మాజీ మంత్రి వైఎస్ వివేకాను హత్య చేసింది అతనే..!

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ బంధువు భరత్ కుమార్ యాదవ్ సంచలన విషయాలు చెప్పాడు. వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరిపై తీవ్ర విమర్శలు చేశారు. పులివెందులలో ఆయన మాట్లాడుతూ.. వివేకాను హత్య చేశానని దస్తగిరి చాలా గొప్పగా చెప్పుకుంటున్నాడని, వివేకాను కిరాతకంగా చంపి సీబీఐ అధికారులకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడని భరత్ కుమార్ అతడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *