సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ప్రక్రియ ప్రారంభం

భారతదేశ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్…

సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్: మళ్లీ ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్?

కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీక్షా సమావేశంలో పూర్తి…

అందుకే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు: షాకింగ్ రీజన్ చెప్పిన అశ్విన్

ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ కోల్పోయి, తన వన్డే కెరీర్‌లో మొదటిసారి వరుసగా…

సింధూ నది తరహాలో కునార్ నదిపై డ్యామ్‌ల నిర్మాణం: పాక్‌కు నీటిని నిలిపివేయనున్న తాలిబన్లు

ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పహల్గామ్ ఘటన తర్వాత భారత్ సింధూ నదీ జలాలను నిలిపివేసిన తరహాలోనే, ప్రస్తుతం అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం…

డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చ: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల నియామకంపై కీలక చర్చల కోసం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు (అక్టోబర్ 25,…

“తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేస్తా”: దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా

యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో…

కర్నూలు బస్సు ప్రమాదం: డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం – రూ. 23 వేలకు పైగా ట్రాఫిక్ ఫైన్లు

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలులో ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి…

బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది: ప్రధాని మోదీ

బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్‌డీఏ కూటమి అధినేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమస్తీపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు.…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన నారా రోహిత్

టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో నటి శిరీష లేళ్లను వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 30న హైదరాబాద్‌లో జరగనున్న…

యాదగిరిగుట్టలో కవిత: కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు.. ‘జనం బాట’ యాత్రకు శ్రీకారం

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల చివరి వారం…