ప్రజలకు అందుబాటులో ఉండి కూడా సేవ చేసే అవకాశం ఇవ్వండి….. కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి మాడుగుల స్వరూప

ఖాసీంపేట కాంగ్రెస్ పార్టీ ఎంపిటిసి అభ్యర్థి  మాడుగుల స్వరూప శ్రీనివాస్ రెడ్డి
కాసిపేట ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీలో నిలిచిన అభ్యర్థి మాడుగుల స్వరూప శ్రీనివాస్ రెడ్డి  ఒకసారి అవకాశం ఇవ్వండి ఈ
 ప్రజలకు నిస్వార్ధంగా సేవ చేస్తానని తెలిపారు. కాసిం పేట ,పారువెళ్ల, మాదాపూర్ మూడు గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉండి
 సేవ చేస్తా అన్నారు. కాంగ్రెస్ పార్టీ తోనే గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. జడ్పిటిసి కి ఎంపీటీసీ కి చేతు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. మూడు గ్రామాల్లో జెడ్పిటిసి అభ్యర్థి కుమ్మర రవీందర్ రెడ్డి తో కలిసి  గడపగడపకు విస్తృతంగా ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి పాలనలో ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *