ఖాసీంపేట గ్రామంలో బీజేపీ జడ్పీటీసీ అభ్యర్థి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి ఇంటింటా ప్రచారం

బీజేపీ గన్నేరువరం జడ్పీటీసీ అభ్యర్థి అల్లూరి శ్రీనాథ్ రెడ్డి మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖాసీంపేట, మాదాపూర్, జంగపల్లి, గుండ్లపల్లి గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లిఓట్లు అభ్యర్థించారు తనను జడ్పీటీసీగా గెలిపిస్తే మండలంలోని అర్హులందరికి  ప్రభుత్వ పథకాలు అందిచేలా కృషి చేస్తానని సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేయిస్తానన్నారు
ఈనెల 10న  జరిగే ఎన్నికల్లో కమలం పువ్వు గుర్తుకు ఓటువేసి గెలిపించాలని కోరారు ఈకార్యక్రమంలో ఖాసీంపేట ఎంపీటీసీ అభ్యర్థి రుక్కమ్మ ,సుమిత్ రెడ్డి ,దామోదర్ రెడ్డి,వెంకటరమణ, అనిల్ , యువకులు,నాయకులు, కార్యకర్తలు, మహిళలు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *