హైదరాబాద్ : టీఆర్ఎస్ స్టేట్ ముస్లిం మైనారిటీ లీడర్ బద్రుద్దీన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు
ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ అలీ , కార్యక్రమంలో మేయర్ బొంతు రామ్మోహన్ మరియు ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి , అక్బర్ హుసేన్ మైనార్టీ చైర్మన్, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ పాల్గొన్నారు .