ఆంధ్రప్రదేశ్
► ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 23కు చేరింది.
తెలంగాణ
► తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 77కు చేరింది.
► నేటి నుంచి జూనియర్ డాక్టర్ల విధుల బహిష్కరణ
► కరోనా ప్రొటెక్షన్ కిట్లు ఇవ్వడం లేదని నిరసన చేయనున్నట్లు ప్రకటించారు.
► నేటి నుంచి సీసీఎంబీలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.
► సీసీఎంబీలో కరోనా పరీక్షలకు కేంద్రం అనుమతి ఇచ్చింది.
జాతీయం
► దేశంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1347 మందికి చేరింది.
► దేశంలో కరోనా మరణాల సంఖ్య 43కు చేరింది.
► దేశంలో ఇప్పటివరకు కోలుకొని137 మంది డిశ్చార్జ్ అయ్యారు.