ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు..

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. సమగ్ర విచారణ అనంత‌రం ఈ ఇద్దరిపై వేటు వేసినట్లు శాస‌న మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రకటించారు. కాగా, వీరిద్ద‌రు వైసీపీ తరఫున ఎమ్మెల్సీలుగా ఎన్నికైన సంగతి తెలిసిందే. అయితే వంశీకృష్ణ జనసేనలో, సి.రామచంద్రయ్య టీడీపీలో చేరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *