ఒక్కో వాలంటీర్‌కు రూ.5 వేలు అందించిన ఎమ్మెల్యే ..

ఏపీలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి మళ్లీ అధికారంలోకి రావడానికి అధికార వైసీపీ ప్రభుత్వం గట్టి ప్రయత్నమే చేస్తోంది. తాజాగా నరసరావుపేటలో వాలంటీర్ల సమావేశం పెట్టిన ఎమ్మెల్యే గోపిరెడ్డి ఒక్కో వాలంటీర్‌కు రూ.5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో తనను గెలిపించే బాధ్యత మీదేనంటూ వాలంటీర్లను ఎమ్మెల్యే వేడుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *