14న వైసీపీలో చేరనున్న ముద్రగడ..

ఎన్నికల వేళ ఏపీలో ఆసక్తికరణ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 14న ముద్రగడ వైసీపీలో చేరనున్నట్లు తెలిసింది. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో ముద్రగడ వైసీపీ కండుక కప్పుకోనున్నారు. ముద్రగడతో పాటు అతని కుమారుడు గిరి, అనుచరులు కూడా వైసీపీలో చేరనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *