ప్రపంచ మలేరియ దినోత్సవ ఘనంగ

ప్రకాశం జిల్లా.కోరిశపాడు మండలం .ప్రాసంగులపాడు గ్రామంలో   మలేరియా దినోత్సవం .
 శ్రీ విజయ  వేంకటేశ్వర ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో జరిగింది . ఈ సందర్బంగ అవగాహన ర్యాలీ నిర్వహించారు  ఈ కార్యక్రమంలో కే.ఎ.రాజు , శాంత . .సుభాషిణి ఆనూరాధ కృష్ణ వేణి . మరియు  ఆషా వర్కల్లు .అంగనవాడి వర్కల్లు .  పాల్గొన్నారు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *