అభ్యర్థుల ఎంపికపై కేసీఆర్ ఫోకస్.. నేటి నుంచి సమావేశాలు.

లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టి సారించారు. నేటి నుంచి పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నేతలతో సమావేశం కానున్నారు. ఆదివారం కరీంనగర్, పెద్దపల్లి నేతలతో చర్చించనున్నారు. వీలైనన్ని ఎక్కువ సీట్లు సాధించకుంటే ఆ పార్టీ మనుగడపై తీవ్ర ప్రభావం పడనుంది. ఈ నేపథ్యంలోనే మాజీ సీఎం అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *