సికింద్రాబాద్, పారడైజ్ పీజీ కళాశాల ప్రాంగణంలో ఏకమైన ప్రభుత్వ పరిపాలన విధానం పట్ల సంపూర్ణ అవగాహన కలిగిన ప్రముఖుల సమావేశంలో పాల్గొన్న బీసీవై పార్టీ సంగారెడ్డి జిల్లా ఇన్చార్జ్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందు ముందు బంగారు భవిష్యత్తు కాలం ఉందని త్వరలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రముఖ ప్రముఖ నాయకులతో సెప్టెంబర్ నెలలో కలిసి అభివృద్ధి పదం గురించి ఆలోచించి మంచి మార్పులు తీసుకొస్తామని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని సాధిస్తామని తెలియజేశారు. ఈ యొక్క సమావేశంలో రవి కిరణ్ గారు, మోహన్ గారు, రాజేష్ గారు, మాధవి గారు, సోనీ గారు, ఎన్ రాజేష్ గారు, మరియు ప్రముఖ మేధావులు పాల్గొన్నారు.