కేటీఆర్ పై క్రిమినల్ కేసు..

మాజీ మంత్రి కేటీఆర్ పై బంజారాహిల్స్ పీఎస్ లో క్రిమినల్ కేసు నమోదైంది. సీఎం రేవంత్ పై ఆయన అసత్య ఆరోపణలు చేశారని కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాస్ రావు శుక్రవారం వరంగల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును బంజరాహిల్స్ పీఎస్ కు పంపగా.. ఐపీసీ 504,505(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సీఎం రేవంత్ రూ.2,500 కోట్లు వసూలు చేసి కాంగ్రెస్ పెద్దలకు పంపారని కేటీఆర్ ఆరోపించినట్లు శ్రీనివాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *