కీర్తిశేషులు వీరెడ్డి హరికిషన్ రెడ్డి స్మారక కోకో టోర్నమెంట్ ఘనంగ నిర్వహించారు

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణం ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో  k12. చాంపియన్ క్లబ్ వారి ఆధ్వర్యంలో  పదవ ఇంటర్ క్లబ్ కో.కో. టోర్నమెంట్ నిర్వహించారు .

ఈ  టోర్నమెంట్ లో మొత్తం 12 క్లబ్ టీమ్స్  పాల్గొన్నాయి.  టోర్నమెంట్ ప్రారబోత్సవా కార్యక్రానికి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ , తెలంగాణ  కో.కో.అసోసియేట్స్ సెక్యూరిటీ. వై. శ్రీనివాస్ నాయుడు. మధుకుమార్ పాల్గొన్నారు.

ఈరోజు ఉదయం నుండి  సాయంత్రం వరకు జరిగిన కొ.కో. మ్యాచ్ లలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విజయం సాధించిన విజేతలకు ప్రైజ్ మనీ తో పాటు బహుమతి ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన వారు డి. చంద్రమోహన్. పి. అంజయ్య. పి. పరమేష్. బాలస్వామి. అంజి. ప్రభాకర్.  నవీన్.శేఖర్. రాజేందర్ రెడ్డి. మాధవరెడ్డి. విజయేందర్ రెడ్డి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *