కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వ స్థలాల్లో కట్టిన నిర్మాణాలను కూల్చివేస్తున్న- రెవెన్యూ అధికారులు.

తేది:03-02-2026 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ.

హైదరాబాద్ : నార్సింగి కోకాపేట్ లో కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి ప్రభుత్వ భూమిలో కట్టిన నిర్మాణాలను కూల్చి వేస్తున్న రెవెన్యూ అధికారులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *