మంచి నీటి గొట్టాల్లో మూసి – పట్టించుకోని అధికారులు

మంచి నీటి గొట్టాల్లో మూసి – పట్టించుకోని అధికారులు

మేడ్చల్ జిల్లా కాప్రా మండల్  డివిజన్ వన్ లో మంచి నీటి కష్టాలు తీరడం లేదు , మంచినీటి బదులు అశుద్ధం నీరు వస్తుంది , స్థానికులు అధికారుల చుట్టూ  చెప్పులరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్థానికులు రోగాల బారిన పడుతున్నారు .  మంచి నీటి పైపులలో  మంచినీటికి బదులు మురుగు నీరు వస్తుంది .  . ఎన్నిసారులు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని అక్కడి స్థానికులు వాపోతున్నారు.

ఇకనైనా అధికారులు స్పందించి తగు చెర్యలు తీసుకోవాలని అక్కడి ప్రజలు కోరుతున్నారు .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *