‘హనుమాన్’ మూవీ యూనిట్ సంచలన నిర్ణయం…

టాలీవుడ్ యువ హీరో తేజ సజ్జా, డైరెక్టర్ ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ‘హనుమాన్’ మూవీ యూనిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మూవీ కలెక్షన్స్‌లో ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. ఇది అద్భుత నిర్ణయమని, అయోధ్య రామమందిర నిర్మాణ చరిత్రాత్మమని, ఈనెల 22న ఆయన కుటుంబసమేతంగా అయోధ్యకు వెళ్తున్నట్లు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *