ఏపీ టెట్ నోటిఫికేషన్ విడుదల..!

ఏపీలో 16 వేలకు పైగా టీచర్ ఉద్యోగాల భర్తీకి మెగా డీఎస్సీ నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) కు నోటిఫికేషన్ విడుదలయ్యింది. పాఠశాల విద్యాశాఖ అధికారులు సోమవారం ఈ నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఆన్‌లైన్ విధానంలో జరగనున్న ఈ పరీక్షలకు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. అదేవిధంగా మెగా డీఎస్సీకి సంబంధించి వచ్చే వారం ప్రత్యేక ప్రకటన విడుదల చేయనున్నారు. అయితే, డీఎస్సీలో టెట్ కు 20 శాతం వెయిటేజీ ఉన్న విషయం తెలిసిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *