ఈవీఎంలలో మార్పులు చేయడం సాధ్యం కాదు: CEC.

కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లలో ఎలాంటి మార్పులు చేయరాదని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఈవీఎంలపై ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఈవీఎంలు భద్రపరిచిన గదుల వద్దకు ఎవరైనా రావాలంటే వారి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని చెప్పారు. రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధుల సమక్షంలోనే ప్రక్రియ అంతా జరుగుతుందన్నారు. ఒకరి ఓటు మరొకరు వేయడంపైనే దృష్టి సారించినట్లు సీఈసీ రాజీవ్ కుమార్ తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *