


తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.
జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల ఆటో బ్రేక్ ఫెయిల్ అయ్యి బోల్తా పడి , నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సిఐ, పోలీసు బృందం, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు.