నేడు మరో 2 కొత్త వందేభారత్‌లు ప్రారంభం..

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో మరో రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ఇవాళ రైళ్లు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే విశాఖపట్నం- సికింద్రాబాద్‌ వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ నడుస్తుండగా.. ఇవాళ ఇదే మార్గంలో మరొక రైలు ప్రారంభం కానుంది. దీంతోపాటు కలబురగి-బెంగళూరు వందేభారత్‌ రైలు, కొళ్లం-తిరుపతి మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా ప్రారంభించనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *