సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన.. నేడు కేంద్ర మంత్రులతో భేటీ..!

సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమా­ర్క, మంత్రి శ్రీధర్‌బాబు సోమవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు. మంగళవా­రం పార్టీ పెద్దలను కలిసే అవకాశమున్నట్టు టీపీసీసీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కె.సి.వేణుగోపాల్‌ సహా వీలును బట్టి మరికొందరు పెద్దలతో వీరు స­మా­వేశమవుతారని తెలుస్తోంది. కేంద్ర మంత్రులు నిర్మలాసీతారామన్‌, నితిన్‌ గడ్కరీని కలవనున్నట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *