ముంబై చేరుకున్న శివాజీ ఆయుధం ‘వాఘ్ నఖ్’..

ఛత్రపతి శివాజీ మహరాజ్ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్ నఖ్’ లేదా పులి పంజాగా పిలిచే ఆయుధం లండన్ మ్యూజియం నుంచి ముంబైకి చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ మునిగంటివార్ తెలిపారు. దీనిని పశ్చిమ మహారాష్ట్ర సతాలకు తీసుకెళ్లనున్నట్లు తెలిపారు. వచ్చే శుక్రవారం నుంచి దీనికి ప్రదర్శించనున్నట్లు చెప్పారు. దీన్ని సతారాలోని మ్యూజియంలో 7 నెలల పాటు ఉంచనున్నట్లు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *