ఈ నెల 30 ఏసీబీ కోర్టు ముందుకు చంద్ర‌బాబు..

స్కిల్ కేసులో చంద్ర‌బాబుకు రెగ్యుల‌ర్ బెయిల్ మంజురు చేసిన హైకోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ‘ఈ నెల 28న రాజ‌మండ్రి జైలుకు చంద్ర‌బాబు వెళ్లాల్సిన అవసరం లేదు. మధ్యంతర బెయిల్‌ మంజూరు సమయంలో విధించిన షరతులు ఈ నెల 28 వరకే వ‌ర్తిస్తాయి. 29వ తేదీ నుంచి రాజకీయ ర్యాలీలు, సభల్లో చంద్రబాబు పాల్గొనవ‌చ్చు. ఈ నెల 30న ఏసీబీ కోర్టు ముందు చంద్రబాబు హాజరుకావాలి.’ అని పేర్కొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *