచనాల నడుమ…

బీఆర్ఎస్ నుంచి సస్పెన్షన్ తర్వాత కవిత కీలక అడుగులు.. కీలక నిర్ణయాలు..

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి సస్పెన్షన్‌కు గురైన కొన్ని వారాలకే ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తన…

అమర జవాన్ సోదరికి అన్నగా మారి వివాహం జరిపించిన సైనికులు.. ఎక్కడంటే..?

దేశ సేవలో అమరుడైన ఓ జవాను చివరి కోరికను ఆయన సహచరులు నెరవేర్చారు.. ఆయన సోదరికి తామంతా అన్నయ్యలుగా మారారు. దగ్గరుండి…

భారత్‌కు నీరవ్ మోదీ.. అప్పగింతకు డేట్ ఫిక్స్..? ఎప్పుడంటే..?

పంజాబ్ నేషనల్ బ్యాంకును వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం విడిచి పారిపోయిన వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అప్పగింత…

ఉస్మానియా ఆసుపత్రిలో రెండు వేల పడకలు, 41 ఆపరేషన్ థియేటర్లు..

హైదరాబాద్ లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నూతన భవనాల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. మేఘా కంపెనీ ప్రాజెక్టుల విభాగం అధ్యక్షుడు కె. గోవర్ధన్…

తెలంగాణలోని ఆ గ్రామాల్లో ఎన్నికలు బంద్..! ఎందుకంటే..?

తెలంగాణలో ప్రజాస్వామ్య పండుగలుగా భావించే స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రతి సారి ఉత్సాహంగా జరుగుతుంటాయి. కానీ రాష్ట్రంలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో…

రాజధాని అమరావతిలో.. మలేషియా బృందం పర్యటన..

రాజధాని అమరావతిలో మలేసియాకు చెందిన ప్రజాప్రతినిధుల బృందం పర్యటించింది. ఈ నేపథ్యంలో అమరావతి నిర్మాణాలు, ప్రాజెక్టులు, అభివృద్ధి ప్రణాళికలను ప్రత్యక్షంగా పరిశీలించారు.…

ఏపీ ఇంటర్ విద్యార్థులకు బిగ్ అప్డేట్.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది..

ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. 2026 ఫిబ్రవరి 23 నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇంటర్ మొదటి, ద్వితీయ…