89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు : జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

 

తేది:12-12-2025 TSLAWNEWS
జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.

 

 

జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ ఎన్నికలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా 89 మంది ఎన్నికల సిబ్బంది హాజరు కానందున షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు.
ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *