రాచకొండ పోలీస్ కమిషనరేట్ కుషాయిగూడ పోలీసు స్టేషన్ పరిధిలోని చర్లపల్లి అంబేద్కర్ కాలనీలో రాచకొండ మల్కాజిగిరి క్రైమ్ డీసీపీ రామచంద్రా రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 200 మంది పోలీసులతో కార్డన్ అండ్ సెర్చ్, ఎలాంటి ధ్రువీకరణ పత్రాలు లేని 17 బైకులు, మూడు ఆటోలు, ఒక మారుతి జెన్ కారు స్వాధీనం, అయిదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.
కార్డన్ సెర్చ్ కు ప్రజలు సంతోషంగా సహకరిస్తున్నారని, చుట్టు పక్కల ప్రాంతాల్లో ఎవరైనా అనుమానితులు ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరిన రాచకొండ క్రైమ్ డీసీపీ రామచంద్రా రెడ్డి.