తేది: 19-01-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్.
సంగారెడ్డి జిల్లా: రోడ్డు భద్రత నియమాలపై అవగాహన పెంచుకొని ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాలని సదాశివపేట సీఐ డీ. వెంకటేష్ ఉన్నారు పోలీస్ ఆధ్వర్యంలో మద్దికుంట ఎక్స్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు భద్రత నియమాలు పాటిస్తూ సురక్షత ప్రయాణం చేయాలని సూచించారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ట్రాఫిక్ సిగ్నల్ ఫోన్ మాట్లాడుతూ నిబంధనకు విరుద్ధం అలా కాకుండా ట్రాఫిక్ రూల్స్ పాటించాలని ప్రజలతో ఆయన ప్రతిజ్ఞ చేయించడం జరిగింది.