గ్రేటర్ హైదరాబాద్ కాప్రా మున్సిపాలిటీ పరిధిలో మంచినీటి సమస్య పట్టించుకోని అధికారులు …..

కాప్రా మున్సిపాలిటీ పరిధిలోని వంపుగూడ గవర్నమెంట్ స్కూల్ ఎదురుగా ఉన్న కాలనీలో తరచుగా మంచినీటి పైపులు పలగిపోవడంతో ప్రజలకు నీటిసమస్య ఏర్పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోయారు.
ఈ ప్రాంతంలో నితంతరం భారీ వాహనాలు తిరిగడంతో అధికారులు తూ తూ మంత్రంగా వేసిన ప్లాస్టిక్ పైపులు పలిగిపోవడంతో ఈ సమస్య మళ్ళీ మళ్ళీ పునరావృతమవుతుందని..అధికారులు వెంటనే స్పందించి శాశ్వత పరిష్కారం చేసే దిశగా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు……..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *