పిడుగుపడి మృతి చెందిన కుటుంబాన్ని పరామర్శించిన అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు Flash News

నాగర్ కర్నూల్ జిల్లా లింగాల మండలం అప్పాయిపల్లిలో పిడుగు పడి వృతి చెందిన ఈదమయ్య కుటుంబసభ్యలను అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పరామర్శించారు .ఈదమయ్య కుటుంబాన్ని ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *