అభిమాని కుటుంబానికి అండగా మహేష్ బాబు..!

హీరో మహేశ్‌బాబు మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న తన అభిమాని కుటుంబానికి అండగా నిలిచాడు. కృష్ణా(D) పెదప్రోలుకు చెందిన రాజేశ్.. మహేశ్‌కు వీరాభిమాని. ఆయన ముగ్గురు పిల్లలకు అర్జున్, అతిథి, ఆగడు అని పేర్లు కూడా పెట్టాడు. ప్రస్తుతం రాజేశ్ కిడ్నీ పాడైపోయి మంచానపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న మహేశ్.. చావు బతుకుల మధ్య ఉన్న అభిమానిని ఆదుకోవడమే కాక.. ఆ ముగ్గురు పిల్లలను తానే చదివిస్తానని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *