ఝార్ఖండ్‌లో రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబు..!

ఝార్ఖండ్ రాష్ట్రంలోని తూర్పు సింగ్‌భమ్ జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. సువర్ణరేఖ నదీ తీరంలో ఇసుక తవ్వకాల సమయంలో రెండో ప్రపంచ…

దేశంలో గ్యాస్ కొరత కేంద్రం భారీ గుడ్ న్యూస్..! ఇక నుండి..

కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల కొరతతో ఇబ్బందులు పడుతున్న వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం ఊరటనిచ్చే నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా పెరిగిన గ్యాస్ డిమాండ్‌ను…

ప్రభాస్ ఫౌజీ పై ఆ నటుడు కామెంట్స్ వైరల్..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) వరుస పెట్టి సినిమాలు చేస్తూ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రభాస్…

చరణ్ బర్త్ డే పెద్ది నుండి బిగ్ సర్ప్రైజ్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్లో పెద్ది సినిమా పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.…

కాంగ్రెస్‌లో పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్..!

కాంగ్రెస్ పార్టీలోని పదవులు ఏప్రిల్ నెలలోపే పూర్తి చేయాలని హైకమాండ్ భావిస్తున్నట్లు తెలిసింది.ఈ మేరకు పదవులు ప్రాసెస్‌ స్పీడప్ అయింది. పార్టీ…

గ్యారెంటీల అమల కోసం అసెంబ్లీలో ప్రైవేట్ మెంబర్ బిల్లు-: కేటీఆర్..

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు కోసం భారత రాష్ట్ర సమితి కీలక అడుగు వేసింది. ఎన్నికల…

సిద్ధిపేటలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని ప్రారంభించ‌నున్న సీఎం రేవంత్ రెడ్డి..

ఈనెల 22 ఆదివారం రోజున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించనున్నారు. నంగునూరు మండలం నర్మేట లో ఆయిల్ ఫామ్…

రోజా చేసిన విమర్శలకు ఎమ్మెల్యే మురళి అత్యంత ఘాటు సమాధానం..!

ఇటీవల మాజీ మంత్రి రోజా చేసిన విమర్శలకు ఎమ్మెల్యే మురళి అత్యంత ఘాటుగా సమాధానమిచ్చారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమే…

రామ్మోహన్ నాయుడు సంచలన ప్రకటన.. ఏపీకి ‘మిట్టల్ స్టీల్’ ప్లాంట్..!

విశాఖపట్నంలో జరిగిన సీఐఐ (CII) వార్షిక సమావేశంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొని రాష్ట్ర…

తిరుమలలో రూ.25 కోట్లతో.. అద్భుతమైన హై-టెక్ ఫుడ్ ల్యాబ్‌ను ప్రారంభించిన సీఎం చంద్రబాబు..

కలియుగ వైకుంఠం తిరుమలకు వచ్చే కోట్లాది మంది భక్తుల నమ్మకాన్ని కాపాడటమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.…