పొత్తుపై నేడు క్లారిటీ..?

టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. నేడు మూడు పార్టీల నేతలు భేటీ కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు పాట్నా పర్యటనకు అమిత్ షా వెళ్లనున్నారు. ఆలోగా ఈ సమావేశం జరగనుంది. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఇవాళ్టి భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *