హైదరాబాద్ బాలానగర్‌లో రెచ్చిపోయిన చైన్ స్నాచర్..

హైదరాబాద్: బాలానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వినాయకనగర్‌లో చైన్ స్నాచర్ రెచ్చిపోయాడు. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి 3.5 తులాల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దుండగుడు గొలుసు ఎత్తుకెళ్లిన దృశ్యాలు రికార్డయ్యాయి. దీంతో పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు గాలిస్తున్నారు…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *