Generated by All in One SEO v4.9.2, this is an llms.txt file, used by LLMs to index the site. # TSLAW News ప్రజా సమస్యల పరిష్కారం కోసం ## Sitemaps - [XML Sitemap](https://tslawnews.in/sitemap.xml): Contains all public & indexable URLs for this website. ## Posts - [వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు.](https://tslawnews.in/24233/) - తేది:1-01-2026 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా : శ్రీ కొండా మురళీధర్ రావు మరియు శ్రీ కొండా సురేఖ మంత్రివర్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ వారి ప్రియ శిష్యుడు అయిన శ్రీ గోపాల నవీన్ రాజు గారికి జన్మదిన వేడుకలు వరంగల్ జిల్లా కూరగాయల మార్కెట్ వర్తక సంఘం ఆధ్వర్యంలో శ్రీ గోపాల నవీన్ రాజు గారి కి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మరియు భారీ కేక్ కట్ చేయడం - [సదాశివపేట పట్టణం లోని 12వ వార్డులో రెండు నెలలు గడుస్తున్నా బాగూ చేయించని బోరు మోటారు, పట్టించుకోని అధికారులు- సదాశిపేట పట్టణ 12వ వార్డు ప్రజలు.](https://tslawnews.in/24228/) - తేది:01-01-2026, TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణం లోని 12వ వార్డు లో బోరు మోటార్ చెడిపోయి రెండు నెలలు గడుస్తున్న ఇప్పటివరకు ఎవరు పట్టించు కోవడం లేదని, మునిసిపల్ అధీకారులకు తెలియగా అందులోని మోటార్చె డిపోయిoదని తీసుకొని పోయి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు వార్డు కౌన్సిలర్ గాని, సంబంధిత అధికారులు గానీ పట్టించు కోవడం లేదని 12వ వార్డు ప్రజలు - [బాలలతో కలిసి నూతన సంవత్సరానికి స్వాగతం పలికిన జిల్లా ఎస్పీ.](https://tslawnews.in/24224/) - తేది:01-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా : నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని మెదక్ జిల్లా కేంద్రంలోని బాల సదన్ లో జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పిల్లలతో కలిసి, ఆత్మీయ వాతావరణంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పిల్లలతో మమేకమై మాట్లాడిన ఆయన, వారి అభిరుచులు, చదువుపై ఆసక్తి, భవిష్యత్ లక్ష్యాల గురించి తెలుసుకున్నారు. పిల్లలకు నోట్‌బుక్స్ పంపిణీ చేసి, విద్యే జీవితంలో విజయానికి - [వెంకటపూర్ గ్రామంలో శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రాన్ని కుటుంబ సమేతంగా దర్శించుకున్న- సదాశివపేట పట్టణ సీఐ వెంకటేశం,మర్యాదపూర్వకంగా సదాశిపేట పట్టణ సిఐ గారికి స్వాగతం పలికిన- వెంకటాచల దివ్య క్షేత్రం అధ్యక్షులు చిలువరి వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్.](https://tslawnews.in/24219/) - తేది:01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNENS వెంకటాపూర్ గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య. మర్యాదపూర్వకంగా సదాశిపేట పట్టణ సిఐ గారికి స్వాగతం పలికిన- వెంకటాచల దివ్య క్షేత్రం అధ్యక్షులు చిలువరి వెంకటేశం, గ్రామ సర్పంచ్ ఓగ్గు శ్రీనివాస్. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట మండలం : వెంకటాపూర్ గ్రామంలో గల శ్రీవెంకటాచల దివ్యక్షేత్రంలో నూతన సంవత్సరం సందర్భంగా స్వయంభు అద్భుత వెంకటేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న స్థానిక సీఐ వెంకటేశం గారు. ఈ సందర్భంగా పట్టణ సిఐ గారికి - [జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - జిల్లా ప్రజలకు,పోలీస్ అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.](https://tslawnews.in/24212/) - తేది: 01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: నూతన సంవత్సరం 2026 సందర్భంగా జగిత్యాల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ కేక్ కట్ చేసి జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు మరియు సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, గడిచిన సంవత్సరం జిల్లా పోలీస్ శాఖకు ఎంతో కీలకమైనదిగా నిలిచిందని తెలిపారు. పోలీస్ శాఖలో అనేక నూతన - [జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు - జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు శుభాకాంక్షలు తెలిపిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/24204/) - తేది: 01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా : గురువారం జగిత్యాల జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ హాజరై కేక్ కట్ చేసి జిల్లా అధికారులకు, ఉద్యోగస్థులకు మరియు సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ: 2025 సంవత్సరంలో ప్రభుత్వ పథకాలు అమలు చేయడంలో జిల్లా అధికారులు మరియు ఉద్యోగస్థులు - [మెదక్ జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు 30, 30(ఎ) పోలీస్ యాక్ట్ అమలు.](https://tslawnews.in/24200/) - తేది:01-01-2026 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా జనవరి 01 నుంచి 31 వరకు జిల్లా వ్యాప్తంగా 30, 30(ఎ) పోలీస్ యాక్ట్–1861 అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, ర్యాలీలు, సభలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు - [టీఎస్ లా న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున అందరికీ పేరుపేరునా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు.](https://tslawnews.in/24196/) - తేది:01-01-2026 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం Proprietor & Editor కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ: టీఎస్ లా న్యూస్ యాజమాన్యం మరియు సిబ్బంది తరపున కార్య నిర్వహణ శాఖ వారికి, న్యాయ వ్యవస్థశాఖ వారికి, శాసన శాఖ వారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ పేరుపేరునా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. - [వైకుంఠ ఏకాదశి – నూతన సంవత్సర వేళ కొడకంచిలో ఆధ్యాత్మిక మహోత్సవం.](https://tslawnews.in/24189/) - తేది:01-01-2026 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా: వివిధ గ్రామాలు, పట్టణాలు, ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తుల వెల్లువ తెలంగాణ రాష్ట్రం, సంగారెడ్డి జిల్లా, జిన్నారం మండలంలోని చారిత్రక గ్రామం కొడకంచి వైకుంఠ ఏకాదశి మరియు నూతన ఆంగ్ల సంవత్సరాన్ని పురస్కరించుకొని అపూర్వ ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోయింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజలకు కొడకంచి గ్రామంతో పాటు పరిసర గ్రామాలు, వివిధ పట్టణాలు మరియు ఇతర - [లక్ష్మీనగర్‌లో ఎరువుల దుకాణంపై కలెక్టర్ గారి ఆకస్మిక తనిఖీ – రైతులతో నేరుగా సంభాషణ,ఎరువుల ధరలు, నిల్వలపై కలెక్టర్ ఆరా.](https://tslawnews.in/24184/) - తేదీ:1-1-2026 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా : బుధవారం నాడు పాపన్నపేట మండలం లక్ష్మీ నగర్ గ్రామంలో ఉన్న గ్రోమోర్ ఎరువుల దుకాణాన్ని జిల్లా కలెక్టర్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా దుకాణంలో అందుబాటులో ఉన్న యూరియా, డీఏపీ, పొటాష్ తదితర ఎరువుల స్టాక్ వివరాలు, బిల్లులు, రిజిస్టర్లు పరిశీలించారు. ప్రభుత్వ నిర్దేశిత ధరలకే ఎరువులు విక్రయిస్తున్నారా, నిల్వలు సరిపడా ఉన్నాయా అనే అంశాలపై దృష్టి - [డీఎస్పీ ములుగు ఎన్. రవీందర్‌కు రాష్ట్ర ప్రభుత్వ శౌర్య పథకం – ఘనంగా అభినందించిన ఎస్ పి ములుగు.](https://tslawnews.in/24178/) - తేది:01-01-2026 TSLAWNEWS ములుగు జిల్లా ఇన్చార్జ్ పోరిక రాహుల్ నాయక్. ములుగు జిల్లా: డీఎస్పీ ఎన్. రవీందర్ గారికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన శౌర్య పథకంను ప్రదానం చేసింది. తన సేవా కాలంలో చూపిన అసాధారణ ధైర్యసాహసాలు, కర్తవ్యనిష్ఠకు గాను ఈ పురస్కారం అందించబడింది. ఈ సందర్భంగా ములుగు జిల్లా ఎస్ పి శ్రీ సుధీర్ రామనాథ్ కేకాన్ ఐపీఎస్ గారు డీఎస్పీ ఎన్. రవీందర్ గారిని ప్రత్యేకంగా అభినందించి ఘనంగా సత్కరించారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం - [జగిత్యాల జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు - జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐ ఏ ఎస్](https://tslawnews.in/24174/) - తేది:01-01-2026 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ బి.సత్య ప్రసాద్ ఐ ఏ ఎస్, జగిత్యాల జిల్లా ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం 2026, జిల్లా ప్రజలందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు, శాంతి, సమృద్ధిని తీసుకురావాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల అమలులో ప్రజల సహకారం కొనసాగాలని, జిల్లాను అన్ని రంగాల్లో ముందుకు నడిపేందుకు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. ప్రజలందరూ ఐక్యతతో - [నల్గొండ జిల్లాలో శ్రీ గౌరవ శరత్ చంద్ర పవార్, IPS గారి ఆదేశాల మేరకు నల్గొండ వన్ టౌన్ పట్టణ పరిధిలో డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా పర్యవేక్షణ జరిగినది.](https://tslawnews.in/24166/) - తేది:31-12 -2025 నల్గొండ జిల్లా TSLAWNEWS నల్గొండ టౌన్ రిపోర్టర్ చిరుమర్తి భరత్ కుమార్. నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా శ్రీ గౌరవ ఎస్పీ శరత్ చంద్ర పవర్ గారి ఆదేశాలనుసారం వన్ టౌన్ పట్టణ పరిధిలో డిసెంబర్ 31 వేడుకల సందర్భంగా ఆరు టీములను పెట్టడం జరిగింది శాంతి భద్రతల దృశ్య తాగి ఆవారాగా తిరగడం ప్రజలకు ఇబ్బంది కలిగించే వారిపై చర్యలు తీసుకుంటూ ఇద్దరు సీఐలు 8 మంది ఎస్ఐలు తో 60 మంది - [తెలంగాణరాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు-ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.](https://tslawnews.in/24161/) - తేది:1-1-2026 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. వైద్య ఆరోగ్యశాఖ మంత్రివర్యులు దామోదర రాజనర్సింహ నూతన సంవత్సర (2026) శుభాకాంక్షలు తెలిపారు. కొత్త ఏడాది ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, ప్రతి ఇంటా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేసి, కొత్త సంవత్సరంలో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఎన్‌సీడీలపై ఫోకస్: 2026లో నాన్ కమ్యునికెబుల్ డిసీజెస్‌ నివారణ(Prevention), నియంత్రణ(Control), చికిత్స(treatment), పాలియేటివ్ - [కొత్త సంవత్సరం వేడుకల పేరుతో ప్రజాశాంతికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవు, డిసెంబర్ 31 సాయంకాలం నుండి విస్తృతస్థాయిలో వాహనాల తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడితే జైలుకే, నూతన సంవత్సరం వేడుకలకు డీజేలు, అధిక శబ్దం వచ్చే సౌండ్ సిస్టమ్స్ వినియోగిస్తే కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది- జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ఐపీఎస్.](https://tslawnews.in/24157/) - తేది:31-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారికృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలో నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకొని భద్రతాభావం కొరకు, శాంతి భద్రతలను కాపాడుట కొరకు అందరూ బాధ్యతాయుతంగా సంతోషాల నడుమ నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలి, అంతేగాని నూతన సంవత్సర వేడుకల పేరుతో సామాన్య ప్రజానీకానికి, శాంతి భద్రతలకు విఘాతం కలిగించడాన్ని తీవ్రంగా పరిగణించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు - [జగ్గారెడ్డి స్వగృహం లో కన్నుల పండువగా సత్యనారాయణ స్వామి కథ, అయ్యప్ప మహా పడి పూజ.పూజలో పాల్గొన్న-దంపతులు జయా-గుణ, దత్తు, జగ్గారెడ్డి, నిర్మల జగ్గారెడ్డి.](https://tslawnews.in/24151/) - తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS చీఫ్ అడ్వైజర్ ఎర్ర శ్రీహరి గౌడ్. సంగారెడ్డి జిల్లా : సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి పట్టణంలో ప్రతీ ఏటా డిసెంబర్ 31 న జగ్గారెడ్డి స్వగృహంలో ఆనవాయితీగా సత్యనారాయణ స్వామి కథ, అయ్యప్ప మహా పడి పూజ. పెద్ద ఎత్తున పాల్గొన్న అయ్యప్ప స్వాములు, భక్తులు, నాయకులు, కార్యకర్తలు సంగారెడ్డి పట్టణం లోని రామ్ నగర్ రామ్ మందిర్ వద్ద జగ్గారెడ్డి స్వగృహం లో సత్యనారాయణ కథ, అయ్యప్ప మహా పడి - [ధూమపానం కంటే ఉద్యోగమే డేంజర్: టెక్కీకి డాక్టర్ షాకింగ్ వార్నింగ్!](https://tslawnews.in/24148/) - ఒక అజ్ఞాత టెక్ ఉద్యోగి 'బ్లైండ్' అనే కార్పొరేట్ యాప్‌లో తన ఆవేదనను వ్యక్తం చేశాడు. గత ఐదేళ్లుగా తన ఆరోగ్యాన్ని పర్యవేక్షిస్తున్న డాక్టర్, ఇటీవల నిర్వహించిన పరీక్షల్లో షాకింగ్ విషయాలు వెల్లడించారని పేర్కొన్నాడు. నిరంతర ఒత్తిడి వల్ల ఆ ఉద్యోగి బరువు విపరీతంగా పెరగడమే కాకుండా, జీర్ణవ్యవస్థ పూర్తిగా దెబ్బతిందని, ఆందోళన (Anxiety) స్థాయిలు ప్రమాదకరంగా మారాయని డాక్టర్ గుర్తించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే గుండె జబ్బులు వచ్చే ముప్పు ఉందని, వెంటనే పనికి విరామం - [గణతంత్ర కవాతులో సరికొత్త చరిత్ర: తొలిసారి ఆర్మీ జంతు బృందం ప్రదర్శన!](https://tslawnews.in/24145/) - వచ్చే ఏడాది జనవరి 26న నిర్వహించే కవాతులో రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ (RVC) విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులు సందడి చేయనున్నాయి. ఈ బృందంలో రెండు బాక్ట్రియన్ ఒంటెలు, నాలుగు గుర్రాలు, నాలుగు డేగలు (Eagles), మరియు మొత్తం 16 ఆర్మీ జాగిలాలు (Dogs) ఉండనున్నాయి. ఇందులో 10 స్వదేశీ జాతులకు చెందిన కుక్కలు ఉండటం గమనార్హం. సరిహద్దుల్లో శత్రువుల డ్రోన్లను కూల్చడం నుండి మందుపాతరలను గుర్తించడం వరకు ఈ జంతువులు చేస్తున్న సాహసాలను - [గల్ఫ్ దేశాల నిషేధంతో 'ధురంధర్'కు భారీ కోత: రూ. 90 కోట్ల బాక్సాఫీస్ నష్టం!](https://tslawnews.in/24142/) - ఈ చిత్రం గల్ఫ్ దేశాలలో (యూఏఈ, సౌదీ అరేబియా, కువైట్, ఖతార్, ఒమన్, బహ్రెయిన్) మరియు పాకిస్థాన్‌లో విడుదల కాలేదు. చిత్రంలోని పాకిస్థాన్ వ్యతిరేక కంటెంట్ మరియు కథాంశంపై అభ్యంతరాల కారణంగా ఆయా దేశాలు నిషేధం విధించాయి. దీనివల్ల సుమారు రూ. 90 కోట్ల (10 మిలియన్ డాలర్లు) బాక్సాఫీస్ ఆదాయాన్ని కోల్పోవాల్సి వచ్చిందని ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ ప్రణబ్ కపాడియా వెల్లడించారు. సాధారణంగా ఇండియన్ యాక్షన్ సినిమాలకు గల్ఫ్ మార్కెట్‌లో విపరీతమైన ఆదరణ ఉంటుందని, ఒకవేళ అక్కడ - [అనకాపల్లిలో అద్భుతం: 4.8 కేజీల 'బాహుబలి' బాలుడికి సహజ ప్రసవం!](https://tslawnews.in/24139/) - పెందుర్తి ప్రాంతానికి చెందిన కె. రూపవతి (25) ప్రసవ వేదనతో మంగళవారం అర్ధరాత్రి ఆసుపత్రిలో చేరారు. స్కానింగ్ లో శిశువు బరువు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించిన వైద్యులు, ప్రసవ సమయంలో ఎదురయ్యే సవాళ్లను ముందే ఊహించారు. శిశువు తల బయటకు వచ్చినప్పటికీ, అధిక బరువు కారణంగా భుజాలు ఇరుక్కుపోవడంతో (షోల్డర్ డిస్టోసియా) తీవ్ర ఇబ్బంది ఎదురైంది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సామాన్యంగా సిజేరియన్ వైపు వెళ్తారు, కానీ అనకాపల్లి వైద్యులు 'వుడ్స్ కార్క్ స్క్రూ' అనే ప్రత్యేక - [అధికారులే ప్రభుత్వానికి వెన్నెముక: పవన్ కల్యాణ్ ప్రశంసలు](https://tslawnews.in/24136/) - నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పవన్ కల్యాణ్ అధికారుల పాత్రను విశ్లేషిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో తాము చేసే విధానాలకు క్షేత్రస్థాయిలో రూపమిచ్చేది అధికారులేనని ఆయన అన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి, తమ సొంత ప్రాంతాలకు దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తున్న అధికారుల త్యాగాలను ప్రభుత్వం లోతుగా గుర్తిస్తోందని పేర్కొన్నారు. రాజకీయ నాయకులు దిశానిర్దేశం చేసినప్పటికీ, సామాన్యుడి జీవితంలో నిజమైన మార్పు రావాలంటే అది అధికారుల చిత్తశుద్ధిపైనే ఆధారపడి ఉంటుందని - [ఒక్క చుక్క కూడా ప్రమాదకరమే: డ్రంక్ అండ్ డ్రైవ్ నిబంధనలు మరియు భద్రతపై విశ్లేషణ](https://tslawnews.in/24133/) - మద్యం సేవించినప్పుడు అది నేరుగా మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ఆల్కహాల్ రక్తంలో కలిసిన వెంటనే మనిషి యొక్క 'రియాక్షన్ టైమ్' (Reaction Time) తగ్గుతుంది. అంటే, రోడ్డుపై అకస్మాత్తుగా ఏదైనా అడ్డంకి వచ్చినప్పుడు బ్రేక్ వేయాలనే ఆలోచన మెదడుకు అందడానికి పట్టే సమయం పెరుగుతుంది. దీనివల్ల అతి తక్కువ వేగంలో ఉన్నా కూడా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. బీర్, వైన్, విస్కీ ఇలా ఏ రకమైన మద్యం తీసుకున్నా, అది బ్లో-టెస్ట్ (Breathalyzer) లో - [హైదరాబాద్ నీటి కష్టాలకు చెక్: 2047 నాటికి ఇంటింటికీ 24/7 తాగునీరు!](https://tslawnews.in/24130/) - నగరంలో ప్రస్తుతం రోజు విడిచి రోజు జరుగుతున్న నీటి సరఫరాను పూర్తిగా మార్చేందుకు వాటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. 2027 చివరి నాటికి నగరంలోని ప్రతి ఇంటికీ ప్రతిరోజూ నీరు అందించాలనేది అధికారుల ప్రాథమిక లక్ష్యం కాగా, 2047 నాటికి నిరంతరాయంగా (24/7) నీటిని సరఫరా చేసేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. 2047 నాటికి నగర తాగునీటి డిమాండ్ 1,114 ఎంజీడీలకు పెరుగుతుందని అంచనా వేసిన బోర్డు, దీనిని తట్టుకోవడానికి సుమారు రూ. 7,360 కోట్ల వ్యయంతో గోదావరి - [ఉద్యోగులకు ఊరట: రూ.713 కోట్ల పెండింగ్ బిల్లులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం](https://tslawnews.in/24126/) - రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి డిసెంబర్ నెల పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వం రూ.713 కోట్లను విడుదల చేసింది. గతంలో ఉద్యోగ సంఘాలతో జరిపిన చర్చల సారాంశం ప్రకారం, ప్రతి నెలా సుమారు రూ.700 కోట్ల చొప్పున బకాయిలను చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ హామీని నిలబెట్టుకుంటూ ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క నిధుల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనివల్ల రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది ఉద్యోగులకు ఆర్థికంగా లబ్ధి చేకూరనుంది. గత కొన్నేళ్లుగా - [కడపలో విషాదం: స్కూటీ తాకట్టు పెట్టినందుకు భార్య ఆత్మహత్య.. వీడియో కాల్‌లో తండ్రికి చూపించిన కొడుకు](https://tslawnews.in/24123/) - కడప శివారు ప్రాంతమైన చలమారెడ్డిపల్లెలో నివాసముంటున్న కిరణ్ కుమార్, మంజుల ఆరేళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కిరణ్ ప్రైవేట్ ఉద్యోగిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. అయితే, ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో కుటుంబ అవసరాల కోసం కిరణ్ తన స్కూటీని తాకట్టు పెట్టారు. ఈ విషయంపై దంపతుల మధ్య గొడవ జరిగింది. తన మాట వినకుండా స్కూటీని తాకట్టు పెట్టారన్న మనస్తాపంతో మంజుల మంగళవారం ఉదయం తన ఇద్దరు పిల్లల ముందే ఫ్యానుకు ఉరివేసుకుని ఆత్మహత్య - [సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సజీవ దహనం కేసు: భార్యతో సహా ఆరుగురు మహిళలకు జీవిత ఖైదు](https://tslawnews.in/24120/) - 2020 అక్టోబర్ 28న కొండగట్టు సమీపంలోని మంజునాథ ఆలయ కుటీరంలో ఈ ఘోరం జరిగింది. హైదరాబాద్‌లోని అల్వాల్‌కు చెందిన పవన్ కుమార్, తన భార్య కృష్ణవేణితో కలిసి తన బావమరిది జగన్ మృతిని పరామర్శించడానికి జగిత్యాలకు వచ్చారు. అయితే, జగన్ అనారోగ్యంతో మరణించడానికి పవన్ కుమార్ చేసిన 'చేతబడి' కారణమని అతని బంధువులు అనుమానించారు. ఈ నేపథ్యంలో, పవన్ కుమార్‌ను ఒక కుటీరంలో బంధించిన నిందితులు, అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ ఘటనలో పవన్ కుమార్ - [నూతన సంవత్సర వేడుకల్లో మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు-మెదక్ జిల్లా ఎస్పీ.](https://tslawnews.in/24115/) - తేదీ:31-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా : మెదక్ జిల్లా పోలీసు సూపరింటెండెంట్ శ్రీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు నూతన సంవత్సరం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. యువత బైక్ రేసింగ్‌, నిర్లక్ష్యంగా వాహనాలు నడపకూడదని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై పోలీసులు కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. నూతన సంవత్సర వేడుకలను ప్రజలు శాంతియుతంగా, - [నల్గొండ జిల్లా కలెక్టర్ గా పద్మశాలి ముద్దుబిడ్డ నియామకంపై హర్షం వ్యక్తం చేసిన పద్మ శాలి నాయకులు.](https://tslawnews.in/24109/) - తేది:31-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: నల్గొండ జిల్లా కలెక్టర్ గా పద్మశాలి ముద్దుబిడ్డ బడుగు చంద్రశేఖర్ నియామకం పట్ల మెదక్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు మ్యాకల జయరాములు నేత,మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండల పద్మశాలి సంఘం అధ్యక్షుడు తలకొక్కుల శ్రీనివాస్ నేత,పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు వనం నర్సింలునేతలు ఓక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.ఈసందర్భంగా మెదక్ జిల్లా అధ్యక్షులు మ్యాకల జయరాములు మాట్లాడుతూ - [డీజీపీ శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన ప్రొఫెసర్ శ్రీ గాదె దయాకర్.](https://tslawnews.in/24104/) - తేదీ 31-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:బుధవారం హైదరాబాదులోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర నూతన డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) శ్రీ బి. శివధర్ రెడ్డి గారిని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ అపిలేట్ అథారిటీ సభ్యులు, ప్రొఫెసర్ శ్రీ గాదె దయాకర్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన డీజీపీ గారికి పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. - [గణపురం గ్రామ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు-సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్.](https://tslawnews.in/24098/) - తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ లు గ్రామ ప్రజలకు 2026 నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన ఆంగ్ల సంవత్సరంలో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని అన్నారు. గ్రామ ప్రజలు, భూపాలపల్లి ఎమ్మెల్యే సహకారంతో 2026 సంవత్సరంలో గ్రామ సమస్యల పరిష్కారం కోసం కృషి - [కోటగుళ్లను సందర్శించిన ఎంపీడీవోల బృందం స్వామివారికి ప్రత్యేక పూజలు.](https://tslawnews.in/24094/) - తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా :గణపురం మండలం ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళా క్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ ను బుధవారం భూపాలపల్లి జిల్లాలో పనిచేసే ఎంపీడీవోలు చిట్యాల జయశ్రీ , టేకుమట్ల అనిత, మొగుళ్ళపల్లి జి సురేందర్, కాటారం ఎ బాబు, గణపురం లంకపల్లి భాస్కర్ ఎంపీడీవో ల బృందం సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు - [ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించాలి, చెల్పూర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్.](https://tslawnews.in/24091/) - తేది:31-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని చెల్పూర్ సర్పంచ్ కావటి రజిత రవీందర్ అన్నారు. బుధవారం ఆమె ఆసుపత్రిని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్య సేవల కోసం వచ్చే రోగులకు నిరంతరం వైద్యం అందేలా చూడాలన్నారు. సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ ను వైద్య - [వే బ్రిడ్జి కొలతలతో ఖచ్చితత్వం మెరుగుపడుతుంది,భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ఓపెన్ కాస్ట్- 3 నూతన వే బ్రిడ్జ్ ప్రారంభింన జిఎం.](https://tslawnews.in/24086/) - తేది:31-12-2025 భూపాలపల్లిజిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం వే బ్రిడ్జి కొలతలతో ఖచ్చితత్వం మెరుగుపడుతుందని భూపాలపల్లి సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి అన్నారు . బుధవారం గణపురం మండల లోని సింగరేణి ఓపెన్ కాస్ట్ త్రీలో నూతనంగా నిర్మించిన వే బ్రిడ్జ్ సింగరేణి అధికారులతో కలిసి జిఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన వే బ్రిడ్జి ప్రారంభంతో బొగ్గు రవాణా, కొలతల ఖచ్చితత్వం - [ఐకానిక్ గ్లోబల్ స్కూల్లో సైన్స్ ఫెయిర్ వేడుకలు.](https://tslawnews.in/24081/) - తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరువు నియోజకవర్గం వడకపల్లి గ్రామం ఐకానిక్ గ్లోబల్ స్కూల్‌ లో నిర్వహించిన సైన్స్ ఫెయిర్ ఐకానిక్స్ ఎక్స్లె లెన్స్”ఘన విజయాన్ని సాధించింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తమ ప్రతిభను అత్యంత సృజనాత్మకంగా ప్రదర్శించి అందరి ప్రశంసలు అందుకున్నారు.ప్రత్యేకంగా కోర్ట్ రూమ్ కాన్సెప్ట్, స్పేస్ రూమ్,తెలుగు స్పెషల్ విభాగం,మేడారం సమ్మక్క సారలమ్మ జాతర అంశాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.ఈ ప్రదర్శనలు విద్యార్థుల ఆలోచనా - [టీజీ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యునిగా సంజయ్ రెడ్డి నియామకం: ఆదేశాలు జారీ చేసిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణ.](https://tslawnews.in/24076/) - తేది:31-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యునిగా ఆకుల సంజయ్ రెడ్డిని నియమిస్తూ, తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు రాచమల్ల సుభాష్. - [తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన రాచమల్ల సుభాష్ - టీ జే ఎస్ ఎస్ రాష్ట్ర కార్య నిర్వాహక కమిటీ సభ్యుడు, జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి.](https://tslawnews.in/24071/) - తేది:31-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నికలు జగిత్యాల, హైదర్పల్లి DLR ఫంక్షన్ హాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో, విజయవంతంగా నిర్వహించినట్లు టీ జే ఎస్ ఎస్ జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి ఒక - [సిజిఆర్ సేవలు అభినందనీయం-గుమ్మడిదల మహిళా సంఘాలు.](https://tslawnews.in/24051/) - తేదీ:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలో సిజిఆర్ తన సొంత నిధులతో ప్రజాసేవలు నిర్వహించడం పట్ల మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. బుధవారం గుమ్మడిదల మున్సిపాలిటీ కేంద్రంలో మహిళా సంఘాల సభ్యులు సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డిని సన్మానించారు. గుమ్మడిదల పరిధిలో పలు ప్రాంతాల్లో కోతులను పట్టించి ప్రజలను కోతుల బారి నుంచి విముక్తి కల్పించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఇదే - [నాగారం గ్రామంలో వీధి దీపాలు ఏర్పాటు-గ్రామ సర్పంచ్ వారాల వీరేష్ యాదవ్.](https://tslawnews.in/24048/) - తేదీ:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: హత్నూర మండలం నాగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ వారాల వీరేష్ యాదవ్ వీధి దీపాలను ఏర్పాటు చేశారు. బుధవారం గ్రామంలో ఆయన పర్యటించి వీధి దీపాలు మరమ్మత్తులు చేయించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో వీధి దీపాలు లేకపోతే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారని ముందస్తు చర్యలో భాగంగా వీధి దీపాలు మరమ్మత్తులు చేస్తున్నామన్నారు, రాత్రి సమయాల్లో అవసరాల నిమిత్తం ప్రజలు - [సంగారెడ్డి పట్టణం లోని జగ్గారెడ్డి నివాసం వద్ద అయ్యప్ప స్వామి పడిపూజలో పాల్గొన్న-ఇశ్రతాబాద్ గ్రామ సర్పంచ్ అనిత శ్రీనివాస్.](https://tslawnews.in/24042/) - తేది:31-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రతాబాద్ గ్రామ రిపోర్టర్ మర్పల్లి రాజ్ కుమార్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి పట్టణం లోని శ్రీ తూర్పు జయ ప్రకాష్ రెడ్డి నివాసం వద్ద ఏర్పాటు చేసిన అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమంలో ఇశ్రతాబాద్ సర్పంచ్ అనిత శ్రీనివాస్, వెంకటపూర్ సర్పంచ్ శ్రీనివాస్,ఉప సర్పంచ్ మహేష్, సదాశివపేట మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కృష్ణ, కాంగ్రెస్ నాయకులు జంజిరాల విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. - [నూతన సంవత్సర వేడుకలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి,డీజేలు నిషేధం, బైక్ రేసింగ్, ట్రిపుల్ రైడింగ్ నిషేధం,నిబంధనలు అతిక్రమిస్తే 100కు డయల్ చేయండి-ఎస్సై దూలం పవన్ కుమార్.](https://tslawnews.in/24038/) - తేది:31-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి ఎస్సై దూలం పవన్ కుమార్ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, శాంతియుతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని పలు సూచనలు చేశారు.డిసెంబర్ 31న జిల్లాలో డీజేలు నిషేధించబడ్డాయి.నిబంధన లను ఉల్లంఘిస్తే పరికరాలు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేస్తాం.మద్యం సేవించి వాహనం నడపడం నేరం,వేగంగా నడిపితే కేసులు నమోదు చేసి జైలుశిక్ష విధిస్తారు.ఆస్తుల ధ్వంసం, మహిళలపై అసభ్య - [మహిళా సంఘం నూతన భవనానికి స్థలం కేటాయింపు-మహిళా సంఘం స్థల కేటాయింపు పై సర్పంచ్ మొదటి సంతకం.](https://tslawnews.in/24034/) - తేది:31-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి మండలం మల్లంపల్లి గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధుల ద్వారా మంజూరైన మహిళా సంఘం భవనం నిర్మించుటకై గ్రామ సర్పంచ్ పోషల వెంకన్న ఆధ్వర్యంలో స్థల పరిశీలన చేసి , నూతన భవన నిర్మాణానికై స్థలాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ సర్పంచి వెంకన్న మాట్లాడుతూ, మొట్టమొదటిసారిగా మహిళల కోసం నూతన భవన నిర్మాణం కై సంతకం చేయడం జన్మ - [సదాశివపేట పట్టణం సుభాష్ రోడ్డు మేడిప్లస్ షాప్ ప్రక్కన నడి రోడ్డులో చెత్త కుప్ప పట్టిచుకొని మునిసిపల్ అధికారులు.](https://tslawnews.in/24028/) - తేది :30-12-2025, TSLAW NEWS సంగారెడ్డి జిల్లా, క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా,సదాశివపేట: Newsletter సుభాష్ రోడ్డు లో మట్టి కుప్పలు నడి రోడ్డు పై మట్టి కుప్పలు చూసి చూడనట్లు మునిసిపల్ అధికారులు, మేడిప్లస్ మందుల దుకాణం దగ్గర మరియు కొత్తగా వేసిన రాధాకృష్ణ ఫొటోస్టూడియో దగ్గర చెత్త కుప్పలు అలాగే ఉన్నాయాని వార్డు ప్రజలు అంటున్నారు కావున మునిసిపల్ అధికారులు వెంటనే తగీన చర్య తీసుకొని అక్కడి నుండి చెత్తను - [గంధ సింధూరం చెట్టు ప్రత్యేకత గురించి తెలియజేసిన- సప్త ఋషుల ఆశ్రమం వ్యవస్థాపకురాలు ఆది వరలక్ష్మి.](https://tslawnews.in/24024/) - తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇన్చార్జ్ విజయ్ మురళి కృష్ణ. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ సమీపంలో గల సప్త ఋషుల ఆశ్రమం వ్యవస్థాపకురాలైన ఆది వరలక్ష్మి గారు ఆశ్రమం ప్రత్యేకతలో భాగంగా మాట్లాడుతూ గంధ సింధూరం చెట్టు యొక్క ప్రత్యేకతను వివరించి ప్రకృతి వనం యొక్క గొప్పతనాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపించారు. అక్కడికి విచ్చేసిన పిరమిడ్ ధ్యానులు ప్రకృతి యొక్క విలువలను తెలుసుకొని సప్త ఋషుల ఆశ్రమం ప్రత్యేకతకు ముగ్ధులయ్యారు. - [ప్రతి సమస్యకు పరిష్కారం ఉంది, అతి సులువైన మార్గంలో పిల్లల భవిష్యత్తును బంగారు బాటగా తీర్చిదిద్దవచ్చు- స్పిరిచువల్ సైంటిస్ట్ వి. మాధవస్వామి. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై అనునిత్యం ప్రజల పక్షాన ఉండే టీఎస్ లా న్యూస్ ను సద్వినియోగం చేసుకోండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.](https://tslawnews.in/24019/) - తేది:30-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం ఇంచార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్. ప్రజా సమస్యల పరిష్కారం కొరకై అనునిత్యం ప్రజల పక్షాన ఉండే టీఎస్ లా న్యూస్ ను సద్వినియోగం చేసుకోండి- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ,రంగారెడ్డి జిల్లా: కడ్తాల్ మహేశ్వర పిరమిడ్ కేంద్రాన్ని సందర్శించిన టీఎస్ లా న్యూస్ బృందం , యాజమాన్యం ఎడిటర్ ప్రొప్రైటర్ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ ప్రజా సమస్యల పరిష్కార సాధనకై స్పిరిచువల్ సైంటిస్ట్ వి మాధవ స్వామి గారితో - [ప్రపంచాన్ని వణికిస్తున్న 'కాండిడా ఆరిస్': ఔషధాలకు లొంగని ప్రాణాంతక ఫంగస్!](https://tslawnews.in/24015/) - ఔషధాలకు లొంగని, అత్యంత ప్రమాదకరమైన 'కాండిడా ఆరిస్' అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తోందని భారత్ మరియు అమెరికా పరిశోధకుల ఉమ్మడి అధ్యయనంలో వెల్లడయ్యింది. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన వల్లభ్‌భాయ్ పటేల్ చెస్ట్ ఇన్‌స్టిట్యూట్ మరియు అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థలు నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం, ఈ ఫంగస్ బహుళ ఔషధాలను నిరోధించే శక్తిని (Multi-drug resistance) కలిగి ఉంది. ఏటా దాదాపు 6.5 మిలియన్ల మంది దీని ప్రభావానికి గురవుతున్నారని, సోకిన వారిలో - [వేగంలోనూ అద్భుత స్థిరత్వం: 180 కి.మీ. వేగంతో వందే భారత్ స్లీపర్ రైలు విజయవంతం!](https://tslawnews.in/24012/) - భారతీయ రైల్వే రంగంలో సరికొత్త విప్లవానికి నాంది పలుకుతూ రూపొందించిన వందే భారత్ స్లీపర్ రైలు తన సామర్థ్యాన్ని మరోసారి ఘనంగా చాటుకుంది. రాజస్థాన్‌లోని కోటా - నాగ్డా సెక్షన్ల మధ్య నిర్వహించిన హైస్పీడ్ ట్రయల్స్‌లో ఈ రైలు గంటకు 180 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని నమోదు చేసి రికార్డు సృష్టించింది. కేవలం వేగమే కాకుండా, ప్రయాణంలో ఈ రైలు చూపే అద్భుతమైన స్థిరత్వాన్ని (Stability) నిరూపించడానికి అధికారులు నిర్వహించిన 'వాటర్ గ్లాస్ టెస్ట్' ఇప్పుడు సోషల్ - [సినీ ప్రయాణంలో 9 ఏళ్లు: అభిమానుల ప్రేమకు ఫిదా అయిన రష్మిక మందన్న!](https://tslawnews.in/24009/) - కన్నడ చిత్రం 'కిరిక్ పార్టీ'తో వెండితెరకు పరిచయమైన రష్మిక మందన్న, నేటితో తన సినీ కెరీర్‌లో తొమ్మిదేళ్లను పూర్తి చేసుకున్నారు. అతి తక్కువ కాలంలోనే పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఆమె, ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఒక ఎమోషనల్ నోట్‌ను షేర్ చేశారు. ఈ తొమ్మిదేళ్ల కాలంలో తాను 26 సినిమాల్లో నటించానని, అయితే సినిమాల కంటే తనపై అభిమానులు కురిపిస్తున్న అమూల్యమైన ప్రేమే తనకు లభించిన అతిపెద్ద ఆస్తి అని - [ట్రాన్స్‌జెండర్లకు రేవంత్ సర్కార్ భరోసా: రూ. 75 వేల ఆర్థిక సాయం.. తిరిగి చెల్లించక్కర్లేదు!](https://tslawnews.in/24004/) - తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లు ఆర్థికంగా ఎదిగేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం ఒక గొప్ప అవకాశాన్ని కల్పించింది. 2025–26 ఆర్థిక సంవత్సరానికి గాను, వారు స్వయం ఉపాధి పొందేందుకు రూ. 75,000 వరకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించింది. ఈ పథకం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది 100 శాతం సబ్సిడీతో కూడిన రుణం. అంటే, లబ్ధిదారులు పొందిన ఈ మొత్తాన్ని తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. సమాజంలో వారు గౌరవప్రదమైన జీవనం సాగించాలనే లక్ష్యంతో - [నూతన సంవత్సర వేడుకలో యువత అప్రమత్తంగా ఉండాలి- సదాశివపేట పట్టణ సిఐ డి.వెంకటేష్.](https://tslawnews.in/24002/) - తేదీ:30-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం : రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవు సదాశివపేట సీఐ డి.వెంకటేష్ హెచ్చరిక నూతన సంవత్సర సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని రోడ్లపై గందరగోళం సృష్టించవద్దని సదాశివపేట సిఐ వెంకటేష్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు తస్మత్ జాగ్రత్త రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవని ఆయన స్పష్టం చేశారు ముఖ్యంగా యువత మద్యం - [వివాదంలో యూట్యూబర్ అన్వేష్: ములుగులో దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బీజేపీ శ్రేణులు!](https://tslawnews.in/23998/) - హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ప్రముఖ యూట్యూబర్ అన్వేష్‌పై ములుగు జిల్లా మంగపేటలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. భారతీయ జనతా పార్టీ (BJP) నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ సెంటర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అన్వేష్ వ్యాఖ్యలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, ఇవి సమాజంలో ఉద్రిక్తతలకు దారితీసే ప్రమాదం ఉందని బీజేపీ నేతలు ఆరోపిస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. హిందూ సమాజాన్ని కించపరచడం తీవ్రమైన తప్పిదమని, అన్వేష్‌ను వెంటనే అరెస్ట్ - [అద్దంకి, కందుకూరు ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది: మంత్రి గొట్టిపాటి రవికుమార్](https://tslawnews.in/23995/) - అద్దంకి మరియు కందుకూరు నియోజకవర్గాలను తిరిగి ప్రకాశం జిల్లాలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మంత్రి గొట్టిపాటి రవికుమార్ హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చేసిన అశాస్త్రీయ విభజన వల్ల ఈ ప్రాంత ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులకు తాజా నిర్ణయంతో విముక్తి కలిగిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా నారా లోకేష్ తన 'యువగళం' పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు లోకేష్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. అద్దంకి రెవెన్యూ - [యాదాద్రిలో ముక్కోటి ఏకాదశి సంబరాలు: వైభవంగా స్వామివారి ఉత్తర ద్వార దర్శనం!](https://tslawnews.in/23982/) - యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు మంగళవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ పవిత్ర పర్వదినాన్ని పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భక్తులు భారీ సంఖ్యలో కొండపైకి తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకోవడానికి క్యూలైన్లు కిలోమీటర్ల మేర విస్తరించాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదనపు దర్శన కౌంటర్లు, తాగునీరు మరియు అన్నప్రసాద వితరణ సౌకర్యాలను కల్పించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి విశేష - [తెలంగాణలో న్యూ ఇయర్ ధమాకా: అర్ధరాత్రి వరకు వైన్ షాపులు.. ఒంటి గంట వరకు బార్లకు అనుమతి!](https://tslawnews.in/23991/) - కొత్త ఏడాది 2026కి స్వాగతం పలికే వేళ, మందుబాబులకు ఊరటనిస్తూ తెలంగాణ ఎక్సైజ్ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 31 (మంగళవారం) రాత్రి అర్ధరాత్రి 12 గంటల వరకు అన్ని మద్యం దుకాణాలు (వైన్ షాపులు) తెరిచి ఉంచేందుకు అనుమతినిచ్చింది. సాధారణ రోజుల్లో రాత్రి 10 గంటలకే మూతపడే షాపులకు, వేడుకల రద్దీ దృష్ట్యా ఈ రెండు గంటల అదనపు సమయాన్ని కేటాయిస్తూ ప్రత్యేక జీవోను విడుదల చేసింది. నియమ నిబంధనలు మరియు సమయాలు: బార్లు - [బీఆర్‌ఎస్‌ ఎల్‌పీలో కేసీఆర్ భారీ మార్పులు: అసెంబ్లీలో హరీష్ రావు, మండలిలో ఎల్ రమణకు కీలక బాధ్యతలు!](https://tslawnews.in/23988/) - తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాల నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పకడ్బందీ వ్యూహం రచించారు. ఇందులో భాగంగా శాసనసభ (అసెంబ్లీ) డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా అనుభవజ్ఞుడైన నేత టి. హరీష్ రావును నియమించారు. సభా వ్యవహారాలపై లోతైన పట్టు, గణాంకాలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే నేర్పు ఉన్న హరీష్ రావు నియామకం పార్టీకి పెద్ద బలంగా మారనుంది. ఆయనతో పాటు సీనియర్ మహిళా నేత సబితా ఇంద్రారెడ్డి, బీసీ వర్గాల - [పాక్ ఆర్మీ చీఫ్ ఇంట పెళ్లి సందడి: అత్యంత రహస్యంగా జనరల్ అసిమ్ మునీర్ కుమార్తె వివాహం!](https://tslawnews.in/23985/) - పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కుమార్తె మహనూర్ వివాహం డిసెంబర్ 26న రావల్పిండిలోని ఆర్మీ హెడ్ క్వార్టర్స్‌లో అత్యంత వైభవంగా, అదే సమయంలో అత్యంత రహస్యంగా జరిగింది. దేశంలోని అత్యున్నత సైనిక స్థావరంలో జరిగిన ఈ వేడుకకు పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ వంటి ప్రముఖులు హాజరైనప్పటికీ, భద్రతా కారణాల దృష్ట్యా వివాహానికి సంబంధించిన ఎటువంటి ఫోటోలు లేదా వీడియోలను కుటుంబ సభ్యులు బయటకు విడుదల చేయలేదు. మహనూర్ - [వైభవంగా ముక్కోటి ఏకాదశి వేడుకలు,దేవాలయాలలో పోటెత్తిన భక్తజనం.](https://tslawnews.in/23976/) - తేది:30-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి. మెదక్ జిల్లా : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని మండలంలోని అల్లాదుర్గం, గడి పెద్దాపూర్,ముస్లాపూర్ వెంకటేశ్వర ఆలయాలలో భక్తులు గోవింద నామస్మరణతో మార్మోగాయి. ఉదయం నుండి మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని పురాతన ప్రసిద్ధిగాంచిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో అర్చకులు ప్రవీణ్ శర్మ వేదమంత్రోత్సవాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం ద్వారా వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి స్వామివారిని - [అత్తాపూర్‌లో జింక మాంసం అక్రమ విక్రయం భగ్నం 15 కేజీల మాంసం, నగదు స్వాధీనం.](https://tslawnews.in/23969/) - తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. రంగారెడ్డి జిల్లా: రాజేంద్రనగర్ అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఓటీ (SOT) పోలీసులకు అందిన పక్కా సమాచారం మేరకు జింక మాంసం అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం వెలుగులోకి వచ్చింది. వెంటనే సులేమాన్ నగర్ ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 15 కేజీల జింక మాంసంతో పాటు రూ.3,300 నగదును స్వాధీనం చేసుకున్నారు.నిందితుడు ఇర్ఫాన్‌ను అదుపులోకి తీసుకున్న ఎస్ఓటీ పోలీసులు అతడిని స్వాధీనం చేసుకున్న మాంసం, - [ఎక్సైజ్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు ఎన్ ఫోర్స్ మెంట్ టీమ్స్ పహాడ్ షరీఫ్ వద్ద 229 మద్యం బాటిళ్ల పట్టివేత.](https://tslawnews.in/23963/) - తేది:30-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్ :నూతన సంవత్సరం సందర్భంగా ఎక్సైజ్‌ కమిషనర్‌ ఇచ్చిన అదేశాల మేరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీమ్స్‌ పహడ్‌ షరీప్‌ వద్ద చేపట్టి తనిఖీల్లో 229 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పహడ్‌ షరీఫ్‌ రహదారిలో ఎయిర్‌ పోర్టు నుంచి, గోవా, ఢిల్లీ , హర్యానా ప్రాంతాలకు సంబంధించిన మద్యాన్ని తెలంగాణకు తీసుక వస్తున్నారనే సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో రంగారెడ్డి ఎన్‌ఫోర్స్‌మెంట్‌.ఎస్టీఎఫ్‌ బీ టీమ్‌,సరూర్‌నగర్‌, మహేశ్వరం - [పాఠశాలల మౌలిక సదుపాయాల పనులు మిషన్ మోడ్‌లో పూర్తి చేయాలి,పదవ తరగతి ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించాలి-జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.](https://tslawnews.in/23952/) - తేది 30-12-2025 TSLAW NEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. సంగారెడ్డి జిల్లా :పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూల్ లలో చేపడుతున్న మౌలిక సదుపాయాల పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సంగారెడ్డి కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చేపడుతున్న మౌలిక సదుపాయాల అభివృద్ధి పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష - [వైకుంఠ ఏకాదశి సందర్భంగా గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు.](https://tslawnews.in/23948/) - తేది:30-12-2025భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రంలో ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ధనుర్మాసం సందర్భంగా శుక్ల ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతినెల గ్రామదేవతలకు నిర్వహించే పూజా కార్యక్రమాల్లో భాగంగా పంచామృతాలతో పాటు కాళేశ్వర త్రివేణి సంగమ జలాభిషేకం నిర్వహించారు. అనంతరం పట్టు - [డీజే లకు అనుమతి లేదు, చైనా మాంజ ఉపయోగించినా విక్రయించినా చర్యలు తప్పవు గణపురం ఎస్ఐ రేఖ అశోక్.](https://tslawnews.in/23944/) - తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం 2026 రాబోయే నూతన సంవత్సరం సందర్భంగా మండల వ్యాప్తంగా ఎవరైనా డీజే సౌండ్స్ పెట్టినా మద్యం తాగి వాహనాలు నడిపినా వారి పై చట్టరీత్యా చర్యలు తప్పవని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తెలిపారు. మంగళవారం గణపురం మండల పరిధిలోని డిజె సౌండ్ సిస్టం నిర్వాహకులను నూతన సంవత్సర సందర్భంగా డీజే సౌండ్ సిస్టం ను పెట్టకుండా ఉండేందుకు - [ఎస్పీ ని కలిసిన బుద్దారం సర్పంచ్ దంపతులు.](https://tslawnews.in/23940/) - తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం బుద్దారం గ్రామపంచాయతీ ఏకగ్రీవ సర్పంచ్ విడిదినేని శ్రీలత అశోక్ దంపతులు ములుగు ఎస్పీ కార్యాలయం లో ఎస్పీ రాంనాథ్ కేకన్ కోవింద్ గారిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఎలాంటి అవసరం వున్నా సహాయం సహకారాలు అందిస్తామన్నారు ఎస్పీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపిన సర్పంచ్ శ్రీలత అశోక దంపతులు. - [గణపురం సిఐ ని మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ దంపతులు.](https://tslawnews.in/23937/) - తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం సిఐ కరుణాకర్ రావు ను మంగళవారం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధిలో తమకు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. పాలనపరమైన విషయాలలో తమ - [బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనే లక్ష్యం- జిల్లా ఎస్పీ స్పష్టం,బాల కార్మికులను నియమిస్తే కఠిన చర్యలు.](https://tslawnews.in/23932/) - తేదీ:30-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా: బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా జిల్లా పోలీస్ శాఖ ఆపరేషన్ స్మైల్–12 కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది. ఈ ప్రత్యేక ఆపరేషన్ ద్వారా చిన్న వయసులోనే పనులకు నెట్టబడుతున్న పిల్లలను గుర్తించి, వారిని సురక్షితంగా రక్షించి బాల సంక్షేమ శాఖల సహకారంతో పునరావాసం కల్పిస్తున్నారు. పిల్లల చదువు, ఆరోగ్యం, భవిష్యత్తును నాశనం చేసే బాల కార్మికత్వాన్ని ఏ మాత్రం సహించబోమని - [మృతుడి కుటుంబానికి సర్పంచ్, గ్రామస్థుల ఆర్థిక చేయూత.](https://tslawnews.in/23928/) - తేది:30-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం నగరంపల్లి గ్రామానికి చెందిన చిలువేరు కుమార్ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబానికి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ యాదవ్ ఆధ్వర్యంలో రూ.5 వేలు, గ్రామస్థుల రూ.12 వేలు మొత్తం 17 వేలను వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులకు సర్పంచ్ దంపతులకు కుమార్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప - [కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీలో సర్పంచ్కు అవమానం, ప్రోటోకాల్ పాటించని అధికారులు.](https://tslawnews.in/23923/) - తేదీ:30-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వి.పాపయ్య చారి. మెదక్ జిల్లా : కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రోటోకాల్ సంబంధిత అధికారులు పాటించడం లేదని మండల పరిధిలోని చేవెళ్ల గ్రామ సర్పంచ్ మచ్చందర్ సోమవారం తాసిల్దార్ మల్లయ్య కు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని తాసిల్దార్ కార్యాలయం వద్ద కళ్యాణ్ లక్ష్మి, షాది ముబారక్ చెక్కుల పంపిణీలు లో గ్రామ సర్పంచు అయినా తనతో కాకుండా ఏలాంటి - [వైకుంఠ ముక్కోటి ఏకాదశి పర్వాన శ్రీరామ కళామందిరం.](https://tslawnews.in/23916/) - తేది:30-12-2025. సంగారెడ్డి జిల్లా TSLAW NEWS. సదాశివపేట పట్టణం వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణా గౌడ్. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం : వైకుంఠ ఏకాదశి పర్వదినాన శ్రీరామ కళామందిరం ప్రజలు ఉత్తర ద్వారా దర్శనం భక్తులు వైకుంఠనాథుడు రూపమైన శ్రీరాముని దర్శనం పట్టణ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీరామ కళామందిర పంతులుగారు అందరికీ శతగోప ఆశీర్వాద వచనములు చేసినారు. - [అంగరంగ వైభవంగా వైకుంఠ ఏకాదశి వేడుకలు -బీరంగూడ శ్రీ వేంకటేశ్వర ఆనంద ఆలయంలో భక్తుల మహాసమాగమం.](https://tslawnews.in/23909/) - తేదీ: 30-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా,బీరంగూడ: బీరంగూడలోని శ్రీ వేంకటేశ్వర ఆనంద ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించబడ్డాయి. ప్రాచీన శివాలయానికి సమీపంలో ఉన్న ఈ నూతన ఆలయం వైకుంఠ ఏకాదశి రోజున ఆధ్యాత్మిక కేంద్రమై భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక అలంకార సేవలు, నైవేద్యాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు వైకుంఠ ద్వార - [రోడ్డు నిర్లక్ష్యం మరో ప్రాణాన్ని బలిగొంది.](https://tslawnews.in/23905/) - తేదీ:30-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా, రామచంద్రాపురం: రోడ్డు భద్రతపై నిర్లక్ష్యం మరో అమాయక ప్రాణాన్ని బలిగొంది. రామచంద్రాపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ICRISAT వద్ద SBI బ్యాంక్ సమీపంలో మంగళవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో నికిత (27) అనే యువతి మృతి చెందింది. ఆమె ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తూ, రోజువారీ విధులకు వెళ్లేందుకు ఆక్టివా స్కూటీపై బయలుదేరిన సమయంలో ఈ విషాద ఘటన చోటు - [తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) జగిత్యాల జిల్లా కార్యవర్గ నియామకం - ఆదేశాలు జారీచేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ, జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి .](https://tslawnews.in/23899/) - తేది:30-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం PROPRIETOR & EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం (టీ జే ఎస్ ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఆదేశాల మేరకు జగిత్యాల జిల్లా కమిటీ ఎన్నికలు ఈ రోజు అనగా మంగళవారం 2025 డిసెంబర్ 30న జగిత్యాల, హైదర్పల్లి DLR ఫంక్షన్ హాల్లో ప్రజాస్వామ్య పద్ధతిలో, విజయవంతంగా నిర్వహించినట్లు టీ జే ఎస్ ఎస్ - [వైకుంఠ ఏకాదశి పర్వానా వెంకటాపురం శ్రీ పద్మావతి గోదా సమేత అద్భుత వెంకటేశ్వర స్వామి శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రం.](https://tslawnews.in/23892/) - తేది:30-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివ్పేట్ మండల్ గ్రామం వెంకటాపూర్ రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య. సంగారెడ్డి జిల్లా: వైకుంఠ ముక్కోటి ఏకాదశి సదాశివపేట్ మండల్ గ్రామం వెంకటాపూర్ శ్రీ వెంకటాచల దివ్య క్షేత్రం స్వయంభు అద్భుత వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి స్వామి ఆలయం ఉత్తర ద్వార దర్శనం ప్రజలు చుట్టుపక్కల గ్రామాల నుండి తండోపతండాలుగా వెంకటాపూర్ గ్రామం కు బారులు తీరిన భక్తులు వైకుంఠ పర్వదినాన ముక్కోటి దేవతల సమేతంగా గరుడ వాహనం దర్శనం ఇచ్చే - [ప్రజాసేవల్లో నిర్లక్ష్యం వద్దు-మీసేవ కేంద్రంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ.](https://tslawnews.in/23887/) - తేదీ:30-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా: సోమవారం నాడు మెదక్ జిల్లా కేంద్రంలోని మీసేవ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కేంద్రంలో స్వీకరించిన దరఖాస్తులు, సంబంధిత రికార్డులను పరిశీలించి పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే మీసేవ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలు సకాలంలో, పారదర్శకంగా జరుగుతున్నాయా అనే విషయాన్ని అక్కడికి వచ్చిన ప్రజలను నేరుగా అడిగి తెలుసుకున్నారు. సేవల అమలులో జాప్యం జరగకుండా అధికారులు - [నూతన ఉజ్వా జెనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీతా వైద్యం కిషోర్, ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ నటుడు హీరో, జెనీవిస్ రెమెడీస్ బ్రాండ్ అంబాసిడర్ సుమన్.](https://tslawnews.in/23882/) - తేది:29- 12- 2026 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని. హైదరాబాద్, మియాపూర్ జే.పి నగర్ : నూతనంగా ఏర్పాటుచేసిన ఉజ్వా జెనరిక్ మెడిసిన్ స్టోర్ ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధులుగా ప్రముఖ సినిమా హీరో, జెనివిస్ రెమెడీస్ బ్రాండ్ అంబాసిడర్ సుమన్, నేషనల్ హెడ్ జెనివిస్ రెమెడీస్ ప్రైవేట్ లిమిటెడ్. తెలంగాణ రాష్ట్ర అధిపతి మహేష్ సిల్వేరి లతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేసిన తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం - [మైదానమే మంత్రం-మొబైల్ యుగంలో యువతను క్రీడలవైపు నడిపించిన ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.](https://tslawnews.in/23877/) - తేదీ: 29-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా:పటాన్చెరు: ఈ రోజుల్లో చదువుతో పాటు ఆరోగ్యమే నిజమైన సంపద అని, అది క్రీడల ద్వారానే సాధ్యమవుతుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థి దశ నుంచే క్రీడలను జీవితంలో భాగం చేసుకుంటే శారీరక దారుఢ్యంతో పాటు మానసిక సమతుల్యత, క్రమశిక్షణ పెరుగుతాయన్నారు. మున్సిపల్ డివిజన్ పరిధిలోని పీజేఆర్ ఎనక్లేవ్ కాలనీ, ఆర్టీసీ సువర్ణ వ్యాలీ కాలనీలో ఆదివారం - [మెదపల్లి గ్రామoలో ఉపాధి హామీ పథకం ప్రారంభం.](https://tslawnews.in/23873/) - తేది:29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండలం రిపోర్టర్ ఫాయాజ్ షరీఫ్. సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్: ఝరాసంగం మండలం మెదపల్లి గ్రామమం లో ఉపాధి హామీ పనులు ప్రారంభం అయ్యాయి.కార్యక్రమం లో నూతన సర్పంచ్ అరుణ,గ్రామ కార్యదర్శి కాంచన, కాంగ్రెస్ యువనాయకులు అభిలాష్ రెడ్డి లక్ష్మణ్ అశోక్ శకర్ వార్డు నంబర్లు,గ్రామ పెద్దలు పాల్గొన్నారు. సర్పంచ్ మాట్లాడు తూ గ్రామంలో అందరు ఉపాధి హామీ పని సద్వినియోగం చేసుకోగలరని గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడారు. - [అమీన్పూర్ GHMC డిప్యూటీ కమిషనర్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు.](https://tslawnews.in/23869/) - తేదీ: 29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా, అమీన్పూర్: అమీన్పూర్ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన అమీన్పూర్ GHMC డిప్యూటీ కమిషనర్ ఆఫీసర్ ప్రదీప్ కుమార్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో స్థానిక అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి పరస్పర సహకారం అవసరమని నాయకులు పేర్కొన్నారు. - [వరుస దొంగతనాలు చేసిన నిందితుడికి నాలుగు నెలల జైలు శిక్ష - జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ అరుణ్ కుమార్.](https://tslawnews.in/23866/) - తేది:29-12-2025 TSLANEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని అమ్మకపేట, యామాపూర్, తిమ్మాపూర్, మేడిపల్లి గ్రామాల్లో పలు దేవాలయాలను లక్ష్యంగా చేసుకుని తాళాలు పగలగొట్టి హుండీల్లోని నగదును అపహరించిన నిందితుడికి కోర్టు శిక్ష ఖరారు చేసింది. ఈ వరుస దొంగతనాల కేసుల్లో బొల్లవేణి మహేష్ ...మైఖేల్ (29), తండ్రి రాజం, కులం ముదిరాజ్, సాయిరాం కాలనీ, మెట్‌పల్లి నివాసిగా గుర్తించారు. మూడు దేవాలయ దొంగతనాల కేసులకు - [జగిత్యాల జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయి - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.](https://tslawnews.in/23862/) - తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో యూరియా నిల్వలు సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి రోజు మండల ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ టీములు, డివిజన్ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచే యూరియా అమ్మకాలు ప్రారంభించాలని సూచించారు. ప్రతి స్టాక్ పాయింట్ వద్ద ప్రారంభ, ముగింపు - [ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి-జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/23857/) - తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు - [జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా వైద్యాధికారి డా.సుజాత.](https://tslawnews.in/23851/) - తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి గా నియమితులైన డా. జి సుజాత జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విధులు సమర్థవంతంగా నిర్వర్తించి వైద్య మరియు ఆరోగ్య శాఖకు గుర్తింపు తేవాలని, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. జి.సుజాతకు, జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తెలిపారు. - [రోడ్డు ప్రమాదాల నివారణకు విస్తృత అవగాహన, రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో కీలక తీర్మానాలు.](https://tslawnews.in/23846/) - తేది: 29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. సంగారెడ్డి జిల్లా: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను విధిగా పాటిస్తే, ప్రమాదాలకు ఆస్కారం ఉండదని అన్నారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన సోమవారం రోడ్డు భద్రతా కమిటీ సమావేశం జరిగింది. నేషనల్ హైవే అథారిటీ, ఆర్ అండ్ బి, రవాణా శాఖ, ఆర్టీసీ, - [స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా చంద్రబాబు దిశానిర్దేశం: డేటా ఆధారిత పాలనతోనే సుపరిపాలన సాధ్యం!](https://tslawnews.in/23842/) - త్రివిధ లక్ష్యాలతో విజన్ ప్రణాళిక దీర్ఘ, మధ్య మరియు స్వల్పకాలిక లక్ష్యాలతో కూడిన 'స్వర్ణాంధ్ర 2047' విజన్ డాక్యుమెంట్ అమలుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి శాఖా నెలవారీ మరియు త్రైమాసిక వారీగా నిర్దిష్ట లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని ఫలితాలను సాధించాలని సూచించారు. ప్రభుత్వ పనితీరుపై ప్రజలకు పూర్తి సంతృప్తి కలగాలని, ప్రతి నియోజకవర్గంలో ఒక సీనియర్ అధికారి నేతృత్వంలోని టాస్క్ ఫోర్స్ ద్వారా విజన్ ప్లాన్ అమలును పర్యవేక్షిస్తామని - [తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందడి: రేపటి నుంచే ఉత్తర ద్వార దర్శనం.. 10 రోజుల పాటు వేడుకలు!](https://tslawnews.in/23839/) - వైకుంఠ ద్వార దర్శనం మరియు షెడ్యూల్ ఈ ఏడాది వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30 (మంగళవారం) న వచ్చింది. ఈ సందర్భంగా డిసెంబర్ 30 నుండి జనవరి 8, 2026 వరకు మొత్తం 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం (ఉత్తర ద్వార దర్శనం) కల్పించనున్నారు. తొలి మూడు రోజులు (డిసెంబర్ 30, 31, జనవరి 1): కేవలం ఆన్‌లైన్ ద్వారా ముందస్తుగా ఈ-డిప్ (e-Dip) టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం ఉంటుంది. - [ఉన్నావ్ కేసులో మరో మలుపు: 'మా నిజం కొందరికి ఇబ్బందిగా మారింది'.. సెంగార్ కుమార్తె ఆవేదనతో కూడిన బహిరంగ లేఖ!](https://tslawnews.in/23836/) - న్యాయవ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతోంది కుల్దీప్ సింగ్ సెంగార్ కుమార్తె డాక్టర్ ఇషిత సెంగార్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా రాసిన లేఖలో న్యాయవ్యవస్థపై తమకున్న నమ్మకం సన్నగిల్లుతోందని పేర్కొన్నారు. ఎనిమిదేళ్లుగా న్యాయం కోసం వేచి చూస్తున్నామని, తమ తండ్రి బీజేపీ ఎమ్మెల్యే కావడమే తమకు శాపంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో తనను రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరిస్తున్నారని, ఈ ద్వేషం తనను మానసికంగా కుంగదీస్తోందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. నిజం చెప్పడానికి ఆర్భాటం అవసరం లేదని - [పీఎం మోడీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు & భారత్ బిజినెస్ అచీవర్స్ నేషనల్ అవార్డు 2025 అందుకున్న డా. పారువెల్లి దుర్గ భవాని.](https://tslawnews.in/23833/) - తేదీ:29-12-2025 TSLAW NEWS హైదరాబాద్ ఇన్చార్జ్ విజయ మురళి కృష్ణ. హైదరాబాద్,కూకట్పల్లి: మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 2025 సంవత్సరాంత వేడుకలు మరియు ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్ 2026 ఆవిష్కరణ కార్యక్రమంలో డా. పారువెల్లి అంక విజయ దుర్గ భవాని కి ప్రతిష్టాత్మకమైన పీఎం మోడీ విజన్ ఆఫ్ భారత్ అవార్డు – 2025 భారత్ బిజినెస్ అచీవర్స్ నేషనల్ అవార్డు – 2025 లను ఘనంగా ప్రదానం చేశారు. ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ - [జూనియర్ ఎన్టీఆర్ న్యాయపోరాటం సక్సెస్: వ్యక్తిగత హక్కులను కాపాడిన ఢిల్లీ హైకోర్టుకు ‘తారక్’ ధన్యవాదాలు!](https://tslawnews.in/23830/) - వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ డిజిటల్ యుగంలో సెలబ్రిటీల ఫోటోలు, పేర్లు మరియు వాయిస్‌లను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, ఈ-కామర్స్ వెబ్‌సైట్లు అనుమతి లేకుండా వాడుకుంటూ వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగిస్తున్నాయి. దీనిని అరికట్టాలని కోరుతూ ఎన్టీఆర్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. ఎన్టీఆర్ అనుమతి లేకుండా ఆయన 'పర్సనాలిటీ రైట్స్' (Personality Rights) ఉపయోగించకూడదని రక్షణాత్మక ఉత్తర్వులను జారీ చేస్తూ ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చింది. లీగల్ టీమ్‌కు కృతజ్ఞతలు ఈ - [ఏపీ రైతులకు నూతన సంవత్సర కానుక: జనవరి 9లోగా 21 లక్షల మందికి కొత్త పాసుపుస్తకాలు.. పూర్తిగా ఉచితం!](https://tslawnews.in/23827/) - రాజముద్రతో కొత్త పాసుపుస్తకాలు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ రైతులకు తీపి కబురు అందించారు. జనవరి 9వ తేదీలోపు రాష్ట్రవ్యాప్తంగా 21.8 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేస్తామని ప్రకటించారు. వైసీపీ హయాంలో పాసుపుస్తకాలపై అప్పటి ముఖ్యమంత్రి బొమ్మ ఉండటాన్ని తప్పుబట్టిన ప్రస్తుత ప్రభుత్వం, ఇప్పుడు కేవలం రాజముద్రతో వీటిని రూపొందించింది. ఈ పుస్తకాలను రైతులకు పూర్తిగా ఉచితంగా పంపిణీ చేయనున్నారు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో వీటి పంపిణీ - [సాయిబాబాపై వివాదాస్పద వ్యాఖ్యలు: నటి మాధవీలతపై కేసు నమోదు.. నోటీసులు జారీ చేసిన పోలీసులు!](https://tslawnews.in/23824/) - వ్యాఖ్యలపై భక్తుల ఆగ్రహం సోషల్ మీడియాలో సామాజిక, రాజకీయ అంశాలపై తరచుగా స్పందించే నటి మాధవీలత, ఇటీవల షిరిడీ సాయిబాబాను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సాయిబాబా దేవుడు కాదంటూ ఆమె చేసిన పోస్టులు, వీడియోలు సాయి భక్తుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన పలువురు భక్తులు హైదరాబాద్‌లోని సరూర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఆమెపై ఫిర్యాదు చేశారు. మతపరమైన నమ్మకాలను కించపరిచేలా వ్యవహరించడం చట్టరీత్యా నేరమని వారు - [నిమ్స్ ఉద్యోగులకు కేసీఆర్ సర్కార్ తీపి కబురు: దశాబ్దాల నిరీక్షణకు తెర.. సెలవుల నగదు మార్పిడికి గ్రీన్ సిగ్నల్!](https://tslawnews.in/23819/) - జీవో నంబర్ 230 విడుదల నిమ్స్ ఆసుపత్రిలో పనిచేస్తున్న వేలాది మంది రెగ్యులర్ ఉద్యోగులకు 'ఆర్జిత సెలవుల నగదు మార్పిడి' సౌకర్యాన్ని కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా జీవో నం. 230 జారీ చేసింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహా ఈ విషయంలో ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ఈ సమస్యకు పరిష్కారం లభించింది. నిమ్స్ ఉద్యోగ సంఘాలు, ముఖ్యంగా నర్సింగ్ అసోసియేషన్ ప్రతినిధులు ఈ సౌకర్యం కోసం చాలా కాలంగా పోరాడుతున్నారు. మంత్రి - [ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలిచిన సర్పంచ్‌కు JMI సన్మానం, కోట్ల ఖర్చులకు ఎదురొడ్డి ప్రజల నమ్మకంతో సాధించిన విజయం.](https://tslawnews.in/23815/) - తేదీ: 29-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు గంభీరావుపేట: డబ్బు ఓడింది ప్రజాస్వామ్యం గెలిచింది గంభీరావుపేట తీర్పు, గంభీరావుపేట గ్రామంలో ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి పద్మ గౌడ్ 2218 ఓట్ల భారీ మెజారిటీతో ఘన విజయం సాధించారు. బీజేపీ, బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ, గ్రామ ప్రజలు పార్టీ రాజకీయాలకు అతీతంగా స్వతంత్ర అభ్యర్థికే మద్దతు ఇవ్వడం విశేషంగా నిలిచింది. ఈ ఎన్నికల్లో ప్రత్యర్థి అభ్యర్థులు - [తెలుగు చెస్ దిగ్గజాలకు సీఎం చంద్రబాబు అభినందనలు: అర్జున్ ఎరిగైసి, కోనేరు హంపిలపై ప్రశంసల జల్లు!](https://tslawnews.in/23814/) - కోనేరు హంపికి అభినందనలు ప్రపంచ వేదికపై కాంస్య పతకం సాధించిన కోనేరు హంపి నైపుణ్యాన్ని ముఖ్యమంత్రి కొనియాడారు. "ఛాంపియన్లను ఒక్క ఫలితంతో అంచనా వేయలేం. అత్యున్నత స్థాయిలో నిరంతరం పోటీపడే ధైర్యమే వారిని నిలబెడుతుంది. ప్రపంచ వేదికపై కాంస్యం సాధించడం మీ నైపుణ్యానికి నిదర్శనం" అని ఆయన పేర్కొన్నారు. హంపి ప్రయాణం మరియు నిలకడ దేశంలోని లక్షలాది మంది యువతకు స్ఫూర్తిదాయకమని చంద్రబాబు ఆకాంక్షించారు. అర్జున్ ఎరిగైసి ఘనతపై ప్రశంస పురుషుల విభాగంలో కాంస్యం గెలిచిన అర్జున్ - [అరకు వెళ్లే పర్యాటకులకు గుడ్ న్యూస్: సంక్రాంతి స్పెషల్ ట్రైన్స్ వేసిన రైల్వేశాఖ.. పూర్తి షెడ్యూల్ ఇదే!](https://tslawnews.in/23811/) - విశాఖపట్నం - అరకు స్పెషల్ ట్రైన్ (08525/08526) పర్యాటకుల రద్దీని తగ్గించేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే 30.12.2025 నుండి 18.01.2026 వరకు ప్రతిరోజూ ప్రత్యేక రైలును నడపనుంది. వైజాగ్‌లో బయలుదేరే సమయం: ప్రతిరోజూ ఉదయం 8:40 గంటలకు. అరకు చేరుకునే సమయం: మధ్యాహ్నం 12:30 గంటలకు. స్టాపేజ్‌లు: సింహాచలం (08:55), కొత్తవలస (09:10), శృంగవరపుకోట (09:35), బొర్రా గుహలు (11:10). తిరుగు ప్రయాణం (08526): అరకులో మధ్యాహ్నం 2:00 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:00 గంటలకు విశాఖపట్నం - [కరీంనగర్ రైతులకు గుడ్ న్యూస్: జిల్లాలో 4,246 టన్నుల యూరియా సిద్ధం.. కొరత లేదన్న కలెక్టర్!](https://tslawnews.in/23808/) - పుష్కలంగా యూరియా నిల్వలు కరీంనగర్ జిల్లాలో యూరియా కొరత లేదని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాలో 4,246 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. సాగు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సరిపడా నిల్వలను సిద్ధం చేసిందని తెలిపారు. రైతులు తమ అవసరానికి మించి ఎరువులు కొనుగోలు చేయకుండా, వ్యవసాయ అధికారులు సిఫారసు చేసిన మోతాదుల ప్రకారమే - [కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ.](https://tslawnews.in/23804/) - తేదీ:29-12- 2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి పాపయ్య చారి. మెదక్ జిల్లా: అల్లాదుర్గం మండలం లో ఆయా గ్రామాల 45 మంది లబ్ధిదారులకు తాసిల్దార్ కార్యాలయం వద్ద సోమవారం వట్టిపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల లక్ష్మి శేషారెడ్డి తాసిల్దార్ మల్లయ్య కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తుంది అన్నారు. - [న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు, సీసీ కెమెరాలతో ప్రత్యేక నిఘా,నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు-జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS.](https://tslawnews.in/23800/) - తేది:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా:నూతన సంవత్సర వేడుకలను ప్రజలు సురక్షితంగా, ప్రశాంతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. న్యూ ఇయర్ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించడంతో పాటు, సీసీ కెమెరాల ద్వారా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల సహకారంతో శాంతియుత - [కాంగ్రెస్ తిరుగుబాటు సర్పంచులను,బిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదం!-మోసపూరిత రాజకీయాలను మానుకోవాలి, అబద్దాలకు కేరాఫ్ బి ఆర్ ఎస్, ప్రజలను మోసం చేస్తేనే 2023లో ఇంటికి పంపారు, అభివృద్ధి, సంక్షేమ పథకాలను జీర్ణించుకోలేకనే దిగజారుడు విమర్శలు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సత్యనారాయణ.](https://tslawnews.in/23796/) - తేదీ 29-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గంలో ఇటీవలే జరిగిన గ్రామపంచాయతీ మొదటి, రెండో, మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరుగుబాటు అభ్యర్థులు సర్పంచులుగా విజయం సాధిస్తే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బిఆర్ఎస్ ఖాతాలో వేసుకోవడం హాస్యాస్పదమని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ విమర్శించారు. సోమవారం మండల కేంద్రంలో గల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల - [పోగొట్టుకున్న లక్ష రూపాయల బ్యాగును, వెతికి అప్పగించిన పోలీసులు.](https://tslawnews.in/23792/) - తేదీ 29-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో గత మూడు రోజుల క్రితం రేగుల గ్రామం నుండి ఉద్యోగ నిమిత్తం జనగామ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ముత్యం యాకయ్య విధి నిర్వహణలో భాగంగా డ్యూటీకి వెళుతుండగా మార్గమధ్యలో లక్ష రెండు వేల రూపాయల నగదు ఉన్న బ్యాగు మరియు ఐడి కార్డు, విలువైన పత్రాలు మార్గమధ్యలో పోగొట్టుకున్నాడు.వెంటనే ఇట్టి - [ఎమ్మెల్యే దంపతులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు.](https://tslawnews.in/23787/) - తేదీ 29-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker. జనగామ జిల్లా:పాలకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి రాజా రామ్ మోహన్ రెడ్డి దంపతుల పెళ్లి రోజు సందర్భంగా కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మార్కెట్ కమిటీ చైర్మన్, మండల నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. - [రైతులు నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి,గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్.](https://tslawnews.in/23783/) - తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం గాంధీనగర్ గ్రామ నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాంధీనగర్ గ్రామంలో గొర్రెలు మేకల మందలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని గాంధీనగర్ గ్రామ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. గొర్రెలు మేకలకు ప్రతి సంవత్స రం మూడుసార్లు నట్టల నివారణ మందు త్రాగించాలని సూచించారు. - [పరశురాం పల్లి గ్రామాభివృద్ధికి సహకరించండి,సింగరేణి జిఎంను కలిసిన సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్.](https://tslawnews.in/23780/) - తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా :గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామాభివృద్ధికి సహకరించాలని సోమవారం ఆ గ్రామ సర్పంచ్ ఉడుత సాంబయ్య యాదవ్ సింగరేణి జిఎం ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాంబయ్య యాదవ్ గ్రామ సమస్యలను జిఎం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణి నిర్వాసిత గ్రామమైన పరుశురాం పల్లిని అన్ని - [ఎంపీడీవో ను మర్యాదపూర్వకంగా కలిసిన సర్పంచ్ రాధిక దంపతులు.](https://tslawnews.in/23776/) - తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం ఎంపీడీవో లంకపెల్లి భాస్కర్ ను సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్ రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామపంచాయతీ అభివృద్ధిలో తమకు సహాయ సహకారాలు అందజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీడీవో - [అధికారులను కలిసిన గాంధీనగర్ సర్పంచ్ శ్రీనివాస్.](https://tslawnews.in/23771/) - తేదీ:29-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAW NEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం గాంధీనగర్ సర్పంచ్ ఇంజపెల్లి శ్రీనివాస్ సోమవారం మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ని ఎస్ఐ రేఖ అశోక్, ఎంపీడీవో లంకపెళ్లి భాస్కర్ లను శాలువాలతో ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేసి గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. - [సింగరేణి కార్మికుల సమస్యలపై అసెంబ్లీలో గళం-తక్షణ పరిష్కారానికి హామీ, సింగరేణి కార్మికుల న్యాయమే-INTUC లక్ష్యం.](https://tslawnews.in/23766/) - తేదీ:29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గభవాని. సెక్రటేరియట్,హైదరాబాద్:ఈ రోజు జరిగిన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో,INTUC సెక్రటరీ జనరల్ శ్రీ జనక్ ప్రసాద్ గారి అభ్యర్థన మేరకు,సింగరేణి కార్మికులకు సంబంధించిన మారు పేర్లు (Alias) మరియు విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యలపై తక్షణమే న్యాయం చేయాలని రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ సభలో గట్టిగా ప్రస్తావించారు.ఈ కీలక అంశాన్ని మంత్రి కొండా సురేఖ అసెంబ్లీలో గమనించి, సమస్యలను నోట్ - [శ్రీ హరిహర బృందావన క్షేత్రం, శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయ సేవా సమితి వైకుంఠ ముక్కోటి ఏకాదశి మహోత్సవ కార్యక్రమానికి ఆత్మీయ ఆహ్వానం- శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయ కమిటీ.](https://tslawnews.in/23761/) - తేదీ:29-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్. సంగారెడ్డి జిల్లా:ఆరూర్ డిసెంబర్ 30, రోజున అనగా రేపు వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని భక్త మహాశయులందరికి శ్రీ వెంకటేశ్వర కాలభైరవ దేవాలయ కమిటీ ఆహ్వానం పలుకుతూ వైకుంఠ ఏకాదశి నెలకు రెండు ఏకాదసులు చప్పున ఒక సంవత్సరానికి 24 ఏకాదసులు వుంటాయి అని, ఏకాదశి తిథి మోక్ష సాధనకు,సత్వ గుణానికి అనువైనదని అయితే పుష్య శుద్ధ ఏకాదశి వీటన్నిటిలో కి చాలా ప్రత్యేకమైనది - [ఆశ్రయ్ ఆకృతి స్వచ్ఛంద సంస్థ మరియు క్వాల్కమ్ వారి సహకారంతో విద్యార్థులకు వైద్య పరీక్షలు-మండల విద్యాధికారి ఎన్. శంకర్.](https://tslawnews.in/23757/) - తేదీ:29-12-2025 సంగారెడ్డి జిల్లాTSLAWNEWS సదాశివపేట మండలం క్రైమ్ రిపోర్టర్ బి.ప్రసాద్ గౌడ్. సంగారెడ్డి జిల్లా: జెడ్ పి హెచ్ ఎస్ ఆత్మకూరు పాఠశాలలో విద్యార్థులకు చెవి, ముక్కు, గొంతు మరియు కంటికి కి సంబంధించిన ఆరోగ్య పరీక్షలు నిర్వహించడం జరిగింది . డాక్టర్ అరుణ మరియు వారి వైద్య బృందంచే ముక్కు చెవి ,గొంతు, మరియు కళ్ళు అవయవాల పట్ల విద్యార్థులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు. ముఖ్యంగా విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి లోపాలున్న విద్యార్థులకు - [పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య,సంగారెడ్డి మున్సిపాలిటీలో రూ.40 లక్షల వ్యయంతో నాలుగు పారిశుద్ధ్య వాహనాలు ప్రారంభం, వాహనాలను ప్రారంభించిన కలెక్టర్ ప్రావీణ్య,TGIIC చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి,400 పైచిలుకు మునిసిపల్ ఔట్సోర్సింగ్ సిబ్బందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల ప్రమాద బీమా సౌకర్యం.](https://tslawnews.in/23752/) - తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం సంగారెడ్డి మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణకు గాను రూ.40 లక్షల వ్యయంతో కొనుగోలు చేసిన నాలుగు పారిశుద్ధ్య వాహనాలను (ట్రాక్టర్లు) మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో TGIIC చైర్ పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి,జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య, ప్రారంభించారు. ఈ సందర్భంగా - [సింగూర్ నీటి విడుదలపై రైతులకు స్పష్టత ఇవ్వాలి,నీళ్లు లేక పంటల భవితవ్యం అంధకారం – క్రాప్ హాలిడే ప్రకటించాలి-పద్మ దేవేందర్ రెడ్డి.](https://tslawnews.in/23747/) - తేదీ:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. సింగూర్ ప్రాజెక్టు నుండి నీటి విడుదలపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పష్టత ఇవ్వాలని, లేనిపక్షంలో క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తగిన నష్టపరిహారం చెల్లించాలని మాజీ డిప్యూటీ స్పీకర్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు యం. పద్మ దేవేందర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్కు ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం - [సంగారెడ్డి జిల్లాలో ముక్కోటి ఏకాదశికి ఏర్పాట్లు,మంగళవారం జరిగే ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆలయాలు ఉత్తర ద్వార దర్శనానికి వచ్చే భక్తుల కోసం ముస్తాబుతో పాటు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జిల్లా పరిధిలోని అందోలు మండలం కిచ్చన్న పల్లి లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉత్తర తిరుపతి తర్వాత తెలంగాణలో రెండవ తిరుపతిగా శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి.](https://tslawnews.in/23741/) - తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం కో-ఆర్డినేటర్సీ సిహెచ్ సత్యనారాయణ. సంగారెడ్డి జిల్లా: అందోల్ మండలం పరిధిలోని కిచ్చన్నపల్లి గ్రామంలో కొలువై ఉన్న పురాతన ఆలయాలకు ముక్కోటి ఏకాదశి నాడు ఎంతో విశిష్టత ఉంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రెండవ తిరుపతిగా పేరుగాంచిన చరిత్ర ఈ ఆలయానికి ఉందన్నారు. ముక్కోటి ఏకాదశి రోజున ఇక్కడి వైష్ణవ ఆలయాలలో - [హైదరాబాద్ ఉప్పల్ పిఎస్ పరిధి పద్మావతి కాలనీలో ప్రమీల(32) అనే మహిళ కానిస్టేబుల్ మూడు అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యయత్నం.](https://tslawnews.in/23737/) - తేది:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: ఉప్పల్ పిఎస్ పరిధి పద్మావతి కాలనీలో ప్రమీల(32) అనే మహిళ కానిస్టేబుల్ మూడు అంతస్తుల బిల్డింగ్ నుండి దూకి ఆత్మహత్యయత్నం. కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కానిస్టేబుల్ ప్రమీలకు, తీవ్రగాయాలైనట్టు తెలుస్తుంది. 2020 బ్యాచ్ కి చెందిన పోలీస్ కానిస్టేబుల్ ప్రమీల నాచారం పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తుంది. ఉప్పల్ పద్మావతి కాలనీలోని అపార్ట్మెంట్ లో ప్రమీల భర్త బాలాజీ నాయక్, ఇద్దరు పిల్లలతో - [ఎక్సైజ్ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలి-మంత్రి జూప‌ల్లి కృష్ణారావు, అబ్కారీ శాఖలో పదోన్నతులు,మంత్రి జూప‌ల్లికి క‌లిసి కృత‌జ్ఞ‌త‌లు తెలిపిన అధికారులు.](https://tslawnews.in/23731/) - తేది:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: అబ్కారీ శాఖ ప్ర‌తిష్ట‌ను పెంచేలా అధికారులు ప‌నిచేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆదేశించారు. ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతుల ప్రక్రియ ఒక కొలిక్కి వచ్చింది. ఏఈఎస్‌ (AES) స్థాయి నుంచి అడిషనల్‌ కమిషనర్‌ స్థాయి వరకు మొత్తం 53 మంది అధికారులకు పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ - [ప్రజావాణి కి 39 ఆర్జీలు,ప్రజావాణి సమస్యల పరిష్కార వేదికగా నిలవాలి-జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.](https://tslawnews.in/23726/) - తేది:29-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: ప్రజావాణి కార్యక్రమము ప్రజా సమస్యల పరిష్కార వేదికగా నిలవాలని, అందుకు అధికారులు ప్రత్యేక చొరవ చూపాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకుసూచించారు . కలెక్టరేట్ గ్రీవెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి వివిధ సమస్యలపై జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్, డి ఆర్ వో పద్మజారాణిలతో కలిసి - [జగిత్యాల జిల్లా నూతన ఇంచార్జి వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా. గుజ్జుల సుజాత](https://tslawnews.in/23721/) - తేది:29-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: సోమవారం జగిత్యాల జిల్లా నూతన వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా డా.సుజాత బాధ్యతలు స్వీకరించారు. డా.సుజాత హైదరాబాద్ నల్లకుంట లోని ప్రభుత్వ కుష్టు వ్యాధి క్లినిక్‌ మరియు శిక్షణా కేంద్రంలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ గా విధులు నిర్వహించారు. జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డా ఆకుల శ్రీనివాస్ అకాల మరణం వల్ల, తెలంగాణ డైరెక్టర్ పబ్లిక్ హెల్త్ వెల్ఫేర్ - [సర్ధన రేషన్ డీలర్ వెంకట్ మృతి బాధాకరం, నివాళులర్పించిన మాజీ డిప్యూటీ స్పీకర్ యం.పద్మాదేవేందర్ రెడ్డి.](https://tslawnews.in/23716/) - తేది:29-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా, హవేలి ఘణపూర్ రిపోర్టర్ తలారి బాలయ్య. మెదక్ జిల్లా: హవెలిఘనపూర్ మండలం సర్ధన గ్రామ మాజీ సర్పంచ్ కవిత భర్త రేషన్ డీలర్ వెంకట్ ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న మాజీ డిప్యూటీ స్పీకర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు యం.పద్మాదేవేందర్ రెడ్డి సోమవారం సర్ధన గ్రామానికి చేరుకొని వెంకట్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం వెంకట్ భర్త కవితను పరామర్శించి ఓదార్చారు. మనోధైర్యాన్ని కల్పించాలని ఆ భగవంతుని - [మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రేలంగి నరసింహ రావు ఫిల్మ్ డైరెక్టర్ గారి చేతుల మీదుగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్-2026 ఆవిష్కరణ.](https://tslawnews.in/23711/) - తేదీ:29-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ బి.విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్,కూకట్పల్లి:మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ క్యాలెండర్ -2026 ను ప్రముఖుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌బీఐ లైఫ్ సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ , హ్యూమన్ రైట్స్ & కన్స్యూమర్ రైట్స్ ఉమెన్స్ వింగ్ ప్రతినిధి శ్రీమతి దుర్గ భవాని ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి - [మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర క్యాలెండర్ 2026 ఆవిష్కరణ, సన్మానం కార్యక్రమం.](https://tslawnews.in/23707/) - తేదీ:29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని. హైదరాబాద్,ఎల్.బి.నగర్: గ్లోబల్ హెల్త్ టూరిజం రంగంలో ప్రముఖ సంస్థ అయిన మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయంలో ఘనంగా క్యాలెండర్ ఆవిష్కరణతో పాటు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మిట్టా ఎక్సలెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మిట్టా శ్రీనివాస్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్బిఐ లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్,మహిళా - [సింగరేణి కార్మికుల హక్కుల కోసం ఐఎన్టీయూసీ నిరంతర పోరాటం-దిగజారుడు ప్రచారాలు ఖండనీయం.](https://tslawnews.in/23701/) - తేదీ: 29-12-2025 TSLAWNEWS మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ పారువెల్లి దుర్గ భవాని. హైదరాబాద్ :కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తున్న ఐఎన్టీయూసీ సెక్రటరీ జనరల్, తెలంగాణ రాష్ట్ర కనీస వేతనాల సలహా మండలి చైర్మన్ బి. జనక్ ప్రసాద్ నాయకత్వంలో సింగరేణిలో ఐఎన్టీయూసీ చేపడుతున్న పోరాటాలను ఓర్వలేక కొంతమంది చేస్తున్న దిగజారుడు విమర్శలు సిగ్గుచేటు.కార్మికుల ఎల్లనాటి కలైన సొంతింటి కలను నిజం చేయడానికి, ఏడాది పన్నెండు నెలలు - [మెదక్ జిల్లాలో తెలంగాణ సిగ్నిగర్ సిక్ సంఘం గారి ఆధ్వర్యంలో ఘనంగా వీర్ బాల్దీవస్ వర్ధంతి వేడుకలు.](https://tslawnews.in/23696/) - తేది:29-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్. మెదక్ జిల్లా :నేడు మెదక్ టౌన్ లో తెలంగాణ సిగ్నిగర్ సిక్ సంఘం. గారి ఆధ్వర్యంలో నేడు స్థానిక మెదక్. రామ్దాస్ చౌరస్తాలో బాల్ వీర్ షాహిదీ దివస్ 321.వ వర్ధంతి మెదక్ గోల్కొండ వీధి. కాలనీ నుండి భారీ ర్యాలీ రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ మెదక్ జిల్లా అధ్యక్షులు. కిచ్చి షేర్ - [మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై మండిపడ్డ కాంగ్రెస్ శ్రేణులు.](https://tslawnews.in/23666/) - తేది:28-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి.పాపయ్య చారి. మెదక్ జిల్లా: గత కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో బడుగు బలహీన వర్గాల పేద ప్రజల కోసం ప్రవేశపెట్టిన ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో జాతిపిత మహాత్మా గాంధీ పేరును ప్రవేశపెట్టింది. నేడు కేంద్ర ప్రభుత్వం తొలగించడం విరమించుకోవాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శేషారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మండల కేంద్రమైన అల్లాదుర్గంలోని గాంధీ విగ్రహం వద్ద కాంగ్రెస్ శ్రేణులు తమ నిరసన వ్యక్తం చేశారు. గాంధీ విగ్రహానికి - [జగిత్యాలకు చెందిన డా ఆకుతోట శ్రీనివాస రెడ్డికి జాతీయ పురస్కారం.](https://tslawnews.in/23688/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: జగిత్యాల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ శాఖకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించడం జగిత్యాల వైద్య వర్గానికి గర్వకారణంగా నిలిచింది. శనివారం గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించిన ఐఎంఏ జాతీయ స్థాయి సదస్సులో, ఐఎంఏ జగిత్యాల శాఖ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస రెడ్డి జాతీయ స్థాయిలో ఉత్తమ కార్యదర్శి గా ఎంపికైన సందర్భంగా, ప్రతిష్ఠాత్మక ఐఎంఏ జాతీయ - [జగిత్యాల ప్రెస్ క్లబ్‌ నూతన కార్యవర్గంను అభినందించిన జగిత్యాల జిల్లా జర్నలిస్టులు.](https://tslawnews.in/23683/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల ప్రెస్ క్లబ్‌ ఎన్నికలు ఆదివారం విజయవంతంగా ముగిసాయి. ఈ ఎన్నికల్లో జగిత్యాల ప్రెస్ క్లబ్‌కు అధ్యక్షులుగా ఎల్లాల రాజేందర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్, కోశాధికారిగా శ్రీధర్ రావు ఎన్నికయ్యారు అలాగే ఎన్నికైన కార్యవర్గ సభ్యులందరికీ జగిత్యాల జిల్లా జర్నలిస్టులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. - [కిసారా రాంలింగేశ్వర స్వామి మందిరం వద్ద ఘనంగా మున్నూరు కాపు సంఘం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారము.](https://tslawnews.in/23679/) - తేది:28-12-2025 మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గము ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా:మున్నూరు కాపు సంఘం కొత్త జిల్లా కార్యవర్గం ప్రమాణ స్వీకారం కార్యక్రమం కిసారా రాంలింగేశ్వర స్వామి మందిరం వద్ద ఘనంగా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధ్యక్షులు సర్దార్ పూటంపూరశోత్తం విచ్చేశారు. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షులు వేల్పుల శ్రీనివాస్ పటేల్, ప్రధాన కార్యదర్శి చాట్లపల్లి నర్సింగరావు, ఉపాధ్యక్షులు తూము పెద్ద శ్రేవాన్ కుమార్, కార్యదర్శి భాషెట్టి నర్సింగరావు, కార్యనిర్వాహక - [అంగరంగ వైభవంగా గ్రామ నగర సంకీర్తన.](https://tslawnews.in/23670/) - తేది:28-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల రిపోర్టర్ వి.పాపయ్యచారి. మెదక్ జిల్లా: పుష్య ధనుర్మాసాలను పురస్కరించుకొని ఆదివారం అల్లాదుర్గంలో నిర్వహించిన గ్రామ సంకీర్తన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఆరోగ్య, భాస్కర పేరుతో గ్రామంలోని దేవాలయాల లో మొట్ట మొదటిసారిగా గ్రామ దేవతల సందర్శనతో పాటు ఆయా దేవాలయాలలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ప్రముఖ అర్చకులు శీలం కోట ప్రవీణ్ శర్మ ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున ఊరేగింపుగా, భక్తిశ్రద్ధలతో, భజనలు, - [141 ఏళ్ల ప్రజా సేవా ప్రస్థానాన్ని జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ, పేదల అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్: మెదక్ డీసీసీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్.](https://tslawnews.in/23662/) - తేదీ:28-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా, మెదక్ మండలం రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించబడింది. పార్టీ 141వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ ఆధ్వర్యంలో రాందాస్ చౌరస్తాలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆంజనేయులు గౌడ్ మాట్లాడుతూ , “పేద, బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే ఏకైక పార్టీ కాంగ్రెస్ - [తెల్లాపూర్ మల్లన్న జాతరలో పాల్గొన్న ఎమ్మెల్యే జిఎంఆర్.](https://tslawnews.in/23658/) - తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ డివిజన్ పరిధిలో గల భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం జాతరలో పాల్గొని, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి. స్వామి వారి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.దేవాలయాలు ఆధ్యాత్మిక నిలయాలని.. మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరు దైవభక్తిని పెంపొందించుకోవాలని కోరారు.అనంతరం కురుమ సంఘం - [ఉపాధి హామీకి ఉరేసిన కేంద్ర సర్కార్,గ్రామీణుల పొట్టకొట్టేందుకు బీజేపీ యత్నం,మహాత్మాగాంధీ పేరుతోనే ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలి. లేదంటే ప్రజా ప్రతిఘటన తప్పదు-నీలం మధు ముదిరాజ్, ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం, టీపీసీసీ పిలుపు మేరకు గాంధీ విగ్రహం వద్ద ఆ మహాత్ముని జెండా ఎగురవేసి నిరసన.](https://tslawnews.in/23654/) - తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: మహాత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తూ గ్రామీణ పేదల ఉపాధికి కేంద్ర సర్కార్ ఉరి వేసే ప్రయత్నం చేస్తుందని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి నీలం మధు ముదిరాజ్ ఆరోపించారు.ఆదివారం కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవం సంధర్బంగా కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలకు నిరసనగా టీపీసీసీ పిలుపు మేరకు - [అమీన్పూర్ లో ఘనంగా మన్ కీ బాత్ కార్యక్రమం.](https://tslawnews.in/23649/) - తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్చెరువు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మండలం పటేల్ గూడా గ్రామ పరిధిలో ఉన్న సుజనా లక్ష్మీ కాలనీలో ఆదివారం మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ మండల ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ అమీన్పూర్ మండల అధ్యక్షులు ఈర్ల రాజు - [పీజేఆర్ కార్మికుల నాయకుడు, ఆయన కార్మికుల కోసం పోరాడిన తీరు ఎప్పటికీ మరువలేనిది.కార్మిక నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలకు విశేష కృషి,ఘనంగా స్వర్గీయ పీ జనార్ధన్ రెడ్డి వర్ధంతి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన నీలం మధు ముదిరాజ్.](https://tslawnews.in/23646/) - తేదీ:28-12-2025సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: కార్మిక సంఘ నాయకుడిగా కార్మికుల పక్షాన నిరంతరం పోరాడిన వ్యక్తి పీజేఆర్ అని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. ఆదివారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఇస్నాపూర్ మున్సిపాల్ పరిధిలోని చిట్కుల్ జీటీఎన్ టెక్స్టైల్స్ ఆవరణలోనీ ఆయన విగ్రహానికి కాంగ్రెస్ శ్రేణులు, పరిశ్రమ కార్మికులతో కలిసి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యునిగా సీఎల్పీ - [ఉపాధి హామీ పథకాన్ని తూట్లు పొడుస్తున్న కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరి నశించాలి, కాంగ్రెస్ నాయకుల ధర్నా,బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి.](https://tslawnews.in/23639/) - తేది: 28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి మండల కేంద్రంలో గాంధీ చౌరస్తాలో ధర్నా కార్యక్రమంలో పాల్గొన్ని పాలకుర్తి బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి మాట్లాడుతూ, 20 సంవత్సారల ఎంజీఎన్ఆర్ఇజిఎ ను నిర్వీర్యం చేస్తు హక్కుల ఆధారిత హామీని కూల్చివేసి ఇది ప్రణాళిక ప్రకారం, గ్రామ వ్యతిరేకతమని, ఉపాధి హామీ పథకం ద్వారా, బాధలు వలసలు తగ్గాయని, వేతన పెంపులు - [భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ప్రాణం పోసిన పార్టీ కాంగ్రెసు-బ్లాక్ అధ్యక్షులు రాపాక సత్యనారాయణ,మండల పార్టీ అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి.](https://tslawnews.in/23635/) - తేది:28-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ జెండాను గిరాగాని కుమార్ స్వామి ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో పాలకుర్తి కాంగ్రెస్ బ్లాక్అధ్యక్షులు రాపాక సత్యనారాయణ మండల పార్టీ అధ్యక్షులు గిరాగాని కుమార్ స్వామి మాట్లాడుతూ... పేదల గొంతుకగా, రైతుల ఆశగా, కార్మికుల హక్కుల రక్షకణగ నిలిచిన పార్టీ 140 సంవత్సరాలు - [ఉచిత మేగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్న గౌడ్.](https://tslawnews.in/23630/) - తేది:28-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఆదివారం హన్మకొండకి చెందిన శ్రీనివాస కిడ్నీ సెంటర్ నిర్వాహకులు డాక్టర్.రాంప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో కిడ్నీ సంబంధ వ్యాధులకు ఉచిత మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేయగా పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కమ్మగాని విజయ నాగన్నగౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని శిబిరాన్ని ప్రారంభించి మాట్లాడారు.పాలకుర్తి ప్రజలు ఉచిత వైద్య శిబిరం అవకాశాన్ని సద్వినియోగం - [గూడూరు సర్పంచ్ దంపతులకు సన్మానం.](https://tslawnews.in/23627/) - తేది:28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: గూడూరు గ్రామానికి చెందిన పద్మశాలి కులం నుండి ఇటీవల సర్పంచ్ గా ఎన్నికైన మాచర్ల స్వరూప పుల్లయ్య దంపతులను పద్మశాలి కుల సంఘం సభ్యులు ఘనంగా సన్మానించడం జరిగింది రెండవసారి పద్మశాలి కులం నుండి సర్పంచ్ గా అవకాశం కల్పించడం, అదేవిధంగా ఒకే కుటుంబానికి ఈ అవకాశం రెండుసార్లు రావడం ఆనంద దాయకమని పద్మశాలి కుల సంఘ సభ్యులు గ్రామ ప్రజలకు - [సోమనాథుడు ఆరాధ్యుడు-ప్రొ.శివరాజ్ పాటిల్.](https://tslawnews.in/23624/) - తేది:28-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. తెలంగాణ ఆదికవి పాల్కురికి సోమనాథుడు బసవేశ్వర అనుయాయులకు ఆరాధ్యుడు అన్నారు బీదర్ విశ్వవిద్యాలయం కన్నడ శాఖ సహాయ ఆచార్య శివరాజ్ పాటిల్. ఆదివారం ఆయన జనగామ జిల్లా పాలకుర్తి పర్యటనకు వచ్చారు. స్వయంభూ సోమేశ్వర స్వామికి అభిషేకం చేసిన అనంతరం పాల్కురికి సోమనాథుని స్మృతి వనం సందర్శించారు. సోమనాథుడు బసవపురాణం వ్రాసిన తరువాతనే బసవేశ్వరుని సమగ్ర చరిత్ర ప్రపంచానికి తెలిసింది అన్నారు. బసవన్నతో పాటు - [పిజెఆర్ కు ఘన నివాళులు అర్పించిన ఎమ్మెల్యే జిఎంఆర్.](https://tslawnews.in/23614/) - తేదీ:28-12-2025,సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: కార్మిక రంగానికి, బడుగు బలహీనవర్గాలకు మాజీ మంత్రి, కార్మిక నాయకులు పి. జనార్దన్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. పిజెఆర్ 18 వ వర్ధంతి పురస్కరించుకుని.. పటాన్చెరు డివిజన్ పరిధిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్య అతిథిగా పాల్గొని.. పీజెఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. - [పోచారం మల్లన్న జాతర ఆహ్వాన పత్రికను ఆవిష్కరించిన ఎమ్మెల్యే జిఎంఆర్.](https://tslawnews.in/23617/) - తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామ పరిధిలో గల శ్రీశ్రీశ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి జాతర మహోత్సవ ఆహ్వాన పత్రికను ఆదివారం పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఆవిష్కరించారు.జనవరి 5, 6 తేదీలలో జాతర సందర్భంగా స్వామివారి కల్యాణం, అగ్నిగుండాలు, బండ్ల ఊరేగింపు,బోనాలు,తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, సీనియర్ నాయకులు - [ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం - జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.](https://tslawnews.in/23607/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా : ఉపాధ్యాయ సమస్యలకు త్వరలోనే పరిష్కారం లభిస్తుందని జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.ఈ రోజు ఆదివారం టీచర్స్ భవన్ లో పి ఆర్ టి యు టి ఎస్ జగిత్యాల జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బోయిని పెల్లి ఆనందరావు, యాల్ల అమర్నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో పి ఆర్ టి యు టి ఎస్ 2026 క్యాలెండర్ - [మన అమెరికా తెలుగు సంఘం మరియు అయ్యప్ప గుడి కమిటీ ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్.](https://tslawnews.in/23599/) - తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS వెంకటాపురం గ్రామం రిపోర్టర్ ఆరట్ల రుక్మయ్య. సంగారెడ్డిజిల్లా: సదాశివపేట పట్టణంలో అయ్యప్ప మందిర ఆలయ కమిటీ చైర్మన్ గోన శంకర్ గురుస్వామి మరియు ఆరే సుధాకర్ గురు స్వామి తనయుడు కుమారుడు రమణ కిరణ్ దుద్దాగి మన తెలుగు సంఘం అధ్యక్షులు సంయుక్త ఆధ్వర్యంలో ఆధ్యా హాస్పిటల్ వారిచే ఫ్రీ ఫ్రీ మేఘ హెల్త్ క్యాంప్ నిర్వహించారు. ఈ యొక్క వైద్య సేవలను సదాశివ పట్టణ ప్రజలు మండల ప్రజలు వైటెల్స్ - [తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా నూతన కార్యవర్గంను అభినందించిన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్.](https://tslawnews.in/23594/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షునిగా బోయినపల్లి ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శిగా కొక్కుల రాజేష్ ఎన్నికగా జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ నివాసంలో మర్యాదపూర్వకంగా కలవగా నూతన కార్యవర్గ సభ్యులను అభినందించి శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సంజయ్ కుమార్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల పట్ల విద్యా వ్యవస్థ పట్ల సానుకూల దృక్పథంతో ఉంటూ - [బంగ్లాదేశ్ లో హిందువుల పైన జరిగిన మారణకాండకు వ్యతిరేకంగా కిష్టారెడ్డిపేట్ గ్రామంలో నిరసనలు.](https://tslawnews.in/23589/) - తేదీ:28-12-2025 సంగారెడ్డి జిల్లా,TSLAWNEWS, పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్చెరువు నియోజవర్గం కిష్టారెడ్డిపేట్ గ్రామంలో బాంగ్లాదేశ్ లో మన హిందువుని అతి దారుణంగా కొట్టి కాల్చి చంపేసిన సంఘటనను నిరసిస్తూ బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించి నిరసనలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో అమీన్పూర్ బిజెపి మండల అధ్యక్షులు ఈర్ల రాజు ముదిరాజ్ బిజెపి రాష్ట్ర నాయకులు ఆదెలి రవీందర్.జిల్లా నాయకులు గంగుల అంజిరెడ్డి.కొండా లక్ష్మణ్.దొంతి పెటేష్ ముదిరాజ్.మాణిక్ యాదవ్ రాజేందర్ గౌడ్.శ్రీధర్ - [చైనా మంజా అమ్మినా కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు - జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ట్వీట్.](https://tslawnews.in/23584/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో చైనా మంజా పూర్తిగా నిషేధించబడింది. ప్రజల, పక్షుల భద్రత, పర్యావరణ సంరక్షణ కోసం ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం అని జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ ట్వీట్ చేశారు. చైనా మంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా నిల్వ ఉన్నట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా 8712672000 - [రాష్ట్ర జర్నలిస్టు సంఘాల జేఏసీ కన్వీనర్ గా TJSS రాష్ట్ర అధ్యక్షుడు అనంచిన్ని వెంకటేశ్వరరావు - అభినందనలు తెలిపిన జగిత్యాల జిల్లా TJSS ఇన్చార్జి సంజయ్ రెడ్డి.](https://tslawnews.in/23572/) - తేది:28-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా కోఆర్డినేటర్ రాచమల్ల సుభాష్. హైద్రాబాద్ ప్రెస్ క్లబ్ లో తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టు సంఘాల జేఏసీ ఏర్పాటు చేశారు. జర్నలిస్టు సంఘాల జేఏసీ రాష్ట్ర కన్వీనర్ గా అనంచిన్ని వెంకటేశ్వరరావు, తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు (TJSS) తో పాటు మామిడి సోమయ్య, కే.కోటేశ్వర్ రావు, పులిపలుపుల ఆనందం, రావికంటి శ్రీనివాస్, మమతా రెడ్డి, బైసా సంగీత నియామకం అయ్యారు, జగిత్యాల జిల్లా తెలంగాణ రాష్ట్ర జర్నలిస్టుల - [జీనియస్ స్కూల్ అఫ్ ఎక్సలెన్స్ విద్యార్థిని విద్యార్థులకు ప్రేరణాత్మక తరగతులు నిర్వహించిన- యోగా గురువు ఎర్ర పరమాత్మ.](https://tslawnews.in/23559/) - తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలో ఈరోజు జీనియస్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ నందు విద్యార్థులకు మోటివేషన్ స్పీకర్ పరమాత్మ గారు ప్రేరణాత్మక తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకోవాలని లక్ష్యసాధనను చిన్న చిన్న భాగాలుగా విభజించి వాటిని సాధిస్తూ మన అనుకున్న పెద్ద లక్ష్యాన్ని సాధించాలని కోరారు విద్యార్థులు మానసికంగా మరియు - [సదాశివపేట మండలం లోని వెంకటాపురం గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం.](https://tslawnews.in/23554/) - తేది:28-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS ఇశ్రితాబా గ్రామం రిపోర్టర్ మరుపల్లి రాజ్ కుమార్. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం లోని వెంకటాపురం గ్రామంలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో శనివారం నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ఐమాక్స్ లైట్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో C.D.C చైర్మన్ రాంరెడ్డి,ఆలయ కమిటీ చైర్మన్ చిల్వరివెంకటేష్, వెంకటాపురం గ్రామ సర్పంచ్ఒగ్గు శ్రీనివాస్, ఉపసర్పంచ్ మహేష్, ఇష్రితాబాద్ గ్రామ సర్పంచ్ బలరాం అనిత శ్రీనివాస్, ఉపసర్పంచ్ కట్టేగోసే - [జర్నలిస్టుల హక్కులను కాలరాస్తున్న జీవో–252ను తక్షణమే సవరించాలి-బొమ్మ అమరేందర్, హక్కుల సాధన కోసం కదం తొక్కిన మేడ్చల్ జిల్లా జర్నలిస్టులు.](https://tslawnews.in/23547/) - తేది:27-12-2025 మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇన్చార్జ్ మల్లికార్జున్ బెస్త . మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలిచే జర్నలిస్టుల హక్కులకు భంగం కలిగించే జీఓ నెం.252ను తక్షణమే సవరించాలని టీయూడబ్ల్యూజే (TUWJ–H–143) మేడ్చల్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు బొమ్మ అమరేందర్, ఉద్దండ వెంకట్, కోల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ జర్నలిస్టు ఫోరం, టీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ ముందు మేడ్చల్ - [రోడ్డు ప్రమాదాల నివారణపై కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్రం రవాణా శాఖ కమిషనర్ శ్రీ కె. ఇలంబర్తి IAS గారి సమీక్ష.](https://tslawnews.in/23541/) - తేదీ:27-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా : ఈరోజు సమీకృత జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ హాల్లో రోడ్డు ప్రమాదాల నివారణకు ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ శ్రీ k. ఇలంబర్తి ఐఏఎస్ గారు హాజరై సంబంధిత శాఖ అధికారులతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐఏఎస్ - [సంగారెడ్డి జిల్లా లక్ష్మీసాగర్ గ్రామంలో విచ్చలవిడిగా బెల్ట్ షాపులు ద్వారా మద్యం అమ్మకం- నూతనంగా ఎన్నికైన లక్ష్మీసాగర్ గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మణ్.](https://tslawnews.in/23531/) - తేది:27-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గం కోఆర్డినేటర్ సిహెచ్ సత్యనారాయణ. సంగారెడ్డి జిల్లా : అందోల్ నియోజకవర్గంలోని పుల్కల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం లో నూతనంగా ఎన్నికైన గ్రామ సర్పంచ్ ఉప్పరి లక్ష్మణ్ గారు మాట్లాడుతూ లక్ష్మీపూర్ గ్రామంలో గత ఐదు సంవత్సరాల కంటే ప్రస్తుతం లక్ష్మీపూర్ గ్రామంలో బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలు ఎక్కువగా కొనసాగుతున్నాయని ఇట్టి విషయంలో సంబంధిత అధికారులు ఎక్సైజ్ శాఖ వారు తగిన చర్య తీసుకుని మద్యానికి లక్ష్మీపూర్ - [కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా భారీ నిరసన సభ-పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.](https://tslawnews.in/23526/) - తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన 4 కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా త్వరలో పటాన్చెరు కేంద్రంగా భారీ నిరసన కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.శనివారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంపు కార్యాలయం ఆవరణలో నూతన కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన ఏర్పాటు చేసిన కార్మికుల సమావేశానికి ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా - [మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి మంత్రి అడ్లూరి - పాల్గొన్న-జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, కలెక్టర్ సత్య ప్రసాద్, అదనపు కలెక్టర్ రాజ గౌడ్.](https://tslawnews.in/23518/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: ధర్మపురి, జగిత్యాల, రాయికల్ మున్సిపాలిటీ పరిధుల్లో పలు పథకాలపై జరుగుతున్న అభివృద్ధి పనులపై రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగుల మరియు ట్రాన్స్ జెండర్ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జగిత్యాల శాసనసభ్యులు సంజయ్ కుమార్ మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ లతో కలిసి శనివారం కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా రాష్ట్ర సంక్షేమ - [పటాన్‌చెరు జాతీయ రహదారి పనుల్లో నాసిరకం, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న కాంట్రాక్టర్.](https://tslawnews.in/23514/) - తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గం కోఆర్డినేటర్ కొన్యాల మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్‌చెరు పట్టణ పరిధిలో మియాపూర్ నుండి సంగారెడ్డి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి మూడు లైన్ల విస్తరణ పనుల్లో తీవ్రమైన నాసిరకం పనులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ నాయకులు,MDR ఫౌండేషన్ కో–ఫౌండర్,మాద్రి పృథ్విరాజ్ తీవ్రంగా మండిపడ్డారు.ఈ రహదారి నిర్మాణ పనులను చేపడుతున్న RKC బిల్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కాంట్రాక్టర్,గతంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు,ఎమ్మెల్యే గూడెం మహిపాల్ - [కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో సామాజిక–ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్న బీజేపీ నేత.](https://tslawnews.in/23509/) - తేది: 27-12-2025 మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని 131 కుత్బుల్లాపూర్ డివిజన్‌లో, చింతల్ మెయిన్ రోడ్‌లోని రిచ్ టవర్స్ వద్ద శ్రీ వీర మణికంఠ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిర కార్యక్రమంలో బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రక్తదానం చేసిన దాతలకు ఆయన - [అక్రెడిటేషన్ల పేరుతో జర్నలిస్టుల హక్కుల హరణం జీ.ఓ 252ను వెంటనే సవరించాలి-టియూడబ్ల్యూజే(హెచ్ 143).](https://tslawnews.in/23503/) - తేది:27-12-2025 TSLAWS మెదక్ జిల్లా మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా : రెండు సంవత్సరాల విరామం తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టులకు అక్రెడిటేషన్లు జారీ చేయడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన జీ.ఓ నెంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టియూడబ్ల్యూజే (హెచ్ 143) ఉమ్మడి మెదక్ జిల్లా నాయకులు తీవ్రంగా విమర్శించారు. యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం మెదక్ కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టులు ఆందోళన నిర్వహించి, డీఆర్వో భుజంగ రావుకు వినతిపత్రం - [రాజుపేట శివాలయంలో ఘనంగా రుద్రాభిషేక మహోత్సవం.](https://tslawnews.in/23498/) - తేదీ 27-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా హవేలి ఘన్‌పూర్ రిపోర్టర్ తలారి బాలయ్య. మెదక్ జిల్లా : హవేలీ ఘనపూర్ మండలంలోని రాజుపేట గ్రామంలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేక మహోత్సవం పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ పవిత్ర కార్యక్రమంలో గౌరవ మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిట్టలా రాములు, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ గోపాల్ - [లక్ష్మీపూర్లో కళ్ళల్లో కారం చల్లి అర్ధరాత్రి కిరాతకంగా చంపిన ఘటన - దాడి చేసిన వారిపై కేసు నమోదు - దర్యాప్తు ప్రారంభించిన జగిత్యాల రూరల్ పోలీసులు.](https://tslawnews.in/23492/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, లక్ష్మీపూర్ రిపోర్టర్ మల్లారెడ్డి. పెద్దపెల్లి జిల్లా, తురకలమద్దికుంట గ్రామానికి చెందిన బుర్ర మహేందర్, తండ్రి పేరు బుర్ర శంకర్ ,వయస్సు 33 సంవత్సరాలు అను అతడిని లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన గర్వాంద సంధ్య, జగిత్యాలకు చెందిన భైరవేణి సమత, వారికి సంబంధించిన మరికొంతమందితో కలిసి లక్ష్మీపూర్ గ్రామంలో గర్వంద సంధ్య ఇంటికి దగ్గరలో గల రోడ్డుపై నిన్న శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో బుర్ర మహేందర్ పై బలమైన ఆయుధాలతో - [ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసిన అమీన్పూర్ డిప్యూటీ కమిషనర్.](https://tslawnews.in/23489/) - తేది:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ మహేందర్. సంగారెడ్డి జిల్లా: జిహెచ్ఎంసి అమీన్పూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గా నియమితులైన ప్రదీప్ కుమార్ శనివారం సాయంత్రం పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ఏర్పడిన అమీన్పూర్ సర్కిల్ పరిధిలోని ప్రతి వార్డు అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడంతో పాటు ప్రజలకు అందుబాటులో ఉంటూ.. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని ఎమ్మెల్యే జిఎంఆర్ సూచించారు. - [జీవనజ్యోతి జ్యోతిర్లిం క్షేత్రనికి భారీ విరాళం-పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి.](https://tslawnews.in/23482/) - తేదీ:27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS పటాన్చెరు నియోజకవర్గము కోఆర్డినేటర్ మహేందర్. సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు నియోజకవర్గం, జిన్నారం మున్సిపల్ కేంద్రంలో నిర్మిస్తున్న జీవనజ్యోతి జ్యోతిర్లింగం శివాలయం అభివృద్ధికి పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి భారీ విరాళం అందించి మరో మారు తన దైవభక్తి చాటుకున్నారు. శనివారం ఉదయం స్థానిక నాయకులు, గ్రామ పుర ప్రముఖులు, ఆలయ కమిటీ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే జిఎంఆర్ దేవాలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దేవాలయం అభివృద్ధి - [బంగ్లాదేశ్‌లో ఉన్మాదం: రాక్‌స్టార్ జేమ్స్ కచేరీపై మూకదాడి.. 25 మందికి గాయాలు](https://tslawnews.in/23478/) - బంగ్లాదేశ్‌లో తీవ్రవాద శక్తులు మరోసారి రెచ్చిపోయాయి. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ రాక్ గాయకుడు జేమ్స్ (నగర్ బౌల్) కచేరీపై ఛాందసవాద మూకలు రాళ్లతో దాడికి పాల్పడ్డాయి. ఫరీద్‌పూర్‌లోని ఒక పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించాల్సిన ఈ కార్యక్రమంపై ఒక్కసారిగా ఇటుకలు, రాళ్లు విసరడంతో ప్రేక్షకులు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ హింసాత్మక ఘటనలో సుమారు 25 మందికి పైగా గాయపడ్డారు. ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా స్థానిక అధికారులు కచేరీని రద్దు చేయడంతో అభిమానులు తీవ్ర నిరాశకు లోనయ్యారు. - [శివాజీ వ్యాఖ్యలపై నాగబాబు ఫైర్: మహిళల వస్త్రధారణ వారి వ్యక్తిగత స్వేచ్ఛ!](https://tslawnews.in/23475/) - హీరోయిన్ల దుస్తులపై నటుడు శివాజీ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ఘాటుగా స్పందించారు. మహిళలపై ‘మోరల్ పోలీసింగ్’ చేయడం ఏమాత్రం సరికాదని ఆయన ఖండించారు. మహిళలు ఏ రకమైన దుస్తులు ధరించాలనేది పూర్తిగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశమని, వారి ఎంపికలను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదని నాగబాబు స్పష్టం చేశారు. మహిళలపై జరిగే దాడులకు వారి దుస్తులు కారణం కాదని, అది కేవలం కొందరు పురుషుల క్రూరమైన మనస్తత్వమేనని ఆయన అభిప్రాయపడ్డారు. - [వైసీపీ ‘రప్పా రప్పా’ వివాదం: ఆగని అరాచకాలు.. రంగంలోకి దిగిన పోలీసులు](https://tslawnews.in/23472/) - వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకల సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన "రప్పా రప్పా" ఫ్లెక్సీలు రాష్ట్రవ్యాప్తంగా పెను వివాదానికి దారితీశాయి. హింసను ప్రేరేపించేలా, ప్రత్యర్థులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్న ఈ పోస్టర్లపై విమర్శలు వస్తున్నప్పటికీ, కార్యకర్తలు ఏమాత్రం తగ్గడం లేదు. పలుచోట్ల జంతుబలులు ఇచ్చి జగన్ ఫ్లెక్సీలకు రక్తాభిషేకం చేయడం వంటి ఘటనలు కలకలం రేపాయి. ముఖ్యంగా గోపాలపురం నియోజకవర్గంలో 2029లో అధికారంలోకి వచ్చిన వెంటనే "రప్పా రప్పా - [చైనా ఇంజనీరింగ్ అద్భుతం: ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్ ప్రారంభం](https://tslawnews.in/23469/) - చైనాలోని షిన్జియాంగ్ ప్రాంతంలో అద్భుతమైన ఇంజనీరింగ్ విన్యాసం ఆవిష్కృతమైంది. తియాన్షాన్ పర్వత శ్రేణులను తొలిచి నిర్మించిన 'తియాన్షాన్ షెంగ్లీ టన్నెల్' అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. 22.13 కిలోమీటర్ల పొడవున్న ఈ టన్నెల్, ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్‌వే టన్నెల్‌గా రికార్డు సృష్టించింది. ఈ మెగా ప్రాజెక్టు వల్ల ఉత్తర మరియు దక్షిణ షిన్జియాంగ్ ప్రాంతాల మధ్య ప్రయాణ సమయం గంటల నుంచి నిమిషాలకు తగ్గిపోనుంది. ఈ టన్నెల్ నిర్మాణం సామాన్యమైన విషయం కాదు. సముద్ర మట్టానికి 3 - [2025లో చంద్రబాబు రాజకీయ గ్రాఫ్: సవాళ్లు, వ్యూహాలు మరియు పరిపాలనా దక్షత](https://tslawnews.in/23466/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నాలుగోసారి బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడుకు 2025 సంవత్సరం ఒక కీలకమైన పరీక్షా కాలంగా మారింది. గత ప్రభుత్వం నుంచి వారసత్వంగా వచ్చిన భారీ అప్పులు, అస్తవ్యస్తమైన ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం ఆయన ముందున్న అతిపెద్ద సవాలు. ఈ క్రమంలో ఆయన "ఆర్థిక క్రమశిక్షణ"కు పెద్దపీట వేస్తూనే, పరిపాలనా వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. కీలక శాఖల్లో అధికారుల మార్పులు, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాల అమలుపై ఆయన చూపుతున్న పట్టు 2025లో ఆయన - [మద్యం మత్తులో బీజేపీ నేత బీభత్సం: చలిమంట కాచుకుంటున్న వారిపైకి కారు దూసుకెళ్లి ఇద్దరు మృతి](https://tslawnews.in/23463/) - మధ్యప్రదేశ్‌లోని మోరెనా జిల్లాలో అధికార పార్టీ నేత మద్యం మత్తులో సృష్టించిన బీభత్సం రెండు నిండు ప్రాణాలను బలితీసుకుంది. పోర్సా ప్రాంతంలో శనివారం తెల్లవారుజామున బీజేపీ యువజన విభాగం నేత దీపేంద్ర భదౌరియా తన కారుతో రోడ్డు పక్కన చలిమంట కాచుకుంటున్న వారిపైకి దూసుకెళ్లాడు. ఈ ఘోర ప్రమాదంలో 10 ఏళ్ల అర్నవ్ లక్షకర్ అనే బాలుడు, 65 ఏళ్ల రామ్ దత్ రాథోడ్ అనే వృద్ధుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు తీవ్ర గాయాలతో - [తాడిపత్రిలో న్యూ ఇయర్ వేడుకలు: మాధవీలతను ఆహ్వానించిన జేసీ ప్రభాకర్ రెడ్డి](https://tslawnews.in/23460/) - తాడిపత్రిలో నూతన సంవత్సర వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి సర్వం సిద్ధం చేస్తున్నారు. పెన్నానది ఒడ్డున ఉన్న పార్కు వేదికగా డిసెంబర్ 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఈ వేడుకలు జరగనున్నాయి. 29న చిన్నపిల్లలకు, 30న యువతకు, 31న పెద్దలకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. ఈ వేడుకల కోసం పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. గతేడాది ఇదే వేడుకల సందర్భంగా సినీ నటి, - [ఏపీలో జిల్లాల పునర్విభజనపై చంద్రబాబు సమీక్ష: డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్](https://tslawnews.in/23457/) - ఆంధ్రప్రదేశ్‌లో పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు మరియు మండలాల పునర్విభజన ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం మంత్రులు మరియు ఉన్నతాధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ప్రజల నుంచి వచ్చిన 927 అభ్యంతరాలను క్షుణ్ణంగా చర్చించారు. ఈ నెలాఖరుకల్లా ప్రక్రియను పూర్తి చేసి, డిసెంబర్ 31న తుది నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 1వ తేదీ నుంచి కొత్త పరిపాలనా విభాగాలు అమలులోకి వచ్చేలా - [హైదరాబాద్ వార్షిక నేర నివేదిక 2025: ఓవరాల్‌గా తగ్గిన నేరాలు.. మహిళలు, చిన్నారులపై పెరుగుతున్న అఘాయిత్యాలు](https://tslawnews.in/23454/) - హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరానికి సంబంధించి నేరాల గణాంకాలను సీపీ సజ్జనార్ విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే నగరంలో ఓవరాల్‌గా నేరాల శాతం 15 శాతం మేర తగ్గడం విశేషం. మొత్తం మీద ఈ ఏడాది 19,831 కేసులు నమోదు కాగా, శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని సీపీ స్పష్టం చేశారు. హత్యలు, అత్యాచారాలు, కిడ్నాపింగ్ వంటి తీవ్రమైన నేరాలు తగ్గుముఖం పట్టాయని, కేవలం కొన్ని సెన్సేషనల్ కేసులను బట్టి నేరాలు పెరిగాయని భావించడం - [‘పుష్ప 2’ తొక్కిసలాట కేసు: కోర్టులో చార్జిషీటు దాఖలు.. ఏ11గా హీరో అల్లు అర్జున్!](https://tslawnews.in/23451/) - ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద గతేడాది (డిసెంబర్ 4, 2024) జరిగిన ఈ ఘటనలో రేవతి అనే మహిళ మరణించగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ఈ కేసులో పోలీసులు మొత్తం 23 మందిని నిందితులుగా పేర్కొంటూ దాదాపు 100 పేజీల చార్జిషీటును నాంపల్లి కోర్టులో సమర్పించారు. చార్జిషీటులోని ప్రధాన అంశాలు: నిందితుల జాబితా: సంధ్య థియేటర్ యాజమాన్యాన్ని ప్రధాన నిందితులుగా (A1) పేర్కొన్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను ఏ11 (A11) - [జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించిన-జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే డా.సంజయ్.](https://tslawnews.in/23446/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 4.30 గుండెపోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ పార్థివదేహాన్ని, జగిత్యాల జిల్లా ఎమ్మెల్యే డా.సంజయ్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి - [డా.ఆకుల శ్రీనివాస్ నివాసాన్ని సందర్శించి పార్థివ దేహానికి పూలతో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చిన- జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.](https://tslawnews.in/23440/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఆకుల శ్రీనివాస్ శనివారం ఉదయం హఠాత్తుగా మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఆకుల శ్రీనివాస్ నివాసాన్ని సందర్శించి అయన పార్థివ దేహానికి పూలతో నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ వైద్య మరియు ఆరోగ్య - [మన అమెరిక సంఘం ఆధ్వర్యంలో 28వ తేది న అదివారం సదాశివపేటపట్టణ అయ్యప్ప మందిరం లో మెగా హెల్త్ క్యాంప్ అయ్యప్ప గుడి చైర్మన్ గోనే శంకర్ గురు స్వామి.](https://tslawnews.in/23434/) - తేది :27-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని శ్రీ అయ్యప్ప మందిరంలో ఈ నేల 28వ తేది అదివారం నాడు మన అమెరికా తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబీరం నిర్వహించ నున్నట్లు శ్రీ అయ్యప్ప సేవ సమితి గుడి చైర్మన్ గోనేశంకర్ శక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు, గురు స్వామి సుధాకర్ కుమారుడుఅమేరికా తెలుగు సంఘం అధ్యక్షుడు మాటసేవ - [జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ పార్థివదేహాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించిన-జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, రాజ గౌడ్.](https://tslawnews.in/23367/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 4.30 గుండెపోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ పార్థివదేహాన్ని, జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, రాజ గౌడ్ సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజారోగ్య రంగంలో - [మృత్యుపాశంగా మారుతున్న చైనా మాంజా: సరదా కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు!](https://tslawnews.in/23322/) - సంక్రాంతి పండుగ సమీపిస్తున్న తరుణంలో ఆకాశంలో గాలిపటాల సందడి మొదలైంది. అయితే, పతంగుల పోటీలో గెలవాలనే పట్టుదలతో కొందరు ఉపయోగిస్తున్న 'చైనా మాంజా' (సింథటిక్ దారం) అమాయకుల పాలిట శాపంగా మారుతోంది. నైలాన్ లేదా ప్లాస్టిక్ దారానికి గాజు ముక్కలు, లోహపు పొడిని పూయడం వల్ల ఇది అత్యంత పదునుగా మారుతుంది. ఇది గాలిలో తెగి వచ్చి మెడకు చుట్టుకుంటే క్షణాల్లో గొంతు కోసేస్తుంది. దీనిపై ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ, కొన్ని చోట్ల దొంగచాటుగా విక్రయాలు జరుగుతుండటం - [జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ గుండెపోటుతో ఆకస్మిక మృతి - జగిత్యాల జిల్లా వైద్య శాఖకు తీరని లోటు - జగిత్యాలలో తీవ్ర విషాదం](https://tslawnews.in/23362/) - తేది:27-12-2025 TSLAWNEWS జగిత్యాలజిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా వైద్యాధికారి డా.ఆకుల శ్రీనివాస్ శనివారం తెల్లవారుజామున 4.30 గుండెపోటు రావడంతో హఠాత్తుగా మృతి చెందడం పట్ల జిల్లావ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు, వైద్య ఆరోగ్యశాఖ, వైద్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రజారోగ్య రంగంలో అంకితభావంతో పనిచేస్తూ, బాధ్యతాయుత అధికారిగా మంచి గుర్తింపు పొందిన డా.శ్రీనివాస్ మరణం జగిత్యాల జిల్లా వైద్య శాఖకు తీరని లోటుగా వారు పేర్కొన్నారు. శనివారం ఉదయం ఈ - [యాసంగికి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామన్న-ఎమ్మెల్యే గండ్ర సత్తన్న.](https://tslawnews.in/23338/) - తేదీ: 26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండల కేంద్రంలోని గణపసముద్రం చెరువు నుంచి నీటిని దిగువకు యాసంగి పంటల సాగుకు నీటిని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఇరిగేషన్ శాఖ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా యాసంగి పంట సాగు చేసుకునేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. - [రైతులు నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి-నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ.](https://tslawnews.in/23342/) - తేది: 26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా : గణపురం మండలం నగరంపల్లి రైతులు నట్టల నివారణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగరంపల్లి సర్పంచ్ కొడారి హైమావతి ధనుంజయ అన్నారు. శుక్రవారం నగరంపల్లి గ్రామంలో గొర్రెలు మేకల మందలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమాన్ని నగరంపల్లి గ్రామ సర్పంచ్ కోడారి హైమావతి - ధనుంజయ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గొర్రెలు మేకలకు ప్రతి సంవత్సరం - [ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అన్ని వర్గాలకు సమన్యాయం-భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.](https://tslawnews.in/23346/) - తేదీ:26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం ఆడబిడ్డలకు అండగా ప్రజా ప్రభుత్వం నిలుస్తుందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. శుక్రవారం గణపురం గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణలో 75 మంది లబ్ధిదారులకు 75 లక్షల పైగా కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో అని వర్గాలకు సమన్యాయం జరుగుతుందని కళ్యాణ్ లక్ష్మి పథకం వల్ల పేదింటి - [యూరియా కోసం రైతుల గోస అధికారులు పాటించుకోవడంలేదు-ఆదర్శ రైతు ఆకుల సుభాష్ ముదిరాజ్.](https://tslawnews.in/23350/) - తేది:26-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్ పుప్పాల. భూపాలపల్లి జిల్లా:గణపురం మండలం ధర్మారావు పేట అదనపు గోదాం కు యూరియా వచ్చి రెండు రోజులైనప్పటికీ రైతులకు యూరియా పంపిణీ చేయక వ్యవసాయ అధికారులు రైతులకు ఎటువంటి సమాచారం ఇప్పటివరకు ఇవ్వకుండా వర్షాకాలం లాగానే ఈ వేసంగి కూడా యూరియా బస్తాలు రైతులకు సరైన సమయానికి అందివ్వక అటు ప్రభుత్వం ఇటు అధికారులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని మాజీ ఆదర్శ రైతు ఆకుల - [పాపన్నపేట్ పీహెచ్‌సీలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ – వైద్య సేవలపై నేరుగా పేషెంట్లతో చర్చ.](https://tslawnews.in/23326/) - తేది:26-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా : ఈరోజు పాపన్నపేట్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ రాహుల్ రాజ్ గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఉద్యోగుల హాజరు నమోదు రిజిస్టర్‌తో పాటు ఓపీ రిజిస్టర్ను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యులు, సిబ్బంది సమయపాలనతో విధులు నిర్వహిస్తున్నారా? రోజువారీగా ఎంతమంది రోగులు వైద్య సేవలు పొందుతున్నారన్న అంశాలపై - [మత సామరస్యానికి మకుటం: మసీదు కోసం భూమిని దానం చేసిన సిక్కు మహిళ!](https://tslawnews.in/23319/) - పంజాబ్‌లోని ఫతేగఢ్ సాహిబ్ జిల్లా జాఖ్వాలి గ్రామంలో భారతీయుల ఐక్యత చాటిచెప్పే అరుదైన దృశ్యం కనిపించింది. ఆ గ్రామంలో నివసిస్తున్న ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవడానికి మసీదు లేక, ప్రార్థనల కోసం పక్క ఊరికి వెళ్లాల్సి వస్తోంది. ఈ ఇబ్బందిని గమనించిన బీబీ రాజిందర్ కౌర్ (75) అనే సిక్కు మహిళ, తన సొంత భూమిని మసీదు నిర్మాణం కోసం ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపు 1,360 చదరపు అడుగుల భూమిని ఆమె మసీదు కమిటీ పేరు మీద - [దేశంలోనే అత్యంత పిన్న వయస్కురాలైన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దియా బినూ రికార్డు!](https://tslawnews.in/23316/) - కేరళలోని కొట్టాయం జిల్లా పాలాయ్ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా 21 ఏళ్ల దియా బినూ పులిక్కకండం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. భారత స్థానిక పాలనా చరిత్రలో ఇంత తక్కువ వయసులో ఈ పదవిని చేపట్టడం ఒక అరుదైన ఘట్టం. చెన్నైలోని మద్రాస్ క్రిస్టియన్ కాలేజీలో బీఏ ఎకనామిక్స్ పూర్తి చేసిన దియా, తన తండ్రి ప్రోత్సాహంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించడమే కాకుండా ఏకంగా మున్సిపాలిటీకి అధ్యక్షురాలిగా ఎంపికయ్యారు. ఈ ఎన్నికల వెనుక ఒక ఆసక్తికరమైన - [రేణుక, దీప్తి దెబ్బకు శ్రీలంక విలవిల: భారత్ ముందు 113 పరుగుల స్వల్ప లక్ష్యం!](https://tslawnews.in/23313/) - భారత్, శ్రీలంక మహిళల జట్ల మధ్య తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియంలో జరుగుతున్న మూడో టీ20లో భారత బౌలర్లు నిప్పులు చెరిగారు. టాస్ గెలిచిన భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ బౌలింగ్ ఎంచుకోగా, భారత బౌలర్లు ఆరంభం నుంచే లంక బ్యాటర్లను వణికించారు. ముఖ్యంగా పేసర్ రేణుకా సింగ్ ఠాకూర్, స్పిన్నర్ దీప్తి శర్మ ధాటికి లంక జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి కేవలం 112 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో రేణుకా - [వేంసూరు మండలంలో వరి పంటపై రైతుల ఆసక్తి, 26వేల ఎకరాలలో వరి సాగు కొంతమంది కరివేత పద్ధతిలో వరిసాగు.](https://tslawnews.in/23306/) - తేదీ:26-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూరుమండల రిపోర్టర్ ఎండి బురహనుద్దీన్. ఖమ్మం జిల్లా:వేంసూరు మండలంలోని మండలంలోని గ్రామాలలో కరివేత పద్ధతిలో కొందరు, దాల్వా వరి పంట సాగు చేస్తున్నారు. నాగార్జునసాగర్ జలాలు, ఇరిగేషన్ శాఖ అధికారులు విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతన్నలు దు క్కులు చున్నీ వరి నాట్లు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మండలంలోని వేంసూరు, లింగపాలెం, అమ్మ పాలెం, కల్లూరు గూడెం, రాయుడు పాలెం చౌడవరం,కొండగట్ల గ్రామపంచాయతీ మరియు, చిన్న - [చలికి వణికిపోతున్న మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు – అధికారుల నిర్లక్ష్యంపై కాంగ్రెస్ నేత బొద్దుల కృష్ణ ఆగ్రహం.](https://tslawnews.in/23302/) - తేది:26-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం . మెదక్ జిల్లా : మెదక్ పట్టణ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తీవ్రమైన చలిలో సరైన రక్షణ లేకుండా విధులు నిర్వహిస్తూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మెదక్ పట్టణ కాంగ్రెస్ నాయకులు బొద్దుల కృష్ణ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఉదయం 3 గంటల నుంచే పారిశుద్ధ్య కార్మికులు రహదారుల శుభ్రత, చెత్త తొలగింపు వంటి కీలక - [కామ్రేడ్ కేవల్ కిషన్ ఆశయాల కోసం ఉద్యమిద్దాం, పొలంపల్లి సమాధి వద్ద స్మృతి వనం ఏర్పాటు చేయాలి-ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్.](https://tslawnews.in/23298/) - తేది:26-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం . మెదక్ జిల్లా : పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాల సాధన కోసం నిరంతరం ఉద్యమించాల్సిన అవసరం ఉందని ముదిరాజ్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి బండ నరేందర్ పిలుపునిచ్చారు. శుక్రవారం రోజున కామ్రేడ్ కేవల్ కిషన్ 65వ వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని రామాలయం వద్ద ఉన్న కేవల్ కిషన్ విగ్రహానికి ముదిరాజ్ - [భీమవరం కొత్త డీఎస్పీగా రఘువీర్ విష్ణు: శాంతిభద్రతలపై రాజీ పడొద్దన్న డిప్యూటీ స్పీకర్ రఘురామ!](https://tslawnews.in/23294/) - పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సబ్-డివిజన్ నూతన డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా రఘువీర్ విష్ణు శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును భీమవరంలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణ మరియు నేరాల నియంత్రణపై రఘురామ ఆయనకు పలు కీలక సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గ భద్రతపై జరిగిన ఈ చర్చలో రఘురామకృష్ణరాజు కీలక నిర్ణయాలను - [16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియా బ్యాన్? ఆస్ట్రేలియా తరహా చట్టంపై కేంద్రానికి మద్రాస్ హైకోర్టు సిఫార్సు!](https://tslawnews.in/23290/) - చిన్నారులు ఇంటర్నెట్‌లో అడల్ట్ కంటెంట్‌కు బానిసలవుతున్నారనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై మద్రాస్ హైకోర్టు శుక్రవారం కీలక విచారణ జరిపింది. జస్టిస్ జీ జయచంద్రన్, జస్టిస్ కేకే రామక్రిష్ణన్‌లతో కూడిన ధర్మాసనం.. 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించేలా చట్టం చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆస్ట్రేలియా ప్రభుత్వం ఇటీవల ఆమోదించిన 'కనీస వయస్సు విధానాన్ని' (Social Media Minimum Age Law) భారత్‌లో కూడా పరిశీలించాలని కోర్టు సూచించింది. సోషల్ - [టీజీఎస్‌ఆర్టీసీలో ఉద్యోగాల జాతర: సూపర్‌వైజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల!](https://tslawnews.in/23287/) - తెలంగాణ నిరుద్యోగులకు టీజీఎస్‌ఆర్టీసీ తీపి కబురు అందించింది. కార్పొరేషన్‌లో ఖాళీగా ఉన్న ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ మరియు మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ పోస్టుల భర్తీకి తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (TSLPRB) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా అర్హత కలిగిన అభ్యర్థులను ఎంపిక చేసి శిక్షణ అనంతరం విధుల్లోకి తీసుకోనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు డిసెంబర్ 30, 2025 నుండి జనవరి 20, 2026 వరకు - [ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి: రేపు జరగనున్న సీడబ్ల్యూసీ కీలక సమావేశంలో పాల్గొననున్న ముఖ్యమంత్రి!](https://tslawnews.in/23284/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం దేశ రాజధాని ఢిల్లీకి పయనమయ్యారు. శనివారం (డిసెంబర్ 27) కాంగ్రెస్ పార్టీ అత్యున్నత నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (CWC) సమావేశం జరగనుంది. ఢిల్లీలో నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం **‘ఇందిరా భవన్’**లో రేపు ఉదయం 10:30 గంటలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వ - [కరీంనగర్‌లో ఘోరం: కూతురిని చంపి ఆత్మహత్యగా చిత్రీకరించిన తల్లిదండ్రులు.. ‘పరువు హత్య’గా తేల్చిన పోలీసులు!](https://tslawnews.in/23281/) - కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం శివరాంపల్లి గ్రామంలో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థిని మృతి కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ నెల 14న తమ కూతురు కడుపునొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుందని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే, పోలీసుల లోతైన దర్యాప్తులో ఇది ఆత్మహత్య కాదని, తల్లిదండ్రులే పథకం ప్రకారం చేసిన పరువు హత్య (Honour Killing) అని తేలింది. హుజూరాబాద్ ఏసీపీ మాధవి గారు ఈ కేసు వివరాలను - [ఆర్టీసీ మెడికల్ అన్‌ఫిట్ ఉద్యోగులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: ఇతర శాఖల్లో ఉద్యోగాలివ్వాలని నిర్ణయం!](https://tslawnews.in/23278/) - విధుల్లో ఉండగా అనారోగ్య కారణాలతో మెడికల్ అన్‌ఫిట్ (Medically Unfit) గా మారిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ ప్రత్యామ్నాయ ఉద్యోగాలు కల్పించాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈ వెసులుబాటు కేవలం డ్రైవర్లకు మాత్రమే ఉండగా, ఇప్పుడు కండక్టర్లతో సహా 21 కేటగిరీల ఉద్యోగులకు ఈ ప్రయోజనం చేకూరనుంది. ముఖ్యంగా 2020 జనవరి 1న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురై ఉద్యోగాలకు దూరమైన వేలాది కుటుంబాలకు ఈ నిర్ణయం పెద్ద భరోసాగా - [పఠాన్‌చెరువులో గుర్తు తెలియని వ్యక్తి మృతి, తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణం.](https://tslawnews.in/23259/) - తేది: 26-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పఠాన్‌చెరువు: పఠాన్‌చెరువు పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, డిసెంబర్ 23, 2025న తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో డయల్‌ 100కు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ కానిస్టేబుల్ రాజేశ్ (PC 3109) సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ - [వరంగల్ కాంగ్రెస్ నాయకుల మండిపాటు: KCR తిట్లకు ఘాటైన ప్రతిస్పందన.](https://tslawnews.in/23270/) - తేదీ:26-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:సీఎం రేవంత్ రెడ్డి మీద బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇటీవల చేసిన తిట్లకు వరంగల్ జిల్లా కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. KCR వ్యాఖ్యలను ఘాటుగా పరిష్కరిస్తూ, సీఎం నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి మార్గంలో టెక్కెక్కుతోందని స్పష్టం చేశారు.జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కరాటే ప్రభాకర్ మాట్లాడుతూ, "కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మీద చేసిన అసభ్య వ్యాఖ్యలు తగినంత స్థాయి లేదు. బీఆర్ఎస్ - [వరంగల్‌లో సిపిఐ భారీ మహా ప్రదర్శన ఎర్ర జెండాలతో ర్యాలీ.](https://tslawnews.in/23264/) - తేదీ:26-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా: భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) స్థాపనకు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్‌లో సిపిఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో భవ్యమైన మహా ప్రదర్శన నిర్వహించారు. ఎర్ర జెండాలు, బ్యానర్లతో, కార్మికులు,విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని జై కారాలు నినదించారు.సిపిఐ నేతలు మాట్లాడుతూ, దేశ ప్రజాస్వామ్య రక్షణ, కార్మిక–రైతు హక్కుల కోసం శతాబ్ద కాలంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ అలుపెరగక పోరాటం చేస్తోందని పేర్కొన్నారు. కార్పొరేట్ - [జాతీయ తెలుగు కవిత్వత్సవాల్లో పాల్గొన్న పోతన సాహిత్య కళావేదిక ప్రతినిధులు.](https://tslawnews.in/23255/) - తేదీ 26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: డిసెంబర్ 25న తొర్రూరు పట్టణంలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి శతజయంతోత్సవం సందర్భంగా "అక్షర సేద్యం " సాహిత్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షులు కస్తూరి పులేందర్ అధ్యక్షతన జాతీయ తెలుగు సాహిత్య వేదిక సౌజన్యంతో "అజాతశత్రువుకు అక్షర నీరాజనం " జాతీయ తెలుగు కవితోత్సవం నిర్వహించారు. ఈ కవిత ఉత్సవాల్లో పాల్గొనేందుకు రావలసిందిగా నిర్వాహకులు పోతన సాహిత్య కళావేదిక - [వి బి జి రామ్ జీ బిల్లు రద్దు పరచాలి,ఎం జి ఎన్ ఆర్ ఈ జి ఎస్. బిల్లు అమలు చేయాలి, వ్య కా సం. జిల్లా కార్యదర్శి కాకర్ల పద్మ, మండల అధ్యక్షులు కాకర్ల బాబు.](https://tslawnews.in/23250/) - తేది:26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker. జనగామ జిల్లా: కేంద్ర ప్రభుత్వం అమలుచేయ తలపెట్టిన విబిజి రాంజీ బిల్లు రద్దుచేసి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005ను అమలు చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు కాకర్ల పద్మ, మండల అధ్యక్షులు కాకర్ల బాబు డిమాండ్ చేశారు. మండలంలోని మంచిప్పుల గ్రామంలో శుక్రవారం వి బి_ జి రాంజీ బిల్లును రద్దు చేయాలని నిరసన వ్యక్తం - [ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లో జనగామ జిల్లా ముందంజ,సాకర మవుతున్న పేదల కలలు,క్షేత్ర స్థాయి లో స్పష్టమైన పురోగతి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్.](https://tslawnews.in/23246/) - తేదీ 26-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker. జనగామ జిల్లా: నిరుపేద లకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించింది.ఈ పథకం ద్వారా జిల్లా లో లబ్ధిదారులకు మంజూరు అయిన ఇళ్ల ను వేగవంతంగా నిర్మాణం అయ్యేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక శ్రద్ద వహించడంతో నేడు,మంజూరు అయిన ప్రతీ ఇళ్ళు.నిర్మాణం లో వివిద దశల్లోసాగుతు న్నాయి.మంజూరు అయిన ఇళ్లను త్వరగా - [గ్రూప్2, గ్రూప్3 ఉద్యోగాలు సాధించిన యువతకు ఘన సన్మానం.](https://tslawnews.in/23242/) - తేది:26-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇబ్రహీంపట్నం మండల రిపోర్టర్ రాడే శ్రీనివాస్. జగిత్యాల జిల్లా:ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ బద్దం గోపి ఆధ్వర్యంలో గ్రూప్–2, గ్రూప్–3 ఉద్యోగాలు సాధించిన ముగ్గురు యువకులను ఘనంగా సన్మానించారు. గ్రూప్–2లో ఎంపికైన పెంతల నరేష్ నిర్మల్ జిల్లా ఖానాపూర్ సబ్‌ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్‌ రిజిస్ట్రార్‌గా, గ్రూప్–3లో ఎంపికైన ఇట్టేడి ప్రశాంత్ రెడ్డి హైదరాబాద్ పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్‌లో ఎంపికైన దిలారి విక్రమ్ నిర్మల్ - [జగిత్యాల ప్రెస్ క్లబ్ ఎన్నికల్లో ఉపాధ్యక్ష పదవికి నామినేషన్ వేసిన 10 టీవి రిపోర్టర్ జహీరొద్దీన్.](https://tslawnews.in/23237/) - తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాలలో ఈ నెల 28 ఆదివారం జరిగే ప్రెస్ క్లబ్ ఎన్నికలలో ఉపాధ్యక్ష పదవికి 10 టీవి రిపోర్టర్ జహీరొద్దీన్ నామినేషన్ వేసినట్లు తెలిపారు. తోటి ప్రెస్ మిత్రుల సహకరంతో ప్రెస్ క్లబ్ ఎన్నికలలో పాల్గొంటున్నట్టు తెలిపారు.ఈ ఎన్నికల్లో తోటి ప్రెస్ మిత్రులు వారి అమూల్యమైన ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించగలరని విన్నవించుకున్నారు. - [కొండగట్టు ఘాట్ రోడ్డులో భక్తులు ప్రయాణిస్తున్న ఆటో బ్రేక్ ఫెయిల్ - బోల్తా పడిన ఆటో - సహాయక చర్యలు చేపట్టిన మల్యాల సిఐ](https://tslawnews.in/23227/) - తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఘాట్ రోడ్డులో ప్రమాదం జరిగింది.కొండగట్టు ఆంజనేయ స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణం అవుతున్న భక్తుల ఆటో బ్రేక్ ఫెయిల్ అయ్యి బోల్తా పడి , నలుగురికి గాయాలు, ఆసుపత్రికి తరలించారని తెలిపారు. ఘటన స్థలానికి చేరుకున్న మల్యాల సిఐ, పోలీసు బృందం, సహాయక చర్యలు చేపట్టారని తెలిపారు. - [లక్షలాది మందిని ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దిన మన మాస్టారు - నిరుపేదల ఆపన్న హస్తం మనల్ని వదిలి వెళ్లారు - వారే మన కాసుగంటి సుధాకర్ రావు - ఇకలేరు - తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్.](https://tslawnews.in/23222/) - తేది:26-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాల, శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల, గోదావరి వ్యాలీ అధినేత, భారతీయ నాగరికత విద్యా సమితి అధ్యక్షులు కాసుగంటి సుధాకర్ రావు గురువారం రాత్రి హైదరాబాదులో అస్తమించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో శ్రీ సరస్వతి శిశు మందిర్ తో పాటు శ్రీ వాణి సహకార జూనియర్ కళాశాల, గోదావరి వ్యాలీ ఇండస్ట్రీస్ స్థాపించి ఎంతో మందిని - [మన హక్కుల కోసం మనమే పోరాడాలి, ఒంటరిగా కాదు ఒకటిగా- ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్.](https://tslawnews.in/23217/) - తేది:26-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం Proprietor & Editor కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ: 📰 *మీరు జర్నలిస్టా* ..? *మీడియా రంగంలో పని చేస్తున్నారా* ..? *ఇంకా AIWJA సభ్యత్వం పొందలేదా* ..? *అయితే ఇదే సరైన సమయం వెంటనే సభ్యత్వం పొందండి* ! *ఆల్ ఇండియా వర్కింగ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్* — విలేకరుల హక్కుల కోసం పోరాడే జాతీయ వేదిక https://aiwja.in/join-with-us/ సభ్యత్వంతో మీరు పొందే ప్రత్యేక సదుపాయాలు: ✅ రూ. 2 లక్షల - [ఆత్మకూర్ గ్రామపంచాయతీ సర్పంచ్‌ ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మోలుగురి బిక్షపతి నూతన సర్పంచ్ ఉపసర్పంచ్‌తో వార్డ్ సభ్యులు పాల్గొన్నారు .](https://tslawnews.in/23212/) - తేది:25-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్‌ జిల్లా: ఆత్మకూర్‌ గ్రామపంచాయతీలో నూతన సర్పంచ్‌, ఉపసర్పంచ్‌, వార్డ్ సభ్యుల ప్రమాణ స్వీకార సభ రాజకీయ జరిగింది. ఎంపీడీఓ శ్రీనివాస్ రెడ్డి ప్రసగం ప్రకార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి మరియు మొలుగూరి బిక్షపతి గారు నూతన సర్పంచ్‌ పర్వతగిరి మహేశ్వరిరాజు ఉపసర్పంచ్ భాషబోయిన పగిడిద్దె గారు వార్డ్ సభ్యులు ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రసంగం కార్యక్రమంలో ముఖ్యగా పల్లె దశ - [క్రిస్మస్ పర్వదినం సందర్భంగా సంగారెడ్డి చర్చ్ లలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.](https://tslawnews.in/23199/) - తేది:25-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి పట్టణంలోని పలు చర్చ్ లలో నిర్వహించిన వేడుకల్లో టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి పాల్గొన్నారు. మొదటగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని ఆసుపత్రి సిబ్బంది, పేషంట్ల సమక్షం లో కేక్ కట్ చేసి అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం సంగారెడ్డి లోని మెథడిస్ట్ చర్చ్, సి ఎస్ ఐ చర్చ్, - [లోన్ మాఫీ కోసం భర్తను చంపిన భార్య: అక్రమ సంబంధం, డబ్బు ఆశతో దారుణ హత్య!](https://tslawnews.in/23195/) - మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో సభ్యసమాజం తలదించుకునే ఘోరం వెలుగులోకి వచ్చింది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కోపంతో పాటు, భర్త చనిపోతే గృహ రుణం (House Loan) మాఫీ అవుతుందనే దురాశతో ఓ భార్య తన భర్తనే కిరాతకంగా చంపించింది. బోడమంచతండా శివారులో భూక్య ఈరన్న అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా.. పోలీసులు జరిపిన లోతైన దర్యాప్తులో ఇది రోడ్డు ప్రమాదం కాదని, పక్కా ప్లాన్ ప్రకారం జరిగిన హత్య అని తేలింది. ఈ కేసులో - [కాగజ్‌నగర్‌లో తీరని విషాదం: వంతెన పైనుంచి పడ్డ కారు.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి!](https://tslawnews.in/23192/) - కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వైద్యం కోసం వెళ్లిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సభ్యులు తిరిగి వస్తుండగా జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. నిజాముద్దీన్ కాలనీకి చెందిన ఆటోడ్రైవర్ జాకీర్ కుటుంబం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కారులో స్వగ్రామానికి వస్తుండగా, దేవాడ-సోండో సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపు తప్పి వంతెన పైనుంచి కిందకు పడిపోవడంతో ఈ ఘోరం - [తెలుగు రాష్ట్రాలపై 'చలిపులి' పంజా: పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు!](https://tslawnews.in/23189/) - భారతదేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఉత్తర భారతంలో చలితీవ్రత ఈసారి రికార్డు స్థాయికి చేరుకుంది. భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించినట్లుగానే, చలిగాలుల ప్రభావంతో జనం గజగజ వణుకుతున్నారు. కనీసం తమ రోజువారీ పనులు కూడా చేసుకోలేనంతగా వాతావరణం గడ్డకట్టేలా ఉంది. ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో గత పదిహేను రోజుల నుంచి పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలలో గత పదేళ్లలో ఎన్నడూ లేనంతగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని - [కేసీఆర్ కుటుంబం తెలంగాణకు శని: బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు!](https://tslawnews.in/23186/) - కేంద్ర మంత్రి బండి సంజయ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ కుటుంబమే ఒక 'శని' అని, ఆయనే రాష్ట్రానికి నెంబర్ వన్ ద్రోహి అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన భారీ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికే కేసీఆర్ ఇప్పుడు కృష్ణా జలాల అంశాన్ని తెరపైకి తెచ్చారని విమర్శించారు. గతంలో కేసీఆర్, జగన్ మధ్య జరిగిన ఒప్పందాలను వెంటనే బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ - [రైతులకు మంత్రి తుమ్మల తీపి కబురు: త్వరలోనే 'రైతు భరోసా' నిధులు విడుదల!](https://tslawnews.in/23183/) - తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదల కోసం ఎదురుచూస్తున్న అన్నదాతలకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త చెప్పారు. నిధులను త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించిన ఆయన, ఈ పథకం అమలుపై కీలక స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు మాత్రమే ఈ నిధులు అందుతాయని, సాగు చేయని ఖాళీ భూములకు నిధులు ఇచ్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అర్హులైన రైతులను గుర్తించేందుకు ప్రభుత్వం ఈసారి ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా - [కడియం శ్రీహరి అనర్హతపై 'బీఆర్ఎస్' పోరు: సాక్ష్యాలున్నా తప్పించే ప్రయత్నం జరుగుతోందా?](https://tslawnews.in/23180/) - స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని అనర్హత వేటు నుంచి తప్పించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున గెలిచిన కడియం శ్రీహరి, ఆ తర్వాత తన కుమార్తె కావ్యతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారని వారు గుర్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు మరియు కాంగ్రెస్ కార్యాలయంలో ఆయన నిర్వహించిన ప్రెస్ మీట్ ఆధారాలను సోషల్ మీడియాలో వైరల్ - [వేణుస్వామికి నటి ప్రగతి స్ట్రాంగ్ కౌంటర్: 'నా మెడల్స్ వెనుక ఉన్నది నా కష్టమే, పూజలు కాదు'!](https://tslawnews.in/23177/) - టాలీవుడ్ నటి ప్రగతి తాజాగా టర్కీలో జరిగిన ఏషియన్ ఛాంపియన్‌షిప్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచారు. ఒక బంగారు పతకం, మూడు రజత పతకాలను గెలుచుకుని దేశానికి గర్వకారణంగా నిలిచారు. కేవలం నటనలోనే కాకుండా, క్రీడారంగంలో కూడా తన సత్తా చాటుతూ.. ఏదైనా సాధించడానికి వయసు అడ్డంకి కాదని ఆమె నిరూపించారు. అయితే, ఈ విజయాల వెనుక తన పూజల ప్రభావం ఉందంటూ ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదానికి దారితీశాయి. - [శివాజీ వ్యాఖ్యలపై చిన్మయి ఆగ్రహం: 'మహిళల దుస్తులను వేలెత్తి చూపడం నేరాన్ని ప్రోత్సహించడమే'!](https://tslawnews.in/23173/) - హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ వివాదంపై ప్రముఖ గాయని, సామాజిక కార్యకర్త చిన్మయి శ్రీపాద అత్యంత ఘాటుగా స్పందించారు. మహిళల దుస్తులను లేదా వారి ప్రవర్తనను తప్పుబట్టడం అనేది పరోక్షంగా వారిపై జరిగే నేరాలను సమర్థించడమేనని ఆమె మండిపడ్డారు. ఈ తరహా వ్యాఖ్యలు సమాజంలో మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేస్తాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వివాదంపై శివాజీ ఇప్పటికే వివరణ ఇస్తూ క్షమాపణలు - [శివాజీ వ్యాఖ్యలపై అనసూయ ధీటైన సమాధానం: 'దేనికీ లొంగను.. పోరాటం ఆపను'!](https://tslawnews.in/23170/) - సినీ నటి, యాంకర్ అనసూయ భరద్వాజ్ సమాజంలోని అన్యాయాలపై తన గళాన్ని మరోసారి బలంగా వినిపించారు. కేవలం మహిళల సమస్యలకే పరిమితం కాకుండా, సమాజంలో ఎక్కడ తప్పు జరిగినా నిర్భయంగా స్పందిస్తానని ఆమె స్పష్టం చేశారు. విమర్శలకు కుంగిపోకుండా, తన పంథాలో తాను ధైర్యంగా ముందుకు సాగుతానని, తన వ్యక్తిత్వాన్ని ఎవరూ ప్రభావితం చేయలేరని ఆమె నొక్కి చెప్పారు. ఇటీవల హీరోయిన్ల వస్త్రాధారణపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ - [జైలర్-2'లో తారల సందడి: షారుక్, మోహన్‌లాల్‌తో కలిసి రజనీకాంత్ మాస్ రచ్చ!](https://tslawnews.in/23167/) - సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన 'జైలర్' బాక్సాఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అందరికీ తెలిసిందే. ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలవడంతో, ఇప్పుడు దీని సీక్వెల్ 'జైలర్-2' పై భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమా గురించి బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో అంచనాలను ఆకాశానికి చేర్చాయి. మొదటి భాగంలో పలు భాషలకు చెందిన స్టార్ - [మేడారంలో శరవేగంగా శాశ్వత ఆదివాసి సంస్కృతి సాంప్రదాయం ప్రకారమే అభివృద్ధి పనులు.](https://tslawnews.in/23160/) - తేది:25-12-2025 TSLAWNEWS ములుగు జిల్లా ఇన్చార్జ్ పోరిక రాహుల్ నాయక్. ములుగు జిల్లా: జనవరి నెలలో జరగబోయేటువంటి ఆసియా ఖండంలోనే అతిపెద్ద జాతర అయినటువంటి శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పనులను శరవేగంగా కొనసాగుతున్నాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తెలంగాణ రాష్ట్ర పంచాయతీల శాఖ మంత్రివర్యులు సీతక్క గారు దగ్గరుండి పనులను పర్యవేక్షిస్తూ అభివృద్ధి పనులను కొనసాగిస్తున్నారు, శాశ్వత పనులు చేపట్టి కొన్ని రోజులు గడుస్తున్న పనులలో - [సదాశివపేట పట్టణంలో మొనా ప్లే హై స్కూల్ లో క్రిస్టమస్ సంబరాలు జరుపుకుంటున్న పాఠశాల సిబ్బoది.](https://tslawnews.in/23156/) - తేది :25-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAW NEWS సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి. సదాశివపేట పట్టణంలోని మోనాప్లే హై స్కూల్ లో క్రిస్టమస్ సంబరాలు గణంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండంట్ రత్నమాల మేడం, టీచర్స్ అన్నపూర్ణ, అరుంధతి, విజయ, సునీత, సంగీత, పాఠశాల సెక్యూరిటి గార్డ్ షరీఫ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పాఠశాలటీచర్స్ కు రత్నమాల మేడం భోజనాలు అక్కడే ఏర్పాటు చేసి టీచర్స్ కు కొత్త బట్టలు కూడా పెట్టారు - [క్రిస్మస్ సందర్భంగా అందంగా రంగురంగులలో కళకళలాడుతున్న హరిజన్వాడలోని సిఎస్ఐ చర్చ్ సదాశివపేట.](https://tslawnews.in/23150/) - తేదీ 25-12-2025. సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం. వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట్, మేరీ క్రిస్మస్ పండుగ సందర్భంగా అందంగా ముస్తాబైన చర్చ్ పరిసరాలు. సదాశివపేట పట్టణంలోని చర్చ్లు అన్ని పండుగ వాతావరణంతో కళకళలాడుతున్నాయి ఆనందమైన కానుకలు అయ్యగారికి చర్చ్ ఫాదర్ గారికి ప్రజలు ఇవ్వడం జరుగుతున్నది ఏసుక్రీస్తు బోధనలు ప్రార్థనలు ప్రజలందరూ సంఘ పర్యావరణంలో జరుపుకుంటున్నారు. ఈ యొక్క క్రిస్టమస్ వేడుకలను క్రిస్టియన్ సోదరీ సోదరీమణులు - [14 ఏళ్లుగా కొనసాగుతున్న సేవ – క్రిస్మస్‌కు భారతి సిమెంట్ ప్రత్యేక కార్యక్రమం.](https://tslawnews.in/23146/) - తేది:25-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: మెదక్‌లోని ఆసియా ఖండంలోనే రెండవ అతిపెద్ద చర్చ్ అయిన సీఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం భారతి సిమెంట్ ఆధ్వర్యంలో ఉచిత పాల వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ వేడుకల సందర్భంగా తెల్లవారుజామునే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు చర్చికి తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో భక్తుల ఆరోగ్యం, సౌకర్యాన్ని దృష్టిలో - [నూతన సర్పంచ్ ను సన్మానించిన అంబేద్కర్ యువజన సంఘము.](https://tslawnews.in/23142/) - తేది 25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్. భూపాలపల్లి జిల్లా: గణపురం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన గణపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కటుకూరి రాధిక శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఓరుగంటి కృష్ణ వార్డు సభ్యులు తిక్క సంపత్,దూడపాక గీత, తిరుపతి,అంబేద్కర్ సంఘ వ్యవస్థాపకులు దూడపాక శంకర్ కట్ల శంకరయ్య లను శాలువాతో ఘనంగా సన్మానించరు శిథిలమైపోతున్న అంబేద్కర్ - [తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఎన్నిక.](https://tslawnews.in/23138/) - తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్. భూపాలపల్లి జిల్లా:తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక గురువారం జరిగింది. ముఖ్య సలహాదారులు: జనగం కర్ణాకర్ రావు,గౌరవ అధ్యక్షులు లింగంపెల్లి పాపారావు అధ్యక్షులుగా బోనాల రాజమౌళి ఉపాధ్యక్షులు ఎండి చాంద్ పాషా , పి రామ్మోహన్ రావు, ఎం రవికృష్ణారెడ్డి మహిళా ఉపాధ్యక్షులు దాస్యం వరణకుమారి ప్రధాన కార్యదర్శి వి ఉమా మహేశ్వరరావు,కోశాధికారి రామలింగయ్య కార్యదర్శులు మట్కార్ - [TUJAC ఆధ్వర్యంలో మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్, బాలాజీనగర్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనెల 28 వ తేదీన తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, తెలంగాణనిరుద్యోగ కళాకారుల ధూమ్ ధామ్ కరపత్రం ఆవిష్కరణ.](https://tslawnews.in/23132/) - తేది:25-12-2025 మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా TSLAWNEWS కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఇంచార్జ్ మల్లికార్జున్ బెస్త. మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లా:ఈ రోజు మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని జవహర్ నగర్, బాలాజీనగర్ లో అంబేడ్కర్ విగ్రహం వద్ద ఈనెల 28 వ తేదీన TUJAC ఆధ్వర్యంలో జరిగే తెలంగాణ ఉద్యమకారుల గౌరవం, తెలంగాణనిరుద్యోగ కళాకారుల ధూమ్ ధామ్ కరపత్రం ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా TUJAC ఆర్గనైజింగ్ సెక్రటరీ డోలాక్ యాదగిరి, మరియు TUJAC రాష్ట్ర వైస్ చైర్మన్ వడ్డెర నర్సన్న - [భద్రాద్రి రాములవారి వైకుంఠ ఏకాదశి వాల్పోస్టర్ రామకోటి రామకోటి పుస్తకాల అవుష్కరణ.](https://tslawnews.in/23128/) - తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్. భూపాలపల్లి జిల్లా: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానము భద్రాచలం వారి వైకుంఠ ఏకాదశి అధ్యయ నోత్సవం వాల్ పోస్టర్ రామకోటి పుస్తకాలను శ్రీ రామదాసు భక్తి మండలి చెల్పూర్ ఆధ్వర్యంలో కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి చిట్టప్రగడ శ్రీ ప్రకాష్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఛీఫ్ ఇంజనీర్ శ్రీ ప్రకాష్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో - [భూపాలపల్లి ఎమ్మెల్యేను కలిసిన వోల్వో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు.](https://tslawnews.in/23124/) - తేదీ 25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్ పటేల్. భూపాలపల్లి జిల్లా: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు ను గురువారం ఓసి 3,ఓసి 2,వోల్వో డ్రైవర్స్ అసోసియేషన్ నాయకులు కార్మికులు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో మర్యాద పూర్వకంగా కలిసి పుష్ప గుచ్చాము అందించి శాలువాతో ఘనంగా సన్మానించారు అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ రావు మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి సమస్యలు వున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ - [అల్లీపూర్ వాసులు ఆడెల్లి పోచమ్మను దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణిస్తున్న కారు పూర్తి దగ్దం.](https://tslawnews.in/23118/) - తేది:25-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, రాయికల్ మండలం రిపోర్టర్ కాసిరెడ్డి నాగరాజు. జగిత్యాల జిల్లా:రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం ఆడెల్లి పోచమ్మను దర్శించుకుని తిరిగి వస్తుండగా ప్రయాణిస్తున్న కారు మల్లాపూర్ మండలం పాత దామరాజుపల్లి సమీపంలో పూర్తిగా దగ్ధమైంది. కాగా ఎవరికి ఎలాంటి ప్రమాదం సంభవించలేదని తెలిపారు. - [తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కమిటీల నియామకానికి ఈ నెల 28 చివరి తేది - రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ.](https://tslawnews.in/23111/) - తేది:25-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం PROPRIETOR &EDITOR కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ:తెలంగాణ జర్నలిస్టుల సంక్షేమ సంఘం జగిత్యాల జిల్లా కమిటీల నియామకం చేస్తున్నట్లు రాష్ట్ర అధ్యక్షుడు ఆనం చిన్ని వెంకటేశ్వర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌటి రామకృష్ణ ఒక ప్రకటనలో తెలిపారు. వార్తల ద్వారా ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, సమస్యల పరిష్కారానికి కృషి చేసే జర్నలిస్టులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి పాటుపడే వారు జిల్లా కమిటీల ద్వారా మీ సేవలు అందించే - [సంగారెడ్డి జిల్లా ఆందోల్ నియోజకవర్గంలో ఘనంగా క్రిస్మస్ పండుగ వేడుకలు జరుపుకున్న- చర్చి పాస్టర్లు, క్రిస్టియన్ సోదరీ, సోదరీమణులు.](https://tslawnews.in/23101/) - తేది:25-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అందోల్ నియోజకవర్గం కోఆర్డినేటర్సి హెచ్.సత్యనారాయణ. సంగారెడ్డి జిల్లా: అందోలు నియోజకవర్గంలో క్రైస్తవ సోదరులు పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయా చర్చిలలో పాస్టర్లు క్రిస్టియన్ సోదర సోదరీమణులతో కలిసి కేక్ కట్ చేసి అందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. శాంతి, ప్రేమలను ప్రపంచానికి బోధించిన ఆ కరుణామయుడి గురించి పలువురు పాస్టర్లు మాట్లాడుతూ లోక రక్షకుడు కరుణామయుడు ఏసుక్రీస్తు పుట్టిన పవిత్రమైన రోజున జరుపుకునే క్రిస్మస్ పండుగను అందరూ ఆనందంగా - [శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 31న బుధవారం ఉదయం 11గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్క కోసం డిసెంబర్ 31న బహిరంగ వేలం.](https://tslawnews.in/23096/) - తేదీ 25-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS ,పాలకుర్తి మండల రిపోర్టర్ , Maroju Bhaasker. జనగామ జిల్లా: శ్రీ సోమేశ్వర లక్ష్మీనర్సింహ స్వామి ఆలయంలో ఈనెల 31న బుధవారం ఉదయం 11గంటలకు కొబ్బరి కాయలు, పూజా సామగ్రి అమ్ముకునే హక్క కోసం ( అభిషేకము పూజా సామాగ్రి మినహాయించి) మరియు దేవస్థానమునకు వాహన పూజ సామాగ్రి సప్లై చేయు లైసెన్స్,తల నీలాలు పోగు చేసుకునే హక్కు లైసెన్స్ కోసం సీల్డ్ టెండర్ కం బహిరంగ వేలం నిర్వహిస్తు న్నట్లు - [అనంతారం "మిషన్ భగీరథ పగిలిన పైప్ లైన్" వార్తకు వెంటనే స్పందించి మరమ్మతులు చేసిన అధికారులు - జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ కు కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు](https://tslawnews.in/23087/) - తేది:25-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:జగిత్యాల మండలం అనంతారం, ధర్మపురి రోడ్డున గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతున్న వార్త టీఎస్ లా న్యూస్ లో వచ్చిన విషయం ప్రజలకు తెలిసిందే. అధిక డయామీటర్ గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పొలాస నుండి ధర్మపురి వైపు వెళ్లి ధర్మపురికి, పరిసర ప్రాంతాలకు వెళ్తుందని స్థానికులు తెలిపారు. - [ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అయిన మెదక్ క్యాథడ్రల్‌లో 101వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు.](https://tslawnews.in/23081/) - తేది:25-12-2025 TSLAW NEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా: ఆసియాలోనే అతిపెద్ద చర్చ్ అయిన మెదక్ క్యాథడ్రల్‌లో నేడు 101వ గ్రాండ్ క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యయి. ఈ సందర్భంగా మెదక్ జిల్లా మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన క్రైస్తవ భక్తులు, అలాగే పరిసర జిల్లాలు, గ్రామాల నుంచి వేలాది మంది భక్తులు పెద్ద ఎత్తున వేడుకలకు హాజరయ్యారు. ప్రభు యేసుక్రీస్తు జన్మదినాన్ని స్మరించుకుంటూ ప్రత్యేక ప్రార్థనలు, - [పిడీఎఫ్ బియ్యం తరలిస్తున్న లారీలను పట్టుకున్న పోలీసులు.](https://tslawnews.in/23076/) - తేదీ 25-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: పాలకుర్తి లోని వల్మీడి క్రాస్ రోడ్ వద్ద వెహికల్ చెకింగ్ చేస్తుండగా రెండు లారీలు వాటి నంబర్ల AP 16 TY 1688 మరియు AP 28TA 7432 ల లో అనుమానాస్పదంగా బియ్యం రవాణా చేస్తుండగా పట్టుకుని సివిల్ సప్లై డిప్యూటీ తహసీల్దార్ కు అప్పగించి అవి పీడీఎస్ రైస్ అవునో కాదో తెలుసుకునగా అవి ప్రభుత్వం సరఫరా - [ఉపాధి కూలీల పొట్ట కొట్టే, విబిజీ రాంజీ బిల్లును రద్దు చేయాలి:సిపిఎం.](https://tslawnews.in/23072/) - తేదీ 25-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: కేంద్ర ప్రభుత్వం మహత్మ గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి నూతనంగా తీసుకువచ్చిన విబిజి రాంజీ బిల్లును రద్దు చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు చిట్యాల సోమన్న మండల కార్యదర్శి మాచర్ల సారయ్య డిమాండ్ చేశారు. బుధవారం పాలకుర్తి నియోజకవర్గ కేంద్రంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధురాలు ఐలమ్మ చౌరస్తాలో సిపిఎం ఆధ్వర్యంలో నిరసన - [పాలకుర్తి మేజర్ గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గానికి తొలి ఫిర్యాదు, కాలినడక బాట అన్యాక్రాంతంపై సర్పంచ్ కు అందజేత.](https://tslawnews.in/23067/) - తేదీ 25-12-2025, TSLAWNEWS జనగామ జిల్లా,పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే ఉపేక్షించేది లేదు. సేవ్ పాలకుర్తి ఫోరం బాధ్యులు గూడూరు లెనిన్, బండిపెల్లి మధు. జనగామ జిల్లా: పాలకుర్తి నియోజకవర్గ పట్టణ కేంద్రంలోని గ్రామ పంచాయతీకి సంబంధించిన గల్లీలు, సందులు, కాలి నడకడ బాటలు కబ్జాలకు గురై అన్యాక్రాంతం అవుతున్నాయని వీటిపై వెంటనే గ్రామపంచాయతీ చర్యలు చేపట్టాలని సేవ్ పాలకుర్తి ఫోరం అధ్యక్షులు గూడూరు లెనిన్, కో-ఆర్డినేటర్ బండిపెల్లి - [మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు IPS గారికి సీనియర్ ఎస్పీగా పదోన్నతి.](https://tslawnews.in/23062/) - తేది 23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా : మెదక్ జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారికి సీనియర్ ఎస్పీగా పదోన్నతి లభించింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పదోన్నతి సాధించిన జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు గారికి జిల్లా పోలీస్ శాఖ అధికారులు, సిబ్బంది అభినందనలు తెలియజేస్తూ, - [మెదక్ చర్చ్ వద్ద క్రిస్మస్ బందోబస్తు పటిష్టం – జిల్లా అదనపు ఎస్పీ ఎస్. మహేందర్ గారి తనిఖీలు.](https://tslawnews.in/23056/) - తేది:24-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలోని చారిత్రక చర్చ్ వద్ద క్రిస్మస్ పండుగను శాంతియుతంగా, భద్రంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన బందోబస్తును జిల్లా అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారు ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా చర్చ్ పరిసర ప్రాంతాల్లో భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ చర్యలు, సీసీటీవీ కెమెరాల నిఘా వ్యవస్థలను ఆయన స్వయంగా పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.సందర్శకులు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా, - [శ్రీ నారాయణ పాఠశాలలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు.](https://tslawnews.in/23051/) - తేది:25-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. భూపాలపల్లి జిల్లా: మండల కేంద్రంలోని శ్రీ నారాయణ పాఠశాలలో క్రిస్మస్ వేడుకలను కులమత విభేధం లేకుండా బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నాగనబోయిన రవి పాల్గొని మాట్లాడుతూ, అన్ని మతాలు ప్రేమ, శాంతి, మానవత్వాన్ని బోధిస్తాయని అన్నారు. విద్యార్థులు కుల,మత భేదాలను దాటుకుని ఐక్యతతో జీవించాలని ఆయన సూచించారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శశిధర చారి క్రిస్మస్ పండుగ ప్రాముఖ్యతను వివరించారు. - [సదాశివపేట పురాతన ప్రభుత్వ ఆసుపత్రి ప్రహరి గోడ ఎప్పుడు కూలి పోతుందో తెలియదు పట్టించుకోని అధికారులు.](https://tslawnews.in/23046/) - తేదీ :24-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAW NEWS సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణంలోని పాత ప్రభుత్వ ఆసుపత్రి గత కొన్ని సంవత్సరాలక్రీతం కూల్చి వేయడం జరిగింది ఈ ఆసుపత్రి ఇప్పుడు సీద్దాపూర్ కాలనీలో కొన్ని సంవత్సరాల క్రీతం నూతనంగా నిర్మాణం జరిగింది. ఊరి మద్యలో ఉన్న కూల్చివేయబడ్డ ప్రభుత్వ ఆసుపత్రి పట్టణ ప్రజలకే కాకా చుట్టు ప్రక్క గ్రామాలకు పట్టు కొమ్మల ఉండేది. ఇప్పుడు ఆసుపత్రి చుట్టు ఉన్న - [ముదిరాజ్ మహాసభ ఆధ్వర్యంలో సర్పంచులకు ఘన సన్మానం.](https://tslawnews.in/23042/) - తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. భూపాలపల్లి జిల్లా: గణపురం మండల పరిధిలో నూతనంగా ఎన్నికైన ముదిరాజ్ సర్పంచులు కొండాపురం గ్రామ సర్పంచ్ మద్దెల విజయ అశోక్ వెంకటేశ్వర్లపల్లి సర్పంచ్ ముప్పిడి నాగరాజు లను వార్డు సభ్యులకు ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షలు బోయిని సాంబయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా ఉపాధ్యక్షలు చాడ కిష్టస్వామి ముదిరాజ్ మత్స్య శాఖ కార్యదర్శి కొంతం గణపతి - [టీటీడీలో గత ప్రభుత్వ పాపాలను ప్రక్షాళన చేస్తున్నాం: మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి](https://tslawnews.in/23038/) - గత ఐదేళ్ల వైసీపీ పాలనలో పవిత్ర తిరుమల క్షేత్రం అక్రమాలకు నిలయంగా మారిందని మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి ఆరోపించారు. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడటం వంటి మహాపాపాలు జరిగాయని, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనపై విచారణ జరుగుతోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తిరుమలలో ప్రక్షాళన మొదలుపెట్టామని, ప్రస్తుతం లడ్డూ తయారీలో వాడే ప్రతి పదార్థాన్ని కఠినంగా పరీక్షించాకే వినియోగిస్తున్నామని భక్తులకు భరోసా ఇచ్చారు. రాష్ట్ర - [అమెరికాలో అక్రమ వలసదారుల వేట: కాలిఫోర్నియాలో 30 మంది భారతీయులు అరెస్ట్!](https://tslawnews.in/23035/) - డొనాల్డ్ ట్రంప్ యంత్రాంగం దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా కాలిఫోర్నియాలోని ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్టుల వద్ద నిర్వహించిన తనిఖీల్లో మొత్తం 49 మంది అక్రమ వలసదారులను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో అత్యధికంగా 30 మంది భారతీయులు ఉండటం గమనార్హం. పట్టుబడిన వారిలో కొందరు కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్‌లతో సెమీ ట్రక్కులు నడుపుతుండగా, మరికొందరు ఎటువంటి అనుమతులు లేకుండా నివసిస్తున్నట్లు అధికారులు - [ఉన్నావో బాధితురాలి తల్లిపై సీఆర్పీఎఫ్ అమానుషం: బస్సులోంచి తోసేసిన జవాన్లు!](https://tslawnews.in/23027/) - ఉన్నావో అత్యాచారం కేసులో దోషిగా నిర్ధారణ అయిన మాజీ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్‌కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంపై నిరసన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో మీడియా సమావేశం నిర్వహించేందుకు ప్రయత్నించిన బాధితురాలిని, ఆమె తల్లిని సీఆర్పీఎఫ్ జవాన్లు అడ్డుకున్నారు. వారిని బలవంతంగా బస్సులోకి ఎక్కించిన జవాన్లు, మండి హౌస్ వద్ద బాధితురాలి తల్లిని కదులుతున్న బస్సులోంచి బయటకు తోసేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. బస్సులో కనీసం మహిళా జవాన్లు కూడా లేకపోవడం గమనార్హం. బాధితురాలి - [సజ్జాపూర్ ఘటనపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ విచారణ, ఈనెల 30న సివిల్ రైట్స్ డే నిర్వహించాలి- కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, సామాజిక సమానత్వం కోసం కమిషన్ కట్టుదిట్టమైన చర్యలు.](https://tslawnews.in/23029/) - తేది:24-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: కోహిర్ మండలం సజ్జాపూర్ గ్రామంలో ఇటీవల చోటుచేసుకున్న ఎస్సీ కుటుంబంపై దాడి ఘటనపై తెలంగాణ రాష్ట్ర షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, కమిషన్ సభ్యులు రాంబాబు బుధవారం గ్రామాన్ని సందర్శించి సంఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.సజ్జాపూర్ గ్రామానికి చెందిన బేగరి రాములు ఇంటి షెడ్డు కూల్చివేసిన ఘటనపై బాధిత కుటుంబాన్ని కలిసి వివరాలు అడిగి - [వనజంగి 'మేఘాల సముద్రం' అద్భుతం: ఫోటోగ్రాఫర్ ట్వీట్‌కు నారా లోకేష్ ఫిదా!](https://tslawnews.in/23024/) - ప్రముఖ ఫోటోగ్రాఫర్ రాకేష్ పులప వనజంగి అందాలను తన కెమెరాలో బంధించి ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. "వనజంగి ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ విఫలం కాదు. మంత్రముగ్ధులను చేసే మేఘాల పొరలు, బంగారు సూర్యకాంతి ప్రకృతి ప్రసాదించిన అద్భుతం" అంటూ ప్రశంసలు కురిపించారు. సముద్ర మట్టానికి సుమారు 3400 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతం, ప్రస్తుతం దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందుతున్న పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. వనజంగి ప్రధాన - [ఇప్పటం బామ్మకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్: భావోద్వేగ పర్యటన!](https://tslawnews.in/23021/) - గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో జనసేన కార్యకర్తలు, మద్దతుదారుల ఇళ్లను కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో బాధితులకు అండగా నిలిచిన పవన్ కల్యాణ్, ఎన్నికల్లో గెలిచిన తర్వాత మళ్లీ గ్రామానికి వస్తానని వృద్ధురాలు ఇండ్ల నాగేశ్వరమ్మకు హామీ ఇచ్చారు. నేడు ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ నేరుగా ఆమె నివాసానికి వెళ్లి, ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. పవన్‌ను చూడగానే నాగేశ్వరమ్మ భావోద్వేగానికి లోనై ఆయనను ఆశీర్వదించగా, పవన్ - [ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్: కేసీఆర్, హరీశ్ రావులకు సిట్ నోటీసులు?](https://tslawnews.in/23018/) - తెలంగాణలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సిట్ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విచారణలో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ నెల 29 నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల తర్వాత ఈ నోటీసులు జారీ చేసే అవకాశం ఉందని - [ ప్రియాంకా గాంధీ కాబోయే ప్రధాని: రాబర్ట్ వాద్రా సంచలన వ్యాఖ్యలు!](https://tslawnews.in/23015/) - దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పటికీ, భవిష్యత్తులో ప్రియాంకా గాంధీ కచ్చితంగా భారతదేశ ప్రధానమంత్రి అవుతారని ఆమె భర్త రాబర్ట్ వాద్రా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ప్రియాంక ప్రధాని కావడం అనివార్యమని, కేవలం తాను మాత్రమే కాకుండా దేశంలోని చాలా మంది ప్రజలు ఆమెను ఆ పదవిలో చూడాలని కోరుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె నాయనమ్మ ఇందిరా గాంధీ లాగే ప్రియాంక కూడా బలమైన నాయకత్వ లక్షణాలు కలిగి - [హీరోయిన్ల దుస్తుల వివాదం: క్షమాపణలు చెప్పిన శివాజీ.. కానీ ఆ మాటలకు కట్టుబడే!](https://tslawnews.in/23012/) - 'దండోరా' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో తాను చేసిన వ్యాఖ్యలపై శివాజీ స్పందిస్తూ, ఆవేశంలో దొర్లిన రెండు అసభ్య పదాలకు గానూ తన తోటి నటీనటులకు, మహిళలకు క్షమాపణలు కోరుతున్నానని తెలిపారు. కార్యక్రమం ముగిసి బయటకు రాగానే తాను చేసిన తప్పును గ్రహించానని, ఆ బాధతో గత 36 గంటలుగా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన రాజకీయ ప్రస్థానంలో కూడా ఎన్నడూ హద్దు మీరి మాట్లాడలేదని, ఆ రోజు అలా ఎందుకు మాట్లాడానో అని బాధపడ్డానని పేర్కొన్నారు. - ["నేను ప్రజలు వదిలిన బాణాన్ని": బీఆర్‌ఎస్ తప్పులకు కల్వకుంట్ల కవిత క్షమాపణలు!](https://tslawnews.in/23009/) - కల్వకుంట్ల కవిత తన రాజకీయ అస్తిత్వంపై స్పష్టతనిస్తూ.. తాను తెలంగాణ ప్రజలు వదిలిన బాణాన్ని అని, తనను ఎవరూ ఆదేశించలేరని ప్రకటించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన కొన్ని పొరపాట్లలో తాను కూడా భాగస్వామినేనని ఆమె బహిరంగంగా అంగీకరించారు. ముఖ్యంగా నిజామాబాద్ ఎంపీగా ఉన్న సమయంలో ఆలేరు ప్రాంత రైతులపై బేడీలు వేసిన ఘటన తనను కలిచివేసిందని, ఆ 'పాపం'లో భాగమున్నందుకు ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానని పేర్కొన్నారు. తనను కేవలం నిజామాబాద్‌కే పరిమితం చేయడం వల్ల - [తెలంగాణ గ్రామాలకు సీఎం రేవంత్ రెడ్డి నిధుల వెల్లువ: మార్చి నుంచి అమలు!](https://tslawnews.in/23002/) - తెలంగాణలోని ప్రతి పల్లెను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక నిధులను ప్రకటించారు. చిన్న గ్రామాల అభివృద్ధి కోసం ₹5 లక్షలు, పెద్ద గ్రామాల ప్రగతి కోసం ₹10 లక్షల చొప్పున ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి (CM Fund) నుంచి కేటాయించనున్నట్లు వెల్లడించారు. ఈ నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందుతాయని, వీటిపై ఇతరుల పెత్తనం ఉండదని స్పష్టం చేశారు. మార్చి నాటికి ఈ నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. - [జగిత్యాల మండలం మిషన్ భగీరథ పైప్ లైన్ పగిలి వృథాగా పోతున్న కొన్ని వేల లీటర్ల నీరు.](https://tslawnews.in/23001/) - తేది:24-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల మండలం అనంతరం ధర్మపురి రోడ్డున గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పగిలి కొన్ని వేల లీటర్ల నీరు వృధాగా పోతున్నవి.అధిక డయామీటర్ గల మిషన్ భగీరథ ప్రధాన పైప్ లైన్ పొలాస నుండి ధర్మపురి వైపు వెళ్లి ధర్మపురికి, పరిసర ప్రాంతాలకు వెళ్తుందని స్థానికులు తెలిపారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి శాశ్వత మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. - [ఎంజీఎం హైస్కూల్ నందు ఘనంగా క్రిస్మస్ సంబురాలు.](https://tslawnews.in/22995/) - తేదీ:24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం చెల్పూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎంజీఎం హైస్కూల్ నందు ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. సి.ఎస్.ఐ హోలీ మాన్యువల్ చర్చ్ విశ్వాసకులు, యేసు క్రీస్తు ఆరాధకులు విద్యార్థిని, విద్యార్థుల చేత పాటలు, నృత్యాలు చేయించి ప్రీ ప్రైమరీ చిన్నారులు శాంతా క్లాజ్ , మేరీ మాత వేషధారణలతో వివిధ ప్రదర్శనలు నిర్వహించి, కోలాహలం చేస్తూ ఆద్యంతం అలరించారు. ఈ - [పలు శుభాకార్యాలలో పాల్గొన్న బిఆరెస్ నాయకులు.](https://tslawnews.in/22990/) - తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. భూపాలపల్లి జిల్లా :గణపురం మండల కేంద్రంలో గడ్డమిది రాకేష్ -ప్రత్యుష ల కూమార్తె మొదటి పుట్టినరోజు వేడుకలో పాల్గొని చిన్నారిని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు దూడపాక దుర్గయ్య కుమారుని వివాహ రిసెప్షన్ వేడుకలో పాల్గొని నూతన వధూవరులు శ్రీకాంత్- పల్లవి ని ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోలుసాని లక్ష్మీనరసింహారావు, కొండాపూర్ - [గ్రామాభివృద్ధికి సహకరించాలని తహసీల్దార్ ఎస్ఐ ని కలిసి విజ్ఞప్తి చేసిన-సర్పంచ్ రాధికా శ్రీనివాస్.](https://tslawnews.in/22984/) - తేదీ :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన గణపురం మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ దంపతులు బుధవారం గణపురం తహసిల్దార్ మధురకవి సత్యనారాయణ స్వామి ని గణపురం ఎస్ఐ రేఖ అశోక్ రెండవ ఎస్ఐ గైకవాడ అమూల్య లను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం గ్రామ అభివృద్ధికి సహకరించాలని అధికారులను కోరారు కలిసికట్టుగా పనిచేసి గణపురం పంచాయతీని ఉత్తమ - [మృతుడు కుటుంబాన్ని పరామర్శించిన-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి చందుపట్ల కీర్తి రెడ్డి.](https://tslawnews.in/22979/) - తేది :24-12-2025 భూపాలపల్లి జిల్లా TSLAWNEWS గణపురం మండలం రిపోర్టర్ దీపక్. భూపాలపల్లి జిల్లా: గణపురం మండలం బస్వరాజ్ పల్లె గ్రామంలో ఇటీవల కాలంలో మరణించిన బూడిద స్వామి వారి కుటుంబాన్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చందుపట్ల కీర్తి రెడ్డి వారి వెంట నాయకులు వార్డ్ మెంబర్ కుక్కముడి రమేష్, జిల్లా కౌన్సిల్ మెంబర్ మిట్ట కుమార స్వామి, బూత్ అధ్యక్షులు సైండ్ల తిరుపతి సోషల్ మీడియా కన్వీనర్ - [సదాశివపేట పట్టణ పాత మున్సిపల్ కార్యలయం కూల్చి వేస్తున్న దృశ్యం. TSLAWNEWS వార్తలను పరిగణలోకి తీసుకొని ప్రజాసేవకే అంకితమైన సదాశివపేట మున్సిపాలిటీ కార్యాలయ సిబ్బంది.](https://tslawnews.in/22972/) - తేదీ:24-12-2025,సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట పట్టణం గత కొన్ని సంవత్సరాలనుండి పాత మునిసిపల్ కార్యలయం పై కప్పు ఊడి పోతుంది ఈ విషయం ఎవరు పట్టించు కోలేరు, గత కొన్ని రోజుల క్రితం శిథిలావస్థకు ఉన్న పాత మున్సిపల్ కార్యాలయం ప్రమాదవశాత్తులో ఉండి అక్కడ చుట్టుముట్టు ఉండే ప్రజలకు భయాందోళనలను వ్యక్తం చేసే ప్రజల భావజాలాన్ని TSLAWNEWS లో వచ్చిన వార్తకు ఉన్నత అడికారులు - [హిందువుల ఆలయాల జోలికి వస్తే ఉరికిచ్చి కొట్టుడే. హిందువుల మనోభావాలు దెబ్బతీయొద్ద,అక్రమ నిర్మాణాలు వదిలేసి ఆలయాల మీద పడ్డారు. వరంగల్ లో ఇలాంటి చర్యలను సహించేది లేదు-బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్.](https://tslawnews.in/22965/) - తేది:24-12- 2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా : వరంగల్ జిల్లాలో హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఉరికిచ్చిఉరికిచ్చి కొడుతామని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ హెచ్చరించారు. పైడిపెల్లిలో మైసమ్మ ఆలయం కూల్చివేతపై ఆయన బుధవారం ఆందోళన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం మైసమ్మ ఆలయం పరిశీలించి అక్కడి గ్రామస్తులకు స్థానిక ప్రజలకు తిరిగి గుడి నిర్మాణం చేస్తామని భరోసా ఇవ్వడం జరిగింది. అనంతరం GWMC కమిషనర్ కు వినతి - [క్రిస్మస్ సందేశంగా ప్రేమ–కరుణలు: అమీన్పూర్‌లో 70 చర్చీలకు కేకుల పంపిణీ.](https://tslawnews.in/22959/) - తేదీ: 24-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. అమీన్పూర్ : క్రిస్మస్ పండుగ శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి మానవీయ విలువలకు జీవంత ప్రతీక అని అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి అన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని అమీన్పూర్ జీహెచ్ఎంసీ పరిధిలోని 70 చర్చీలకు, పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ కాటా శ్రీనివాస్ గౌడ్ సూచనల మేరకు శశిధర్ రెడ్డి ఆధ్వర్యంలో క్రిస్మస్ కేకులను పంపిణీ - [జగిత్యాల జిల్లా ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు-జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/22955/) - తేది:24-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా : ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకునే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు అత్యంత పవిత్రమైన పండుగని కలెక్టర్ పేర్కొన్నారు. ఏసుక్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని, ప్రేమను పంచుకోవడం, సేవాభావంతో మానవత్వాన్ని కాపాడుకోవడం ఎలా అన్న విషయాలను క్రీస్తు బోధనలు తెలియచేస్తాయని తెలిపారు.జిల్లా ప్రజలంతా క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని, పరస్పర సహాయార్దంతో, శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించాలని సూచించారు. జిల్లా ప్రజలందరూ సుఖశాంతులతో, - [రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, 'తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో (G.O.Ms.No.252) జారీ చేసింది- తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.](https://tslawnews.in/22950/) - తేది:24-12-2025 TSLAWNEWS తెలంగాణ రాష్ట్రం EDITOR & PROPRIETOR కోవూరి సత్యనారాయణ గౌడ్. తెలంగాణ:రాష్ట్రంలోని జర్నలిస్టులకు ఇచ్చే మీడియా అక్రెడిటేషన్ కార్డుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2016 నాటి పాత నిబంధనలను రద్దు చేస్తూ, 'తెలంగాణ మీడియా అక్రెడిటేషన్ రూల్స్-2025'ను ఖరారు చేస్తూ ప్రభుత్వం జీవో (G.O.Ms.No.252) జారీ చేసింది. కొత్త నిబంధనల ముఖ్యాంశాలు: 1. అక్రెడిటేషన్ కమిటీల కాలపరిమితి: రాష్ట్ర స్థాయి (SMAC) , జిల్లా స్థాయి (DMAC) అక్రెడిటేషన్ కమిటీల - [డిజిటల్ పోలీసింగ్‌లో మెదక్ జిల్లా ముందంజ – ఐటీ టీంకు కామెండేషన్ లెటర్లు.](https://tslawnews.in/22945/) - తేది:24-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా : ఐటీ వ్యవస్థల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన మెదక్ జిల్లా పోలీస్ సిబ్బందికి రాష్ట్రస్థాయిలో గుర్తింపు లభించింది. హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అదనపు డీజీపీ (టెక్నికల్ సర్వీసెస్) శ్రీ వి.వి. శ్రీనివాసరావు, ఐపీఎస్ గారి చేతుల మీదుగా ఐటీ కోర్ టీం సభ్యులు ఎ. అనిల్, రసాల అమరనాథ్‌తో పాటు టెక్ టీం రైటర్స్ మౌనిక, రాజు తమ నిబద్ధతతో - [అమృత్ 2.O పథకం లోని పనులను వేగవంతం చేయాలి-జగిత్యాల జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్.](https://tslawnews.in/22939/) - తేది:24-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాలజిల్లా:మున్సిపాలిటీల్లో జనాభా పెరుగుతున్న దృష్ట్యా తాగునీటికి ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం క్రింద నిధులు మంజూరు చేయగా ఈ పథకం కింద వాటర్ ట్యాంక్లు, వాటర్ సంప్, పైప్ లైన్లు నిర్మిస్తున్నారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో పనులు కొనసాగుతున్న నేపథ్యంలో బుధవారం జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. రాజగౌడ్ కోరుట్ల మున్సిపల్ పరిధిలో అమృత్ 2.O - [వందనపురి కాలనీలో జిహెచ్ఎంసి కమిషనర్ పర్యటన – స్థానికుల సమస్యలపై ప్రత్యక్షంగా విచారణ.](https://tslawnews.in/22933/) - తేదీ: 24-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. అమీన్పూర్: జిహెచ్ఎంసి పరిధిలోని అమీన్పూర్ ప్రాంతం వందనపురి కాలనీ రోడ్–1, రోడ్–2, రోడ్–3 ప్రాంతాల్లో గురువారం జ్యోతి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి కమిషనర్‌తో కలిసి పర్యటనలో పాల్గొన్నారు. కాలనీలో నివసిస్తున్న ప్రజలను కమిషనర్ నేరుగా కలుసుకుని, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా డ్రైనేజీ సమస్యలు, - [విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్ హిందువులపై దాడి నిరాసనగ సదాశివపేట పట్టణంలో ప్రభు మందిర్ నుండి బస్టాండ్ వరకు ర్యాలీ.](https://tslawnews.in/22928/) - తేది:24-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS సదాశివపేట పట్టణం, వార్డ్ నెంబర్ 2 కోఆర్డినేటర్ కోవూరి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట: బంగ్లాదేశ్ హిందువులపై దాడి నిరసనగా సదాశివపేట ర్యాలీ ప్రభు మందిర్ నుంచి బస్టాండ్ వరకు జరిగింది అందులో దిష్టిబొమ్మ బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దగ్ధం నిర్వహించడం జరిగింది హిందూ సంఘాలు విశ్వహిందూ పరిషత్ సంగారెడ్డి అధ్యక్షులు పవన్ కుమార్ గౌడ్ మరియు బిజెపి మెదక పార్లమెంట్ కన్వీనర్ శ్రీ సంగమేశ్వర్ గారు ఓదెల మాణిక్ రావు - [జగిత్యాల జిల్లా జర్నలిస్టులను అభినందించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.](https://tslawnews.in/22921/) - తేది:24-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లాలో 2025 లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని మంగళవారం రోజున జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ వార్షిక ప్రెస్‌మీట్‌ ద్వారా వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా - [తెలంగాణ ప్రభుత్వం ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహిస్తూ నాలుగు సంవత్సరాల వరకు రాయితీ సదుపాయం- ఉద్యాన శాఖ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్.](https://tslawnews.in/22913/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా : ఉద్యాన శాఖ జగిత్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో మంగళవారం రోజున కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామంలోని రైతు వేదిక లో ఆయిల్ ఫామ్ సాగుపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా వరి, పత్తి, మొక్కజొన్న వంటి పంటలు సాగు చేస్తున్న రైతులు అందరూ ప్రత్యామ్నాయ పంటగా ఆయిల్ ఫామ్ సాగు చేపట్టాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి - [పైడిపల్లిలో మైసమ్మ ఆలయం కూల్చివేత.నిర్మాణంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసిన మహానగర పాలక సంస్థ సిబ్బంది.](https://tslawnews.in/22906/) - తేది:23-12-2025 వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:ఆలయం కూల్చడంతో మనస్థాపన చెందిన ఆలయ నిర్మాణ దాత రవి. ఆలయం కూల్చి వేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య యత్నం పరిస్థితి విషమించడంతో ఎంజిఎం కి తరలింపు . విషయం తెలుసుకున్న బిజెపి శ్రేణులు, హిందూ వాహిని కార్యకర్తలు రోడ్డుపై నిరసన. పోలీసులకు హిందు వాహిని కార్యకర్తలు మధ్య తోపులాట. ఏనుమాముల పోలీస్ స్టేషన్ ఎస్ఐ రాజు మద్యం సేవించి కాషాయ సైనికులపై దాడి.తీవ్ర గాయాలు అయిన - [బంగ్లాదేశ్ లో హిందూవుల హత్యలను ఖoడిస్తు విశ్వ హిందూ పరిషత్ జాతీయ కమిటీ పిలుపు మేరకు సదాశివపేట పట్టణంలో హిందూసంఘాల నిరసన కార్యక్రమాలు.](https://tslawnews.in/22901/) - తేదీ :24-12-2025 - TSLAW NEWS, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట, క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణంలో బాంగ్లాదేశ్ హిదూ వులపై జరిగిన హత్యల ను ఖoడిస్తూ విశ్వహిందూ పరి షత్ జాతీయ కమిటి పిలుపు మేరకు తేదీ:24-12-2025, బుధవారం నాడు ఉదయం 10 గంటలకు స్థానిక ప్రభు మందిరం నుండి నీరసన కార్యక్రమం ప్రారంభం అవుతుందని సదాశివపేట హిందూ సంఘాలు మరియు విశ్వహిందూ పరిషత్ పిలుపునీచ్చాయి. - [జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన-టీఎస్ లా న్యూస్ చానెల్ జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, కోఆర్డినేటర్ సుభాష్.](https://tslawnews.in/22897/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:టీఎస్ లా న్యూస్ చానెల్ జగిత్యాల జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ సుభాష్, జగిత్యాల జిల్లా అదనపు ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు.గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. - [ఆర్బీఐ ఆదేశాల మేరకు - మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని అర్హులైన వారందరూ సద్వినియోగం చేసుకోవాలి-అదనపు కలెక్టర్ బి ఎస్ లత.](https://tslawnews.in/22892/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:గడచిన కొన్ని సంవత్సరాలుగా క్లెయిమ్ చేసుకొని ఆర్థికపరమైన ఆస్తుల కోసం మీ డబ్బు,మీ హక్కు ప్రత్యేక కార్యక్రమాన్ని ఆర్బీఐ ఆదేశాల మేరకు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అదనపు కలెక్టర్ బిఎస్ లత మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక సేవల విభాగం ఆదేశాలకు అనుగుణంగా మీ డబ్బు, మీ హక్కు - [నాణ్యమైన దర్యాప్తుతో బాధితులకు న్యాయం చేయాలి – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్.](https://tslawnews.in/22887/) - తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా: ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు నిర్వహించి బాధితులకు అండగా నిలవాలని జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలో నిర్వహించిన జిల్లా క్రైమ్ రివ్యూ మీటింగ్‌లో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసుల పురోగతిని సమగ్రంగా సమీక్షించారు. ప్రత్యేకంగా లాంగ్ పెండింగ్‌లో ఉన్న కేసులపై దృష్టి సారించిన ఎస్పీ గారు, వాటి వేగవంతమైన - [విద్యార్థులకు ఆత్మరక్షణ కొరకు కరాటే అవసరం-ప్రిన్సిపల్ కే సత్యయ్య.](https://tslawnews.in/22883/) - తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAW NEWS అల్లాదుర్గం మండల్ రిపోర్టర్ వడ్ల పాపయ్య చారి. మెదక్ జిల్లా:అల్లాదుర్గం.విద్యార్థులకు ఆత్మ రక్షణ కోసం కరాటే అవసరమని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కే సత్యయ్య అన్నారు. అల్లాదుర్గం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీమతి రేణుక రెడ్డి సౌజన్యం తో ప్రభుత్వ జూనియర్ కళాశాల అల్లాదుర్గం విద్యార్థులకు కరాటే శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం నాడు, కళాశాల ఆవరణలో ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య శిక్షకులుగా జాతీయ కరాటే ఛాంపియన్ బాగయ్య వ్యవహరించారు. - [జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఎన్నికల కోడ్ ముగిసిన తొలగని ముసుగులు](https://tslawnews.in/22878/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా, ఇబ్రహీంపట్నం రిపోర్టర్ రాడే శ్రీనివాస్. ఇబ్రహీంపట్నం మండలంలో తొలగని ముసుగులు, శిలాఫలకానికి ఎన్నికల కోడ్ సమయంలో నిబంధనల పేరట మూసివేసిన శిలాఫలకాలను ఎన్నికల కోడ్ ముగిసినప్పటికీ ఇప్పటికీ ముసుగు తొలగించలేదు. అధికారుల నిర్లక్ష్యం వలన ఈ పరిస్థితి కొనసాగడం పట్ల మండలంలోని గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. - [వైద్యుడే దేవుడంటే ఇదే: ఆసుపత్రికి వెళ్లేలోపే ప్రాణం పోతుందని రోడ్డుపైనే సర్జరీ చేసిన డాక్టర్లు!](https://tslawnews.in/22874/) - వైద్య వృత్తికి నిదర్శనంగా నిలిచే ఒక అద్భుత సంఘటన కేరళలో చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న ఓ బాధితుడిని చూసి ముగ్గురు వైద్యులు చలించిపోయారు. ఎర్నాకుళంకు చెందిన డాక్టర్ థామస్ పీటర్, ఆయన భార్య డాక్టర్ దిడియా థామస్ మరియు కోటయం మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ డాక్టర్ మనూప్.. ఆంబులెన్స్ వచ్చే వరకు వేచి చూస్తే బాధితుడు మరణించే ప్రమాదం ఉందని గ్రహించారు. దీంతో ఎలాంటి వైద్య పరికరాలు లేకపోయినా, నడిరోడ్డునే - [తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు షాక్: దాచిపెట్టిన 82% జీవోలను బయటపెట్టాలని ఆదేశం](https://tslawnews.in/22871/) - తెలంగాణ ప్రభుత్వం జారీ చేస్తున్న జీవోలలో మెజారిటీ భాగం ప్రజలకు అందుబాటులో లేకుండా పోతున్నాయన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. ప్రభుత్వం గోప్యంగా ఉంచిన అన్ని జీవోలను నాలుగు వారాల లోపు పబ్లిక్ డొమైన్‌లో (బహిరంగంగా) ఉంచాలని న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రోళ్ల శ్రీనివాస్ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (PIL)పై విచారణ జరిపిన కోర్టు, పారదర్శకతను కాపాడాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాజీ మంత్రి హరీష్ రావు - [వైకుంఠ ద్వార దర్శనాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కీలక ప్రకటన: భక్తులకు స్పష్టత](https://tslawnews.in/22868/) - వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలపై టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తీవ్రంగా స్పందించారు. టోకెన్లు లేని భక్తులను తిరుమలకు అనుమతించరనే వదంతులను ఆయన కొట్టిపారేశారు. "తిరుమల క్షేత్రానికి రావొద్దని భక్తులకు చెప్పే అధికారం ఎవరికీ లేదు" అని ఆయన స్పష్టం చేశారు. అయితే, రద్దీని దృష్టిలో ఉంచుకుని దర్శన వేళలు మరియు టోకెన్ల విషయంలో భక్తులు టీటీడీకి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు - [అనంతపురంలో కన్నతండ్రి కిరాతకం: ఇద్దరు కుమార్తెలను కాలువలోకి తోసి హత్య](https://tslawnews.in/22865/) - అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో మానవత్వం సిగ్గుపడే ఘటన చోటుచేసుకుంది. కన్నకూతుళ్లపై ప్రేమాభిమానాలు చూపాల్సిన తండ్రే కాలయముడిగా మారాడు. గ్రామానికి చెందిన కల్లప్ప అనే వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలు సింధు, అనసూయలను హెచ్‌ఎల్‌సీ (HLC) కాలువ వద్దకు తీసుకెళ్లి నీళ్లలోకి తోసేశాడు. ఆదివారం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న ఆ పసిపిల్లలు తండ్రి చేతిలోనే బలవ్వడం గ్రామస్తులను దిగ్భ్రాంతికి - [శివాజీపై ఆర్జీవీ నిప్పులు: ‘నీ మురికి నీ ఇంట్లోనే ఉంచుకో’ అంటూ ఘాటు వ్యాఖ్యలు!](https://tslawnews.in/22862/) - నటుడు శివాజీ తన ‘దండోరా’ సినిమా ప్రీ-రిలీజ్ వేదికగా హీరోయిన్ల వస్త్రధారణపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు టాలీవుడ్‌లో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. హీరోయిన్లు పద్ధతిగా ఉండాలంటూ ఆయన చేసిన ప్రసంగంలో వాడిన అభ్యంతరకర పదజాలంపై సినీ రంగం నుండి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గాయని చిన్మయి, నటి అనసూయ వంటి వారు కౌంటర్లు ఇవ్వగా, తాజాగా సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ (RGV) ఈ వివాదంలోకి ప్రవేశించి తనదైన శైలిలో శివాజీపై విరుచుకుపడ్డారు. శివాజీని ఉద్దేశించి - [ఉషా చిలుకూరిపై జాత్యహంకార దూషణలు: జేడీ వాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్](https://tslawnews.in/22859/) - అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తన భార్య, భారత సంతతికి చెందిన ఉషా చిలుకూరిపై జరుగుతున్న జాత్యహంకార విమర్శలపై తీవ్రంగా స్పందించారు. జాతి వివక్షను తాను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోనని, తన భార్యను వ్యక్తిగతంగా దూషిస్తే తగిన గుణపాఠం చెబుతానని హెచ్చరించారు. ముఖ్యంగా యూదు మరియు భారత వ్యతిరేకతను ప్రోత్సహించే విధంగా నిక్ ఫ్యూయెంటెస్ వంటి వారు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన అసహ్యకరమైన చర్యగా అభివర్ణించారు. వ్యక్తులను వారి చర్మం రంగు లేదా వంశం ఆధారంగా కాకుండా, - [వాహనదారులకు భారీ ఊరట: ఢిల్లీలో పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు పూర్తిగా రద్దు?](https://tslawnews.in/22856/) - ఢిల్లీలోని లక్షలాది మంది వాహనదారులకు ఆర్థిక ఊరటనిచ్చేలా ముఖ్యమంత్రి రేఖా గుప్తా నేతృత్వంలోని ప్రభుత్వం సంచలన నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ జరిమానాలను పూర్తిగా రద్దు చేసేందుకు ఒక 'అమ్నెస్టీ' (క్షమాభిక్ష) పథకాన్ని సిద్ధం చేసింది. ఈ పథకానికి సంబంధించిన ఫైల్‌ను తుది ఆమోదం కోసం లెఫ్టినెంట్ గవర్నర్ (LG) వినయ్ కుమార్ సక్సేనా వద్దకు పంపించారు. ఎల్జీ సంతకం చేసిన వెంటనే, ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు మరియు రవాణా - [బీహార్ అభివృద్ధిపై శశిథరూర్ ప్రశంసలు: నితీష్ సర్కార్ పాలనలో మార్పు కనిపిస్తోందని వ్యాఖ్య](https://tslawnews.in/22853/) - కాంగ్రెస్ సీనియర్ నేత, తిరువనంతపురం ఎంపీ శశిథరూర్ మరోసారి తన వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చకు తెరలేపారు. బీహార్ పర్యటనలో ఉన్న ఆయన, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలో గతంతో పోలిస్తే మౌలిక సదుపాయాలు ఊహించని విధంగా మెరుగుపడ్డాయని, శాంతిభద్రతల విషయంలో బీహార్ ఎంతో పురోగతి సాధించిందని ఆయన కొనియాడారు. ఒకప్పుడు బీహార్ అనగానే రోడ్ల దుస్థితి, భయంకరమైన పరిస్థితులు గుర్తుకు వచ్చేవని, కానీ ఇప్పుడు - [సుప్రీంకోర్టు అదనపు సొలిసిటర్ జనరల్‌గా కనకమేడల రవీంద్ర కుమార్: కేంద్రం కీలక నిర్ణయం](https://tslawnews.in/22850/) - తెలుగుదేశం పార్టీ మాజీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్‌కు కేంద్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పదవి దక్కింది. ఆయనను సుప్రీంకోర్టులో అదనపు సొలిసిటర్ జనరల్‌గా (ASG) నియమిస్తూ కేంద్ర న్యాయశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కనకమేడలతో పాటు దవీందర్‌పాల్ సింగ్‌ను కూడా ఇదే పదవికి ఎంపిక చేశారు. ఈ బాధ్యతల్లో కనకమేడల రవీంద్ర కుమార్ మూడేళ్ల పాటు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వ తరఫున న్యాయపరమైన అంశాలను వాదించడంలో ఆయన ఇకపై కీలక - [హయత్‌నగర్ హైవేపై రెండు కొత్త ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు: మూడు నెలల్లో పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశం](https://tslawnews.in/22845/) - హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌నగర్ సమీపంలోని భాగ్యలత కూడలి మరియు లెక్చరర్స్ కాలనీ వద్ద పాదచారుల పైవంతెనల (Foot Over Bridges) నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఈ ప్రాంతంలో రోడ్డు దాటడం అత్యంత ప్రమాదకరంగా మారి, తరచూ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ రెండు ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులను యుద్ధప్రతిపాదికన చేపట్టి, వచ్చే మూడు నెలల్లోగా - [సదాశివపేట పట్టణం లోని ఊబ చెరువు లో చేప పిల్లల విడుదల చేసిన టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి.](https://tslawnews.in/22844/) - తేది:23-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని ఊబ చెరువు లో మంగళవారం టీజిఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , మత్స్య సహకార శాఖ మంత్రి వాకిటి శ్రీహరి నేతృత్వం లో రాష్ట్రం లో మత్స్య పరిశ్రమ అభవృద్ధికి, పరిశ్రమ పై ఆధార పడ్డ - [తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంఘము రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ ఎండీ రియాజుద్దీన్ -గీసుగొండ ఎమ్మారో గారికి శుభాకాంక్షలు.](https://tslawnews.in/22840/) - తేదీ 23-12-2025 Tslawnews వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా: తన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎన్నో క్లిష్ట సమస్యలను అధిగమిస్తూ మంచి అధికారిగా పేరొందిన, మండల ప్రజలకు సేవలందిస్తూ, ప్రజల కష్ట సుఖాలలో నేనున్నానంటూ తనకంటూ ఒక ముద్ర వేసుకున్న టువంటి మంచి మనసున్న అధికారి, అలాగే తన డిపార్ట్మెంట్లో రాష్ట్రస్థాయిలో కూడా ఉన్నత సేవలు అందిస్తారని ఆశిస్తూ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ డిపార్ట్మెంట్ సంఘము రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులుగా ఎన్నికైన శ్రీ ఎండీ - [జగిత్యాల జిల్లా పోలీసు శాఖ సాధించిన ప్రగతి 2025 వార్షిక నివేదిక : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ పాల్గొన్న- అడిషనల్ ఎస్పీ శ్రీ శేషాద్రిని రెడ్డి ఐపీఎస్, డిఎస్పి లు వెంకటరమణ, రఘు చందర్, రాములు ఇన్స్పెక్టర్.](https://tslawnews.in/22830/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో 2025 లో జిల్లా పోలీస్ శాఖ నిర్వహించిన శాంతి భద్రతలు, నేర నియంత్రణ, ప్రజా భద్రత చర్యలు మరియు సాధించిన ప్రగతిని మంగళవారం రోజున జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్ వార్షిక ప్రెస్‌మీట్‌ ద్వారా వివరాలను వెల్లడించారు. గత సంవత్సరం జిల్లాలో శాంతి భద్రతలను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు సమర్థవంతంగా - [జగిత్యాల నియోజకవర్గం ఓటరు జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో పాల్గొన్న-జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/22824/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎస్.వి ఎల్ ఆర్ గార్డెన్ లో జగిత్యాల నియోజకవర్గం ఓటర్ జాబితా మ్యాపింగ్ అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. జగిత్యాల జిల్లా నియోజకవర్గ ప్రత్యేక ఓటరు జాబితా సవరణ, డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలను నూతన ఓటర్ జాబితాలలో జనవరి 13 నాటికి పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. రాబోయే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో - [పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం,మానసిక ఆరోగ్యం అత్యంత అవసరం - ఆధునిక జిమ్ ప్రారంభించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్](https://tslawnews.in/22817/) - తేది:23-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. పోలీస్ విధులు సమర్థంగా నిర్వహించాలంటే శారీరక దృఢత్వం, మానసిక ఆరోగ్యం అత్యంత అవసరమని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు. పోలీస్ సిబ్బంది ఆరోగ్యాన్ని మరింత మెరుగుపరచాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఆధునిక వ్యాయామశాల (జిమ్)ను జిల్లా ఎస్పీ మంగళవారం రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…. పోలీస్ సిబ్బంది రోజువారీ విధుల్లో అనేక ఒత్తిళ్లు, దీర్ఘకాలిక డ్యూటీలు, రాత్రి పహారాలు, అత్యవసర - [సదాశివపేట పట్టణంలోని 14వ వార్డు లో కూలీ పోయిన ఇల్లు పట్టించుకోని వార్డు కౌన్సిలర్, మున్సిపల్ అధికారులు.](https://tslawnews.in/22809/) - తేదీ:23-12-2025.-TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి. సంగారెడ్డిజిల్లా:సదాశివపేటపట్టణంలో 14వ వార్డులో శిథిలమైన ఓ భవనం ఈ విషయంమై ఆ ఇంటి ప్రక్కన గల అంకెన పల్లి రాజు పలుమార్లు మున్సిపల్ అది కారులకు తెలియజేసిన లాభం లేకపోయిందని ఆయన అన్నారు ఆ ఇళ్లు మొత్తం కూలిపోయి చెట్లు పొదలు, ముళ్లపొదలు గోడలనుండి మట్టి పడిపోతుందని ఆ పాడు బడ్ద ఇంట్లోనుoడి విషపు పాములు వస్తున్నాయని పాడు బడ్డ ఇళ్ళు తన ఇంటిప్రక్కనే ఉండడంతో - [నల్లగొండ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది.](https://tslawnews.in/22797/) - తేదీ:23- 12- 2025 TSLAWNEWS నల్గొండ జిల్లా ఇంచార్జ్ కానుగుల స్వామి. నల్గొండ జిల్లా: నల్గొండ జిల్లా అధ్యక్షులు శ్రీ గార్లపాటి ఉమాశంకర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించడం జరిగింది బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై దాడులను తీవ్రంగా ఖండిస్తూ మైనారిటీలైన హిందువులకు రక్షణ లేదంటూ పేర్కొనడం జరిగింది భారతదేశంలో మైనారిటీలకు ఏ చిన్న సంఘటన జరిగిన మేమున్నామంటూ మాట్లాడే సికులర్ వాదులు ఇప్పుడు ఎక్కడున్నారని అన్నారు భారతదేశం సహ మత సమ్మేళనం అని ఒక్క - [రెవెన్యూ సమస్యల పరిష్కారంపై సమగ్ర సమీక్ష.](https://tslawnews.in/22792/) - తేది:23-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్ . మెదక్ జిల్లా: సోమవారం నాడు కలెక్టరేట్ కార్యాలయంలోని ఆడిటోరియంలో రెవెన్యూ సమస్యల పరిష్కారంపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అన్ని మండలాల తాసిల్దార్లు, ఆర్డీవోలు, ఆర్‌.ఐలు పాల్గొన్నారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా హాజరై, డిఆర్ఓ గారు మరియు అదనపు కలెక్టర్ గారితో కలిసి సమీక్ష నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న రెవెన్యూ దరఖాస్తులు, భూసంబంధిత సమస్యలు, - [నాగ్సన్‌పల్లి గ్రామపంచాయతీలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం.](https://tslawnews.in/22787/) - తేది: 22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS పాపన్నపేట మండలం రిపోర్టర్ జోగెల్లి దేవచితం. మెదక్ జిల్లా:పాపన్నపేట మండలం నాగ్సన్‌పల్లి గ్రామపంచాయతీలో నూతనంగా ఎన్నికైన పాలకవర్గం శుక్రవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గా దండెం సుశీల గారు, ఉప సర్పంచ్గా ఎం.డి. సిరాజ్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఐదుగురు వార్డు సభ్యులు తమ పదవులకు ప్రమాణం చేయగా, మరో నలుగురు వార్డు సభ్యులు వ్యక్తిగత కారణాల వల్ల కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. - [శెట్టిపల్లి గ్రామంలో నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవం.](https://tslawnews.in/22783/) - తేది:22-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: శెట్టిపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నుకోబడిన గ్రామ సర్పంచ్ పడిగే శేఖర్, ఉప సర్పంచ్ గా భవాని నాగులు గారు నియమితులయ్యారు గ్రామ పంచాయతీ సెక్రెటరీ సప్న గారు, స్కూల్ ప్రధానోపాధ్యాయులు నవీన్ కుమార్ గారు, ఫీల్డ్ అసిస్టెంట్ గా సేవలు చేస్తున్న గడ్డం గట్టయ్య గారు, సన్మాన కార్యక్రమాన్ని వీరిచేతుల మీదుగా విజయవంతం చేశారు, కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీస్వప్న గారు మాట్లాడుతూ, గ్రామంలోని - [కూచన్‌పల్లి గ్రామ పంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం – అభివృద్ధి దిశగా తొలి అడుగు.](https://tslawnews.in/22779/) - తేది:22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS హవేలి ఘన్‌పూర్ మండలం రిపోర్టర్ జండాకాడి సందీప్ గౌడ్. మెదక్ జిల్లా:హవేలి ఘన్‌పూర్ మండలంలోని కూచన్‌పల్లి గ్రామ పంచాయతీలో ఇటీవల ఎన్నికైన నూతన పాలకవర్గం సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేసింది. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కుర్మ హేమలత సమక్షంలో గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులు తమ బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు. గ్రామ సర్పంచ్‌గా లింగాల భూదేవి, ఉపసర్పంచ్‌గా గూడ్డీ నోళ్ళ రేఖమయ్య ప్రమాణ స్వీకారం చేయగా, - [వెంకట స్వామి గారి వర్ధంతి సందర్భంగా మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘన నివాళులు.](https://tslawnews.in/22774/) - తేది:22-12-2015మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రముఖ నాయకులు, సామాజిక సేవకులు వెంకట స్వామి గారి వర్ధంతి సందర్భంగా జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు ఐపీఎస్ గారు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ, సమాజ సేవకు అంకితమైన వెంకట స్వామి గారి సేవలు నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రజల సంక్షేమం కోసం ఆయన చేసిన - [కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడిన సర్పంచ్, ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారోత్సవం.](https://tslawnews.in/22764/) - తేది :22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మెదక్ మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా: కాజిపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పడినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ మరియు వార్డ్ మెంబర్స్ లను గ్రామ పంచాయతీ సెక్రెటరీ లిఖిత సుమన్ గారు మరియు ఏఈఓ ప్రతిభ గారు శాలువాతో సత్కరించి వీరందరికీ అభినందనలు తెలియజేశారు అలాగే గ్రామంలో జరగబోయే కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని పనిచేయాలని ఆమె సూచించారు ప్రతి సమస్యలోనూ ముందుండి నడిపించాలని గ్రామ సర్పంచి గారిని సలహాలు - [మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఎస్సై(SI).](https://tslawnews.in/22752/) - తేది: 22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: మేడిపల్లి PS పరిధి నారపల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో SI ప్రాణాలు కోల్పోయారు. ఘట్‌కేసర్ నుంచి అన్నోజిగూడ వైపు బైక్‌పై వెళ్తున్న AR SI రఘుమతి(59)ని నారపల్లి మసీదు సమీపంలో వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. - [శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో బాంబు బెదిరింపు కలకలం శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.](https://tslawnews.in/22738/) - తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. శంషాబాద్: నెదర్లాండ్స్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు వస్తున్న KLM–873 విమానానికి సంబంధించి బాంబు ఉందని బెదిరింపు మెయిల్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ అధికారులు, పైలట్ సూచనల మేరకు విమానాన్ని శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ చేశారు. అనంతరం విమానంలోని ప్రయాణికులను కిందికి దింపి, భద్రతా చర్యలలో భాగంగా ఐసోలేషన్ ప్రాంతానికి తరలించారు. ప్రస్తుతం విమానాన్ని బాంబ్ స్క్వాడ్ బృందాలు మరియు భద్రతా సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీ - [ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని బిటెక్ విద్యార్థిని ఆత్మహత్య, హైదరాబాద్ మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన.](https://tslawnews.in/22734/) - తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. హైదరాబాద్: ఎస్ఎస్ఆర్ నగర్లో నివాసముండే అశోక్ కుమార్, రూప దంపతుల కూతురు విహారిక (20) బీటెక్ మూడో సంవత్సరం చదువుతూ, ఇంటి దగ్గరలో ఉండే కిషోర్ అనే యువకుడితో ప్రేమలో పడ్డ విహారిక. అయితే పెళ్ళి చేసుకుందామని యువతి అడగడంతో నిరాకరించిన యువకుడు.. దీంతో ఈ నెల 16న ఇంటి నుంచి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయిన యువతి. కుటుంబ సభ్యలు ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. - [సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం.](https://tslawnews.in/22729/) - తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి బురహానుద్దీన్. ఖమ్మం జిల్లా: సత్తుపల్లి మండలం బుగ్గపాడు గ్రామపంచాయతీ కార్యాలయంలో నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. సర్పంచ్ గా బొడ్డు రోజా లక్ష్మి, ఉపసర్పంచ్ గా పలగాని శ్రీనివాసరావు తో పాటు మరో 9 మంది వార్డు మెంబర్లు ప్రమాణస్వీకారం చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య హాజరయ్యారు.నూతనంగా పదవి బాధ్యతలు చేపట్టిన - [రెండేళ్ల కాలంలో అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు, రేజర్ల కంటే అంతకంటేవెంసూరు కు ఎక్కువ శాతం నిధులు మంజూరు చేయించి అన్ని రంగాల్లో అభివృద్ధి చేయిస్తా, సత్తుపల్లి శాసన సభ్యురాలు డాక్టర్ మట్టా రాగమై దయానంద్.](https://tslawnews.in/22722/) - తేది:22-12-2025 ఖమ్మం జిల్లా TSLAWNEWS వేంసూర్ మండల రిపోర్టర్ ఎండి.బురహానుద్దీన్. ఖమ్మం జిల్లా: మండల కేంద్రమైన వేంసూరు లో నూతన సర్పంచ్ మహమ్మద్ ఫక్రుద్దీన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సత్తుపల్లి శాసనసభ్యురాలు. డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ విజయ్ కుమార్, మరియు సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్ బాబు లు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేంసూరు పంచాయతీకి యువకుడు ఉత్సాహ వంతుడు మంచి వ్యక్తి సర్పంచ్ గా ఎన్నిక - [ఏసీపీతో సహా సీఐ, ఎస్ఐలు సస్పెండ్.](https://tslawnews.in/22717/) - తేది:22-12-2025 TSLAWNEWS హన్మకొండ నియోజకవర్గము ఇంచార్జ్ దొమ్మటి పవన్. వరంగల్ పోలీస్ కమిషనరేట్, గతంలో వరంగల్ ఏసీపీ గా విధులు నిర్వహించిన నందిరాం నాయక్ తో పాటు ప్రస్తుతం సిసిఎస్ ఇన్స్ స్పెక్టర్ గోపి, ఎస్ఐ విఠల్ ను సస్పెండ్ చేస్తూ రాష్ట్ర పోలీస్ డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు. వీరు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే సమయంలో మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసులు నమోదు చేసినట్లుగా ఫిర్యాదురావడంతో దీనిపై విచారణ - [ఉత్సాహాన్ని నింపిన దయన్న రోడ్ షో, పాలకుర్తి పాలక మండలి ప్రమాణస్వీకారం.](https://tslawnews.in/22712/) - తేదీ 22-12-2025 TSLAWNEWS జనగామ జిల్లా పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker. జనగామ జిల్లాపాలకుర్తి మండల కేంద్రంలో, బీఆర్ఎస్ పార్టీ బలపరిచి, గెలిచిన మండలంలోని సర్పంచులతో కలసి మన కేంద్రంలోని గుడివాడ చేరస్తా నుండి రాజీవ్ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించిన, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. - [జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసిన-టీఎస్ లా న్యూస్ చానెల్ జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, కోఆర్డినేటర్ సుభాష్](https://tslawnews.in/22708/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. టీఎస్ లా న్యూస్ చానెల్ జగిత్యాల జిల్లా ఇంచార్జి సంజయ్ రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ సుభాష్ సోమవారం నాడు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిపినందుకు జిల్లా పోలీసు యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు.సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు ట్రాఫిక్ హోం గార్డ్ కాపాడినందుకు జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ - [ప్రమాదం అంచుల్లో సదాశివపేట వీద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ పట్టించుకోని విద్యుత్ అదికారులు.](https://tslawnews.in/22705/) - తేదీ :22-12-2025 TSLAW NEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రేడ్డి. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోని బస్టాండ్ దగ్గర పెద్దపూర్ వెళ్లే ఆటోలు నిలేబడతారు అక్కడ ప్రమాదం గా ఉన్న విధ్యుత్తు ట్రాన్స్ ఫార్మర్ చుట్టూ రోడ్డు పై వెళ్లే ప్రజలకు ఎలాంటి ప్రమాదలు జరుగకుండా చూసుకోవాలెనని పట్టణ ప్రజలు అంటున్నారు. ఇట్టి విషయంలో విద్యుత్ శాఖ వారు సంబంధిత అధికారులు ప్రత్యేకమైన చొరవ తీసుకొని ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలను - [కొలువుదీరిన కొత్త సర్పంచుల పాలకవర్గం,ముస్తాబైన పంచాయితీ కార్యాలయాలు.](https://tslawnews.in/22699/) - తేది:22-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS అల్లాదుర్గ్ మండల్ రిపోర్టర్ వడ్ల పాపయ్య. మెదక్ జిల్లా, అల్లాదుర్గ్: తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు మూడు విడతలలో కోలాహలంగా ముగిసాయి. అల్లాదుర్గం మండలంలో 16 గ్రామ పంచాయతీలకు కొత్తగా ఎన్నికైన సర్పంచులు వార్డు మెంబర్లు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామపంచాయతీలో ఒకేరోజు ప్రమాణ శ్రీకారం చేయాలని సదుద్దేశంతో సోమవారం గ్రామపంచాయతీలు కొత్త రంగులతో విద్యుత్ దీపాలతో అలంకరించి సర్పంచులు వార్డు మెంబర్లు ప్రమాణ స్వీకారం కోలాహాలంగా గ్రామాలలో పండుగ వాతావరణం - [సంగారెడ్డి జిల్లా ప్రజావాణి కి 17దరఖాస్తులు,ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత నివ్వాలి-సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రావీణ్య.](https://tslawnews.in/22694/) - తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు ప్రాధాన్యత నిచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులకు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ,అదనపు కలెక్టర్ మాధురి, డిఆర్ఓ పద్మజ రాణిలతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. జిల్లాలోని నలు మూలల నుండి వచ్చిన ప్రజలు తమ వినతులు, ఫిర్యాదులను కలెక్టర్ - [నేషనల్ హైవే–65 అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి- జిల్లా కలెక్టర్ ప్రావీణ్య. NH-65 పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష.](https://tslawnews.in/22689/) - తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డిజిల్లా పరిధిలో కొనసాగుతున్న జాతీయ రహదారి–65 (NH-65) విస్తరణ, అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI), రెవెన్యూ, పోలీసు, ట్రాఫిక్, విద్యుత్ తదితర అనుబంధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా NH-65 పనుల - [జాతీయ గణిత శాస్త్ర దినోత్సవ వేడుకలు, సెయింట్ ఆంథోనీస్ హైస్కూల్లో ఘనంగా నిర్వహించిన గణిత దినోత్సవ వేడుకలు.](https://tslawnews.in/22684/) - తేది: 22-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి మున్సిపాలిటీ శాంతినగర్, గణితం ప్రత్యక్షంగా చూస్తే కాస్త కష్టం అనిపిస్తుంది , చేసి చూసేకొద్ది బాగా అర్థమవుతుంది .లెక్కలు రావడం కష్టమని భయపడకు ,చూసి నేర్చుకుంటే గణితం సులువు అవుతుంది. శ్రీనివాస రామానుజన్ అయ్యంగార్138వ జన్మదినమైన ఆగస్టు 22 ను జాతీయగణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పట్టణంలోని స్థానిక సంగారెడ్డి లోని శాంతినగర్ లో గల సెయింట్ ఆంథోనీస్ - [జగిత్యాల జిల్లాలో ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్స్ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు-అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్.](https://tslawnews.in/22680/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా స్థాయి బహుళ సభ్యుల అధికారిక సమావేశం ప్రీ-కాన్సెప్షన్ మరియు ప్రీ-నేటల్ డయాగ్నోస్టిక్ టెక్నిక్స్ చట్టం, 1994 మరియు క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ సమావేశం బి. రాజా గౌడ్ అడిషనల్ కలెక్టర్, లోకల్ బాడీస్, అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు నిర్వహించారని తెలిపారు.ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ రాజా గౌడ్ మాట్లాడుతూ బేటి బచావో బేటి పడావో అనే విస్తృతమైన ప్రచార కార్యక్రమంలో - [ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన-జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/22674/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:ప్రజావాణి అర్జీల పై సమగ్ర విచారణ జరిపి సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు, వినతులను అదనపు కలెక్టర్ లు, ఆర్డీఓలతో కలిసి స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు - [మేధాపల్లి సర్పంచ్ గా కొల్లూరు అరుణ బాధ్యత స్వీకరణ.](https://tslawnews.in/22669/) - తేది:22-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS జహీరా సంఘం మండల రిపోర్టర్ మహమ్మద్ ఫయాజ్ షరీఫ్. సంగారెడ్డి జిల్లా: జహీరాబాద్ ఝరాసంగం మండలం లో మెదపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గా కొల్లూర్. అరుణ, ఉప్పసర్పంచ్ గా మాజార్,ను వార్డ్ మెంబర్లతో గ్రామ కార్యదర్శి కాంచన ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు. ముళ్తాని,మాజీ ఎంపీటీసీ. నరేందర్ రెడ్డీ,కాంగ్రెస్ పార్టీ, నాయకుడు అభిలాష్ రెడ్డి,సినియర్. నాయకులు ఖలీల్ పాటిల్. దేవాలయ ధర్మ కర్త. నావజ్ రెడ్డి కార్యకర్తలు - [బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్’ విధ్వంసం: 8 ఏళ్ల ‘బాహుబలి 2’ రికార్డు బద్దలు!](https://tslawnews.in/22665/) - రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన ‘ధురంధర్’ మూవీ మూడో శనివారం (16వ రోజు) సరికొత్త చరిత్ర సృష్టించింది. గత 8 ఏళ్లుగా ఎవరూ టచ్ చేయలేకపోయిన దర్శకధీరుడు రాజమౌళి ‘బాహుబలి 2’ రికార్డును ఈ సినిమా బ్రేక్ చేసింది. భారత బాక్సాఫీస్ చరిత్రలో 16వ రోజు అత్యధికంగా ₹36 కోట్ల గ్రాస్ వసూలు చేసిన చిత్రంగా ‘బాహుబలి 2’ రికార్డు ఉండగా, ‘ధురంధర్’ ఏకంగా ₹39 కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆ రికార్డును అధిగమించి - [కేబీసీ కోసం పాతికేళ్ల నిరీక్షణ: హాట్ సీట్ కోసం పెళ్లి చేసుకోలేదన్న కంటెస్టెంట్!](https://tslawnews.in/22662/) - 'కౌన్ బనేగా కరోడ్‌పతి' షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా హాట్ సీట్‌పైకి వచ్చిన మిత్‌కుమార్ థక్రార్ అనే కంటెస్టెంట్ తన గురించి చెప్పిన ఒక ఆసక్తికర విషయం అమితాబ్‌తో పాటు ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది. తాను కేబీసీ హాట్ సీట్‌లో కూర్చోవాలనే లక్ష్యంతో గత 25 ఏళ్లుగా పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగానే ఉండిపోయానని ఆయన వెల్లడించారు. ఈ పాతికేళ్ల నిరీక్షణ ఫలించి చివరకు షోకి రావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. - [భారత్ సరికొత్త అస్త్రం: బ్రహ్మోస్ కంటే డేంజర్.. అగ్ని-5 కంటే స్మార్ట్! ఈ మిసైల్ ప్రత్యేకతలేంటో తెలుసా?](https://tslawnews.in/22659/) - భారత రక్షణ పరిశోధన సంస్థ (DRDO) వైమానిక దళం కోసం ఒక విప్లవాత్మక నెక్స్ట్ జనరేషన్ క్రూయిజ్ క్షిపణిని సిద్ధం చేస్తోంది. ఈ క్షిపణి కేవలం వేగంగా వెళ్లి లక్ష్యాన్ని ఛేదించడమే కాకుండా, దాడికి ముందు ఆ లక్ష్యాన్ని స్వయంగా ధృవీకరించుకునే 'స్మార్ట్' సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సుమారు 250 కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ మిసైల్, శత్రువుల కళ్లుగప్పి అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. నిర్ణయాధికారం మరియు సాంకేతికతలో ఇది బ్రహ్మోస్, అగ్ని-5 వంటి - [అమరావతిలో 'రయ్ రయ్'మంటున్న పనులు: జనవరి నుంచి రూ.900 కోట్లతో గ్రామాల అభివృద్ధి!](https://tslawnews.in/22656/) - ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అసెంబ్లీ, హైకోర్టు ఐకానిక్ టవర్స్, సచివాలయంతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవనాల పనులు ఊపందుకున్నాయి. తాజాగా మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించి, వడ్డమానులో కేవలం వారం రోజుల్లోనే పూర్తి చేసిన ప్రధాన రహదారిని ప్రారంభించారు. రూ.98.7 లక్షల వ్యయంతో 1148 మీటర్ల రోడ్డును యుద్ధప్రాతిపదికన నిర్మించడం విశేషం. అమరావతిని ప్రపంచంలోని మొదటి 5 అత్యుత్తమ రాజధానుల్లో ఒకటిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన - [అనంతపురంలో కాల్పుల కలకలం: సి.ఐ.పై కత్తితో దాడి.. నిందితుడి మోకాలిపై పోలీసుల కాల్పులు!](https://tslawnews.in/22653/) - అనంతపురం నగర శివారులోని ఆకుతోటపల్లి ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం నిందితుడిని పట్టుకునే క్రమంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో అనంతపురం టూటౌన్ సి.ఐ. శ్రీకాంత్ గాయపడగా, పోలీసుల కాల్పుల్లో నిందితుడు దేవరకొండ అజయ్ కూడా గాయపడ్డాడు. ఆదివారం రాత్రి విద్యుత్ నగర్ వద్ద జరిగిన పాత గొడవ ఈ కాల్పుల ఘటనకు దారితీసింది. ఆదివారం రాత్రి అజయ్ మరియు రాజా అనే వ్యక్తులు కలిసి మద్యం సేవించిన క్రమంలో వారి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ - [అసెంబ్లీకి వస్తేనే అసలు ద్రోహి ఎవరో తెలుస్తుంది: హరీశ్ రావుకు ఎంపీ చామల కౌంటర్!](https://tslawnews.in/22650/) - ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ అసెంబ్లీకి వస్తారో లేదో చెప్పాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీళ్లు మరియు నిజాలపై చర్చకు రావాలని సీఎం కోరితే, హరీశ్ రావు పాత మాటలనే వల్లెవేస్తున్నారని విమర్శించారు. గట్టిగా అరిచినంత మాత్రాన అబద్ధాలు నిజం కావని, నిజంగా ధైర్యం ఉంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, అప్పుడే తెలంగాణ ప్రయోజనాలకు ద్రోహం చేసింది ఎవరో ప్రజలకు స్పష్టంగా తెలుస్తుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో - ["నీ తోలు తీసేది నీ బిడ్డే": కేసీఆర్ వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పదునైన కౌంటర్!](https://tslawnews.in/22647/) - మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్రంగా ఖండించారు. కేసీఆర్ తన పాత పురాణాన్ని వల్లెవేస్తున్నారని, "తోలు తీస్తాం" వంటి బెదిరింపులకు తాము భయపడే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే కేసీఆర్ కుమార్తె కవిత తన 'యాత్ర' ద్వారా పార్టీ నేతలపై విమర్శలు చేస్తూ సొంత తండ్రికి తలనొప్పిగా మారారని, ఆమెనే కేసీఆర్ తోలు తీస్తుందంటూ మంత్రి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. నీటి పారుదల - [కేసీఆర్ 'రీ-ఎంట్రీ'పై సొంత పార్టీలోనే అనుమానాలు: ఫామ్ హౌస్‌కే పరిమితమైన గులాబీ బాస్!](https://tslawnews.in/22644/) - బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మళ్లీ క్రియాశీల రాజకీయాల్లోకి వస్తారన్న మాటను ఆ పార్టీ నేతలే నమ్మలేకపోతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో వరంగల్‌లో జరిగిన పార్టీ ఆవిర్భావ సభలో ఇకపై తాను ప్రజల మధ్యనే ఉంటానని ఆయన ప్రగల్భాలు పలికారు. కానీ, ఆ ప్రకటన చేసి ఎనిమిది నెలలు గడుస్తున్నా కేసీఆర్ తన ఫామ్ హౌస్ గడప దాటలేదు. తాజాగా మరోసారి 'వస్తున్నా' అని చెబుతున్నా, ఆయన మాటలను నమ్మడానికి క్యాడర్ కానీ, ద్వితీయ శ్రేణి నాయకత్వం కానీ - [సిమ్లా ఐజీఎంసీలో దారుణం: రోగిపై డాక్టర్‌ దాడి.. ఆరోగ్య శాఖ మంత్రి సీరియస్!](https://tslawnews.in/22641/) - హిమాచల్ ప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఇందిరా గాంధీ మెడికల్ కాలేజీ (IGMC) ఆసుపత్రిలో ఒక వైద్యుడు రోగిపై భౌతిక దాడికి దిగడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. అనారోగ్య సమస్యలతో ఎండోస్కొపీ పరీక్ష కోసం వెళ్లిన అర్జున్ పన్వర్ అనే రోగిపై అక్కడి డాక్టర్ విచక్షణారహితంగా దాడి చేశారు. పరీక్ష అనంతరం విశ్రాంతి కోసం ఖాళీ బెడ్‌పై పడుకున్న సమయంలో వైద్యుడు తనతో అమర్యాదగా ప్రవర్తించాడని, మర్యాదగా మాట్లాడాలని కోరినందుకు తనను చితకబాదాడని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ - [వ్లాగర్ స్వాతి రోజా సాహసయాత్రకు పవన్ కల్యాణ్ ప్రశంసలు: శ్రీశైలం అనుభవాలపై చర్చ!](https://tslawnews.in/22638/) - జెన్ జెడ్ (Gen Z) కేటగిరీకి చెందిన ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజా సోమవారం మంగళగిరిలోని పవన్ కల్యాణ్ క్యాంపు కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. దేశవ్యాప్తంగా ఒంటరిగా మోటార్ సైకిల్‌పై ఆమె చేస్తున్న ఆధ్యాత్మిక యాత్ర వివరాలను పవన్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఒక యువతిగా ఆమె చూపిస్తున్న ధైర్యాన్ని, సాహసాన్ని అభినందిస్తూ ఆమె భవిష్యత్ ప్రయాణాలు క్షేమంగా సాగాలని ఆకాంక్షించారు. కొన్ని వారాల క్రితం స్వాతి శ్రీశైలం పర్యటనలో ఉన్నప్పుడు భద్రత మరియు వసతి - [వరంగల్ జిల్లా సంగెం మండలం గొల్లపల్లి గ్రామపంచాయతీలో నూతన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారంసంగెం.](https://tslawnews.in/22629/) - తేది:22-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:ఎన్నికైన సర్పంచ్ కన్నబోయిన సంధ్యా స్వామి, ఉపసర్పంచి ఎల్ల బోయిన లింగమూర్తి తోపాటు వార్డు సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. గ్రామపంచాయతీ కార్యదర్శి చేత గ్రామసభ సమావేశంలో ఈ కార్యక్రమం జరిగింది. ప్రమాణ స్వీకారం చేసిన నాయకులు సర్పంచ్: కన్నబోయిన సంధ్యా స్వామి ఉపసర్పంచి: ఎల్ల బోయిన లింగమూర్తి ఒకటో వార్డు, శిరవేల సారమ్మ రెండో వార్డు,వెలుపల నవ్య మూడో వార్డు, దాసరి రాకేష్ నాల్గవ - [సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ : అభినందించి రివార్డ్ అందజేసిన-జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.](https://tslawnews.in/22623/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా, అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ శాలువతో సన్మానించి రివార్డును అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... జగిత్యాల కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటో వద్ద నిలబడి ఉన్న - [వరంగల్ జిల్లా గూడూరు మండలం దామరవంచ సర్పంచ్ ప్రమాణస్వీకారంలో విచిత్ర పరిస్థితి.](https://tslawnews.in/22612/) - తేదీ:22-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన పోటీ చేసిన వారిలో ఇద్దరు గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాలు ఇచ్చిన అధికారులుప్రమాణ స్వీకారానికి ఇద్దరి ఏర్పాట్లు మొదటగా బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి స్వాతి 3 ఓట్ల తేడాతో గెలిచినట్లు ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేత.. అరగంట తర్వాత కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థి సుజాతను ఒక్క ఓటు తేడాతో విజయం సాధించినట్లు మరోసారి ప్రకటించి ధ్రువీకరణ పత్రం అందజేసిన ఆర్వో ప్రమాణ - [రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్.](https://tslawnews.in/22605/) - తేది:22-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. రాజేంద్రనగర్: రాజేంద్రనగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఫుడ్ పాయిజన్ తో 40 మంది తీవ్ర అస్వస్థత గురైన యూనివర్సిటీ విద్యార్థులు. యూనివర్సిటీ సిబ్బంది వైద్య చికిత్స నిమిత్తం పలు ఆస్పత్రులలో తరలింపు. ఆహారం కలుషితం కావడం వల్ల (డి హైడ్రేషన్) వాంతులు, విరోచనాలు, కడుపు నొప్పితో బాధపడుతున్న విద్యార్థులు. - [గ్రామ పంచాయతీల మొదటి మీటింగ్ ప్రొసీడింగ్స్ విడుదల చేసిన-జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్.](https://tslawnews.in/22600/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా :గ్రామ పంచాయతీల మొదటి మీటింగ్ తేదీ 22- 12- 2025, ప్రొసీడింగ్స్ జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ విడుదల చేశారు. - [కుప్పకూలిపోయిన వ్యక్తిని వెంటనే సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన-జగిత్యాల ట్రాఫిక్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపిన ప్రజలు.](https://tslawnews.in/22593/) - తేది:21-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా కొత్త బస్టాండ్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ పోలీసులు విధులు నిర్వహిస్తున్న సమయంలో, వ్యక్తిని ఆటో ఢీకొనడంతో అకస్మారస్థితిలోకి వెళ్ళగా, అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్స్ సమయస్ఫూర్తితో సిపిఆర్ చేసి ప్రాణాలు కాపాడారు. అనంతరం ఆసుపత్రికి తరలించారు. సమయ స్పూర్తితో వ్యక్తి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ పోలీసులను ప్రజలు ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. - [నేడు యథావిధిగా ప్రజావాణి-జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్.](https://tslawnews.in/22589/) - తేది:22-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. ప్రజల సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో నిర్వహించు ప్రజావాణి కార్యక్రమాన్ని యథావిధిగా సోమవారం నుండి కొనసాగించనున్నట్లు జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. - [సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ కు ముఖ్యఅతిథిగా హాజరైన - శ్రీమతి కే జయంతి గారు, మొదటి అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి సంగారెడ్డి.](https://tslawnews.in/22580/) - తేది:21-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా:జాతీయ లోక్ అదాలత్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, సంగారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ (DLSA), సంగారెడ్డి ఆధ్వర్యంలో, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ (NALSA) మరియు తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ (TSLSA) మార్గదర్శకాల మేరకు 21 డిసెంబర్ 2025 (ఆదివారం) న సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార - [చుక్కా రామయ్యని కలిసిన నూతన సర్పంచ్.](https://tslawnews.in/22574/) - తేదీ 21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ:ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో గూడూరు గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన మాచర్ల స్వరూప పుల్లయ్య సోమవారం ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్భంగా ఆదివారం గూడూరు గ్రామానికి చెందిన ప్రముఖ విద్యావేత్త మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ ఐఐటి చుక్కా రామయ్య హైదరాబాదులో ఆయన నివాసంలో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. - [అమ్మ చారిటబుల్ ట్రస్టు చేయూత.](https://tslawnews.in/22570/) - తేదీ 21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా, పాలకుర్తి మండల రిపోర్టర్ Maroju Bhaasker. మండల కేంద్రానికి చెందిన వృద్ధురాలు చిట్యాల సోమక్క అనారోగ్యంతో మృతిచెందగా వారి కుటుంబసభ్యులను పరామర్శించి 25 కేజీల బియ్యం,నిత్యావసరాలు,కూరగాయలను అందించడం జరిగింది. కార్యక్రమానికి సహకారాన్ని అందించిన వ్యాపారవేత్త తమ్మి రాంబాబు కి ట్రస్ట్ తరుపున కృతజ్ఞతలు తెలపడం జరిగింది.ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఛైర్మన్ యతిపతి శ్రీకాంత్ ,ప్రధాన కార్యదర్శి జీడి హరీష్ ,కోశాధికారి ఒర్రె కుమారస్వామి,*,మృతురాలి కుటుంబసభ్యులు తదితరులు పాల్గొన్నారు. - [గాదె ఇన్నయ్య అరెస్టు అప్రజాస్వామికం సిపిఐ (ఎంఎల్) లిబరేషన్.](https://tslawnews.in/22565/) - తేదీ:21-12-2025, TSLAWNEWS, జనగామ జిల్లా, పాలకుర్తి మండల రిపోర్టర్, Maroju Bhaasker. తెలంగాణ ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా అన్నారు. ఆదివారం జనగామ జిల్లా జఫర్గడ్ మండలంలో ఎన్ఐఏ పోలీసులు గాదె ఇన్నయ్యను అరెస్టు చేయడం, ఆయనపై అక్రమ కేసులు పెట్టడాన్ని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను భౌతికంగా నిర్మూలిస్తుందని, మావోయిస్టులు - [రేపు జరుగనున్న ప్రజావాణి కార్యక్రమం వాయిదా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.](https://tslawnews.in/22560/) - తేది:21-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. సోమవారం డిసెంబర్ 22 న నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మరియు వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారం కార్యక్రమం ఉన్న నేపథ్యంలో రేపు జరుగనున్న (సోమవారం) ప్రజావాణి కార్యక్రమం వాయిదా వేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. - [చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను మర్యాదపూర్వకంగా కలిసిన-జగిత్యాల నూతన జిల్లా వైద్యాధికారి డా ఆకుల శ్రీనివాస్.](https://tslawnews.in/22557/) - తేది:21-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. ఇటీవల జగిత్యాల జిల్లా నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా పదవి బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ ఆకుల శ్రీనివాస్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను కరీంనగర్లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. - [కర్దనూర్ గ్రామంలో అయ్యప్ప స్వామి ఆశీస్సులతో ఇడుముడి కార్యక్రమం – భక్తి, సేవ, ప్రజాసేవల సమ్మేళనం.](https://tslawnews.in/22554/) - తేది:21-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS కర్తనూర్ గ్రామం రిపోర్టర్ Sai Noulla Ramesh Goud. సంగారెడ్డి జిల్లా: పటాన్చెరు మండలం, కర్దనూర్ గ్రామంలో శబరిమల యాత్రకు బయలుదేరిన అయ్యప్ప భక్తులకు కర్దనూర్ గ్రామం ఆధ్యాత్మిక కేంద్రమై మారింది. మాణిక్యం గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన ఇడుముడి కార్యక్రమం భక్తి భావోద్వేగాలతో, అయ్యప్ప స్వామి కృపను ప్రతిబింబించేలా ఘనంగా జరిగింది. “స్వామియే శరణం అయ్యప్ప” నినాదాలతో గ్రామమంతా పులకించిపోయింది. ఈ పవిత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా BRS నాయకులు - [శిథిలావస్థకు ఉన్న పురాతన భవనాలు దారిన పోయే వాళ్లకు, చుట్టుపక్కల ఉన్న వాళ్లకు ఎంతో ప్రమాదకరం- సదాశివపేట వార్డ్ నెంబర్ 26 ప్రజలు.](https://tslawnews.in/22546/) - తేదీ :21-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్. నవాజ్ రేడ్డి, సంగారెడ్డి జిల్లా, సదాశివపేట. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోని వార్డు నo-26 లో ఓ పురాతన భవనం ఉంది అది ఎప్పుడు కూలీ పోతుందో తెలియదు అ భవన మెట్ల పై ఓ రావి చెట్టు చిన్న మొక్కగా ఉండి అది ఇప్పుడు పెద్ద వృక్షముగా పేరుకు పోయిoది ఈ విషయం వార్డు కౌన్సిలర్ కు మరియూ మునిసిపల్ అదికారులకు - [పటాన్‌చెరు కూరగాయల మార్కెట్‌లో ధరల తగ్గుదల… నిల్వ ఆహారాల తయారీకి ఇదే సరైన సమయం.](https://tslawnews.in/22540/) - తేదీ: 21-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్‌చెరు: పటాన్‌చెరు కూరగాయల మార్కెట్‌లో ప్రస్తుతం కూరగాయల ధరలు సాధారణంగా ఉండే ధరల కంటే గణనీయంగా తగ్గాయని మార్కెట్ కమిటీ అధ్యక్షులు మాతల మల్లేష్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యంగా పచ్చడులు, జామ్‌లు మరియు ఇతర దీర్ఘకాలం నిల్వ ఉండే ఆహార పదార్థాల తయారీకి ఇది ఎంతో అనుకూలమైన సమయమని పేర్కొన్నారు. హోల్‌సేల్‌లో కొనుగోలు చేస్తే మరింత తక్కువ ధరలకు - [ఇస్నాపూర్ ఎక్స్ రోడ్డులో వ్యక్తి అదృశ్యం.](https://tslawnews.in/22535/) - తేదీ:21-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్‌చెరు (ఇస్నాపూర్): సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఎన్.కె. మార్ట్ సమీపంలో నివాసం ఉంటున్న మొయ్యిళ్ళ ఈశ్వరరావు (49) అనే వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళ్తే, ఇస్నాపూర్ ఎక్స్ రోడ్‌లోని హెచ్.నెంబర్ 6-70/3లో నివాసం ఉంటున్న ఈశ్వరరావు శుక్రవారం (డిసెంబర్ 19, 2025) రాత్రి సుమారు 9 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు - [చెట్ల పొదల్లో యువకుడి మృతదేహం,చేతిపై ‘ప్రియాంక’ టాటూ కలకలం.](https://tslawnews.in/22528/) - తేదీ: 21-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు అమీన్పూర్: ఉదయం వేళ ప్రశాంతంగా ఉండే అమీన్పూర్ ప్రాంతంలో ఒక్కసారిగా కలకలం రేగింది. పీఎన్‌ఆర్ కాలనీ అమీన్పూర్ ఎదురుగా, సూర్య గ్లోబల్ స్కూల్‌కు వెళ్లే రోడ్డుపక్కన (ABODE MJL హైట్స్ ముందు) చెట్ల పొదల్లో గుర్తు తెలియని యువకుడి మృతదేహం లభ్యమవడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం (20-12-2025) ఉదయం సుమారు 9:30 గంటల సమయంలో అక్కడి ప్రజలు చెట్ల మధ్య యువకుడు కదలకుండా - [సదాశివపేట పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల దగ్గర ఇష్టాను సారంగా పెట్టిన తోపుడు బండ్లు రోడ్ల పై రాళ్ల కుప్పలు ఇబ్బందుల్లో పాఠశాల విద్యార్థినిలు, పట్టణ ప్రజలు.](https://tslawnews.in/22518/) - తేదీ:20-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా, సదాశివపేట క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా, సదాశివపేట పట్టణం లోగల, జిల్లా ప్రాథమిక బాలికల ఉన్నత పాఠశాల దగ్గర రోడ్డు పై రాళ్లు, తోపుడు బండ్లు ఇష్టాను సారంగా పెట్టుచున్నారు అంతే కాకుండా పాఠశాల చుట్టు ఉన్న ప్రహరీ గోడ సగం కూలీ పోయినది ఈ విషయం ఆ యొక్క వార్డు కౌన్సిలర్ గాని ఉన్నత అధికారులు కానీ పట్టించుకోవడం లేదు. కొందరు అయితే అక్కడే చెత్త చెదారం - [శెట్టిపల్లిలో ఉప సర్పంచ్ భవాని నాగులు గారికి కుటుంబ సభ్యుల ఆత్మీయ సన్మానం.](https://tslawnews.in/22513/) - తేది:20-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS మండల రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్ జిల్లా శెట్టిపల్లి గ్రామంలో ఎస్సీ వార్డు నుంచి ఒకటో వార్డ్ మెంబర్‌గా ఎన్నికై, అనంతరం 74 ఓట్ల మెజారిటీతో ఉప సర్పంచ్‌గా బాధ్యతలు స్వీకరించిన భవాని నాగులు గారికి కుటుంబ సభ్యులు ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా భవాని నాగులు గారి సొంత అన్నదమ్ములు, అక్కాచెల్లెలు, బంధుమిత్రులు శాలువా మరియు పూలదండలతో సత్కరించి హృదయపూర్వక శుభాభినందనలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. - [పేదల ఆకలి తీర్చిన శివ రహస్య బృందం సేవా కార్యక్రమం.](https://tslawnews.in/22506/) - తేదీ: 20-12-2025 TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్చెరు:ఆధ్యాత్మిక భావనకు సేవా సంకల్పాన్ని జోడిస్తూ శివ రహస్య బృందం ఆధ్వర్యంలో అమావాస్య, పౌర్ణమి తిథులను పురస్కరించుకుని అన్న సమారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సమాజంలోని పేదలు, నిరుపేదలు, ఆకలితో ఉన్నవారికి ఉచిత భోజన సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ సేవా కార్యక్రమాన్ని చేపట్టారు. భారతీయ సంప్రదాయంలో అమావాస్య అంతర్ముఖ చింతనకు, పౌర్ణమి పూర్ణత్వానికి ప్రతీకగా భావిస్తారు. ఈ పవిత్ర దినాల్లో ఉపవాసం, ధ్యానం, దానధర్మాలు - [జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకొని పెండింగ్‌లో ఉన్న కేసులు, వివాదాలు సులభంగా పరిష్కరించుకునే అవకాశం-ఉమా సాగర్,ఎస్సై, జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్.](https://tslawnews.in/22502/) - తేది:20-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 21వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జగిత్యాల రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమాసాగర్ తెలిపారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, కక్షదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కేసులను త్వరితగతిన, తక్కువ ఖర్చుతో పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ లోక్ అదాలత్ - [జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం.](https://tslawnews.in/22496/) - తేది:20-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: శనివారం రోజున జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ, లోహియ ఆయిల్ పామ్ కంపనీ, మైక్రో ఇరిగేషన్ సిబ్బందికి ఆయిల్ పామ్ సాగు విస్తీర్ణము పెరుగుదల కొరకు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి మాసం వరకు వారికి నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవాలని ఆదేశాలు జారీచేయడం జరిగినది. ఈసందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ: ఫ్యాక్టరీ ఏర్పాటు పై రైతులకు - [రహదారి ప్రమాదాల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి-జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/22490/) - తేది:20-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల పై రాష్ట్ర రవాణా శాఖ ఆద్వర్యంలో రాష్ట్ర రవాణా మరియు బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సి.ఎస్ రామకృష్ణ రావు, స్పెషల్ సి.ఎస్ వికాస్ రాజ్, రవాణా శాఖ కమిషనర్ ఇలాంబర్తి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ లు, ఎస్పీలతో సమీక్ష నిర్వహించారు. శనివారం జగిత్యాల కలెక్టరేట్ నుండి జిల్లా కలెక్టర్ బి. - [పిల్లల భద్రత రక్షణ పై అవగాహన సదస్సు కార్యక్రమం విజయవంత చేసిన-ఎస్ వెంకటేశ్వర్లు విద్యాధికారి సంగారెడ్డి జిల్లా.](https://tslawnews.in/22485/) - తేదీ:20-12-20 25TSLAWNEWS సదాశివపేట మండలం కోఆర్డినేటర్ మన్నే మల్లేశం. సంగారెడ్డి జిల్లా: శనివారం రోజున సదాశివపేట పట్టణంలో గల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పిల్లల భద్రత. మరియు భద్రత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ వెంకటేశ్వర్లు జిల్లా విద్యాధికారి హాజరై మాట్లాడుతూ. పిల్లల భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని చిన్న వయసు నుంచి సరైన అవగాహన కల్పిస్తే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో - [ఇమ్రాన్ ఖాన్, బుష్రా బీబీలకు 17 ఏళ్ల జైలు శిక్ష: పాకిస్థాన్‌లో రాజకీయ ప్రకంపనలు](https://tslawnews.in/22482/) - పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ (PTI) అధినేత ఇమ్రాన్ ఖాన్ మరియు ఆయన భార్య బుష్రా బీబీలకు శనివారం పాకిస్థాన్ కోర్టు మరో 17 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. అవినీతికి సంబంధించిన కేసులో విచారణ జరిపిన కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తోషాఖానా వంటి పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న ఇమ్రాన్‌కు ఈ తాజా తీర్పు కోలుకోలేని దెబ్బగా మారింది. దీనివల్ల ఆయన రాజకీయ భవిష్యత్తు మరింత - [వైట్ హౌస్ క్రిస్మస్ విందులో మల్లికా షెరావత్: ట్రంప్ ఆహ్వానంతో అమెరికాలో సందడి](https://tslawnews.in/22479/) - బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ మల్లికా షెరావత్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్ష భవనం 'వైట్ హౌస్'లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏర్పాటు చేసిన అధికారిక క్రిస్మస్ విందుకు ఆమెకు ఆహ్వానం అందింది. వాషింగ్టన్ డీసీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఈ వార్షిక వేడుకలో వివిధ దేశాల ప్రముఖులు, సెలబ్రిటీలతో పాటు మల్లికా కూడా తళుక్కున మెరిశారు. ఒక భారతీయ నటిని అత్యంత పరిమిత అతిథుల జాబితాలో చేర్చడంపై ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రత్యేక - [దీపూ చంద్రదాస్ హత్య కేసు: ఏడుగురు నిందితుల అరెస్ట్](https://tslawnews.in/22476/) - బంగ్లాదేశ్‌లో అరాచక శక్తులు రెచ్చిపోతున్న తరుణంలో, ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేశాడన్న నెపంతో దీపూ చంద్రదాస్ (25) అనే హిందూ యువకుడిని నిరసనకారులు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన అంతర్జాతీయంగా, ముఖ్యంగా భారతదేశంలో తీవ్ర ఆగ్రహానికి దారితీసింది. దీనిపై స్పందించిన బంగ్లాదేశ్ ప్రభుత్వ ప్రధాన సలహాదారు (ముహమ్మద్ యూనస్ బృందం), ఈ హత్యకు బాధ్యులైన ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారని ప్రకటించారు. ప్రభుత్వ స్పందన మరియు దర్యాప్తు కఠిన హెచ్చరిక: "మా పాలనలో మూక - [ఐక్యరాజ్యసమితిలో గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ధ్యాన ముద్ర: నిశ్శబ్దంలో మునిగిపోయిన ప్రపంచ వేదిక](https://tslawnews.in/22473/) - రెండో ప్రపంచ ధ్యాన దినోత్సవం సందర్భంగా అమెరికాలోని ఐక్యరాజ్యసమితి (UN) ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 'ప్రపంచ శాంతి మరియు సమరసత కోసం ధ్యానం' అనే ఇతివృత్తంతో జరిగిన ఈ కార్యక్రమంలో భారత్, మెక్సికో, నేపాల్, శ్రీలంక వంటి పలు దేశాల రాయబారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ శ్రీ రవిశంకర్ నేతృత్వంలో జరిగిన 20 నిమిషాల ధ్యాన ప్రక్రియతో - [ఫాంహౌస్ వీడి ప్రజల్లోకి కేసీఆర్.. రేపు తెలంగాణ భవన్‌కు బీఆర్ఎస్ అధినేత!](https://tslawnews.in/22470/) - తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కే. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) మళ్ళీ రంగంలోకి దిగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత చాలా కాలంగా ఎర్రవల్లి ఫాంహౌస్‌కే పరిమితమైన ఆయన, రేపు (ఆదివారం, డిసెంబర్ 21) హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్‌కు రానున్నారు. రాష్ట్ర సాగునీటి హక్కుల పరిరక్షణే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల (సర్పంచ్) ఎన్నికలలో పార్టీకి ఆశించిన ఫలితాలు రావడంతో, ఇదే ఊపుతో - [పంచాయతీ ఎన్నికల ఎఫెక్ట్: 16 మంది ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్](https://tslawnews.in/22468/) - తెలంగాణలో ముగిసిన పంచాయతీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం టెలికాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ మరియు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీకి ఆశించిన స్థాయిలో ఫలితాలు రాని కొన్ని నియోజకవర్గాలపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 16 మంది ఎమ్మెల్యేలు మరియు పలువురు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల పనితీరు పట్ల - [తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు: జనవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం!](https://tslawnews.in/22465/) - తెలంగాణలో పంచాయతీ ఎన్నికల కోలాహలం ముగియగానే, ఇప్పుడు అందరి దృష్టి మున్సిపల్ ఎన్నికలపై పడింది. రాష్ట్రంలోని పురపాలక సంఘాలకు త్వరలోనే ఎన్నికలు నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. అన్నీ అనుకూలిస్తే, వచ్చే ఏడాది జనవరిలోనే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. బీసీ రిజర్వేషన్లపై కసరత్తు: ఈ ఎన్నికల నిర్వహణలో బీసీ రిజర్వేషన్ల అంశం అత్యంత కీలకంగా మారింది. రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న కోర్టు ఆదేశాల నేపథ్యంలో, - [చిన్న ఆలోచనలే గొప్ప అభివృద్ధికి బాటలు: ‘ముస్తాబు’ ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు](https://tslawnews.in/22462/) - విద్యార్థుల్లో వ్యక్తిగత పరిశుభ్రత, క్రమశిక్షణ మరియు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'ముస్తాబు' (MUSTABU) కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ప్రారంభించారు. అనకాపల్లి జిల్లా కశింకోట మండలం తాళ్లపాలెంలోని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలో ఈ కార్యక్రమానికి ఆయన శ్రీకారం చుట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి గిరిజన విద్యార్థుల కోసం రూపొందించిన ఈ వినూత్న ఆలోచనను మెచ్చుకున్న సీఎం, దీనిని నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని - [జగన్ పుట్టినరోజు.. గోదావరిలో భారీ ఫ్లెక్సీతో వినూత్నంగా వైసీపీ సంబరాలు](https://tslawnews.in/22459/) - వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి రేపు (డిసెంబర్ 21) తన 53వ పుట్టినరోజును జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా ఒకరోజు ముందుగానే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు వేడుకలను అట్టహాసంగా ప్రారంభించాయి. రాజమండ్రిలో జరిగిన సంబరాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గోదావరి నది మధ్యలో ఉన్న బ్రిడ్జి లంకలో ఏకంగా 40 వేల చదరపు అడుగుల భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేసి జగన్‌కు వినూత్నంగా శుభాకాంక్షలు తెలిపారు. వైసీపీ కార్యకర్త వినయ్ తేజ ఈ భారీ ఫ్లెక్సీని - [పవన్ ముందు ఎమ్మెల్యేల ఆవేదన: టీడీపీ నేతల పెత్తనంపై జనసేనాని వద్ద మొర](https://tslawnews.in/22456/) - మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో ‘వన్ టూ వన్’ (ముఖాముఖి) సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ముఖ్యంగా నియోజకవర్గాల్లో టీడీపీ ఇన్-ఛార్జుల పెత్తనం అధికంగా ఉందని, ప్రభుత్వ కార్యక్రమాల్లో తమకు ప్రాధాన్యత దక్కడం లేదని పలువురు ఎమ్మెల్యేలు పవన్ ముందు ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. తాము ఎమ్మెల్యేలుగా ఉన్నప్పటికీ అధికారులు తమ - [సదాశివపేట మునిప్పల్ కార్యలయం ప్రక్కన పెరుక పోయిన చెత్త, వృధాగా పోతున్న నీరు.](https://tslawnews.in/22452/) - తేదీ:20-12-2025, TSLAW NEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని మునిసిపల్ కార్యాలయం లో పేరుకు పోయిన చెత్తను కార్యాలయంలో ఉన్న వారు కూడా ఆ చెత్తను శుభ్రం చేయడం లేదు అలాగే అక్కడె ఉన్న త్రాగు నీరు వృధాగా పోతున్న ఎవరు పట్టించు కోవడం లేదు. ఇట్టి విషయంలో మున్సిపల్ కమిషనర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని మున్సిపల్ సిబ్బందితో విధులు నిర్వహించే విధంగా చూడాలని మున్సిపల్ - [బిఆర్ఎస్ పార్టీ లో చేరిన పచ్చల నడుకూడ నూతన సర్పంచ్.](https://tslawnews.in/22448/) - తేది:20-12-2025 TSLAWNEWS నిజాంబాద్ జిల్లా, బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జ్ కేశపురం సుమన్. వేల్పూర్ : వేల్పూర్ మండలం పచ్చల నడుకూడ గ్రామ నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కొల్లే నర్సయ్య ఈరోజు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతు గ్రామ అభివృద్దే లక్ష్యంగా అందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు.గ్రామ అభివృద్ధికి తనవంతు సహకారం ఎప్పుడు ఉంటుందని భరోసా ఇచ్చారు.బీఆర్ఎస్ కుటుంబంలోకి వచ్చిన సర్పంచ్ - [స్త్రీ వైద్యులుగా ప్రజలను మోసం చేస్తున్న శ్రీవేద ఆసుపత్రి - ఆరోపిస్తున్న జగిత్యాల జిల్లా ప్రజలు.](https://tslawnews.in/22442/) - తేది: 20-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల:జగిత్యాల బైపాస్ రోడ్డులో ఉన్న శ్రీవేద ఆసుపత్రిలో డా బి. శిరీష ఎంబిబిఎస్, స్త్రీ వైద్యులుగా ప్రజలను మహిళలను మోసం చేస్తు చలామణి అవుతున్నారని జగిత్యాల జిల్లా ప్రజలు ఆరోపిస్తున్నారు. స్త్రీల వైద్యులు అంటే గైనకాలజిస్ట్ అని,కానీ గైనకాలజీ కోర్స్ లేకుండా, ఆమె స్త్రీల వైద్యులు ఎలా అవుతారని, డిస్ప్లే బోర్డులపై, వైద్యుల చీటిపై స్త్రీ వైద్యులు అని ఎలా రాస్తారు అని ప్రజలు - [వరంగల్ జిల్లా 21వ డివిజన్‌లో మంత్రివర్యులు సీసీ రోడ్లు, డ్రైనేజీ ప్రాజెక్టులకు శంకుస్థాపన.](https://tslawnews.in/22436/) - తేది:20-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా: వరంగల్ జిల్లా 21వ డివిజన్‌లో కొండా సురేఖ మంత్రివర్యులు పలు సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ పనులకు రూ.50 లక్షలు కేటాయించారు. ఇవి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (GWMC) పరిధిలో భాగం. అని ఈ కార్యక్రమంలో వరంగల్ అడిషనల్ కలెక్టర్, కార్పొరేటర్లు మరియు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.ఈ అభివృద్ధి ప్రాజెక్టులు స్థానికులకు మెరుగైన మార్గాలు, నీటి నిర్వహణ సౌకర్యాలను అందించనున్నాయి. మంత్రివర్యులు - [జర్నలిస్టుల సమస్యలు పరిష్కారించాలి సంగారెడ్డి ప్రెస్ క్లాబ్ జెర్నలిస్ట్ లకు ఊపయోగ పడేల చెర్యలు తీసుకోవాలి-టిజెయు జిల్లా అధ్యక్షులు ఎం.గిరి.](https://tslawnews.in/22414/) - తేది:20-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా చీఫ్ అడ్వైజర్ ఎర్ర. శ్రీహరి గౌడ్. వెంటనే ఇండ్ల స్థలాలు అక్రిడేషన్ జారీ చేయాలి జిల్లా కలెక్టర్ సానుకూల స్పoదన-టిజెయు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ గౌడ్. సంగారెడ్డి జిల్లా:సమాజానికి కళ్లూ, చెవులుగా వ్యవహరించే జర్నలిస్టులు నేడు అనేక సమస్యల మధ్య పని చేస్తున్నారని జర్నలిస్టుల సమస్యలు పరిష్కరంచటం లో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించటం సరైయిoది కాదని తెలంగాణ జెర్నలిస్ట్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఎం. గిరి పేర్కొన్నారు. గురువారం - [బాల్య వివాహ విముక్త భారతదేశాన్ని నిర్మిద్దాం, బాల్యవివాహాలను అరికడుదాం- సంగారెడ్డి జిల్లా ఇన్చార్జి మానయ్య.](https://tslawnews.in/22427/) - తేది:20-12-2025 TSLAWNEWS సదాశివపేట మండలం కోఆర్డినేటర్ మన్నె మల్లేశం. సంగారెడ్డి జిల్లా: సదాశివపేట మండలం, సదాశివపేట పట్టణ పరిధిలో గల గొల్లగూడెంలో ఇండో బ్రిటిష్ ప్రైవేటు ఐఐటీలో బాల్య వివాహ విముక్తి స్పందన కల్చర్ ఆర్గనైజేషన్ ఫర్ ప్రోగ్రెసి వ్ ఎడ్యుకేషన్ సంగారెడ్డి జిల్లా వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. జిల్లా ఇన్చార్జి మానేయ మాట్లాడుతూ బాల్య వివాహాలు మీ దృష్టికి వస్తే 1098 కు ఫోన్ చేయండి అని తెలిపారు. అంతేకాకుండా బాల్య కార్మికులుగా - [బీహార్‌లో చిక్కుకున్న ఇస్నాపూర్ యువకుడు? ఆందోళనలో కుటుంబ సభ్యులు.](https://tslawnews.in/22423/) - తేదీ: 20-12-2025 TSLAWNEWS అమీన్పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్చెరు :ఇస్నాపూర్‌లోని ఒక ప్రైవేట్ కంపెనీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ఎల్. మధుసూదన్ రెడ్డి (24) అదృశ్యం స్థానికంగా కలకలం రేపుతోంది. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మధుసూదన్ రెడ్డి ఈ నెల 16న మధ్యాహ్నం 2:05 గంటల సమయంలో తన మేనమామ అన్నసారం మహేందర్ రెడ్డికి ఫోన్ చేశాడు. తాను కంపెనీ పని నిమిత్తం బీహార్ రాష్ట్రానికి వచ్చానని, ప్రస్తుతం అక్కడ తను - [బహుమతుల లింక్'లను క్లిక్ చేయవద్దు.](https://tslawnews.in/22418/) - తేదీ: 20-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం, కృష్ణారెడ్డిపేట గ్రామ రిపోర్టర్ సంతోష్ బొంగురాల. సంగారెడ్డి జిల్లా: క్రిస్మస్ గిఫ్ట్, న్యూ ఇయర్ గిఫ్ట్ అంటూ సైబర్ నేరగాళ్లు చేసే మోసాల బారిన పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎప్పటికప్పుడు మారుతున్న సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా సైబర్ నేరగాళ్లు వారి నేర విధానాన్ని మార్చుకుంటూ ప్రజలను మోసం చేయడానికి కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారని ప్రజలను హెచ్చరించారు. పండుగ సీజన్ ప్రారంభమైన వెంటనే ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో విపరీతమైన విక్రయాలు - [కోకాకోలా సంస్థ ఆధ్వర్యంలో అమీన్‌పూర్‌లో మెగా హెల్త్ క్యాంపు.](https://tslawnews.in/22408/) - తేదీ:19-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం, కృష్ణారెడ్డిపేట గ్రామ రిపోర్టర్ సంతోష్ బొంగురాల. అమీన్‌పూర్: అమీన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కృష్ణారెడ్డిపేటలో కోకాకోలా సంస్థ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. కమిషనర్ గారి పరిధిలో జరిగిన ఈ వైద్య శిబిరం స్థానిక ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా నిలిచింది. ఈ మెడికల్ క్యాంపులో వివిధ విభాగాలకు చెందిన వైద్యులు పాల్గొని, స్థానిక వాసులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సూచనలు, సలహాలు - [బడుగుల లీడర్ కొర్వి కృష్ణ స్వామి వర్ధంతి స్మరించుకుంటూ కలిసికట్టుగా బలపడుదాం-D. క్రిష్ణ ముదిరాజ్ కాంగ్రెస్ బీసీ సెల్ మండల అధ్యక్షులు.](https://tslawnews.in/22404/) - తేది:19-12-2025 TSLAWNEWS సదాశివపేట మండల కోఆర్డినేటర్ మన్నె మల్లేశం. ఆ వీరుడు గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు,పాత్రికేయుడు,రచయిత, విద్యావేత్త బహుముఖ ప్రజ్ఞాశీలి. ఆమహనీయుడి కృషితోనే హైదరాబాద్ మాస్టర్ ప్లాన్ ఏర్పడింది.యన ఆశయాలను ముందుకు తీసుకెళ్దాం, కలిసికట్టుగా ముందుకు కదిలి బలపడదాం-D. క్రిష్ణ ముదిరాజ్. సంగారెడ్డి జిల్లా:సదాశివపేట మండలం బీసీ సెల్ అధ్యక్షులు శుక్రవారం కొరవి కృష్ణస్వామి ముదిరాజ్ వర్ధంతి పురస్కరించుకొని మహనీయుడికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. హైదరాబాద్ నగర మేయర్ గా పని చేసి ఆయన ముందుచూపుతో - [ఓటీటీలో ‘ధురంధర్’ ప్రభంజనం: రూ. 285 కోట్లతో ‘పుష్ప 2’ రికార్డును బద్దలు కొట్టిన నెట్‌ఫ్లిక్స్ డీల్!](https://tslawnews.in/22400/) - రణ్‌వీర్ సింగ్ మరియు దర్శకుడు ఆదిత్య ధార్ కలయికలో వచ్చిన ‘ధురంధర్’ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ కళ్లు చెదిరే ధరకు సొంతం చేసుకుంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ. 285 కోట్లు వెచ్చించింది. ఇప్పటివరకు భారతీయ చిత్ర పరిశ్రమలో ‘పుష్ప 2: ది రూల్’ (దాదాపు రూ. 275 కోట్లు) పేరిట ఉన్న ఆల్ టైమ్ హైయెస్ట్ ఓటీటీ డీల్ రికార్డును ఈ - [పార్లమెంట్‌లో స్నేహగీతం: ప్రియాంక గాంధీ ముచ్చట్లకు మురిసిపోయిన ప్రధాని మోదీ!](https://tslawnews.in/22397/) - పార్లమెంట్ శీతాకాల సమావేశాల ముగింపు సందర్భంగా స్పీకర్ ఓం బిర్లా నిర్వహించిన టీ పార్టీలో అధికార, ప్రతిపక్షాల మధ్య అరుదైన స్నేహపూర్వక వాతావరణం కనిపించింది. గతంలో పలుమార్లు ఈ విందును బహిష్కరించిన విపక్షాలు, ఈసారి అనూహ్యంగా హాజరై అందరినీ ఆశ్చర్యపరిచాయి. ముఖ్యంగా వయనాడ్ ఎంపీగా కొత్తగా ఎన్నికైన ప్రియాంక గాంధీ ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లతో కలిసి ఆమె సరదాగా ముచ్చటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. - [ఐదేళ్లూ నేనే సీఎం.. ఒప్పందాలు ఏమీ లేవు: సిద్ధరామయ్య కుండబద్దలు!](https://tslawnews.in/22394/) - కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పదవీకాలం రెండున్నరేళ్లు ముగియడంతో, అధికార మార్పిడిపై జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ శీతాకాల సమావేశాల వేదికగా సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. తన పదవీకాలం గురించి ఎలాంటి 'రెండున్నరేళ్ల ఒప్పందం' (Power-sharing agreement) లేదని ఆయన స్పష్టం చేశారు. ఐదేళ్ల పాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని, పార్టీ హైకమాండ్ నిర్ణయించేంత వరకు పదవిలో మార్పు ఉండదని తేల్చిచెప్పారు. ఇది ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ వర్గానికి ఒక రకమైన షాక్ అని - [లక్ష్యం వైపు 50 అడుగుల వైఫల్యం: పట్టుదలతో కానిస్టేబుల్ కొలువు సాధించిన అశోక్!](https://tslawnews.in/22391/) - తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసకాయలపల్లికి చెందిన అండిబోయిన అశోక్ నిరుద్యోగ యువతకు ఒక గొప్ప ప్రేరణగా నిలిచారు. ఒక సామాన్య టైలర్ కుమారుడైన అశోక్, ప్రభుత్వ ఉద్యోగమే తన లక్ష్యంగా పెట్టుకుని ఏకంగా 50 సార్లకు పైగా వివిధ పోటీ పరీక్షలు రాశారు. ఎన్నిసార్లు విఫలమైనా, తన పట్టుదలను వదలకుండా ఏడేళ్ల పాటు నిర్విరామంగా శ్రమించి, చివరకు ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ నియామకాల్లో ఉద్యోగం సాధించి తన కలను నెరవేర్చుకున్నారు. బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన - [ఫోన్ ట్యాపింగ్ విచారణలో భారీ మలుపు: సజ్జనార్ నేతృత్వంలో 'సిట్' ఏర్పాటు - అసలు సూత్రధారుల వేట షురూ!](https://tslawnews.in/22388/) - తెలంగాణలో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు సాధారణ పోలీస్ విచారణగా సాగుతున్న ఈ కేసును అత్యంత వేగంగా, పారదర్శకంగా కొలిక్కి తెచ్చేందుకు సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గత 21 నెలలుగా జరుగుతున్న దర్యాప్తులో కేవలం కొంతమంది అధికారుల అరెస్టులతోనే ప్రక్రియ - [సర్పంచ్ ఎన్నికల్లో నకిలీ నోట్ల పంపిణీ: బ్యాంకుకు వెళ్లిన రైతుకు షాక్.. అసలేం జరిగిందంటే?](https://tslawnews.in/22385/) - నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జలాల్‌పూర్ గ్రామంలో నకిలీ నోట్ల వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. నరెడ్ల చిన్న సాయిలు అనే రైతు తన పంట రుణాన్ని చెల్లించేందుకు రూ. 2,08,500 నగదుతో స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లారు. అయితే, ఆ నగదును పరిశీలించిన బ్యాంకు అధికారులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆ కట్టలో ఉన్న మొత్తం 417 ఐదు వందల రూపాయల నోట్లు నకిలీవని తేలింది. కేవలం ఒకే ఒక రైతు వద్ద ఇంత పెద్ద మొత్తంలో - [తెలంగాణలో సహకార రంగ ప్రక్షాళన: 9 జిల్లాల డీసీసీబీ పాలకవర్గాల రద్దు!](https://tslawnews.in/22382/) - తెలంగాణ ప్రభుత్వం సహకార రంగంలో భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల (DCCB) చైర్మన్లు మరియు పాలక వర్గాలను రద్దు చేస్తూ రాష్ట్ర సహకార శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. వీటితో పాటు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (PACS) చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలం కూడా ముగియడంతో వారిని బాధ్యతల నుంచి తొలగించారు. ఈ నిర్ణయం ద్వారా సహకార బ్యాంకుల పునర్వ్యవస్థీకరణకు మార్గం సుగమమైంది. కీలక మార్పులు మరియు బాధ్యతలు: - [ఫోన్ ట్యాపింగ్ కేసు: ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు.. డిసెంబర్ 26న విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశం!](https://tslawnews.in/22377/) - తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టి. ప్రభాకర్ రావు పోలీస్ కస్టడీని సుప్రీంకోర్టు డిసెంబర్ 25వ తేదీ వరకు పొడిగించింది. ప్రభాకర్ రావు గత వారం రోజులుగా విచారణకు సహకరించలేదని, కీలకమైన డేటా ధ్వంసం మరియు పాస్‌వర్డ్ మార్పుల వంటి అంశాలపై స్పష్టత ఇవ్వడం లేదని ప్రభుత్వం సమర్పించిన స్టేటస్ రిపోర్టును పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, డిసెంబర్ 26న ఆయనను కస్టడీ నుంచి విడుదల - [సిద్దిపేట జిల్లా PACS అధికారానికి రాజీనామ పత్రాన్ని అందజేసిన-PACS చైర్మన్ చింతల శ్రీనివాస్ అలియాస్ తిరుపతి.](https://tslawnews.in/22373/) - తేది :19-12-2025 సిద్దిపేట జిల్లా TSLAWNEWS సిద్దిపేట అర్బన్ రిపోర్టర్ pathuri santhosh kumar. సిద్దిపేటజిల్లా :మిట్టపల్లి PACS చైర్మన్ రాజీనామా. మిట్టపల్లి గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన చింతల శ్రీనివాస్ అలియాస్ తిరుపతి తనకు ఇంతకు ముందు ఉన్న PACS చైర్మన్ పదవికి రాజీనామా చేసారు.ఈ రాజీనామా పత్రాన్ని జిల్లా PACS అధికారినికి సమర్పించారు. - [ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల: ఫిబ్రవరి 23 నుంచి పరీక్షలు ప్రారంభం!](https://tslawnews.in/22374/) - ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు 2026 వార్షిక పరీక్షల కాలపట్టికను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, ఇంటర్ ప్రథమ సంవత్సర (ఫస్ట్ ఇయర్) పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకు కొనసాగనున్నాయి. విద్యార్థులు తమ ప్రిపరేషన్‌ను ముందుగానే ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేసుకునేందుకు వీలుగా బోర్డు ఈ షెడ్యూల్‌ను రెండు నెలల ముందే ప్రకటించింది. ద్వితీయ సంవత్సర (సెకండ్ ఇయర్) విద్యార్థులకు పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 25వ తేదీతో ముగియనున్నాయి. - [ఎమ్మెల్యేలకు పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్: పనితీరు మార్చుకోకుంటే కఠిన చర్యలు!](https://tslawnews.in/22369/) - జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం తొమ్మిది మంది పార్టీ ఎమ్మెల్యేలతో 'వన్ టూ వన్' (ఒక్కొక్కరితో విడివిడిగా) సమావేశమయ్యారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌తో ప్రారంభించి పంతం నానాజీ, గిడ్డి సత్యనారాయణ, లోకం నాగమాధవి సహా ఇతర ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోని పరిస్థితులపై ఆరా తీశారు. నియోజకవర్గాల వారీగా అందిన గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా ఒక్కో ఎమ్మెల్యేతో సుమారు 30 నిమిషాల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ఈ - [ఈ నెల 20 న సంగారెడ్డి, నారాయణఖేడ్ లలో ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (fssai) లైసెన్స్ & రిజిస్ట్రేషన్ మేళా.](https://tslawnews.in/22334/) - తేది:19-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణాగౌడ్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డి జిల్లాలోని ఆహార వ్యాపార నిర్వాహకుల (ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు) కొరకుఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ(FSSAI )లైసెన్స్ , రిజిస్ట్రేషన్ మేళా డిసెంబర్ 20, 2025 నిర్వహించనున్నట్లు జిల్లా అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ అధికారి అమృత శ్రీ శుక్రవారం నాడొక ప్రకటన లో తెలిపారు. ఈ మేళా జిల్లాలో సంగారెడ్డి, నారాయణఖేడ్ లలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డిలో కలెక్టరేట్ కాంప్లెక్స్ లోని గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో, - [ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటినుండి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు విజయవంతం -జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్.](https://tslawnews.in/22362/) - తేది:19-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:మూడు దశల్లో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా, విజయవంతంగా ముగియడం పట్ల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఎన్నికల నిర్వహణలో పాల్గొన్న అన్ని శాఖల అధికారులు, అన్ని స్థాయిల అధికారులను,సిబ్బందిని అభినందించారు.రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించిన నాటి నుండి ఎన్నికల ప్రక్రియ పూర్తి అయ్యే వరకు అధికారులు అందరు సమన్వయంతో పనిచేయడం వల్లనే ఎన్నికలు సజావుగా - [క్రిస్మస్ సందర్బంగా గోల్కొండ వీధి శుభ్రత – సెమీ క్రిస్మస్ వేడుకలకు మెదక్ 27వ వార్డ్ సన్నాహాలు.](https://tslawnews.in/22357/) - తేది:19-12-2025 TSLAWNEWS మెదక్ రిపోర్టర్ శివలింగం ఎల్లం. మెదక్:కరుణామయుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని క్రైస్తవ సోదరులు ఘనంగా జరుపుకునే క్రిస్మస్ పండుగ సందర్భంగా, పండుగ ముందురోజుల నిర్వహించే సెమీ క్రిస్మస్ వేడుకలకు మెదక్ పట్టణంలోని 27వ వార్డ్ గోల్కొండ వీధిలో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మెదక్ పట్టణ 27వ వార్డ్ గోల్కొండ గాయిని ఇంచార్జ్ చిన్నారోళ్ల ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, క్రిస్మస్ పండుగను క్రైస్తవ సోదరీ సోదరీమణులు - [సదాశివపేట మోనాప్లే హై స్కూల్ లో గణంగా సేమి క్రిస్టియన్ సంబరాలు.](https://tslawnews.in/22350/) - తేదీ :19-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్ నవాజ్ రెడ్డి. సంగారెడ్డిజిల్లా:సదాశివపేటపట్టణంలోని మోనాప్లే హై స్కూల్ విధ్యార్థులు ఈరోజు పాఠశాలలో సేమి క్రిస్టమస్ వేడుకలు గణంగా జరుపుకున్నారు ముందుగా దేవుని ప్రార్ధన తో మొదలు పెట్టి పిల్లలు వివిద వేశాధరణాలతో నృత్యలు చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి రత్నమలగారు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ సార్ మరియూ క్లాస్ టీచర్స్ అరుంధతి, అన్నపూర్ణ, ప్రియా టీచర్స్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్న పిల్లల - [పటాన్‌చెరులో అనుమానాస్పద మృతదేహం కలకలం.](https://tslawnews.in/22340/) - తేదీ:19-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. పటాన్చెరు:మహిళ ఆచూకీ తెలిసినవారు పోలీసులను సంప్రదించాలని విజ్ఞప్తి పటాన్‌చెరు మార్కెట్ రోడ్డు ప్రాంతంలో శుక్రవారం ఉదయం ఓ గుర్తు తెలియని మహిళ మృతదేహం బయటపడటం స్థానికంగా కలకలం రేపింది. సుమారు 50 సంవత్సరాల వయసు కలిగిన ఈ మహిళ మృతదేహాన్ని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు మార్కెట్ రోడ్డులోని ఒక షాపు ముందు పడుకోబెట్టి వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. ప్రాథమిక విచారణలో, ఈ మహిళ ఏదో - [మెదక్ జిల్లా అదనపు ఎస్పీగారిని కలిసిన TSLAWNEWS యాజమాన్యం మరియు మెదక్ జిల్లా బృందం– మీడియా–పోలీస్ సమన్వయంపై చర్చ.](https://tslawnews.in/22319/) - తేది:19-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా:రువారం నాడు TSLAWNEWS సంపాదకులు, యజమాని, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు, TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నాగులూరి స్వామీ దాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్, అలాగే రిపోర్టర్లు సందీప్ గౌడ్, ఎల్లం, సమయ్య గారు కలిసి మెదక్ జిల్లా అదనపు పోలీస్ సూపరింటెండెంట్ శ్రీ ఎస్. - [రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ను, జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన-నూతన జిల్లా వైద్యాధికారి డా ఆకుల శ్రీనివాస్.](https://tslawnews.in/22330/) - తేది:19-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. ఇటీవలే నూతన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన డా. ఆకుల శ్రీనివాస్ శుక్రవారం రాష్ట్ర షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను మరియు జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేశారని తెలిపారు.ఈ సందర్భంగా వారు అభినందనలు తెలియజేశారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపవైద్యాధికారి - [ప్రజల న్యాయ పోరాటానికి అండగా – TSLAWNEWS.](https://tslawnews.in/22325/) - తేది:19-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా:మెదక్ పట్టణంలో గురువారం నాడు TSLAWNEWS ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా TSLAWNEWS ఎడిటర్, ప్రొప్రైటర్, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు హాజరై కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నాగులూరి స్వామిదాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయిగౌడ్ గారు, జిల్లా రిపోర్టర్లు, పాల్గొని - [మెదక్ తహశీల్దార్‌ గారితో TSLAWNEWS ఎడిటర్ మరియు మెదక్ జిల్లా బృందం – యువత ఉపాధిపై కీలక చర్చ.](https://tslawnews.in/22315/) - తేది :19-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ జిల్లా:గురువారం నాడు TSLAWNEWS సంపాదకులు, యజమాని, హైకోర్టు అడ్వకేట్ శ్రీ కోవూరి సత్యనారాయణ గౌడ్ గారు, TSLAWNEWS మెదక్ జిల్లా చీఫ్ అడ్వైజర్ నగులూరి స్వామీ దాస్ గారు, జిల్లా ఇన్‌చార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్, జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్, మెదక్ నియోజకవర్గ క్రైమ్ రిపోర్టర్ సారా సురేష్, అలాగే రిపోర్టర్లు సందీప్ గౌడ్, ఎల్లం, సమయ్య గారు మెదక్ తహశీల్దార్ - [లేబర్కోడ్లను రద్దు చేయాలి TMSRU( తెలంగాణ మెడికల్ & సేల్స్ రెప్రజెంటేటివ్ యూనియన్).](https://tslawnews.in/22312/) - తేది:19-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. హనుమకొండ: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని TMSRU వరంగల్ సెక్రటరీ సుధీర్ కుమార్ డిమాండ్ చేశారు. కేంద్రం రద్దు చేసిన సేల్స్ ప్రమోషన్ యాక్ట్ 1976ను పునరుద్ధరించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మెడికల్ అండ్ సేల్స్ రిప్రజెంటేటివ్స్క చట్టబద్ధమైన పని పద్ధతులు కల్పించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ మెడికల్ - [సంగారెడ్డి జిల్లాలో సదాశివపేట పాత మున్సిపాలిటీ కూల్చివేతకు రంగం సీద్ధం.](https://tslawnews.in/22307/) - తేదీ:19-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణం క్రైమ్ రిపోర్టర్ ఆర్.నవాజ్ రెడ్డి. సదాశివపేట పట్టణంలోని ఊరి మధ్యలో గల పురాతన మున్సి పల్ కార్యలయం పుడ్చేoదుకు రంగం సిద్ధం అయ్యింది, గత రెండు రోజుల క్రితం టీ ఎస్ లా న్యూస్ వార్తకు ఉన్నత అదికారులు స్పందించి వెంటనే అదికారులు ఆదేశాలు జారీ చేశారు, దింతో ఆ కార్యలయం లో ఉన్న పాతసామాగ్రిని అంత సీబ్బంది వేరే చోటుకు బదిలీ చేస్తున్నారు, అదేవిధంగా రెండు,మూడు రోజుల్లో కార్యాలయం కూల్చి - [చట్ట పరమైన సమస్యల పరిష్కారం కోసం ప్రజలకు సేవలందిస్తున్న టీ ఎస్ లా న్యూస్ చానెల్ ఎడిటర్,యాజమాన్యంతో మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ సమావేశం.](https://tslawnews.in/22299/) - తేది:19-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. టీఎస్ లా న్యూస్ జర్నలిస్టుల సేవలను సద్వినియోగం చేసుకోని, ప్రజా సమస్యలను పరిష్కరించుకోండి- ప్రముఖ న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మెదక్ జిల్లా: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్ట పరంగా ప్రజలకు సేవలందిస్తున్న టీ ఎస్ లా న్యూస్ చానెల్ ఎడిటర్, యాజమాన్యం కోవూరి సత్యనారాయణ గౌడ్ తో మెదక్ జిల్లా బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ గురువారం సమావేశం అయ్యారు. - [మెదక్‌లో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య – సూసైడ్ లేఖ స్వాధీనం.](https://tslawnews.in/22292/) - తేది:18-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా:మెదక్ పట్టణం ఔరంగాబాద్కి చెందిన ఎర్రి వెంకటేశం (57), తండ్రి కిష్టయ్య, ముదిరాజ్ కులానికి చెందినవారు, వృత్తిగా ఆర్టీసీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మానసిక ఆందోళన (డిప్రెషన్), కారణంగా ఆయన ఘన్‌పూర్ శివార్ వద్ద తన పోలంలో ఆత్మహత్య చేసుకున్నాడు, సంఘటన స్థలంలో ఆయన రాసిన సూసైడ్ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లేఖలోని అంశాలపై విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు - [విద్యతో పాటు క్రీడలలో రాణించాలి- సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య.](https://tslawnews.in/22282/) - తేది:18-12-2025 TSLANEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంక్షేమ రెసిడెన్షియల్ కళాశాలలో విద్యతో పాటు క్రీడల్లో ప్రత్యేక శిక్షణ. సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులకు 35 విభాగాలకు చెందిన ప్రత్యేక కోచ్ లతో క్రీడల్లో శిక్షణ. రాష్ట్రస్థాయి 11వ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. సంగారెడ్డి జిల్లా: క్రీడలు వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దడమే కాకుండా, మానసిక-శారీరక ఒత్తిడిని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య అన్నారు. గురువారం - [ముత్తారం గ్రామపంచాయతీ 7వ వార్డు ఎన్నికల్లో రిగ్గింగ్ ఆరోపణలు-అధికారుల విచారణ, కలెక్టర్‌కు ఫిర్యాదు.](https://tslawnews.in/22276/) - తేదీ:18-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS , మండల రిపోర్టర్, Maroju Bhaasker జనగామ జిల్లా: పాలకుర్తి మండలం ముత్తారం గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఏడో వార్డులో రిగ్గింగ్ జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. గ్రామ ఓటర్ జాబితాలో మునెమ్మ గ్యార (భర్త: ఎల్లయ్య) అనే ఓటరు పేరు ఏడో వార్డు, ఎనిమిదో వార్డు రెండింటిలో నమోదై ఉండటంతో ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలింగ్ రోజు 17-12-2025న ఉదయం ఎనిమిదో వార్డులో ఓటు - [జగిత్యాల జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ను మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా ఆకుల శ్రీనివాస్.](https://tslawnews.in/22270/) - తేది:18-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిసిన- డాక్టర్ ఆకుల శ్రీనివాస్. జగిత్యాల జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టినటువంటి డా ఆకుల శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ను కలిసి పుష్పగుచ్చం అందచేశారు. తదుపరి అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, అడిషనల్ కలెక్టర్ బి రాజా గౌడ్ ను మర్యాదపూర్వకంగా - [జగిత్యాల చిలుకవాడలో షార్ట్ సర్క్యూట్ తో అగ్నిప్రమాదం, మంటలను అర్పిన ఫైర్ సిబ్బంది.](https://tslawnews.in/22262/) - తేది:18-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాలలోని చిలుకవాడలో షార్ట్ సర్క్యూట్ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. మహాలక్ష్మి వీధి పరిధిలోని దామోదర లక్ష్మీ మురళి వారింటిలో ఫ్రిజ్జు షార్ట్ సర్క్యూట్ వలన అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వెంటనే ఫైర్ ఇంజన్ ఆఫీసర్స్ కృష్ణకాంత్, ఫైర్ సిబ్బంది వచ్చి అగ్ని ప్రమాదాన్ని మంటలను ఆర్పేశారని తెలిపారు. - [వైద్య సిబ్బంది మెరుగైన సేవలు అందించి జగిత్యాల జిల్లాను ప్రగతి పథంలో నడిపించాలి -జగిత్యాల జిల్లా వైద్యాధికారిగా బాధ్యతలు స్వీకరించిన డా ఆకుల శ్రీనివాస్](https://tslawnews.in/22257/) - తేది:18-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా నూతన వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిగా డా ఆకుల శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు జిల్లా వైద్యాధికారిగా పనిచేసిన డా కె ప్రమోద్ కుమార్ డిప్యూటేషన్ పై పెద్దపెల్లి జిల్లాకు వెళ్ళారు. వైద్య సిబ్బంది నూతన డిఎంహెచ్వో గా బాధ్యతలు స్వీకరించిన డా ఏ శ్రీనివాసుకు శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చాన్నీ అందజేసి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారి డా ఏ శ్రీనివాస్ - [అక్కినేని ఇంట్లో శుభవార్త? నాగచైతన్య – శోభిత తల్లిదండ్రులు కాబోతున్నారా!](https://tslawnews.in/22253/) - టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారంటూ నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. గత ఏడాది డిసెంబర్‌లో వివాహం చేసుకున్న ఈ జంట, తమ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ఇప్పటివరకు చైతన్య లేదా శోభిత ఈ విషయంపై అధికారికంగా స్పందించనప్పటికీ, అక్కినేని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో శుభాకాంక్షలు తెలుపుతూ ఈ వార్తను ట్రెండ్ చేస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని నాగార్జున ఇటీవల ఓ కార్యక్రమంలో - [చిప్ రేస్‌లో భారత్ వేగం: అమెరికాకు ఎగుమతులు.. చైనాకు పోటీగా నిలవగలమా?](https://tslawnews.in/22250/) - ప్రపంచవ్యాప్తంగా సెమీకండక్టర్ చిప్‌లకు విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న తరుణంలో, ఈ రంగంలో భారత్ ఒక సూపర్ పవర్‌గా ఎదిగేందుకు అడుగులు వేస్తోంది. చైనాపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చూస్తున్న అంతర్జాతీయ కంపెనీలకు భారత్‌ను ఒక గ్లోబల్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ హబ్‌గా మార్చాలని ప్రధాని మోదీ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా 2021లో ప్రభుత్వం ప్రకటించిన 10 బిలియన్ డాలర్ల ప్రోత్సాహక పథకం ఇప్పుడు సత్ఫలితాలను ఇస్తోంది. తాజాగా గుజరాత్‌కు చెందిన కేన్స్ సెమికాన్ సంస్థ తన తొలి చిప్ మాడ్యూళ్లను - [ఐబొమ్మ రవి పైరసీ గుట్టురట్టు: క్యూబ్ నెట్‌వర్క్‌నే హ్యాక్ చేశాడు.. విచారణలో షాకింగ్ విషయాలు!](https://tslawnews.in/22247/) - తెలుగు సినీ పరిశ్రమను వణికించిన పైరసీ వెబ్‌సైట్ ఐబొమ్మ (iBomma) నిర్వాహకుడు ఇమ్మడి రవి విచారణలో సంచలన విషయాలను వెల్లడించాడు. 12 రోజుల పోలీస్ కస్టడీలో భాగంగా సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం చంచల్‌గూడ జైలు నుంచి అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా, సినిమాలను ఏ విధంగా పైరసీ చేసేవాడో పూసగుచ్చినట్లు వివరించాడు. కేవలం థియేటర్లలో రికార్డ్ చేయడం మాత్రమే కాకుండా, ఏకంగా క్యూబ్ (Qube) నెట్‌వర్క్‌ను, శాటిలైట్ లింక్‌లను హ్యాక్ చేసి సినిమాలను హై డెఫినిషన్ - [నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపు: ఉలిక్కిపడ్డ భాగ్యనగరం.. ఈ-మెయిల్ ద్వారా హెచ్చరిక!](https://tslawnews.in/22244/) - హైదరాబాద్‌లోని నాంపల్లి సిటీ సివిల్ కోర్టు మరియు సిబిఐ కోర్టు ప్రాంగణంలో బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం రేపింది. గురువారం (డిసెంబర్ 18) ఉదయం సుమారు 11:30 గంటల ప్రాంతంలో గుర్తుతెలియని వ్యక్తుల నుంచి అధికారులకు ఒక ఈ-మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల సమయంలో కోర్టు ప్రాంగణంలో బాంబు పేలుతుందని ఆ మెయిల్‌లో దుండగులు హెచ్చరించారు. దీంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం హుటాహుటిన రంగంలోకి దిగింది. భద్రతా చర్యల్లో భాగంగా పోలీసులు వెంటనే న్యాయమూర్తులు, - [జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ గెలుపు వెనుక అసలు రహస్యం అదే: ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ ఆసక్తికర విశ్లేషణ!](https://tslawnews.in/22241/) - జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ సాధించిన విజయంపై రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్‌లో నవీన్ యాదవ్ అభ్యర్థిగా ఉండటం వల్లే కాంగ్రెస్ గెలిచిందని, ఆయన కాకుండా వేరే ఎవరైనా పోటీ చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యర్థిని ఎంపిక చేసే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించారని, క్షేత్రస్థాయిలో బలం ఉన్న నేతకే అవకాశం ఇచ్చారని ఆయన వెల్లడించారు. - [చలి గుప్పిట్లో పాడేరు ఏజెన్సీ: హాస్టల్ విద్యార్థుల ఆరోగ్యంపై మంత్రి లోకేశ్ కీలక ఆదేశాలు!](https://tslawnews.in/22238/) - శీతాకాలం నేపథ్యంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ఏజెన్సీ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. మన్యం ప్రాంతంలోని గురుకులాలు, కేజీబీవీ హాస్టల్స్‌లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు తీవ్రమైన చలితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున పాఠశాలలకు వెళ్లే సమయంలో విద్యార్థులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ దృష్టికి రావడంతో ఆయన తక్షణమే స్పందించారు. విద్యార్థుల ఆరోగ్యం మరియు భద్రత ప్రభుత్వానికి - [పారిశ్రామిక సంస్కరణల రథసారధి: చంద్రబాబుకు ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ అవార్డు.. కలెక్టర్ల సదస్సులో వెల్లువెత్తిన అభినందనలు!](https://tslawnews.in/22235/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రతిష్టాత్మకమైన ‘బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్’ పురస్కారం లభించింది. ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘ది ఎకనామిక్ టైమ్స్’ ఈ అవార్డును ప్రకటించింది. భారతీ ఎంటర్ ప్రైజెస్ చైర్మన్ సునీల్ భారతి మిట్టల్ నేతృత్వంలోని ప్రముఖుల జ్యూరీ ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో వ్యాపార అనుకూల విధానాలు (Ease of Doing Business), ఐటీ మరియు విద్యుత్ రంగాల్లో తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, మరియు భారీ పెట్టుబడులను ఆకర్షించడంలో ఆయన - [ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ విజయభేరి: కేసీఆర్ అడ్డా గజ్వేల్‌లోనూ మాదే హవా.. రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు!](https://tslawnews.in/22232/) - తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘనవిజయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు తమ ప్రభుత్వంపై పూర్తి విశ్వాసాన్ని ప్రకటించారని ఆయన పేర్కొన్నారు. మొత్తం 94 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగితే, 84 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతుదారులు స్పష్టమైన ఆధిక్యం కనబరిచారని వెల్లడించారు. చివరకు మాజీ సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలో కూడా మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుందని, కేసీఆర్ క్రియాశీలక రాజకీయాల్లో లేరని ప్రజలే తీర్పు - [ఏపీలో కొనసాగనున్న కూటమి బంధం: 'చంద్రబాబుతో కలిసి సాగండి'.. పార్టీ నేతలకు ప్రధాని మోదీ స్పష్టమైన ఆదేశం!](https://tslawnews.in/22229/) - ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తెలుగుదేశం (TDP) మరియు భారతీయ జనతా పార్టీ (BJP) మధ్య పొత్తుపై వస్తున్న ఊహాగానాలకు తెరపడింది. వచ్చే ఎన్నికల్లోనూ ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయడం అనివార్యమని రాజకీయ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నాయి. ఇటీవల బీజేపీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ నేతలకు కీలక దిశానిర్దేశం చేశారు. గత 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎప్పుడూ లేని విధంగా, ఒక ప్రాంతీయ పార్టీ నేత అయిన చంద్రబాబుతో కలిసి - [ఏపీలో కేరళ తరహా పర్యాటకం: విజయవాడ, సూర్యలంకలో లగ్జరీ హౌస్‌బోట్లు.. బోటులోనే రాత్రి బస!](https://tslawnews.in/22226/) - ప్రకృతి ప్రేమికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. కేరళలోని బ్యాక్ వాటర్స్ అందాలను తలపించేలా ఏపీలో కూడా ఆల్ట్రా లగ్జరీ హౌస్‌బోట్లను అందుబాటులోకి తీసుకువస్తోంది. కేరళ తరహాలో నీటిపై ప్రయాణిస్తూ, రాత్రి పూట బోటులోనే బస చేసే సరికొత్త అనుభూతిని పర్యాటకులకు అందించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) ప్రైవేటు ఆపరేటర్లకు ప్రాథమిక అనుమతులు మంజూరు చేసింది. విజయవాడలోని బెర్మ్‌ పార్కు మరియు బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్ బ్యాక్ వాటర్స్ ప్రాంతాల్లో ఈ విలాసవంతమైన - [ఎన్నికల నిబంధనలు ఉల్లంఘనకు, పోలీసు అధికారులపై రాళ్లురువ్వి నలుగురు పోలీసు అధికారులకు గాయాలు చేసి రెండు పోలీసు వాహనాలు ధ్వంసం చేసిన వ్యక్తులపై, వెల్గటూర్ పోలీస్ స్టేషన్‌లో కేసులు నమోదు-జగిత్యాల డీఎస్పీ డి.రఘు చందర్.](https://tslawnews.in/22218/) - తేది:18-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాలజిల్లా: వెల్గటూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో తేదీ : 17-12-2025, బుధవారం జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఓట్ల లెక్కింపు అనంతరం, ఎన్నికల్లో ఓడిపోయిన ఒక వ్యక్తి తన అనుచరులు మరియు కొందరు గ్రామస్తులతో కలిసి పోలింగ్ స్టేషన్ వద్ద నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆందోళనకారులు పోలింగ్ సిబ్బంది విధులకు ఆటంకం కలిగిస్తూ, బ్యాలెట్ బాక్సులను తరలించకుండా అడ్డుకొని, పోలింగ్ కేంద్రం - [మాస శివరాత్రి సందర్బంగా నూతన అల్లీపూర్ గ్రామ పంచాయతి పాలక వర్గానికి ఘనసన్మానం](https://tslawnews.in/22212/) - తేది:18-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా:రాయికల్ మండలము అల్లిపూర్ గ్రామములో గల స్థానిక రాజరాజేశ్వర స్వామి దేవాలయములో మాస శివరాత్రి సందర్బంగా 22వ మాస శివరాత్రి మహా రుద్రాభిషేకం కార్యక్రమము నిర్వహించారు. ఇట్టి కార్యక్రమములో నూతనముగా ఎన్నుకోబడిన అల్లిపూర్ గ్రామ పంచాయతి పాలక వర్గానికి స్వామి వారి శేష వస్రాలతో ఘనంగా సన్మానించడం జరిగినది ఇట్టి కార్యక్రమము ఆలయ ప్రధాన అర్చకులు అంగడి మఠం భువనేశ్వర్ ఆధ్వర్యములో హనుమాన్ భజన - [మెదక్ జిల్లా ఆర్టీసీలో సిబ్బంది కొరత ప్రభావం,ఉద్యోగులపై పెరిగిన పనిభారం,విశ్రాంతి లేకుండా నిరంతర విధులు, ఆర్టీసీ ఉద్యోగుల కష్టాలు.](https://tslawnews.in/22208/) - తేది:18-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా: ఆర్టీసీ విభాగంలో తీవ్రమైన సిబ్బంది కొరత నెలకొనడంతో ఉద్యోగులు తీవ్రమైన పని ఒత్తిడిలో పనిచేస్తున్నారు. ఖాళీలు భర్తీ కాకపోవడంతో ఉన్న సిబ్బందిపైనే అదనపు భారం పడుతోంది. ఫలితంగా డ్రైవర్లు, కండక్టర్లు, డిపో సిబ్బంది విశ్రాంతి లేకుండా రోజులు తరబడి నిరంతర విధులు నిర్వహించాల్సి వస్తోంది. నిర్ణీత పని గంటలను మించి ఓవర్‌టైమ్ చేయాల్సి రావడం, వారాంతపు సెలవులు కూడా అందకపోవడం వల్ల ఉద్యోగుల - [జగిత్యాల జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్, అన్ని మండల కేంద్రాల్లోని పోలింగ్ సెంటర్లను పరిశీలించిన-జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/22198/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జిల్లాలో మూడవ విడత పోలింగ్ శాతం 79.64 ... మొత్తం 1,71,920 ఓట్లలో పోలైన ఓట్లు 1,36,917. జగిత్యాల జిల్లా:జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ధర్మపురి మండలం జైన, రాజారం, రాయపట్నం గ్రామాలు, వెల్గటూర్ మండల కేంద్రం, ఎండపల్లి, రాజారాంపల్లి మరియు గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలం నంచర్ల మరియు బతికేపల్లి గ్రామాలు, వెల్గటూర్ , గొల్లపల్లి మండల కేంద్రం - [జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం పైడిపల్లిలో తీవ్ర ఉద్రిక్తత.](https://tslawnews.in/22186/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామస్తులు, యువత పోలింగ్ సిబ్బందితో ఘర్షణ. గ్రామస్తులు పోలీసులపై రాళ్లు విసరడంతో పాటు పోలీసు వాహనాలను ధ్వంసం . పోలీసులు గాయపడినట్లు సమాచారం. పోలీసుల లాఠీచార్జ్,గాల్లోకి కాల్పులు. జగిత్యాల జిల్లా: వెల్గటూరు మండలం పైడిపల్లిలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఫలితాలు తారుమారు చేశారంటూ రెండు వర్గాలు ఆందోళనకు దిగడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో పోలీసులు లాఠీచార్జ్ చేయడంతో పాటు - [అవి దేశ ఆస్తి, మీ కుటుంబంవి కావు: నెహ్రూ లేఖలను వెనక్కివ్వాలని సోనియాకు కేంద్రం డిమాండ్!](https://tslawnews.in/22182/) - భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన వ్యక్తిగత లేఖలు, నోట్స్ మరియు కార్టూన్లు దేశ సంపద అని, అవి గాంధీ కుటుంబం వ్యక్తిగత ఆస్తులు కాదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఈ అంశంపై సోనియా గాంధీకి గట్టి సూచనలు చేశారు. పీఎం మ్యూజియం అండ్ లైబ్రరీ (PMML) నుంచి అదృశ్యమైనట్లుగా భావిస్తున్న ఆ చారిత్రక పత్రాలను తక్షణమే తిరిగి అప్పగించాలని - [చైనాలో 'అవతార్ 3' ప్రభంజనం: ప్రీ-సేల్స్‌లో రికార్డుల వేట.. జురాసిక్ వరల్డ్‌ను దాటేసిన జేమ్స్ కామెరూన్!](https://tslawnews.in/22179/) - జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి 'అవతార్ 3' (Avatar: Fire and Ash) బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. ముఖ్యంగా చైనాలో ఈ సినిమా ప్రీ-సేల్స్ (ముందస్తు బుకింగ్స్) దశలోనే భారీ వసూళ్లను సాధిస్తూ హాలీవుడ్ చిత్రాల్లో సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. థియేటర్లలో విడుదల కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే, బుకింగ్స్ పరంగా ఈ చిత్రం దూసుకుపోతోంది. ట్రేడ్ అనలిస్టుల సమాచారం ప్రకారం, కేవలం మూడు రోజుల్లోనే ఈ సినిమా చైనాలో 5.4 - [బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత: ఢాకాలో భారత ఎంబసీపై దాడికి యత్నం.. కార్యాలయం మూసివేత!](https://tslawnews.in/22176/) - పొరుగు దేశం బంగ్లాదేశ్‌లో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్నాయి. రాజధాని ఢాకాలోని భారత రాయబార కార్యాలయం (Embassy) పై ఒక ర్యాడికల్ గ్రూప్ దాడికి ప్రయత్నించడం తీవ్ర కలకలం రేపింది. భారత వ్యతిరేక ర్యాలీ చేపట్టిన నిరసనకారులు ఎంబసీ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, స్థానిక భద్రతా బలగాలు వారిని అడ్డుకున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా బుధవారం (డిసెంబర్ 17) మధ్యాహ్నం నుంచి కార్యాలయాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. గతేడాది షేక్ హసీనా ప్రభుత్వం పతనం - [ఢిల్లీలో కాలుష్య కోరలు: పాత వాహనాలపై సుప్రీంకోర్టు నిషేధం.. రేపటి నుంచే అమలు!](https://tslawnews.in/22173/) - దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజధాని ప్రాంతం ఒక 'గ్యాస్ ఛాంబర్'లా మారుతుండటంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణలో భాగంగా డిసెంబర్ 18 నుంచి పాత వాహనాలపై కఠిన నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలు ఇకపై ఢిల్లీ రోడ్లపై తిరగడానికి - [స్పీకర్ తీర్పుపై హరీశ్ రావు నిప్పులు: రాజ్యాంగ విలువల ఉల్లంఘన అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై ధ్వజం!](https://tslawnews.in/22170/) - తెలంగాణలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ వెలువరించిన తీర్పుపై బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. స్పీకర్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని ఆయన విమర్శించారు. ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థలను తన రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేస్తోందని ఆయన ఆరోపించారు. హరీశ్ రావు ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో రాజ్యాంగ ప్రతిని పట్టుకుని - [ఏఎన్నార్ కాలేజీకి అక్కినేని ఫ్యామిలీ భారీ విరాళం: రెండు కోట్లు ప్రకటించిన నాగార్జున!](https://tslawnews.in/22133/) - టాలీవుడ్ అగ్ర కథానాయకుడు అక్కినేని నాగార్జున తన దానగుణాన్ని చాటుకున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలోని అక్కినేని నాగేశ్వర రావు (ANR) కాలేజీ వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, అక్కినేని కుటుంబం తరపున భారీ విరాళాన్ని ప్రకటించారు. తన తండ్రి ఏఎన్నార్ జ్ఞాపకార్థం, కాలేజీ అభివృద్ధి కోసం రెండు కోట్ల రూపాయల విరాళం ఇస్తున్నట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ, తన తండ్రి అక్కినేని నాగేశ్వర రావుకు ఈ కాలేజీతో ఉన్న - [గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య.](https://tslawnews.in/22166/) - తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: సంగారెడ్డిజిల్లాలో నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా పూర్తవ్వడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అంకితభావంతో పనిచేసిన రిటర్నింగ్ అధికారులు, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ అధికారులు, ఇతర ఎన్నికల సిబ్బంది, పోలీస్ శాఖ, రవాణా శాఖ, విద్యుత్ శాఖ, వైద్య ఆరోగ్య - [పోలింగ్ కేంద్రాలు, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన-కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, ఎన్నికల సాధారణ పరిశీలకులు.](https://tslawnews.in/22161/) - తేది:17-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. ప్రశాంతంగా ముగిసిన పంచాయతీ ఎన్నికలు. సంగారెడ్డి జిల్లా: మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య వివిధ పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. నిజాంపేట్ మండల కేంద్రంతో పాటు ర్యాల మడుగు గ్రామంలోని పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, పోలింగ్ బూత్‌లలో చేపట్టిన ఏర్పాట్లు, క్యూలైన్ నిర్వహణ విధానం, ఓటర్లకు అందుతున్న సౌకర్యాలు, - [ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్నందున, డీజేలేకు అనుమతి లేదు-పాలకుర్తి ఎస్సై పవన్ కుమార్.](https://tslawnews.in/22157/) - తేదీ17-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా:పాలకుర్తి మండలం లోని వివిధ గ్రామాలలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున గ్రామపంచాయతీ ఎన్నికలలో గెలిచిన అభ్యర్థుల విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని ఎవరైనా నిబంధన ఉల్లంఘించి డీజీలు పెట్టి విజయోత్సవ ర్యాలీలు తీసిన యెడల కేసులు నమోదు చేయడం జరుగుతుందని,ఎవరైనా విజయోత్సవ ర్యాలీలు తీయదలచిన ఎడల ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత పర్మిషన్ తీసుకుని విజయోత్సవ ర్యాలీలు నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా పాలకుర్తి - [రేపటి నుండే కుష్ఠు వ్యాధిగ్రస్తుల గుర్తింపునకు సర్వే-జగిత్యాల జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా ప్రమోద్ , జిల్లా కుష్టు నివారణాధికారి డా ఎన్ శ్రీనివాస్.](https://tslawnews.in/22152/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. రేపటి నుంచి ఈ నెల 31వరకు ఇంటింటా సర్వే చేపడుతామని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె ప్రమోద్ కుమార్ అన్నారు. జిల్లా కుష్టు నివారణాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ తో కలిసి జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు చేపట్టిందనీ ఇందుకోసం వ్యాధిని తొలిదశలోనే గుర్తించి చికిత్స అందించాలని తెలిపారు .ఇందుకోసం - [ఇంద్రేశంలో పారిశుధ్యానికి కొత్త ఊపిరి 56 మంది కార్మికులకు యూనిఫాంలు, ప్రతి వార్డుకు చెత్త రిక్షాలు నూతన బస్ షెల్టర్ల ప్రారంభం.](https://tslawnews.in/22144/) - తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. సంగారెడ్డి జిల్లా:పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ఇంద్రేశం మున్సిపాలిటీలో పారిశుధ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా కీలక ముందడుగు పడింది. పటాన్చెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి ఇంద్రేశం మున్సిపల్ పరిధిలో విధులు నిర్వహిస్తున్న 56 మంది పారిశుధ్య కార్మికులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పట్టణ పరిశుభ్రతలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారి సంక్షేమానికి ప్రభుత్వం - [పెన్షనర్ల సమస్యలపై ప్రత్యేక దృష్టి – ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.](https://tslawnews.in/22136/) - తేదీ: 17-12-2025 TSLAWNEWS పటాన్చెరు మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు పటాన్చెరు: రామచంద్రపురం, పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పెన్షనర్లకు సంబంధించిన అంశాలపై తక్షణ పరిష్కార చర్యలు చేపడతామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. జాతీయ పెన్షనర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రామచంద్రాపురం డివిజన్ పరిధిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రామచంద్రాపురం శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెన్షనర్లను ఘనంగా - [వైఎస్ షర్మిల పుట్టినరోజు: శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు, పవన్.. సోదరుడు జగన్ మౌనం!](https://tslawnews.in/22130/) - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం (డిసెంబర్ 17, 2025) తన 51వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రాజకీయ వైరుధ్యాలను పక్కన పెట్టి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆమెకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. షర్మిల నిండు నూరేళ్లు ఆరోగ్యంగా, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని వారు భగవంతుడిని ప్రార్థిస్తూ సామాజిక మాధ్యమాల వేదికగా సందేశాలను పోస్ట్ చేశారు. చంద్రబాబు మరియు పవన్ కల్యాణ్ ఒకవైపు - [ఏపీ రైతులకు సంక్రాంతి కానుక: 21 లక్షల మందికి కొత్త పట్టాదారు పాసుపుస్తకాలు!](https://tslawnews.in/22127/) - ఆంధ్రప్రదేశ్ రైతులకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తీపి కబురు అందించారు. వచ్చే సంక్రాంతి పండుగ నాటికి రాష్ట్రవ్యాప్తంగా 21 లక్షల మంది రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ముఖ్యంగా గతంలో భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు ప్రాధాన్యతనిస్తూ ఈ పుస్తకాలను అందజేయనున్నారు. గత ప్రభుత్వం హయాంలో జారీ చేసిన పాసుపుస్తకాలపై మాజీ సీఎం జగన్ బొమ్మ ఉండటాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం తప్పుబట్టింది. ఎన్నికల హామీలో భాగంగా, - [మహిళా సంఘాలకు గుడ్‌న్యూస్: 'మన స్త్రీనిధి' యాప్ ప్రారంభం.. ఇక ఇంటి నుంచే లోన్ చెల్లింపులు!](https://tslawnews.in/22124/) - తెలంగాణలోని మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. స్త్రీనిధి రుణాల చెల్లింపుల్లో జరుగుతున్న అవకతవకలను అరికట్టేందుకు మరియు సభ్యులకు సౌకర్యవంతంగా ఉండేలా ‘మన స్త్రీనిధి’ (Mana Stree Nidhi) అనే కొత్త మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గతంలో లోన్ వాయిదాలు (EMIs) చెల్లించడానికి బ్యాంకులకో లేదా గ్రామీణ స్థాయి సిబ్బందికో ఇవ్వాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు నేరుగా ఈ యాప్ ద్వారా మహిళలు తమ ఇంటి వద్ద నుంచే చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ - [కాజీపేట రైల్వే స్టేషన్‌లో ఆధునిక హంగులు: ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన ఎస్కలేటర్లు!](https://tslawnews.in/22121/) - కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు మారుతున్నాయి. ఇందులో భాగంగా చారిత్రక కాజీపేట రైల్వే స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక ఎస్కలేటర్లను ఏర్పాటు చేశారు. స్టేషన్‌లోని ఒకటి మరియు రెండో నంబరు ప్లాట్‌ఫాంలపై వీటిని అందుబాటులోకి తీసుకురావడం వల్ల వృద్ధులు, మహిళలు మరియు చిన్నారులు మెట్లు ఎక్కే ఇబ్బందులు లేకుండా సులభంగా రాకపోకలు సాగించవచ్చు. కేవలం ఎస్కలేటర్లే కాకుండా, స్టేషన్‌లో మౌలిక సదుపాయాల కల్పనపై రైల్వే శాఖ - [జనగామ జిల్లాలో ఓటింగ్ సరలి పరిశీలించిన-సీ.పి](https://tslawnews.in/22116/) - తేదీ:17-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా:స్థానిక సంస్థల గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా పాలకుర్తి మండల కేంద్రంలోని పోలింగ్ బూతులు,ఓటింగ్ సరళిని పరిశీలించిన వరంగల్ పోలీస్ కమిషనర్.పాలకుర్తి మండలంలో 11 గంటల వరకు పోలింగ్ శాతం 51శాతం పూర్తి. - [కౌంటింగ్ ప్రక్రియ సజావుగా పూర్తి అయ్యేలా అధికారులను ఆదేశించిన-జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.](https://tslawnews.in/22111/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో 3వ దశ పోలింగ్‌లో భాగంగా ధర్మపురి మండలంలోని జైన, రాజారాం, రాయపట్నం గ్రామాలు, ఎండపల్లి మండలంలోని రాజారాంపల్లి, గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలంలోని నంచర్ల, బతికేపల్లి గ్రామాలు, అలాగే వెల్గటూర్ మరియు గొల్లపల్లి మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ ఏర్పాట్లు, సిబ్బంది హాజరు, మౌలిక సదుపాయాలు, భద్రతా చర్యలు - [మెదక్ రాజకీయాల్లో వేడి పెంచిన మైనంపల్లి హనుమంత రావు వ్యాఖ్యలు.](https://tslawnews.in/22107/) - తేది:17-12-2025మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్టులకు హెచ్చరిక. మెదక్ జిల్లా: కాంగ్రెస్ పార్టీలో ఉంటూనే పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న కోవర్టులపై కఠిన చర్యలు తప్పవని కాంగ్రెస్ నాయకులు మైనంపల్లి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పార్టీ సిద్ధాంతాలకు విరుద్ధంగా పనిచేస్తూ వెన్నుపోటు పొడిచే వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ రహస్యంగా బీఆర్‌ఎస్‌కు సహకరిస్తున్న వర్గాలు ప్రతి నియోజకవర్గంలో ఉన్నాయని కాంగ్రెస్ - [మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన-జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/22100/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న ధర్మపురి మండలం జైన, రాజారం, రాయపట్నం గ్రామాలు, వెల్గటూర్ మండల కేంద్రం, ఎండపల్లి, రాజారాంపల్లి మరియు గుల్లకోట గ్రామాలు, పెగడపల్లి మండలం నంచర్ల మరియు బతికేపల్లి గ్రామాలు, గొల్లపల్లి మండల కేంద్రం పోలింగ్ సరళిని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా - [ఎలక్షన్ సరళి,పోలీసు బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ - జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న మూడవ విడత సర్పంచ్ ఎన్నికలు](https://tslawnews.in/22092/) - తేది:17-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న ఇబ్రహీం నగర్, గొల్లపల్లి, బత్కపల్లి, నంచర్ల, గ్రామాల్లో గల పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు - [ఓటు వినియోగించుకున్న- శ్రీ ధ్యానయోగి తోట్ల దత్తు.](https://tslawnews.in/22087/) - తేది:17-12-2025 TSLAWNEWS మెదక్ జిల్లా ఇంచార్జ్ గొల్లపల్లి సాయ గౌడ్. ఉమ్మడి మెదక్ జిల్లా: నారాయణఖేడ్ నియోజకవర్గం కంగ్టి మండల కేంద్రంలో ధ్యానం ప్రోగ్రాం ఆర్గనైజర్ అండ్ అడ్వైజర్ శ్రీ శ్రీ ధ్యానయోగి ధ్యానమైన తోట్ల దత్తు మొదటి వార్డు మొదటి ఓటు వేయడం జరిగింది గెలిచిన వారందరూ గ్రామ అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. - [ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బంది సమస్యను తక్షణమే పరిష్కరించి, వారికి ఆహారాన్ని, వసతులను ఏర్పాటు చేయించిన-జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్.](https://tslawnews.in/22081/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం, అలసత్వం వహించినందుకు ఎండపెల్లి గ్రామ పంచాయతీ సెక్రెటరీ ప్రభాకర్ కు షోకాజ్ నోటీసులు జారీ చేసారు జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్. ఎండపల్లి మండలంలో ఎన్నికల సిబ్బంది సమస్యను తక్షణమే పరిష్కరించి, వారికి ఆహారాన్ని, వసతులను ఏర్పాటు చేయించారు జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్.ఎన్నికల సిబ్బంది జగిత్యాల జిల్లా ఎన్నికల - [ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్ - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం](https://tslawnews.in/22071/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల విధులకు హాజరైన అధికారులకు వేతనం ఫిక్స్ చేయబడింది, దీనికి సంబంధించిన ఉత్తర్వులు పంచాయత్ రాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ జారీ చేశారు. - [కొరివి పల్లి గ్రామపంచాయతీ నూతన కార్యవర్గం ఏర్పాటు –మేడ్చల్ మల్కాజ్‌గిరి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత రావు గారి అభినందనలు.](https://tslawnews.in/22068/) - తేది :16-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS శంకరంపేట (R)మండల రిపోర్టర్ శివలింగని సమ్మయ్య. మెదక్ జిల్లా: తెలంగాణరాష్ట్రంలో నిర్వహించిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలలో, మెదక్ జిల్లా శంకరంపేట (ఆర్) మండలం కొరివి పల్లి గ్రామపంచాయతీకి నూతనంగా ఎన్నికైన సర్పంచ్, ఉపసర్పంచ్ మరియు వార్డ్ సభ్యులతో కూడిన నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హన్మంత్ రావు గారు పాల్గొని, ప్రజల మద్దతుతో విజయం సాధించిన నూతన - [10 సంవత్సరాల బాలుడు దారుణ హత్య.](https://tslawnews.in/22062/) - తేది:16-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. భర్త ఉండగానే ప్రేమించి రెండవ పెళ్లి చేసుకున్న యువతి, మొదటి భర్తతో కలిగిన సంతనాన్ని హత్య చేసిన రెండవ భర్త. ఇరుగు పొరుగు వారి పిల్లల్లతో షేక్ మొహమ్మద్ అజహర్ (10) గొడవ, మీపిల్లలను ఇలాగానే పెంచేది అని అనడంతో రెచ్చిపోయిన సవితి తండ్రి. హైదరాబాద్: ఈనెల 7 వ తేదీన కోపం తో కుమారుడిని రోడ్డుకు ఎత్తేసి తల పగుల కొట్టిన సవితి తండ్రి, గాంధీ ఆసుపత్రి - [ఐసిస్ ముప్పు హెచ్చరిక: ఆస్ట్రేలియా తరహాలో భారత్‌లోనూ దాడులు జరిగే అవకాశం – ఇంటెలిజెన్స్ బ్యూరో](https://tslawnews.in/22058/) - ఆస్ట్రేలియాలోని సిడ్నీ బాండీ బీచ్‌లో హనుక్కా పండుగ సందర్భంగా జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో, భారత నిఘా వర్గాలు (ఐబీ) దేశంలోని అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయి. ఐసిస్ తీవ్రవాద భావజాలంతో ప్రభావితమైన తండ్రీ కొడుకులు (సాజిద్ అక్రమ్, నవీద్ అక్రమ్) ఈ దాడికి పాల్పడటం, ఈ నిందితులు భారత పాస్‌పోర్టులు వాడినట్లు తేలడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఉగ్రదాడిలో మొత్తం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ముఖ్యంగా నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న తరుణంలో ఐసిస్ - [సోనియా గాంధీకి 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి](https://tslawnews.in/22055/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం నాడు ఢిల్లీలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన 'తెలంగాణ రైజింగ్ 2047' విజన్ డాక్యుమెంట్‌ను ఆమెకు అందజేసి, రాష్ట్ర భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. గత రెండేళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మరియు రాష్ట్ర అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి, సోనియా గాంధీకి వివరించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) తెలిపింది. 'తెలంగాణ రైజింగ్-2047' - [భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు: రూపాయి విలువ జీవితకాల కనిష్ఠం, నిఫ్టీ మళ్లీ 26 వేల దిగువకు](https://tslawnews.in/22052/) - భారత రూపాయి విలువ పతనం అవుతూ, డాలర్‌తో పోలిస్తే 91 మార్క్‌ను దాటి కొత్త జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందంపై స్పష్టత లేకపోవడం, విదేశీ పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం వంటి కారణాలతో రూపాయి విలువ ఈ రోజు ప్రారంభంలో 36 పైసలు తగ్గి 91.14 స్థాయికి చేరింది. రాబోయే రోజుల్లో ఇది 100 స్థాయికి చేరే అవకాశముందన్న అంచనాలు కూడా వినిపిస్తున్నాయి. రూపాయి పతనం ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్లపై తీవ్రంగా పడింది. - [వృద్ధ తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే వారికి హైదరాబాద్ సీపీ సజ్జనార్ స్ట్రాంగ్ వార్నింగ్: "ఇకపై ఉపేక్షించేది లేదు"](https://tslawnews.in/22049/) - హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మరోసారి దూకుడుగా స్పందిస్తూ, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే పిల్లలకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. డ్రగ్స్, బెట్టింగ్ యాప్స్ వంటి అంశాలపై గతంలో దృష్టి సారించిన ఆయన, ఇప్పుడు వృద్ధుల సంక్షేమంపై దృష్టి సారించారు. వృద్ధాప్యంలో, అనారోగ్యంతో ఉన్న తల్లిదండ్రులను సొంత బిడ్డలే అనాథలుగా వదిలేయడం అనేకసార్లు చూశానని, ఇది ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల బాగోగులు చూడటం బిడ్డల కనీస ధర్మం అని - [విద్యార్థులకు టీటీడీ భారీ శుభవార్త: ఎస్వీ జూనియర్ కాలేజీల్లో ప్రభుత్వ తరహాలో మధ్యాహ్న భోజన పథకం](https://tslawnews.in/22046/) - తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి విద్యార్థులకు భారీ శుభవార్త వినిపించింది. రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తున్న తరహాలోనే, టీటీడీ నిర్వహించే ఎస్వీ జూనియర్ కళాశాలలు మరియు ఎస్పీడబ్ల్యూ జూనియర్ కళాశాలల్లో చదివే డేస్కాలర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో జరిగిన టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశంలో ఈ మేరకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సమావేశం అనంతరం ఈ నిర్ణయాలను టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు - [ఇచ్చిన మాటను ఒక్క రోజులోనే నిలబెట్టుకున్న సర్పంచ్: కందికట్కూరులో కోతుల సమస్యకు పరిష్కారం!](https://tslawnews.in/22043/) - సాధారణంగా ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాలయాపన చేస్తుంటారు. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా, ఇల్లంతకుంట మండలం, కందికట్కూరు గ్రామానికి చెందిన నూతన సర్పంచ్ చింతపల్లి విజయమ్మ మాత్రం తన నిజాయితీని చాటుకున్నారు. ఎన్నికల ప్రచారంలో తాను గెలిస్తే గ్రామంలోని కోతుల సమస్యను పరిష్కరిస్తానని ఆమె హామీ ఇచ్చారు. గ్రామస్తులు ఆమె మాట నమ్మి భారీ మెజారిటీతో గెలిపించారు. సర్పంచ్ గా గెలిచిన మరుసటి రోజే విజయమ్మ సంబరాల్లో మునిగిపోకుండా, సొంత నిధులతో రంగంలోకి - [భూ సమస్యల పరిష్కారం: ఏలూరులో రాష్ట్రంలోనే తొలిసారిగా 'మెగా 22A పరిష్కార వేదిక' ప్రారంభం](https://tslawnews.in/22040/) - ఆంధ్రప్రదేశ్‌లో భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా 22A భూ సమస్యల పరిష్కార వేదికను ఏలూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. మంగళవారం ఏలూరు కలెక్టరేట్‌లో నిర్వహించిన ఈ 'మెగా 22A భూ సమస్యల పరిష్కార వేదిక'లో మంత్రి పాల్గొని, ప్రజలు మరియు రైతుల నుంచి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా అధికారులకు ఆదేశాలు జారీ - [ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్ల జాబితా విడుదల](https://tslawnews.in/22037/) - ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) వేలం పాటలు ప్రతి సంవత్సరం కొత్త రికార్డులను సృష్టిస్తూనే ఉన్నాయి. ఒకప్పుడు రూ. 15-16 కోట్లు అంటేనే గొప్పగా భావించేవారు, కానీ ఇప్పుడు రూ. 20 కోట్ల మార్కును దాటడం సర్వసాధారణమైపోయింది. తాజాగా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన టాప్-6 ఆటగాళ్ల జాబితాను విడుదల చేశారు, ఇందులో చాలామంది ఇటీవలి వేలంలో రికార్డు ధరలు సొంతం చేసుకున్నారు. ఈ జాబితా ప్రకారం, 2025 మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్న - [సిడ్నీ ఉగ్రదాడి నిందితుడిది హైదరాబాదే: 27 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వలస, డీజీపీ సంచలన ప్రకటన](https://tslawnews.in/22034/) - ఆస్ట్రేలియాలోని సిడ్నీ బోండీ బీచ్ వద్ద యూదుల పండుగ సందర్భంగా జరిగిన ఘోర ఉగ్రదాడిలో ప్రధాన నిందితుడు సాజిద్ అక్రమ్ (50) హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి అని తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ధృవీకరించారు. ఈ దాడిలో 16 మంది మరణించగా, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో సాజిద్ హతమయ్యాడు. సాజిద్ పక్కా హైదరాబాద్ నివాసి. ఇక్కడ అతను బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ (B.Com) డిగ్రీ పూర్తి చేశాడు. అతని తండ్రి గతంలో రక్షణ రంగంలో పనిచేశారు, సోదరుడు - [మెస్సీ ఈవెంట్‌లో గందరగోళం: విచారణకు ఆదేశించడంతో పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి రాజీనామా](https://tslawnews.in/22031/) - ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ కోల్‌కతా పర్యటనలో భాగంగా సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన 'GOAT టూర్' ఈవెంట్‌లో తలెత్తిన తీవ్ర గందరగోళం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ విచారణకు ఆదేశించడంతో, క్రీడా శాఖ మంత్రి అరూప్ బిస్వాస్ మంగళవారం తన పదవికి రాజీనామా చేశారు. విచారణ నిష్పాక్షికంగా జరిగేందుకు వీలుగా తాను తప్పుకుంటున్నట్లు బిస్వాస్ ముఖ్యమంత్రికి చేతిరాత లేఖలో పేర్కొన్నారు. శనివారం జరిగిన ఈ కార్యక్రమంలో మెస్సీ - [చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు- పోలీస్ శాఖ.](https://tslawnews.in/22026/) - తేదీ 16-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS,మండల రిపోర్టర్ Maroju Bhaasker. జనగామ జిల్లా: మూడవ విడత ఎన్నికల దృష్ట్యా పాలకుర్తి మండలం పరిధిలోని బొమ్మెర, గూడూరు, పాలకుర్తి మరియు ఇతర క్రిటికల్ గ్రామాలలో తగిన సంఖ్యలో పోలీస్ బలగాలతో సమన్వయంగా ఫ్లాగ్ మార్చ్‌ను విస్తృతంగా నిర్వహించడం జరిగింది.ఈ ఫ్లాగ్ మార్చ్‌ను నిర్వహించడానికి ప్రధాన ఉద్దేశ్యం శాంతి భద్రతలను పటిష్టంగా కొనసాగించడం, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, అలాగే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం. మండలంలోని - [జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం బాలసదన్ తనిఖీ నిర్వహించిన-జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి సౌజన్య.](https://tslawnews.in/22022/) - తేది:16-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ వుమన్నసంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్న గారి కృష్ణ గౌడ్. చదువుకునే పిల్లలకు చట్టాల పైన అవగాహన కల్పించాలి- జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి బి సౌజన్య. సంగారెడ్డి జిల్లా: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల ప్రకారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీమతి జి. భవానిచంద్ర గారి ఆదేశాల - [సదాశివపేట పట్టణములో డ్రైనేజీ సమస్యలు మరియు ట్రాఫిక్ సమస్యలను సంబంధిత అధికారులు పరిష్కరించాలి- సదాశివపేట పట్టణ ప్రజలు.](https://tslawnews.in/22015/) - తేది:16-12-2025 TSLAWNEWS సదాశివపేట పట్టణ క్రైమ్ రిపోర్టర్ రేజింతల నవాజ్ రెడ్డి. సంగారెడ్డి జిల్లా:సదాశివపేట పట్టణం లోని రోడ్డు పైన మరియూ బస్టాండ్ లోపలికి కూడా ప్రైవేట్ బైకులు రోడ్డు కు ప్రక్కనే నీలబెట్టు చున్నారు, ఈ విషయం అటు బస్టాండ్ అధికారులు గానీ ఎవరు పటించుకోవడం లేదు దీనివల్ల ఆర్టీసీ బస్సు డ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు ఎదురు కుంటున్నారు కనీసం బస్టాండ్ లోపలికి బస్సు వస్తుంది అంటే కూడా అక్కడ వివిద గ్రామలకు వెళ్లే ఆటో - [GHMC డిలిమిటేషన్‌పై ఆమీన్పూర్ ప్రజల అభ్యంతరాలు – పునర్విమర్శ చేయాలని కమిషనర్‌కు వినతి.](https://tslawnews.in/22007/) - తేదీ:16-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. GHMC పరిధిలోని ఆమీన్పూర్ ప్రాంతంలో ప్రతిపాదించిన వార్డు డిలిమిటేషన్ విభజనలపై ఆమీన్పూర్ ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు GHMC షెరిలింగంపల్లి జోన్ కమిషనర్‌కు ఆమీన్పూర్ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఆమీన్పూర్ ప్రాంతంలో దాదాపు లక్ష మంది జనాభా ఉన్న నేపథ్యంలో, సమర్థవంతమైన పరిపాలన, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలంటే కనీసం 3 నుంచి 4 డివిజన్లు అవసరమని - [ధర్మపురి ప్రభుత్వ ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన-జిల్లా ఉప వైద్యాధికారి డా ముస్కు జైపాల్ రెడ్డి.](https://tslawnews.in/22001/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. ప్రభుత్వ ఆసుపత్రులలో సాధారణ ప్రసవాలకే ప్రాధాన్యత ఇస్తామని అన్ని రకాల సేవలకు సిబ్బంది సిద్ధంగా ఉన్నారని డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డాక్టర్ ముస్కు జైపాల్ రెడ్డి అన్నారు.మంగళవారం ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. గర్భిణీ మహిళలకు సేవలు ఏవిదంగా అందుతున్నాయని, వారికి ఎలాంటి ఇబ్బంది కలిగిన తమను సంప్రదించాలని వారికి సూచించారు. గర్భిణీ స్త్రీలను అడిగి వారి సమస్యలపై ఆరా - [విజయోత్సవ ర్యాలీలు ఎన్నికల సిబ్బంది వెళ్ళిన తర్వాత నిర్వహించాలి-జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా.](https://tslawnews.in/21996/) - తేదీ 16-12-2025, జనగామ జిల్లా, TSLAWNEWS, మండల రిపోర్టర్ Maroju Bhaasker జనగామ జిల్లాలో మూడవ విడత ఎన్నికలు జరిగే మండలాలలో, గ్రామాలకు పోలింగ్ సిబ్బందిని పోలింగ్ సామాగ్రితో పంపించడం జరుగుతుంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత ఎవరు గెలిచారో తెలుస్తుంది కాబట్టి విజయోత్సవ ర్యాలీలు పోలింగ్ సిబ్బంది వెళ్లిన తర్వాత నిర్వహించుకోవాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ పాషా, పోలీస్ శాఖ తెలియజేశారు. - [క్షయ వ్యాధి నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత-జిల్లా ఉప వైద్యాధికారి డా ఎన్ శ్రీనివాస్](https://tslawnews.in/21985/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: మంగళ వారం మోతే వాడ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అనుమానితులకు క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరై రోగులకు పరీక్షలు జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్షయ మహమ్మారి వలన ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారని, వ్యాధి నిర్ధారణ కోసం జిల్లాకు మొబైల్ యూనిట్ ఎక్స్ రే - [మూడవ విడత సర్పంచ్ ఎన్నికకు 853 మంది పోలీసులతో భారీ బందోబస్తు - విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదు: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్](https://tslawnews.in/21981/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో జరగనున్న మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. - [వావిలాల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి స్థానిక ఎన్నికల వేళ భారీ షాక్.](https://tslawnews.in/21977/) - తేదీ:16-12-2025, జనగామ జిల్లా,TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker జనగామ జిల్లా:పాలకుర్తి మండలం వావిలాల గ్రామ బిఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, తాజా మాజీ ఎంపీటీసీ అశోక్ ఆ పార్టీకి రాజీనామా చేసి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సి రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.స్థానిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో బిఆర్ఎస్ పార్టీకి ఇది పెద్ద ఎదురుదెబ్బగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అశోక్ కాంగ్రెస్ పార్టీలో చేరికతో వావిలాల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత - [మూడవ విడత ఎన్నికల దృష్ట్యా భారీ బందోబస్తు.](https://tslawnews.in/21972/) - తేదీ:16-12-2025, జనగామ జిల్లా TSLAWNEWS మండల రిపోర్టర్ Maroju Bhaasker జనగాం:జనగాం జిల్లాలోని పాలకుర్తి మండలంలో రేపు జరగబోయే రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా పోలీసు బందోబస్తు గురించి వెస్ట్ జోన్ డిసిపి రాజమహేంద్ర నాయక్ పోలీస్ సిబ్బందికి పోలింగ్ స్టేషన్లో తీసుకోవలసిన జాగ్రత్తల గురించి మరియు కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో పోలీసు సిబ్బందికి అవగాహన కల్పించినారు. ఇట్టి కార్యక్రమంలో అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు ఇన్స్పెక్టర్లు ఎస్సైలు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు - [అధికారులు సమన్వయంతో విజయవంతంగా ఎన్నికలను నిర్వహించాలి-జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ అదనపు కలెక్టర్ బి. రాజ గౌడ్, డిపివో రఘువరన్, జిల్లా నోడల్ అధికారులు పి. నరేష్, మదన్మోహన్, రవి కుమార్, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, డీఎస్పీ రఘు చందర్,ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు](https://tslawnews.in/21964/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. రేపు జరిగే మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విధులు నిర్వహించే ప్రతి అధికారి జాగ్రత్తగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. మంగళవారం రోజున పెగడపెల్లి, ఎండపెల్లి, గొల్లపెల్లి మండలంలో రేపు జరగనున్న మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ క్షేత్రస్థాయిలో పర్యటించి ఎలక్షన్ మెటీరియల్ పంపిణిని పరిశీలించారు.డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని, రిసెప్షన్ సెంటర్ - [ప్రజా తీర్పుకు గౌరవం – పంచాయతీ నాయకత్వానికి ఎమ్మెల్యే శ్రీ డా. మైనంపల్లి రోహిత్ గారు సన్మానం.](https://tslawnews.in/21959/) - తేది:16-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash మెదక్: ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లకు మెదక్ ఎమ్మెల్యే శ్రీ డా. మైనంపల్లి రోహిత్ రావు గారు సోమవారం ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం మెదక్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. రోహిత్ రావు గారు నూతనంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, గ్రామాల అభివృద్ధే - [తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం(టీజీవో)లో ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్ని కోట్లైన ఇచ్చి కొంటాం ⁉️తెలంగాణలో గుసగుసలు...](https://tslawnews.in/21954/) - తేది:16-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. తెలంగాణ: టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్న స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఒకరు,హైదరాబాద్ ఉద్యోగ సంఘం నుంచి మరో వ్యక్తి , మహబూబ్ నగర్ నుంచి ఒకరు, వరంగల్ కేంద్రంగా పని చేస్తున్న ఓ ఉద్యోగి, పబ్లిక్ సర్వీస్ కమిషన్లో పని చేస్తున్న అధికారి మరొకరు, టీజీవో ప్రధాన కార్యదర్శి పోస్టు కోసం బరిలోకి దిగారని - [ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ప్రతి మెడికల్ ఆఫీసర్ కు నిర్దేశించిన ప్రోగ్రామ్స్ సంబంధించిన టార్గెట్స్ ను 100% తప్పక చేయాలి లేనిచో వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం- జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి.](https://tslawnews.in/21950/) - తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా : ఈరోజు సంగారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ అధికారుల తో శ్రీమతి సంగీత సత్యనారాయణ కమిషన్ కమిషనర్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, డాక్టర్ రవీందర్ నాయక్ డైరెక్టర్ ఆఫ్ హెల్త్, ప్రోగ్రాం ఆఫీసర్స్ Joint డైరెక్టర్ ల తో Joom మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ లో అన్ని ప్రోగ్రామ్స్ గురించి రివ్యూ చేయడం జరిగింది. 5 m - [ర్యాండమైజేషన్ ద్వారా మూడవ విడత పోలింగ్ సిబ్బంది కేటాయింపు.](https://tslawnews.in/21946/) - తేది:15-12-2025 TSLAWNEWS సంగారెడ్డి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్. సంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా మూడవ విడతలో ఎన్నికలు జరిగే మండలాల పోలింగ్ సిబ్బంది తుది ర్యాండమైజేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి. ప్రావీణ్య, ఎన్నికల సాధారణ పరిశీలకులు కార్తీక్ రెడ్డి సమక్షంలో సోమవారం నిర్వహించారు. కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ చాంబర్లో నిబంధనలను అనుసరిస్తూ ర్యాండ మైజేషన్ జరిపించారు. ఈ ప్రక్రియను కలెక్టర్, అబ్జర్వర్ నిశితంగా పరిశీలించారు. - [తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్‌’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు.](https://tslawnews.in/21940/) - తేది:15-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:తెలంగాణ అమెరికా తెలుగు సంఘం (TTA) ‘సేవాడేస్‌’ పేరుతో పెద్ద ఎత్తున సామాజిక కార్యక్రమాలు డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 23 వరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు తెలిపారు.ఈ సందర్బంగా హనుమకొండలోని మల్లికాంబ మనోవికాస కేంద్రంలో ఏర్పాటుచేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఎన్ఆర్ఐ దూదిపాల జ్యోతి రెడ్డి, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి... - [ప్రశ్నించే గొంతుక రజిత ఎర్రజెండాను ఆదరించి గెలిపించండి-రజితకు మద్దతుగా సిపిఐ (ఎంఎల్) ప్రచారం.](https://tslawnews.in/21936/) - తేది:15-12-2025 జనగామ జిల్లా TSLAWNEWS మండల్ రిపోర్టర్ Maroju Bhaskar. జనగామజిల్లా:సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ బలపరిచిన అభ్యర్థి అనంతోజు రజితను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మామిండ్ల రమేష్ రాజా కోరారు. సోమవారం పాలకుర్తి మండల కేంద్రంలో ప్రధాన వీధుల గుండా ఇంటింటి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులు గెలిస్తే పాలకుర్తి సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. అవకాశవాదులను ఓడించాలని నీతి నిజాయితీకి పట్టం కట్టాలని ఓటర్లను - [భార్య వైద్యానికి సర్వస్వం ఖర్చు చేసిన 88 ఏళ్ల ఆర్మీ వెటరన్: ఆన్‌లైన్ విరాళాలతో రూ. 15 కోట్లకు పైగా సేకరించారు!](https://tslawnews.in/21932/) - అమెరికాలోని మిచిగాన్‌లో నివసిస్తున్న 88 ఏళ్ల రిటైర్డ్ ఆర్మీ వెటరన్ ఎడ్ బాంబస్, తన భార్య వైద్య ఖర్చుల కోసం తన పెన్షన్, పొదుపుతో సహా సర్వస్వం ఖర్చు చేశారు. అయినప్పటికీ తన భార్య ఆరోగ్యం కుదుటపడకపోవడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆయన, ఆ వయసులో గత ఐదు సంవత్సరాలుగా ఒక సూపర్‌మార్కెట్‌లో రోజుకు 8 గంటల చొప్పున పనిచేయడం ప్రారంభించారు. ఎడ్ బాంబస్ పడుతున్న కష్టాన్ని ఆస్ట్రేలియన్ సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ శామ్యూల్ వైడెన్‌హోఫర్ వీడియో - ['NBK111'లో సింగర్‌గా మారనున్న బాలయ్య: 'సాహోరే బాహుబలి' తరహా పాట ఉంటుందన్న తమన్!](https://tslawnews.in/21929/) - గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న హిస్టారికల్ యాక్షన్ డ్రామా 'NBK111' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ నుంచే భారీ హైప్ క్రియేట్ అవుతుండగా, బాలయ్య అభిమానులకు మరింత కిక్ ఇచ్చేలా మరో వార్త వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఈ మూవీలో ఒక పాటను స్వయంగా బాలకృష్ణే పాడనున్నారు. ఈ విషయాన్ని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఒక ఈవెంట్‌లో కన్ఫర్మ్ చేశారు. బాలకృష్ణ పాడబోయే ఈ పాట - [భద్రతా హామీలు ఇస్తే నాటోలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకుంటాం: జెలెన్‌స్కీ కీలక ప్రకటన](https://tslawnews.in/21926/) - నాలుగు సంవత్సరాలుగా ఎడతెగకుండా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలకాలని ప్రపంచ దేశాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీ కీలక ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఆదివారం బెర్లిన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రష్యా యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ప్రకటించారు. అయితే, రష్యా నుంచి భవిష్యత్తులో దాడులు జరగకుండా పశ్చిమదేశాల నుంచి భద్రతా హామీలు లభిస్తే, తమ దేశం నాటో కూటమిలో చేరాలనే ప్రయత్నాన్ని విరమించుకోవడానికి సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు. నాటో సభ్య - [తాడిపత్రి రాజకీయాలు: పెద్దారెడ్డి ఆరోపణలపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటు కౌంటర్ - "నిరూపిస్తే కూల్చేస్తా"](https://tslawnews.in/21923/) - అనంతపురం జిల్లా తాడిపత్రిలో రాజకీయ వాతావరణం మరోసారి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మరియు వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య భూ కబ్జాల ఆరోపణలపై తీవ్ర వాగ్వాదం నెలకొంది. పెద్దారెడ్డి చేసిన ఆరోపణలకు జేసీ ప్రభాకర్ రెడ్డి ఘాటుగా స్పందిస్తూ, ఆరోపణలు చేయడం కాకుండా, అక్రమ నిర్మాణాలు ఎక్కడున్నాయో ప్రత్యక్షంగా చూపించాలని బహిరంగ సవాల్ విసిరారు. ఎర్ర కాలువ, రహదారి నిర్మాణంపై పెద్దారెడ్డి చేసిన ఫిర్యాదుకు జేసీ వివరణ ఇచ్చారు. - [హైదరాబాద్‌లో నయా ట్రెండ్: పబ్‌లు మూతపడ్డాక యువత 'దక్కన్ మైగ్రేషన్'!](https://tslawnews.in/21920/) - హైటెక్ సిటీ హైదరాబాద్‌లో యువత సరికొత్త ట్రెండ్‌కు శ్రీకారం చుట్టింది. నగరంలో రాత్రి 12:30 గంటలకు పబ్‌లు, క్లబ్‌లు మూతపడ్డాక కూడా పార్టీలను, స్నేహితులతో గడిపే సమయాన్ని కొనసాగించేందుకు వారు ఎంచుకుంటున్న కొత్త మార్గానికి 'దక్కన్ మైగ్రేషన్' అనే పేరు స్థిరపడింది. పబ్‌లలోని సమయ పరిమితి ఒత్తిడి లేకుండా తెల్లవార్లూ గడపాలనుకునే యువత ప్రత్యామ్నాయ ప్రదేశాలకు తరలివెళ్లడమే ఈ 'వలస'. ఈ ట్రెండ్‌లో భాగంగా, యువత 24 గంటలు తెరిచి ఉండే ఫుడ్ కోర్టులు, ఔటర్ రింగ్ - [2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: 'ఆస్క్ కవిత' సెషన్‌లో కల్వకుంట్ల కవిత ప్రకటన](https://tslawnews.in/21917/) - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వచ్చే 2029 ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. సోమవారం 'ఆస్క్ కవిత' పేరుతో ఎక్స్‌ (X) వేదికగా నెటిజన్లతో చాట్ చేస్తూ, ఒక నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె ఈ వ్యాఖ్య చేశారు. రానున్న ఎన్నికల్లో తాను ఖచ్చితంగా బరిలోకి దిగుతానని చెప్పడం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. అయితే, 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఒకవేళ జమిలి ఎన్నికలు గనుక వస్తే శాసనసభ ఎన్నికలు కూడా - [మెస్సీ ఇండియా టూర్: హైదరాబాద్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఎందుకు ఆడలేదు? కాళ్ల విలువ రూ. 9,000 కోట్లు!](https://tslawnews.in/21914/) - ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ GOAT టూర్‌లో భాగంగా భారత్‌కు వచ్చినప్పుడు, ఫుట్‌బాల్ అభిమానులంతా అతని అద్భుతమైన ఆటను ప్రత్యక్షంగా చూడాలని ఆశపడ్డారు. హైదరాబాద్‌తో పాటు కోల్‌కతా, ముంబైలలోనూ మెస్సీ మ్యాచ్ ఆడతాడని ప్రచారం జరిగింది. కానీ, మెస్సీ ఎక్కడా కూడా ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడలేదు. దీనికి కారణం ఈగో కాదని, దాని వెనుక అనేక ఆర్థిక లావాదేవీలు, రిస్క్ అసెస్‌మెంట్, ఇన్సూరెన్స్ వంటి క్లిష్టమైన అంశాలు ఉన్నాయని ఆర్టికల్ విశ్లేషించింది. మెస్సీ కేవలం ఒక ఫుట్‌బాలర్ - [ఐపీఎస్ అధికారి సంజయ్‌కు ఊరట: 112 రోజుల తర్వాత ఏసీబీ కేసులో బెయిల్ మంజూరు](https://tslawnews.in/21911/) - ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో అరెస్టయి జైల్లో ఉన్న ఐపీఎస్ అధికారి నిడిగట్టు సంజయ్‌కుమార్కు ఎట్టకేలకు ఊరట లభించింది. దాదాపు 112 రోజుల క్రితం అరెస్టు అయిన సంజయ్‌కు బెయిల్ మంజూరు చేస్తూ సోమవారం విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన సంజయ్ కుమార్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏపీ సీఐడీ అదనపు డీజీగా, అగ్నిమాపక శాఖ డీజీగా పనిచేశారు. అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న సమయంలో - [బెంగళూరు పార్టీలో విషాదం: పోలీసుల దాడితో నాలుగో ఫ్లోర్ నుంచి జారిపడిన యువతి](https://tslawnews.in/21906/) - బెంగళూరులోని బ్రూక్‌ఫీల్డ్‌లో ఉన్న సీ ఎస్టేట్ లాడ్జిలో అర్ధరాత్రి పార్టీ చేసుకుంటున్న యువతి, యువకులు భారీ శబ్దాలతో స్థానికులకు ఇబ్బంది కలిగించారు. దీంతో స్థానికులు హెల్ప్‌లైన్ నంబర్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి 1 గంట నుంచి ఉదయం 5 గంటల వరకు పార్టీ చేసుకున్న ఈ బృందానికి పోలీసులు సడెన్‌గా ఎంట్రీ ఇవ్వడంతో, వారు కంగారుపడ్డారు. పోలీసులు దాడి చేయడంతో వారి నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఒక 21 ఏళ్ల యువతి - [పెద్దపల్లి జిల్లా పరిధిలో సర్పంచ్ ఎన్నికల ప్రచారం. నిర్వహించిన-ఏంల్ఏ. విజయరామణ రావు.](https://tslawnews.in/21900/) - తేది:15-12-2025 TSLAWNEWS కరీంనగర్ జిల్లా ఇంచార్జ్ Godishala Ramesh. కాంగ్రెస్ ప్రభుత్వంతో అభివృద్ది సాధ్యంఅని,పార్టీ బలపరిచిన అభ్యర్థులనే ఎన్నుకోవాలని కోరిన-పెద్దపల్లి శాసనసభ్యులు విజయరమణ రావు. పెద్దపల్లి జిల్లా:పెద్దపల్లి మండలం నిట్టూరు, పెద్దకల్వల మరియు అప్పన్నపేట గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని ఓట్లను అభ్యర్థించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయ రమణారావు మాట్లాడుతూ, కాంగ్రెస్ అభ్యర్థులకు ఓటు వేసి - [పవన్ కళ్యాణ్ కొత్త స్ట్రాటజీ: ఉప్పాడ మత్స్యకారులకు తమిళనాడు, కేరళలో ఆధునిక శిక్షణ](https://tslawnews.in/21901/) - ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఉప్పాడ తీర ప్రాంతంలోని మత్స్యకారుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఇందుకోసం ఆయన 100 రోజుల ప్రణాళికను ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఉప్పాడ, కాకినాడ తీర ప్రాంత మత్స్యకారులకు అధ్యయనం, అవగాహన, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగానే, అధునాతన పద్ధతులపై అధ్యయనం చేసేందుకు ఉప్పాడ మత్స్యకారుల బృందాన్ని తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు పంపించి శిక్షణ ఇప్పించారు. డిసెంబర్ 8న 60 మంది మత్స్యకారులు రెండు బృందాలుగా విడిపోయి, - [వైఎస్ఆర్‌సీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ పై దాడి హేయమైన చర్య.](https://tslawnews.in/21889/) - తేది:15-12-2025 TSLAWNEWS ఆంధ్రప్రదేశ్. విజయభాస్కర్ ను పరామర్శించిన వైఎస్ఆర్ సిపి రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ గారు. ఆంధ్రప్రదేశ్: టిడిపి వర్గీయుల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్ఆర్‌సీపీ బీసీ నాయకుడు విజయ భాస్కర్‌ను సోమవారం వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షులు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్. గారు స్వయంగా వెళ్లి పరామర్శించారు. రాయచోటి ఎన్‌జీఓ కాలనీలో ఉన్న విజయభాస్కర్ నివాసానికి చేరుకునీ, దాడి జరిగిన పరిణామాలను వివరంగా అడిగి తెలుసుకున్నారు.విజయభాస్కర్ - [ఉభయ రాష్ట్రాల రథయాత్ర చేస్తూ జగిత్యాలకు విచ్చేసిన పత్రీజీ ధ్యాన జ్యోతి](https://tslawnews.in/21883/) - తేది:15-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో రథయాత్ర చేస్తూ 15-12-2025 సోమవారం రోజున జగిత్యాల జిల్లాలోని వివిధ పిరమిడ్ ధ్యాన సెంటర్లకు పత్రీజీ ధ్యాన జ్యోతి విచ్చేసింది. జగిత్యాలలోని బీట్ బజార్లో గల మెర్కబా పిరమిడ్ కు పత్రీజీ ధ్యాన జ్యోతి వచ్చింది. జగిత్యాలలోని వివిధ ప్రాంతాల్లో గల పిరమిడ్ ధ్యాన సెంటర్లలకు వెళ్ళిందని తెలిపారు. జిల్లాలోని నూకపల్లి, కోరుట్ల, మెట్పల్లి, పైడిమడుగు మొదలైన పిరమిడ్ ధ్యాన సెంటర్లలకు - [తండ్రి–కుమారుల మధ్య ఎన్నికల పోరు-99 ఓట్ల తేడాతో తండ్రి సంచలన విజయం](https://tslawnews.in/21879/) - 15-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash మెదక్ జిల్లా, రామాయంపేట మండలం: రామాయంపేట మండలంలోని ఝాన్సీలింగాపూర్ గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. తండ్రి–కుమారుల మధ్య జరిగిన పోటీలో తండ్రి విజయం సాధించారు. గ్రామంలో ప్రసిద్ధి చెందిన ఆయుర్వేద వైద్యుడు డా.మనేగల రామ కృష్ణయ్య తన కుమారుడు వెంకటేష్ పై 99 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ పోటీ గ్రామంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. ఇద్దరు అభ్యర్థులకు - [జగిత్యాల మున్సిపల్ పరిధిలో రాత్రే కాకుండా ఉదయం ఫ్లడ్ లైట్స్ వెలుగుతున్న వైనం - పట్టించుకోని మున్సిపల్ సిబ్బంది](https://tslawnews.in/21873/) - తేది:15-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల మున్సిపల్ పరిధిలో రాత్రే కాకుండా ఉదయం ఫ్లడ్ లైట్స్ వెలుగుతున్నాయని, జగిత్యాల మున్సిపల్ అధికారులు ఏ మాత్రం పట్టించుకోవాట్లేదని, అనవసరంగా విద్యుత్తు వృదా చేస్తున్నారని జగిత్యాల జిల్లా ప్రజలు వాపోతున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ ఇందిరా గాంధీ విగ్రహం వద్ద ఉన్న ఫ్లడ్ లైట్స్ ఈ రోజు 15/12/25, సోమవారం ఉదయం 8.30 ఐన ఇంకా అలాగే వెలుగుతున్నాయి. రాత్రే కాకుండా ఉదయం ఫ్లడ్ - [TSLAWNEWS రిపోర్టర్ ఉపసర్పంచ్‌గా ఎన్నిక – మిన్పూర్ గ్రామ పంచాయతీకి నూతన నాయకత్వం](https://tslawnews.in/21867/) - 14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా, పాపన్నపేట మండలం మిన్పూర్ గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగియగా, గ్రామ ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారు. 1వ దశ ఎన్నికల్లో వార్డు నెంబర్‌–1 నుంచి పోటీ చేసిన అల్లారం సృజన యేసురత్నం సర్పంచ్‌గా ఘన విజయం సాధించి గ్రామ పంచాయతీ నూతన నాయకత్వ బాధ్యతలు స్వీకరించనున్నారు. అలాగే వార్డు నెంబర్‌–8 నుంచి పోటీ చేసిన హనుమంతు కిరణ్, TSLAWNEWS పాపన్నపేట మండల - [ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం- జగిత్యాలజిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.](https://tslawnews.in/21861/) - తేది:14-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో నిర్వహించిన రెండవ విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని, ప్రస్తుతం కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను సజావుగా నిర్వహించేందుకు గ్రామాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టామని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు చేరకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని, ఎలాంటి గొడవలకు తావు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.సర్పంచ్ ఎన్నికల ప్రక్రియ - [హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ రెస్టారెంట్లు.](https://tslawnews.in/21854/) - తేది:14-12-2025 TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ విజయ్ మురళీకృష్ణ. షామీర్పేట్ :ఫ్లైట్ చూడాలంటే కష్టం ఫ్లైట్ ఎక్కాలంటేనే కష్టం ఉన్న ఈ రోజుల్లో షామీర్పేట్ లోని ఫ్లైట్ రెస్టారెంట్ని ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు.ప్రజలకు నాణ్యత మైన భోజనం అందించడమే ముఖ్య లక్ష్యంతో ఫ్లై హైదరాబాద్ మల్లారెడ్డి ఎయిర్ సిటీ ఏర్పాటు చేయడం జరిగిందని మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. ఆదివారం షామీర్పేట్ లోని అలియాబాద్ చౌరస్తా వద్ద - [జగిత్యాల రూరల్ హైదరపల్లి గ్రామపంచాయతీ సర్పంచి ఎన్నికల్లో విజయఢంకా మోగించిన-దారుకోట చంద్రశేఖర్](https://tslawnews.in/21850/) - తేది:14-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. హైదరపల్లి గ్రామపంచాయతీ ఎన్నికలలో సర్పంచిగా దారుకోట చంద్రశేఖర్ (చందు) 21 ఓట్ల మెజార్టీతో సోమిశెట్టి రాజేష్ పై గెలుపొందడం జరిగిందని తెలిపారు.హైదరపల్లి గ్రామ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేశారు. - [జగిత్యాల జిల్లాలో రెండవ విడత పోలింగ్ శాతం 78.34, మొత్తం 2,08,168 ఓట్లలో పోలైన ఓట్లు 1,63,074 - జగిత్యాల జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/21846/) - తేది:14-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రెండవ విడత ఎన్నికల పోలింగ్ 78.34 శాతం నమోదు అయింది.బీర్ పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం పోలింగ్ నిర్వహించారు. 7 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 2,08,168 ఉండగా పోల్ 1,63,074 అయ్యాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 78.34 శాతం పోలింగ్ నమోదు అయింది. మండలాల వారిగా ఓటర్లు, నమోదు - [జగిత్యాల జిల్లా పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, దివ్యాంగులకు సహాయం చేసిన పోలీసులు - ఆనందం వ్యక్తం చేసిన గ్రామస్తులు](https://tslawnews.in/21837/) - తేది:14-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల:రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఆదివారం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. ఓటు వేసేందుకు వచ్చే వృద్ధులు, వికలాంగులకు పోలీసు సిబ్బంది తమ వంతుగా సహాయ సహకారాలు అందించారు. వృద్ధులు ఓటు వేయడానికి రాగా వీల్ చైర్ కూర్చోబెట్టుకొని పోలీస్ సిబ్బంది అందిస్తున్న సహాయ సహకారాల పట్ల గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. - [రెండవ విడత 7 మండలాల్లో ప్రశాంతంగా పోలింగ్,పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తెలిపిన- జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్](https://tslawnews.in/21828/) - తేది:14-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల: జగిత్యాల జిల్లాలో రెండవ విడత 7 మండలాల్లో జరుగుతున్న పోలింగ్, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామం,జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్ , జగిత్యాల రూరల్ మండలం పోరండ్ల గ్రామం, రాయికల్ మండలం అల్లిపూర్, మహితాపూర్, ఇటిక్యాల, సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామం,జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామం పోలింగ్ సరళి జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు. జగిత్యాల జిల్లాలో రెండవ - [మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం,ఓటు వేయడానికి వెళ్తూ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం.](https://tslawnews.in/21824/) - తేది:14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్:మెదక్ జిల్లా పెద్దశంకరంపేట ప్రాంతంలో శనివారం సాయంత్రం సుమారు 7.30 గంటలకు ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవేపై బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో భార్యాభర్తలు, కుమారుడు, కుమార్తె సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. మృతులు కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలం మాగీ గ్రామానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు. ఆదివారం జరగనున్న 2 విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో ఓటు - [పోలింగ్ బూత్ వద్ద పోలీసుల మానవీయత – వృద్ధురాలికి ఓటు హక్కు వినియోగించుటకు సహాయం చేసినహోమ్ గార్డ్.](https://tslawnews.in/21820/) - తేది:14-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota abhilash. మెదక్ జిల్లాలో ఆదివారం నిర్వహిస్తున్న రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా పోలీసుల మానవీయ సేవాభావం మరోసారి వెలుగులోకి వచ్చింది. మెదక్ మండలం పాతూర్ గ్రామంలోని పోలింగ్ బూత్ వద్ద నడవలేని స్థితిలో ఉన్న ఓ వృద్ధురాలిని అక్కడ విధులు నిర్వహిస్తున్న హోమ్ గార్డ్ సుగెందర్ చేతులపై ఎత్తుకొని సురక్షితంగా పోలింగ్ బూత్ వరకు తీసుకెళ్లారు. ఆమె తన ఓటు హక్కును ఇబ్బంధి లేకుండా - [జగిత్యాల జిల్లాలో ఎన్నికలకు హాజరు కాని ముగ్గురు ఎన్నికల సిబ్బందిని సస్పెండ్ చేసిన- జిల్లాకలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/21815/) - తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. రెండవ సాధారణ ఎన్నికలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా అందులో ఎన్నికలకు హాజరు కాని వారికి షోకాజ్ నోటీసులు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఇవ్వడం జరిగింది. అందులో ముగ్గురు సరైన కారణం తెల్పనందున ఎన్నికల నియమావళి ప్రకారం, (సబ్ రూల్ 1,రూల్ 8) తెలంగాణ సివిల్ సర్వీసెస్ రూల్స్ 1991 ప్రకారం, జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ వారిని - [ఇడ్లీ-దోసెలతో రాజకీయ చర్చలు: అఖిలేష్ యాదవ్, కేటీఆర్ రామేశ్వరం కేఫ్‌లో లంచ్ మీటింగ్](https://tslawnews.in/21811/) - సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ మరియు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) హైదరాబాద్‌లో ఆసక్తికరమైన భేటీ అయ్యారు. శుక్రవారం నంది నగర్ నివాసంలో బీఆర్‌ఎస్ నేతలతో సమావేశమైన అఖిలేష్, శనివారం ఉదయం ఒక కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత మధ్యాహ్న భోజనం కోసం కేటీఆర్‌తో కలిసి మాధాపూర్‌లోని రామేశ్వరం కేఫ్‌కు వెళ్లారు. దక్షిణ భారతీయ వంటకాలకు ప్రసిద్ధి చెందిన ఈ కేఫ్‌లో వారిద్దరూ ఇడ్లీ, దోసెలు తింటూ కనిపించారు. - [బాలయ్య కెరీర్‌లోనే ఆల్ టైమ్ రికార్డ్: 'అఖండ 2' తొలి రోజు వసూళ్లు రూ. 59.5 కోట్లు](https://tslawnews.in/21808/) - నటసింహం నందమూరి బాలకృష్ణ మరియు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'అఖండ 2' చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా, తొలిరోజే రూ. 59.5 కోట్లు గ్రాస్ వసూలు చేసి సరికొత్త రికార్డు నెలకొల్పింది. ప్రీమియర్ షోలతో కలిపి ఈ మొత్తం వసూలైనట్లు చిత్ర నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్ల‌స్ అధికారికంగా ప్రకటించింది. ఈ భారీ వసూళ్లతో 'అఖండ 2', బాలకృష్ణ - [టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌ విజయం వెనుక తన 'ప్రత్యేక పూజలే' కారణం: వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు](https://tslawnews.in/21805/) - సెలబ్రిటీల జాతకాలపై వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నిలిచే ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి (Venu Swamy) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ నటి ప్రగతి పవర్‌లిఫ్టింగ్‌లో సాధించిన విజయానికి తను చేసిన ప్రత్యేక పూజలే కారణమని ఆయన పేర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఇకపై జాతకాలు చెప్పబోనని ప్రకటించిన వేణు స్వామి, తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు సినీ మరియు సోషల్ మీడియా వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ - [బెంగళూరు ఆటో డ్రైవర్ గొప్ప మనసు: 'నేను తండ్రిని, సోదరుడిని' అంటూ భద్రతపై మహిళా ప్రయాణికురాలికి భరోసా](https://tslawnews.in/21801/) - కర్ణాటక రాజధాని బెంగళూరులో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ర్యాపిడో ఆటోలో ప్రయాణించిన ఒక మహిళకు, ఆ డ్రైవర్ యొక్క చర్య ఇప్పుడు నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. ఆటోలో ప్రయాణిస్తుండగా, డ్రైవర్ చేతితో రాసిన ఒక నోట్‌ను చూసిన ఆ మహిళ, దాన్ని వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది వైరల్ అయింది. ఆ ఆటో డ్రైవర్ తన చేతి రాతతో రాసిన ఆ నోట్‌లో, "నేను కూడా ఒక తండ్రిని, సోదరుడిని. ప్రయాణికుల భద్రతే - [జన్మభూమి ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు అలర్ట్: ఫిబ్రవరి 15 నుంచి మారుతున్న వేళలు](https://tslawnews.in/21798/) - తెలుగు రాష్ట్రాల మధ్య అతి ముఖ్యమైన మార్గంలో ప్రయాణించే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే కీలక సూచన చేసింది. విశాఖపట్నం - లింగంపల్లి మధ్య నడిచే అత్యంత ప్రజాదరణ పొందిన జన్మభూమి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు (Train No: 12806/12805) ప్రయాణ వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మార్పులు తక్షణమే కాకుండా ఫిబ్రవరి 15, 2026 నుంచి అమల్లోకి వస్తాయని దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొత్త షెడ్యూల్ ప్రకారం, రైలు నంబర్ 12806 - [పవన్ కళ్యాణ్‌కు సెల్యూట్: ప్రపంచ కప్ గెలిచిన అంధ మహిళా జట్టుకు రూ. 84 లక్షల సాయం, కెప్టెన్ ఊరికి తక్షణమే రోడ్డు మంజూరు](https://tslawnews.in/21795/) - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), ఇటీవల ప్రపంచ కప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టు సభ్యుల కష్టాలను తెలుసుకుని, వారికి అండగా నిలబడ్డారు. జమ్ము కశ్మీర్‌కు చెందిన అనేఖా దేవి, అసోంకు చెందిన సిము దాస్, అలాగే తెలుగు అమ్మాయిలు దీపిక, కరుణ కుమారి వంటి క్రీడాకారిణులు ఆర్థిక ఇబ్బందుల కారణంగా మ్యాచ్ ఫీజుల కోసమే క్రికెట్ ఆడుతున్నామని చెప్పడంతో ఆయన చలించిపోయారు. దీంతో మొత్తం 16 మంది జట్టు - [హైదరాబాద్‌లో దారుణం: రౌడీ షీటర్ కత్తితో దాడి, నిందితుడు పరారీ](https://tslawnews.in/21792/) - హైదరాబాద్ నగరంలోని రేతిబౌలి సర్కిల్ వద్ద నడిరోడ్డుపై కత్తితో దాడి ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. రోజురోజుకు నగరంలో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో, రౌడీ షీటర్లు పబ్లిక్‌గా రెచ్చిపోవడం, ఈ ఘటన మరోసారి క్రైమ్ చుట్టూ ఉన్న పరిస్థితులను సూచిస్తుంది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి భూమి వివాదం నేపథ్యంలో జరిగిందని పోలీసులు గుర్తించారు. నాంపల్లికి చెందిన రౌడీ షీటర్ సయ్యద్ ఉస్మాన్, ఇమ్రాన్ అనే వ్యక్తిపై - [హైదరాబాద్‌లో విషాదం: పెళ్లై 3 నెలలకే నవ వధువు ఆత్మహత్య - నిత్యం గొడవలే కారణమా?](https://tslawnews.in/21789/) - హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మూసాపేటలో పెళ్లైన మూడు నెలలకే చందన జ్యోతి (ప్రొద్దుటూరుకు చెందిన యువతి) అనే నవ వధువు ఆత్మహత్య చేసుకుని కలకలం రేపింది. కొత్త జీవితంపై కోటి ఆశలతో కొత్తగూడెంకు చెందిన యశ్వంత్‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ యువతి, పెళ్లైన నాటి నుంచి భర్తతో తరచుగా జరుగుతున్న గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న యశ్వంత్, చందన - [డ్వాక్రా మహిళలకు గుడ్ న్యూస్: మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం పేరుతో దుకాణాల కేటాయింపు](https://tslawnews.in/21786/) - డ్వాక్రా సంఘాల మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా, విజయనగరం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) మరియు జిల్లా సమాఖ్యలు కలిసి 'మన పంట.. మన వంట.. మన ఆరోగ్యం' పేరుతో డ్వాక్రా మహిళలకు దుకాణాలు/మార్టులు కేటాయిస్తున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా సొంతంగా వ్యాపారం చేసుకోవాలనుకునే మహిళలకు రుణాలు అందించడమే కాకుండా, వారికి ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తున్నారు. ఈ దుకాణాలలో అన్ని రకాల సరుకులు దొరికేలా చర్యలు - ['అఖండ 2' పైరసీపై సీపీఐ నారాయణ అనుమానాలు: అధిక ధరలే మూల కారణం](https://tslawnews.in/21783/) - సీపీఐ జాతీయ కార్యదర్శి సీపీఐ నారాయణ (CPI Narayana) థియేటర్ల యాజమాన్యాలు టికెట్ ధరలు, స్నాక్స్ ధరలను ఇష్టానుసారం పెంచి సామాన్యులను దోచుకుంటున్నాయని తీవ్ర స్థాయిలో విమర్శించారు. వినోదం సామాన్యుడికి అందుబాటులో లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తూ, ప్రభుత్వాలు తక్షణమే జోక్యం చేసుకుని, థియేటర్ల యాజమాన్యాల నియంతృత్వ పోకడలను అరికట్టాలని డిమాండ్ చేశారు. నందమూరి బాలకృష్ణ నటించిన 'అఖండ-2' చిత్రం విడుదలైన రోజే పైరసీకి గురికావడంపై నారాయణ స్పందించారు. పైరసీ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐబొమ్మ రవి - [తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ తరగతులు-BIRED ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ శ్రీ నాగరాజకుమార్.](https://tslawnews.in/21780/) - తేది: 13-12-2025 TSLAWNEWS తెలంగాణ ఇన్చార్జ్ గౌండ్ల రమేష్ గౌడ్. తెలంగాణ: ఉచిత శిక్షణ కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలు 2026 జనవరి 3 నుండి ప్రారంభం కానున్నాయని రాజేంద్రనగర్‌లోని BIRED ఇన్‌స్టిట్యూట్ ప్రకటించింది. రాజేంద్రనగర్, హైదరాబాద్‌లో ఉన్న Bankers Institute of Rural and Entrepreneurship Development (BIRED) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన యువతకు ఈ శిక్షణలు అందించనున్నట్లు సంస్థ డైరెక్టర్ శ్రీ నాగరాజకుమార్ - [ఎన్నికలను సజావుగా నిర్వహించాలి : జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.](https://tslawnews.in/21774/) - తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: జడ్పీ సీఈవో గౌతం రెడ్డి, జగిత్యాల ఆర్డీవో మధు సూదన్, జోనల్ ఆఫీసర్ మదన్ మోహన్, ఎమ్మార్వోలు, ఎంపీడీవో లు, ఎం.పి.ఓ.లు రెండవ విడత పంచాయతీ ఎన్నికల జరిగే మండలాల డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల్లో నిబంధనల ప్రకారం ఎన్నికల సిబ్బంది తమ విధులు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు. శనివారం రోజున - [రెండవ విడత సర్పంచ్ ఎన్నికలకు భద్రత ఏర్పాట్లు పూర్తి : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్.](https://tslawnews.in/21768/) - తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇన్చార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా :జగిత్యాల జిల్లాలో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలను శాంతియుతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు జిల్లా పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపిఎస్ అన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి ఆయా ప్రాంతాలకు ఎన్నికల సామగ్రిని పటిష్ట పోలీస్ బందోబస్త్ మద్య తరలించడం జరిగిందని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా రూటు మొబైల్స్ ను ఏర్పాటు చేయడం - [గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చు : ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డా. హేమంత్, గైనకాలజీ అసోసియేషన్ అధ్యక్షురాలు డా. పద్మిని, ఐఎంఏ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి.](https://tslawnews.in/21762/) - తేది:13-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల: గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు వ్యాక్సిన్ తో చెక్ పెట్టవచ్చు అని డా. హేమంత్ అన్నారు. వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి చేరే విధంగా కృషి చేద్దామని ఐఎంఏ జగిత్యాల శాఖ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ పిలుపునిచ్చారు. స్థానిక ఐఎంఏ హాల్ లో ఐఎంఏ జగిత్యాల శాఖ మరియు జగిత్యాల గైనకాలజీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఈసందర్భంగా ఐఎంఏ అధ్యక్షులు - [మానసిక రుగ్మతతో ఆత్మహత్యకు పాల్పడ్డ-NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి.](https://tslawnews.in/21758/) - తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్. హన్మకొండ వరంగల్ జిల్లా: ధర్మసాగర్ మండలంలో NIT వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్ వెంకట సుబ్బారెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. మానసిక రుగ్మతతో బాధపడుతూ మెడికేవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, ధర్మసాగర్ రిజర్వాయర్ లో దూకి మృతి చెందారు. ప్రస్తుతం కంప్యూటర్ విభాగంలో పనిచేస్తున్న వెంకట సుబ్బారెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్ కడప జిల్లా బద్వేల్ అని పోలీసులు గుర్తించారు. - [రామచంద్రపురంలో సెయింట్ ఆర్నాల్డ్ హై స్కూల్ స్వర్ణోత్సవ వేడుకలు ఘనంగా.](https://tslawnews.in/21752/) - తేదీ: 13-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు. రామచంద్రపురం: సెయింట్ ఆర్నాల్డ్ హై స్కూల్ తన స్వర్ణోత్సవం (50 ఏళ్ల సేవ)ను శుక్రవారం సాయంత్రం 5 గంటలకు అంగరంగ వైభవంగా నిర్వహించింది. విద్యారంగంలో పాఠశాల అందించిన విశిష్ట సేవలను స్మరించుకుంటూ విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు స్థానిక ప్రముఖులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రివ్. ఫా. సంతోరాజ ఇగ్నేషియస్ SVD, ప్రావిన్షియల్ సుపీరియర్ (INH) అధ్యక్షత - [తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు అల్లం నారాయణ- తెలంగాణ జనరల్ ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్.లెనిన్.](https://tslawnews.in/21746/) - తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా:తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.ఆర్ లెనిన్ అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవనీత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జన్మదిన వేడుకలకు టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బిఆర్ లెనిన్ ముఖ్యఅతిథిగా హాజరై - [కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు.](https://tslawnews.in/21739/) - తేదీ: 13-12-2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండలం రిపోర్టర్ రాము రావు చాతరాజు సంగారెడ్డి జిల్లా పరిధిలోని జీహెచ్‌ఎంసీ అమీన్పూర్‌లో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాటా శ్రీనివాస్ గౌడ్ జన్మదినాన్ని పురస్కరించుకుని వేడుకలు ఉత్సాహంగా నిర్వహించారు. అమీన్పూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శశిధర్ రెడ్డి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో, బీరంగూడ దేవాలయ చైర్మన్ సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా కేక్ కటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కాటా - [భార్యను చంపి వాట్సాప్ స్టేటస్ పెట్టి, ఆపై భర్త ఉరేసుకొని మృతి.](https://tslawnews.in/21735/) - తేది:13-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా: జయశంకర్ భూపాలపల్లి ఉమ్మడి వరంగల్ జిల్లా లో దారుణం చోటుచేసుకుంది. గణపురం మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన బాలాజీ రామాచారి (50) తన భార్య సంధ్యను ఉరి వేసి హత్య చేశాడు. ఆ తరువాత భార్య, కూతురు వేధింపులు తట్టుకోలేక ఈ ఘాతుకానికి పాల్పడ్డానంటూ ఒక వీడియోను రికార్డ్ చేసి వాట్సాప్ స్టేటస్గా పెట్టాడు. అనంతరం తానూ ఉరి వేసుకొని సూసైడ్ చేసుకున్నాడు. - [పెద్దచెరువు సర్వే నం. 200 వద్ద అక్రమ నిర్మాణం కూల్చివేత – అమీన్‌పూర్ తహసీల్దార్ విస్తృత చర్యలు.](https://tslawnews.in/21729/) - తేదీ:12-12- 2025 TSLAWNEWS అమీన్‌పూర్ మండల్ రిపోర్టర్ రామురావు చాతరాజు. అమీన్‌పూర్: అమీన్‌పూర్ మండలంలో సరస్సుల సంరక్షణ, ప్రభుత్వ భూముల పరిరక్షణను లక్ష్యంగా చేసుకుని రెవెన్యూ శాఖ చేపట్టిన ప్రత్యేక చర్యల్లో భాగంగా, పెద్దచెరువు పరిధిలోని సర్వే నం. 200 వద్ద నిర్మితమైన అక్రమ నిర్మాణాన్ని శుక్రవారం కూల్చివేశారు. ఈ చర్యను అమీన్‌పూర్ తహసీల్దార్ గారి పర్యవేక్షణలో రెవెన్యూ సిబ్బంది సమన్వయంతో నిర్వహించారు. పెద్దచెరువు సరస్సు పరిధిలో ఇటీవల గుర్తించిన ఎంక్రోచ్‌మెంట్ నిర్మాణాలు నీటి నిల్వ, - [మెదక్ జిల్లా,రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల బందోబస్తు సిద్ధం- జిల్లా ఎస్పీ డి.వి శ్రీనివాసరావు,ఐపీఎస్.](https://tslawnews.in/21724/) - తేది:12-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లా:రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భగా మెదక్ జిల్లా పోలీసు శాఖ విస్తృత బందోబస్తును ఏర్పాటు చేసింది. డిసెంబర్ 12, 2025 సాయంత్రం 5 గంటల నుండి జిల్లాలో సైలెంట్ పీరియడ్ అమల్లోకి వస్తుందని తెలిపారు. ఎన్నికల శాంతిభద్రతల కోసం 163 BNSS (144 సెక్షన్)ను అమలు చేస్తూ, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల పరిధిలో గుంపులు, సమావేశాలు నిషేధం చేసింది. - [మీకే ఓటు వేసామని జెండాపై ప్రమాణం చేయండి, లేదంటే తీసుకున్న డబ్బులు వాపస్ ఇవ్వండి.](https://tslawnews.in/21720/) - తేది:12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్. ఉమ్మడి వరంగల్ జిల్లా:మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ స్వంత గ్రామంలో వెలుగు చూసిన ఉదంతం. పంచాయతి ఎన్నికలలో సోమ్లాతండ సర్పంచ్ గా పోటీచేసి ఓడిపోయిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళినాయక్ స్వంత వదిన. ఓట్లకోసం ఇచ్చిన డబ్బులను ఎమ్మెల్యే మురళీనాయక్ సోదరుడు, వారి కుటుంబసభ్యులు, కాంగ్రెస్ నాయకులు కలిసి వసూలు చేస్తున్నారంటూ మండిపడుతున్న తండావాసులు. మా కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడి ఓటుకు పదిహేను వందల రూపాయలు ఇచ్చారు.ఇప్పుడు - [అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ ఆస్తులను క్రైస్తవ పేద ప్రజలకు అందే వరకు పోరాడుతా- పిఏబిసి డైరెక్టర్ మంద సురేష్ బాబు.](https://tslawnews.in/21715/) - తేది:12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇన్చార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ జిల్లా: దేశ వ్యాప్తంగా ఉన్న అమెరికన్ బాప్టిస్ట్ ఫారెన్ మిషన్ సొసైటీ (ఏబీఎఫ్ఎమ్ఎస్) ఆస్తులు రక్షణ కోసం మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం న్యాయస్థానాల్లో గెలిచింది. కానీ హన్మకొండ మిషన్ హాస్పిటల్ బాపిస్ట్ చర్చి ఆస్తులతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆస్తులు ఇప్పటికీ కబ్జాదారుల గుప్పిట్లోనే ఉన్నాయి.. పేద వారికి చందాల్సిసిన ఆస్తుల ఫలాలను కొంత మంది హై కోర్టు ఆదేశాలు ఉల్లంఘించి - [అక్రమనలకు గురైన మెట్పల్లి వెల్లుల్ల రోడ్డు రైతుల సమస్యకు జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో స్పందించిన అధికార యంత్రాంగం.](https://tslawnews.in/21711/) - తేది:12-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: మెట్పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్డు నుండి వ్యవసాయ పనులకు రైతులు మల్లె తోటకు పోవుటకు దారి అక్రమనలకు గురి కావడంతో గత బుధవారం రైతులు ధర్నా చేశారన్న విషయం పాఠకులకు తెలిసిందే. జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదేశాలతో ఆర్డీవో, ఎమ్మార్వో,మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు, ఎస్సారెస్పీ అధికారులు సైట్ విసిట్ కి వెళ్ళారని తెలిపారు. త్వరలోనే ఎస్సారెస్పీ - [తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం: ఎఫ్ఐఏ అధ్యక్షుడిగా శ్రీకాంత్ అక్కపల్లి ఏకగ్రీవ ఎన్నిక!](https://tslawnews.in/21707/) - అమెరికాలోని ఇండియన్ కమ్యూనిటీలను ప్రాతినిధ్యం వహిస్తున్న ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ ఆఫ్ యూఎస్ఏ (FIA) -2026 కార్యవర్గాన్ని ప్రకటించింది. శ్రీకాంత్ అక్కపల్లి అసోసియేషన్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సంస్థను 1970లో స్థాపించారు. ఈస్ట్ కోస్ట్‌లోని ఎనిమిది రాష్ట్రాల్లో భారతీయుల తరఫున సేవలందిస్తున్న అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా ఇది గుర్తింపు పొందింది. అమెరికాలో ఉన్న భారతీయుల కోసం పనిచేసే అతిపెద్ద సంస్థలలో ఎఫ్ఐఏ ఒకటి. న్యూయార్క్ నగరంలో ఇండియా పరేడ్ వంటి అతి పెద్ద కార్యక్రమాలను - [చింతూరు బస్సు ప్రమాదంతో ప్రభుత్వం కీలక నిర్ణయం: రాత్రి ప్రయాణాలపై నిషేధం!](https://tslawnews.in/21704/) - అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు-మారేడుమల్లి ఘాట్ రోడ్డులో జరిగిన బస్సు ప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాద ఘటనా స్థలాన్ని హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అధికారులతో మాట్లాడి, వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఘాట్ రోడ్డులో రాత్రి వేళ ప్రయాణాలు నిలిపి వేస్తామని ఆమె తెలిపారు. ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారని అన్నారు. ప్రమాదంపై ఆరా తీసిన హోం మంత్రి అనిత, బస్సు డ్రైవర్ అతి వేగం - ['తెలంగాణ రైజింగ్ విజన్ అద్భుతం': సీఎం రేవంత్ రెడ్డికి డాక్టర్ నోరి దత్తాత్రేయుడి అభినందన లేఖ!](https://tslawnews.in/21701/) - తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025ను విజయవంతంగా నిర్వహించడంపై ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అభినందించారు. ఈ సమ్మిట్ చారిత్రాత్మక విజయమని పేర్కొంటూ ఆయన ముఖ్యమంత్రికి ఒక లేఖ రాశారు. ఈ సమ్మిట్‌లో అనేక దేశీయ, విదేశీ కంపెనీలు పాల్గొనడం ద్వారా తెలంగాణకు గొప్ప గుర్తింపు లభించిందని ఆయన కొనియాడారు. డీప్‌టెక్, గ్రీన్‌ఎనర్జీ, లైఫ్ సైన్సెస్ వంటి కీలక రంగాల్లో భారీగా పెట్టుబడులు రావడం శుభపరిణామమని - [తత్కాల్ టికెట్ల జారీలో కీలక మార్పులు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటన!](https://tslawnews.in/21698/) - రైల్వే శాఖ (Ashwini Vaishnav) తత్కాల్ టికెట్ల జారీ వ్యవస్థలో కీలక మార్పులు చేపడుతోంది. ఇది నకిలీ టికెట్లను అడ్డుకోవడానికి, ప్రయాణీకులకు సులభతరం చేసే విధంగా రూపొందించబడింది. ఇప్పటికే, ఆధార్ ఆధారిత OTP ధృవీకరణ వ్యవస్థను అమలు చేయడం ప్రారంభించింది. తాజాగా, రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్‌లో మాట్లాడుతూ, తత్కాల్ టికెట్ల విషయంలో ప్రయాణీకుల సౌకర్యం కోసం మరిన్ని మార్పులు తీసుకురానున్నట్లు వెల్లడించారు. రైల్వే శాఖ (Railway Department), తత్కాల్ టికెట్ల వ్యవస్థలో పలు మార్పులను - [వ్యక్తిత్వ హననంపై పవన్ కల్యాణ్ పోరాటం: ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన డిప్యూటీ సీఎం!](https://tslawnews.in/21695/) - ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. కొంత మంది సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు, వ్యక్తిత్వ గౌరవానికి భంగం కలిగే విధంగా పోస్టులు పెడుతున్నారంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇటీవల సోషల్ మీడియాలో సాధారణ జనాలు నుంచి వీఐపీల వరకు తరచుగా ట్రోల్స్ కు గురవుతున్నారు. వ్యక్తిత్వాన్ని హననం చేసేలా పోస్టులు పెడుతూ కొంత మంది పైశాచీక ఆనందం పొందుతున్నారని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వ్యక్తిత్వ - [తొలిదశ పంచాయతీ ఫలితాలపై కేటీఆర్ ట్విట్: రేవంత్ సర్కారుపై సంచలన సెటైర్లు!](https://tslawnews.in/21692/) - తెలంగాణలో తొలిదశ పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ (గతంలో ట్విట్) వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయం సాధించిన సర్పంచ్, వార్డు మెంబర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా హోరాహోరీగా పోరాడి ప్రజల మనస్సులు గెల్చుకుని విజయం సాధించిన సర్పంచులుగా, వార్డుమెంబర్లకు, బీఆర్ఎస్ మద్దతుదారులకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే పంచాయతీ ఎన్నికల కోసం జిల్లాల పర్యటనల పేరిట ప్రచారం - [ప్రపంచకప్ విజేతలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సన్మానం: ఒక్కో ప్లేయర్‌కు ₹5 లక్షలు!](https://tslawnews.in/21689/) - వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో మంగళగిరిలోని క్యాంపు కార్యాల‌యంలో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ భేటీ అయ్యారు. ప్ర‌పంచ‌క‌ప్‌ను కైవ‌సం చేసుకున్నందుకు వారిని ప‌వ‌న్ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఒక్కో క్రికెట‌ర్‌కు రూ.5 ల‌క్ష‌లు, కోచ్‌ల‌కు రూ.2 ల‌క్ష‌ల చొప్పున చెక్కుల‌ను అందించారు. అంతేకాకుండా ప్ర‌తి మ‌హిళా క్రికెట‌ర్‌ను ప‌ట్టు చీర‌, శాలువా, జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బ‌హుమ‌తుల‌ను అందించి ఘ‌నంగా స‌త్క‌రించారు. ఈ - [టికెట్ల పెంపు ఉండదు: ప్రొడ్యూసర్‌లు, హీరోలు ఇక రావొద్దు! – మంత్రి కోమటి రెడ్డి షాకింగ్ కామెంట్స్](https://tslawnews.in/21686/) - సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి సినిమాల టికెట్ల రేట్ల వివాదంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తమ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచుకుంటామని ఎవరూ తమ వద్దకు రావొద్దని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణలో ఏ సినిమాలకు కూడా టికెట్ల రేట్లు పెంపు ఉండదని తెల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు సినిమా వర్గాలకు, ముఖ్యంగా సంక్రాంతికి రాబోయే సినిమాల టీమ్స్‌కు బిగ్ షాక్‌గా మారాయి. మంత్రి మాట్లాడుతూ, "అఖండ 2 సినిమా టికెట్ - [ద్వైపాక్షిక సంబంధాల మెరుగు: చైనా నిపుణులకు వీసా నిబంధనలు సడలించిన భారత్](https://tslawnews.in/21683/) - దాదాపు ఆరేళ్లుగా భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాల్లో నెలకున్న ప్రతిష్ఠంభన క్రమంగా తొలగిపోతోంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడే దిశగా కీలక అడుగు పడింది. చైనా నిపుణులకు వాణిజ్య వీసాల జారీ ప్రక్రియను వేగవంతం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా నిబంధనలను సడలించింది. ఈ మార్పులు వ్యాపారాలకు ఊతమిచ్చి, వీసా ప్రక్రియలో జాప్యాలను నివారిస్తాయని సంబంధిత అధికారులు తెలిపారు. ఇది ఇరు దేశాల బంధాన్ని మరింత బలోపేతం చేయనుంది. చైనా నిపుణులకు సాధ్యమైనంత వేగంగా వాణిజ్య - [కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలి: సోనియాకు ఒడిశా మాజీ ఎమ్మెల్యే సంచలన లేఖ!](https://tslawnews.in/21680/) - కాంగ్రెస్ పార్టీ పగ్గాలను ప్రియాంక గాంధీ వాద్రాకు అప్పగించాలని, వయసు పైబడిన మల్లికార్జున ఖర్గేను తప్పించాలని ఒడిశా మాజీ ఎమ్మెల్యే మహమ్మద్ మోక్విమ్ అగ్రనేత సోనియా గాంధీకి లేఖ రాశారు. యువతను ఆకట్టుకోవాలంటే యువ నాయకత్వం అవసరమని, పార్టీ ప్రక్షాళన జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్ గాంధీ, ప్రియాంక వర్గాల మధ్య ఆధిపత్య పోరు జరుగుతోందని బీజేపీ ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో ఈ లేఖ ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఎన్ఐ వార్తా సంస్థతో మోక్విమ్ మాట్లాడుతూ.. ‘‘పార్టీ క్లిష్ట - [జగిత్యాల ఈవీఎం గోదాము తనిఖీ చేసిన జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/21674/) - తేది:12-12-2-25 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల: అదనపు కలెక్టర్ బి ఎస్ లత, జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల విభాగం పర్యవేక్షకులు కలెక్టరేట్ ఏవో హకీమ్, ఎలెక్షన్ సూపరిండెంట్, జగిత్యాల అర్బన్ ఎమ్మార్వో రామ్మోహన్ జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ బి. సత్యప్రసాద్ శుక్రవారం రోజున దరూర్ క్యాంప్ లో ఈవీఎం లను భద్రపరిచిన గోదామును రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్. ప్రతినెల - [నైనాల గ్రామపంచాయతీ ప్రజలకు సేవ చేసుకోవడానికి రుణపడి ఉంటాం- సర్పంచ్ సంధ్య రమేష్, ఉప సర్పంచ్ పెరుమళ్ళ ఉపేందర్ గౌడ్.](https://tslawnews.in/21669/) - తేది 12-12-2025 TSLAWNEWS వరంగల్ జిల్లా ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. మహబూబాద్ వరంగల్ ఉమ్మడి జిల్లా నెల్లికుదురు మండలం నైనాలలో గ్రామపంచాయతీ ఎలక్షన్లలో 10 వార్డులకి గాను 10 BRS పార్టీ బలపరిచిన అభ్యర్థులు విజయం సాదిచడం మండల కేంద్రంలో హార్ట్ టాపిక్ గా మారింది . సర్పంచిగా సంధ్యా రమేష్ గారు ఉప సర్పంచ్ గా పెరుమాళ్ళ ఉపేందర్ గౌడ్ గారికి అభినందనలు తెలుపుతున్నారు... ఉపేందర్ గౌడ్ గారు వారి మాటల్లో ఇటీవల కాలంలో - [గ్రామ పంచాయతీ ఎన్నికలు – తొలి దశ](https://tslawnews.in/21664/) - తేదీ: 12-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్ జిల్లాలో పోలింగ్ శాతం 88.46% రాష్ట్రవ్యాప్తంగా 84.28% నమోదు తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి దశలో రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ఉత్సాహంగా కొనసాగింది. డిసెంబర్ 11, 2025న జరిగిన ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం 84.28% పోలింగ్ నమోదైంది. మెదక్ జిల్లా మరోసారి అధిక పోలింగ్ నమోదు చేసిన జిల్లాల్లో ఒకటిగా నిలిచింది. జిల్లాలో మొత్తం 1,63,148 మంది ఓటర్లలో 1,44,323 - [89 మంది ఎన్నికల సిబ్బందికి షోకాజ్ నోటీసులు : జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్](https://tslawnews.in/21660/) - తేది:12-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లా: రెండవ సాధారణ ఎన్నికలు మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్బంగా ఎన్నికల విధులు కేటాయించగా 89 మంది ఎన్నికల సిబ్బంది హాజరు కానందున షోకాజ్ నోటీసులు ఇవ్వడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఒక ప్రకటన లో తెలిపారు. ఎన్నికల నియమావళి ప్రకారం వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. - [జగిత్యాల జిల్లాలో ఎన్నికల కోడ్ ముగిసే వరకు విజయోత్సవ ర్యాలీలు నిషేధం : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్](https://tslawnews.in/21654/) - తేది:11-12-2025 TSLAWNEWS జగిత్యాల జిల్లా ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి. కొన్నసాగుతున్న ఓట్ల లెక్కింపు పక్రియ, గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు జగిత్యాల జిల్లాలో జరుగుతున్న తొలి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి - [బీహార్‌లో ఆరోగ్య సంక్షోభం: సీతామఢీ జిల్లాలో 7,400 హెచ్ఐవీ కేసులు నమోదు!](https://tslawnews.in/21650/) - బీహార్‌లోని సీతామఢీ జిల్లాలో హెచ్ఐవీ (HIV) కేసులు ఆందోళనకరమైన స్థాయికి చేరాయి. జిల్లా ఏఆర్‌టీ (యాంటీరెట్రోవైరల్ థెరపీ) కేంద్రం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం, ఇప్పటివరకు 7,400 మందికి పైగా హెచ్ఐవీ పాజిటివ్‌గా నిర్ధారించబడ్డారు. వీరిలో 400 మందికి పైగా చిన్నారులు ఉండటం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఈ పిల్లలకు వైరస్ వారి తల్లిదండ్రుల నుంచే ప్రసవ సమయంలో సంక్రమించినట్లు వైద్యులు వివరించారు. ప్రస్తుతం సీతామఢీ ఏఆర్‌టీ కేంద్రంలో నెలకు 40 నుండి 60 కొత్త - [భీరంగూడ హత్యకేసులో ఊహించని మలుపు: 'కొడుతుంటే అడ్డుపడి చనిపోయాడు' - యువతి తల్లి సంచలన ప్రకటన](https://tslawnews.in/21647/) - సంగారెడ్డి జిల్లా భీరంగూడలో జరిగిన యువకుడు కాకాణి శ్రవణ్‌ సాయి (19) హత్య తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ఊహించని ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రేమిస్తున్నాడని ఇంటికి పిలిచి హత్య చేశారనే ప్రచారాన్ని యువతి తల్లి ఖండించింది. తన కుమార్తెను కొడుతుంటే శ్రవణ్‌ సాయి అడ్డు పడటంతో, ఆ దెబ్బ తగిలి అతను చనిపోయాడని యువతి తల్లి పోలీసులకు చెప్పినట్లుగా వార్త తెలిపింది. శ్రవణ్ సాయి హత్య గురించి బంధువులు ఆరోపణలు చేస్తుండగా, యువతి - [ఆర్టీఐ సమాచారం ఆలస్యం: మాజీ, ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు](https://tslawnews.in/21644/) - సమాచార హక్కు చట్టం (RTI Act) కింద అడిగిన వివరాలు అందించడంలో ఆలస్యం చేయడమే కాకుండా, గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా బేఖాతరు చేశారనే ఆరోపణలపై ఇద్దరు ఐఏఎస్ అధికారులకు న్యాయస్థానం సంచలన నోటీసులు జారీ చేసింది. ఆర్టీఐ అప్పీలేట్ అధికారులుగా వ్యవహరించిన అప్పటి మరియు ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్లైన కె. ఇలంబర్తి మరియు ఆర్.వి. కర్ణన్‌లపై న్యాయమూర్తి భీమపాక నగేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. వడ్డం శ్యామ్ అనే వ్యక్తి దాఖలు - [రామ్ పోతినేని 'ఆంధ్రా కింగ్ తాలుకా': ఓటీటీలోకి క్రిస్మస్ కానుకగా ఎప్పుడంటే?](https://tslawnews.in/21641/) - ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, దర్శకుడు మహేష్ బాబు పి. తెరకెక్కించిన చిత్రం 'ఆంధ్రా కింగ్ తాలుకా'. మైత్రీ మూవీ మేకర్స్ మరియు టీ సిరీస్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర, యువ హీరోయిన్ భాగ్యశ్రీ భోర్సే ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 27న థియేటర్లలో విడుదలైంది, పాజిటివ్ టాక్ రావడంతో పాటు, రామ్ ఎనర్జిటిక్ యాక్టింగ్ మరియు చార్ట్‌బస్టర్ పాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. థియేటర్లలో యావరేజ్‌గా - [ఓటర్ల జాబితా తొలగింపు జరిగితే: వంటింటి ఆయుధాలతో సిద్ధంగా ఉండాలని మహిళలకు మమతా బెనర్జీ పిలుపు](https://tslawnews.in/21634/) - పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సంచలన వ్యాఖ్యలు చేశారు. SIR పేరుతో ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగింపునకు గురైతే, మహిళలు వంటగదిలో వాడే ఆయుధాలతో (కిచెన్ టూల్స్) సిద్ధంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. SIR అనంతరం ఓట్లు తొలగింపునకు గురైతే ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు, ఎన్నికల సమయంలో ఢిల్లీ నుంచి పోలీసులను తీసుకువచ్చి బెదిరిస్తారని ఆమె ఆరోపించారు. మమతా బెనర్జీ ప్రజలకు ముఖ్యంగా - [ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు: తాడేపల్లి ఎలివేటెడ్ కారిడార్, ఉద్యోగులకు 2 విడతల డీఏ మంజూరు](https://tslawnews.in/21631/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో (ఏపీ క్యాబినెట్ భేటీ) పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదముద్ర పడింది. తాడేపల్లి వరకు రూ.532.57 కోట్లతో ఆరు లైన్ల ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించిన ఎల్1 బిడ్‌ను కేబినెట్ ఆమోదించింది. ఈ కారిడార్ జాతీయ రహదారి 16పై 3.8 కిలోమీటర్ల పొడవున ఉంటుంది. దీంతో పాటు, చిత్తూరు జిల్లా కుప్పంలోని పలార్ నదిపై ఉన్న చెక్‌డ్యామ్ పునర్నిర్మాణ పనుల వ్యయాన్ని రూ.15.96 కోట్లకు పెంచుతూ సవరించిన అంచనాలకు కేబినెట్ ఆమోదం మంజూరు - [అనంతపురంలో కలకలం: వార్డెన్‌ ఫిర్యాదుతో నలుగురు విద్యార్థినుల ఆత్మహత్యా ప్రయత్నం](https://tslawnews.in/21628/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనంతపురం జిల్లాలోని కేఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఒకేసారి నలుగురు బాలికలు పురుగుమందు (వాస్మోల్) తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడటం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ నలుగురు విద్యార్థినుల్లో తాడిపత్రి మండలానికి చెందిన ఒకే కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు కూడా ఉన్నారు. విద్యార్థినులు తీసుకున్న ఈ కఠిన నిర్ణయానికి సంబంధించిన పూర్తి కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అయితే, ఈ ఆత్మహత్యా ప్రయత్నానికి ప్రధానంగా దారితీసిన అంశం... వార్డెన్ వసంత ఆ విద్యార్థినుల - [ఆర్టీఐ సమాచారం ఇవ్వనందుకు: ఇద్దరు ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు షాక్, నోటీసులు జారీ](https://tslawnews.in/21625/) - ఆర్టీఐ (RTI) చట్టం కింద సమాచారం అందించడంలో విఫలమైనందుకు, తెలంగాణ హైకోర్టు ఇద్దరు ఐఏఎస్ అధికారులకు కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేస్తూ షాక్ ఇచ్చింది. వడ్డం శ్యామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి భీమపాక నగేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలను ఇచ్చింది. కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, ఆర్టీఐ చట్టం కింద పిటిషనర్ అడిగిన సమాచారం ఎందుకు ఇవ్వలేదని కోర్టు అధికారులపై తీవ్రంగా స్పందించింది. పిటిషనర్ తాను అడిగిన ఆర్టీఐ - [తెలంగాణ బీజేపీ ఎంపీలకు మోదీ క్లాస్: ప్రతిపక్ష పాత్ర, సోషల్ మీడియాపై అసంతృప్తి](https://tslawnews.in/21622/) - తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకుల పనితీరుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలతో భేటీ సందర్భంగా మాట్లాడిన మోదీ, కనీసం రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర కూడా సరిగా పోషించలేక పోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. గత ఎన్నికల్లో వచ్చిన అవకాశాన్ని తెలంగాణ బీజేపీ ప్రతినిధులు వదులుకునే విధంగా వ్యవహరిస్తున్నారని, పార్టీని బలోపేతం చేయడానికి అవసరమైన ప్రయత్నాలేవీ జరగడం లేదని ఆయన అసంతృప్తి చెందారు. మోదీ ప్రత్యేకంగా తెలంగాణ - [నకిలీ మద్యం కేసు: తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జ్ జయచంద్రారెడ్డి అరెస్ట్?](https://tslawnews.in/21619/) - నకిలీ మద్యం కేసు దర్యాప్తులో భాగంగా ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. తంబళ్లపల్లె టీడీపీ మాజీ ఇన్‌ఛార్జి జయచంద్రారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. అందిన సమాచారం మేరకు, ఎక్సైజ్ పోలీసులు బెంగళూరులో ఉన్న జయచంద్రారెడ్డిని అదుపులోకి తీసుకుని, తంబళ్లపల్లికి తీసుకువచ్చినట్లు తెలిసింది. ములకలచెరువు మద్యం కేసులో ఆయన 'ఏ-17' (A-17) నిందితుడిగా ఉన్నారు. గత కొన్ని నెలల నుంచి జయచంద్రారెడ్డిని అరెస్ట్ చేయకపోవడంపై రాజకీయ వర్గాల నుంచి అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా, ఇటీవల - [ప్రశాంత వాతావరణంలో మొదటి విడత పోలింగ్ పూర్తి : జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్](https://tslawnews.in/21613/) - తేది:11-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో మొదటి విడత పోలింగ్ శాతం 77.68 మొత్తం 2,18,194 ఓట్లలో పోలైన ఓట్లు 1,69,846 గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మొదటి విడత ఎన్నికల పోలింగ్ 77.68 శాతం నమోదు అయింది. భీమారం, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కోరుట్ల, మల్లాపూర్, మేడిపెల్లి, మెట్ పెల్లి మండలాల్లో గురువారం పోలింగ్ నిర్వహించారు. 7 మండలాల్లో కలిపి మొత్తం ఓట్లు 2,18,194 ఉండగా పోల్ - [హవేలీ ఘన్పూర్ మండలంలో పోలీసుల కఠిన భద్రత మధ్య శాంతియుతంగా గ్రామపంచాయతీ పోలింగ్](https://tslawnews.in/21607/) - తేది:11-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఈరోజు శాంతియుత వాతావరణంలో ముగిసింది. పోలీసుల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదు. పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ సజావుగా కొనసాగగా, పోలీసు బందోబస్తు, క్యూ ఆర్ టీలు, మొబైల్ పార్టీలు భద్రత నిర్వహణలో కీలక పాత్ర పోషించాయి. ప్రతీ పోలింగ్ కేంద్రంలో క్యూలైన్ వ్యవస్థాపన, శాంతిభద్రతల పర్యవేక్షణ సమర్థవంతంగా జరిగింది. - [గంజాయికి బానిసైన గుర్తు తెలియని వ్యక్తులు పార్కింగ్ అనుమతి లేని ఐదు వాహనాలను తగలబెట్టారని అనుమానస్పదం.](https://tslawnews.in/21601/) - తేది:11-12-2025 హైదరాబాద్ జిల్లా TSLAWNEWS హైదరాబాద్ ఇంచార్జ్ బి విజయ్ మురళీకృష్ణ. జూబ్లీహిల్స్ :బోరబండ పోలీస్ స్టేషన్ పరిధి, రహేమాత్ నగర్ డివిజన్ ఎస్పిఆర్ హిల్స్ గ్రౌండ్ లో అనుమతి లేని పార్క్ చేసిన 5 వాహనాలను గుర్తు తెలియని వ్యక్తులు తగలపెట్టారు.గ్రౌండ్ చుట్టూ సీసీ కెమెరా లేనందున ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు, గంజాయి సేవించేవాళ్లు తగలబెట్టి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. - [చిన్న శ్రీశైలంయాదవ్ గారి సహకారంతో ప్రతి తండాకు సేవాలాల్ మహారాజ్ విగ్రహ విరాళం-శ్రీ సభవత్ రాములు నాయక్.](https://tslawnews.in/21596/) - తేది:11-12-2025, ములుగు జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి ఏకగ్రీవంగా ఎన్నికైన బంజారా సర్పంచ్‌ల తండా గ్రామపంచాయతీలకు గౌరవనీయులైన శ్రీ సభవత్ రాములు నాయక్ గారు (మాజీ ఎమ్మెల్సీ), తెలంగాణ రాష్ట్ర ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ అధ్యక్షులు గారు మరియు చిన్న శ్రీశైలం యాదవ్ గారి సహకారం తో సేవాలాల్ మహారాజ్ విగ్రహాని తెలంగాణ రాష్ట్రంలో ఏకగ్రీవంగా ఎన్నికైన ప్రతి బంజారా తండా గ్రామ - [కిలా వరంగల్ వద్ద ఓయాసిస్ IVF ‘జనని యాత్ర’ మొబైల్ ఫెర్టిలిటీ](https://tslawnews.in/21592/) - తేది:11-12-2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ : కిలా వరంగల్ పరిసర ప్రాంతాల్లో నిర్ధిష్టంగా ఫెర్టిలిటీ అవగాహన, ప్రాథమిక పరీక్షలు అందించేందుకు ఓయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్ ‘జనని యాత్ర’ మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్‌ను ప్రారంభించరు. ఈ కార్యక్రమాన్ని ఓయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్ డా. జలగం కవ్యా రావు (MBBS, MS OBG, FRM, FIGL) ప్రారంభించి, ఫెర్టిలిటీ సమస్యలపై మహిళలు–పురుషుల్లో ఉన్న భయాలు, అపోహలను తొలగించేలా మాట్లాడారు.IVF గురించి - [మెదక్‌ జిల్లాలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన – జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్](https://tslawnews.in/21588/) - తేది:11-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. మెదక్: గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని సమస్యాత్మక పోలింగ్ స్టేషన్‌లను జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, ఐపీఎస్ గారు గురువారం పరిశీలించారు. బురుగుపల్లి పోలింగ్ స్టేషన్‌ను సందర్శించిన ఎస్పీ గారు అక్కడి భద్రతా ఏర్పాట్లు, పోలీస్ మోహరింపులు, సీసీటీవీ పర్యవేక్షణను సమీక్షించారు. పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదనపు బలగాలను కూడా మోహరించారు. ఎన్నికలు శాంతియుతంగా జరగాలని, ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా - [జగిత్యాల జిల్లా పరిధిలో ప్రశాంతంగా జరుగుతున్న మొదటి విడత సర్పంచు ఎన్నికలు : జిల్లా ఎస్పీ అశోక్ కుమార్](https://tslawnews.in/21582/) - తేది:11-12-2025 జగిత్యాల జిల్లా TSLAWNEWS ఇంచార్జి ఆకుల సంజయ్ రెడ్డి జగిత్యాల జిల్లా: మొదటి విడత సర్పంచు ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నట్లుగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఎన్నికలు జరుగుతున్న పోలింగ్ కేంద్రాలను సందర్శించారు. ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. జిల్లాలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పెట్రోలింగ్ వాహనాలు మరియు ప్రత్యేక పోలీసు బృందాలు నిరంతరం పర్యటిస్తూ శాంతిభద్రతలను పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. - [ఉమ్మడి వరంగల్ జిల్లాలో ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలు](https://tslawnews.in/21575/) - తేది:11-12-2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం నైనాల గ్రామం ల్లో గ్రామ పంచాయతీ ఎన్నికలు అధికారుల సమక్షంలో ప్రశాంతమైన వాతావరణంలో జరుగుతున్నయి అని గ్రామ ప్రజలు ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు... - [హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎన్నికల అవగాహనా సమావేశం అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం.](https://tslawnews.in/21570/) - తేది:10-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ Thota Abhilash. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో హవేలీ ఘనపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భద్రతా చర్యలు, పోలింగ్ సిబ్బంది బాధ్యతలు, నిఘా వ్యవస్థలపై అదనపు ఎస్పీ శ్రీ ఎస్. మహేందర్ గారి నాయకత్వంలో అవగాహనా సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరుగేలా పోలీసులు పూర్తి స్థాయి సిద్ధతతో ఉండాలని సూచించారు. అదనపు ఎస్పీ సూచనల్లో ముఖ్యాంశాలు పోలింగ్ స్టేషన్లలో శాంతి భద్రత కట్టుదిట్టంగా ఉండేలా - [బెల్లి లలిత జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలి](https://tslawnews.in/21564/) - తేది:10-12-2025 రంగారెడ్డి జిల్లా ఎల్బీనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ పోపూరి ముఖేష్ చంద్ర. బెల్లి లలిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం తగిన గుర్తింపు ఇయ్యాలి-యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ ఎల్బీ నగర్ చౌరస్తాలో బెల్లి లలిత విగ్రహానికి భూమి పూజ చేసిన-యాదవ జేఏసీ నాయకులు మలిదశ తెలంగాణ ఉద్యమకారులు బెల్లి లలిత జీవిత చరిత్రను పాఠ్యాంశ పుస్తకాలలో చేర్చాలని యాదవ జేఏసీ చైర్మన్ డాక్టర్ దాసరి అజయ్ కుమార్ యాదవ్ - [తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి-హైకోర్టు న్యాయవాది నెమలికొండ హరీష్ కుమార్.](https://tslawnews.in/21558/) - తేది:10-12-2025 సంగారెడ్డి జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ ఉమ్మన్నగారి కృష్ణా గౌడ్. సంగారెడ్డి జిల్లా: తెలంగాణ బార్ కౌన్సిల్ ఎన్నికల సందర్భంగా స్థానిక హై కోర్ట్ న్యాయవాది నెమలికొండ హరీష్ కుమార్ సంగారెడ్డి జిల్లా కోర్ట్ బార్ అసోసియేషన్ ను న్యాయవాదులను కలసి తన అభ్యర్థిత్వాన్ని బలపరిచి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ న్యాయ వాదుల సంక్షేమం మరియు న్యాయ వాద రక్షణ అత్యంత అవసరమని, జూనియర్ - [మెదక్‌లో కిసాన్ ఫ్యాషన్ మాల్ ఘన ప్రారంభం](https://tslawnews.in/21552/) - తేది:10-12-2025 మెదక్ జిల్లా TSLAWNEWS స్టాఫ్ రిపోర్టర్ తోట అభిలాష్. మెదక్ పట్టణంలో ఈ రోజు కిసాన్ ఫ్యాషన్ మాల్ గ్రాండ్ ఓపెనింగ్ సందడి జరిగింది. ప్రముఖ సినీనటి అనసూయ గారు ప్రధాన అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి కిసాన్ ఫ్యాషన్ మాల్ వ్యవస్థాపకులు, నిజామాబాద్ ఎమ్మెల్యే శ్రీ ధన్పాల్ సూర్యనారాయణ గుప్త గారు ప్రత్యేకంగా విచ్చేశారు. అదే విధంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు శ్రీ రఘునందన్ రావు గారు, - [సామాజిక న్యాయ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గా గట్ల రాజన్న](https://tslawnews.in/21548/) - తేది:10-12-2025 ములుగు జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్. ములుగు జిల్లా,ములుగు మండలం జంగాల పల్లి గ్రామానికి చెందిన గట్ల రాజన్న మరోజు వీరన్న సహచరుడు కుల ఉద్యమాల నిర్మాణంలో విశేష కృషి చేశారు కుల ఉద్యమాల తోపాటు బిసి ఉద్యమాలు దళిత బహుజన ఉద్యమాల నిర్మాణం లో రాష్ట్ర వ్యాప్తం గా చురుకు గాపనిచేస్తున్నారు దళిత బహుజన రాజ్యాధికారo కోసం మారోజు వీరన్న సహచరునిగా ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లోను తెలంగాణ - [బీ...కేర్ ఫుల్...!! ఎవిరీ మూమెంట్ ఈజ్ వెరీ..ఇంపార్టెంట్..](https://tslawnews.in/21544/) - తేది:10/12/2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలు మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఐదు మండలాల్లో రేపు జరుగనున్నాయని, ఈరోజు నుంచి, రేపు కౌంటింగ్ ముగిసేవరకు పూర్తి అప్రమత్తంగా ఉండాలని, చిన్న ఏమరుపాటు కూడా ఉండకూడదని మహబూబాబాద్ ఎస్పీ డాక్టర్ శబరీష్ పోలీస్ అధికారులను, సిబ్బందిని ఆదేశించారు. నెల్లికుదురు మండలకేంద్రంలోని ఎన్నికల సామాగ్రి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ను ఎస్పీ డాక్టర్ శబరీష్ సందర్శించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పండుగవాతావరణంలో - [జనజీవన స్రవంతిలోకి మరో ఇద్దరు మావోయిస్టులు](https://tslawnews.in/21539/) - తేది:10-12-2025 ములుగుజిల్లా:TSLAWNEWS ఇంచార్జ్ పోరిక రాహుల్ నాయక్. ములుగు జిల్లా పోలీసులు ఆదివాసి ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన పోరుకన్నా ఊరు మిన్న మన ఊరికి తిరిగి రండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పునరావాస పథకాల ను తెలుసుకొని ఆకర్షిత, అవగాహన కార్యక్రమానికి ప్రభావితులై, మావోయిజం, నక్సలైట్ ఉద్యమం మీద విరక్తి పొంది ప్రశాంతత జీవితం గడపాలని ఉద్దేశంతో సిపిఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరి లొంగుబాటు మహిళ సభ్యులు మడకం - [నటి శ్రియా కుటుంబ సమేతంగా శ్రీవారి దర్శనం](https://tslawnews.in/21535/) - ప్రముఖ నటి శ్రియా శరణ్ మంగళవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమలకు చేరుకున్నారు. బుధవారం వేకువజామున ఆమె తన భర్త ఆండ్రీ కోస్చివ్ మరియు కుమార్తె రాధ శరణ్‌తో కలిసి శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు. కుమార్తె రాధ శరణ్‌ను ఎత్తుకుని, తల్లి నీరజతో కలిసి శ్రియా సంప్రదాయ వస్త్రధారణలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. శ్రీవారి సుప్రభాత సేవ అనంతరం, రంగనాయకుల మండపంలో వేదపండితులు నటి శ్రియాకు ఆశీర్వచనాలు చేశారు. దర్శనం పూర్తి చేసుకున్న - [యూఎస్ ఫెడ్ భేటీ నేపథ్యంలో నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు](https://tslawnews.in/21532/) - దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 10, 2025) యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం నేపథ్యంలో నష్టాలతో ముగిశాయి. మార్కెట్ వర్గాలు వడ్డీ రేట్లపై ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూస్తుండగా, పెట్టుబడిదారుల్లో నెలకొన్న అనిశ్చితి అమ్మకాల ఒత్తిడికి దారితీసింది. దీంతో బీఎస్‌ఈ సెన్సెక్స్ 275 పాయింట్లు పతనమై 84,391 వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 81 పాయింట్ల నష్టంతో 25,758 వద్ద స్థిరపడింది. మార్కెట్‌లో అమ్మకాలు ప్రధానంగా కన్జ్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, మరియు పీఎస్‌యూ బ్యాంక్ షేర్లలో కేంద్రంగా - [లోక్‌సభలో నన్ను బెదిరిస్తున్నారు: ఎన్నికల సంస్కరణలపై కంగనా రనౌత్ ఘాటు వ్యాఖ్యలు](https://tslawnews.in/21529/) - లోక్‌సభలో ఎన్నికల సంస్కరణలపై జరిగిన చర్చలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ కంగనా రనౌత్ ఘాటైన వ్యాఖ్యలు చేశారు. "మోదీ ఈవీఎంలను కాదు... ప్రజల హృదయాలనే హ్యాక్ చేస్తున్నారు," అని పేర్కొంటూ, ప్రతిపక్షాలు చేస్తున్న 'ఓట్ల దొంగతనం' ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆమె ఖండించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ దేశ భద్రతకు, మహిళల గౌరవ పరిరక్షణకు అత్యవసరమని కంగనా స్పష్టం చేశారు. అంతేకాకుండా, సభలో తనపై జరిగిన బెదిరింపులు, అవమానాల గురించి ఆమె - [అమీర్‌పేట కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం: విద్యార్థులు సురక్షితం](https://tslawnews.in/21526/) - హైదరాబాద్‌లోని అమీర్‌పేట, మైత్రీవనంలో ఉన్న 'శివమ్ టెక్నాలజీస్' అనే కోచింగ్ సెంటర్‌లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 10 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగినా, అదృష్టవశాత్తూ విద్యార్థులందరూ సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పినట్లయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రాథమిక అంచనా ప్రకారం, కోచింగ్ సెంటర్‌లోని బ్యాటరీలు పేలడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు. మంటలు మరియు దట్టమైన పొగలు వ్యాపించడంతో విద్యార్థులు, సిబ్బంది - [జమలపూర్ణమ్మను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్](https://tslawnews.in/21523/) - వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలో పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల అనారోగ్యానికి గురై చికిత్స పొందిన పార్టీ సీనియర్ మహిళా నేత, ఎన్టీఆర్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్‌పర్సన్ తిప్పరమల్లి జమలపూర్ణమ్మను ఆయన పరామర్శించారు. ఈ పరామర్శ పార్టీ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్మోహన్ రెడ్డి నగరంలోని కేదారేశ్వరపేటలో ఉన్న జమలపూర్ణమ్మ నివాసానికి వెళ్లి, ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆమెకు ధైర్యం - [స్టార్టప్‌లకు రూ.1000 కోట్ల నిధి: సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన](https://tslawnews.in/21520/) - తెలంగాణలోని స్టార్టప్‌ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భారీ ప్రోత్సాహాన్ని ప్రకటించింది. స్టార్టప్‌ల వృద్ధి కోసం రూ.1,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఏర్పాటు చేసిన 'గూగుల్ ఫర్ స్టార్టప్' హబ్‌ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ నిధిని సద్వినియోగం చేసుకొని, భవిష్యత్తులో గూగుల్ వంటి పెద్ద సంస్థలుగా ఎదగాలని స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో స్టార్టప్‌ల వృద్ధికి అనువైన వాతావరణాన్ని - [అంతర్జాతీయ పోటీల్లో సత్తా చాటిన నటి ప్రగతికి జనసేన 'వీరమహిళ' అభినందనలు](https://tslawnews.in/21517/) - టాలీవుడ్ నటి ప్రగతి ఇటీవల టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో అద్భుత ప్రదర్శన కనబరిచి, బంగారు పతకంతో సహా మొత్తం 4 మెడల్స్‌ను గెలుచుకుని సత్తా చాటారు. ఆమె ఈ విజయంతో అనేక రంగాల నుంచి అభినందనలు అందుకుంటున్నారు. తాజాగా, ప్రగతి విజయగాథపై జనసేన పార్టీ వీరమహిళ విభాగం ఒక ప్రకటన విడుదల చేసి ఆమెను కొనియాడింది. జనసేన వీరమహిళ విభాగం ప్రకటనలో, ప్రగతి వంటి మహిళలు కళల నుంచి అంతర్జాతీయ - [పరకామణి కేసు: హిందువులపై జగన్‌కు తీవ్ర ద్వేషం ఉంది: జ్యోతుల నెహ్రూ](https://tslawnews.in/21514/) - టీటీడీ బోర్డు సభ్యుడు, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్ తీరు చూస్తే ఆయనకు హిందువుల పట్ల తీవ్ర ద్వేషం ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుమల పరకామణి చోరీ కేసు విషయంలో భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్నారని ఆయన మీడియా సమావేశంలో మండిపడ్డారు. స్వామివారి హుండీ కానుకల లెక్కింపు కేంద్రమైన పరకామణిలో వందల కోట్ల రూపాయల చోరీ జరిగిందని, దానిని ఒక చిన్న దొంగతనంగా - [వైద్య విద్య ప్రైవేటీకరణపై బొత్స తీవ్ర విమర్శలు: 'ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడంలేదు'](https://tslawnews.in/21511/) - ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యను పూర్తిగా ప్రైవేటుపరం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తున్నారని వైసీపీ సీనియర్ నేత, శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఆరోపించారు. ప్రజా సంక్షేమాన్ని పక్కనపెట్టి, కార్పొరేట్ శక్తులకు మేలు చేసేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని విమర్శించారు. "ప్రపంచంలో ఎక్కడా ఇలా జరగడంలేదు" అని వ్యాఖ్యానించిన ఆయన, ముఖ్యమంత్రి చంద్రబాబుది ఎప్పుడూ కార్పొరేట్ పక్షపాతమేనని, ఇది ఆయనకు కొత్తేమీ కాదని అన్నారు. ఆయన బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ - [మోదీ, రాహుల్ గాంధీ మధ్య 88 నిమిషాల సుదీర్ఘ భేటీ](https://tslawnews.in/21508/) - ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మధ్య పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా జరిగిన భేటీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తిని రేపింది. ఈ సమావేశం ఏకంగా 88 నిమిషాల పాటు సుదీర్ఘంగా కొనసాగింది. వాస్తవానికి, ప్రధాన సమాచార కమిషనర్ (సీఐసీ) నియామకంపై చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయబడింది. నిబంధనల ప్రకారం, సమాచార కమిషన్, ఎన్నికల కమిషన్, విజిలెన్స్ విభాగాల్లో కీలక నియామకాలపై ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాని నామినేట్ చేసిన - [కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కుతూ జారిపడి వ్యక్తి మృతి](https://tslawnews.in/21504/) - తేదీ:10-12-2025 వరంగల్ జిల్లా TSLAWNEWS ఇంచార్జ్ వల్లే ప్రశాంత్. వరంగల్ : వరంగల్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫారం నంబర్ -1 పై ఖమ్మం వైపు వెళ్తున్న కోణార్క్ ఎక్స్ప్రెస్ ఎక్కబోతూ గుర్తు తెలియని వ్యక్తి ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందాడు. శరీరం నడుము వద్ద తెగి రెండు ముక్కలైంది. మృతుడు తెలుపు, లేత నీలిరంగు చారల షర్ట్ ధరించి ఉన్నాడు. రైల్వే పోలీసులు మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. - [కబ్జాకు గురైన రహదారిని పరిష్కరించి రైతులకు న్యాయం చేయాలి- మల్లె తోటకు వ్యవసాయపనులకు వెళ్లే రైతుల మహాధర్నా.](https://tslawnews.in/21496/) - తేదీ:10-12-2025 జగిత్యాల జిల్లా, TSLAWNEWS ఇంచార్జ్ ఆకుల సంజయ్ రెడ్డి. మెట్పల్లి : ఈరోజు మెట్పల్లి పట్టణం వెల్లుల్ల రోడ్డు నుండి వ్యవసాయ పనులకు రైతులు మల్లె తోటకు పోవుటకు దారి అక్రమములకు గురి కావడంతో ఈరోజు రైతులు ధర్నా చేశారు ధర్నా అనంతరం పోలీసు అధికారులు వచ్చి ఎలక్షన్స్ ఉన్నందున తర్వాత మీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో రైతులు నిరసన విరమించారు రైతులు మాట్లాడుతూ మల్లెతోటకు వ్యవసాయ పనులకు దాదాపు 300 రైతు - [తెలంగాణ బందూక్, ప్రజా వీరుడు పండుగ సాయన్న వర్ధంతి “రన్ ఫర్ సెల్ఫ్ రిస్పెక్ట్” – పాలమూరు యూనివర్సిటీలో విజయవంతం](https://tslawnews.in/21489/) - తేదీ:09-12-2025 మహబూబ్ నగర్ జిల్లా, TSLAWNEWS తెలంగాణ బందూక్, ప్రజా వీరుడు **పండుగ సాయన్న వర్ధంతి (డిసెంబర్ 10)**ను పురస్కరించుకుని, పండుగ సాయన్న సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో, డాక్టర్ వై. శివ ముదిరాజ్ గారి నేతృత్వంలో నేడు (09-12-2025) పాలమూరు యూనివర్సిటీ వేదికగా “Run For Self Respect” కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు పండుగ సాయన్న స్వాభిమానం, దోపిడీ వ్యతిరేక పోరాటం, బలహీన వర్గాల కోసం ఆయన - [పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగే: 'ఉస్తాద్ భగత్ సింగ్' తొలి సింగిల్ 'దేఖ్ లేంగే సాలా' ప్రోమో విడుదల!](https://tslawnews.in/21486/) - పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న క్రేజీ ప్రాజెక్ట్ 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అప్‌డేట్ విడుదలైంది. దర్శకుడు హరీశ్ శంకర్ దర్శకత్వంలో, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలోని తొలి పాట 'దేఖ్ లేంగే సాలా' ప్రోమోను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది. ఈ పూర్తి పాటను డిసెంబర్ 13న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. 'గబ్బర్ సింగ్' వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్, సంగీత - [పరకామణి చోరీ కేసు: లోక్ అదాలత్ రాజీపై సీఐడీ అదనపు నివేదిక సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు!](https://tslawnews.in/21483/) - తిరుమల శ్రీవారి పరకామణిలో విదేశీ కరెన్సీ చోరీ కేసులో లోక్ అదాలత్ ద్వారా కుదిరిన రాజీ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సీఐడీ (CID) ఈరోజు (మంగళవారం) హైకోర్టుకు అదనపు నివేదికను సీల్డ్ కవర్‌లో సమర్పించింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. నివేదికకు చెందిన మరో రెండు సెట్లను రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) కు సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈ నివేదికలను పరిశీలన నిమిత్తం - [ఇండిగో విమాన సేవలు సాధారణ స్థితికి: ప్రయాణికులకు క్షమాపణ చెప్పిన సీఈఓ](https://tslawnews.in/21480/) - దేశవ్యాప్తంగా ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo) సేవల్లో సాంకేతిక సమస్యలు మరియు సిబ్బంది కొరత కారణంగా నెలకొన్న భారీ గందరగోళం ఎట్టకేలకు సద్దుమణిగిందని సంస్థ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (CEO) పీటర్ ఎల్బర్స్‌ ప్రకటించారు. దీనివల్ల వేలాది మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురైనందుకు ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ, ప్రయాణికులకు బహిరంగంగా క్షమాపణలు తెలియజేశారు. "ఇండిగో సేవలు సాధారణ స్థితికి చేరుకున్నాయి" అని ఆయన ధృవీకరించారు. గందరగోళం కారణంగా ఇబ్బందులు పడిన ప్రయాణికులకు ఉపశమనం కలిగించే - [చిరుత దాడుల నివారణకు వినూత్న ప్రతిపాదన: అడవుల్లోకి ₹1 కోటి విలువైన మేకలను వదలండి!](https://tslawnews.in/21477/) - మహారాష్ట్రలో ఇటీవల చిరుతపులుల దాడులు మరియు అవి గ్రామాల్లోకి ప్రవేశించే ఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో, రాష్ట్ర అటవీ శాఖ మంత్రి గణేశ్ నాయక్ శాసనసభలో ఒక వినూత్న ప్రతిపాదన చేశారు. చిరుతపులులు ఆహారం కోసం మానవ నివాసాల్లోకి ప్రవేశించకుండా నిరోధించడానికి అడవుల్లోకి పెద్ద సంఖ్యలో మేకలను వదలాలని ఆయన సూచించారు. చిరుత దాడుల్లో మనుషులు చనిపోతే ప్రభుత్వం పెద్ద మొత్తంలో పరిహారం చెల్లిస్తోందని మంత్రి గుర్తు చేశారు. మరణించిన తర్వాత పరిహారం చెల్లించే బదులు, ఆ నిధులను - [చంద్రబాబు పాలనలోనే స్వర్ణాంధ్ర సాధ్యం: జగన్ పాలనలో ఏపీకి రూ.7 లక్షల కోట్ల నష్టం – కుటుంబరావు](https://tslawnews.in/21474/) - గత ఐదేళ్ల విధ్వంసకర పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ బయటపడి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో తిరిగి వికాస పథంలోకి ప్రవేశించిందని స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ వైస్ చైర్మన్‌ సి.కుటుంబరావు అన్నారు. మంగళవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్ల జగన్ పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్డీపీ)కి రూ.7 లక్షల కోట్లకు పైగా తీవ్ర నష్టం వాటిల్లిందని ఆరోపించారు. జగన్ పాలనలో ఏపీ జీఎస్డీపీ వృద్ధి రేటు 13.21 శాతం నుంచి 9.1 శాతానికి - [రణ్‌వీర్ సింగ్ 'ధురంధర్' బాక్సాఫీస్ సునామీ: తొలి వారాంతంలోనే రూ.100 కోట్లు!](https://tslawnews.in/21471/) - బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ ప్రధాన పాత్రలో, అక్షయ్ ఖన్నా, ఆర్. మాధవన్ వంటి స్టార్స్ నటించిన యాక్షన్ డ్రామా చిత్రం 'ధురంధర్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. డిసెంబర్ 5న విడుదలైన ఈ మల్టీస్టారర్ చిత్రం తొలి వారాంతంలోనే రూ.100 కోట్ల మైలురాయిని దాటి, ఐదు రోజులు ముగిసేసరికి రూ.140 కోట్ల మార్క్ వైపు దూసుకుపోతోంది. ఈ వసూళ్ల కారణంగా రణ్‌వీర్ సింగ్ కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ఓపెనర్‌గా నిలిచి, 'పద్మావత్', 'సింబా' - [హైదరాబాద్ నగరానికి నాల్గవ కేంద్రంగా 'ఫ్యూచర్ సిటీ' అభివృద్ధి: మంత్రి శ్రీధర్ బాబు](https://tslawnews.in/21468/) - తెలంగాణ రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో మాట్లాడుతూ, హైదరాబాద్ నగరానికి నాల్గవ న్యూక్లియస్ (కేంద్రకం)గా 'ఫ్యూచర్ సిటీ'ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు, దీనిని నెట్ జీరో కార్బన్ సిటీగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఫ్యూచర్ సిటీని సుమారు 13,500 ఎకరాల్లో గ్రీన్ సిటీగా అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. మెట్రో రైలు ద్వారా దీనిని అనుసంధానిస్తామని, జాతీయ, - [గ్లోబల్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క: 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీకి PPP మోడల్ అనివార్యం!](https://tslawnews.in/21465/) - తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, గ్లోబల్ సమ్మిట్‌లో జరిగిన 'ఇన్నోవేటివ్ పీపీపీఎస్ (PPPలు): పబ్లిక్ గూడ్స్ కోసం ప్రైవేట్ క్యాపిటల్‌ను ఉపయోగించడం' అనే చర్చా గోష్టిలో పాల్గొన్నారు. 3 ట్రిలియన్ అమెరికా డాలర్ల ఆర్థిక వ్యవస్థను సాధించడానికి పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) మోడల్ అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం USD 200 బిలియన్ GSDP ఉన్న తెలంగాణ, ఈ లక్ష్యాన్ని చేరుకోవాలంటే సంవత్సరానికి USD 30 బిలియన్ పెట్టుబడి లోటును పూడ్చాల్సిన - [గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్చండి: అర్ధరాత్రి ప్రయాణంపై ఉత్తరాంధ్ర వలస కూలీల విజ్ఞప్తి](https://tslawnews.in/21462/) - గుంటూరు-రాయగడ ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 17243) యొక్క ప్రస్తుత ప్రయాణ సమయాలను మార్చాలని ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రయాణికులు మరియు వలస కూలీలు రైల్వే అధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఉపాధి కోసం విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు పెద్ద ఎత్తున వచ్చే దిగువ మధ్యతరగతి ప్రజలకు ఈ రైలు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ రైలులో 9 జనరల్ బోగీలు ఉండటం వలన తక్కువ ధరలో సొంత ఊళ్లకు వెళ్ళడానికి ప్రయాణికులు దీనికే ప్రాధాన్యత ఇస్తుంటారు. అయితే, ఈ - [ఇండిగో సంక్షోభం: 'ఇది వారి మేనేజ్‌మెంట్ లోపం, మేం పర్యవేక్షించడం లేదు' – చంద్రబాబు](https://tslawnews.in/21459/) - ఇటీవల ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎదుర్కొన్న విమానాల రద్దు సంక్షోభంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పందించారు. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగోనే అని, వారు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) నిబంధనలను పాటించకపోవడమేనని స్పష్టం చేశారు. DGCA సమయం ఇచ్చినప్పటికీ ఇండిగో ఆ ప్రమాణాలను పాటించకపోవడం వల్లే విమానాలు రద్దై, 5.86 లక్షల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారని ఆయన పేర్కొన్నారు. అయితే, ఈ సంక్షోభాన్ని తాము (ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం) - [మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి... బ్యాటు గుర్తుకు ఓటెయ్యండి.. పాలకుడిగా కాదు సేవకుడిగా పరిపాల చేస్తా... మద్దికుంట సర్పంచ్ అభ్యర్థి పాండు నాయక్](https://tslawnews.in/21456/) - తేదీ 09-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS సదాశివపేట : మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి బ్యాట్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని బిఆర్ఎస్ బలపరిచిన మద్దికుంట గ్రామ సర్పంచ్ అభ్యర్థి పాండు నాయక్ కోరారు . మంగళవారం మద్దికుంటలో భారీ ర్యాలీగా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాండు నాయక్ మాట్లాడుతూ నామినేటెడ్ సదాశివపేట పిఎసిఎస్ వైస్ చైర్మన్ పదవి వదులుకొని గ్రామ ప్రజల పై నమ్మకం,ఆశీర్వాదం కోసం సర్పంచ్ బరిలో ఉన్నానన్నారు . విద్యావంతుడైన పాండు నాయక్ - [ఎంపీ యుపిఎస్ చందాపూర్ పాఠశాలలో నమూనా పంచాయతీ ఎన్నికలు.](https://tslawnews.in/21453/) - తేదీ 09-12-2025 సంగారెడ్డి జిల్లా, TSLAWNEWS సదశివపేట: సదాశివపేట మండలం ఎంపీ యుపిఎస్ చందాపూర్ పాఠశాలలో నమోనా గ్రామపంచాయతీ ఎన్నికలను చందాపూర్ ప్రాథమిక ఉన్నత పాఠశాలలో ఘనంగా నిర్వహించారు ఓటు వేసే విధానాన్ని విద్యార్థులకు తెలియజేశారు. తల్లిదండ్రులకు కూడా విద్యార్థులు ఇంటి వద్ద చెప్పాలని సూచించారు. చందాపూర్ గ్రామపంచాయతీ ఎన్నికల్లో చెల్లని ఓట్లు లేకుండా అవగాహన కల్పించాలని విద్యార్థులకు తెలిపారు. చిన్నప్పటినుండి ఓటు హక్కు పై అవగాహన కలిగి ఉండాలని నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవాలని ఈ సందర్భంగా - [గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర.](https://tslawnews.in/21448/) - తేది.09.12.2025. ములుగు జిల్లా. TSLAWNEW గ్రామ పంచాయతీ మెదటి విడత ఎన్నికలకు 9వ తేది సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్ ముగియడానికి 44 గంటల ముందు నుండి ఆయా మండలాల్లో సైలెన్స్ పీరియడ్ అమలులోకి వస్తుందని తెలిపారు. పోలింగ్ ముగిసే వరకు ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు, ఊరేగింపులు, ఏ విధమైన ప్రచారాలు నిర్వహించరాదని ఆయన స్పష్టం చేశారు. - [స్థానిక సంస్థల ఎన్నికలు: 44 గంటల ముందే సైలెంట్ పీరియడ్ అమలు](https://tslawnews.in/21434/) - 9 డిసెంబర్ మెదక్ TSLAWNEWS జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌కు 44 గంటల ముందుగా సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ముగింపు వరకు 163 BNSS (పాత 144 సెక్షన్) అమల్లో ఉండనున్నట్లు జిల్లా ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు, IPS గారు తెలిపారు.శాంతి భద్రతలకు భంగం కలిగించే ప్రయత్నాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల సందర్భంగా ఎంసీసీ ఉల్లంఘనలు, మద్యం, నగదు పంపిణీ, గొడవలు, వదంతులు వంటి వాటిపై - [పటాన్‌చెరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించిన ‘విజయ దివస్’ వేడుకల్లో బీఆర్ఎస్ నాయకులు మాదిరి ప్రిథ్వీరాజ్ గారు పాల్గొన్నారు.](https://tslawnews.in/21428/) - తెలంగాణ రాష్ట్ర సాధన చరిత్రలో మైలురాయిగా నిలిచిన 2009 డిసెంబర్ 9 సందర్భాన్ని పురస్కరించుకొని, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా ‘విజయ దివస్’ను భారీ స్థాయిలో నిర్వహించింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీఆర్ గారు, మాజీ మంత్రి శ్రీ హరీష్ రావు గారి పిలుపు మేరకు పటాన్‌చెరు నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి గారు, కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారితో కలిసి మాదిరి ప్రిథ్వీరాజ్ - [సిద్దిపేట జిల్లా "గోపా" కమిటీ ఆవిర్భావం అన్ని జిల్లాలకు ఆదర్శం కావాలి : డాక్టర్ బండి సాయన్న గౌడ్.](https://tslawnews.in/21424/) - గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ( గోపా ) సిద్దిపేట జిల్లా నూతన జిల్లా కమిటీ నిర్మాణం కోసం ఈ రోజు తాడూరి బాలా గౌడ్ ఫంక్షన్ హాల్ లో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి సభాధ్యక్షులుగా "గోపా " జిల్లా కన్వీనర్ పల్లె వంశీ క్రిష్ణ గౌడ్ వ్యవహారించారు. ఈ సమావేశానికి గోపా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బండి సాయన్న గౌడ్ హాజరై మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ పోరాటంలో - [సోనియా గాంధీ జన్మదిననం వారంగల్‌లో ఘనంగా వేడుకలు](https://tslawnews.in/21417/) - 09/12/2025 వరంగల్ వరంగల్: కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదినాన్ని (డిసెంబర్ 9) తెలంగాణలోని వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తలు ఘనంగా జరుపుతున్నారు. ఈ రోజు 79వ జన్మదినం సందర్భంగా పార్టీ స్థానిక నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో సమావేశమై, కేక్ కట్ అన్నదానలు చేసి, ప్రత్యేక ప్రార్థనలు ఆచరించారు . వరంగల్ పోచమైదాన లో జరిగిన ఈ కార్యక్రమంలో మ్మెల్సీ సారయ్య, ఎర్రబెల్లి స్వరణ, ఆయూబ్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.కార్యక్రమ వివరాలుస్థానిక నాయకులు సోనియా - [Chitlapally Srisailam](https://tslawnews.in/21404/) - [Goundla Ramesh Goud](https://tslawnews.in/21401/) - [Satyanarayana Goud Kovuri](https://tslawnews.in/21398/) - [Thumpally Sravan Kumar](https://tslawnews.in/21372/) - [Rudra Srinivas](https://tslawnews.in/21375/) - [Thota Abhilash](https://tslawnews.in/21378/) - [Gollapally Sayagoud](https://tslawnews.in/21381/) - [Basagalla Ramulu Goud](https://tslawnews.in/21385/) - [ఫిడే సర్క్యూట్ 2025 విజేతగా ప్రజ్ఞానంద: క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత](https://tslawnews.in/21361/) - భారత చెస్ సంచలనం ఆర్. ప్రజ్ఞానంద ఫిడే సర్క్యూట్ 2025లో అద్భుతమైన ప్రదర్శనతో విజేతగా నిలిచాడు. ఈ విజయంతో, వచ్చే ఏడాది (2026) జరగబోయే అత్యంత ప్రతిష్టాత్మకమైన క్యాండిడేట్స్ టోర్నీకి అర్హత సాధించాడు. ఏడాది పొడవునా జరిగిన ఈ సర్క్యూట్ టోర్నమెంట్‌లలో అత్యధిక పాయింట్లు సాధించిన ఆటగాడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. ఇటీవల జరిగిన లండన్ చెస్ క్లాసిక్ ఓపెన్‌లో ఉమ్మడి విజేతగా నిలవడం ద్వారా అతను ఈ అర్హతను అధికారికంగా ఖాయం చేసుకున్నాడు. ప్రజ్ఞానంద 2025వ సంవత్సరం - [ఇన్‌స్టాగ్రామ్ కొత్త AI డబ్బింగ్ టూల్: రీల్స్‌ను బహుళ భాషల్లోకి మార్చడం సులభం](https://tslawnews.in/21358/) - ఇన్‌స్టాగ్రామ్ క్రియేటర్ల కోసం వారి కంటెంట్‌ను ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరవేయడానికి ఉపయోగపడే AI డబ్బింగ్ (AI Dubbing) టూల్‌ను కొత్తగా విడుదల చేసింది. ఈ టూల్ ద్వారా ఒకే వీడియోను పలు భాషల్లోకి వెంటనే మార్చుకోవచ్చు. ఈ ఫీచర్ ముఖ్యంగా భారతదేశంలో ఉన్న క్రియేటర్లకు మరియు ప్రేక్షకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, తమిళం, మరాఠీ, బెంగాలీ, కన్నడ వంటి ముఖ్యమైన భారతీయ భాషలకు డబ్బింగ్ సపోర్ట్‌ను అందిస్తుంది. ఈ - ['వందే మాతరం'పై మోదీ కీలక వ్యాఖ్యలు: జిన్నా, నెహ్రూ వైఖరిపై లోక్‌సభలో విమర్శలు](https://tslawnews.in/21355/) - 'వందే మాతరం' 150వ వార్షికోత్సవం సందర్భంగా లోక్‌సభలో జరిగిన చర్చలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశ జాతీయ గీతాలలో ఒకటైన 'వందే మాతరం'పై చరిత్రలో కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలను ప్రస్తావిస్తూ, మొహమ్మద్ అలీ జిన్నా ఈ గీతానికి వ్యతిరేకించారని, ఆ భావనలతోనే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఏకాభిప్రాయానికి వచ్చారని ఆరోపించారు. ఈ పాటలోని కొన్ని అంశాలు కొందరు ముస్లింలను కలవరపెట్టవచ్చని భావించి కాంగ్రెస్ పార్టీ దీనిని పూర్తిగా స్వీకరించలేదని - [దివంగత నటి ప్రత్యూష బయోపిక్‌లో రష్మిక మందానా?](https://tslawnews.in/21352/) - నేషనల్ క్రష్ రష్మిక మందానా ప్రస్తుతం తన సినీ కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్నారు. వరుస హిట్‌లు, టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్‌లలో భారీ ప్రాజెక్టులతో ఆమె బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆమె ఒక బయోపిక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే ఆసక్తికర వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాకు దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తారని ప్రచారం జరుగుతోంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన 'భీష్మ' సినిమా బ్లాక్‌బస్టర్ - [తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రారంభం: రూ. లక్ష కోట్ల పెట్టుబడి ప్రకటన](https://tslawnews.in/21349/) - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్' రంగారెడ్డి జిల్లా, కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో అట్టహాసంగా ప్రారంభమైంది. సోమ, మంగళవారాల్లో రెండు రోజుల పాటు కొనసాగే ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించారు. ప్రపంచ వేదికపై తెలంగాణ ఖ్యాతిని, రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అవకాశాలను చాటి చెప్పడమే లక్ష్యంగా ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ సదస్సు ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కేంద్రమంత్రి - [హైదరాబాద్‌లో కొత్త మల్టీప్లెక్స్‌లు: సంక్రాంతి నాటికి ప్రారంభం కానున్న థియేటర్లు](https://tslawnews.in/21346/) - హైదరాబాద్‌లో సినిమా చూసే కల్చర్ వేగంగా మారుతుండటంతో, ప్రేక్షకులకు అత్యాధునిక వినోదాన్ని అందించడానికి నగరంలో కొత్త మల్టీప్లెక్స్‌లు సిద్ధమవుతున్నాయి. ఈ సంక్రాంతి (జనవరి 2026) నాటికి పలు ప్రాంతాలలో కొత్త థియేటర్లు ప్రారంభం కానున్నాయి. సినిమా నిర్మాణానికి హైదరాబాద్ ప్రపంచస్థాయి వేదికగా మారుతున్న నేపథ్యంలో, ఈ కొత్త థియేటర్లు ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించబడుతున్నాయి. ముఖ్యంగా, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్, కూకట్‌పల్లి, కోకాపేట వంటి కీలక ప్రాంతాలలో ఈ కొత్త మల్టీప్లెక్స్‌లు ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి - [తెలంగాణ గ్రామ పంచాయతీ ఎన్నికలు: ఆ రెండు రోజులు స్కూళ్లకు సెలవులు](https://tslawnews.in/21343/) - తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ ఎన్నికలను అధికారులు మొత్తం మూడు విడతల్లో డిసెంబర్ 11, 14, 17 తేదీలలో నిర్వహించనున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియ సులభంగా, ప్రశాంతంగా జరిగేందుకు వీలుగా గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలను పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఎన్నికల కారణంగా ఆయా పాఠశాలలకు ప్రత్యేకంగా సెలవులు ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుంది. ఎన్నికల నిర్వహణ కోసం పెద్ద - [బిహార్‌లో తిరుమల శ్రీవారి ఆలయం: ఒక్క రూపాయి లీజుకు 10 ఎకరాల స్థలం](https://tslawnews.in/21340/) - తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో భారతదేశంలోని ఇతర రాష్ట్రాల్లో తిరుమల తరహా శ్రీవారి ఆలయాల నిర్మాణానికి ఏర్పాట్లు ముమ్మరమవుతున్నాయి. ఈ నేపథ్యంలో, బిహార్‌లోని పాట్నా సమీపంలోని మొకామా ఖాస్ ప్రాంతంలో తిరుమల శ్రీవారి ఆలయ నిర్మాణానికి బిహార్ ప్రభుత్వం 10.11 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. టీటీడీ ప్రతిపాదన మేరకు, ఈ స్థలాన్ని 99 సంవత్సరాల లీజుకు గానూ, కేవలం రూ.1 ప్రతీకాత్మక రుసుము తీసుకుని మంజూరు చేసినట్లు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ఈ - [ఏపీ రైతులకు శుభవార్త: మినము సాగు ప్రోత్సాహానికి ఉచితంగా విత్తన కిట్లు పంపిణీ](https://tslawnews.in/21337/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో అపరాల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు, ముఖ్యంగా మినము (Black Gram) పంటను ప్రోత్సహించడానికి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. గత కొన్నేళ్లుగా మినము సాగు తగ్గుతూ రావడంతో మార్కెట్లో మినప్పప్పు ధరలు పెరుగుతున్నాయి. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని, ఎక్కువ మంది రైతులు మినుములు సాగు చేసేలా ప్రోత్సహించడానికి, వారికి మినుము విత్తనాల కిట్లను ఉచితంగా అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా అపరాల సాగును పెంచి, మార్కెట్లో వాటి డిమాండ్‌ను, - [కలవరపెడుతున్న స్క్రబ్ టైఫస్: ఏపీలో మరణాలు, లక్షణాలు, జాగ్రత్తలు](https://tslawnews.in/21334/) - ఆంధ్రప్రదేశ్‌లో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతుండటం, తాజాగా గుంటూరు జీజీహెచ్‌లో ముగ్గురు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పల్నాడు, బాపట్ల జిల్లాలకు చెందిన ఇద్దరు మహిళలు ఆదివారం, అంతకుముందు శనివారం ప్రకాశం జిల్లాకు చెందిన ఓ మహిళ ఈ వ్యాధి కారణంగా మరణించారు. ఏటా ఈ కేసులు నమోదవుతున్నప్పటికీ, మరణాలు చోటుచేసుకుంటూ ఉండటం ప్రజలను కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు అప్రమత్తమై, ప్రజలు అశ్రద్ధ చేయకుండా, ఏదైనా కీటకం కుడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. స్క్రబ్ - [జోగుళాంబ గద్వాల లోని మల్దకల్ మండల కేంద్రంలో స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ గారు..](https://tslawnews.in/21328/) - ఎంపీ డీకే అరుణ గారికి పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,EO సత్యచంద్రరెడ్డి, ఆలయ ధర్మకర్తలు ప్రహ్లాద్ రావు,అరవింద్ రావులు. స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (తిమ్మప్ప) వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ డీకే అరుణ,గద్వాల జిల్లా బీజేపీ యువ నాయకురాలు డీకే స్నిగ్ద రెడ్డి. మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రజలు సుభిక్షంగా ఉండి.. వృద్ధి సాధించాలని కోరుకున్నాను. ఆలయ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద ప్రపోజల్ - [మెదక్ జిల్లా పోలీసుల మరో ముందడుగు – CEIR సాయంతో భారీ స్థాయిలో మొబైల్ ఫోన్ల రికవరీ](https://tslawnews.in/21324/) - 8డిసెంబర్ మెదక్ TSLAWNEWS మెదక్ జిల్లా పోలీస్ శాఖ CEIR (Central Equipment Identity Register) పోర్టల్ వినియోగాన్ని విస్తృతం చేస్తూ ప్రజలకు మరింత సేవలను అందిస్తోంది. మొబైల్ ఫోన్లు పోయిన వారికి ఇది పెద్ద సహాయంగా మారుతోంది. జిల్లాలో ₹15.34 లక్షల విలువైన 110 మొబైల్ ఫోన్లు రికవరీ చేసి బాధితులకు తిరిగి అందజేయగా, ఈ ఏడాదిలో మొత్తం 1,734 మొబైల్ ఫోన్లు ప్రజలకు అప్పగించినట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఎస్పీ డి. వి. శ్రీనివాస - [లా కళాశాల విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాన్ని కల్పించాలి -5 సంవత్సరాల లా కోర్స్ స్టూడెంట్స్](https://tslawnews.in/21318/) - ఈరోజు కాకతీయ యూనివర్సిటీ న్యాయ కళాశాల ఐదు సంవత్సరాల లా విద్యార్థులు యూనివర్సిటీ మొదటి గేటు నుండి పరిపాలన భవనం వరకు ర్యాలీగా తరలివచ్చారు అనంతరం భవనం ఎదుట న్యాయ విద్యార్థులకు హాస్టల్ సౌకర్యం తక్షణమే కల్పించాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయ కళాశాల విద్యార్థులు యూనివర్సిటీ విద్యార్థులుగా మేము విద్యను అభ్యసిస్తున్న మాకు ఎలాంటి హాస్టల్ సౌకర్యం వసతులు గాని యూనివర్సిటీ అధికారులు ఇవ్వడం లేదని తెలిపారు ముఖ్యంగా విద్యార్థులు ఉండడానికి హాస్టల్ - [నాడు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగం చేసిన కాసోజి శ్రీకాంత్ చారి.. నేడు బీసీ రిజర్వేషన్లపై మన స్థాపన చెందిన ఆత్మబలిదానం చేసుకున్న శ్రీ సాయి ఈశ్వర్ చారి](https://tslawnews.in/21314/) - టీఎస్ న్యూస్ డిసెంబర్ 6 సంగారెడ్డి న్యూస్.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారుడుగా అమరుడైన కాసోజి శ్రీకాంత్ చారి అతి ఘోరంగా ఒంటిపై కిరోసిన్ పోసుకొని ప్రాణ త్యాగశీలి అని అందరికీ తెలిసిన విషయమే! తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ముఖ్య పాత్ర పోషించింది యువకులు, ప్రభుత్వ ఉద్యోగస్తులు, అన్ని కుల సంఘాలు, వివిధ రకరకాల సమస్తల సభ్యులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ర్యాలీలు, రాస్తారోకోలు, ధర్నాలు, నిరాహార దీక్షలు, అమర నిరాహార - [బర్దిపూర్ దత్తాత్రేయ జయంతి వేడుకల్లో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు,జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గారు.](https://tslawnews.in/21309/) - సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్‌లో దత్తాత్రేయ స్వామివారి జయంతి వేడుకలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు, జహీరాబాద్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ ఏ. చంద్రశేఖర్ గారు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆశ్రమ ప్రవేశద్వారం వద్ద అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. శ్రీ దత్తగిరి ఆశ్రమ మహారాజు శాలువా కప్పి సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఝరసంఘం మండల అధ్యక్షుడు హనుమంత్ రావు పాటిల్ గారు, వేణుగోపాల్ రెడ్డి గారు, సంగ్రామ్ పాటిల్ గారు, - [వరంగల్ కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి కొత్త ఇన్‌చార్జ్ వీసి వరంగల్](https://tslawnews.in/21306/) - వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీకి కొత్త ఇన్‌చార్జ్ వైస్ చాన్సలర్‌గా యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డా. కె. రమేష్ రెడ్డిని తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ నియామకం శుక్రవారం అధికారికంగా అమలులోకి వచ్చింది.డా. రమేష్ రెడ్డి 2017 నుండి 2023 వరకు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌గా పనిచేసి, కోవిడ్-19 మహమ్మారి సమయంలో రాష్ట్ర ఆరోగ్యశాఖకు కీలక సేవలందించారు. అలాగే, నిలౌఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఈ నియామకం యూనివర్సిటీ - [తెల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత](https://tslawnews.in/21303/) - సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో అనుమతి లేకుండా నిర్మించిన 14 దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ వెళ్లే రహదారులో కొన్ని ఆక్రమా నిర్మాణాలను కూల్చివేసా రు. అయితే వీటికి మున్సిపాలిటీ నుండి అనుమతులు లేకపోవడంతో ఈ దుకాణాలలో మున్సిపాలిటీ అధికారులు జెసిబిల సహాయంతో కూల్చివేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొల్లూరు పోలీస్ లు బందోబస్తు నిర్వహించారు - [రూపాయి రికార్డు కనిష్టానికి పతనం: ద్రవ్యోల్బణం ఒత్తిడిలోనూ రూపాయి స్థిరంగా ఉంది - నిర్మలా సీతారామన్](https://tslawnews.in/21296/) - అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రికార్డు స్థాయి కనిష్టానికి (దాదాపు రూ. 89.95) పడిపోయిన నేపథ్యంలో, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రూపాయి విలువను కృత్రిమంగా నియంత్రించడానికి ప్రయత్నించడం సరికాదని ఆమె స్పష్టం చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ఏర్పడే డిమాండ్, సరఫరా ఆధారంగానే రూపాయికి సరైన విలువ దొరుకుతుందని ఆమె పేర్కొన్నారు. రూపాయి విలువ పెరిగేందుకు ప్రభుత్వం లేదా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తరపున - ["పరకామణి చోరీ చిన్న దొంగతనమా? దాన్ని సెటిల్ చేయడానికి జగన్ ఎవరు?" - సీఎం చంద్రబాబు నాయుడు ఫైర్](https://tslawnews.in/21293/) - తిరుమల శ్రీవారి పరకామణి చోరీపై వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన 'చిన్న దొంగతనం' వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు కోట్ల మంది శ్రీవారి భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసేలా ఉన్నాయని ఆయన విమర్శించారు. "బాబాయి హత్యనే సెటిల్ చేసుకుందామని చూసిన వ్యక్తి, ఇప్పుడు పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల పరకామణి చోరీని కూడా సెటిల్ చేయాలని చూడటం కంటే ఘోరం ఉంటుందా?" అని చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. దేవుడి హుండీలో - [పాట్నాలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్: టీటీడీకి 99 ఏళ్ల లీజుకు 10 ఎకరాల భూమి కేటాయింపు](https://tslawnews.in/21290/) - బీహార్ రాజధాని పాట్నాలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయ నిర్మాణానికి మార్గం సుగమమైంది. తిరుమల తిరుపతి దేవస్థానాల (టీటీడీ) ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించేందుకు బీహార్ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు పాట్నాలోని మోకామా ఖాస్ ప్రాంతంలో 10.11 ఎకరాల భూమిని టీటీడీకి కేటాయించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. బీహార్ ప్రభుత్వం ఈ భూమిని కేవలం ఒక్క రూపాయి టోకెన్ లీజు రెంట్‌పై ఏకంగా 99 సంవత్సరాల పాటు టీటీడీకి లీజుకు - [టర్కీలో నటి ప్రగతి సత్తా: ఆసియా పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో డెడ్‌లిఫ్ట్‌లో స్వర్ణంతో సహా నాలుగు పతకాలు కైవసం](https://tslawnews.in/21287/) - తెలుగు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి, అంతర్జాతీయ క్రీడా వేదికపై అద్భుత ప్రదర్శన కనబరిచారు. టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్‌లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్ 2025లో 49 ఏళ్ల వయసులో ఏకంగా నాలుగు పతకాలు సాధించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ముఖ్యంగా, డెడ్‌లిఫ్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుని సత్తా చాటారు. ఈ విజయంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆమెను అభినందిస్తున్నారు. టర్కీ ఛాంపియన్‌షిప్‌లో మాస్టర్స్ కేటగిరీలో పోటీపడిన - [ఇండిగో సంక్షోభంపై కేటీఆర్ విమర్శలు: అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమైతే అనర్థాలు తప్పవు](https://tslawnews.in/21284/) - బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, దేశీయ విమానయాన రంగంలో ఏర్పడిన **ఇండిగో సంక్షోభం (IndiGo crisis)**పై కేంద్ర ప్రభుత్వాన్ని, విమానయాన సంస్థలను విమర్శించారు. అధికారం కానీ, సంపద కానీ కేవలం కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతమైతే ఎలాంటి అనర్థాలు జరుగుతాయో ఇండిగో ఉదంతం తెలియజేస్తోందని ఆయన అన్నారు. దేశంలోని విమానయాన సంస్థలు ముఖ్యంగా టాటా మరియు ఇండిగో చేతుల్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. పైలట్లను దోపిడీ చేయవద్దని కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం సూచించినప్పటికీ, విమానయాన సంస్థలు - [ఆంధ్రప్రదేశ్‌లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన, 2 లక్షల మందికి లబ్ధి](https://tslawnews.in/21281/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక సంక్షేమ పథకాన్ని ప్రకటిస్తూ, దివ్యాంగుల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్న పథకం విజయవంతం అయిన నేపథ్యంలో, తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు దివ్యాంగులకు కూడా అదే సౌకర్యాన్ని కల్పిస్తామని ప్రకటించారు. దివ్యాంగులకు ఇప్పటికే 50% రాయితీ ఉన్నప్పటికీ, ఈ కొత్త నిర్ణయంతో రాష్ట్రంలో దాదాపు రెండు లక్షల మంది ఈ ఉచిత సౌకర్యాన్ని పొందగలుగుతారని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ఉచిత - [ప్రారంభమైన గుమ్మడి నర్సయ్య బయోపిక్: కన్నడ హీరో శివరాజ్ కుమార్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు](https://tslawnews.in/21278/) - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మాజీ ఎమ్మెల్యే, ప్రజల మనిషిగా పేరుగాంచిన గుమ్మడి నర్సయ్య (Gummadi Narasaiah) జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ప్రారంభోత్సవం శనివారం పాల్వంచలో జరిగింది. ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్‌పై కొత్త దర్శకుడు పరమేశ్వర్ హివ్రాలే దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ముహూర్త షాట్‌కు కెమెరా స్విచ్‌ - [సత్తుపల్లి అర్బన్ పార్కులో జింకల వేట మిస్టరీ వీడింది: మాజీ ఎమ్మెల్యే సోదరుడి కుమారుడు మెచ్చా రఘు అరెస్ట్](https://tslawnews.in/21275/) - ఖమ్మం జిల్లా సత్తుపల్లి అర్బన్ పార్కులో జరిగిన జింకల వేట కేసు మిస్టరీని జిల్లా అటవీ శాఖ అధికారులు ఛేదించారు. ఈ అమానుష ఘటనకు పాల్పడినట్లు గుర్తించిన మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ప్రధాన నిందితుల్లో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సోదరుడి కుమారుడు మెచ్చా రఘు ఉండటం తీవ్ర సంచలనం సృష్టించింది. గత నెల 24వ తేదీ సాయంత్రం ఈ ఘటన జరిగిందని, నిందితులు నాటు తుపాకులతో వచ్చి - [నల్గొండ జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి వరాల జల్లు: డ్వాక్రా మహిళలకు రూ. 11.33 కోట్ల చెక్కులు, నర్సింగ్ కాలేజీ మంజూరు హామీ](https://tslawnews.in/21272/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా దేవరకొండలో జరిగిన 'ప్రజా పాలన – ప్రజా విజయోత్సవాలు' కార్యక్రమంలో మహిళా సాధికారతకు పెద్దపీట వేశారు. ఈ సందర్భంగా ఆయన స్వయం సహాయక మహిళా సంఘాలకు రూ. 11.33 కోట్ల విలువైన బ్యాంకు లింకేజీ చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి, ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే సరికొత్త అభివృద్ధి మాడల్‌ను త్వరలో ప్రకటిస్తామని సీఎం హామీ ఇచ్చారు. సీఎం రేవంత్ - ["నా మనోవేదన అర్థం చేసుకోండి": పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ వీడియో విడుదల, అసభ్య వ్యాఖ్యలపై ఆవేదన](https://tslawnews.in/21269/) - తిరుమల పరకామణి చోరీ కేసు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, ఈ కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రవికుమార్ కీలక వీడియో విడుదల చేశారు. తాను రెండున్నరేళ్ల క్రితం పరకామణిలో తప్పు చేశానని అంగీకరించారు. ఆ తప్పునకు ప్రాయశ్చిత్తంగా తన ఆస్తిలో 90 శాతం స్వామి వారికి రాసిచ్చినట్లు ఆయన తెలిపారు. అయినప్పటికీ, కొంతమంది దీనిపై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ, తనను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని, ఈ మనోవేదనను తట్టుకోలేకపోతున్నానని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. - [ప్రేమలో మోసంపై నటి ఇంద్రజ ఫైర్: 'సర్వనాశనం అవుతారు' అంటూ ఘాటు వ్యాఖ్యలు](https://tslawnews.in/21255/) - సీనియర్ నటి ఇంద్రజ, ప్రస్తుతం బుల్లితెరపై 'ఇంద్రజమ్మ'గా ప్రేక్షకుల అభిమానాన్ని పొందుతున్నారు. ఈమె తాజాగా ఒక టాక్ షోలో ప్రేమలో మోసం (Cheating in Love) మరియు బ్రేకప్‌ల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రేమ పేరుతో ఇతరులను మోసం చేసేవారికి పుట్టగతులు ఉండవని, వారు సర్వనాశనం అయిపోతారని ఆమె తీవ్రంగా స్పందించారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టాక్ షోలో యాంకర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ, ఈ - [మోదీ-పుతిన్ భేటీలో ప్రత్యేక ఆకర్షణ: సానుకూల శక్తికి ప్రతీకగా 'హెలికోనియా' మొక్క](https://tslawnews.in/21252/) - రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా, ప్రధాని నరేంద్ర మోదీతో ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగిన ద్వైపాక్షిక భేటీలో, వారి మధ్య ఉంచిన ఓ మొక్క ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మొక్క పేరు హెలికోనియా (Heliconia). ఈ మొక్క కేవలం అలంకరణ వస్తువుగా మాత్రమే కాకుండా, సానుకూల శక్తికి (Positive Energy) సూచికగా, శుభప్రదంగా భావించి అక్కడ ఉంచారు. హెలికోనియా మొక్కలు ఉష్ణమండల ప్రాంతాల్లో పెరుగుతాయి. వాటి ప్రకాశవంతమైన, రంగురంగుల పుష్పాలు ప్రత్యేకంగా - [హిల్ట్ (HILT) పాలసీపై స్టేకు హైకోర్టు నిరాకరణ: ప్రభుత్వానికి ఊరట](https://tslawnews.in/21249/) - తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్‌లోని పారిశ్రామిక భూములను ఇతర అవసరాలకు కేటాయించేందుకు తీసుకొచ్చిన హిల్ట్ (హైదరాబాద్ ఇంటిగ్రేటెడ్ లైఫ్‌స్టైల్ టౌన్‌షిప్) పాలసీపై మధ్యంతర ఉత్తర్వులు (స్టే) జారీ చేయడానికి తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. ఇది కేవలం విధానపరమైన ప్రకటన మాత్రమేనని, ఇంకా ఎలాంటి చర్యలు ప్రారంభించలేదని అడ్వకేట్ జనరల్ (ఏజీ) కోర్టుకు వివరించడంతో, హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వ వాదనతో ఏకీభవించి ఈ నిర్ణయం తీసుకుంది. పిటిషనర్ల వాదనలు, ప్రభుత్వ వివరణ ప్రభుత్వం నవంబర్ 22న జారీ చేసిన జీవో - [IND vs SA: సిరీస్ విజేతను తేల్చే నేటి తుది సమరం!](https://tslawnews.in/21244/) - భారత్, దక్షిణాఫ్రికా (IND vs SA) జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా, సిరీస్‌ విజేతను తేల్చే మూడో మరియు ఆఖరి వన్డే మ్యాచ్ నేడు (శనివారం, డిసెంబర్ 6) విశాఖపట్నం వేదికగా జరగనుంది. ఇప్పటికే సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. తొలి వన్డేలో భారత్ విజయం సాధించగా, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచి సిరీస్‌ను సమం చేసింది. ఈ నేపథ్యంలో, నేటి మ్యాచ్ ఇరు జట్లకు 'డూ ఆర్ డై' సమరంగా మారింది. - [బాలకృష్ణ 'అఖండ 2' విడుదలపై 'బుక్ మై షో' అప్‌డేట్: సంక్రాంతిపై అభిమానుల ఆశలు](https://tslawnews.in/21240/) - నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న 'అఖండ 2' సినిమా విడుదలపై ప్రముఖ ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్ 'బుక్ మై షో' ఒక ఆసక్తికరమైన అప్‌డేట్‌ను తన యాప్‌లో ఉంచింది. ఈ చిత్రాన్ని 'వచ్చే ఏడాది' విడుదల చేయనున్నట్లు పేర్కొనడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీంతో, బాలకృష్ణ అభిమానులు ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తారని బలంగా అంచనా వేస్తున్నారు. వాస్తవానికి, ఈ చిత్రం డిసెంబర్ 5న విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, - [లాత్వియాలో వింత పరిస్థితి: ఇంటి పనుల కోసం 'అద్దె భర్తలను' తీసుకుంటున్న మహిళలు](https://tslawnews.in/21237/) - ఉత్తర ఐరోపా దేశమైన లాత్వియా (Latvia) లో విచిత్రమైన సామాజిక పరిస్థితి నెలకొంది. ఇక్కడ పురుషుల కొరత కారణంగా, పెళ్లి చేసుకోవడానికి లేదా ఇంటి పనుల్లో సహాయం చేయడానికి భాగస్వాములు దొరకడం లేదు. ఈ కారణంగా, అక్కడి మహిళలు ఇంటి పనుల్లో చేదోడు వాదోడుగా ఉండేందుకు, పురుషులను గంటలు లేదా రోజులు లెక్కన 'అద్దె భర్తలు' (Rental Husbands) గా తీసుకుంటున్నారు. లింగ నిష్పత్తిలో భారీ తేడా ఉండటం వల్లే ఈ వింత పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. - [తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: ఐదుగురు ఏపీ అయ్యప్ప భక్తుల దుర్మరణం](https://tslawnews.in/21233/) - తమిళనాడు రాష్ట్రం రామనాథపురం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం పాలయ్యారు. రామేశ్వరం దర్శించుకుని తిరిగి వస్తుండగా, రామనాథపురం జిల్లాలోని కీజక్కరై వద్ద వీరు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వస్తున్న మరో కారు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద తీవ్రత అధికంగా ఉండటంతో రెండు కార్లు నుజ్జునుజ్జయ్యాయి. ఈ విషాదకర ఘటనలో కారులో ఉన్న ఐదుగురు అయ్యప్ప భక్తులు ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ - [ఏపీ 2026 ప్రభుత్వ సెలవుల జాబితా: 24 పబ్లిక్ హాలిడేస్ విడుదల](https://tslawnews.in/21230/) - ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 2026 సంవత్సరానికి సంబంధించిన అధికారిక సెలవుల (Public Holidays) జాబితాను ప్రకటించింది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, 2026లో మొత్తం 24 సాధారణ (Public) సెలవులు మరియు 21 ఐచ్ఛిక (Optional) సెలవులు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ఉద్యోగులు మరియు ప్రజలు తమ కార్యకలాపాలను ముందుగా ప్రణాళిక చేసుకునేందుకు వీలుగా ఏపీ సర్కార్ ఈ లిస్ట్‌ను విడుదల చేసింది. ముఖ్యమైన పండుగలు, జాతీయ దినోత్సవాల సెలవులు 2026 జనవరిలో భోగి (జనవరి - [విశాఖ లాడ్జిలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, తల్లి ఆత్మహత్య: 498ఏ కేసు కారణంగా బలవన్మరణం అనుమానం](https://tslawnews.in/21227/) - విశాఖపట్నం నగరంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలోని సింహాచలంలో గల ఒక ప్రైవేట్ లాడ్జిలో హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కుమారుడు, అతని తల్లి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు గాజువాక ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు అందించిన ప్రాథమిక సమాచారం ప్రకారం, మృతుడికి 2021లో వివాహం జరిగింది. అయితే, అతని భార్య పెట్టిన 498ఏ (వరకట్న వేధింపులు) కేసు కారణంగా హైదరాబాద్‌లో - [తెలంగాణలో 'కోల్డ్ వేవ్' తీవ్రత హెచ్చరిక: రాబోయే 10 రోజులు జాగ్రత్త](https://tslawnews.in/21224/) - తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే మొదలైన చలి తీవ్రత, రాబోయే పది రోజుల్లో (డిసెంబర్ 7 నుంచి 17 వరకు) మరింత విపరీతంగా పెరగనుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ 'సెకండ్ ఫేజ్ కోల్డ్ వేవ్' పరిస్థితుల కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి - [టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా ఇంచార్జిగా సంజయ్ రెడ్డి నియామకం](https://tslawnews.in/21220/) - టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా ఇంచార్జిగా సంజయ్ రెడ్డి నియామకం ప్రజా సమస్యల పరిష్కారం కోసం : లా న్యూస్ సంస్థ ప్రొప్రైటర్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ హైదరాబాద్ బ్యూరో (సామాజిక తెలంగాణ న్యూస్) టీఎస్ లా న్యూస్ జగిత్యాల జిల్లా ఇంచార్జిగా సంజయ్ రెడ్డిని నియమిస్తున్నట్టు లా న్యూస్ సంస్థ ప్రొప్రైటర్ ఎడిటర్ కోవూరి సత్యనారాయణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ చానల్ పని చేస్తున్నట్లు తెలిపారు. ప్రధానమై - [రష్యా అధ్యక్షుడు పుతిన్ కోసం ఐటీసీ మౌర్య 'చాణక్య సూట్': ఒక్క రాత్రి అద్దె రూ. 10 లక్షలా?](https://tslawnews.in/21216/) - నాలుగేళ్ల తర్వాత భారత్ పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కోసం ఢిల్లీలోని విలాసవంతమైన ఐటీసీ మౌర్య హోటల్‌లో 'చాణక్య సూట్' ను సిద్ధం చేశారు. పుతిన్ రెండు రోజుల పర్యటనలో భాగంగా ఈ అత్యంత లగ్జరీ సూట్‌లో బస చేయనున్నారు. ఈ నేపథ్యంలో హోటల్ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు అమలు చేస్తున్నారు. పుతిన్ టూర్ మార్గంలో ఇప్పటికే 4 డజన్లకు పైగా రష్యా భద్రతా బలగాలు, భారత ఎన్‌ఎస్‌జీ కమెండోలు గస్తీ కాస్తున్నారు. - [ఇండిగో విమానాల రద్దు: 2 రోజుల్లో 300+ ఫ్లైట్లు రద్దు – ప్రధాన కారణాలు: కొత్త డ్యూటీ నిబంధనలు, సాంకేతిక సమస్యలు, వాతావరణం!](https://tslawnews.in/21213/) - గత రెండు రోజుల్లో దేశవ్యాప్తంగా 300కు పైగా విమాన సేవలు రద్దు కావడం, వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడటానికి ప్రధాన కారణం భారతదేశపు అతిపెద్ద ఎయిర్‌లైన్ అయిన ఇండిగో (IndiGo) ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆపరేషన్ అంతరాయమే. ఇండిగో విడుదల చేసిన ప్రకటన ప్రకారం, ఈ రద్దులకు మరియు ఆలస్యాలకు మూడు ముఖ్య కారణాలు ఉన్నాయి: 1. కొత్త కఠిన క్రూ రోస్టరింగ్/ఫ్లైట్ డ్యూటీ టైమ్ లిమిటేషన్స్ (FDTL) నిబంధనలు, 2. స్వల్ప టెక్నాలజీ సమస్యలు, మరియు - [శరవణన్ నిజమైన పెద్దమనిషి: 'సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఆయన' – రజినీకాంత్ భావోద్వేగం!](https://tslawnews.in/21210/) - ప్రముఖ నిర్మాత, ఏవీఎం స్టూడియోస్ అధినేత ఎం. శరవణన్ (85) కన్నుమూయడంతో సూపర్ స్టార్ రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. శరవణన్ పార్థివదేహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడిన రజినీకాంత్, ఆయనొక గొప్ప వ్యక్తి అని, నిజమైన పెద్దమనిషికి నిలువుటద్దం వంటివారని కొనియాడారు. "ఆయన ఎప్పుడూ తెల్లని దుస్తులు ధరించేవారు, ఆయన మనసు కూడా అంతే స్వచ్ఛమైనది. సినిమాను ప్రాణంగా ప్రేమించే వ్యక్తి ఆయన" అంటూ శరవణన్ వ్యక్తిత్వాన్ని రజినీకాంత్ వివరించారు. శరవణన్‌తో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని - [విశాఖలో అదానీ ఇన్‌ఫ్రాకు 480 ఎకరాలు కేటాయింపు: గూగుల్ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్!](https://tslawnews.in/21207/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాల్లో మొత్తం 480 ఎకరాల భూమిని అదానీ ఇన్‌ఫ్రా (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ కంపెనీకి చెందిన రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో ప్రతిపాదించిన 1 గిగావాట్ (GW) సామర్థ్యం గల భారీ AI డేటా సెంటర్ ప్రాజెక్ట్ కోసం ఈ భూకేటాయింపు జరిగింది. రైడెన్ ఇన్ఫోటెక్‌కు ప్రభుత్వ సహకారం మేరకు, ఈ ప్రాజెక్ట్‌లో అదానీ ఇన్‌ఫ్రా నోటిఫైడ్ భాగస్వామిగా వ్యవహరించనుందని - [కూటమి ఐక్యతతోనే సుస్థిర అభివృద్ధి: వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే – డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్!](https://tslawnews.in/21204/) - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిత్తూరు జిల్లా రెడ్డిగుంట వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ డెవలప్‌మెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా కీలక ప్రసంగం చేశారు. "వర్షించని మేఘం, శ్రమించని మేధావి ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే" అన్నట్లుగా, కూటమి ప్రభుత్వానికి ఇంత ప్రజాబలం ఉన్నా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవస్థల్లో సమూల మార్పులు తేలేకపోతే తమ పదవులన్నీ నిష్ప్రయోజనమే అని ఆయన స్పష్టం చేశారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల్లో మార్పుల కోసమే రాష్ట్రవ్యాప్తంగా 77 - [తిరుపతి కేంద్రంగా 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలి: కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌కు టీడీపీ ఎంపీల వినతి!](https://tslawnews.in/21201/) - ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంత సమగ్రాభివృద్ధి మరియు మెరుగైన రైలు సేవల లక్ష్యంగా, తిరుపతి కేంద్రంగా 'బాలాజీ రైల్వే డివిజన్' ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఎంపీలు కేంద్రాన్ని కోరారు. గురువారం నాడు టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు నేతృత్వంలోని బృందం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి ఈ మేరకు ఒక సవివరమైన వినతి పత్రాన్ని అందజేసింది. 300 కిలోమీటర్ల పరిధిలో ఒక్క రైల్వే డివిజన్ కూడా లేని రాయలసీమ ప్రాంత - [గులాబీ బాస్ మౌనం: కేసీఆర్ ఇక రాజకీయాలను వదిలేసినట్లేనా? – బీఆర్‌ఎస్‌లో తీవ్ర చర్చ!](https://tslawnews.in/21198/) - తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ (BRS) అధినేత కేసీఆర్ పూర్తిగా రాజకీయాలను పక్కన పెట్టేసినట్లుగా ఆయన మౌనం సూచిస్తోంది. ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మరియు తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైనా (ఈ నెల 11 నుంచి సమరం మొదలవుతున్నా), ఆయన కనీసం మాజీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జులతో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. కీలక సమయాల్లో గులాబీ బాస్ జోక్యం చేసుకోకపోవడం లేదా కనీసం ప్రకటన కూడా చేయకపోవడం పార్టీలోనే చర్చనీయాంశంగా మారింది. - [అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ జగన్: వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు విమర్శ!](https://tslawnews.in/21195/) - మాజీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. జగన్ చేస్తున్న నీచ ఆరోపణల గురించి, గతంలో రైతులకు మోసం చేసింది ఎవరో రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసని మంత్రి అన్నారు. కేవలం 18 నెలల్లో కూటమి ప్రభుత్వం చేసిన అభివృద్ధి, గత జగన్ ఐదేళ్ల పాలన అబద్ధాలను బట్టబయలు చేసిందని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రైతులకు ఇన్‌పుట్ - [మాతృభాషకు ప్రాధాన్యం: తెలుగు చదువుకుంటేనే రాష్ట్రాల్లో ఉద్యోగాలు ఉండాలి – వెంకయ్య నాయుడు!](https://tslawnews.in/21192/) - మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు. విద్యార్థులు ఇంగ్లీష్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతూ మాతృభాషను నిర్లక్ష్యం చేయడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన కీలక సూచన చేస్తూ, తెలుగు రాష్ట్రాలలో తెలుగు నేర్చుకున్నవారికి మాత్రమే ఉద్యోగ అవకాశాలు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వాలు పరిగణించాలని అభిప్రాయపడ్డారు. ఈ సూచన తెలుగు భాష అభ్యసనాన్ని ప్రోత్సహించడంలో సహాయపడుతుందని ఆయన అన్నారు. బందరులోని కృష్ణా యూనివర్శిటీలో జరిగిన - [ఆదిలాబాద్‌కు విమానాశ్రయం హామీ: ప్రధాని మోదీతో మాట్లాడాకే ప్రకటిస్తున్నా – సీఎం రేవంత్ రెడ్డి](https://tslawnews.in/21189/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో రూ. 260 కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించిన సందర్భంగా, ఆ జిల్లాకు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేశారు. తాను ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో స్వయంగా మాట్లాడిన తర్వాతే ఈ ప్రకటన చేస్తున్నానని, సంవత్సరం తిరిగేలోగా ఆదిలాబాద్‌లో విమానాశ్రయ పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. 'ఎర్రబస్సు కష్టమనుకున్న ఆదిలాబాద్‌కు ఎయిర్ బస్సు తీసుకువచ్చి, పరిశ్రమలు తీసుకొచ్చే బాధ్యతను తాను తీసుకుంటానని' ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో అభివృద్ధి వేగం - [ఏఐ దుర్వినియోగంపై రష్మిక మందన్న ఆగ్రహం: మహిళలను లక్ష్యంగా చేసుకుంటే కఠిన శిక్ష విధించాలి!](https://tslawnews.in/21185/) - ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న రష్మిక మందన్న (Rashmika Mandanna), ఇటీవల సోషల్ మీడియా వేదికగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) దుర్వినియోగంపై తీవ్రంగా స్పందించారు. నటనతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకునే ఈ నటి, తాజాగా ఏఐ వాడకంపై చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇటీవల ఆమె 'పుష్ప', 'యానిమల్' వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలతో పాన్ ఇండియా స్టార్‌గా మారింది. "ఏఐని అభివృద్ధి కోసం కాకుండా కొందరు అశ్లీలతను సృష్టించడానికి, మహిళలను - ['ఐబొమ్మ' రవి సంచలన కథ: పోలీసుల 'టెక్నికల్ ఆఫర్'ను తిరస్కరించి, కరేబియన్ దీవుల్లో 'iBomma' రెస్టారెంట్ ఆలోచన!](https://tslawnews.in/21183/) - పైరసీ కేసులో అరెస్ట్ అయిన 'iBomma' రవి (ఎమ్మాది రవి) విచారణలో ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. కొత్త సినిమాలను దొంగిలించి అప్‌లోడ్ చేయడంలో రవికి ఉన్న అసాధారణ సాంకేతిక నైపుణ్యాన్ని గుర్తించిన పోలీసులు, అతనికి సైబర్ క్రైమ్ విభాగంలో మంచి జీతంతో ఉద్యోగం ఇవ్వాలని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే, రవి మాత్రం ఈ 'టెక్నికల్ ఆఫర్‌'ను ఏ మాత్రం ఆలోచించకుండా తిరస్కరించినట్లు తెలుస్తోంది. కస్టడీలో పోలీసులు రవిని అతని భవిష్యత్ ప్రణాళికలను అడిగినప్పుడు, అతను ఆశ్చర్యకరమైన - [రానా దగ్గుబాటి: నటన ఉద్యోగం కాదు, లైఫ్‌స్టైల్! 8 గంటల వర్క్ రూల్ వివాదంపై ఘాటు వ్యాఖ్యలు!](https://tslawnews.in/21180/) - సినిమా రంగంలో పని గంటలపై జరుగుతున్న చర్చపై టాలీవుడ్ నటుడు దగ్గుబాటి రానా (Rana Daggubati) స్పందించారు. బాలీవుడ్ నటి దీపికా పడుకొణే రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో, రానా తన అభిప్రాయాన్ని ఘాటుగా వెల్లడించారు. "సినిమా రంగం సాధారణ ఉద్యోగం లాంటిది కాదు. నటన అనేది ఒక ఉద్యోగం కాదు. అది లైఫ్‌స్టైల్. ఎనిమిది గంటలు కూర్చొని అద్భుతమైన అవుట్‌పుట్ వచ్చే ఫీల్డ్ ఇది కాదు" అని ఆయన అన్నారు. - [అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా: పార్లమెంట్‌లో ప్రత్యేక సవరణ బిల్లుకు కేంద్రం సన్నాహాలు!](https://tslawnews.in/21177/) - ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అమరావతిని అధికారిక రాజధానిగా ప్రకటించడానికి కేంద్ర ప్రభుత్వం త్వరలో పార్లమెంట్‌లో ఒక ప్రత్యేక సవరణ బిల్లును ప్రవేశపెట్టనుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని **సెక్షన్ 5(2)**ను సవరించడం ద్వారా అమరావతిని స్పష్టంగా రాజధానిగా చేర్చే ప్రయత్నం జరుగుతోంది. ఈ సవరణకు ఇప్పటికే కేంద్ర న్యాయ శాఖ ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాత, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం - [గుంటూరులో సెంట్రల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యోగా అండ్ నేచురోపతి ఏర్పాటు: కేంద్ర ఆయుష్ మంత్రి ప్రకటన!](https://tslawnews.in/21174/) - ఆంధ్రప్రదేశ్‌లో దేశంలోనే తొలిసారిగా అపెక్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ యోగా అండ్ నేచురోపతిని విశాఖపట్నంలో ₹750 కోట్లతో నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఈ సంస్థ ఎయిమ్స్ తరహాలో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. దీనికి అనుబంధంగా 450 పడకలతో కూడిన నేచురోపతి (ప్రకృతి) ఆసుపత్రి కూడా నిర్మించనున్నారు. ఈ అపెక్స్ ఇన్‌స్టిట్యూట్‌తో పాటు, యోగా మరియు నేచురోపతి పరిశోధనలకు సంబంధించి గుంటూరు జిల్లాలో కూడా మరో ప్రత్యేక పరిశోధన కేంద్రం - [జనగామలో కోడిగుడ్ల వ్యాన్ బోల్తా: రోడ్డుపై గుడ్లు.. ఎగబడ్డ జనం; గుంపును చెదరగొట్టిన పోలీసులు!](https://tslawnews.in/21171/) - జనగామ–సూర్యాపేట జాతీయ రహదారిపై (National Highway) మాన్సింగ్ తండా సమీపంలో కోడిగుడ్లతో వెళ్తున్న డీసీఎం వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అందులో ఉన్న కోడిగుడ్ల ట్రేలు రోడ్డు మీద చెల్లాచెదురుగా పడిపోయాయి. కొన్ని గుడ్లు పగిలిపోగా, మరికొన్ని మాత్రం ట్రేల్లోనే సురక్షితంగా ఉండిపోయాయి. డ్రైవర్ తెలిపిన వివరాల ప్రకారం, ఎదురుగా వచ్చిన వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో డీసీఎం అదుపు తప్పి బోల్తా పడింది. మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు పెరిగిన నేపథ్యంలో, రోడ్డు మీద - [కేటీఆర్‌కు జగ్గారెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్: 'తెలంగాణలో రాజకీయం చెయ్, రాహుల్ గాంధీని విమర్శిస్తే ఊరుకోం!'](https://tslawnews.in/21168/) - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కేటీఆర్ తెలంగాణలో రాజకీయాలు చేసుకోవచ్చని, ఆయనను ఎదుర్కోవడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. అయితే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని విమర్శిస్తే మాత్రం ఉపేక్షించేది లేదని, ఈ విషయంలో తీవ్రంగా హెచ్చరించారు. గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, కేటీఆర్‌కు రాహుల్ గాంధీని విమర్శించే స్థాయి, ప్రశ్నించే హక్కు లేదని మండిపడ్డారు. రాహుల్ - [పవన్ కళ్యాణ్ 'దిష్టి' వ్యాఖ్యలపై వైఎస్ షర్మిల ఫైర్: 'అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టొద్దు!'](https://tslawnews.in/21165/) - ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. "కోనసీమ కొబ్బరికి తెలంగాణ ప్రజల దిష్టి తగిలింది" అని పవన్ కల్యాణ్ మాట్లాడటం బాధాకరమని, ఇలాంటి మాటలు అన్నదమ్ముల్లా ఉంటున్న రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టడమే అవుతుందని ఆమె విమర్శించారు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని అభిప్రాయపడిన షర్మిల, ఉపముఖ్యమంత్రిగా ఈ విధంగా మాట్లాడటం సబబు కాదని - [హిందూ దేవుళ్ళపై అనుచిత వ్యాఖ్యలు: సీఎం రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలి - కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్!](https://tslawnews.in/21162/) - హిందూ దేవుళ్లను అవమానించేలా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ హిందువులను, హిందూ దేవుళ్లను అవమానించడమే ధ్యేయంగా పెట్టుకున్నట్లు ఉందని ఆయన విమర్శించారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు హిందువుల మనోభావాలను గాయపరిచేలా ఉన్నాయని, అందువల్ల ఆయన హిందూ సమాజానికి వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ 'హిందుగాళ్లు, బొందుగాళ్లు' అంటే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో గుర్తుంచుకోవాలని ఆయన హితవు పలికారు. అనంతరం, - [దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన: సూర్యకుమార్ కెప్టెన్, హార్దిక్ పునరాగమనం!](https://tslawnews.in/21159/) - దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 9 నుంచి ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఈ సిరీస్‌తో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గాయం నుంచి కోలుకుని తిరిగి జట్టులోకి పునరాగమనం చేయనున్నాడు. అయితే, మెడ నొప్పితో బాధపడుతున్న శుభ్‌మన్ గిల్, బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (NCA) నుంచి ఫిట్‌నెస్ క్లియరెన్స్ ఇస్తేనే మ్యాచ్‌లు ఆడతాడని - [ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు: నెల రోజుల ఉత్కంఠకు తెర](https://tslawnews.in/21152/) - పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరియు ఉనికిపై గత నెల రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలోని అదియాలా జైల్లోనే ఉన్నట్లు ధృవీకరణ లభించింది. ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌కు ఇమ్రాన్‌తో భేటీ అయ్యేందుకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో, ఆయన జైల్లోనే మరణించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది. గత 25 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో - [కర్ణాటక సీఎం పదవిపై సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు: డీకేతో రెండోసారి భేటీ](https://tslawnews.in/21149/) - కర్ణాటకలో ముఖ్యమంత్రి (సీఎం) పదవిపై సీఎం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య నెలకొన్న ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఇద్దరు నేతలు రెండోసారి కలిసి అల్పాహార భేటీ నిర్వహించారు. మంగళవారం ఉదయం సిద్ధరామయ్య, డీకే నివాసానికి వెళ్లారు. అల్పాహార భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన సిద్ధరామయ్య, డీకే శివకుమార్‌కు సీఎం పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడే ఆయన ముఖ్యమంత్రి అవుతారని సిద్ధరామయ్య స్పష్టం - [పీఎంఓ పేరు 'సేవా తీర్థ్'గా మార్పు, రాజ్‌భవన్‌లు ఇక 'లోక్‌భవన్‌లు'](https://tslawnews.in/21146/) - కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం కీలక చారిత్రక నిర్ణయం తీసుకుంది. దేశ రాజధాని ఢిల్లీలోని ప్రధానమంత్రి కార్యాలయం (PMO) పేరును ఇకపై 'సేవా తీర్థ్' గా నామకరణం చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ పేరు సేవ స్ఫూర్తిని మరియు జాతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన పని ప్రదేశాన్ని ప్రతిబింబిస్తుందని ప్రభుత్వ అధికారులు తెలిపారు. 78 ఏళ్లుగా సౌత్ బ్లాక్‌లోని కార్యాలయం నుంచి విధులు నిర్వర్తిస్తున్న పీఎంఓను, సెంట్రల్ విస్టా రీడెవలప్‌మెంట్ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మిస్తున్న కొత్త ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోకి మార్చనున్నారు. - [ధాన్యం రైతుల సమస్యల పరిష్కారానికి '1967' హెల్ప్‌లైన్: మంత్రి నాదెండ్ల](https://tslawnews.in/21143/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విజయవాడలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను మరియు '1967' టోల్ ఫ్రీ హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 1,77,934 మంది రైతుల నుంచి కూటమి ప్రభుత్వం 11.93 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందని వెల్లడించారు. ఇందుకుగాను రైతుల - [ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ రాబిన్ స్మిత్ కన్నుమూత](https://tslawnews.in/21140/) - ఇంగ్లండ్‌కు చెందిన మాజీ దిగ్గజ బ్యాటర్ రాబిన్ స్మిత్ (62) ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న తన అపార్ట్‌మెంట్‌లో సోమవారం నాడు ఆకస్మికంగా మరణించారు. ఫాస్ట్ బౌలింగ్‌ను అత్యంత సమర్థంగా, ధైర్యంగా ఎదుర్కొనే కొద్దిమంది ఇంగ్లండ్ ఆటగాళ్లలో ఆయన ఒకరిగా గుర్తింపు పొందారు. అభిమానులు అతడిని ముద్దుగా 'ది జడ్జ్' అని పిలుచుకుంటారు. దక్షిణాఫ్రికాలో జన్మించిన రాబిన్ స్మిత్, ఇంగ్లండ్ తరఫున 62 టెస్టులు మరియు 71 వన్డే మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించారు. టెస్టుల్లో 43.67 సగటుతో 9 - [సంక్రాంతికి మెగా-విక్టరీ మాస్ సాంగ్: 'మన శంకర వరప్రసాద్ గారు' క్రేజీ అప్‌డేట్](https://tslawnews.in/21137/) - మెగాస్టార్ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్ తొలిసారిగా కలిసి నటిస్తున్న సినిమా **'మన శంకర వరప్రసాద్ గారు'**పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లో చిరంజీవి హీరోగా నటిస్తుండగా, వెంకటేష్ ప్రత్యేక పాత్ర (స్పెషల్ రోల్) పోషిస్తున్నారు. ఈ సినిమాను 2026 సంక్రాంతికి విడుదల చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి సోషల్ మీడియా వేదికగా ఓ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. చిరంజీవి-వెంకటేష్ కాంబినేషన్‌లో ఓ - [తిరుపతిలో కుళ్లిపోయిన స్థితిలో మూడు మృతదేహాలు: అనుమానాస్పద మృతి](https://tslawnews.in/21134/) - తిరుపతి సమీపంలోని దామినేడులో ఉన్న ఇందిరమ్మ గృహ సముదాయంలో మూడు మృతదేహాలు కుళ్లిపోయిన స్థితిలో లభ్యం కావడం స్థానికంగా కలకలం సృష్టించింది. మృతులను తమిళనాడుకు చెందిన సత్యరాజ్ (30), ఆయనతో వివాహేతర సంబంధం ఉన్న పొన్నాగుట్టె నాయగి (30) మరియు ఆమె మూడేళ్ల కుమారుడిగా పోలీసులు గుర్తించారు. దాదాపు వారం రోజులుగా ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తమిళనాడు గుడియాత్తంకు చెందిన సత్యరాజ్ మరియు పొన్నాగుట్టె - [వరంగల్ కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కుకు కేంద్రం నిధులు: 12 వేల ఉద్యోగాలు](https://tslawnews.in/21131/) - తెలంగాణలో హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్న వరంగల్ జిల్లా రూపురేఖలను మార్చే లక్ష్యంతో, కేంద్ర ప్రభుత్వం కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు పనులను వేగవంతం చేస్తోంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ ప్రాజెక్టు పురోగతిపై సమీక్ష నిర్వహించి, త్వరలో మరో రూ. 30 కోట్లు కేటాయిస్తామని వెల్లడించారు. ఇప్పటికే కేంద్రం తొలి విడతగా రూ. 30 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. కేంద్ర ప్రభుత్వ పీఎం-మిత్ర (PM-MITRA) పథకం కింద - [అమెరికా, కెనడా పర్యటనకు మంత్రి నారా లోకేశ్](https://tslawnews.in/21128/) - ఆంధ్రప్రదేశ్ ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తన తదుపరి విదేశీ పర్యటన కోసం సిద్ధమయ్యారు. ఆయన డిసెంబర్ 11 మరియు 12 తేదీల్లో అమెరికా మరియు కెనడా దేశాలలో పర్యటించనున్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే ముఖ్య లక్ష్యంగా పెట్టుకున్నారు. గతంలో లోకేశ్ చేసిన విదేశీ పర్యటనలు, ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా దేశాలలో పర్యటనలు, రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకురావడంలో సఫలమైనవి. విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్యంతో జరిగిన సదస్సు కూడా విజయవంతమైంది. - [అభివృద్ధిని వెక్కిరిస్తున్న ఆధునిక బానిసత్వం, బాల కార్మిక వ్యవస్థ](https://tslawnews.in/21125/) - బానిసత్వం అనే దురాచారం అనాదిగా మానవాళిని పట్టి పీడిస్తోందని, డిజిటల్ వెలుగుల నీడన కూడా బలవంతపు వెట్టిచాకిరి చీకట్లు కమ్ముకున్నాయని నివేదిక చెబుతోంది. డిసెంబర్ 2ను **'అంతర్జాతీయ బానిసత్వ నిర్మూలన దినం'**గా పాటిస్తున్న నేపథ్యంలో ఈ ఆధునిక బానిసత్వంపై ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50 మిలియన్ల మంది ప్రజలు బలవంతంగా ఆధునిక బానిసత్వ సంకెళ్లలో బంధించబడి ఉన్నారని, వీరిలో బలవంతపు శ్రమ (28 మిలియన్లు), బలవంతపు వివాహాల (22 మిలియన్లు) బాధితులు ఉన్నారని అంతర్జాతీయ - [ప్రతి మండలానికి టీఎస్ లా న్యూస్ లీగల్అడ్వైజర్లు గా న్యాయవాదుల నియామకం- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.](https://tslawnews.in/21119/) - సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయవాదుల సమక్షంలో అందరి న్యాయవాదులను న్యాయవస్థను దృష్టిలో ఉంచుకొని న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ అందరి న్యాయవాదుల పరిజ్ఞానాన్ని సేవలను ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం న్యాయవాదులను ప్రతి మండలానికి లీగల్ అడ్వైజర్లుగా నియమించడం జరుగుతుందని టీఎస్ లా న్యూస్ లీగల్ అడ్వైజర్లు, టీఎస్ లా న్యూస్ రిపోర్టర్లకు దిక్సూచిగా ప్రజా సమస్యలను పరిష్కరించడం కోసం బాధ్యతాయుతంగా ప్రణాళిక బద్ధంగా పనిచేస్తారని తెలియజేశారు.ఈ యొక్క సమావేశంలో హైకోర్టు - ['సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం': అపూర్వ మద్దతుపై ఉంగూటూరులో సీఎం చంద్రబాబు](https://tslawnews.in/21116/) - ధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవాలనే ఆకాంక్షతో ప్రజలు కూటమి అభ్యర్థులను 164 సీట్లలో గెలిపించి తమకు అపూర్వ మద్దతు అందించారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో జరిగిన 'పేదల సేవలో' ప్రజా వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కొందరు తమ **'సూపర్ సిక్స్‌'**ను ఎగతాళి చేశారని, అయితే ప్రజల మద్దతుతో దానిని సూపర్ హిట్ చేసి చూపించామని ఆయన వ్యాఖ్యానించారు. సంక్షేమ పథకాల అమలులో తమ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉందని - ['కోహ్లీ ఆట చూసి 9 ఏళ్లు వెనక్కి వెళ్లా': అద్భుత ఇన్నింగ్స్‌పై కుల్దీప్ యాదవ్ ప్రశంస](https://tslawnews.in/21113/) - దక్షిణాఫ్రికాతో రాంచీలో జరిగిన మొదటి వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ 135 పరుగులతో రాణించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కోహ్లీ ఆడిన ఈ ఇన్నింగ్స్ చూసిన తర్వాత దాదాపు ఎనిమిది, తొమ్మిది సంవత్సరాలు వెనక్కి వెళ్ళినట్లు అనిపించిందని టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ పేర్కొన్నాడు. విరాట్ కోహ్లీ ప్రదర్శనపై కుల్దీప్ యాదవ్ స్పందిస్తూ, కోహ్లీ ఎంతో ఆత్మవిశ్వాసంతో ఆడాడని కొనియాడారు. 2016 నుంచి 2019 - [భారత్‌లోనే తొలి 16 అంతస్తుల రైల్వే స్టేషన్‌: అహ్మదాబాద్‌లో మల్టీ మోడల్ హబ్ నిర్మాణం](https://tslawnews.in/21110/) - మన దేశంలో తొలిసారిగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో 16 అంతస్తుల రైల్వే స్టేషన్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఇది కేవలం రైల్వే స్టేషన్‌ మాత్రమే కాకుండా, బుల్లెట్ రైలు, మెట్రో ట్రైన్, సాధారణ రైలు, మరియు బస్ సేవలను ఒకే చోట అందించే మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా (MMTH) పనిచేయనుంది. రోజుకు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందించే భారతీయ రైల్వే నెట్‌వర్క్‌లో ఇది ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలవనుంది. ఈ అహ్మదాబాద్ రైల్వే స్టేషన్ భవనం - [కర్ణాటక కాంగ్రెస్‌లో గ్రూప్‌లు లేవు: బ్రేక్‌ఫాస్ట్ చర్చపై డీకే శివకుమార్ కీలక వివరణ](https://tslawnews.in/21107/) - కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ చర్చలపై వివరణ ఇచ్చారు. తమ ఇద్దరి మధ్య గ్రూప్‌లు ఉన్నట్లు మీడియాలో వస్తున్న ప్రచారం, దాని ద్వారా ఏర్పడిన ఒత్తిడి కారణంగానే తాము కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. అధిష్ఠానం సూచనల మేరకు సిద్ధరామయ్య మూడు రోజుల క్రితం ఉప ముఖ్యమంత్రిని బ్రేక్‌ఫాస్ట్ చర్చకు ఆహ్వానించారు. కర్ణాటక కాంగ్రెస్, ప్రభుత్వంలో ముఖ్యమంత్రి మార్పు అంశంపై, అలాగే రెండు వర్గాలు ఉన్నట్లు విస్తృతంగా - [లక్కీ బహిన్ పథకంపై మహారాష్ట్ర మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు: 'భర్తలు రూ.100 కూడా ఇవ్వరు, బీజేపీకే ఓటు వేయండి'](https://tslawnews.in/21104/) - మహారాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి జయకుమార్ గోర్ స్థానిక ఎన్నికల ర్యాలీలో మహిళలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఇంట్లో భర్తలు అవసరాలకు కనీసం రూ. వంద రూపాయలు కూడా ఇవ్వరని ఆయన వ్యాఖ్యానించారు. అలాంటిది, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ 'లక్కీ బహిన్' పథకం కింద ప్రతి మహిళకు నెలకు రూ.1,500 స్టైఫండ్ ఇస్తున్నారని ఆయన తెలిపారు. డిసెంబరు 2న జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో షోలాపూర్ జిల్లాలో జరిగిన ర్యాలీలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. స్థానిక - [సమంత వివాహం 'భూత శుద్ధి వివాహం': ఇద్దరి మధ్య ఆధ్యాత్మిక ఐక్యతే లక్ష్యం](https://tslawnews.in/21101/) - కథానాయిక సమంత రూత్ ప్రభు - దర్శకుడు రాజ్ నిడిమోరు వివాహం ఈషా యోగ కేంద్రంలో సంప్రదాయ 'భూత శుద్ధి వివాహం' ద్వారా జరిగింది. ఈ పవిత్ర కర్మకాండ భావాలు, ఆలోచనలు, భౌతిక అంశాలకు అతీతంగా, దంపతుల మధ్య ఆధ్యాత్మికంగా మరింత గాఢమైన అనుబంధాన్ని ఏర్పరచే విధానంగా భావించబడుతుంది. ఈ వివాహాలు లింగ భైరవి ఆలయం సహా కొన్ని ప్రత్యేక దేవాలయాల్లో నిర్వహిస్తారు. సద్గురు స్థాపించిన ఈషా యోగా కేంద్రంలోని లింగ భైరవి ఆలయం ఈ భూత - [రైతు సెల్ఫీ సూసైడ్ వీడియో: 'ఇది ప్రభుత్వ హత్యే!' - కాంగ్రెస్‌పై హరీష్ రావు తీవ్ర ఫైర్](https://tslawnews.in/21097/) - ఖమ్మం జిల్లా నేలకొండపల్లికి చెందిన కౌలు రైతు బానోతు వీరన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణలో కలకలం రేపింది. ఆత్మహత్య చేసుకునే ముందు వీరన్న సెల్ఫీ వీడియో తీస్తూ, పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారి లేక చనిపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని, సబ్సిడీలు ఇవ్వాలని కోరుతూ తీసిన ఈ సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కౌలు రైతు వీరన్న ఆత్మహత్యపై - [పార్లమెంట్‌కు కుక్కతో రేణుకా చౌదరి: 'లోపలే కరిచేవాళ్లున్నారు' అంటూ సంచలనం!](https://tslawnews.in/21094/) - కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి పార్లమెంట్ శీతాకాల సమావేశాల మొదటి రోజు (డిసెంబర్ 1) తన పెంపుడు కుక్కను కారులో పెట్టుకొని పార్లమెంట్ భవనం వద్దకు తీసుకురావడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆమె కారులో కుక్కపిల్ల ఉన్న వీడియో బయటకు రావడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. బీజేపీ దీనిని పార్లమెంటు గౌరవానికి భంగం కలిగించడంగా పేర్కొంటూ, ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ ఘటనపై మీడియా రేణుకా చౌదరిని ప్రశ్నించగా, ఆమె ఎదురుదాడి - [ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు ప్రయాణికులకు ఊరట: ఇంద్ర ఏసీ ఛార్జీలు 20% తగ్గింపు](https://tslawnews.in/21091/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెబుతూ, డిసెంబర్ నెల సందర్భంగా బస్సు ఛార్జీలను తగ్గించింది. శ్రీకాకుళం–విజయవాడ మార్గంలో నడిచే ఇంద్ర ఏసీ బస్సుల టికెట్ ఛార్జీలను 20 శాతం మేర తగ్గిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. ఈ తగ్గింపుతో, గతంలో ₹928గా ఉన్న టికెట్ ఛార్జీ ఇప్పుడు ₹743కు తగ్గింది. ఈ నిర్ణయం ప్రయాణికులకు భారీ ఊరటగా మారింది. ఏపీఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయం డిసెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చి, డిసెంబర్ - [విశాఖ పర్యాటకానికి కొత్త ఆకర్షణ: కైలాసగిరిపై రూ.7 కోట్లతో గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభం](https://tslawnews.in/21088/) - విశాఖపట్నంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా, పర్యాటక రంగానికి కొత్త ఆకర్షణగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిపై ప్రారంభమైంది. సుమారు రూ. 7 కోట్ల నిధులతో నిర్మించిన ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎంపీ భరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మేయర్ పీలా శ్రీనివాసరావు, వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాజెక్ట్ విశాఖ పర్యాటక రంగాన్ని మరింత బలోపేతం చేస్తుందని అధికారులు తెలిపారు. ఈ గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణానికి జర్మనీ నుంచి దిగుమతి చేసుకున్న 40 - [కొండగట్టులో భారీ అగ్నిప్రమాదం.. కోట్లలో ఆస్తి నష్టం..](https://tslawnews.in/21081/) - జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో శనివారం రాత్రి ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో దాదాపు 32 బొమ్మల దుకాణాలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి. వ్యాపారులకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. గత రాత్రి 11 గంటల సమయంలో కొండగట్టు ఘాట్ రోడ్డులోని అభయ హనుమాన్ విగ్రహం నుంచి ప్రధాన రహదారి వరకు ఉన్న బొమ్మల దుకాణాల్లో మంటలు చెలరేగాయి. సమీపంలో జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతరను దృష్టిలో ఉంచుకుని - [వేల ఏళ్ల నాటి మిస్టరీ..!: ఐఐటీ పరిశోధనల్లో సంచలన విషయాలు వెల్లడి..](https://tslawnews.in/21078/) - భారతదేశ చరిత్రలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటైన సింధు లోయ నాగరికత పతనం వెనుక ఉన్న కారణాలను ఐఐటీ గాంధీనగర్ పరిశోధకులు ఛేదించారు. ఒకప్పుడు ఎంతో వైభవంగా విలసిల్లిన ఆ మహా నాగరికత అంతరించిపోవడానికి వరుసగా సంభవించిన తీవ్రమైన, సుదీర్ఘమైన కరవులే ప్రధాన కారణమని తమ పరిశోధనలో తేల్చారు. ఈ కరవుల వల్లే హరప్పా, మొహెంజొదారో, రాఖీగఢీ వంటి సుసంపన్నమైన నగరాలను ప్రజలు విడిచిపెట్టి వెళ్లారని వారు నిర్ధారించారు. సుమారు 5,000 నుంచి 3,500 ఏళ్ల క్రితం - ['పెద్ది' కోసం బాలీవుడ్ స్టంట్‌ మాస్టర్‌..!](https://tslawnews.in/21076/) - రామ్‌ చరణ్‌ హీరోగా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం ‘పెద్ది‘. గ్రామీణ నేపథ్యంలో స్పోర్డ్స్‌ బ్యాక్‌డ్రాప్‌ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రకటనతోనే మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మూవీ గ్లీంప్స్‌.. అందులో పెద్ద షాట్‌ మరింత బజ్‌ క్రియేట్‌ చేసింది. ఈ ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్‌ కూడా హైప్‌ ఇస్తున్నాయి. ఇక ఇటీవల విడుదలైన ఫస్ట్‌ సాంగ్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. - [సెంటిమెంట్ ను వదిలి అద్భుతమైన టైటిల్ ఫిక్స్ చేసిన త్రివిక్రమ్..?](https://tslawnews.in/21073/) - స్వయంవరం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి రచయితగా ఎంట్రీ ఇచ్చాడు త్రివిక్రమ్. మొదటి సినిమాతోనే తన రచనలో వైవిధ్యాన్ని చూపించాడు. త్రివిక్రమ్ రచయితగా విపరీతమైన పేరు సంపాదించుకున్నారు. కొన్ని సినిమాలు పేర్లు చెబితే వెంటనే త్రివిక్రమ్ గుర్తు రావడానికి కారణం అతని రైటింగ్ కి ఉన్న ఇంపాక్ట్. త్రివిక్రమ్ బెస్ట్ రైటింగ్ అంటే నువ్వు నాకు నచ్చావ్ అని చెప్పాలి. ఆ సినిమా ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ సాధించింది. ఇప్పటికీ కూడా టీవీలో ఆ సినిమా - [తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల కోలాహలం.. రాత్రి 10 వరకు నామినేషన్లు..!](https://tslawnews.in/21071/) - తెలంగాణలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుంది. తొలి విడత మాదిరిగానే ఎక్కువగా ఏకగ్రీవాలు అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధాన పార్టీలు తమ మద్దతు దారులను ఏకగ్రీవాల వైపు మొగ్గు చూపేలా చేశారు. శనివారంతో తొలి విడత నామినేషన్ల ఘట్టం ముగిసింది. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు.. ముగిసిన తొలి విడత నామినేషన్లు తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికలు కోలాహలంగా మారాయి. తొలి విడత నామినేషన్లు శనివారంతో ముగిసింది. - [హాట్ కేకుల్లా సర్పంచ్ పదవులు.. లక్షలు కుమ్మరిస్తున్న ఆశావహులు..!](https://tslawnews.in/21066/) - తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల సందడి కనిపిస్తోంది. మూడు విడతల్లో ఎన్నికల జరగనుండడంతో ఆశావహులు పోటీకి సిద్ధమవుతున్నారు. మొదటి విడత ఎన్నికలకు నవంబర్ 27 నుంచి నామినేషన్లు ప్రారంభం అయ్యాయి. అయితే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవం చేసుకుంటున్నారు. పంచాయతీ ప్రెసిండెంట్ పదవి కోసం కోట్లు కూడా ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కుతో రావాల్సిన పదవులను వేలంలో లక్షలు పోసి కొనుక్కుంటున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో సర్పంచ్ పదవులను - [రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలుకు నిర్ణయం..](https://tslawnews.in/21064/) - తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ రంగంలో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పౌరుల నిరంతర విద్యుత్ అవసరాలు తీర్చేందుకు ఏకంగా 3000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు సిద్ధమైంది. రాబోయే ఐదేళ్ల కాలానికి టెండర్ల ప్రక్రియ ద్వారా ఈ భారీ మొత్తంలో సోలార్ పవర్ సేకరించనున్నారు. ఈ నిర్ణయం పునరుత్పాదక ఇంధన వినియోగంలో తెలంగాణ ఒక ముందంజ వేయబోతున్నదని తెలియజేస్తుంది. దీనివలన రాష్ట్రంలోని ప్రజలకు పర్యావరణ హితమైన.. నాణ్యమైన విద్యుత్ సరఫరా అయ్యే అవకాశం ఉంది. - [టీటీడీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో మరో 11 మంది పాత్ర..](https://tslawnews.in/21062/) - తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కు కల్తీ నెయ్యి సరఫరా చేసిన కేసు విచారణను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) వేగవంతం చేసింది. ఈ కేసులో తాజాగా మరో 11 మందిని నిందితులుగా చేర్చింది. ఈ మేరకు నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. కల్తీ నెయ్యి వ్యవహారాన్ని ప్రభుత్వం సిట్ కు అప్పగించిన విషయం విదితమే. ఈ కేసులో తొలుత 15 మందిని, ఆ తర్వాత 9 మందిని నిందితులుగా పేర్కొంది. - [తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు: సుబ్రహ్మణ్యం రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు..](https://tslawnews.in/21060/) - తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యి సరఫరాలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ వ్యవహారంలో టీటీడీ కొనుగోళ్ల విభాగం జనరల్ మేనేజర్‌గా పనిచేసిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం కీలక పాత్ర పోషించినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నిర్ధారించింది. అర్హత లేని డెయిరీ సంస్థలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకు ఆయన లక్షల్లో లంచాలు తీసుకున్నారని సిట్ తన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. ఈ కేసులో అరెస్టయిన సుబ్రహ్మణ్యం - [పవన్ కల్యాణ్ 'తెలంగాణ' వ్యాఖ్యలు.. ప్యాకేజీ స్టార్ అంటూ తెలంగాణ ఎమ్మెల్యే తీవ్రవ్యాఖ్యలు..!](https://tslawnews.in/21057/) - తెలంగాణ నాయకుల దిష్టి తగలడం వల్లే గోదావరి జిల్లాల్లో కొబ్బరిచెట్లు ఎండిపోతున్నాయన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేత, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్‌కు 70 ఏళ్లు వచ్చినా ముఖ్యమంత్రి కాలేరని, ఆయన ఒక ప్యాకేజీ స్టార్ అని విమర్శించారు. తమ దిష్టి తగిలితే పవన్ కల్యాణ్ గెలిచేవారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే తెలుగుదేశం పార్టీని వదిలి ఒంటరిగా - [టీఎస్ లా న్యూస్ ను ఆశ్రయించండి, ప్రజా సమస్యలు పరిష్కరించుకోండి- సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి.](https://tslawnews.in/21051/) - *టీఎస్ లా న్యూస్ ను ఆశ్రయించండి, ప్రజా సమస్యలు పరిష్కరించుకోండి- సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి. *ప్రజా సమస్యలు పరిష్కారం కోసం పల్లె పల్లెకు టీఎస్ లా న్యూస్ - న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్. సంగారెడ్డి జిల్లా, సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏ విష్ణువర్ధన్ రెడ్డి గారిని కలిసిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మరియు మెదక్ జిల్లా టీఎస్ - [కర్ణాటకలో తీవ్రమైన రాజకీయ సంక్షోభం..!](https://tslawnews.in/21045/) - కర్ణాటక పాలకపక్షంలో రాజకీయాలు తారాస్థాయికి చేరాయా? సీఎం కుర్చీ కాపాడుకోవాలని సిద్ధరామయ్య.. ఆ పీఠ దక్కించుకోవాలని డీకే శివకుమార్ పోటీ పడుతున్నారా? హైకమాండ్ పిలుపు కోసం నేతలు వెయిట్ చేస్తున్నారా? శనివారం సాయంత్రానికి డీకే శివకుమార్ హస్తినకు వెళ్లనున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. కర్ణాటక పాలక పక్షంలో నెలకొన్న రాజకీయ వివాదాన్ని పరిష్కరించడానికి కాంగ్రెస్ హైకమాండ్ సిద్ధమైంది. పార్టీ హైకమాండ్ పిలుపు కోసం సీఎం సిద్ధరామయ్య- డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సిద్ధంగా ఉన్నారు. - [ప్రపంచంలో అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహం..! ఎక్కడంటే..?](https://tslawnews.in/21042/) - ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శ్రీరాముడి విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. 77 అడుగుల ఎత్తున్న శ్రీరాముడి విగ్రహాన్ని గోవాలో నిర్మించారు. గుజరాత్‌ లో ఐక్యతా విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ సుతార్ శ్రీరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రాముడి విగ్రహం. దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ జీవోత్తమ మఠంలో రాముడి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ, పర్తగలిలో ఉన్న మఠంలో ఉన్న - [లోకేష్ డైరెక్షన్లో పుష్ప..?](https://tslawnews.in/21039/) - కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న వారిలో లోకేష్ కనగరాజు ఒకరు. ఇప్పటివరకు ఈయన డైరెక్షన్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇలా అపజయం ఎరుగని దర్శకుల జాబితాలో లోకేష్ కనగరాజ్ కూడా ఉన్నారని చెప్పాలి. ఇప్పటివరకు కేవలం తమిళ హీరోలతో సినిమాలు చేసిన లోకేష్ త్వరలోనే తెలుగు డైరెక్టర్ గా మారుతూ తెలుగు హీరోతో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే .గత కొద్దిరోజులుగా ఈ - [ఎన్టీఆర్ నీల్ షూటింగ్ అప్డేట్.. సెట్ లోకి అడుగుపెట్టిన బాలీవుడ్ స్టార్....](https://tslawnews.in/21036/) - టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్(NTR) ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)దర్శకత్వంలో భారీ యాక్షన్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.ఈ సినిమా ప్రస్తుతం శర వేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమవుతున్నారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా షూటింగ్ లొకేషన్లోకి బాలీవుడ్ - [కుట్ర చేసి కుటుంబం నుంచి దూరం చేశారు.. కవిత సంచలన వ్యాఖ్యలు..](https://tslawnews.in/21034/) - కుట్ర చేసిన తనను కుటుంబం నుంచి దూరం చేశారని జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. కామారెడ్డి జిల్లాలో జాగృతి జనం బాట కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడారు. కాళేశ్వరం ద్వారా కామారెడ్డికి ఒక్క ఎకారానికి కూడా నీళ్లు రాలేదన్నారు. ఈ విషయం చెబితే బీఆర్ఎస్ వాళ్లు తన మీద నోరు వేసుకొని పడిపోతారన్నారు. కాళేశ్వరం పనులను కొనసాగిస్తారా? ప్రత్యామ్నాయంగా కామారెడ్డికి నీళ్లు తెస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్యాకేజ్ 21, 22 ద్వారా - [తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్..!](https://tslawnews.in/21029/) - తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించేలా తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. తెలంగాణ రైజింగ్-2047 పాలసీ డాక్యుమెంట్‌పై మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షించారు. పాలసీ డాక్యుమెంట్‌పై అధికారులకు పలు సూచనలు చేశారు. రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్.. 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు స్పష్టమైన రోడ్ మ్యాప్ పాలసీ డాక్యుమెంట్‌లో కనిపించాలని ఆదేశించారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధిని - [సర్పంచ్ ఎన్నికల వేళ.. పదవి కోసం లక్షల్లో వేలం పాటలు..](https://tslawnews.in/21026/) - ఎన్నికల వేల పలుచోట్ల వేలంపాట హల్ చల్ చేస్తున్నాయి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో నిబంధనలకు విరుద్దంగా వేలంపాట జరుగుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాలలో వేలంపాట నిర్వహించారు. అభివృద్ధి పేరుతో లక్షల్లో భేరాలు, పంట పొలాల వరకు హామీలు ఇస్తున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లా గొర్లఖాన్ దొడ్డిగ్రామపంచాయితీ సర్పంచ్ స్థానానికి.. ఒక వ్యక్తి రూ.57 లక్షల వేలంపాట పాడి దక్కించుకున్నట్లు సమాచారం. కొండపల్లి గ్రామంలో ఆలయ అభివృద్ధికి ఎవరైనా డబ్బులు ఇస్తే - [నేతలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంతర్గత రిపోర్ట్..!](https://tslawnews.in/21023/) - జనసేన పార్టీలో కూడికలు.. తీసివేతలు మొదలయ్యాయా? ఆ పార్టీలో కొందరు నేతలు కీలకం కాబోతున్నారా? పార్టీని బలోపేతం చేసేందుకు కొత్త నేతలు రాబోతున్నారా? స్థానిక ఎన్నికల్లో పార్టీని గెలిపించే బాధ్యతను వారికి అప్పగించస్తున్నారా? మా పార్టీలో తప్పు చేసినా క్షమించనని పవన్ కల్యాణ్ ఎందుకన్నారు? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి. పవన్‌కల్యాణ్ వార్నింగ్ వెనుక బుధవారం రాజోలు వెళ్లారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. పల్లె పండుగలో భాగంగా ప్రజలకు చెప్పాల్సిన నాలుగు మంచి - [అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్..!](https://tslawnews.in/21020/) - ఏపీలో అమరావతి పనులు వేగంగా జరుగుతున్నాయి. కేవలం రాజధాని భవనాల పనులు మాత్రమే కాదు.. పలు కేంద్ర సంస్థల పనులు జోరందుకున్నాయి. తాజాగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అమరావతి చేరుకున్నారు. ఆమెకు సీఎం చంద్రబాబు కుటుంబసభ్యులు ఘన స్వాగతం పలికారు. అమరావతిలో ఆర్థికమంత్రి సీతారామన్ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ పర్యటనకు వచ్చారు. గురువారం ఆమె అమరావతికి చేరుకున్నారు. ఆమెను ముఖ్యమంత్రి చంద్రబాబు డిన్నర్‌కు ఆహ్వానించారు. గురువారం రాత్రి ఉండవల్లిలోని - [తిరుమల లడ్డూ కేసు.. టీటీడీలో అరెస్టుల పర్వం..](https://tslawnews.in/21018/) - తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసు దర్యాప్తు వేగంగా సాగుతోంది. ఇప్పటివరకు నెయ్యి సరఫరా చేసిన కంపెనీల ప్రతినిధులను మాత్రమే అరెస్ట్ చేసింది సీబీఐ. ఇప్పుడు టీటీడీ ఉద్యోగుల వంతైంది. గతంలో చక్రం తిప్పినవారిపై ఫోకస్ చేసింది. సరుకుల కొనుగోలు విభాగం జనరల్‌ మేనేజర్‌ సుబ్రహ్మణ్యంని అరెస్ట్ చేసింది. దీంతో మరిన్ని అరెస్టు జరుగుతాయని అంటున్నారు. వచ్చేవారంలోపు మరో ఇద్దరు అరెస్టు కావచ్చని ప్రచారం జోరుగా సాగుతోంది. - [డబ్ల్యూపీఎల్ 2026 మెగా వేలం: దీప్తి శర్మను RTM ద్వారా రూ. 3.2 కోట్లకు దక్కించుకున్న యూపీ వారియర్జ్](https://tslawnews.in/21013/) - మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) 2026 మెగా వేలంలో యూపీ వారియర్జ్ (UPW) ఫ్రాంచైజీ వ్యూహాత్మకంగా వ్యవహరించి, భారత స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను భారీ ధరకు తిరిగి దక్కించుకుంది. వేలంలో దీప్తి శర్మ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ గట్టి పోటీ ఇచ్చినప్పటికీ, యూపీ వారియర్జ్ తమ వద్ద ఉన్న రైట్ టు మ్యాచ్ (RTM) కార్డును ఉపయోగించి, రూ. 3.2 కోట్లు వెచ్చించి ఆమెను నిలబెట్టుకుంది. దీంతో దీప్తి శర్మ ఈ వేలంలో అత్యధిక ధర - [ఢిల్లీకి చేరిన కర్ణాటక సీఎం పీఠం వివాదం: పరిష్కారం కోసం హైకమాండ్ రంగంలోకి](https://tslawnews.in/21010/) - కర్ణాటక ముఖ్యమంత్రి (CM) పదవి కోసం సిద్ధరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య కొనసాగుతున్న తీవ్రమైన పోటీ ఇప్పుడు ఢిల్లీకి చేరింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన తర్వాత, ఇద్దరు నేతల మధ్య 'అధికార పంపిణీ ఒప్పందం' కుదిరిందనే ప్రచారం ఈ వివాదానికి మూలమైంది. ఈ ఒప్పందం ప్రకారం, సగం కాలం (సుమారు 2.5 ఏళ్లు) గడిచిన తర్వాత ముఖ్యమంత్రి పదవిని మార్చాల్సి ఉంది. ఆ గడువు దగ్గర పడటంతో వివాదం - [గోవా ఇఫీలో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ శకటం](https://tslawnews.in/21007/) - గోవాలో నవంబర్ 20 నుంచి 28 వరకు జరుగుతున్న 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం (IFFI) 2025 ప్రారంభోత్సవ పెరేడ్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక ప్రత్యేక శకటం (Tableau) ప్రదర్శితమైంది. "ది హీయర్ బీట్ ఆఫ్ ఇండియన్ సినిమా అండ్ టూరిజమ్" అనే థీమ్‌తో ప్రదర్శించిన ఈ శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ (APTFDCA) 50 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, మొట్టమొదటిసారిగా ఈ శకటాన్ని ప్రదర్శించారు. - [ఆన్‌లైన్ కంటెంట్‌పై బాధ్యత ఉండాల్సిందే: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు](https://tslawnews.in/21004/) - సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్ చేసే కంటెంట్‌కు ఎవరో ఒకరు తప్పనిసరిగా బాధ్యత వహించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియాకు సంబంధించిన ఒక వివాదంపై గురువారం విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. ధర్మాసనం అభిప్రాయం ప్రకారం, సొంతంగా ఛానల్ ప్రారంభించినంత మాత్రాన ఎవరికీ జవాబుదారీగా ఉండననుకోవడం సరికాదు. అసభ్యకరమైన లేదా దేశ వ్యతిరేక కంటెంట్ అప్‌లోడ్ చేసి, అది వైరల్ అయినప్పుడు దానిని - [టీటీడీ కల్తీ నెయ్యి కేసు: జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యం అరెస్ట్](https://tslawnews.in/21001/) - తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును విచారిస్తున్న సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT), తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) కొనుగోలు విభాగం జనరల్ మేనేజర్ (జీఎం) కె. సుబ్రహ్మణ్యంను గురువారం (నవంబర్ 27) అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఇప్పటివరకు కాంట్రాక్టర్లు, వ్యాపారులు అరెస్ట్ కాగా, టీటీడీకి చెందిన ఓ ఉన్నతాధికారిని అదుపులోకి తీసుకోవడం ఇదే తొలిసారి. ఈ అరెస్టుతో కేసులో మొత్తం - [బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,700 అప్రెంటిస్ పోస్టులు: తెలంగాణ, ఏపీలకు కేటాయింపు](https://tslawnews.in/20998/) - బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థుల కోసం దేశవ్యాప్తంగా 2,700 అప్రెంటిస్ పోస్టులను ప్రకటించింది. ఈ పోస్టులలో తెలంగాణ రాష్ట్రానికి 154 పోస్టులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 38 పోస్టులు ప్రత్యేకంగా కేటాయించబడ్డాయి. బ్యాంకింగ్ రంగంలో ప్రవేశించడానికి, ప్రాక్టికల్ అనుభవం పొందడానికి ఈ అవకాశం యువతకు ఉపయోగపడుతుంది. ముఖ్య అర్హతలు, ఎంపిక ప్రక్రియ వయసు: అభ్యర్థుల వయసు 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ కేటగిరీలకు కేంద్రం నిబంధనల ప్రకారం వయో - [స్మృతి మంధానకు జెమీమా రోడ్రిగ్స్ అండ: కుటుంబ కష్టకాలంలో గొప్ప స్నేహం](https://tslawnews.in/20995/) - భారత మహిళా క్రికెట్ జట్టు స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తండ్రి అనారోగ్యంతో ఆమె కుటుంబం ఎదుర్కొంటున్న క్లిష్ట పరిస్థితుల్లో, ఆమెకు టీమ్‌మెట్, స్నేహితురాలు అయిన జెమీమా రోడ్రిగ్స్ అండగా నిలబడింది. స్మృతి కుటుంబానికి మద్దతుగా ఉండేందుకు జెమీమా కీలక నిర్ణయం తీసుకుంది. జెమీమా రోడ్రిగ్స్, **బిగ్ బాష్ లీగ్ (BBL)**లో మిగిలిన మ్యాచ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న బ్రిస్బేన్ హీట్ జట్టు అధికారికంగా ప్రకటించింది. స్మృతి మంధాన కుటుంబానికి - [తిరుమల వైకుంఠ ద్వార దర్శనం: ఉచిత టికెట్లకు లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రారంభం](https://tslawnews.in/20992/) - తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు 10 రోజుల పాటు జరగనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. ఈసారి, మొదటి మూడు రోజుల (డిసెంబర్ 30, 31, జనవరి 1) దర్శనాలకు సంబంధించిన ఉచిత టికెట్లను లక్కీ డిప్ (ఎలక్ట్రానిక్ డిప్) విధానంలో కేటాయిస్తోంది. ఈ ఉచిత టికెట్ల కోసం భక్తులు నవంబర్ 27 ఉదయం 10 గంటల నుంచి డిసెంబర్ 1 సాయంత్రం 5 - [ఏపీ సర్కార్ గుడ్ న్యూస్: అమరావతిలో అన్ని బీసీ కులాలకు భవనాల నిర్మాణం](https://tslawnews.in/20989/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బీసీ కులాలకు శుభవార్త అందించింది. రాజధాని అమరావతిలో అన్ని బీసీ కులాలకు ప్రత్యేకంగా భవనాలను నిర్మించనున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత గురువారం ప్రకటించారు. బీసీల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్దపీట వేస్తున్నారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ నగరంలోని గొల్లపూడి బీసీ భవన్‌లో జరిగిన సగర కార్పొరేషన్ పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు, - [పల్లెపోరులో 'కారు' పరుగు ప్రయత్నాలు: స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్ వ్యూహం](https://tslawnews.in/20986/) - తెలంగాణలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బీఆర్‌ఎస్ (BRS) పార్టీ అత్యంత సీరియస్‌గా తీసుకుంటోంది. డిసెంబరు 11న తొలి దశ పంచాయతీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, ఈ 'పల్లెపోరు'లో కారు పరుగులు పెట్టాలనే లక్ష్యంతో బీఆర్‌ఎస్ పార్టీ తన ఉనికిని, గత పదేళ్ల పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. దీక్షా దివస్: సెంటిమెంట్‌తో ప్రచారం సెంటిమెంట్ అంశాలు: స్థానిక సంస్థల ఎన్నికలు కూడా డిసెంబరు నెలలో రావడంతో, బీఆర్‌ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర - [చైనాకు చెక్: రక్షణ రంగానికి తైవాన్ $40 బిలియన్ల భారీ బడ్జెట్](https://tslawnews.in/20980/) - చైనా నుంచి ముప్పు తీవ్రమవుతున్న నేపథ్యంలో, తైవాన్ తన రక్షణ సామర్థ్యాన్ని బలోపేతం చేసుకునేందుకు 40 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 3.3 లక్షల కోట్లు) భారీ బడ్జెట్‌ను కేటాయిస్తున్నట్లు అధ్యక్షుడు విలియం లాయ్ చింగ్-తె ప్రకటించారు. రాబోయే ఎనిమిదేళ్లలో ఈ నిధులను వెచ్చించనున్నారు. టెక్నాలజీ, ఆవిష్కరణలతో 'అభేద్యమైన తైవాన్‌'ను నిర్మించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. చైనాతో విభేదాలు మరియు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడి కారణంగా గత కొన్నేళ్లుగా తైవాన్ తన - [కర్ణాటక సీఎం వివాదం: 'సీఎం' సమస్యను మేమే పరిష్కరిస్తాం – మల్లికార్జున ఖర్గే](https://tslawnews.in/20977/) - కర్ణాటకలో శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించినప్పటికీ, ముఖ్యమంత్రి (CM) పీఠం ఎవరికి దక్కుతుందనే విషయంలో కొనసాగుతున్న ఉత్కంఠపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు. ఈ అంతర్గత వివాదాన్ని సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తాను కలిసి పరిష్కరిస్తామని ఆయన స్పష్టం చేశారు. సీఎం రేసులో ప్రధానంగా సిద్ధరామయ్య మరియు డీకే శివకుమార్ పేర్లు వినిపిస్తున్న నేపథ్యంలో, వారిలో ఎవరికి పగ్గాలు అప్పగించాలనే భిన్నాభిప్రాయాలను పరిష్కరించే బాధ్యతను ఖర్గే అధిష్టానం తరఫున - [పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చనిపోయారా?: వదంతులు, జైలు వద్ద ఉద్రిక్తత](https://tslawnews.in/20974/) - పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ జైలులో చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తల నేపథ్యంలో దేశంలో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఆగస్టు 2023 నుంచి అడియాలా జైలులో ఉన్న ఇమ్రాన్ ఖాన్‌ను కలిసేందుకు వచ్చిన ఆయన ముగ్గురు సోదరీమణులను పోలీసులు అడ్డుకోవడం పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. తమ సోదరుడిని చూసేందుకు వచ్చిన మహిళలను పోలీసులు అడ్డుకోవడంతో, వారికి మద్దతుగా పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI) పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు జైలు బయట పెద్ద ఎత్తున - [బీసీ రిజర్వేషన్ల తగ్గింపు: గాంధీభవన్ ముట్టడి, కేంద్ర జోక్యం కోసం డిమాండ్](https://tslawnews.in/20971/) - తెలంగాణలో జరగబోయే పంచాయతీ ఎన్నికలలో బీసీ (వెనుకబడిన తరగతులు) రిజర్వేషన్లు తగ్గుదలపై నిరసనగా బీసీ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రిజర్వేషన్లు 50% మించకుండా అమలు చేయాల్సి రావడంతో రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లు గణనీయంగా తగ్గాయి. ఈ తగ్గింపు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ, బీసీ సంఘాలు హైదరాబాద్‌లోని గాంధీభవన్ (తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం) ను ముట్టడించాయి. తమ సంఖ్యాబలం, సామాజిక న్యాయం దృష్ట్యా, 42% రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేసిన తర్వాతే - [గౌతమ్ గంభీర్ హెడ్ కోచ్ రిపోర్ట్ కార్డ్: టెస్ట్ క్రికెట్‌లో పెరుగుతున్న ఓటములు](https://tslawnews.in/20968/) - భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత, టీమిండియా టెస్ట్ ఫార్మాట్‌లో పరాజయాలను చవిచూస్తోంది. తాజాగా దక్షిణాఫ్రికాతో స్వదేశంలో జరిగిన రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను భారత్ 2-0 తేడాతో ఘోరంగా కోల్పోయింది. ఈ ఓటమితో గంభీర్ కోచింగ్‌పై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. టెస్ట్ స్పెషలిస్టులకు బదులుగా ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత ఇవ్వడం, అలాగే వాషింగ్టన్ సుందర్‌ను మూడో స్థానంలో బ్యాటింగ్కు పంపడం, ధ్రువ్ జురెల్, రిషబ్ పంత్ ఇద్దరు వికెట్ కీపర్లను - [వైకుంఠ ద్వార దర్శనం: తిరుమల భక్తులకు టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన](https://tslawnews.in/20965/) - తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనాలు కల్పించేందుకు టీటీడీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఈ వైకుంఠ ద్వార దర్శనాలపై కీలక ప్రకటన చేశారు. సామాన్య భక్తులే ప్రయారిటీగా దర్శనాలపై నిర్ణయాలు తీసుకున్నామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా, డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని బీఆర్ నాయుడు తెలిపారు. ఈ 10 రోజుల వైకుంఠ ద్వార దర్శనాల్లో, - [పైరసీ కేసులో ఐబొమ్మ రవి మరోసారి అరెస్ట్: చంచల్‌గూడ జైలు నుంచే అదుపులోకి](https://tslawnews.in/20962/) - సినిమాల పైరసీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఇమ్మడి రవి అలియాస్ ఐబొమ్మ రవికి మరో కేసులో షాక్ తగిలింది. హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి, చంచల్‌గూడ జైలుకు తరలించిన ఇమ్మడి రవిని, తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులు మరో కేసులో అదుపులోకి తీసుకున్నారు. కోర్టు ఆదేశాలతో చంచల్‌గూడ జైలులో ఉన్న ఇమ్మడి రవిని పోలీసులు పీటీ వారెంట్ జారీ చేసి అరెస్ట్ చేసి, కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఇమ్మడి రవిపై ఇప్పటివరకు 5 కేసులు నమోదు - [కల్ట్ డైరెక్షన్‌లో చిరంజీవి: మెగాస్టార్‌తో సినిమా చేయాలన్న ఉపేంద్ర డ్రీమ్](https://tslawnews.in/20959/) - కన్నడ రియల్ స్టార్, విలక్షణ దర్శకుడు ఉపేంద్ర మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీయాలనే తన చిరకాల కోరికను మరోసారి వ్యక్తం చేశారు. రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. చిరంజీవితో కలిసి పనిచేయడం తన బిగ్ డ్రీమ్ అని ఉపేంద్ర పేర్కొన్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌కు భిన్నంగా, వైవిధ్యమైన, ప్రయోగాత్మక చిత్రాలను తెరకెక్కిస్తూ కల్ట్ డైరెక్టర్‌గా ఉపేంద్రకు తెలుగులో కూడా మంచి - [సాంకేతిక లోపం: మొరాయించిన గూగుల్ మీట్.. వేలాది యూజర్లకు అవస్థలు](https://tslawnews.in/20956/) - ప్రముఖ వీడియో కాన్ఫరెన్సింగ్ ప్లాట్‌ఫాం గూగుల్ మీట్‌లో బుధవారం మధ్యాహ్నం నుంచి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా వేలాది మంది వినియోగదారులు ఆన్‌లైన్ సమావేశాల్లో చేరలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లాగిన్ సమస్యలతో పాటు, చాలామందికి "502 ఎర్రర్" అనే సందేశం కనిపిస్తుండటంతో వినియోగదారుల్లో గందరగోళం నెలకొంది. ఈ సమస్య ప్రధానంగా భారత్‌లోని వినియోగదారులపై ప్రభావం చూపింది. ఔటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ 'డౌన్‌డిటెక్టర్' నివేదిక ప్రకారం, సుమారు 65 శాతం మంది యూజర్లు వెబ్‌సైట్‌ను యాక్సెస్ చేయలేకపోగా, - [ఆర్ఎస్ఎస్ ప్రముఖుడు రామ్ లాల్‌తో మంత్రి నారా లోకేశ్ మర్యాదపూర్వక భేటీ](https://tslawnews.in/20953/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ లాల్తో సమావేశమయ్యారు. బుధవారం ఉండవల్లిలోని లోకేశ్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం పూర్తిగా మర్యాదపూర్వకమైనదని మంత్రి లోకేశ్ స్వయంగా వెల్లడించారు. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ అఖిల భారతీయ సంపర్క్ ప్రముఖ్ రామ్ - [నకిలీ మద్యం కేసు: జోగి రమేశ్ సోదరుల 4 రోజుల పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతి](https://tslawnews.in/20949/) - నకిలీ మద్యం కేసులో నిందితులైన వైసీపీ నేత జోగి రమేశ్ మరియు ఆయన సోదరుడు జోగి రాములను నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎక్సైజ్ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కేసులో మరింత లోతైన దర్యాప్తు కోసం వారిని విచారించాల్సిన అవసరం ఉందని ఎక్సైజ్ అధికారులు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు ఆమోదించింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం, జోగి సోదరుల కస్టడీ నవంబర్ 26వ తేదీ ఉదయం 10 గంటల నుంచి - [డేటింగ్ రూమర్లపై రామ్ పోతినేని స్పందన: ప్రేమ గీతం వల్లే పుకార్లు మొదలయ్యాయి](https://tslawnews.in/20946/) - యంగ్ హీరో రామ్ పోతినేని తన కొత్త చిత్రం 'ఆంధ్ర కింగ్ తాలూకా' ప్రమోషన్లలో భాగంగా, హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సేతో డేటింగ్ రూమర్లపై స్పష్టత ఇచ్చారు. పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 27న విడుదల కానుంది. సినిమా షూటింగ్ మొదలైనప్పటి నుంచి వీరిద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న ప్రచారంపై రామ్ స్పందిస్తూ, "ఈ సినిమా కోసం నేను ఓ ప్రేమ గీతం రాశాను. అప్పటినుంచే ఈ రూమర్స్ మొదలయ్యాయి" అని వివరించారు. "మనసులో - [వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు: కేంద్రం భారీ నిధుల కేటాయింపు](https://tslawnews.in/20943/) - వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారైంది. 2026 జులై 23వ తేదీ నుంచి ఆగస్టు 3వ తేదీ వరకు ఈ పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయించారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేసేందుకు ఇప్పటి నుంచే పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే, కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు సంబంధించిన నిధులను కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు ఇప్పటికే వంద - [లెజెండరీ నటుడు ధర్మేంద్రకు నివాళి: కుటుంబ సభ్యులను పరామర్శించిన నిర్మాత అల్లు అరవింద్](https://tslawnews.in/20940/) - బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణించిన నేపథ్యంలో, టాలీవుడ్ ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ముంబైలోని డియోల్ నివాసానికి వెళ్లి వారి కుటుంబాన్ని పరామర్శించారు. నిన్న (నవంబర్ 24న) 89 ఏళ్ల వయసులో అనారోగ్యంతో ధర్మేంద్ర కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలో, ధర్మేంద్ర కుటుంబ సభ్యులను నేరుగా కలిసి అల్లు అరవింద్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ధర్మేంద్ర మరణవార్త తెలియగానే, సినీ పరిశ్రమలోని ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా నివాళులర్పించారు. అల్లు అరవింద్ - [బండి సంజయ్ భారీ హామీ: ఏకగ్రీవ పంచాయతీలకు ₹10 లక్షల ప్రత్యేక నిధులు](https://tslawnews.in/20937/) - తెలంగాణలో జరగనున్న పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, కేంద్ర మంత్రి మరియు బీజేపీ నేత బండి సంజయ్ కీలక హామీ ఇచ్చారు. ఆయన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని గ్రామాలను లక్ష్యంగా చేసుకొని, బీజేపీ బలపరిచిన అభ్యర్థులు ఏకగ్రీవంగా గెలిస్తే, ఆయా గ్రామాలకు ఒక్కోదానికి ₹10 లక్షల ప్రత్యేక నిధులు అందజేస్తామని ప్రకటించారు. ఈ హామీతో గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల చర్చలు వేడెక్కాయి. గ్రామీణాభివృద్ధికి కేంద్రమే ప్రధాన కారణమని, కేంద్ర నిధులే పలు పథకాలను నడిపిస్తున్నాయని బండి సంజయ్ - [భారత మహిళా క్రికెట్ జట్టుతో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' ప్రత్యేక ఎపిసోడ్](https://tslawnews.in/20934/) - ప్రముఖ క్విజ్ ఆధారిత రియాలిటీ షో 'కౌన్ బనేగా కరోడ్‌పతి' (KBC) తదుపరి ప్రత్యేక ఎపిసోడ్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు సందడి చేయనుంది. ఇటీవలే టీ20 ప్రపంచకప్‌ను గెలిచి చరిత్ర సృష్టించిన జట్టు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని హోస్ట్ అమితాబ్ బచ్చన్‌తో ముచ్చటించనున్నారు. క్రీడా స్ఫూర్తిని, మహిళా శక్తిని సెలబ్రేట్ చేసే ఈ ఎపిసోడ్ క్రికెట్ మరియు క్విజ్‌ను ఒకే వేదికపైకి తీసుకురానుంది. ఈ ప్రత్యేక ఎపిసోడ్‌లో భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్‌తో - [ఏపీలో పరిపాలనా సంస్కరణలు: 29కి పెరగనున్న జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్లకు సీఎం ఆమోదం](https://tslawnews.in/20932/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాల పునర్విభజనపై ఏర్పాటైన మంత్రుల కమిటీ సమర్పించిన సిఫార్సులపై సమీక్ష నిర్వహించిన సీఎం, కొత్తగా మూడు జిల్లాలు మరియు ఐదు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 26 నుంచి 29కి పెరగనుంది. మార్కాపురం, మదనపల్లెతో పాటు గిరిజన ప్రాంతమైన రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రతిపాదనలను కేబినెట్ - [ఫ్యాక్ట్ చెక్: స్మృతి మంధాన-పలాష్ ముచ్చల్ అన్‌ఫాలో రూమర్](https://tslawnews.in/20929/) - స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ల వివాహం నవంబర్ 23న జరగాల్సి ఉండగా, స్మృతి తండ్రికి ఆరోగ్యం బాగోకపోవడం వల్ల వాయిదా పడింది. ఈ సమయంలోనే స్మృతి తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పెళ్లికి సంబంధించిన పోస్ట్‌లను తొలగించడంతో, ఈ జంటపై అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. వైరల్ అవుతున్న వాదన: సోషల్ మీడియాలో స్మృతి మంధాన, పలాష్ ముచ్చల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో అన్‌ఫాలో చేసిందంటూ ఒక స్క్రీన్‌షాట్ కూడా వైరల్ అయింది. నిజానిజాలు: ఈ వాదనను పరిశీలించినప్పుడు, స్మృతి మంధాన - [వైకుంఠ ద్వార దర్శనం టిక్కెట్లు: మొదటి 3 రోజులకు ఆన్‌లైన్ 'లక్కీ డిప్' ద్వారా కేటాయింపు](https://tslawnews.in/20926/) - తిరుమల శ్రీవారి ఆలయంలో డిసెంబర్ 30 నుండి జనవరి 8వ తేదీ వరకు నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేపట్టింది. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ, మొదటి మూడు రోజుల దర్శన టోకెన్లను ఆన్‌లైన్ ఎల‌క్ట్రానిక్ డిప్ (లక్కీ డిప్) ద్వారా కేటాయించాలని నిర్ణయించింది. భక్తులు ఇంట్లో కూర్చొనే ఈ డిప్‌లో పాల్గొని వైకుంఠ ద్వార దర్శన టిక్కెట్లు పొందేందుకు ప్రయత్నించవచ్చు. మొదటి మూడు రోజులకు (డిసెంబర్ 30, 31, జనవరి 1) - [తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు: జీహెచ్‌ఎంసీ విస్తరణ, మరో డిస్కం ఏర్పాటుకు ఆమోదం](https://tslawnews.in/20923/) - తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిని విస్తరించాలని కేబినెట్ ఆమోదం తెలిపింది. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)ను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. పెద్ద అంబర్ పేట్, శంషాబాద్, మణికొండ, మేడ్చల్, ఘట్ కేసర్, కొంపల్లి, నిజాంపేట్ వంటి ప్రముఖ మున్సిపాలిటీలు ఈ విలీనంలో భాగం కానున్నాయి. మరో ముఖ్య నిర్ణయంగా, రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి - [నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ: ఐటీ షేర్లలో మాత్రం లాభాలు](https://tslawnews.in/20919/) - అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ, దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం నష్టాలతో ముగిశాయి. రోజంతా ఒడుదొడుకులతో సాగిన ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 331.21 పాయింట్లు నష్టపోయి 84,900.71 వద్ద స్థిరపడింది. అలాగే, నిఫ్టీ 108.65 పాయింట్లు క్షీణించి, కీలకమైన 26,000 మార్కు దిగువన 25,959.5 వద్ద ముగిసింది. నిఫ్టీ ఈ కీలక స్థాయిని కోల్పోవడం మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత బలహీనపరిచిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. రంగాల వారీగా పరిశీలిస్తే, మార్కెట్ ట్రెండ్‌కు విరుద్ధంగా నిఫ్టీ ఐటీ సూచీ 0.41 - [అమెరికా ఆంక్షల ప్రభావం: భారీ డిస్కౌంట్‌తో భారత్‌కు రష్యా చమురు](https://tslawnews.in/20916/) - రష్యా అగ్రశ్రేణి చమురు ఉత్పత్తి సంస్థలపై అమెరికా ఆంక్షలు అమలులోకి రావడంతో, ఆంక్షల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు రష్యా భారత్‌కు భారీ డిస్కౌంట్‌తో ముడి చమురు విక్రయించేందుకు సిద్ధమైంది. రష్యా చమురు సంస్థలైన రాస్‌నెఫ్ట్, లుకోయిల్‌లపై నవంబర్ 21 నుంచి అమెరికా ఆంక్షలు విధించింది. దీని ఫలితంగా క్రూడాయిల్ ధరలు భారీగా పతనమయ్యాయి. రష్యా నుంచి భారత్‌కు సరఫరా అయ్యే ముడి చమురు ధరలు గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువకు చేరాయి. రష్యా ప్రధాన చమురు అయిన - [పుచ్చె లేచిపోద్ది: బీఆర్‌ఎస్ నేత నిరంజన్ రెడ్డికి కవిత మాస్ వార్నింగ్](https://tslawnews.in/20912/) - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్‌ఎస్ నేత కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి నిరంజన్ రెడ్డికి తీవ్ర హెచ్చరిక జారీ చేశారు. వనపర్తిలో మీడియా సమావేశంలో మాట్లాడిన కవిత, తనను ఉద్దేశించి "పచ్చు వంకాయ, సచ్చు వంకాయ" అంటూ ఇంకొకసారి వాగితే పుచ్చె లేచిపోతుందని మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆమె స్పష్టం చేశారు. ఇన్నాళ్లూ తాను నిరంజన్ రెడ్డి వయసుకు గౌరవించానని, లేకుంటే ఎప్పుడో విమర్శించేదానినని కవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. - [కొడంగల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాలు: సైనిక్ స్కూల్, కృష్ణా నీళ్లు](https://tslawnews.in/20909/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమైన కొడంగల్‌కు పలు అభివృద్ధి వరాలను ప్రకటించారు. కొడంగల్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఇక్కడ అత్యున్నతమైన విద్యాసంస్థను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. అన్ని రకాల సదుపాయాలతో పాటు కార్పొరేట్ తరహాలో విద్యను అందిస్తామని తెలిపారు. అంతేకాకుండా, విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహారాన్ని అందించే ఒక సైనిక్ స్కూల్‌ను కూడా ఏర్పాటు చేస్తామని, దీని నిర్మాణం పదహారు నెలల్లో పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. - [50 శాతం రిజర్వేషన్ల పరిమితిపై రాజ్యాంగ సవరణ అవసరం: యనమల రామకృష్ణుడు](https://tslawnews.in/20906/) - రిజర్వేషన్లు 50 శాతం పరిమితికి మించరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిజమైన సామాజిక న్యాయం సాధ్యం కావాలంటే, బలహీన వర్గాలకు మేలు జరగాలంటే రాజ్యాంగ సవరణ ఒక్కటే మార్గమని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే 50 శాతం పరిమితిని దాటేందుకు వీలు కలుగుతుందని ఆయన స్పష్టం చేశారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరాల్సిందిగా అన్ని రాష్ట్ర - [అమెరికా వీసా రావడం లేదని తీవ్ర మనస్తాపంతో యువతి ఆత్మహత్య](https://tslawnews.in/20903/) - గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అనే యువతి అమెరికా వీసా నిరాకరణతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె, గత ఏడాది కాలంగా జీ1 వీసా కోసం ఎదురుచూస్తున్నారు. అయితే, వీసా రాకపోవడంతో తన కలలు నెరవేరలేదనే బాధతో ఆమె నిద్రమాత్రలు అధిక మోతాదులో మింగి బలవన్మరణానికి పాల్పడ్డారని కుటుంబసభ్యులు విలపిస్తున్నారు. చదువులో రాణించలేకపోవడం, చిన్నచిన్న కారణాలకే ఆత్మహత్యలకు పాల్పడే యువత సంఖ్య పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, రోహిణి - [సైబర్ నేరగాళ్ల పట్ల అప్రమత్తత అవసరం: హైదరాబాద్ సీపీ సజ్జనార్ హెచ్చరిక](https://tslawnews.in/20900/) - హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ సైబర్ నేరగాళ్ల విషయంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఆన్‌లైన్‌లో ఉచితంగా లభించే విషయాల పట్ల మరియు 'ఫ్రీ ఆఫర్స్' వెనుక దాగి ఉన్న ప్రమాదం పట్ల జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు. ఉచిత సినిమా డౌన్‌లోడ్‌లు, ఆకర్షణీయమైన బహుమతులు (ఫ్రీ గిఫ్ట్స్), లేదా తక్కువ ధరకే లభించే ఉత్పత్తుల వంటి ప్రకటనలు సాధారణంగా సైబర్ నేరగాళ్లు మనల్ని ఆకర్షించడానికి వేసే ఎర అని స్పష్టం చేశారు. అనుమానాస్పద లింక్‌లు - [టీమిండియా ఓటమి భయం: కోచ్‌ గౌతమ్ గంభీర్‌పై తీవ్ర విమర్శలు](https://tslawnews.in/20897/) - గువాహటిలో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పూర్తిగా రక్షణాత్మక స్థితిలోకి జారుకుంది. మ్యాచ్ మూడో రోజు ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా 314 పరుగుల భారీ ఆధిక్యం సాధించగా, భారత్‌కు ఈ టెస్ట్‌లో గెలవడం దాదాపు అసాధ్యంగా మారింది. దీంతో స్వదేశంలో టీమిండియాకు వరుసగా రెండో టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ ఎదురవుతుందనే భయం అభిమానుల్లో పెరిగింది. ఈ వైఫల్యానికి ప్రధాన కారణం టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, ప్రయోగాలే అంటూ ఆయనపై తీవ్ర విమర్శలు - [ధర్మేంద్ర మృతి: సంతాపం తెలిపిన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు](https://tslawnews.in/20894/) - బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర అస్తమయం పట్ల తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరియు ఉప ముఖ్యమంత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు ఆయనకు నివాళులర్పించారు. భారత చలనచిత్ర పరిశ్రమ ఒక గొప్ప నటుడిని కోల్పోయిందని నేతలు పేర్కొన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ, ధర్మేంద్ర మరణ వార్త తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొన్నారు. లెజెండరీ - [ఎన్టీఆర్ ప్రభావం వల్లే తనపై మరక పడలేదన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు](https://tslawnews.in/20891/) - తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రస్తుత రాజకీయాలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ సభలో పాల్గొన్న ఆయన, రాజకీయాలు కలుషితమయ్యాయని, విలువలు కనుమరుగవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత అవినీతిమయమైన రాజకీయాల్లో కూడా తనపై ఎలాంటి మరక పడకుండా ఉండడానికి స్ఫూర్తి దివంగత నేత ఎన్టీ రామారావే అని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ నుంచే నిజాయతీ, నిబద్ధతతో రాజకీయాలు చేయడం నేర్చుకున్నానని వెల్లడించారు. తన రాజకీయ జీవితంపై ఎన్టీఆర్ ప్రభావం - [జమ్మలమడుగు రాజకీయాల్లో వైసీపీ కీలక మార్పు: ఆది నారాయణరెడ్డిపై రామసుబ్బారెడ్డిని రంగంలోకి దించిన జగన్!](https://tslawnews.in/20887/) - స్థానిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా కడపపై దృష్టి సారించి, పార్టీ బలోపేతం కోసం కీలక మార్పులు చేపట్టారు. ఇందులో భాగంగా, కడప జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచే మార్పునకు శ్రీకారం చుట్టారు. గత ఎన్నికల్లో ఓడిన మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని ఇన్‌చార్జి స్థానం నుంచి తప్పించి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి పూర్తి స్థాయి బాధ్యతలు అప్పగించారు. ఈ నిర్ణయం ద్వారా, దశాబ్దాలుగా రాజకీయాలు చేస్తున్న ఆది - [గుర్ల స్టీల్ ప్లాంట్ వివాదం: 1235 ఎకరాల కేటాయింపుపై రైతుల ఆందోళన](https://tslawnews.in/20884/) - ఆంధ్రప్రదేశ్‌లోని గుర్ల మండలంలో భారీ స్టీల్ ప్లాంట్‌ను స్థాపించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్టును సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ అమలు చేయనుండగా, కెల్ల మరియు పరిసర గ్రామాల్లో మొత్తం 1235 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ ప్రతిపాదిత ప్లాంట్‌తో ఆ ప్రాంతంలో పరిశ్రమల అవకాశాలు పెరిగి, ఉపాధి విస్తృతం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది. అయితే, ప్రభుత్వ ఈ నిర్ణయం గ్రామీణ ప్రాంతాల్లో తీవ్ర ప్రతిఘటనకు దారితీసింది. - [జీ-20 ఉనికి ప్రమాదంలో ఉంది: అంతర్జాతీయ సంక్షోభాలపై మేక్రాన్ కీలక వ్యాఖ్యలు](https://tslawnews.in/20881/) - దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ సంక్షోభాలను పరిష్కరించడంలో ప్రస్తుతం జీ20 కూటమి ఇబ్బందులు ఎదుర్కొంటున్నదని, ఈ కారణంగానే ఈ కూటమి ఉనికి ప్రమాదంలో ఉందని ఆయన హెచ్చరించారు. ఈ విషయాన్ని ప్రపంచ నేతలు గుర్తించాలని ఆయన సూచించారు. మేక్రాన్ తన ప్రసంగంలో ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, ఉక్రెయిన్ ప్రజల సార్వభౌమత్వాన్ని గౌరవించకుండా అక్కడ శాంతి సాధ్యం కాదని తేల్చి చెప్పారు. అలాగే, కొన్ని - [రెండో టెస్ట్ తొలి రోజు: కుల్దీప్ యాదవ్ మ్యాజిక్.. 247/6తో దక్షిణాఫ్రికా కట్టడి!](https://tslawnews.in/20878/) - గువహటిలోని బర్సపరా స్టేడియం వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ తొలి రోజు ఆట హోరాహోరీగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా, భారత బౌలర్ల ధాటికి క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. ఆట ముగిసే సమయానికి సఫారీ జట్టు తమ మొదటి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ముఖ్యంగా భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మూడు కీలక వికెట్లు తీసి దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను దెబ్బ - [ముఖ్యమంత్రికి నోటీసులు పంపిన పులివెందుల మాజీ సీఐ శంకరయ్యకు సర్వీస్ డిస్మిస్!](https://tslawnews.in/20876/) - పులివెందుల మాజీ సీఐ శంకరయ్యపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చివరికి కఠిన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై లీగల్ నోటీసులు పంపిన కొద్దిరోజుల్లోనే, క్రమశిక్షణా చర్యల్లో భాగంగా ఆయనను సర్వీసు నుండి తొలగిస్తూ కర్నూలు డీఐజీ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. అదే మేరకు కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ కూడా డిస్మిస్ ఆర్డర్‌ను ప్రకటించారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వచ్చాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు గురించి అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - [మంచు మనోజ్ కొత్త ప్రయాణం: 'మోహన రాగ మ్యూజిక్' కంపెనీని ప్రారంభించిన నటుడు!](https://tslawnews.in/20873/) - విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్, తన నటనతో పాటు ఎంతో ఇష్టమైన సంగీత రంగంలోకి అడుగుపెడుతూ కొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ఆయన 'మోహన రాగ మ్యూజిక్' పేరుతో ఓ కొత్త సంస్థను ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. ఈ సంస్థ ద్వారా ముఖ్యంగా కొత్త ప్రతిభను ప్రోత్సహించడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు. మనోజ్‌కు సంగీతంతో ఎప్పటినుంచో బలమైన అనుబంధం ఉంది. గతంలో ఆయన 'పోటుగాడు' చిత్రంలో పాడిన ‘ప్యార్ మే పడిపోయానే’ - [ఏపీ మాజీ సీఎం జగన్, కేటీఆర్ భేటీ: బెంగళూరు ప్రైవేటు ఫంక్షన్‌లో పక్కపక్కనే ముచ్చట!](https://tslawnews.in/20870/) - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మరియు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒకే వేదికపై కలుసుకోవడం చర్చనీయాంశమైంది. శనివారం సాయంత్రం బెంగళూరులోని ఒక ప్రైవేటు కార్యక్రమంలో వీరిద్దరూ పాల్గొన్నారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ముఖ్యంగా, కేటీఆర్ ఏదో చెబుతుంటే జగన్ ఆసక్తిగా వింటూ కూర్చున్న దృశ్యాలు మరియు వారిద్దరూ కలిసి ఫంక్షన్ హాలులోకి వస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. తెలంగాణ - [వైసీపీ ఎన్నారై నేత మాలపాటి భాస్కర్ రెడ్డికి పోలీస్ కస్టడీ: అసభ్య పోస్టులపై విచారణ](https://tslawnews.in/20867/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో పాటు టీడీపీ, జనసేన పార్టీలకు చెందిన మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ నేత, ఎన్నారై మాలపాటి భాస్కర్ రెడ్డిని రెండు రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు అనుమతించింది. లండన్‌లో నివాసముంటున్న భాస్కర్ రెడ్డి, గత మూడేళ్లుగా సోషల్ మీడియా వేదికగా వివాదాస్పద పోస్టులు పెడుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం చోడవరంకు చెందిన భాస్కర్ - [కేసీఆర్ మితిమీరిన అప్పులే కారణం: మహిళలకు ₹2500 పథకం అమలులో జాప్యంపై మంత్రి జూపల్లి కీలక వ్యాఖ్యలు](https://tslawnews.in/20864/) - తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల హామీల అమలుపై వస్తున్న విమర్శలకు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు గట్టిగా బదులిచ్చారు. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు ₹2,500 ఆర్థిక సాయం మరియు తులం బంగారం వంటి పథకాల అమలులో జాప్యం జరుగుతున్నదానికి కారణం గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం చేసిన మితిమీరిన అప్పులే అని ఆయన తీవ్రంగా విమర్శించారు. బీఆర్‌ఎస్ హయాంలో చేసిన అప్పుల వడ్డీల రూపంలోనే ప్రతి ఏడాది ₹75,000 కోట్లు చెల్లించాల్సి వస్తోందని - [రేపు (నవంబర్ 23) భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు: ఏపీలో భద్రతా బలగాలు అలర్ట్](https://tslawnews.in/20861/) - మావోయిస్టు పార్టీ అగ్రనేత హిడ్మాతో పాటు పలువురు మావోయిస్టుల మృతి నేపథ్యంలో, ఎన్‌కౌంటర్లకు నిరసనగా మావోయిస్టు పార్టీ రేపు (నవంబర్ 23) భారత్ బంద్‌కు పిలుపునిచ్చింది. అల్లూరి జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్లను బూటకమంటూ మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ పేరుతో లేఖ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ లేఖలో, అనారోగ్యంతో చికిత్స కోసం విజయవాడకు వచ్చిన నిరాయుధులైన హిడ్మా, అతడి భార్యతో సహా ఇతర మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకుని, మారేడుమిల్లి అటవీ - [కర్ణాటక సీఎం మార్పుపై డీకే శివకుమార్ స్పష్టత: ఐదేళ్లు సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి](https://tslawnews.in/20856/) - కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పుపై కొనసాగుతున్న రాజకీయ ఊహాగానాలకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెరదించారు. ఐదేళ్ల పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే కొనసాగుతారని, ఆయనకు తాము పూర్తి సహకారాన్ని అందిస్తామని డీకే స్పష్టం చేశారు. గ్రూపు రాజకీయాలు చేయడం తన రక్తంలో లేదని ఉద్ఘాటించిన డీకే, కాంగ్రెస్ పార్టీకి చెందిన 140 మంది ఎమ్మెల్యేలు కూడా తనవారే అని వ్యాఖ్యానించారు. ఈరోజు డీకే వర్గం ఎమ్మెల్యేల బృందం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సమావేశం కావడం ప్రాధాన్యతను - [ఏపీ సీఎస్ విజయానంద్‌కు మూడు నెలల పొడిగింపు: పరిపాలనలో స్థిరత్వం కోసం చంద్రబాబు నిర్ణయం](https://tslawnews.in/20853/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిపాలనలో స్థిరత్వాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర చీఫ్ సెక్రటరీ (CS) విజయానంద్‌ పదవీకాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెలాఖరుతో ఆయన సేవా కాలం ముగియనున్న నేపథ్యంలో, పరిపాలనా వ్యవస్థలో కొనసాగుతున్న కీలక ప్రాజెక్టులు, అంతర్గత వ్యవస్థలో జరుగుతున్న మార్పులు మరియు రీ-ఆర్గనైజేషన్ పనుల్లో నిరంతరత్వం కోల్పోకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. - [ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ సులభతరం](https://tslawnews.in/20850/) - ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్త అందించింది. గతంలో మాదిరిగా మండల కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, రేషన్ కార్డుల జారీ ప్రక్రియను ప్రభుత్వం సులభతరం చేసింది. ఇకపై ప్రజలు తమ ఇంటికి సమీపంలో ఉన్న సచివాలయాల్లోనే ఈ సేవలను పొందవచ్చు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చే దరఖాస్తులను స్వీకరించి, వాటి ప్రక్రియను చూసుకునే బాధ్యతను డిజిటల్ అసిస్టెంట్లకు అప్పగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు - [ఉగ్రవాదం కాదు, సాధికారత వైపు నడవండి: భారత ముస్లిం మహిళలకు టర్కీ సామాజిక కార్యకర్త తుర్కు అవ్సి సూచన](https://tslawnews.in/20847/) - టర్కీకి చెందిన ప్రముఖ సామాజిక, శాంతి కార్యకర్త తుర్కు అవ్సి, భారతదేశంలోని ముస్లిం మహిళలకు కీలక విజ్ఞప్తి చేశారు. ఉగ్రవాదం కంటే సాధికారత (Empowerment) వైపు దృష్టి సారించాలని ఆమె సూచించారు. ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో ఇటీవల జరిగిన కారు పేలుడు ఘటనలో ఒక మహిళా వైద్యురాలి పాత్ర ఉండటం చూసి తాను దిగ్భ్రాంతికి గురైనట్లు ఆమె వెల్లడించారు. ఈ ఘటన తనను ఎంతగానో బాధించిందని, తమ విశ్వాసం ఇలాంటి హింసాత్మక చర్యలను బోధించదని ఆమె అన్నారు. - [కృష్ణా జలాలపై ఏపీ హక్కులు కాపాడండి: చంద్రబాబుకు జగన్ 9 పేజీల లేఖ](https://tslawnews.in/20844/) - వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి కృష్ణా నది జలాల వివాదంపై 9 పేజీల బహిరంగ లేఖ రాశారు. కృష్ణా జలాల వివాద ట్రిబ్యునల్ -2 (KWDT-II) ముందు జరగబోయే విచారణల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క నీటి హక్కులను పూర్తి నిబద్ధతతో కాపాడుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా నదిలో 63 టీఎంసీ డిపెండబుల్ నీటిని తమకు కేటాయించాలని డిమాండ్ - [నవంబర్ 25న తెలంగాణ కేబినెట్ భేటీ: పంచాయతీ ఎన్నికలపై తుది నిర్ణయం, రిజర్వేషన్లపై చర్చ](https://tslawnews.in/20841/) - తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ నెల 25న రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర సెక్రటేరియట్‌లో సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. ప్రధానంగా, ఆలస్యం అవుతున్న గ్రామ పంచాయతీల సర్పంచ్ ఎన్నికల నిర్వహణ కోసం రిజర్వేషన్లను ఖరారు చేయడంపై ఈ భేటీలో తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై డెడికేటెడ్ బీసీ కమిషన్ - [పైరసీ వెబ్‌సైట్‌లు (iBomma, Movierulz) ఒక బాంబు: పిల్లల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం](https://tslawnews.in/20838/) - ఐ బొమ్మ (iBomma), మూవీరూల్జ్ (Movierulz) వంటి పైరసీ వెబ్‌సైట్‌లు పిల్లల చేతిలో పెట్టిన విషపూరిత బాంబుల వంటివని, వీటి కారణంగా వారి భవిష్యత్తు నెమ్మదిగా నాశనం అవుతోందని నిపుణులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఉచితంగా సినిమా చూసే ఈ అలవాటు పిల్లల మనస్సును, శరీరాన్ని, భవిష్యత్తును తెలియకుండానే ధ్వంసం చేస్తోంది. తల్లిదండ్రులు సినిమాకు అయ్యే వందల రూపాయల ఖర్చును తగ్గించుకోవాలని భావించి, పిల్లలను ఇటువంటి సైట్‌లకు అలవాటు చేయడం ద్వారా తప్పుడు మార్గాల్లో వెళ్లేందుకు వారికి - [అఖండ 2: పాన్ ఇండియా సినిమా, సనాతన ధర్మ సందేశం: నందమూరి బాలకృష్ణ](https://tslawnews.in/20835/) - నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో తెరకెక్కిన చిత్రం ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా కర్ణాటకలోని చిక్కబళ్లాపురలో జరిగిన ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌కు కన్నడ ప్రముఖ నటుడు శివ రాజ్‌కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ, ‘అఖండ 2’ కేవలం ఒక తెలుగు సినిమా కాదని, ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిలిం అని పేర్కొన్నారు. ఇది భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక - [దుబాయ్ ఎయిర్ షోలో విషాదం: తేజస్ యుద్ధ విమానం క్రాష్, పైలట్ నమన్ శ్యాల్ మృతి](https://tslawnews.in/20832/) - అంతర్జాతీయంగా ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న దుబాయ్ ఎయిర్ షోలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భారత వాయుసేనకు (IAF) చెందిన తేజస్ యుద్ధ విమానం శుక్రవారం వైమానిక విన్యాసాలు చేస్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో విమానాన్ని నడుపుతున్న పైలట్, వింగ్ కమాండర్ నమన్ శ్యాల్ (హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లాకు చెందిన వ్యక్తి) మృతి చెందారు. తేజస్ విమానం ప్రమాదానికి గురవడం ఇది రెండోసారి. గతంలో 2024లో జైసల్మేర్ సమీపంలో తొలి ప్రమాదం జరిగింది. ఘటనపై భారత వాయుసేన - [విద్యా సమస్యలపై మంత్రి నారా లోకేశ్ హామీ: ఫీజు బకాయిల చెల్లింపు, 4,300 అధ్యాపక పోస్టుల భర్తీ](https://tslawnews.in/20829/) - రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, విద్యారంగం ఎదుర్కొంటున్న కీలక సమస్యలపై దృష్టి సారించారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో విద్యార్థి, యువజన సంఘాల జేఏసీ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలు మరియు విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీపై స్పష్టమైన హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టిన సుమారు రూ. 4,200 కోట్ల ఫీజు రీఎంబర్స్‌మెంట్ బకాయిలను ఆర్థిక వెసులుబాటును బట్టి దశలవారీగా చెల్లిస్తామని మంత్రి తెలిపారు. - [తెల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత](https://tslawnews.in/20826/) - తెల్లాపూర్ లో అక్రమ కట్టడాల కూల్చివేత సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీలో అనుమతి లేకుండా నిర్మించిన 14 దుకాణాలను మున్సిపల్ అధికారులు కూల్చి వేశారు సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఉస్మాన్ నగర్ వెళ్లే రహదారులో కొన్ని ఆక్రమా నిర్మాణాలను కూల్చివేసా రు. అయితే వీటికి మున్సిపాలిటీ నుండి అనుమతులు లేకపోవడంతో ఈ దుకాణాలలో మున్సిపాలిటీ అధికారులు జెసిబిల సహాయంతో కూల్చివేశారు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కొల్లూరు పోలీస్ లు బందోబస్తు నిర్వహించారు. - [ప్రధాని మోదీ దక్షిణాఫ్రికా పర్యటన: జీ-20 సదస్సులో భేటీలు, చర్చలు](https://tslawnews.in/20822/) - భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21 నుండి 23వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానంగా దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో జరగనున్న 20వ జీ-20 (G20) దేశాల అధినేతల సదస్సులో పాల్గొంటారు. ఇది దక్షిణాఫ్రికాలో జరుగుతున్న నాలుగో జీ-20 శిఖరాగ్ర సమావేశం కావడం విశేషం. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగిస్తారు. ఆయన చర్చించే ప్రధాన అంశాలలో సమగ్ర, స్థిరమైన ఆర్థిక వృద్ధి, వాణిజ్యం, వాతావరణ మార్పులు, - [మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీపై ముఖ్యమంత్రి సమీక్ష](https://tslawnews.in/20805/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు తెలుగులో మాట్లాడాలని సూచించారు. త్వరలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభం కానున్న నేపథ్యంలో, ముఖ్యమంత్రి నిన్న జిల్లా కలెక్టర్లు, జిల్లా మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ ఆంగ్లంలో వివరాలు వెల్లడించే ప్రయత్నం చేయగా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆమెను కలుగజేసుకుని తెలుగులో - [ఎన్నికల వ్యవస్థపై రాహుల్ ఆరోపణలు: మాజీ సీఈసీ ఎస్‌.వై. ఖురేషీ సూచనలు](https://tslawnews.in/20819/) - కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఎన్నికల ప్రక్రియపై చేసిన ఓట్ చోరీ మరియు SIR (Survey, Inspect, Report) వంటి తీవ్రమైన ఆరోపణలపై మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) ఎస్‌.వై. ఖురేషీ స్పందించారు. ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని కాపాడాలంటే, ఈ ఆరోపణలను స్పష్టంగా పరిశీలించి, వాటిని నివృత్తి చేసే బాధ్యత భారత ఎలక్షన్ కమిషన్‌దేనని ఖురేషీ స్పష్టం చేశారు. 2010–2012 మధ్య కేంద్ర సీఈసీగా పనిచేసిన ఖురేషీ, ఎన్నికల వ్యవస్థ పట్ల దేశం - [కేకేఆర్ సంచలన నిర్ణయం: ఆండ్రీ రస్సెల్‌ను వదిలి రూ. 64.3 కోట్ల భారీ పర్స్‌తో సిద్ధం](https://tslawnews.in/20816/) - కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ మినీ-ఆక్షన్ 2026 కోసం రూ. 64.3 కోట్ల భారీ పర్స్‌తో సిద్ధంగా ఉంది. మినీ వేలానికి ముందు ఒక జట్టు ఇంత పెద్ద మొత్తాన్ని అట్టిపెట్టుకోవడం అసాధారణం. అయితే, కేకేఆర్ తీసుకున్న అత్యంత ఆశ్చర్యకరమైన నిర్ణయం ఏంటంటే, పుష్కర కాలం పాటు జట్టుకు సేవలందించిన స్టార్ ఆల్-రౌండర్ ఆండ్రీ రస్సెల్‌ను విడిచిపెట్టడం. రస్సెల్ ప్రైస్ రూ. 12 కోట్లు మాత్రమే ఉన్నప్పటికీ, అతని ఫామ్ తగ్గడం, వయసు పెరగడం, ఆల్-రౌండర్ - [తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు: ఏపీలో మూడు, తెలంగాణలో ఎనిమిది జిల్లాలకు అలర్ట్](https://tslawnews.in/20813/) - మొంథా తుపాను ప్రభావం తగ్గిపోయిన తర్వాత, ఉష్ణోగ్రతలు పడిపోయి చలి పెరిగినప్పటికీ, తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలవుతున్నాయి. రేపటి (నవంబర్ 21, శుక్రవారం) నుండి ఈ వానలు మరింత జోరందుకుంటాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో వర్ష సూచన కోసం, బంగాళాఖాతంలో ఇప్పటికే ఒక అల్పపీడనం కొనసాగుతోంది, మరియు నవంబర్ 22న మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్ర ప్రదేశ్ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. దీని ప్రభావంతో, రేపు (శుక్రవారం) - [రాజమౌళిపై ఎఫ్ఐఆర్ నమోదు: హనుమంతుడి వ్యాఖ్యలపై వివాదం](https://tslawnews.in/20810/) - ప్రఖ్యాత దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై ఇటీవల మహేష్ బాబు హీరోగా ప్రకటించిన ‘వారణాసి’ (Varanasi film) చిత్ర ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యల కారణంగా ఎఫ్ఐఆర్ (FIR) నమోదైంది. ‘బాహుబలి’, ‘RRR’ వంటి చిత్రాలతో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన రాజమౌళి, ఈ మెగా ఈవెంట్‌ (గ్లోబ్‌ట్రాటర్)లో ఆంజనేయ స్వామి గురించి మాట్లాడిన కొన్ని వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. సుమారు 50 వేల మంది ఫ్యాన్స్ హాజరైన ఈ ఈవెంట్‌లో ఒక టెక్నికల్ ప్రాబ్లమ్ ఏర్పడినప్పుడు, రాజమౌళి చిరాకు పడుతూ - [ఢిల్లీకి డీకే శివకుమార్: కర్ణాటకలో మళ్లీ సీఎం మార్పు ప్రచారం](https://tslawnews.in/20807/) - కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మరికొంత మంది శాసనసభ్యులతో కలిసి హఠాత్తుగా ఢిల్లీ పర్యటనకు వెళ్లడం రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యమంత్రి మార్పు (Change in Chief Minister) ఊహాగానాలకు మరోసారి తెర తీసింది. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి నేటికి రెండున్నరేళ్లు పూర్తయిన నేపథ్యంలో, ఈ పర్యటన కేవలం సాధారణమైనది కాదని, కీలకమైన రాజకీయ చర్చల కోసమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ పర్యటనకు ప్రధాన కారణం, ప్రభుత్వ ఏర్పాటు సమయంలో తెరపైకి వచ్చిన ‘పవర్ షేరింగ్’ - [ఐబొమ్మ రవి తొలి రోజు విచారణ: ఆరు గంటల ప్రశ్నించడంలో ఏం తేలింది?](https://tslawnews.in/20803/) - ఐబొమ్మ (iBomma) పైరసీ వెబ్‌సైట్ నిర్వాహకుడు ఇమ్మడి రవి మొదటి రోజు పోలీసుల విచారణ ముగిసింది. బషీర్‌బాగ్‌లోని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులు రవిని సుమారు ఆరు గంటల పాటు ప్రశ్నించారు. వేలాది సినిమాలను పైరసీ చేసిన రవిని వారం రోజులు కస్టడీకి ఇవ్వాలని పోలీసులు కోరగా, నాంపల్లి కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతి ఇచ్చింది. విచారణలో భాగంగా పోలీసులు అతని బ్యాంకు లావాదేవీలు, నెట్‌వర్క్, ఇంటర్నెట్ సోర్సులపై ప్రధానంగా ఆరా తీశారు. ఇంది - [అన్నదాత సుఖీభవ', పీఎం కిసాన్: రైతులకు రూ. 6,310 కోట్లు జమ](https://tslawnews.in/20800/) - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన వివరాల ప్రకారం, గత 7 నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం రైతులు, వ్యవసాయ రంగానికి మద్దతుగా పలు కార్యక్రమాలను చేపట్టింది. అన్నదాతల సంక్షేమం కోసం ఉద్దేశించిన అన్నదాత సుఖీభవ పథకం మరియు పీఎం కిసాన్ కింద దాదాపు 46.50 లక్షల మందికి పైగా రైతులకు ఆర్థిక సహాయం అందించారు. రెండు విడతల్లో కలిపి రైతులకు మొత్తం రూ. 6,310 కోట్లు జమ చేసినట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. ఇదే సమయంలో, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడానికి - [వైఎస్ జగన్‌కు వ్యక్తిగత హాజరుపై సీబీఐ పట్టుబట్టడానికి కారణాలు](https://tslawnews.in/20797/) - వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్నప్పటికీ, ఆరేళ్లుగా కోర్టుకు వ్యక్తిగతంగా హాజరవడం లేదు. అయితే, ఈ కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై రోజువారీ విచారణ జరుగుతున్నందున ఆయన ప్రత్యక్షంగా హాజరవ్వాలని సీబీఐ కోర్టును అభ్యర్థించింది. ఈ నేపథ్యంలోనే కోర్టు ఈ నెల 21లోగా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. ఈ కేసులో జగన్ 2013 సెప్టెంబరు నుంచి బెయిల్‌పై ఉన్నారు. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. సీబీఐ, ఈడీ - [సింగరేణి భవన్ ముట్టడి: ఉద్రిక్తతల మధ్య కల్వకుంట్ల కవిత అరెస్ట్](https://tslawnews.in/20793/) - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను ముట్టడించే ప్రయత్నం చేయగా, పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. బుధవారం ఈ ముట్టడి కార్యక్రమంలో భాగంగా కవిత, తెలంగాణ జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ కార్యకర్తలతో కలిసి ఆటోలో సింగరేణి భవన్‌కు చేరుకున్నారు. డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించాలని, మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కవిత ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా పోలీసులు, జాగృతి నేతలు మరియు - [వైకుంఠ ద్వార దర్శనాల సందర్భంగా: 10 రోజులు హోమం టికెట్లు రద్దు చేసిన టీటీడీ](https://tslawnews.in/20790/) - తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు తిరుమలలో నిర్వహించనున్న వైకుంఠ ద్వార దర్శనాల కారణంగా, ఆ పది రోజుల పాటు శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం టికెట్లను రద్దు చేస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కీలక ప్రకటన చేసింది. తిరుమలలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో, తిరుపతిలోని అలిపిరి వద్ద నిర్వహించే ఈ - [బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అప్పగింత కోసం ఇంటర్‌పోల్‌ను ఆశ్రయించనున్న ప్రభుత్వం](https://tslawnews.in/20787/) - బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు ఇటీవల ట్రైబ్యూనల్ కోర్టు ఉరిశిక్ష విధించడంతో, ఆమెను ఏ విధంగానైనా స్వదేశానికి రప్పించేందుకు బంగ్లా తాత్కాలిక ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆమె అప్పగింతపై **ఇంటర్ పోల్ (Interpol)**ను ఆశ్రయించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మానవత్వాన్ని మరచి తీవ్ర నేరాలకు పాల్పడ్డారన్న కేసులో మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం మరణశిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం హసీనా భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం, ఆమెను - [విడాకుల తర్వాత హార్దిక్ పాండ్యా: మహియెకా శర్మతో సన్నిహితంగా ఉన్న ఫొటోలు వైరల్](https://tslawnews.in/20784/) - టీమ్ ఇండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడాకులు తీసుకున్న తర్వాత మరోసారి వార్త‌ల్లో నిలిచారు. కొంతకాలంగా నటి, మోడల్ మహియెకా శర్మతో హార్దిక్ డేటింగ్‌లో ఉన్నారనే గుసగుసలు వినిపిస్తున్న వేళ, స్టార్‌ క్రికెటర్‌ తాజాగా మహియెకాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను తన సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి, ఈ పోస్ట్‌తో డేటింగ్ రూమర్స్‌కు మరింత బలం చేకూరినట్లయింది. హార్దిక్ పాండ్యా తన - [భారత్‌పై పాక్ నేత బహిరంగ హెచ్చరిక: "ఎర్రకోట నుంచి కశ్మీర్ వరకు దాడులు చేయగలం"](https://tslawnews.in/20781/) - భారతదేశాన్ని లక్ష్యంగా చేసుకుని పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందనే ఆరోపణలకు పాక్ నేత చౌదరి అన్వరుల్ హక్ చేసిన వ్యాఖ్యలు మరోసారి బలం చేకూర్చాయి. తమ దేశం భారత్‌పై టెర్రర్ గ్రూపులతో దాడులు చేసేందుకు సిద్ధంగా ఉందని, ఎర్రకోట నుంచి కశ్మీర్ అడవుల వరకు ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తామని ఆయన బహిరంగంగా హెచ్చరించారు. ఒక ఉన్నత స్థాయి నాయకుడే స్వయంగా ఉగ్రవాద దాడులను సమర్థిస్తూ, వాటికి ప్రోత్సహం ఇస్తామని చెప్పడం పాకిస్తాన్ వైఖరిని మరోసారి ప్రపంచానికి రుజువు - [పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి ఉత్సవాలు: సచిన్ టెండూల్కర్ భావోద్వేగ ప్రసంగం](https://tslawnews.in/20778/) - శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలు పుట్టపర్తిలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో పాటు క్రికెటర్ సచిన్ టెండూల్కర్, సినీ నటి ఐశ్వర్యరాయ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ప్రధాని మోదీ శ్రీసత్యసాయి బాబా మహాసమాధిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం, రైతులకు అందించే గోదాన కార్యక్రమంలో భాగంగా నలుగురు రైతులకు గోవులను దానం చేశారు. ఆ తర్వాత, ప్రధాని మోదీ సాయి - [పైరసీ దందాకు గట్టి దెబ్బ: 'ఐ-బొమ్మ' రవికి ఐదు రోజుల పోలీస్ కస్టడీ](https://tslawnews.in/20775/) - ప్రముఖ పైరసీ వెబ్‌సైట్ **'ఐ-బొమ్మ'**కు సంబంధించిన కీలక నిందితుడు రవిని నాంపల్లి కోర్టు ఐదు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అప్పగించింది. కొత్త సినిమాలను పైరసీ చేస్తూ వెబ్‌సైట్‌లో ఉంచుతున్న ఈ కేసులో మరిన్ని లోతైన వివరాలు రాబట్టాలని హైదరాబాద్ సీసీఎస్ (CCS) పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం, విచారణ నిమిత్తం అతడికి 5 రోజుల కస్టడీకి అనుమతి మంజూరు చేసింది. తెలుగు సినిమా పరిశ్రమను పట్టి పీడిస్తున్న పైరసీ నెట్‌వర్క్‌ను - [హనుమంతుడి వివాదంలో రాజమౌళికి 'హైపర్' ఆది మద్దతు: హీరోల ట్రోల్స్‌పై కూడా స్పందన](https://tslawnews.in/20772/) - ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఇటీవల 'వారణాసి' టైటిల్ రివీల్ ఈవెంట్‌లో హనుమంతుని గురించి చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీయగా, ఈ ఇష్యూలో ఆయనకు నటుడు, కమెడియన్ 'హైపర్' ఆది నుంచి మద్దతు లభించింది. 'ప్రేమంటే' సినిమా వేడుకలో మాట్లాడిన హైపర్ ఆది, రాజమౌళిపై వచ్చిన విమర్శలను ఖండించారు. "ఆ రోజు ఆయన హనుమంతుడి మీద అలిగారు తప్ప అవమానించలేదు. ఈ ఒక్కటీ అందరూ గుర్తించాలి" అని ఆయన రాజమౌళికి అండగా నిలిచారు. రాజమౌళి తన - [అక్రమాస్తుల కేసు: కోర్టుకు కేవలం గంట సమయం కేటాయించిన జగన్, షెడ్యూల్ వైరల్](https://tslawnews.in/20769/) - ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్‌మోహన్ రెడ్డి గురువారం నాడు సీబీఐ కోర్టు కేసుల్లో హాజరు కానున్నారు. ఈ సందర్భంగా, ఆయన వ్యక్తిగత సిబ్బంది ప్రోటోకాల్ కోసం తెలంగాణ ప్రభుత్వ అధికారులకు పంపిన హైదరాబాద్ టూర్ షెడ్యూల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ షెడ్యూల్ ప్రకారం, జగన్ రెడ్డి కోర్టుకు కేవలం గంట సేపు మాత్రమే సమయం కేటాయించినట్లు తెలుస్తోంది. ఉదయం 11:30 గంటలకు నాంపల్లి కోర్టుకు చేరుకుని, 12:30 గంటల వరకు - [మహిళల్ని కోటీశ్వరుల్ని చేయడమే లక్ష్యం: 'ఇందిరమ్మ చీరల' పంపిణీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి](https://tslawnews.in/20766/) - తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా 'ఇందిరమ్మ చీరల పంపిణీ' పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద కోటి మంది మహిళలకు కోటి చీరలు పంపిణీ చేయనున్నారు. నెక్లెస్ రోడ్‌లోని ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, ఆమె సేవలను స్మరించుకున్న తర్వాత, సీఎం రేవంత్ రెడ్డి పలువురు లబ్ధిదారులకు చీరలు అందజేసి పంపిణీని ప్రారంభించారు. ఈ చీరలు ముఖ్యంగా సిరిసిల్ల నేత కళాకారులు తయారు చేయడం విశేషం. - [ఎన్డీఏ హామీ నెరవేరితే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ప్రశాంత్ కిషోర్ సవాల్](https://tslawnews.in/20761/) - జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు మరియు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత మరోసారి సంచలన సవాల్ విసిరారు. నితీష్ కుమార్ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఎన్నికల హామీని నెరవేరిస్తే, తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని మరియు బీహార్‌ను విడిచి వెళ్లిపోతానని ప్రకటించారు. ఆ హామీ ఏంటంటే—స్వయం ఉపాధి పథకాల కింద 1.5 కోట్ల మంది మహిళలకు ఒక్కొక్కరికి రూ.2 లక్షలు వారి ఖాతాల్లో జమ చేస్తామని ఎన్డీఏ - [అయోధ్యలో నవంబర్ 25న చారిత్రక ధ్వజారోహణ - నూతన వైభవం](https://tslawnews.in/20758/) - అయోధ్యలోని రామమందిరంపై ఈ నెల నవంబర్ 25వ తేదీన చారిత్రక ధ్వజారోహణ కార్యక్రమం జరగనుంది. ఈ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తో పాటు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు, దాదాపు 8,000 నుండి 10,000 మంది అతిథులు హాజరుకానున్నారు. ఆలయ నిర్మాణ పనులు దాదాపు పూర్తయినట్లు ప్రకటించడానికి ఈ కార్యక్రమం ఒక చిహ్నంగా నిలుస్తుంది. ఆలయ 161 అడుగుల ఎత్తైన శిఖరంపై, 30 అడుగుల ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేయనున్నారు, దీని ద్వారా జెండా మొత్తం 191 అడుగుల - [ఏలూరులో మావోయిస్టుల కలకలం - గ్రేహౌండ్స్ దాడులు](https://tslawnews.in/20755/) - ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టులపై భారీ ఆపరేషన్ కొనసాగుతోంది. విజయవాడలోని ఆటోనగర్ ప్రాంతంలో ఆక్టోపస్ టీమ్‌లు దాడులు చేసి 28 మందిని అరెస్టు చేసిన ఘటన తర్వాత, ఏలూరు నగరంలో కూడా మావోయిస్టుల ఉనికి బయటపడింది. ఏలూరులోని గ్రీన్ సిటీలోని ఒక అపార్ట్‌మెంట్‌లో గ్రేహౌండ్స్ బలగాలు ఆకస్మిక దాడులు నిర్వహించి 15 మంది మావోల ఆధారిత వ్యక్తులను పట్టుకుని కస్టడీలోకి తీసుకున్నాయి. ఈ ఆపరేషన్‌లో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ కూడా పాల్గొన్నారు. ముఖ్యంగా, మావోయిస్టుల కదలికలకు సంబంధించిన - [క్లౌడ్‌ఫ్లేర్‌ సమస్యతో ఎక్స్ (X) సేవలకు ప్రపంచవ్యాప్తంగా అంతరాయం](https://tslawnews.in/20752/) - ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్) సేవలకు మంగళవారం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర అంతరాయం కలిగింది. ఇంటర్నెట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సేవలను అందించే క్లౌడ్‌ఫ్లేర్‌ (Cloudflare) నెట్‌వర్క్‌లో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ఎక్స్‌తో పాటు పలు ఇతర వెబ్‌సైట్లు కూడా మొరాయించాయి. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:20 గంటల సమయంలో ఈ సమస్య మొదలైంది, దీంతో భారత్‌లోని వేలాది మంది యూజర్లు ఫీడ్ లోడ్ కాకపోవడం, లాగిన్ సమస్యలు మరియు సర్వర్ కనెక్షన్ వైఫల్యాలు - [కుటుంబంలో చిచ్చు - తేజస్వి సహాయకులపై తేజ్ ప్రతాప్ ఆరోపణలు](https://tslawnews.in/20749/) - ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుటుంబంలో అంతర్గత కలహాలు తీవ్రమయ్యాయి. లాలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్, తన సోదరుడు తేజస్వి యాదవ్ సహాయకులు తమ కుటుంబాన్ని మరియు పార్టీని చీలుస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తేజస్వి సహాయకులు దురాశ మరియు అహంకారంతో విర్రవీగుతున్నారని, వారి కారణంగా తమ తల్లిదండ్రులు లాలూ ప్రసాద్ మరియు రబ్రీదేవిలు కూడా మానసిక వేధింపులకు గురవుతున్నట్లు తెలిసిందని తేజ్ ప్రతాప్ ఆరోపించారు. తేజ్ ప్రతాప్ మాట్లాడుతూ, ముఖస్తుతి చేసేవారి - [రాజమౌళి - మహేశ్ బాబు 'వారణాసి' టైటిల్‌పై వివాదం](https://tslawnews.in/20746/) - దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం టైటిల్ 'వారణాసి' వివాదంలో చిక్కుకుంది. ఇటీవలే 'గ్లోబ్ త్రాటర్' అనే ఈవెంట్‌లో ఈ టైటిల్‌ను అధికారికంగా ప్రకటించగా, ఈ టైటిల్ తమదేనంటూ ఒక చిన్న సినిమా నిర్మాత ఫిలిం ఛాంబర్‌లో ఫిర్యాదు చేశారు. సి.హెచ్. సుబ్బారెడ్డి దర్శకత్వంలో రామబ్రహ్మ హనుమ క్రియేషన్స్ పతాకంపై రూపొందుతున్న చిత్రానికి 'వారణాసి' టైటిల్‌ను తాము ముందుగానే ఫిలిం ఛాంబర్‌లో రిజిస్టర్ చేయించుకున్నామని ఆ సినిమా నిర్మాత - [తిరుమల వైకుంఠ ద్వార దర్శనం తేదీలు ఖరారు](https://tslawnews.in/20743/) - తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త అందిస్తూ, వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనం తేదీలను ప్రకటించింది. ఈసారి డిసెంబర్ 30వ తేదీ నుంచి మొదలుకొని పది రోజుల పాటు వైకుంఠ ద్వారం తెరవనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ఈసారి దర్శన ఏర్పాట్లలో సాధారణ భక్తులకు అత్యధిక ప్రాధాన్యం కల్పించినట్లు టీటీడీ ఈవో స్పష్టం చేశారు. పది రోజుల వైకుంఠ ద్వార దర్శనం కోసం - [ఐబొమ్మ రవి తండ్రి భావోద్వేగ విజ్ఞప్తి - "నా కొడుకుకు తక్కువ శిక్ష వేయండి"](https://tslawnews.in/20740/) - ఐబొమ్మ పైరసీ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు ఇమ్మడి రవి తండ్రి అప్పారావు మీడియాకు స్పందిస్తూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తన కుమారుడు రవి తప్పు చేశాడని అంగీకరిస్తూనే, తన మనవరాలి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని రవికి తక్కువ శిక్ష పడేలా చూడాలని ఆయన అధికారులను వేడుకున్నారు. "మా అబ్బాయి తప్పు చేశాడన్నది నిజమే. కానీ వాడికి ఓ చిన్న కూతురు ఉంది. ఆమె భవిష్యత్తు గురించే నా ఆందోళన అంతా. నా మీద దయ ఉంచి - [గుజరాత్‌లో ఘోర అగ్నిప్రమాదం - నలుగురు సజీవదహనం](https://tslawnews.in/20737/) - గుజరాత్‌లోని అర్వల్లి జిల్లా, మోడసా పట్టణ సమీపంలో తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. మోడసా-ధన్సురా జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న ఒక అంబులెన్స్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో అందులో ఉన్న నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. చిన్నారికి మెరుగైన చికిత్స అందించేందుకు మోడసాలోని ఆస్పత్రి నుంచి అహ్మదాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో మరణించిన వారిలో అప్పుడే పుట్టిన నవజాత శిశువు, శిశువు - [ఏసీబీకి దొరకకుండా పొలాల్లోకి పరుగెత్తిన టేక్మాల్ ఎస్సై రాజేష్](https://tslawnews.in/20734/) - తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా, టేక్మాల్ పోలీస్ స్టేషన్ ఎస్సై రాజేష్ లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డారు. ఒక కేసు విషయంలో ఎస్సై రాజేష్ రూ.40 వేలు లంచం తీసుకుంటుండగా, పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడి చేశారు. ఏసీబీ అధికారులను చూడగానే ఆందోళనకు గురైన ఎస్సై రాజేష్, పారిపోయే ప్రయత్నంలో వెంటనే పక్కనే ఉన్న పొలాల్లోకి పరుగు తీశాడు. అయినప్పటికీ, ఏసీబీ అధికారులు ఏ మాత్రం వెనుకాడకుండా ఎస్సైను వెంబడించి, - [ఆపరేషన్‌ సింధూర్‌ ట్రైలర్‌ మాత్రమే..! ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది కీలక వ్యాఖ్యలు..](https://tslawnews.in/20729/) - ఆపరేషన్‌ సింధూర్‌ (Operation Sindhoor) 88 గంటల్లో పూర్తైన ట్రైలర్‌ మాత్రమే అని ఆర్మీ చీఫ్‌ ఉపేంద్ర ద్వివేది (Upendra Dwivedi) కీలక వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో ఏ పరిస్థితికైనా భారత సైన్యం సిద్ధంగా ఉందని, పాకిస్తాన్‌ (Pakistan) మరో అవకాశం ఇస్తే, పొరుగు దేశంతో ఎలా ప్రవర్తించాలో చూపిస్తామని అన్నారు. ఉగ్రవాదులకు, వారి మద్దతుదారులకు కఠిన సమాధానం ఇవ్వడానికి సైన్యం సిద్దంగా ఉందన్నారు. సైన్యం ఇప్పటికే చేపట్టిన ఆపరేషన్‌లు ఉదాహరణలు మాత్రమే అన్న ద్వివేది.. అవసరమైతే - [ఎర్రకోట కారు బాంబు పేలుడు కేసులో మరో ఉగ్రవాది అరెస్ట్..!](https://tslawnews.in/20726/) - ఎర్రకోట సమీపంలో జరిగిన కారు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) మరో ముందడుగు వేసింది. ఈ భయంకరమైన పేలుడులో ప్రమేయమున్న ఉగ్రవాదికి చెందిన మరో ముఖ్య సహచరుడిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. కాశ్మీరీ నివాసి అయిన జాసిర్ బిలాల్ వానీ అలియాస్ డానిష్‌ను, జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ఎన్ఐఏ బృందం అదుపులోకి తీసుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఎన్ఐఏ బృందం కాశ్మీర్ లోయలో ఈ అరెస్టును చేసింది. ఎన్ఐఏ - [ఉస్తాద్ భగత్ సింగ్ నుండి ఫస్ట్ సింగిల్ రెడీ..! ఎప్పుడంటే..?](https://tslawnews.in/20723/) - వకీల్ సాబ్ సినిమా రీ ఎంట్రీ తర్వాత పవన్ కళ్యాణ్ ఒప్పుకున్న సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఫినిష్ చేశారు. అయితే ఉస్తాద్ భగత్ సింగ్ అనే సినిమా మాత్రం ఇంకా పూర్తిగా లేదు. కానీ ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది . 10 సంవత్సరాల నుంచి పవన్ - [వారి హెల్ప్ తోనే ఐబొమ్మ రవి ఇలా చేశాడు..? వెలుగులోకి సంచనల నిజాలు..!](https://tslawnews.in/20720/) - ఐబొమ్మ రవి ప్రస్తుతం పోలీస్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా రవి థియేటర్లోకి విడుదలైన సినిమాలను వెంటనే పైరసీ చేస్తూ కోట్లు రూపాయలను సంపాదించారు. ఈ క్రమంలోనే పైరసీని అడ్డుకోవడానికి పోలీసులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగానే రవిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఇలా రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈయనని విచారించి తన నుంచి కీలక సమాచారాన్ని రాబట్టారు. తాజాగా రవికి సంబంధించిన మరికొన్ని విషయాలు వెలుగులోకి - [ఆమె ఒక రాక్షసి, పార్టీకి పట్టిన శని అంటూ కవితపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఫైర్..](https://tslawnews.in/20717/) - బీఆర్ఎస్ నుంచి వేటుకు గురైన కల్వకుంట్ల కవితపై బీఆర్ఎస్ పార్టీ నేత, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కవితను ‘రాక్షసి’ అని సంబోధిస్తూ, ఆమె పుట్టడమే బాధాకరమని సంచలన వ్యాఖ్యలు చేశారు. సీనియర్ నేత హరీష్ రావును లక్ష్యంగా చేసుకుని కవిత నిరంతరం విమర్శలు చేస్తున్నారని, “హరీష్ రావు గురించి ఒక్కరోజు మాట్లాడకపోయినా ఆమెకు పొద్దు గడవదు” అని మండిపడ్డారు. కేవలం హరీష్ రావునే కాకుండా, కన్న తండ్రి కేసీఆర్, సొంత అన్న కేటీఆర్‌లను కూడా - [సర్పంచ్ ఎన్నికలపై రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం..!](https://tslawnews.in/20715/) - తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. దాదాపు 20 నెలలుగా పాలకవర్గాల పదవీకాలం ముగిసి ఎన్నికలు ఆలస్యమవుతున్న నేపథ్యంలో.. డిసెంబర్ నెలలో ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు నిర్వహించనున్న ప్రజా పాలన వారోత్సవాలు ముగిసిన వెంటనే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఎన్నికల షెడ్యూల్‌ను డిసెంబర్ రెండో వారంలో - [గిగ్ వర్కర్లకు చట్టబద్ధ భద్రత..! చారిత్రాత్మక బిల్లుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం..!](https://tslawnews.in/20712/) - తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని లక్షలాది మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం దిశగా చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. సోమవారం జరిగిన కేబినెట్ సమావేశంలో “తెలంగాణ ప్లాట్‌ఫామ్ ఆధారిత గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సామాజిక భద్రత మరియు సంక్షేమం) చట్టం, 2025” ముసాయిదా బిల్లుకు ఆమోదం లభించింది. నీతి ఆయోగ్ నివేదిక ప్రకారం, రాష్ట్రంలో 3 లక్షల మంది గిగ్ కార్మికులు (రవాణా, డెలివరీ, గృహ సేవలు) ఉన్నారు. వీరికి ప్రస్తుతం ఉద్యోగ భద్రత, భీమా, బేరసారాల శక్తి - [కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు..!](https://tslawnews.in/20709/) - టీటీడీ కల్తీ నెయ్యి కేసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే ఈ కేసులో కొంతమంది నిందితులను సిట్‌ అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. టీటీడీ మాజీ ఛైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డిని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అయితే వైవీ సుబ్బారెడ్డి అతని పదవి కాలంలోనే అనుభవం లేని డెయిరీలకు ఆర్డర్లు ఇచ్చి, కల్తీ నెయ్యి సరఫరా అనుమతించినట్లు SIT నిర్ధారించింది. 2022 మే 25న భోలేబాబా డెయిరీ డైరెక్టర్లు - [ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ భార్య డిజిటల్ అరెస్ట్..!](https://tslawnews.in/20706/) - సైబర్ కేటుగాళ్లు రోజుకో రకంగా రెచ్చిపోతున్నారు. సామాన్యుల నుంచి ప్రముఖుల వరకు వారి భారిన పడుతున్నారు. తాజాగా టీడీపీ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ భార్య డిజటల్ అరెస్టుకు గురయ్యారు. అప్రమత్తమైన పుట్టా సుధాకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పుట్టా సుధాకర్ భార్య ఖాతా నుంచి రూ. 1.7 కోట్లు మాయం చేసినట్లు ఫిర్యాదులో ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ - [ఏపీ రాజకీయాల్లోకి బొత్స కుమార్తె ఎంట్రీ..? వచ్చే ఎన్నికల్లో పోటీ..?](https://tslawnews.in/20703/) - ఏపీ రాజకీయాల్లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సీనియర్ నేతలు తమ నెక్ట్స్ జనరేషన్లను రంగంలోకి దింపుతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు పలువురు సీనియర్లు ఆసక్తి చూపడంలేదు. వారికి బదులుగా కుమారుడు లేదా కుమార్తెలను పోటీకి దింపేందుకు సిద్ధం అవుతున్నారు. కాబట్టి, రాబోయే ఎన్నికలు యువకుల మధ్య ప్రధాన పోటీ నెలకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ముఖ్యమంగా వైసీపీ సీనియర్ నేతలు ఈ బాటలో నడుస్తున్నారు. వైసీపీ సీనియర్ నేతలు ఎన్నికల్లో పోటీ - [పొలిటికల్ రెస్యూమ్ ను టీపీసీసీ మరియు ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్లిన- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్.](https://tslawnews.in/20698/) - హైదరాబాద్, బషీర్ భాగ్ టిజిఐఐసి కార్యాలయంలో టిజిఐఐసి చైర్ పర్సన్ శ్రీ తూర్పు నిర్మల జయప్రకాష్ రెడ్డి గారిని,పొలిటికల్ రెస్యూమ్ పత్రాన్ని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ తూర్పు జయప్రకాష్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లడం కోసం న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు, ఇట్టి తరుణంలో న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసేందుకు, - [సంజూ శాంసన్‌కు సీఎస్కే కెప్టెన్సీ పగ్గాలు?](https://tslawnews.in/20688/) - గత సీజన్ వరకు రాజస్థాన్ రాయల్స్ (RR) కెప్టెన్‌గా ఉన్న సంజూ శాంసన్, వచ్చే ఐపీఎల్ సీజన్ (IPL 2026) నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరపున ఆడనున్నాడు. రూ. 18 కోట్ల ధరకే అతను ట్రేడ్ డీల్ ద్వారా జట్టు మారాడు. ఐపీఎల్‌లో 177 మ్యాచ్‌లు ఆడిన అనుభవం సంజూకు ఉంది. 2013లో ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన సంజూ, 2016 మరియు 2017 సీజన్లలో మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడాడు. సంజూ శాంసన్ సీఎస్కేలోకి - [నౌగామ్ పోలీస్ స్టేషన్‌లో భారీ పేలుడు: 9 మంది మృతి, ఉగ్ర మాడ్యూల్‌తో సంబంధం](https://tslawnews.in/20685/) - జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్ శివార్లలోని నౌగామ్ పోలీస్ స్టేషన్ వద్ద శుక్రవారం రాత్రి జరిగిన అకస్మాత్తు పేలుడు దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ ఘోర ప్రమాదంలో తొమ్మిది మంది మరణించగా, 29 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముఖ్యంగా, పేలుడు ఎంత తీవ్రంగా ఉందంటే, మృతదేహాల భాగాలు దాదాపుగా 300 మీటర్ల దూరం వరకు ఎగిరి పడ్డాయి. ఈ పేలుడు ధాటికి సమీపంలోని సీసీటీవీ ఫుటేజీలో విస్ఫోటనం ప్రభావం స్పష్టంగా కనిపించింది. శిథిలాలు, కాలిపోతున్న - [ఢిల్లీ పేలుడు కేసు: పంజాబ్ సర్జన్, ఎంబీబీఎస్ విద్యార్థి అరెస్ట్ - వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్ ఉనికి ధ్రువీకరణ](https://tslawnews.in/20682/) - ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన కార్ బాంబు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సంచలన విషయాలు వెల్లడించింది. ఈ కేసుతో సంబంధం ఉన్న అనుమానితులుగా పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌కు చెందిన ఒక సర్జన్‌ను, పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక ఎంబీబీఎస్ విద్యార్థిని ఎన్‌ఐఏ అరెస్ట్ చేసింది. ఉన్నత విద్యావంతులు మరియు వైద్య నిపుణులు ఉగ్రవాద కార్యకలాపాల్లో భాగస్వాములు కావడం 'వైట్ కాలర్ టెర్రర్ మాడ్యూల్' ఉనికిని ధృవీకరిస్తోంది. హర్యానాలోని అల్-ఫలా యూనివర్సిటీతో సంబంధాలు ఉన్న - [బీహార్ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవు: కేసీ వేణుగోపాల్ కీలక వ్యాఖ్యలు](https://tslawnews.in/20679/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నమ్మశక్యంగా లేవని, ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో జరిగిన సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్ ఎన్నికల ఫలితాలను కూలంకషంగా విశ్లేషించి, సమీక్షిస్తామని తెలిపారు. సమీక్ష పూర్తయిన తర్వాత ఈ అంశంపై తప్పకుండా చట్టపరంగా ముందుకు వెళతామని ఆయన స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల ఫలితాలపై ఇండియా కూటమి కలిసికట్టుగా చర్యలకు ఉపక్రమిస్తుందని - [రామ్ చరణ్ 'చికిరి' సాంగ్ రికార్డు: 75 మిలియన్ వ్యూస్‌తో యూట్యూబ్ ట్రెండింగ్‌లో నంబర్ వన్](https://tslawnews.in/20676/) - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం 'పెద్ది'. ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన 'చికిరి చికిరి' పాట యూట్యూబ్‌లో భారీ రికార్డులను సృష్టిస్తూ దూసుకుపోతోంది. విడుదలైన రోజు నుంచే సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకున్న ఈ మెలోడీ సాంగ్, తాజాగా 75 మిలియన్లకు పైగా వ్యూస్‌ను, 1.44 మిలియన్లకు పైగా లైక్స్‌ను సొంతం చేసుకుంది. ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ మ్యూజిక్ ట్రెండింగ్‌లో నంబర్ వన్ స్థానంలో - [వైఎస్ జగన్‌కు బీహార్ ఎన్నికల ఫలితాలు వార్నింగ్ బెల్స్!](https://tslawnews.in/20673/) - వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక హెచ్చరిక గంట (Warning Bell) లాంటివని విశ్లేషణలు వెలువడుతున్నాయి. బీహార్ ఎన్నికల్లో రెండో విడతలో, ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల తరహాలోనే, ఒక్కసారిగా పోలింగ్ శాతం పెరిగింది. ముఖ్యంగా సాయంత్రం 5 గంటల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు క్యూ లైన్లలో నిలబడి ఎన్డీఏ అభ్యర్థులకు ఓటు వేయడం జరిగింది. ఈ కారణంగానే బీహార్‌లో ఎన్నడూ లేని విధంగా ఎన్డీఏ కూటమికి 202 - [🏗️ అనంతపురం జిల్లాలో రేమాండ్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేసిన సీఎం](https://tslawnews.in/20670/) - విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు కేవలం ఒప్పందాలకే పరిమితం కాకుండా, కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపనలకు వేదికగా నిలిచింది. ఈ సదస్సు వేదిక నుంచే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయనున్న రేమాండ్ గ్రూప్ ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మైనీ, కార్పొరేట్ డెవలప్‌మెంట్ హెడ్ జతిన్ ఖన్నాతో పాటు మంత్రి టీజీ భరత్ కూడా పాల్గొన్నారు. రూ. 1201 - [ఎన్నికల ఫలితాల తర్వాత లాలూ కుటుంబంలో చిచ్చు: రాజకీయాలకు వీడ్కోలు చెప్పిన రోహిణి ఆచార్య](https://tslawnews.in/20667/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ-కాంగ్రెస్ కూటమి భారీ ఓటమి చవి చూసిన నేపథ్యంలో, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆమె రాజకీయాలకు పూర్తిగా వీడ్కోలు పలికినట్లు, అంతేకాక తన కుటుంబ సభ్యులతో సంబంధాలు తెంచుకుంటున్నట్లు 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) ప్లాట్‌ఫారమ్‌లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌లో ఆమె తన సోదరుడు తేజస్వి యాదవ్ సన్నిహితులైన సంజయ్ యాదవ్, రమీజ్‌లపై కూడా పరోక్షంగా ఆరోపణలు చేశారు. ఈ రాజీనామా - [ఏపీ లిక్కర్ స్కామ్‌లో మనీ లాండరర్ అనిల్ చోకరా అరెస్ట్](https://tslawnews.in/20664/) - ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో జరిగిన మద్యం విధాన కుంభకోణంలో మరో కీలక నిందితుడు, ముంబైకి చెందిన అనిల్ చోకరాను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (ఏపీ సిట్) అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిపుణుడైన అనిల్ చోకరా, ఈ స్కామ్‌లో బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చేరవేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించినట్లుగా సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో 49వ నిందితుడిగా చేర్చబడిన చోకరాను విజయవాడ సిట్ కార్యాలయానికి తీసుకువచ్చి - [బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్](https://tslawnews.in/20660/) - బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ హైదరాబాద్, గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల లో ఘనవిజయం సాధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక అభినందలు తెలిపిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప( బై )ఎన్నికల్లో బీసీలకు చట్టసభల్లో పంపించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ - [బీసీలకు సంపూర్ణ న్యాయం చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ- న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్](https://tslawnews.in/20657/) - హైదరాబాద్, గాంధీభవన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల లో ఘనవిజయం సాధించిన బీసీ బిడ్డ నవీన్ యాదవ్ గారికి హృదయపూర్వక అభినందలు తెలిపిన న్యాయవాది కోవూరి సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఉప( బై )ఎన్నికల్లో బీసీలకు చట్టసభల్లో పంపించాలనే ఆకాంక్షతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నవీన్ యాదవ్ గారిని బరిలో దింపి జూబ్లీహిల్స్ ఓటర్ మహాశయులకు కాంగ్రెస్ పార్టీ ప్రాముఖ్యత గురించి - ['కల్కి' సినిమాతో ప్రభాస్ తండ్రి కల నెరవేరింది](https://tslawnews.in/20653/) - ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన 'కల్కి 2898 ఏడీ' (Kalki 2898 AD) మూవీ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసింది. రూ. 1100 కోట్ల కలెక్షన్స్‌తో తెలుగు సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్ 5 సినిమాల్లో ఒకటిగా నిలిచింది. అయితే, ఈ 'కల్కి' టైటిల్‌తో ప్రభాస్ సినిమా చేయడం ద్వారా, తన తండ్రి దివంగత నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు కల నెరవేరింది. ప్రభాస్ తండ్రి ఆగిపోయిన - [బీహార్‌లో 'అసెంబ్లీ రౌడీ' సీన్: జైలు నుంచే అనంత్ కుమార్ సింగ్ ఘన విజయం](https://tslawnews.in/20649/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మోహన్ బాబు నటించిన 'అసెంబ్లీ రౌడీ' సినిమాను గుర్తుచేసే సన్నివేశం చోటు చేసుకుంది. గ్యాంగ్‌స్టర్‌గా రాజకీయ నాయకుడిగా ఎదిగిన అనంత్ కుమార్ సింగ్, హత్య కేసులో ప్రస్తుతం జైలులో ఉన్నప్పటికీ, మొకామా నియోజకవర్గం నుంచి ఘన విజయం సాధించారు. ఆయన జేడీయూ అభ్యర్థిగా పోటీ చేసి, ఆర్జేడీ అభ్యర్థి వీణా దేవిని 28,206కు పైగా ఓట్ల భారీ తేడాతో ఓడించారు. అనంత్ కుమార్ సింగ్ విజయం వెనుక ఆయన అనుచరులు చేసిన - [IND vs SA తొలి టెస్ట్: తొలి రోజు టీమిండియాదే పైచేయి](https://tslawnews.in/20646/) - భారత్, దక్షిణాఫ్రికా మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యం చెలాయించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఒక దశలో 57/0తో పటిష్ట స్థితిలో ఉన్న ప్రొటీస్ జట్టు, భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ ముందు అనూహ్యంగా కుప్పకూలింది. సఫారీ జట్టు పతనంలో భారత స్పీడ్ స్టర్ జస్‌ప్రీత్ బుమ్రా కీలక పాత్ర - [CII సదస్సు 2025: ఆంధ్రప్రదేశ్‌లో అదానీ గ్రూప్ రూ. 1 లక్ష కోట్ల భారీ పెట్టుబడి](https://tslawnews.in/20643/) - విశాఖపట్నంలో జరిగిన 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Summit 2025) వేదికగా, అదానీ గ్రూప్ ఆంధ్రప్రదేశ్‌లో భారీ పెట్టుబడుల ప్రణాళికను ప్రకటించింది. అదానీ పోర్ట్స్ & SEZ లిమిటెడ్ (APSEZ) మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ, రాబోయే 10 సంవత్సరాల్లో రాష్ట్రంలో రూ. 1 లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టనున్నట్లు శుక్రవారం ప్రకటించారు. పోర్టులు, సిమెంట్, డేటా సెంటర్లు, ఇంధన వ్యాపారాలు మరియు మౌలిక సదుపాయాల రంగాల్లో ఈ పెట్టుబడి ఉంటుందని తెలిపారు. ఇది ఆంధ్రప్రదేశ్ - [బీహార్ ఎన్డీఏ గ్రాండ్ విక్టరీ: చిరాగ్ పాశ్వాన్ పార్టీకి ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం](https://tslawnews.in/20640/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది. ముఖ్యంగా, కూటమిలోని భాగస్వామ్య పార్టీ అయిన లోక్ జనశక్తి పార్టీ (రామ్ విలాస్) (LJP(RV)) ఊహించిన దానికంటే ఎక్కువ సీట్లలో విజయం సాధించి, ప్రతిపక్షాలకు షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఎల్జేపీ(ఆర్‌వీ) పార్టీకి బీహార్‌లో ఉప ముఖ్యమంత్రి పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. బీజేపీ, జేడీయూ తర్వాత కూటమిలో మూడవ అతిపెద్ద పార్టీగా LJP(RV) అవతరించింది. LJP(RV) పార్టీకి ఉప ముఖ్యమంత్రి - [జూబ్లీహిల్స్ ఫలితం రాష్ట్ర రాజకీయాలకు సంకేతం: కేటీఆర్](https://tslawnews.in/20637/) - జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించినప్పటికీ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ ఫలితంపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఉప ఎన్నిక ఫలితాలు రాష్ట్ర రాజకీయ పరిస్థితిపై ఒక స్పష్టమైన సందేశం ఇస్తున్నాయని ఆయన అన్నారు. ప్రజలు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ను మాత్రమే భావిస్తున్నారనేది ఈ ఎన్నికతో మరోసారి నిరూపితమైందని ఆయన పేర్కొన్నారు. కేటీఆర్, బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత పోరాటాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. రాజకీయాల్లో కొత్త అయినప్పటికీ, ఆమె - [జూబ్లీహిల్స్‌ను అభివృద్ధి దిశగా తీసుకెళ్తా: విజయం అనంతరం నవీన్ యాదవ్ హామీ](https://tslawnews.in/20634/) - జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్, తన గెలుపుపై ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రిటర్నింగ్ అధికారి నుంచి అధికారిక ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, తన విజయం కేవలం వ్యక్తిగత విజయం కాదని, ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి నిదర్శనం అని అన్నారు. నియోజకవర్గ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి, వారి ఆశలను నెరవేర్చడానికి తాను నిరంతరం కృషి చేస్తానని - [జూబ్లీహిల్స్ ఫలితం: కవిత సంచలన ట్వీట్ "కర్మ హిట్స్ బ్యాక్" – అంతర్గత విభేదాలు బహిర్గతం](https://tslawnews.in/20631/) - జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 24,729 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించిన వెంటనే, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా చేసిన ఒకే ఒక్క పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఆమె పోస్ట్‌లో "కర్మ హిట్స్ బ్యాక్" అని ఒక చిన్న కానీ అర్థవంతమైన వాక్యాన్ని, దానికి తోడు దండం పెట్టే ఎమోజీని ఉంచారు. ఈ ట్వీట్ సాధారణ స్పందన కాదని, బీఆర్‌ఎస్ పార్టీ అంతర్గత - [జూబ్లీహిల్స్ గెలుపుకు సీఎం రేవంత్ రెడ్డి రెండు కీలక వ్యూహాలు](https://tslawnews.in/20628/) - జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ఘన విజయం సాధించడం వెనుక ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీసుకున్న రెండు అత్యంత వ్యూహాత్మక నిర్ణయాలే ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. పోలింగ్‌కు ముందు స్వతంత్ర సర్వేలు కాంగ్రెస్ ఓటమిని అంచనా వేసినప్పటికీ, రేవంత్ రెడ్డి ధైర్యంగా ముందుకు సాగి, తన వ్యూహాలను అమలు చేయడం ద్వారా ఈ కీలక విజయాన్ని సాధించారు. 1. నవీన్ యాదవ్ అభ్యర్థిత్వమే కీలకం: బలమైన స్థానిక - [క్రెడిట్ చోరీ స్కాం.. చాలా బాగుంది బాబు గారు](https://tslawnews.in/20625/) - క్రెడిట్ చోరీ స్కాం.. చాలా బాగుంది బాబు గారు చంద్రబాబు గారు…మీ కథ, స్క్రీన్‌, ప్లే,దర్శకత్వం విజయవంతం జగనన్న చేసిన సంక్షేమాలను నేను చేశానని డప్పు కొట్టుకోవడంలో బాబు గారు దిట్ట వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ కూటమీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా నేను - [క్రెడిట్ చోరీ స్కాం.. చాలా బాగుంది బాబు గారు](https://tslawnews.in/20621/) - *క్రెడిట్ చోరీ స్కాం.. చాలా బాగుంది బాబు గారు *చంద్రబాబు గారు…మీ కథ, స్క్రీన్‌, ప్లే,దర్శకత్వం విజయవంతం *జగనన్న చేసిన సంక్షేమాలను నేను చేశానని డప్పు కొట్టుకోవడంలో బాబు గారు దిట్ట *వైఎస్ఆర్సిపి రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయభాస్కర్ *రాయచోటి న్యూస్ పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వడానికి ఈ కూటమీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఒక్క గజం స్థలం కూడా సేకరించకుండా..ఒక్కరికి ఒక్క సెంటు స్థలం కూడా ఇవ్వకుండా…దీనికోసం ఒక్కపైసా కూడా ఖర్చుచేయకుండా - ['ప్రతి కశ్మీరీ ముస్లింను ఉగ్రవాదిగా చూడొద్దు': ఒమర్ అబ్దుల్లా విజ్ఞప్తి](https://tslawnews.in/20617/) - ఢిల్లీలో ఇటీవల జరిగిన పేలుడు ఘటన తర్వాత కశ్మీరీ ముస్లింలను ఉగ్రవాదులతో అన్వయించడం సరికాదని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పష్టం చేశారు. కొంతమంది చేసిన తప్పులకు మొత్తం సమాజాన్ని బాధ్యులుగా చూడడం అన్యాయం అవుతుందని ఆయన అన్నారు. ప్రతి కశ్మీరీ ముస్లింను అనుమానాస్పదంగా భావించడం ప్రమాదకరమని, ఇలాంటి దృక్కోణం దేశ ఐక్యతకు భంగం కలిగిస్తుందని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. జమ్మూలో విలేకరులతో మాట్లాడిన ఒమర్ అబ్దుల్లా, "జమ్మూకశ్మీర్‌లోని ప్రజలలో చాలా మంది శాంతి, సోదరభావాన్ని - ['ది కేరళ స్టోరీ' తర్వాత చంపేస్తామని బెదిరించారు: అదా శర్మ సంచలన వ్యాఖ్యలు](https://tslawnews.in/20614/) - నటి అదా శర్మ (Ada Sharma) తాను నటించిన 'ది కేరళ స్టోరీ' సినిమా విడుదల తర్వాత ఎదుర్కొన్న తీవ్ర బెదిరింపుల గురించి సంచలన విషయాలు వెల్లడించారు. 'ది కేరళ స్టోరీ' (The Kerala Story) వచ్చిన తర్వాత దేశంలో సగం మంది తనను చంపాలని చూశారని, అయితే అదే సమయంలో మిగతా సగం మంది తనకు మద్దతుగా నిలిచి రక్షించారని ఆమె తెలిపారు. రిస్క్‌తో కూడిన పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు విలువ వస్తుందని ఆమె అన్నారు. - [ఢిల్లీ పేలుడు: డీఎన్ఏ పరీక్ష ద్వారా కారులో ఉన్నది డాక్టర్ ఉమర్ నబీగా నిర్ధారణ](https://tslawnews.in/20611/) - ఢిల్లీలోని చారిత్రక కట్టడం ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటన దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పేలుడు పదార్థాలతో నిండిన హ్యుందాయ్ ఐ20 కారులో ఘటన సమయంలో ఉన్న వ్యక్తి ఉగ్రవాది డాక్టర్ ఉమర్ నబీ (ఉమర్ మొహమ్మద్) అని డీఎన్ఏ పరీక్ష ద్వారా అధికారులు నిర్ధారించారు. కారు శిథిలాల నుంచి లభించిన అవశేషాలు (ఎముకలు, దంతాలు, దుస్తుల ముక్కలు) పుల్వామాలోని అతని కుటుంబ సభ్యుల డీఎన్ఏ నమూనాలతో సరిపోలాయి. దీంతో పేలుడు జరిగే - [షమీపై శుభ్‌మన్ గిల్ ప్రశంసలు: అరుదైన బౌలర్](https://tslawnews.in/20608/) - టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) దక్షిణాఫ్రికా (SA)తో జరగనున్న తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడుతూ, సీనియర్ పేసర్ మొహమ్మద్ షమీ (Mohammed Shami)పై కీలక వ్యాఖ్యలు చేశారు. షమీ లాంటి బౌలర్లు క్రికెట్ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారని గిల్ ప్రశంసించారు. ఆయన నైపుణ్యం, అనుభవం జట్టుకు ఎంతో విలువైనవని పరోక్షంగా పేర్కొన్నారు. అయితే, షమీని ఎందుకు సెలెక్ట్ చేయలేదు, భవిష్యత్తులో చేస్తారా అనే ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఈ అంశాలపై - [సీఐఐ సదస్సుకు ముందే ఏపీ ప్రభుత్వం - రెన్యూ పవర్ మధ్య రూ. 82 వేల కోట్ల భారీ ఒప్పందం](https://tslawnews.in/20605/) - విశాఖపట్నంలో రేపటి నుంచి ప్రారంభం కానున్న రెండు రోజుల సీఐఐ భాగస్వామ్య సదస్సు కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సానుకూల సంకేతాలు అందాయి. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ పర్యవేక్షణలో, ఇంధన రంగంలోని ప్రముఖ సంస్థ రెన్యూ పవర్ ఏపీలో భారీ స్థాయిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేశ్ సమక్షంలో ప్రభుత్వం, రెన్యూ పవర్ సంస్థల మధ్య మొత్తం రూ. 82 వేల కోట్ల విలువైన - ['స్త్రీ శక్తి' పథకానికి రూ.400 కోట్ల నిధులు విడుదల చేసిన ఏపీ సర్కార్](https://tslawnews.in/20602/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, తమ 'సూపర్ సిక్స్' హామీల్లో భాగమైన 'స్త్రీ శక్తి' పథకం అమలుపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పించే ఈ పథకానికి సంబంధించిన రూ.400 కోట్ల నిధులను ఏపీ ప్రభుత్వం తాజాగా మంజూరు చేసింది. ఈ నిధులను పథకం ప్రారంభమైన ఆగస్ట్ 15వ తేదీ నుంచి అక్టోబర్ నెల వరకు అయిన ఖర్చులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ - [రేవంత్ రెడ్డితో గ్యాప్ లేదు: మంత్రి పదవిపై ఆరాటం లేదన్న మహేశ్ గౌడ్](https://tslawnews.in/20599/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, తామిద్దరం పూర్తి సమన్వయంతోనే పనిచేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. మంత్రి పదవిపై తాను ఆరాటపడటం లేదని, పీసీసీ అధ్యక్షుడిగానే ఎంతో సంతోషంగా ఉన్నానని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తనకు పూర్తి సహకారం అందిస్తున్నారని, మంత్రి పదవి కావాలని తాను ఎప్పుడూ అడగలేదని ఆయన స్పష్టం చేశారు. బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా మహేశ్ గౌడ్ - [అక్షరాలను ఆయుధాలుగా చేసిన కాళోజీ: కవిత నివాళులు](https://tslawnews.in/20596/) - ప్రజాకవి, పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత కాళోజీ నారాయణ రావు వర్ధంతి సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆయనకు ఘన నివాళులర్పించారు. కాళోజీ తెలంగాణ గడ్డ గర్వించదగ్గ కలం యోధుడని, ఆయన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. "ఒక్క సిరా చుక్క.. లక్ష మెదళ్లకు కదలిక అంటూ అక్షరాలను ఆయుధాలుగా చేసి, పాలకులపైకి ఎక్కుపెట్టిన తెలంగాణ తొలిపొద్దు కాళోజీ" - [ఢిల్లీ బాంబు పేలుడు కుట్ర: ఎర్రకోట లక్ష్యం.. అసలు టార్గెట్ డిసెంబర్ 6](https://tslawnews.in/20593/) - ఢిల్లీ ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో నిర్ఘాంతపడే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడి వెనుక భారీ ఉగ్ర కుట్ర ఉందని, గణతంత్ర దినోత్సవం రోజున ఎర్రకోటను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరపాలని ఉగ్రవాదులు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. అయితే, అక్కడ భారీ బందోబస్తు ఉండటంతో, ఆ తర్వాత డిసెంబరు 6వ తేదీన (బాబ్రీ మసీదు కూల్చివేత వార్షికోత్సవం) ఎర్రకోట సమీపంలోనే పెద్ద దాడికి పాల్పడాలని కుట్ర - [చిత్తూరు జిల్లాలో విషాదం: ఏనుగుల దాడిలో రైతు మృతి](https://tslawnews.in/20590/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, చిత్తూరు జిల్లా కుప్పం మండలం కూర్మానిపల్లి వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. రాత్రి వేళ తన పొలం వద్ద కాపలా కాస్తున్న 70 ఏళ్ల రైతు కిట్టప్పపై ఏనుగులు దాడి చేశాయి. ఏనుగుల గుంపు అతనిని తొక్కి చంపడంతో కిట్టప్ప మరణించారు. ఉదయం చూసిన గ్రామస్థులు వెంటనే అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో స్థానిక రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. గత కొద్ది రోజుల నుంచి ఏనుగులు గుంపులుగా - [ఇస్రో డిసెంబర్ 2025లో కీలక ప్రయోగాలు: అమెరికా శాటిలైట్‌తో పాటు గగన్‌యాన్ టెస్ట్](https://tslawnews.in/20585/) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) స్వదేశీ అవసరాలు తీరుస్తూనే, ప్రపంచ అంతరిక్ష రంగంలో తన తక్కువ ఖర్చుతో కూడిన సాంకేతికతతో దూసుకుపోతోంది. ఈ దూకుడును కొనసాగిస్తూ, ఇస్రో డిసెంబర్ 2025 నెలలో మరికొన్ని కీలక ప్రయోగాలను చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రయోగాలలో విదేశీ ఉపగ్రహ ప్రయోగాలు మరియు మానవ సహిత గగన్‌యాన్ మిషన్‌కు సంబంధించిన టెస్ట్‌లు ఉన్నాయి. డిసెంబర్ 2025లో ఇస్రో చేపట్టనున్న ముఖ్యమైన వాణిజ్య ప్రయోగం: అమెరికా బ్లూబార్డ్ ఉపగ్రహం: డిసెంబర్ మొదటి - [చదువులో టాపర్ నుంచి ఉగ్రవాదిగా మారిన లేడీ డాక్టర్ కథ](https://tslawnews.in/20582/) - ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తులో ఫరీదాబాద్‌కు చెందిన మెడికల్ లెక్చరర్ డాక్టర్ షాహీన్ షాహిద్ పాత్ర కీలకంగా వెలుగులోకి వచ్చింది. ఆమె పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైష్-ఎ-మొహమ్మద్ (JeM) తరఫున పనిచేసినట్లు అధికారులు గుర్తించారు. దేశంలో JeM యొక్క మహిళా ఉగ్రవాద విభాగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా షాహీన్ కార్యకలాపాలు నిర్వహించినట్లు తెలుస్తోంది. డాక్టర్ షాహీన్ విద్యా నేపథ్యం ప్రకారం, ఆమె 1979లో లక్నోలో జన్మించింది. ప్రయాగ్‌రాజ్ మెడికల్ కాలేజీ - [టీ20 వరల్డ్‌కప్ ముందు: 'It Will Happen' టాటూతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న అభిషేక్ శర్మ](https://tslawnews.in/20579/) - టీమిండియా యువ సంచలనం, టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం నంబర్ 1 స్థానంలో ఉన్న అభిషేక్ శర్మ, రాబోయే టీ20 ప్రపంచకప్‌కు ముందు తన ఆత్మవిశ్వాసాన్ని చాటుతూ ఒక ప్రత్యేకమైన టాటూ వేయించుకున్నారు. తన కుడిచేతి మణికట్టుపై “It will happen” (అది జరుగుతుంది) అని ఇంగ్లీష్‌లో టాటూ గీయించుకున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వాక్యం అభిషేక్ యొక్క అపారమైన ఆత్మవిశ్వాసాన్ని, మరియు తాను నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోగలననే నమ్మకాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది. - [ప్రభాస్ 'స్పిరిట్'లో చిరంజీవి పుకార్లకు చెక్: సందీప్ వంగా క్లారిటీ](https://tslawnews.in/20576/) - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మరియు సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రానున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'స్పిరిట్' సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే, కొంతకాలంగా ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి గారు కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై దర్శకుడు సందీప్ వంగా తాజాగా స్పందించారు. ఈ రూమర్స్‌పై క్లారిటీ ఇస్తూ, ఆ ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన - [భూటాన్ నుంచి నేరుగా ఆసుపత్రికి ప్రధాని మోదీ: ఎర్రకోట పేలుడు బాధితులకు పరామర్శ](https://tslawnews.in/20573/) - భూటాన్ పర్యటన ముగించుకుని నేడు దేశానికి తిరిగి వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, విమానాశ్రయం నుంచి నేరుగా ఢిల్లీలోని లోక్‌నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ (LNJP) ఆసుపత్రికి వెళ్లారు. ఎర్రకోట వద్ద జరిగిన కారు బాంబు పేలుడులో గాయపడి అక్కడ చికిత్స పొందుతున్న క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. బాధితులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పిన ప్రధాని, వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా, ఘటన వివరాలు మరియు అందుతున్న వైద్య సహాయం గురించి వైద్యులు, అధికారులను - [కాళేశ్వరం కమిషన్ విచారణ వాయిదా: జనవరి వరకు మధ్యంతర ఉత్తర్వులు పొడిగింపు](https://tslawnews.in/20570/) - తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో కాళేశ్వరం కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్ల విచారణ జనవరి రెండో వారానికి వాయిదా పడింది. కాళేశ్వరం కమిషన్ నివేదిక ఆధారంగా తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ సీఎస్ ఎస్కే జోషి, మరియు ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ దాఖలు చేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి అపరేష్ కుమార్ సింగ్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది. తదుపరి - [నవంబర్ 21న సీబీఐ కోర్టుకు వైఎస్ జగన్ హాజరు](https://tslawnews.in/20567/) - ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 21వ తేదీన సీబీఐ కోర్టులో హాజరు కానున్నారు. వాస్తవానికి, అక్టోబర్‌లో యూరప్ పర్యటనకు వెళ్లే ముందు ఆయన వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరగా, కోర్టు నవంబర్ 14న తిరిగి వచ్చాక స్వయంగా హాజరుకావాలని షరతు విధించింది. అయితే, నవంబర్ 14న ఆయన హాజరు కాలేదు. నవంబర్ 6న వ్యక్తిగత హాజరుకు మినహాయింపు కోరుతూ జగన్ తరఫు న్యాయవాదులు మెమో దాఖలు - [బెట్టింగ్ యాప్స్ కేసు: "తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే" - ప్రకాశ్ రాజ్ క్షమాపణ](https://tslawnews.in/20564/) - బెట్టింగ్ యాప్‌ల కేసులో సిట్ (SIT) అధికారుల విచారణకు హాజరైన సినీ నటుడు ప్రకాశ్ రాజ్, ఈ వ్యవహారంపై స్పందిస్తూ ప్రజలకు క్షమాపణలు కోరారు. 2016లో తాను ఒక యాప్‌ను ప్రమోట్ చేశానని, అయితే ఆ యాప్‌ను 2017లో నిషేధించిన తర్వాత తాను వెంటనే ఆ సంస్థతో ఉన్న ఒప్పందాన్ని రద్దు చేసుకున్నానని ఆయన తెలిపారు. తాను తెలిసి తప్పు చేయకపోయినా, "తెలిసి చేసినా, తెలియక చేసినా తప్పు తప్పే" అని ఆయన అంగీకరించారు. తాను చేసిన - [ఏపీలో ట్రాఫిక్ రూల్స్ మార్పు: చలానాల కంటే 'అవగాహన, కౌన్సెలింగ్‌'కే ప్రాధాన్యం](https://tslawnews.in/20560/) - ఆంధ్రప్రదేశ్‌లో ట్రాఫిక్ నిబంధనల అమలులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టాలని ఆదేశించారు. ఇప్పటివరకు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలానాలు వేయడంపైనే పోలీసులు ఎక్కువగా దృష్టి పెట్టేవారని, అయితే ఇకపై ఈ విధానం పూర్తిగా మారనుందని సీఎం స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీసుల ప్రాథమిక లక్ష్యం ఆదాయం కంటే రోడ్డు ప్రమాదాల నివారణ మరియు వాహనదారుల భద్రతకే ఉండాలని సీఎం సూచించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆర్టిజిఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ) పై - [స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగింపు: సెంటిమెంట్‌ను పెంచిన సానుకూల అంశాలు](https://tslawnews.in/20557/) - దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు కూడా లాభాల దిశగా సాగాయి. బుధవారం ట్రేడింగ్‌లో ప్రధానంగా ఐటీ, ఆటో, ఫార్మా రంగాల్లో బలమైన కొనుగోళ్లు నమోదయ్యాయి. దీని ఫలితంగా బీఎస్ఈ సెన్సెక్స్ 595 పాయింట్లు పెరిగి 84,466 వద్ద ముగియగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి 25,875 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల సంకేతాలు, దేశీయంగా ద్రవ్యోల్బణం తగ్గడం, బలమైన ఆర్థిక సూచీలు మరియు కంపెనీల త్రైమాసిక ఫలితాలు మెరుగ్గా ఉండటం వంటి - [మొంథా తుఫాను నష్టంపై కేంద్ర బృందం సమీక్ష: ₹5,267 కోట్ల నష్టం; ₹2,622 కోట్ల తక్షణ సాయం కోరిన ఏపీ](https://tslawnews.in/20553/) - మొంథా (Montha) తుఫాను కారణంగా తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్న ఆంధ్రప్రదేశ్‌లో, కేంద్ర బృందం పర్యటించి నష్టం జరిగిన ప్రాంతాలను సమీక్షించింది. ఈ పర్యటన అనంతరం కేంద్ర బృందం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన నివేదిక ప్రకారం, వ్యవసాయం, విద్యుత్, రహదారులు, నీటిపారుదల వంటి కీలక రంగాల్లో మొత్తం ₹5,267 కోట్ల నష్టం సంభవించినట్లు పేర్కొంది. ఈ నష్టాన్ని దృష్టిలో ఉంచుకుని, తక్షణ సహాయంగా ₹2,622 కోట్లు విడుదల చేయాలని రాష్ట్రం కేంద్రాన్ని - [ఇస్లామాబాద్ ఆత్మాహుతి దాడిపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్: భారత్‌పై మరోసారి తీవ్ర ఆరోపణలు](https://tslawnews.in/20550/) - పాకిస్థాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ మరోసారి భారత్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇస్లామాబాద్‌లో ఇటీవల జరిగిన ఆత్మాహుతి దాడికి న్యూఢిల్లీనే కారణమని ఆయన ఆరోపించారు. ఈ దాడి పాకిస్థాన్‌ను అస్థిరపరచాలనే భారత కుట్రలో భాగమని షరీఫ్ పేర్కొన్నారు. భారత్ తన దేశంలోని శాంతిని భంగం చేయడానికి రహస్య ఆపరేషన్లు నడుపుతోందని ఆయన ఆరోపించారు. "ఇది కేవలం పాకిస్థాన్‌పై దాడి కాదు, మానవత్వంపై దాడి" అని పేర్కొన్న షరీఫ్, భారత్ మద్దతు పొందిన శత్రు శక్తులు తమ పిల్లల - [ఢిల్లీ పేలుడు కేసులో లేడీ డాక్టర్ పాత్ర: షాహీన్ సయీద్ రాడికలైజేషన్, నిధుల సేకరణపై దర్యాప్తు](https://tslawnews.in/20547/) - ఢిల్లీలోని ఎర్రకోట కారు పేలుడు, ఫరీదాబాద్ మాడ్యూల్ దర్యాప్తులో అత్యంత సంచలనాత్మక విషయం బయటపడింది. ఉన్నత విద్యావంతులైన, వైద్య వృత్తిలో ఉన్న వ్యక్తులలో ఉగ్రవాద భావజాలం (రాడికలైజేషన్) పెరుగుదల భద్రతా సంస్థలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ దర్యాప్తులో ఉత్తరప్రదేశ్ మహిళా డాక్టర్ షాహీన్ సయీద్ పాత్ర కీలకంగా ఉంది. పేలుడుకు ఆర్థిక సహాయం, సులభతరం చేయడంలో ఆమె ముఖ్యపాత్ర వహించినట్లు దర్యాప్తుదారులు భావిస్తున్నారు. ఈ ఘటనలో ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్న డాక్టర్ ఉమర్‌తో షాహీన్‌కు సంబంధం ఉంది. - [ఛాంపియన్ RCBకి ఆకాశ్ చోప్రా సూచన: లివింగ్ స్టోన్, రసిక్ సలామ్‌లను వదిలేస్తే ₹15 కోట్లు మిగులు!](https://tslawnews.in/20544/) - ఐపీఎల్ 2025 సీజన్‌లో తమ 18 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ తొలిసారి టైటిల్ గెలుచుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఇప్పుడు ఐపీఎల్ 2026 మినీ వేలానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా ఆర్సీబీకి కీలక సూచన చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న ఆర్సీబీ జట్టు కూర్పు బాగానే ఉందని, కేవలం ఇద్దరు ఆటగాళ్లను విడుదల చేస్తే చాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఆకాశ్ చోప్రా సూచించిన ఆ ఇద్దరు ఆటగాళ్లు లియామ్ - [చెన్నైలో కలకలం: నటుడు అజిత్ ఇంటికి, కాంగ్రెస్ కార్యాలయానికి బాంబు బెదిరింపులు!](https://tslawnews.in/20541/) - కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ కుమార్ నివాసంతో పాటు, చెన్నైలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయమైన సత్యమూర్తి భవన్కు బాంబు బెదిరింపులు వచ్చాయి. గత కొన్ని రోజులుగా చెన్నైలో రాజకీయ నాయకులు మరియు సినీ ప్రముఖుల ఇళ్లు, కార్యాలయాలను లక్ష్యంగా చేసుకొని వరుసగా బాంబు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ఈ తాజా ఘటన కలకలం రేపింది. ఈరోజు (నవంబర్ 11, 2025) డీజీపీ కార్యాలయానికి ఈ-మెయిల్ ద్వారా ఈ బెదిరింపులు అందాయి. సమాచారం అందిన వెంటనే చెన్నై - [బీహార్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ కూటమికి ఓబీసీ, ఎస్సీ ఓటర్ల మొగ్గు; ముస్లింల మద్దతు మహాఘట్‌బంధన్‌కే](https://tslawnews.in/20538/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ఘన విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్ సర్వే ఫలితాలు బలంగా సూచిస్తున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాల ప్రకారం ఎన్డీయేకు 145 నుంచి 150 సీట్లు, మహాఘట్‌బంధన్‌కు 90 సీట్ల వరకు రావచ్చని అంచనా. ఈ ఫలితాల సరళిని పరిశీలిస్తే, బీహార్‌లో ఏ సామాజిక వర్గం ఎవరి వైపు మొగ్గు చూపిందనే కీలక అంశాలు వెల్లడయ్యాయి. మంగళవారం సాయంత్రం విడుదలైన మాట్రిజ్ ఎగ్జిట్ పోల్ డేటా ప్రకారం, బీహార్‌లో - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: కార్యకర్తలకు, ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్](https://tslawnews.in/20535/) - జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసిన అనంతరం, బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సామాజిక మాధ్యమం 'ఎక్స్' (X) వేదికగా స్పందించారు. పార్టీ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆయన పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్‌ఎస్ నుంచి మాగంటి సునీత, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి సహా మొత్తం 58 మంది బరిలో నిలిచారు. - [ఫుట్‌బాల్ దిగ్గజం మెస్సీ హైదరాబాద్ పర్యటన: డిసెంబర్ 13న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ!](https://tslawnews.in/20532/) - అర్జెంటీనాకు చెందిన దిగ్గజ అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాడు లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో భాగంగా డిసెంబర్ 13న హైదరాబాద్‌కు రానున్నారు. ఈ పర్యటన సందర్భంగా మెస్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మెస్సీ పర్యటన వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న నిర్వాహకులు జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఆయన్ను కలిసి, మెస్సీ హైదరాబాద్ పర్యటన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత పోస్టర్‌ను ఆవిష్కరించారు. మెస్సీ హైదరాబాద్ పర్యటన యొక్క ప్రధాన - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం: బారులు తీరిన ఓటర్లు, నిఘా నీడలో 226 సమస్యాత్మక కేంద్రాలు](https://tslawnews.in/20529/) - జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల పోలింగ్ ఉదయం ప్రారంభమైంది. తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఈ ఉప ఎన్నికలో మొత్తం 4.30 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంది. 2023 శాసనసభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో కేవలం 47 శాతం మాత్రమే పోలింగ్ నమోదైన నేపథ్యంలో, ఉప ఎన్నిక కావడంతో ఈసారి పోలింగ్ శాతం పెరుగుతుందని అధికారులు, రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఉప - [తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను ముప్పు: నవంబర్ 19 నుంచి భారీ వర్షాలు - ఇస్రో హెచ్చరిక](https://tslawnews.in/20526/) - ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు మరొక తుపాను ముప్పు పొంచి ఉందని ఇస్రో (ISRO) తెలిపింది. ఈ నెల 19వ తేదీన బంగాళాఖాతంలో మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ఇస్రో అంచనా వేసింది. ఇది వాయుగుండంగా బలపడి, తుపానుగా మారే అవకాశాలు లేకపోలేదని వాతావరణ శాఖ కూడా తెలిపింది. దీని ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన 'మొంథా తుపాను' ప్రభావంతో రెండు రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయి, - [ఏపీ విద్యార్థి మృతదేహం కోసం ఆర్ధిక సాయం కోరుతున్న కుటుంబం](https://tslawnews.in/20521/) - అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు తాజా వార్తలు వెల్లడిస్తున్నాయి. '10TV' అంతర్జాతీయ విభాగంలో ప్రచురించబడిన ఈ వార్త స్థానికంగా విషాదానికి దారి తీసింది. పూర్తి వివరాలు తెలియకపోయినా, ఈ విద్యార్థి మరణ వార్త వారి కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. అంతర్జాతీయంగా చదువుకోవడానికి వెళ్లిన తమ బిడ్డ అకస్మాత్తుగా మృతి చెందడంతో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది. ఈ దురదృష్టకర సంఘటన నేపథ్యంలో, మరణించిన - [జమ్మూ కాశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్ర భగ్నం: వైట్ కాలర్ నెట్‌వర్క్ అరెస్ట్, డాక్టర్లు కూడా ఉన్నారు](https://tslawnews.in/20518/) - జమ్మూ కాశ్మీర్ పోలీసులు ఉగ్రవాద నిరోధక చర్యల్లో భారీ విజయం సాధించారు. జైష్-ఎ-మొహమ్మద్ (JEM) మరియు అన్సార్ ఘజ్వత్-ఉల్-హింద్ (AGUH) ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఉగ్రవాదులను అరెస్ట్ చేసి, దేశంలో జరిగే భారీ ఉగ్ర కుట్రలను భగ్నం చేశారు. వైట్ కాలర్ ముసుగులో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్న రాడికలైజ్డ్ నిపుణులు మరియు విద్యార్థులతో కూడిన ఈ టెర్రర్ ఎకోసిస్టమ్‌ను పోలీసులు గుర్తించారు. ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే, పట్టుబడిన వారిలో డాక్టర్లు కూడా ఉన్నారు. అక్టోబర్ - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: ఓటు హక్కు వినియోగంలో 'వెరీ లేజీ'గా ఎలైట్ ఓటర్లు](https://tslawnews.in/20515/) - హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం లగ్జరీ జీవనశైలికి ప్రసిద్ధి చెందినా, ఓటు హక్కు వినియోగంలో మాత్రం ఇక్కడి ప్రజలు వెనుకబడి ఉన్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నియోజకవర్గంలో 4 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నప్పటికీ, ప్రతి ఎన్నికల్లో సగానికి పైగా ఓటర్లు పోలింగ్ బూత్‌లకు రావడం లేదు. 2018 ఎన్నికల్లో 47.2 శాతం, 2023 ఎన్నికల్లో 47.58 శాతం ఓటింగ్ మాత్రమే నమోదైంది. ప్రభుత్వం సెలవు ప్రకటించినా, 'ఓటు వేయడం వల్ల ఏమవుతుంది?' అనే నిర్లిప్త భావన లేదా లాంగ్ - [తెలంగాణ ప్రజలకు అలర్ట్: వచ్చే 10 రోజులు చలి తీవ్రత అధికం, ఆరెంజ్ హెచ్చరికలు జారీ](https://tslawnews.in/20512/) - తెలంగాణ రాష్ట్రంలో చలి తీవ్రత గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో, రాబోయే పది రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ మరియు తెలంగాణ ప్రణాళిక అభివృద్ధి సంఘం హెచ్చరించాయి. ముఖ్యంగా నవంబర్ 13 నుంచి 17 తేదీల మధ్య చలి తీవ్రత మరింత అధికంగా ఉంటుందని అంచనా. ఈ సమయంలో రాష్ట్రంలోని రంగారెడ్డి, వికారాబాద్, నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ వంటి జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల - [టీ20 వరల్డ్ కప్ 2026 వేదికలపై క్లారిటీ: ఫైనల్ అహ్మదాబాద్‌లో, సెమీస్ కొలంబో/ముంబైలో!](https://tslawnews.in/20509/) - 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం వేదికలపై పూర్తి స్పష్టత వచ్చింది. నేషనల్ మీడియా రిపోర్ట్ ప్రకారం, ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ మైదానం అయిన అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం టోర్నమెంట్ ఓపెనింగ్ మ్యాచ్‌తో పాటు ఫైనల్ మ్యాచ్‌కు కూడా వేదిక కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ మైదానంలోనే 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ ఆడింది. ఈ సారి కూడా లక్షమందికిపైగా ప్రేక్షకుల సామర్థ్యం ఉన్న ఈ - [తిరుమల అన్నప్రసాదంపై వ్యాఖ్యలు వక్రీకరించారు: మీడియాపై అంబటి రాంబాబు ఫైర్](https://tslawnews.in/20506/) - వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు, తిరుమల అన్నప్రసాదంపై తాను చేసిన వ్యాఖ్యలను ఏబీఎన్, టీవీ5, మహా టీవీ వంటి కొన్ని మీడియా సంస్థలు ఉద్దేశపూర్వకంగా వక్రీకరించి ప్రసారం చేశాయంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భగవంతుడిపై భక్తితో తాను చేసిన వీడియోను రాజకీయాలకు వాడుకోవడంపై మండిపడ్డ ఆయన, తాను కేవలం "అన్నప్రసాదం చాలా బాగుంది" అని మాత్రమే అన్నానని, కానీ ఆ ఛానళ్లు మాత్రం "గతంలో కంటే ఇప్పుడు బాగుంది" అని తాను అన్నట్లుగా ప్రచారం - [మిథున్ చక్రవర్తి సినిమా అడిగితే భయపడ్డా: బాలీవుడ్ అవకాశాలపై నటి మీనా ఆసక్తికర వ్యాఖ్యలు](https://tslawnews.in/20503/) - సీనియర్ నటి మీనా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్‌కు సంబంధించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతున్న సమయంలో బాలీవుడ్ నుంచి అవకాశాలు వచ్చినా ఎందుకు చేయలేకపోయానో వివరించారు. ఈ సందర్భంగా బాలీవుడ్ దిగ్గజ నటుడు మిథున్ చక్రవర్తికి సంబంధించిన ఓ సంఘటనను ఆమె గుర్తుచేసుకున్నారు. "మిథున్ చక్రవర్తి గారి హోటల్‌కు వెళ్లినప్పుడల్లా ఆయన నా గది దగ్గరకు వచ్చి 'నాతో సినిమా ఎప్పుడు చేస్తావ్?' అని తరచూ అడిగేవారు. ఆయన పదే - [అందెశ్రీ మృతికి నిర్లక్ష్యమే కారణమా: నెల రోజులుగా హైపర్‌ టెన్షన్‌ మందులు మానేసిన కవి](https://tslawnews.in/20500/) - తెలంగాణ రాష్ట్ర గీతం “జయ జయహే తెలంగాణ” రచయిత, ప్రముఖ కవి అందెశ్రీ ఆదివారం తెల్లవారుజామున లాలాగూడలోని తన నివాసంలో కుప్పకూలి మరణించారు. కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించినప్పటికీ, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. గాంధీ ఆస్పత్రి వైద్యుల ప్రకారం, ఆయన హార్ట్ స్ట్రోక్ (గుండెపోటు) వల్లే ప్రాణాలు కోల్పోయారు. ఈ మరణానికి ఆయన ఆరోగ్యం పట్ల చూపిన నిర్లక్ష్యమే కారణమని వైద్యులు తెలిపారు. గత 15 ఏళ్లుగా హైపర్‌ టెన్షన్‌తో - [ఆధార్ సేవలకు కొత్త యాప్ విడుదల: UIDAI అప్‌డేట్, భద్రతా ఫీచర్లకు ప్రాధాన్యం](https://tslawnews.in/20497/) - దేశవ్యాప్తంగా ఆధార్ కార్డు వినియోగదారులందరికీ శుభవార్తగా, యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ సేవలను మరింత సులభతరం చేయడానికి కొత్త ఆధార్ యాప్‌ను విడుదల చేసింది. ఈ యాప్‌ ద్వారా పౌరులు తమ ఆధార్ కార్డుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను స్మార్ట్‌ఫోన్ ద్వారానే సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇకపై ప్రింటెడ్ ఆధార్ కార్డు అవసరం లేకుండా, డిజిటల్ ఆధార్ ద్వారా అవసరమైన చోట వివరాలను చూపించడం లేదా షేర్ చేయడం సాధ్యమవుతుంది. కొత్త యాప్‌లో ఆధునిక - [ఏపీ కేబినెట్ కీలక సమావేశం: పెట్టుబడుల సదస్సు, కొత్త జిల్లాలు, రాజధాని రుణంపై చర్చ](https://tslawnews.in/20494/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం అత్యంత కీలకంగా మారింది. మొత్తం 65 అంశాలపై చర్చ జరగనుండగా, వీటిలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు, కొత్త జిల్లాల ఏర్పాటు, తుఫాన్ నష్టపరిహారం, మరియు రాజధాని నిర్మాణానికి రుణం వంటి అంశాలు ప్రధానంగా నిలిచాయి. ముఖ్యంగా, అమరావతిలో జాతీయ, అంతర్జాతీయ సంస్థలకు భూ కేటాయింపులపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఈ క్యాబినెట్ - [విషాదం: జలుబుతో బాధపడుతూ.. అమెరికాలో తెలుగమ్మాయి రాజ్యలక్ష్మి మృతి](https://tslawnews.in/20490/) - ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన మరో తెలుగు విద్యార్థిని అనారోగ్యం కారణంగా అకాల మరణం పాలైంది. బాపట్ల జిల్లా కారంచేడుకు చెందిన 23 ఏళ్ల యార్లగడ్డ రాజ్యలక్ష్మి, ఎన్నో ఆశయాలతో అమెరికాలో ఎంఎస్ కంప్యూటర్స్ పూర్తి చేసి, ఉద్యోగ ప్రయత్నాలలో ఉంది. బాగా చదువుకొని, కుటుంబానికి అండగా నిలబడాలనే ఆమె ఆశలు, విధి వక్రించడం వల్ల అడియాశలయ్యాయి. చదువు పూర్తయిన కొన్ని రోజులకే అనారోగ్యం రూపంలో ఆమె ప్రాణాలు కోల్పోవడంతో స్వగ్రామమైన కారంచేడులో విషాదఛాయలు అలుముకున్నాయి. - [ఎర్రచందనం స్మగ్లర్లకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాస్ వార్నింగ్: "చెట్టు నరికితే తాట తీస్తా"](https://tslawnews.in/20487/) - ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తున్న వారికి అత్యంత తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. అరుదైన వృక్ష సంపదకు నిలయమైన శేషాచలం అడవులను ఆయన పర్యటించి, చెట్లను పరిశీలించారు. అనంతరం తిరుపతి కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ, ఎవరైనా స్మగ్లింగ్ జోలికి వెళితే తాట తీస్తానని మాస్ వార్నింగ్ ఇచ్చారు. స్మగ్లింగ్ నిరోధానికి మరియు ఎర్రచందనం సంపద పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని, ఆరు నెలల్లో - [గబ్బా టీ20 రద్దు: పిడుగుల ప్రమాదం కారణంగా మ్యాచ్ నిలిపివేత; 2-1తో సిరీస్ భారత్‌దే!](https://tslawnews.in/20484/) - భారత్-ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య గబ్బా వేదికగా జరుగుతున్న ఐదో, చివరి టీ20 మ్యాచ్ ప్రతికూల వాతావరణం, ముఖ్యంగా పిడుగుల ప్రమాదం కారణంగా నిలిపివేయబడింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు.. ఆట నిలిచిపోయే సమయానికి 4.5 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 52 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29*), అభిషేక్ శర్మ (23*) దూకుడుగా ఆడారు. అయితే, ఆట నిలిపివేసిన తర్వాత ఎంతసేపటికీ వాతావరణం అనుకూలించకపోవడంతో, అంపైర్లు చివరికి మ్యాచ్‌ను రద్దు - [ఐదో టీ20: టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా, రింకూ సింగ్ రీఎంట్రీ!](https://tslawnews.in/20481/) - భారత్, ఆస్ట్రేలియా (IND vs AUS) మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఆఖరిదైన ఐదో మ్యాచ్ బ్రిస్బేన్ వేదికగా ఉత్కంఠగా ప్రారంభమైంది. ఈ కీలక పోరులో టాస్ ఆతిథ్య జట్టైన ఆస్ట్రేలియాకు దక్కింది. ఆసీస్ కెప్టెన్ మిచెల్ మార్ష్ టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో, సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలోని భారత జట్టు ముందుగా బ్యాటింగ్‌కు దిగనుంది. ఈ సిరీస్‌ను 2-2తో సమం చేయడానికి ఆస్ట్రేలియాకు ఈ మ్యాచ్ తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. - [భారత్-భూటాన్ మైత్రి పటిష్టం: నవంబర్ 11, 12 తేదీల్లో ప్రధాని మోదీ పర్యటన](https://tslawnews.in/20478/) - భారతదేశం మరియు భూటాన్ మధ్య ఉన్న ప్రత్యేక స్నేహం, సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 11, 12 తేదీల్లో భూటాన్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటన ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను, అభివృద్ధి భాగస్వామ్యాన్ని పటిష్టం చేస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ భూటాన్ రాజు జిగ్మే ఖేసర్ నామ్‌గ్యేల్ వాంగ్‌చుక్‌ను కలుస్తారు మరియు పలు కీలక ఆధ్యాత్మిక, మౌలిక సదుపాయాల సంబంధిత - [వైసీపీ ఫేక్ ప్రచారంపై అప్రమత్తంగా ఉండాలి: టీడీపీ శ్రేణులకు సీఎం చంద్రబాబు పిలుపు](https://tslawnews.in/20475/) - వైసీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో పార్టీ కార్యాలయ విభాగాలతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీల నిర్మాణం, మొంథా తుపాను సహాయక చర్యలపై వైసీపీ అసత్యాలు ప్రచారం చేస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. పేదలకు మెరుగైన వైద్యం, విద్య అందించేందుకు - [ది గర్ల్‌ఫ్రెండ్’కి షాక్: టాక్ సూపర్.. ఫస్ట్ డే కలెక్షన్లు పూర్!](https://tslawnews.in/20472/) - నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) నటించిన ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రం నవంబర్ 7న విడుదలైన వెంటనే ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం, ప్రేమలో చేదు అనుభవాలు ఎదుర్కొన్న యువతి భావోద్వేగ ప్రయాణాన్ని సున్నితంగా చూపించింది. ఈ చిత్రంలో రష్మిక నటనకు విమర్శకుల నుంచి కెరీర్ బెస్ట్ అని ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే, మంచి టాక్ ఉన్నప్పటికీ, బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు కలెక్షన్లు మాత్రం - [విశాఖకు మరో గుడ్‌న్యూస్: ఈ నెలలోనే లులూ మెగా షాపింగ్ మాల్ శంకుస్థాపన!](https://tslawnews.in/20469/) - విశాఖపట్నం వాసులకు ఈ నెలలో మరో శుభవార్త అందనుంది. గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం జరిగిన నేపథ్యంలో, ప్రముఖ అంతర్జాతీయ సంస్థ లులూ (Lulu) మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి ఈ నెలలోనే శంకుస్థాపన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖ వేదికగా సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) నిర్వహించనున్నారు. ఈ సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లులూ మెగా షాపింగ్ మాల్ నిర్మాణానికి శంకుస్థాపన - [జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: తనిఖీలు కఠినతరం, ₹3.3 కోట్ల నగదు, భారీగా లిక్కర్ సీజ్](https://tslawnews.in/20466/) - అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికల కోడ్ నేపథ్యంలో అధికారులు తనిఖీలను కఠినతరం చేశారు. డబ్బు, మద్యం, మాదక ద్రవ్యాలు అక్రమంగా పంపిణీ జరగకుండా ఉండేందుకు ఏజెన్సీలు నిఘాను ముమ్మరం చేశాయి. ఈ కఠిన చర్యల ఫలితంగా ఇప్పటివరకు అధికారులు అక్రమంగా తరలిస్తున్న రూ. 3.3 కోట్ల నగదు, 701 లీటర్ల మద్యం, మరియు రూ. 4.74 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, 2 కిలోల గంజాయి, 0.11 గ్రాముల ఎండీఎంఏ - [శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో గందరగోళం: ATC వైఫల్యం కారణంగా విమానాల రద్దు](https://tslawnews.in/20463/) - దేశవ్యాప్తంగా విమానాశ్రయాల్లో చోటుచేసుకున్న సాంకేతిక లోపాలు, ముఖ్యంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్‌ (AMSS) వైఫల్యం కారణంగా విమానాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ AMSS వైఫల్యం ఢిల్లీ, ముంబై వంటి ప్రధాన విమానాశ్రయాలపై ప్రభావం చూపగా, దాని పర్యవసానంగా హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కూడా గందరగోళం నెలకొంది. ఈ సాంకేతిక సమస్యల కారణంగా దేశవ్యాప్తంగా 800కి పైగా విమానాలు రద్దు లేదా ఆలస్యం కావడంతో వేలాది ప్రయాణికులు - [రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి..](https://tslawnews.in/20460/) - *రాయచోటి అభివృద్ధి చరిత్రలో స్వర్ణాక్షరాలు రాసిన గడికోట శ్రీకాంత్ రెడ్డి...* *అభివృద్ధి అంటే మాటలకాదు... చేతల్లో చూపించిన నాయకుడు శ్రీకాంత్ రెడ్డి* *రాయచోటి అభివృద్ధి అనే పదం వినిపించినప్పుడు గుర్తుకు వచ్చే పేరు — గడికోట శ్రీకాంత్ రెడ్డి* *మీడియా సమావేశంలో సిబ్యాల విజయ భాస్కర్* రాయచోటి : రాయచోటి పట్టణం ఈరోజు చూస్తున్న రూపు, రోడ్లు, కార్యాలయాలు, ప్రజాసదుపాయాల వెనుక ఉన్న పేరు గడికోట శ్రీకాంత్ రెడ్డి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర బీసీ - [బాడీ షేమింగ్ చేసిన రిపోర్టర్‌పై గౌరీ కిషన్ ఆగ్రహం: మద్దతుగా నిలిచిన నటి కుష్బూ](https://tslawnews.in/20454/) - మలయాళ నటి గౌరీ కిషన్‌కు ఇటీవల ఓ సినిమా ప్రెస్ మీట్‌లో బాడీ షేమింగ్ అనుభవం ఎదురైంది. ఆమె బరువును ప్రస్తావిస్తూ రిపోర్టర్ ప్రశ్నించడంతో, గౌరీ తీవ్రంగా స్పందించారు. ఈ విషయంపై సీనియర్ నటి, బీజేపీ నేత కుష్బూ సుందర్ ఘాటుగా స్పందిస్తూ గౌరీకి మద్దతు తెలిపారు. జర్నలిస్టు తీరును తప్పుబడుతూ, ప్రస్తుత జర్నలిజం ప్రమాణాలు పడిపోయాయని కుష్బూ విమర్శించారు. "జర్నలిజం తన విలువను కోల్పోయింది. ఒక మహిళ ఎంత బరువు ఉందనేది వారి పని కాదు. - [రోహిత్ శర్మ రికార్డు బ్రేక్: 'సేన' దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన సూర్యకుమార్ యాదవ్!](https://tslawnews.in/20451/) - భారత్- ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) సరికొత్త రికార్డును నెలకొల్పారు. నవంబర్ 6న జరిగిన నాల్గవ టీ20 మ్యాచ్‌లో సూర్య కొట్టిన రెండు భారీ సిక్సర్లు అతడిని 'సేన' దేశాలపై అత్యధిక సిక్సర్లు కొట్టిన భారతీయ ఆటగాడిగా నిలబెట్టాయి. క్రికెట్ పరిభాషలో దక్షిణాఫ్రికా (SA), ఇంగ్లాండ్ (E), న్యూజిలాండ్ (NZ), మరియు ఆస్ట్రేలియా (A) దేశాలను సంయుక్తంగా 'సేన' దేశాలుగా వ్యవహరిస్తారు. ఈ బలమైన 'సేన' జట్లపై - [పవన్ కళ్యాణ్‌పై విమర్శలే కారణం: పేర్ని నానిని దూరం చేసుకున్న సొంత సామాజికవర్గం!](https://tslawnews.in/20448/) - మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయాల్లో మంచి వాగ్దాటి ఉన్న నేతగా గుర్తింపు పొందారు. మచిలీపట్నంలో కాపు సామాజికవర్గం నుంచి ఆయనకు బలమైన మద్దతు ఉండేది. అయితే, 2019 ఎన్నికల తర్వాత పేర్ని నాని వ్యవహార శైలిపై ఆయన సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత మొదలైంది. ముఖ్యంగా, జగన్ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న సమయంలో నాని ఒంటికాలిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై లేస్తూ, తీవ్ర విమర్శలు చేయడమే ఈ వ్యతిరేకతకు ప్రధాన కారణమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ - [విద్యార్థులకు నిరాశ: రేపు (నవంబర్ 8) రెండో శనివారం ఏపీ స్కూళ్లకు సెలవు లేదు!](https://tslawnews.in/20445/) - సాధారణంగా విద్యార్థులు ఎంతో ఆతృతగా ఎదురుచూసే రెండో శనివారం (నవంబర్ 8, 2025) రోజున ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని స్కూళ్లకు సెలవు లేదని ప్రభుత్వం ప్రకటించింది. మొంథా తుఫాను సందర్భంగా ఏపీలోని పలు జిల్లాలకు వరుసగా సెలవులు రావడంతో, ఆ సెలవులకు బదులుగా రెండో శనివారాల్లో కూడా స్కూళ్లు యథావిధిగా కొనసాగాలని డీఈఓలు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు. అందువల్ల, ఈసారి రెండో శనివారం రోజున విద్యార్థులకు నిరాశే ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు, బాపట్ల, విశాఖపట్టణం వంటి జిల్లాల్లో - [ప్రతీకా రావల్ మెడలో ప్రపంచకప్ మెడల్: అమన్ జోత్ కౌర్ గొప్ప మనసు... ఇది కదా క్రీడా స్ఫూర్తి!](https://tslawnews.in/20442/) - ఇటీవల ముగిసిన ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భారత జట్టు దక్షిణాఫ్రికాను ఓడించి తొలిసారిగా టైటిల్ సాధించింది. ఈ విజయం తర్వాత భారత క్రీడాకారిణులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ భేటీ సందర్భంగా ప్రతీకా రావల్ మెడలో విన్నింగ్ మెడల్ కనిపించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఐసీసీ రూల్స్ ప్రకారం ఫైనల్ మ్యాచ్ సమయానికి జట్టులో ఉన్న 15 మంది ఆటగాళ్లకు మాత్రమే మెడల్స్ ఇస్తారు. చివరి లీగ్ మ్యాచ్‌లో గాయపడినందున, సెమీఫైనల్, ఫైనల్‌కు దూరమైన - [డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారత్ పర్యటనకు హింట్: ప్రధాని మోదీ గొప్ప వ్యక్తి!](https://tslawnews.in/20439/) - అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చే ఏడాది భారతదేశంలో పర్యటించే అవకాశం ఉందని హింట్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. "అవును, వచ్చే సంవత్సరం భారత్‌కి రావొచ్చు. ప్రధాని మోదీ నా స్నేహితుడు, ఆయన గొప్ప వ్యక్తి" అని ట్రంప్ తెలిపారు. ఈ వ్యాఖ్యలు భారత్–అమెరికా ద్వైపాక్షిక సంబంధాలపై, ముఖ్యంగా వాణిజ్య రంగంలో ఉన్న ప్రతిష్టంభన నేపథ్యంలో కొత్త చర్చలకు దారితీశాయి. ట్రంప్ పర్యటనపై చేసిన ఈ - [పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయంలో నేడు కూడా విచారణ: సుప్రీం ఆదేశాలతో వేగవంతం](https://tslawnews.in/20436/) - తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కార్యాలయంలో విచారణ కొనసాగుతోంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ కార్యాలయం ఈ విచారణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా, ఈరోజు (నవంబర్ 7) పోచారం శ్రీనివాస రెడ్డి మరియు అరికెపూడి గాంధీలపై విచారణ జరగనుంది. ఇప్పటికే నిన్న (నవంబర్ 6) కూడా కొందరు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై విచారణ జరిగింది. పార్టీ మారిన ఎమ్మెల్యేల తరఫు న్యాయవాదులు విచారణ సందర్భంగా తమ వాదనలను స్పీకర్ కార్యాలయంలో వినిపించనున్నారు. - [భారత సైనిక వ్యవస్థలపై పాక్ హ్యాకర్ల సైబర్ దాడి: DeskRAT స్పైవేర్‌పై నిఘా సంస్థల హెచ్చరిక!](https://tslawnews.in/20433/) - భారత నిఘా సంస్థలు పాకిస్తాన్‌కు అనుబంధంగా పనిచేస్తున్న “ట్రాన్స్‌పరెంట్ ట్రైబ్” (Transparent Tribe) అనే హ్యాకర్ గ్రూప్‌పై కీలక హెచ్చరిక జారీ చేశాయి. ఈ గ్రూప్ DeskRAT అనే అధునాతన గూఢచర్య సాఫ్ట్‌వేర్‌ (spyware)ను ఉపయోగించి, భారత ప్రభుత్వ, సైనిక కంప్యూటర్‌లను లక్ష్యంగా చేసుకుంటోందని సమాచారం అందింది. హ్యాకర్లు తమ కార్యకలాపాలను గుర్తించడం కష్టంగా ఉండేలా, ప్రస్తుతం పబ్లిక్ సర్వర్ల బదులు సొంత ప్రైవేట్ సర్వర్లను ఉపయోగించడం మొదలుపెట్టారని అధికారులు తెలిపారు. వీరి దాడుల ప్రధాన ఉద్దేశ్యం - [కత్రినా కైఫ్, విక్కీ కౌశల్‌కు మగబిడ్డ జననం: తల్లిదండ్రులైన బాలీవుడ్ స్టార్ కపుల్!](https://tslawnews.in/20430/) - బాలీవుడ్ ప్రముఖ జంట కత్రినా కైఫ్ మరియు విక్కీ కౌశల్ ఇంట ఆనందం వెల్లివిరిసింది. ఈ స్టార్ కపుల్ శుక్రవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చి తల్లిదండ్రులయ్యారు. ఈ శుభవార్తను వారు స్వయంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. పెళ్లయిన నాటి నుంచి వచ్చిన పలు ఊహాగానాలకు తెరదించుతూ, ఈ ఏడాది సెప్టెంబర్ 23న తాము తల్లిదండ్రులం కాబోతున్నట్లు ఈ జంట అధికారికంగా ప్రకటించింది. 2021 డిసెంబర్ 9న రాజస్థాన్ వేదికగా కత్రినా, విక్కీ కౌశల్ వివాహ - [డైలమాలో తెలంగాణ సర్కార్: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై స్పష్టత కరవు!](https://tslawnews.in/20427/) - కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదా ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వాన్ని చిక్కుల్లోకి నెట్టింది. ఈ బిల్లుకు మద్దతు ఇవ్వాలా లేదా అనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయానికి రాలేకపోతోంది. బిల్లులోని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్రానికి ఆర్థికపరంగా ఉపయోగపడేలా కనిపించినా, మరికొన్ని అంశాలు రాష్ట్ర ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు. కేంద్రం నవంబర్ 8లోగా అన్ని రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరడంతో, తెలంగాణ విద్యుత్ శాఖ ప్రస్తుతం అత్యవసరంగా ఈ సవరణలపై - [ఢిల్లీలో కొత్త విద్యా నియమాలు: 1వ తరగతి అడ్మిషన్స్‌కు 6+ ఏళ్ల వయస్సు తప్పనిసరి](https://tslawnews.in/20423/) - జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా మార్పులు ఢిల్లీ ప్రభుత్వ విద్యా డైరెక్టరేట్ (DoE) జాతీయ విద్యా విధానం (NEP) 2020కి అనుగుణంగా పాఠశాల అడ్మిషన్ నియమాలలో కీలక మార్పులు చేసింది. ఈ మార్పుల ప్రకారం, 1వ తరగతిలో ప్రవేశానికి కనీస వయస్సు 6+ సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ ఏకరీతి వయస్సు నియమాన్ని 2026-27 విద్యా సంవత్సరం నుండి దశలవారీగా అమలు చేయనున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల అడ్మిషన్ ప్రభావితం కాకుండా ఉండేందుకు ఈ మార్పుల - [Realme GT 8 Pro: 3nm ప్రాసెసర్, 7000mAh బ్యాటరీతో నవంబర్ 20న లాంచ్!](https://tslawnews.in/20420/) - రియల్‌మీ GT 8 ప్రో లాంచ్ తేదీ ఖరారు రియల్‌మీ నుంచి అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న స్మార్ట్‌ఫోన్ Realme GT 8 Pro భారతదేశంలో లాంచ్ తేదీని కంపెనీ ఖరారు చేసింది. ఈ ఫోన్ నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కస్టమర్ల కోసం లాంచ్ కానుంది. కంపెనీ వెబ్‌సైట్‌లో ఈ ఫోన్ కోసం ప్రత్యేకంగా సృష్టించిన మైక్రోసైట్ ద్వారా ఈ తేదీ ధృవీకరించబడింది. ఆసక్తికరంగా, అదే రోజున Lava Agni 4 స్మార్ట్‌ఫోన్ కూడా - [పోర్న్ నిషేధంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు: "నేపాల్‌లో ఏం జరిగిందో చూశారుగా?"](https://tslawnews.in/20417/) - పోర్న్ నిషేధంపై సీజేఐ కీలక వ్యాఖ్యలు 18 ఏళ్ల లోపు వారికి పోర్నోగ్రఫీ యాక్సెస్‌ను పూర్తిగా బ్లాక్ చేయాలనే పిటిషన్‌పై ఇటీవల సుప్రీం కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని బెంచ్ ఈ అంశం ప్రభుత్వ పాలసీ డొమైన్‌లోకి వస్తుందని వ్యాఖ్యానించింది. పిటిషనర్ అడ్వకేట్ వరుణ్ థకూర్, కోవిడ్ తర్వాత చిన్నారులు ఒక క్లిక్‌లో పోర్న్‌కు ఆకర్షితులవుతున్నారని, దీనిని యూరప్, ఆస్ట్రేలియా, చైనా వంటి దేశాల్లో నిషేధించారని గుర్తు చేశారు. - [మల్టీప్లెక్స్ ధరలపై సుప్రీంకోర్టు సీరియస్: "కప్పు కాఫీ ₹700 వసూలు చేస్తారా?"](https://tslawnews.in/20414/) - ధరల మోతపై సుప్రీంకోర్టు విస్మయం సినిమా థియేటర్లలో, ముఖ్యంగా మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలు మరియు తినే వస్తువుల ధరల మోతపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ధరల తీరు చూసి న్యాయస్థానం "వామ్మో.. ఇవేం ధరలు" అని విస్మయం వ్యక్తం చేసింది. ఒక్క నీళ్ల బాటిల్‌కు ₹100, కప్పు కాఫీకి ₹700 వసూలు చేయడాన్ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా తప్పు పట్టింది. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలు సినిమా చూడాలంటే - [ప్రపంచ కప్ విజేతల‌కు టాటా మోటార్స్ స్పెషల్ గిఫ్ట్: కొత్త టాటా సియెర్రా SUV](https://tslawnews.in/20411/) - మహిళా క్రికెట్ జట్టుకు టాటా సియెర్రా బహుమతి 2025 ప్రపంచ కప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టులోని ప్రతి క్రీడాకారిణికి తమ రాబోయే కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా ఇవ్వాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. మహిళా క్రీడాకారుల అద్భుతమైన ప్రదర్శన మరియు చారిత్రాత్మక విజయానికి గౌరవంగా కంపెనీ ఈ ప్రత్యేక బహుమతిని ప్రకటించింది. ఈ జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, వైస్ కెప్టెన్ స్మృతి మంధాన సహా మొత్తం 16 మంది క్రీడాకారులు ఉన్నారు. - [రష్మిక - విజయ్ దేవరకొండ పెళ్లి: డేట్ ఫిక్స్ అంటూ వైరల్ అవుతున్న వార్తలు](https://tslawnews.in/20408/) - పెళ్లి డేట్ ఫిక్స్ అయినట్టు రూమర్స్ టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ మరియు హీరోయిన్ రష్మిక మందన్న పెళ్లికి అంతా సిద్ధమవుతున్నట్లుగా గత కొంతకాలంగా వస్తున్న రూమర్స్ కు ఈ మధ్య ఫుల్ స్టాప్ పడింది. తాజాగా, ఈ జంట సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకుందని వార్తలు వచ్చాయి. ఇప్పుడు వీరి పెళ్లి డేట్ మరియు వేదిక వివరాలు కూడా బయటకు వచ్చాయి. ఈ ఇద్దరూ వచ్చే యేడాది ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో - [ఏపీ విద్యావ్యవస్థ ప్రక్షాళన: యూనిఫైడ్ యాక్ట్, స్కిల్ పోర్టల్‌కు మంత్రి లోకేశ్ ఆదేశాలు](https://tslawnews.in/20405/) - 'నాలుగేళ్ల బీటెక్ నో యూజ్': మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ క్రమంలో, ఉన్నత మరియు ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి నారా లోకేశ్ ఉండవల్లి నివాసంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాలేజీల్లో నాలుగేళ్ల పాటు ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగానికి కనీస అర్హత సాధించలేకపోతున్నారని, కానీ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో మూడు-నాలుగు నెలలు కోచింగ్ తీసుకుంటే ఉద్యోగాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. - [జూబ్లీహిల్స్ ఉపఎన్నిక: 4 రోజులు వైన్స్‌లు, బార్లు బంద్](https://tslawnews.in/20402/) - పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా మూతపడనున్న మద్యం దుకాణాలు తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సందర్భంగా ఆ నియోజకవర్గం పరిధిలో మద్యం ప్రియులకు బ్యాడ్‌న్యూస్. ఎన్నికల పోలింగ్ మరియు ఓట్ల లెక్కింపు రోజుల్లో సహా మొత్తం నాలుగు రోజుల పాటు వైన్స్‌లు, బార్లు, పబ్‌లు మూసివేయాలని ఎక్సైజ్ శాఖ అధికారులు ఆంక్షలు విధించారు. నవంబర్ 11వ తేదీన పోలింగ్ జరగనుండగా, ఈ నెల 14వ తేదీన ఫలితాలు వెల్లడి కానున్నాయి. మద్యం బంద్‌కు తేదీలు ఎక్సైజ్ శాఖ ఆదేశాల - [జోజు జార్జ్ 'పని': యాక్షన్ థ్రిల్లర్ లవర్స్ మిస్సవ్వొద్దు!](https://tslawnews.in/20399/) - మలయాళంలో వచ్చిన 'పని' అనే యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం 'సోనీ లివ్' ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతూ అనూహ్యమైన రెస్పాన్స్‌ను అందుకుంటోంది. నటుడు జోజు జార్జ్ ఈ సినిమాలో కథానాయకుడిగా నటించడమే కాకుండా, ఈ చిత్రానికి దర్శకత్వం కూడా వహించారు. గత సంవత్సరం (అక్టోబర్ 24న) థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, చాలా తక్కువ సమయంలోనే 40 కోట్లకు పైగా వసూళ్లు సాధించి విజయం సాధించింది. ఆ తర్వాత మలయాళంతో పాటు ఇతర భాషల్లో (తెలుగులో - [సిద్ధాంతాల పోరాటం: కార్పొరేట్ vs సామాజికవాద విధానాలు](https://tslawnews.in/20396/) - ప్రస్తుత రాజకీయాల్లో సిద్ధాంతపరమైన పోరాటం ప్రపంచ రాజకీయ రంగంలో ప్రస్తుతం సిద్ధాంతపరమైన పోరాటం ఒక శక్తివంతమైన మలుపులోకి ప్రవేశించింది. ఒక వైపు, ప్రధాని నరేంద్ర మోదీ వంటి నాయకుల విధానాలను విమర్శకులు కార్పొరేట్ ప్రయోజనాలను కాపాడే విధంగా అభివర్ణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను తలపించే ఈ విధానాలు ధనిక వర్గాల కోసం రూపొందినవని, పేదలు, మధ్యతరగతి ప్రజల హక్కులు తగ్గిపోతున్నాయని విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు, న్యూయార్క్‌కు చెందిన జోహ్రాన్ మమ్దాని నుండి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ - [కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్ అరెస్ట్: 'మేమెప్పుడూ చెప్పలేదు' – కిషన్ రెడ్డి స్పష్టీకరణ](https://tslawnews.in/20392/) - కాళేశ్వరం ప్రాజెక్ట్‌ అవినీతి అంశంపై తెలంగాణ రాజకీయాల్లో నెలకొన్న వాదోపవాదాలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన "కాళేశ్వరం అవినీతిపై కేసీఆర్‌ను ఎప్పుడు అరెస్ట్ చేస్తారో ప్రధాని మోదీ చెప్పాలి" అనే వ్యాఖ్యలపై ఆయన సమాధానమిచ్చారు. "మేము ఎవరినీ జైలులో వేయం. న్యాయ వ్యవస్థ స్వతంత్రం. కోర్టులు దోషి ఎవరైనా వారిని శిక్షిస్తాయి. కాబట్టి KCRను జైలులో వేస్తామని మేము చెప్పలేదని" కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు - [బ్రహ్మోస్ క్షిపణులకు ప్రపంచవ్యాప్తంగా భారీ డిమాండ్: కారణమైన 'ఆపరేషన్ సింధూర్'](https://tslawnews.in/20389/) - భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ క్షిపణికి ప్రపంచ మార్కెట్‌లో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దీనికి ప్రధాన కారణం, కొద్ది నెలల క్రితం భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన **"ఆపరేషన్ సింధూర్"**లో ఈ క్షిపణుల పనితీరు ప్రపంచం ప్రత్యక్షంగా వీక్షించడం. ఈ ఆపరేషన్‌లో బ్రహ్మోస్ క్షిపణులు చూపిన కచ్చితత్వం, సృష్టించిన విధ్వంసం వాటి సామర్థ్యానికి తిరుగులేని సాక్ష్యంగా నిలిచాయి. ఇదే ఇప్పుడు అనేక దేశాలు బ్రహ్మోస్‌ను కొనుగోలు చేసేందుకు భారతదేశంతో సంప్రదింపులు జరపడానికి - [హరియాణా ఎన్నికల్లో 'ఓట్ల చోరీ': బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో 22 ఓట్లు – రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు](https://tslawnews.in/20386/) - కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, 2024 హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఎత్తున అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ 'ఓట్ చోరీ' పేరిట ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ, ఓటర్ల జాబితాలో సంచలన విషయాలను వెల్లడించారు. ముఖ్యంగా, ఒక బ్రెజిలియన్ మోడల్ ఫొటోతో 22 ఓట్లు ఉన్నాయని చెప్పారు. స్వీటీ, సీమ, సరస్వతితో పాటు పలు పేర్లతో ఆ మోడల్ ఓటు వేసినట్లు నమోదైందని తెలిపారు. రాయ్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఒకే ఓటర్ 10 పోలింగ్ బూతుల్లో - [రామ్‌చరణ్ 'పెద్ది' ఫస్ట్ సింగిల్ 'చికిరి చికిరి' ప్రోమో విడుదల: రెహమాన్ మ్యూజిక్‌పై అంచనాలు](https://tslawnews.in/20383/) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో, సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న పాన్-ఇండియా చిత్రం 'పెద్ది'పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ భావోద్వేగ కథలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, గ్లింప్స్ ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన పొందగా, సినిమాపై హైప్ పెంచేందుకు మేకర్స్ ఇప్పుడు ఫస్ట్ సింగిల్ విడుదలకు సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడుగా ఏఆర్ రెహమాన్ పనిచేస్తున్నారు. - [ఐసీసీ వరల్డ్ కప్ హీరో శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం 'బంపర్ ఆఫర్'](https://tslawnews.in/20380/) - భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ మహిళల వరల్డ్ కప్‌ను కైవసం చేసుకోవడంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కడప జిల్లా యువతి నల్లపురెడ్డి శ్రీ చరణి కీలక పాత్ర పోషించారు. ఈ స్ఫూర్తిదాయక విజయంలో భాగస్వామ్యమైన ఆటగాళ్లందరికీ దేశవ్యాప్తంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ క్రమంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరణికి ఘన సన్మానం చేయడంతో పాటు బంపర్ ఆఫర్ ప్రకటించడానికి సిద్ధమైంది. ఇప్పటికే పలు రాష్ట్రాలు తమ విజేత ఆటగాళ్లకు డీఎస్పీ స్థాయి ఉద్యోగాలు ప్రకటించిన నేపథ్యంలో, చరణికీ - [జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్: సీఎం రేవంత్ రెడ్డికి సవాల్](https://tslawnews.in/20377/) - బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 'జూబ్లీహిల్స్ ప్రగతి నివేదిక'ను తెలంగాణ భవన్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ ప్రభుత్వ హయాంలో జూబ్లీహిల్స్‌లో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, గత రెండేళ్లలో నగరంలో ఒక్క ఫ్లైఓవర్ అయినా నిర్మించారా అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా, కేసీఆర్ నాయకత్వంలో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే రేవంత్ రెడ్డి నేడు కూర్చుని మాట్లాడుతున్నారని విమర్శించారు. కేటీఆర్ కాంగ్రెస్ పాలనలో హైదరాబాద్‌లో పెరిగిన - [అభిషేక్ శర్మ అద్భుత ఫామ్: కోహ్లీ రికార్డు సమం చేసే దిశగా యువ బ్యాటర్](https://tslawnews.in/20374/) - భారత యువ బ్యాట్స్‌మన్ అభిషేక్ శర్మ ప్రస్తుతం తన కెరీర్‌లో అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అద్భుతమైన హిట్టింగ్ నైపుణ్యం, బలమైన ఆత్మస్థైర్యంతో టీమిండియాలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. పవర్‌ప్లేలోనే గేమ్ మొమెంటమ్‌ను మార్చగల సామర్థ్యం ఆయన ప్రత్యేకత. ఈ నేపథ్యంలో, నవంబర్ 6న ఆస్ట్రేలియాతో జరగబోయే నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆయన ఒక చారిత్రక రికార్డును సృష్టించే అవకాశం ఉంది. టీ20 ఇంటర్నేషనల్స్‌లో భారత ఆటగాళ్లలో వేగంగా 1000 పరుగులు చేసిన రికార్డు ప్రస్తుతం విరాట్ - [ఎస్.ఎల్.బి.సి టన్నెల్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి: ఉత్తమ్ కుమార్ రెడ్డి సలహాలతో పూర్తి చేస్తాము](https://tslawnews.in/20371/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (SLBC) టన్నెల్ ప్రాజెక్టును నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని మన్నెవారిపల్లి వద్ద ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ప్రాజెక్టు ఆలస్యం, అవినీతి, సాంకేతిక లోపాలపై ఘాటుగా స్పందించారు. గతంలో కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు రాకపోవడంతోనే గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనులను ఉద్దేశపూర్వకంగా ఆపివేసిందని ఆయన ఆరోపించారు. ఫలితంగా ప్రాజెక్టు దశాబ్దకాలం ఆలస్యమై, కార్మికుల ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని, దీనికి మాజీ సీఎం కేసీఆర్ పరోక్షంగా - [పార్లమెంట్ శీతాకాల సమావేశాల షెడ్యూల్ ఖరారు: కీలకం కానున్న 'ఒకే దేశం, ఒకే ఎన్నిక' బిల్లు](https://tslawnews.in/20368/) - దేశ రాజకీయాలకు అత్యంత కీలకమైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్నాయి. అందిన సమాచారం ప్రకారం, ఈ సమావేశాలు నవంబర్ 24 లేదా 25 నుండి ప్రారంభమై, డిసెంబర్ 19, 2025 వరకు కొనసాగే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాలలో శీతాకాల సమావేశాన్ని సాధారణంగా అత్యంత కీలకమైనదిగా పరిగణిస్తారు. ఈ కాలంలో కేంద్ర ప్రభుత్వం పలు ముఖ్యమైన బిల్లులను ఆమోదించుకోవడానికి సిద్ధమవుతోంది. కేంద్ర ప్రభుత్వ అజెండాలో అనేక కీలక బిల్లులు ఉన్నాయి. ముఖ్యంగా, గత కొంతకాలంగా - [ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు గౌరవ డాక్టరేట్: అభినందించిన మంత్రి నారా లోకేశ్](https://tslawnews.in/20365/) - ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్‌కు అరుదైన గౌరవం లభించింది. కర్ణాటక స్టేట్ లా యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసింది. న్యాయ, చట్ట పరిరక్షణ రంగాల్లో ఆయన చేసిన విశేష కృషికి గుర్తింపుగా ఈ అరుదైన గౌరవం దక్కింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. గవర్నర్‌కు గౌరవ డాక్టరేట్ లభించిన సందర్భంగా రాష్ట్ర ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి నారా - [ఇస్రో 'ఎల్వీఎం3-ఎం5' రాకెట్‌కు 'బాహుబలి' పేరు: దర్శకుడు రాజమౌళి హర్షం](https://tslawnews.in/20359/) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా ప్రయోగించిన అత్యంత భారీ రాకెట్ 'ఎల్‌వీఎం3-ఎం5' కు 'బాహుబలి' అనే పేరు పెట్టడంపై ప్రముఖ దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ పేరు తమ సినిమా బృందానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇస్రో తాజాగా చేసిన ఈ ప్రయోగంలో సీఎంఎస్‌–03 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ విజయవంతమైన ప్రయోగంపై ఇస్రో శాస్త్రవేత్తలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతూ రాజమౌళి సోషల్ - [బంగ్లాదేశ్ పాఠశాలల్లో మ్యూజిక్, పీఈటీ టీచర్ల నియామకం రద్దు: ఇస్లామిస్ట్ గ్రూప్‌ల ఒత్తిడి](https://tslawnews.in/20356/) - బంగ్లాదేశ్‌లో మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వ నిర్ణయాల్లో ఇస్లామిక్ ఛాందసవాదుల జోక్యం పెరుగుతోందని స్థానిక మీడియా కథనాలు చెబుతున్నాయి. తాజాగా, ప్రభుత్వ నిర్వహణలోని పాఠశాలల్లో మ్యూజిక్, నృత్యం, పీఈటీ (PET) టీచర్ల నియామకాలకు సంబంధించిన కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. బంగ్లాదేశ్ విద్యా మంత్రిత్వ శాఖ మొదట ఈ టీచర్ల నియామకాలను చేపట్టేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఈ చర్యలను **'ఇస్లాం వ్యతిరేక అజెండా'**గా అభివర్ణించిన బంగ్లాదేశ్‌లోని ఇస్లాం ఛాందసవాదులు, - [తెలుగు టీవీ నటిపై ఆన్‌లైన్ వేధింపులు: అంతర్జాతీయ కంపెనీ మేనేజర్ అరెస్ట్](https://tslawnews.in/20353/) - బెంగళూరులో తెలుగు మరియు కన్నడ టీవీ సీరియల్స్‌లో నటించే 41 ఏళ్ల నటిని సోషల్ మీడియా వేదికగా లైంగికంగా వేధించిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నవీన్ కె మోన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. అతను లండన్, పారిస్, న్యూయార్క్ వంటి నగరాల్లో కార్యాలయాలు ఉన్న ఒక అంతర్జాతీయ టెక్నాలజీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలో డెలివరీ మేనేజర్‌గా పనిచేస్తున్నట్టు విచారణలో తేలింది. నిందితుడు మూడు నెలల క్రితం 'నవీన్జ్' అనే ఫేస్‌బుక్ - [పీఎం కిసాన్ పథకంపై రైతులకు బిగ్ షాక్: 60 లక్షల మంది అనర్హుల తొలగింపు!](https://tslawnews.in/20350/) - దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం కిసాన్) పథకంలో లబ్ధిదారుల పేర్లను తొలగించే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. కేంద్రం చేపట్టిన ఈ సవరణల వల్ల గత నాలుగు నెలల్లోనే (2024–25 డిసెంబర్ నుండి 2025–26 జులై మధ్య) 35,44,213 మంది రైతుల పేర్లు తొలగించబడ్డాయి. జులై తర్వాత కూడా ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున, ప్రస్తుతం తొలగించిన వారి సంఖ్య 60 లక్షల దాకా చేరి ఉండొచ్చని అంచనా. ఈ తొలగింపుల వెనుక రెండు - [రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు: 'ఆర్మీ కూడా 10 శాతం అగ్రవర్ణాల ఆధీనంలో ఉంది'](https://tslawnews.in/20347/) - బిహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో మరోసారి తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. దేశంలో కేవలం 10 శాతం అగ్రవర్ణాలకే కార్పొరేట్ రంగం, బ్యూరోక్రసీ, జ్యుడీషియరీతో పాటు, ఆర్మీ కూడా వారి ఆధీనంలో ఉందని చెప్పడంలో తప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు. అదే సమయంలో, మిగతా 90 శాతం భారత జనాభాను కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు ఈ కీలక రంగాల్లో తగిన స్థానం లేదని రాహుల్ గాంధీ తీవ్ర - ['జాగృతి జనం బాట' లక్ష్యం: 'సామాజిక తెలంగాణ సాధనమే', భవిష్యత్తు కార్యాచరణ ఇప్పుడే చెప్పలేను – కవిత](https://tslawnews.in/20344/) - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో జరుగుతున్న “జాగృతి జనం బాట” కార్యక్రమం ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంది. ఈ పర్యటనలో ఆమె ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను అన్వేషించారు. "సామాజిక తెలంగాణ సాధనమే మా లక్ష్యం" అని కవిత స్పష్టం చేశారు. ఆమె మాట్లాడుతూ, "ప్రజల సమస్యలు మా అజెండా కంటే ముఖ్యమైనవి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొన్ని సమస్యలు పరిష్కరమయ్యాయి కానీ ఇంకా అనేక సమస్యలు మిగిలే ఉన్నాయి. అందుకే ఈ - [ప్రభాస్ 'బ్రహ్మరాక్షస' ప్రాజెక్ట్ క్యాన్సిల్: ఫ్యాన్స్‌కు తీవ్ర నిరాశ!](https://tslawnews.in/20341/) - పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో మరే హీరోకి లేని విధంగా భారీ లైనప్‌తో దూసుకుపోతున్నారు. ఆయన ఖాతాలో 'రాజాసాబ్', 'ఫౌజీ', 'స్పిరిట్', 'సాలార్ 2', 'కల్కి 2' వంటి ఏకంగా ఆరు సినిమాలు ఉన్నాయి. అయితే, ఈ సినిమాల మధ్యలో 'హనుమాన్' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి 'బ్రహ్మరాక్షస' అనే మరో క్రేజీ సినిమా చేయడానికి ప్రభాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో - [పాలమూరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సైడ్ అయ్యారా?: జూబ్లీహిల్స్ ప్రచారంలో యెన్నం, అనిరుధ్ రెడ్డి గైర్హాజరుపై చర్చ](https://tslawnews.in/20338/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లా పాలమూరుకు చెందిన ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యొన్నం శ్రీనివాస్‌రెడ్డి మరియు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి పార్టీ విధానాలపై తరచూ అసంతృప్తి గళం వినిపిస్తున్నారు. ఈ ఇద్దరు ఎమ్మెల్యేల తీరు పార్టీకి ఇబ్బందిగా మారిందని, సీఎం రేవంత్ వారిపై అసంతృప్తితో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎక్కడా కనిపించకపోవడం హాట్ - [సీసీ టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌లో భారత క్రీడాకారిణుల ఆధిపత్యం: ముగ్గురికి స్థానం!](https://tslawnews.in/20334/) - ప్రపంచ కప్-2025లో అద్భుత ప్రదర్శనతో విజేతగా నిలిచిన భారత జట్టు మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. తాజాగా ఐసీసీ (ICC) ప్రకటించిన **“టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్”**లో భారత్ నుంచి ఏకంగా ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది. విజేతగా నిలిచిన టీమిండియా క్రీడాకారిణులు స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, మరియు దీప్తి శర్మ తమ ప్రతిభతో ఎంపికదారుల హృదయాలను గెలుచుకున్నారు. ఈ ముగ్గురు క్రీడాకారిణులు టోర్నీలో కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతూ భారత విజయానికి ప్రధాన కారణమయ్యారు. ముఖ్యంగా, - [వైఎస్ వివేకా హత్య కేసు: సీబీఐ దర్యాప్తుపై సునీల్ యాదవ్ కౌంటర్ పిటిషన్‌లో కీలక ప్రశ్నలు](https://tslawnews.in/20331/) - మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడిగా (A2) ఉన్న సునీల్ యాదవ్, హైదరాబాద్‌లోని నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టులో కౌంటర్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ పిటిషన్‌లో ఆయన సీబీఐ దర్యాప్తు విధానంపై పలు కీలక అంశాలను లేవనెత్తుతూ, కేసులో ఇంకా అనేక విషయాలు వెలుగులోకి రావాల్సి ఉందని పేర్కొన్నారు. సునీల్ యాదవ్ తన పిటిషన్‌లో సీబీఐ దర్యాప్తు లోపాలపై ప్రధానంగా దృష్టి సారించారు. ముఖ్యంగా, - [మహిళా క్రికెటర్ క్రాంతి గౌడ్‌కు రూ.1 కోటి నజరానా ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం](https://tslawnews.in/20327/) - ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచకప్‌ను తొలిసారిగా గెలుచుకున్న భారత జట్టులోని యువ పేసర్ క్రాంతి గౌడ్ అద్భుత ప్రదర్శనకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున పెద్ద గౌరవం లభించింది. ఈ మెగా టోర్నమెంట్‌లో తన ప్రభావవంతమైన బౌలింగ్‌తో ప్రశంసలు అందుకున్న ఆమెకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ రూ.1 కోటి నగదు బహుమతిని ప్రకటించారు. సోమవారం ఆయన ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. అద్భుత ప్రదర్శనకు గుర్తింపు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మాట్లాడుతూ, "మన మహిళలు ప్రపంచకప్‌లో భారత - [ సీఎం చంద్రబాబు లండన్ పర్యటన: 'ఆక్టోపస్ ఎనర్జీ'తో కీలక సమావేశం](https://tslawnews.in/20324/) - ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లండన్ పర్యటనలో భాగంగా కీలక పారిశ్రామికవేత్తలతో సమావేశమవుతున్నారు. ఈ పర్యటనలో ఆయన లండన్‌లోని అతిపెద్ద విద్యుత్ సరఫరా సంస్థ అయిన ఆక్టోపస్ ఎనర్జీ ఇంటర్నేషనల్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆ సంస్థ డైరెక్టర్ క్రిస్ ఫిట్జ్ గెరాల్డ్‌ను సీఎం ఆహ్వానించారు. గ్రీన్ ఎనర్జీ లక్ష్యం, స్మార్ట్ గ్రిడ్లపై చర్చ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధనానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని, - [గ్లామర్ బ్యూటీ దివ్య భారతి: లేటెస్ట్ ఫోటో షూట్‌తో కుర్రకారును కట్టిపడేస్తున్న 'గోట్' హీరోయిన్](https://tslawnews.in/20321/) - గ్లామరస్ బ్యూటీ దివ్య భారతి, 'గోట్' సినిమాతో తెలుగులో అడుగుపెట్టింది. ఈ సినిమాలో తన అందం, నటనతో కుర్రకారును కట్టిపడేసిన ఈ బ్యూటీ, ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంటూనే మరోపక్క సోషల్ మీడియాలో కూడా చాలా చురుగ్గా ఉంటోంది. తాజాగా ఈ అమ్మడు తన లేటెస్ట్ ఫోటో షూట్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసి, అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దివ్య భారతి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఆమె అందాలను హైలైట్ - [బీహార్ ఎన్నికలు: "వరాలు ప్రకటించే ముందు 20 ఏళ్లలో ఏం చేశారో చెప్పండి!" - ప్రియాంక గాంధీ ఫైర్](https://tslawnews.in/20318/) - బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ అగ్రనాయకురాలు, ఎంపీ ప్రియాంక గాంధీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను సూటిగా ప్రశ్నించారు. సోన్‌బర్సాలో జరిగిన ప్రచార సభలో ఆమె మాట్లాడుతూ, ఎన్డీయే కూటమి ఇప్పుడు వరాలు ప్రకటించడానికి ముందు, గత ఇరవై ఏళ్లలో బీహార్ అభివృద్ధికి ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. ప్రధాని అనవసర విషయాలన్నీ మాట్లాడుతున్నారని, ముఖ్యమైన అంశాలను పక్కన పెడుతున్నారని ఆమె విమర్శించారు. ప్రియాంక గాంధీ ఎన్డీయే - [రేణుకా ఠాకూర్ రికార్డు: ప్రపంచకప్ విజేత పేసర్‌కు రూ.1 కోటి నజరానా ప్రకటించిన సీఎం సుఖు](https://tslawnews.in/20315/) - భారత మహిళల క్రికెట్ జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ గెలిచిన చారిత్రక సందర్భంలో, హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన కీలక పేసర్ రేణుక ఠాకూర్కు ఆ రాష్ట్ర ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రోహ్రు ప్రాంతానికి చెందిన రేణుకకు రూ.1 కోటి బహుమతి అందిస్తున్నట్లు సోమవారం ప్రకటించారు. సీఎం అభినందనలు, కుటుంబ సభ్యుల భావోద్వేగం ఈ సందర్భంగా సీఎం సుఖు, రేణుక ఠాకూర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. - [మిథాలీ రాజ్ ఎమోషనల్: "ఈ కల కోసం 20 ఏళ్లు ఎదురుచూశా.. నేడు నిజమైంది!"](https://tslawnews.in/20312/) - భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారిగా ఐసీసీ ప్రపంచకప్ టైటిల్‌ను గెలుచుకోగానే, రెండు దశాబ్దాలకు పైగా ఆ కలను మోసిన దిగ్గజ క్రీడాకారిణి, మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్ భావోద్వేగానికి లోనయ్యారు. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన థ్రిల్లింగ్ ఫైనల్‌లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించి విశ్వ విజేతగా నిలిచింది. ఈ విజయం ఆమె జీవితకాలపు స్వప్నం నెరవేరిన మధుర క్షణం. మిథాలీ ఎమోషనల్ పోస్ట్ రెండు దశాబ్దాలకు పైగా భారత - [చేవెళ్ల బస్సు ప్రమాదం: బాధితులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భారీ పరిహారం ప్రకటన](https://tslawnews.in/20309/) - రంగారెడ్డి జిల్లా చేవెళ్లలోని మీర్జాగూడ వద్ద కంకర లోడుతో వెళ్తున్న లారీ, ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో జరిగిన ఘోర ప్రమాదంలో మృతిచెందిన వారితో పాటు గాయపడిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాన్ని ప్రకటించాయి. ఈ దుర్ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు రాష్ట్ర రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ ధృవీకరించారు. మరణించిన 19 మందిలో పది మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు, మరియు ఒక చిన్నారి ఉన్నట్లు మంత్రి వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర - [రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రమాదాలు జరగవు: చేవెళ్ల ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి వ్యాఖ్యలు](https://tslawnews.in/20306/) - రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బస్సు ప్రమాదంపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందిస్తూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రోడ్డు సరిగ్గా లేకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. రోడ్లు బాగాలేకపోవడం వల్లనో, కాంగ్రెస్ ప్రభుత్వం పని చేయకపోవడం వల్లనో ప్రమాదాలు జరగవని ఆయన స్పష్టం చేశారు. గాంధీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఇలాంటి ప్రమాదాలు రెగ్యులర్‌గా జరుగుతుంటాయని పేర్కొన్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో - [ప్రభుత్వమా.. ప్రైవేటా? ప్రాణాలకు రక్షణెక్కడ? బస్సు ప్రమాదాలకు చట్టాల అమలు లోపమే కారణమా?](https://tslawnews.in/20303/) - తాజాగా కర్నూలులో ప్రైవేట్ బస్సు ప్రమాదం, చేవెళ్లలో ఆర్టీసీ బస్సు దుర్ఘటనలు... ప్రభుత్వ బస్సైనా, ప్రైవేట్ బస్సైనా ప్రజల ప్రాణాలకు గ్యారెంటీ లేకుండా పోతోందనే వాస్తవాన్ని స్పష్టం చేస్తున్నాయి. మన దేశంలో చట్టాలు, రూల్స్ ఉన్నా వాటి అమలులో ఉన్న నిర్లక్ష్యం, కఠిన శిక్షలు లేకపోవడమే ఇలాంటి విషాదాలకు ప్రధాన కారణంగా మారుతున్నాయని విశ్లేషణలు చెబుతున్నాయి. రెండు ప్రమాదాల్లోనూ కనిపించిన లోపాలు కర్నూలు ప్రమాదం: డ్రంక్ అండ్ డ్రైవ్ కారణంగా రోడ్డుపై పడి ఉన్న బైక్‌ను ప్రైవేట్ - [కల్తీ మద్యం కేసు: జోగి రమేశ్ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు.. జనార్దన్‌తో సన్నిహిత సంబంధాలు!](https://tslawnews.in/20300/) - ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన కల్తీ మద్యం కేసులో అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేశ్ మరియు ప్రధాన నిందితుడు జనార్దన్ రావు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) తమ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జోగి రమేశ్ మంత్రిగా ఉన్న కాలంలోనే జనార్దన్ రావుకు నకిలీ మద్యం తయారీకి మార్గం సుగమం చేశారని అధికారులు తెలిపారు. మొదట కృష్ణా జిల్లాలోని ములకలచెరువు ప్రాంతంలో మద్యం ఉత్పత్తి ప్రారంభించాలన్న సూచన రమేశ్ నుంచే వచ్చిందని - [అమెరికా షట్‌డౌన్ ఎఫెక్ట్: ట్రంప్ సర్కార్ సంపద రూ.62 వేల కోట్లకు పైగా ఆవిరి](https://tslawnews.in/20296/) - అమెరికా చట్టసభ సభ్యుల మధ్య కీలక బిల్లులపై సయోధ్య కుదరకపోవడంతో అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ 31 రోజులుగా కొనసాగుతోంది. ఈ సుదీర్ఘ మూసివేత కారణంగా అగ్రరాజ్యానికి భారీ ఆర్థిక నష్టాన్ని మిగులుస్తోంది. తాజాగా కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ (సీబీఓ) విడుదల చేసిన అంచనాల ప్రకారం, ఈ 31 రోజుల షట్‌డౌన్ వల్ల అమెరికా ఆర్థిక వ్యవస్థ నుంచి 7 బిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.62,149 కోట్లు) విలువైన సంపద శాశ్వతంగా ఆవిరైంది. సుదీర్ఘకాలిక ఆర్థిక - [ఇస్రో మరో సంచలనం: 'బాహుబలి' రాకెట్ LVM3-M5 ప్రయోగానికి కౌంట్ డౌన్ షురూ!](https://tslawnews.in/20293/) - భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధమైంది. 'బాహుబలి రాకెట్'గా పిలిచే ఎల్వీఎం-3 ఎం5 (LVM3 -M5) వాహక నౌక ద్వారా సీఎంఎస్-03 (CMS-3) అనే కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని నింగిలోకి పంపేందుకు శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. తిరుపతి జిల్లా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్‌లోని రెండవ లాంచ్ ప్యాడ్ నుండి ఆదివారం (నవంబర్ 02) సాయంత్రం 5:26 నిమిషాలకు ఈ ప్రయోగం జరగనుంది. ఈ ప్రయోగానికి సంబంధించిన కౌంట్ డౌన్ ప్రక్రియ - [ఏపీలో నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు: 48 గంటల్లోనే రైతులకు డబ్బులు - మంత్రి నాదెండ్ల](https://tslawnews.in/20290/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 2025–26 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నవంబరు 3వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. ఈ ఖరీఫ్ సీజన్‌లో మొత్తం 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 3,013 రైతు సేవా కేంద్రాలు, 2,061 ధాన్యం కొనుగోలు కేంద్రాలను సిద్ధం చేశారు. ఈసారి ధాన్యం విక్రయించాలనుకునే రైతుల కోసం - [డేంజర్‌లో పాకిస్తాన్: సింధు జలాల నియంత్రణతో పాక్‌లో వినాశనం తప్పదా?](https://tslawnews.in/20287/) - పాకిస్తాన్‌కు పెను ప్రమాదం పొంచి ఉందని, భారత్ సింధు నదీ ప్రవాహాన్ని నియంత్రించగలిగితే ఆ దేశంలో వినాశనం తప్పదని పర్యావరణ ముప్పు నివేదిక 2025 హెచ్చరించింది. పాకిస్తాన్‌లో 80 శాతం వ్యవసాయం సింధు నదీ పరీవాహక ప్రాంతం నుంచి వచ్చే నీటిపైనే ఆధారపడి ఉంది. ఈ బేసిన్ అత్యధిక భాగం భారత్‌లో ఉండటం మరియు పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ 1960 నాటి సింధు జలాల ఒప్పందాన్ని (IWT) నిలిపివేయడం వంటి పరిణామాలు పాకిస్తాన్‌కు తీవ్రమైన నీటి - [కొత్తగా మరో 4 వందే భారత్ రైళ్లు: దేశంలో 164కు చేరిన సర్వీసుల సంఖ్య!](https://tslawnews.in/20284/) - వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు పెరుగుతున్న ప్రజాదరణను దృష్టిలో ఉంచుకుని, భారతీయ రైల్వే మరో నాలుగు కొత్త వందే భారత్ రైళ్లకు ఆమోదం తెలిపింది. అత్యాధునిక హంగులు, ప్రయాణ సమయాన్ని భారీగా తగ్గించడం వంటి కారణాల వల్ల ఈ రైళ్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ నాలుగు కొత్త సర్వీసులతో దేశంలో మొత్తం వందే భారత్ రైళ్ల సంఖ్య 164కు చేరుకుంది. కొత్తగా ఆమోదం పొందిన నాలుగు మార్గాలు ముఖ్యమైన రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని బలోపేతం చేయనున్నాయి. - [రామ్ చరణ్ 'పెద్ది' నుంచి జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ విడుదల](https://tslawnews.in/20281/) - గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు సానా దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న చిత్రం 'పెద్ది' (Peddi Movie) నుంచి తాజాగా ఒక ముఖ్యమైన అప్‌డేట్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ చిత్రంలో కథానాయికగా నటిస్తున్న బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ఫస్ట్ లుక్‌ను, ఆమె పాత్ర పేరుతో కలిసి అధికారికంగా పరిచయం చేశారు. జాన్వీ కపూర్ ఈ చిత్రంలో 'అచ్చియమ్మ' అనే పల్లెటూరి యువతి పాత్రలో కనిపించనుంది. విడుదల చేసిన - [కాశీబుగ్గ తొక్కిసలాటపై ప్రభుత్వం విచారణకు ఆదేశం: ఆలయ యాజమాన్యం నిర్లక్ష్యంపై ఆరోపణలు](https://tslawnews.in/20276/) - శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద కార్తీక ఏకాదశి సందర్భంగా జరిగిన తొక్కిసలాట (Srikakulam Stampede) ఘటన రాష్ట్రంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది భక్తులు ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది మరియు తక్షణమే విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటన జరిగిన వెంటనే స్థానిక, జిల్లా యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించింది. ఈ - [కార్తీక మాసం స్పెషల్: అయోధ్య, శ్రీశైలం, అరుణాచలం పుణ్యక్షేత్రాలకు టీజీఆర్టీసీ ప్రత్యేక బస్సులు!](https://tslawnews.in/20272/) - పవిత్రమైన కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తుల సౌలభ్యం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఆర్టీసీ) ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేసింది. సంస్థ ఆదాయాన్ని పెంచుకోవడంతో పాటు, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను కల్పించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆదిలాబాద్ ఆర్టీసీ రీజియన్ పరిధిలోని జిల్లా కేంద్రాల నుంచి అయోధ్య, అరుణాచలం, శ్రీశైలం, వేములవాడ, శబరిమలై, తిరుపతి, రామేశ్వరం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలకు ఈ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఆదిలాబాద్ డిపో నుంచి అరుణాచలానికి - [బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు చంపేస్తామంటూ బెదిరింపులు: నిందితుడిని గుర్తించిన పోలీసులు!](https://tslawnews.in/20269/) - ప్రముఖ సినీ నటుడు, గోరఖ్‌పూర్ బీజేపీ ఎంపీ రవి కిషన్‌కు గుర్తు తెలియని వ్యక్తి నుంచి హత్య బెదిరింపులు వచ్చాయి. బీహార్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన చేసిన ప్రసంగాలపై ఆగ్రహంతో ఆ వ్యక్తి ఫోన్‌లో బెదిరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై రవి కిషన్ వ్యక్తిగత కార్యదర్శి గోరఖ్‌పూర్‌లోని రామ్‌ఘర్‌ తాల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సెక్షన్ 302 (హత్య) సహా ఇతర సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు ఎంపీని - [KK Survey జూబ్లీహిల్స్ బైపోల్: 55% ఓట్లతో బీఆర్‌ఎస్ ఏకపక్ష విజయం - కేకే సర్వే సంచలనం!](https://tslawnews.in/20266/) - రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తిని రేపుతున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ఏకపక్ష విజయం సాధించబోతోందని కేకే సర్వేస్ (KK Survey) అధినేత కేకే సంచలన ఫలితాలు ప్రకటించారు. ఈ సర్వే ప్రకారం, బీఆర్‌ఎస్‌కు ఏకంగా 55 శాతం ఓట్లు వస్తాయని, కాంగ్రెస్ పార్టీకి కేవలం 37 శాతం ఓట్లు మాత్రమే దక్కుతాయని ఆయన తేల్చి చెప్పారు. ఇంత భారీ తేడాతో బీఆర్‌ఎస్ విజయాన్ని అంచనా వేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ - [ఏపీ ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులకు ఉచిత వైద్యం: ఈహెచ్‌ఎస్‌ ఆస్పత్రుల్లో చికిత్సకు అవకాశం](https://tslawnews.in/20262/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్టీసీ (AP RTC) రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 2020 జనవరి 1 తర్వాత రిటైరైన ఆర్టీసీ సిబ్బంది మరియు వారి జీవిత భాగస్వాములు ఆర్టీసీ ఆస్పత్రులతో పాటు ఈహెచ్‌ఎస్‌ (Employee Health Scheme) ఆసుపత్రుల్లో కూడా ఉచిత వైద్య సేవలను పొందవచ్చు. ఈ నిర్ణయం ద్వారా వేలాది మంది రిటైర్డ్ సిబ్బందికి మెడికల్ సెక్యూరిటీ లభించనుంది, తద్వారా వారి ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం పెద్ద పీట వేసింది. - [మధిరలో హత్యా రాజకీయాలపై ఆందోళన: న్యాయం కోసం సీపీఎం పోరాటం](https://tslawnews.in/20259/) - సీపీఎం నేత సామినేని రామారావు హత్య రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం రేపింది. ఈ ఘటనపై సీపీఎం రాష్ట్ర నాయకుడు పోతినేని సుదర్శన్‌రావు తీవ్రంగా స్పందించారు. రామారావు హత్య ముమ్మాటికీ కాంగ్రెస్ నాయకుల చేతే జరిగిందనే అనుమానం లేదని ఆయన ఆరోపించారు. సామినేని పార్టీ పట్ల నిబద్ధతతో, ప్రజల పక్షాన పోరాడే నేత అని, అటువంటి వ్యక్తిని కడతేర్చడం వెనుక రాజకీయ ఉద్దేశ్యాలే ఉన్నాయని పోతినేని పేర్కొన్నారు. మధిర నియోజకవర్గంలో గత కొంతకాలంగా హత్యా రాజకీయాలు పెరిగిపోతున్నాయని, - [గౌరవం, దయ, ధైర్యం: నా జీవితాన్ని తీర్చిదిద్దిన మూడు సూత్రాలు ఇవే - అక్షయ్ కుమార్](https://tslawnews.in/20256/) - బాలీవుడ్ స్టార్ హీరో, ఫిట్‌నెస్ ఐకాన్ అక్షయ్ కుమార్ తన జీవితంలో విజయాన్ని సాధించడానికి మరియు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడానికి పాటించే మూడు కీలక సూత్రాలను అభిమానులతో పంచుకున్నారు. ఆ మూడు సూత్రాలు: గౌరవం (Respect), దయ (Kindness), మరియు ధైర్యం (Courage). ఈ మూడు లక్షణాలను పాటిస్తే జీవితం ఎంతో అందంగా ఉంటుందని ఆయన తెలిపారు. మార్షల్ ఆర్ట్స్ మరియు క్రీడలు మిమ్మల్ని మంచి మనుషులుగా మారుస్తాయని, తాను ఈ స్థాయిలో ఉండటానికి కారణం కూడా మార్షల్ - [ముంబై హోస్టేజ్ సంక్షోభం: పిల్లలను బంధించడానికి కారణం.. కాల్పుల్లో నిందితుడి మృతి](https://tslawnews.in/20253/) - ముంబైలోని పోవై ప్రాంతంలో 8 నుంచి 14 ఏళ్ల మధ్య వయసున్న 17 మంది పిల్లలను ఒక వ్యక్తి బంధించడం తీవ్ర కలకలం రేపింది. పొవాయ్‌లోని మహావీర్ క్లాసిక్ బిల్డింగ్‌లోని ఓ స్టూడియోలో ఆడిషన్ కోసం పిల్లలు వెళ్లగా, రోహిత్ అనే వ్యక్తి వారిని బందీలుగా చేసుకున్నాడు. సుమారు రెండున్నర గంటల పాటు పోలీసులు నిందితుడితో చర్చలు జరిపేందుకు ప్రయత్నించారు. చిన్నారులు రూమ్‌ అద్దాల నుంచి బయటకు చూస్తూ ఏడ్చారు, దీంతో పోలీసులు హుటాహుటిన రంగంలోకి దిగి - [టీ20 ఓటమిపై సూర్యకుమార్ యాదవ్: హేజిల్‌వుడ్ బౌలింగే ప్రధాన కారణం](https://tslawnews.in/20250/) - ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన తర్వాత, టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తమ పరాజయానికి ప్రధాన కారణం జోష్ హేజిల్‌వుడ్ అద్భుతమైన బౌలింగే అని పేర్కొన్నాడు. మ్యాచ్ అనంతరం సూర్యకుమార్ మాట్లాడుతూ, "జోష్ హేజిల్‌వుడ్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. ముఖ్యంగా పవర్‌ ప్లేలోనే నాలుగు వికెట్లు తీసి మమ్మల్ని కోలుకోలేని దెబ్బతీసాడు. అతడు అభిషేక్ శర్మకు కూడా అద్భుతంగా బౌలింగ్ చేశాడు" అని ప్రశంసించాడు. అయితే, అభిషేక్ శర్మ - [కర్నూలు బస్సు ప్రమాదంపై దుష్ప్రచారం: యాంకర్ శ్యామల సహా 27 మందిపై కేసు నమోదు](https://tslawnews.in/20247/) - కర్నూలు జిల్లాలో 19 మంది మృతికి కారణమైన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నారన్న ఆరోపణలపై పోలీసులు 27 మందిపై కేసు నమోదు చేశారు. నిందితుల జాబితాలో వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల, వైసీపీ అధికారిక ఎక్స్ (X) ఖాతా నిర్వాహకులు, సీవీ రెడ్డి, కందుకూరి గోపికృష్ణ వంటి వారి పేర్లు ఉన్నాయి. ప్రభుత్వం ఆధ్వర్యంలోని బెల్టు షాపులు, కల్తీ మద్యం వల్లే ఈ - [మహమ్మద్ అజారుద్దీన్ మంత్రి పదవి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ లీగల్ చిక్కుల్లో ఉందా?](https://tslawnews.in/20244/) - భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్‌కు అనూహ్యంగా మంత్రి పదవి దక్కింది. అయితే, ఎమ్మెల్యేగా లేదా ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుండా మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన, రాజ్యాంగం ప్రకారం ఆరు నెలల్లోపు ఏదో ఒక చట్టసభకు తప్పనిసరిగా ఎన్నిక కావాలి. లేదంటే మంత్రి పదవిని కోల్పోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే అజారుద్దీన్‌ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలని తీర్మానించినప్పటికీ, ఈ అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో లిటిగేషన్‌లో - [ఆంధ్రప్రదేశ్‌లో పంటల రక్షణకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు](https://tslawnews.in/20241/) - ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు, రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా నీటమునిగిన పంటలను రక్షించడానికి, ముఖ్యంగా గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న పంటల కోసం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు, అధికారులు శాటిలైట్ చిత్రాల ఆధారంగా ముంపు ప్రాంతాలను గుర్తించాలి మరియు శనివారం నాటికి నీటిని మళ్లించే చర్యలు పూర్తయ్యేలా చూడాలి. రైతులు నష్టపోకుండా ఉండేందుకు వ్యవసాయ శాఖ, జలవనరుల శాఖ, విపత్తు నిర్వహణ విభాగాలు - [తుపాను బాధితులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్: భారీ పరిహారం ప్రకటన](https://tslawnews.in/20238/) - మొంథా తుపాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో జరిగిన తీవ్ర నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హనుమకొండ కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించి, బాధితులకు భారీ పరిహారాన్ని ప్రకటించారు. తుపానులో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని నిర్ణయించారు. ఇళ్లు పూర్తిగా మునిగిపోయిన కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయంగా రూ.15 వేలు ప్రకటించారు. అలాగే, గుడిసెలు ధ్వంసమైన పేద కుటుంబాలకు ఇందిరమ్మ ఇల్లు పథకం కింద కొత్త ఇళ్లు కట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. - [అల్లు శిరీష్-నయనిక రెడ్డి నిశ్చితార్థం](https://tslawnews.in/20235/) - టాలీవుడ్ యువ హీరో అల్లు శిరీష్ మరియు నయనిక రెడ్డిల నిశ్చితార్థ వేడుక అక్టోబర్ 31, 2025న, కుటుంబ సభ్యుల సమక్షంలో ఘనంగా జరిగింది. దివంగత తాతగారు అల్లు రామలింగయ్య గారి జయంతి సందర్భంగా ఈ శుభకార్యాన్ని జరుపుకోవడం ద్వారా తన నాయనమ్మ కోరికను శిరీష్ నెరవేర్చారు. వధువు నయనిక రెడ్డి నివాసంలో ఈ వేడుక జరిగింది, హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా ముందుగా అనుకున్న అవుట్‌డోర్ వేదికను ఇండోర్‌కు మార్చాల్సి వచ్చింది. ఈ వేడుకకు మెగా - [ఏపీ కేబినెట్ సమావేశం వాయిదా: నవంబర్ 7 నుంచి 10కి మార్పు.. మొంథా తుఫాన్ ప్రభావం కారణంగా నిర్ణయం](https://tslawnews.in/20230/) - ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ క్యాబినెట్ సమావేశం వాయిదా పడింది. మొదట నవంబర్ 7న జరగాల్సిన ఈ సమావేశాన్ని, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం జారీ చేసిన అధికారిక ప్రకటన ప్రకారం, నవంబర్ 10వ తేదీకి మార్చారు. ఈ వాయిదా నిర్ణయం వెనుక ప్రధానంగా మొంథా తుఫాన్ ప్రభావం మరియు రాష్ట్రంలో తలెత్తిన పరిస్థితులు కారణంగా తెలుస్తోంది. ఈ మార్పును దృష్టిలో ఉంచుకుని, అన్ని శాఖల అధికారులు కొత్త షెడ్యూల్ ప్రకారం సమావేశానికి సిద్ధం కావాలని సూచనలు అందాయి. - [వివాదంలో ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాశ్ పటేల్: ప్రియురాలి కాన్సర్ట్‌కు ప్రభుత్వ విమానంలో ప్రయాణంపై విమర్శలు](https://tslawnews.in/20227/) - భారత సంతతికి చెందిన ఎఫ్‌బీఐ (FBI) డైరెక్టర్ కాశ్ పటేల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆయన తన ప్రియురాలు అలెక్సిస్ విల్‌కిన్స్ కాన్సర్ట్‌ను చూసేందుకు $60 మిలియన్ల విలువైన ప్రభుత్వ విమానాన్ని ఉపయోగించినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయంలో ఎఫ్‌బీఐ మాజీ ఏజెంట్ కైల్ సెరాఫిన్ ఒక పాడ్‌కాస్ట్‌లో ఆరోపించారు. ఇటీవల అమెరికాలో ప్రభుత్వ షట్‌డౌన్ కారణంగా కొందరు ఉద్యోగులకు జీతాలు అందడం లేదనే విమర్శలు ఉన్న సమయంలో, కాశ్ పటేల్ తన వ్యక్తిగత అవసరాల - ['ముంబైతోనే ఉంటాడు': కేకేఆర్‌కు రోహిత్ శర్మ వెళతాడనే వార్తలపై ఎంఐ క్లారిటీ](https://tslawnews.in/20224/) - టీమ్ఇండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఐపీఎల్ భవిష్యత్తుపై మరోసారి చర్చ మొదలైంది. ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు అత‌డు ముంబై ఇండియ‌న్స్‌ను వ‌దిలి కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్‌లో (కేకేఆర్) జాయిన్ అవుతాడ‌నే వార్త‌లు గ‌త రెండు రోజులుగా హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఈ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోస్తూ, రోహిత్ శర్మ ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి చేరుకున్న సందర్భంగా కేకేఆర్ చేసిన ఓ ట్వీట్ వైరల్ అయింది. ఆ ట్వీట్‌కు ఒక నెటిజన్ "కేకేఆర్‌కు రోహిత్ శర్మ - [ముంబై కిడ్నాప్: 17 మంది పిల్లలు సహా 19 మందిని బందీ చేసిన ఉపాధ్యాయుడు.. పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి](https://tslawnews.in/20221/) - ముంబైలోని పోవై ప్రాంతంలో జరిగిన భయానక ఘటనలో రోహిత్ ఆర్య అనే వ్యక్తి 17 మంది పిల్లలతో సహా మొత్తం 19 మందిని కిడ్నాప్ చేసి ఒక స్టూడియోలో బందీగా ఉంచాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే పెద్ద ఎత్తున రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుడు రోహిత్ ఆర్య, నాగ్‌పూర్‌లో పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసేవాడు. అతను నకిలీ వెబ్‌సిరీస్ ఆడిషన్‌ పేరుతో సుమారు 100 మంది విద్యార్థులను పిలిపించి, అందులో 17 మంది పిల్లలు - [తిరుమలలో తొమ్మిది టన్నుల పుష్పాలతో శ్రీవారికి వైభవంగా పుష్పయాగం](https://tslawnews.in/20218/) - కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో వార్షిక పుష్పయాగ మహోత్సవం గురువారం అత్యంత వైభవంగా జరిగింది. కార్తీక మాసం శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని ఈ యాగం నిర్వహించడం జరిగింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో ఏవైనా తెలియక దోషాలు జరిగి ఉంటే, ఆ దోషాల నివారణకు బ్రహ్మోత్సవాల తర్వాత వచ్చే శ్రవణా నక్షత్రం రోజున పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు ముందుగా కల్యాణవేదిక వద్ద గల ఉద్యానవన విభాగంలో పుష్పాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, అనంతరం - [ఆంధ్రప్రదేశ్‌లో 'మొంథా' తుఫానుపై సీఎం చంద్రబాబు విజయం: సాంకేతికతతో నష్టం నివారణ](https://tslawnews.in/20215/) - ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, మొంథా తుఫానును ఎదుర్కోవడంలో సమర్థవంతమైన పాలనను ప్రదర్శించి, ప్రాణ, ఆస్తి నష్టాన్ని గణనీయంగా తగ్గించగలిగింది. తుఫాను హెచ్చరికలు అందిన నాటి నుంచి ఐదు రోజుల పాటు రాత్రింబవళ్లు అధికార యంత్రాంగం పనిచేసింది. దీనికోసం ప్రభుత్వం పంచసూత్ర ప్రణాళిక (మానిటర్, అలెర్ట్, రెస్క్యూ, రిహాబిలిటేషన్, నార్మల్సీ) ను అమలు చేసింది. రియల్ టైమ్ గవర్నెన్స్ (RTG) సెంటర్ నుంచి నిరంతరం తుఫాను కదలికలను పర్యవేక్షించడం, క్షేత్రస్థాయి సిబ్బందికి ఎప్పటికప్పుడు సమాచారం - [చైనాపై సుంకాలు 10% తగ్గింపు: జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం ట్రంప్ కీలక ప్రకటన](https://tslawnews.in/20212/) - అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరియు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ మధ్య దక్షిణ కొరియాలోని బుసాన్‌లో గురువారం సుమారు రెండు గంటల పాటు కీలక భేటీ జరిగింది. ఇరు దేశాల మధ్య కొద్దికాలంగా నడుస్తున్న టారిఫ్ వార్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ సమావేశం జరిగింది. జిన్‌పింగ్‌తో భేటీ అనంతరం డొనాల్డ్ ట్రంప్ చైనాకు గుడ్‌న్యూస్ చెబుతూ కీలక ప్రకటన చేశారు: చైనాపై విధించిన సుంకాలను 10 శాతం తగ్గిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఫెంటనిల్ తయారీలో వాడే - ["నా సినిమా గురించి గొప్పగా చెప్పడం నాకు ఇష్టం ఉండదు": 'మాస్ జాతర' ప్రమోషన్స్‌లో రవితేజ](https://tslawnews.in/20209/) - మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా, భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మాస్ జాతర'. శ్రీలీల కథానాయికగా నటించిన ఈ సినిమా రేపు (అక్టోబర్ 31) విడుదల కానున్న నేపథ్యంలో, చిత్ర బృందం ప్రమోషన్స్‌లో చురుగ్గా పాల్గొంటోంది. ఈ సందర్భంగా ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు భాను భోగవరపు మాట్లాడుతూ, తాను రవితేజ గారి అభిమానినని, ఆయన సినిమాలలో 'వెంకీ' అంటే చాలా ఇష్టమని, తన తొలి సినిమా ఆయ‌న‌తోనే ఉంటుందని ఊహించలేదని సంతోషం వ్యక్తం చేశారు. - [జస్టిస్ సూర్యకాంత్ భారత 53వ సీజేఐగా నియామకం: నవంబర్ 24న బాధ్యతలు](https://tslawnews.in/20206/) - భారత సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ సూర్యకాంత్ నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రస్తుత సీజేఐ జస్టిస్ భూషణ్ ఆర్. గవాయ్ సిఫార్సు మేరకు ఈ నియామకానికి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ మేరకు కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ గురువారం నోటిఫికేషన్ జారీ చేసింది. జస్టిస్ సూర్యకాంత్ 2025 నవంబర్ 24వ తేదీన భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ గవాయ్ నవంబర్ 23న - [మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అసంతృప్తి: జూబ్లీహిల్స్ ప్రచారానికి దూరం.. కారణాలు ఇవే](https://tslawnews.in/20203/) - మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉండటం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి మొదలుకొని మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్‌ల వరకు హస్తం పార్టీ నేతలంతా ప్రచారంలో నిమగ్నమై ఉన్నా, రాజగోపాల్ రెడ్డి మాత్రం అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పార్టీ పెద్దలు సైతం ఆయన్ను ప్రశ్నించడానికి వెనుకంజ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భువనగిరి పార్లమెంట్ స్థాన బాధ్యతలను విజయవంతంగా నిర్వహించిన - [ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ సిరీస్ కైవసం: రెండో వన్డేలో 5 వికెట్ల తేడాతో కివీస్ ఘన విజయం](https://tslawnews.in/20199/) - ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. బుధవారం హామిల్టన్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో కివీస్ జట్టు 5 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. ఈ విజయంతో న్యూజిలాండ్ సిరీస్‌లో 2-0 ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ జట్టు తొలుత బ్యాటింగ్ చేసి, కివీస్ బౌలర్ల ధాటికి 36 ఓవర్లలో కేవలం 175 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో జేమీ - ["నా అవార్డులను కొనుగోలు చేయలేదు": విమర్శకుడి ఆరోపణలపై ఘాటుగా స్పందించిన అభిషేక్ బచ్చన్](https://tslawnews.in/20196/) - బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ తాజాగా ఉత్తమ నటుడిగా అందుకున్న ఫిలింఫేర్ అవార్డుపై వచ్చిన ఆరోపణలకు సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానం ఇచ్చి వార్తల్లో నిలిచారు. ఇటీవల, 'ఐ వాంట్ టు టాక్' చిత్రంలోని నటనకు అభిషేక్, 'చందూ చాంపియన్' చిత్రానికి కార్తీక్ ఆర్యన్‌తో కలిసి సంయుక్తంగా ఉత్తమ నటుడి పురస్కారాన్ని గెలుచుకున్నారు. అయితే, ఈ విజయంపై ఓ విమర్శకుడు స్పందిస్తూ, "ఎవరూ చూడని సినిమాకు అభిషేక్ అవార్డు కొనుక్కున్నాడు" అని సోషల్ మీడియాలో ఆరోపణలు - [మహేష్ బాబు మేనకోడలు జాన్వీ స్వరూప్ టాలీవుడ్ ఎంట్రీకి సన్నాహాలు: ఫిట్‌నెస్, నటనలో ప్రత్యేక శిక్షణ](https://tslawnews.in/20193/) - సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుండి మరో వారసురాలు సినీ రంగంలోకి కథానాయికగా అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు మేనకోడలు, నటి-నిర్మాత మంజుల మరియు సుధీర్ బాబుల కుమార్తె అయిన జాన్వీ స్వరూప్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సినీ వర్గాల్లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. కృష్ణ గారి కుటుంబం నుండి ఇప్పటికే మహేష్, విజయనిర్మల, మంజుల వంటి ప్రముఖులు సినీ పరిశ్రమలో గొప్ప పేరు సంపాదించడంతో, జాన్వీ ఎంట్రీపై కూడా సినీ అభిమానుల - [మొంథా తుఫాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా: ఏపీ, తెలంగాణలో మరో 48 గంటలు వర్షాల హెచ్చరిక](https://tslawnews.in/20190/) - బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుఫాను క్రమంగా బలహీనపడి ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారింది. అయినప్పటికీ, దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలపై కొనసాగుతోంది. తుఫాను బలహీనపడినప్పటికీ, దాని తేమ ప్రభావం కారణంగా కోస్తాంధ్ర ప్రాంతంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా, గుంటూరు, కృష్ణా, పశ్చిమ, తూర్పు గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. అధికారులు - [మొంథా తుఫాను అనంతర పరిస్థితులు: మరో 48 గంటలు అప్రమత్తంగా ఉండాలి - మంత్రి నారా లోకేశ్ ఆదేశాలు](https://tslawnews.in/20187/) - మొంథా తుఫాను తీరం దాటినప్పటికీ, దాని అనంతర పరిస్థితులు మరియు సహాయక చర్యలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించి, పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, రాబోయే 48 గంటల పాటు అధికారులు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని లోకేశ్ సూచించారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లోని గృహాలు, వాణిజ్య సముదాయాలకు వందశాతం విద్యుత్ సరఫరాను తక్షణమే పునరుద్ధరించాలని ఆయన ఆదేశించారు. - [మొంథా వాయుగుండం ప్రభావం: నాగర్ కర్నూలులో జాతీయ రహదారి కోతకు గురి, రాకపోకల మళ్లింపు](https://tslawnews.in/20184/) - మొంథా తుఫాను ప్రస్తుతం వాయుగుండంగా బలహీనపడినప్పటికీ, దాని ప్రభావం తెలంగాణపై ఇంకా కొనసాగుతోంది. ఈ వాయుగుండం ప్రస్తుతం భద్రాచలానికి 50 కి.మీ, ఖమ్మంకు 110 కి.మీ, ఒడిశాలోని మల్కన్‌గిరికి 130 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. గత ఆరు గంటల్లో 12 కిలోమీటర్ల వేగంతో ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ క్రమంగా బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని కారణంగా రాగల 12 గంటల్లో తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. - [తెలంగాణ కేబినెట్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్: ఎమ్మెల్సీ అజారుద్దీన్‌కు మంత్రి పదవి ఖరారు, శుక్రవారం ప్రమాణ స్వీకారం](https://tslawnews.in/20181/) - తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణకు పూనుకుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, మాజీ క్రికెటర్, ఎమ్మెల్సీ మొహ్మద్ అజారుద్దీన్‌కు మంత్రిగా అవకాశం కల్పించడానికి ఏఐసీసీ (AICC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనితో, రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం లభించింది. మంత్రిగా అజారుద్దీన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. ఈ మంత్రివర్గ విస్తరణ నిర్ణయం జూబ్లీహిల్స్ - [10 మంది ముస్లిం యువతులను పెళ్లి చేసుకోండి, ఉద్యోగం ఇప్పిస్తా: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ వివాదాస్పద ప్రకటన](https://tslawnews.in/20178/) - ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రాఘవేంద్ర ప్రతాప్ సింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని సృష్టించాయి. ముస్లిం యువకులు మభ్యపెట్టి ఇద్దరు హిందూ మహిళలను బలవంతంగా మతం మార్పించి పెళ్లి చేసుకున్నారనే ఆరోపణల నేపథ్యంలో, సిద్ధార్థ్‌నగర్ జిల్లా దుమారియాగంజ్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే అయిన రాఘవేంద్ర ప్రతాప్ సింగ్.. ధంఖర్‌పూర్ గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇద్దరు హిందూ మహిళలకు బలవంతంగా మత మార్పిడి చేసినందుకు బదులు, హిందూ యువకులు - [తొలి రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు: రఫేల్ ప్రయాణంతో శివాంగి సింగ్ పట్ల పాక్ ప్రచారానికి చెక్](https://tslawnews.in/20175/) - భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్ నుండి రఫేల్ యుద్ధ విమానంలో ప్రయాణించి ఒక కొత్త చరిత్రను సృష్టించారు. రఫేల్ ఫైటర్ జెట్‌లో ప్రయాణించిన తొలి రాష్ట్రపతిగా ఆమె నిలిచారు. ఈ చారిత్రక ఘట్టం కేవలం ఒక అధికారిక ప్రయాణం మాత్రమే కాదు, ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ముతో కలిసి ఫోటో దిగిన అధికారి.. దేశంలో మొట్టమొదటి మరియు ఏకైక మహిళా రఫేల్ ఫైటర్ పైలట్ స్క్వాడ్రన్ లీడర్ శివాంగి సింగ్. వారణాసికి - [కర్ర సాయంతో కేసీఆర్: మాజీ సీఎం ఆరోగ్య పరిస్థితిపై బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఆందోళన](https://tslawnews.in/20171/) - బీఆర్‌ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఆరోగ్యం గురించి రాజకీయ వర్గాలలో, పార్టీ కార్యకర్తలలో ఆందోళన పెరుగుతోంది. ఇటీవల కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులు అర్పించేందుకు వెళ్లినప్పుడు, ఆయన కర్ర సాయంతో నడవాల్సి రావడం అందరిలో కంగారును కలిగించింది. గతంతో పోలిస్తే ఆయన బలహీనంగా కనిపించడం, నడకలో మార్పు ఉండటంతో ఈ వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీశాయి. గత - [కామెడీ నటుడు సత్య హీరోగా: రితేష్ రాణాతో మైత్రి మూవీ మేకర్స్ కొత్త చిత్రం!](https://tslawnews.in/20165/) - తెలుగు సినిమా రంగంలో ప్రముఖ కామెడీ నటుడు సత్య త్వరలో పూర్తి స్థాయి హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇటీవల కాలంలో తన అద్భుతమైన నటన మరియు కామెడీ టైమింగ్‌తో అత్యంత బిజీ నటుడిగా మారిన సత్య, ఇప్పుడు ప్రధాన పాత్ర పోషించనున్నాడు. సత్యకు మంచి గుర్తింపు తెచ్చిన 'మత్తు వదలరా' సిరీస్‌కు దర్శకత్వం వహించిన రితేష్ రాణానే ఈ కొత్త చిత్రానికి కూడా దర్శకత్వం వహించనున్నారు. 'మత్తు వదలరా' తర్వాత మళ్ళీ ఆ కాంబో రితేష్ - [IND vs AUS: 8 డిగ్రీల చలిలో టీమిండియా ప్రాక్టీస్ – ఆటగాళ్ల ఫన్నీ ఎక్స్‌ప్రెషన్స్ వైరల్](https://tslawnews.in/20162/) - భారత్ మరియు ఆస్ట్రేలియా మధ్య ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. అక్టోబర్ 29న కాన్‌బెర్రా వేదికగా జరగనున్న తొలి టీ20 మ్యాచ్ కోసం టీమిండియా ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ ప్రారంభించారు. అయితే, కాన్‌బెర్రాలో వాతావరణం అనుకూలించక, కేవలం 8 డిగ్రీల విపరీతమైన చలి ఉండటంతో, ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వన్డే సిరీస్‌లో ఓటమి తర్వాత టీ20 సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భారత్ చూస్తుండగా, ఈ సిరీస్ టీ20 వరల్డ్ కప్ 2026కి కీలకం - [ఇండియన్ కోస్ట్ గార్డ్ సాహసం: అరేబియా సముద్రంలో ఇరాన్ మత్స్యకారుడి రక్షణ](https://tslawnews.in/20159/) - అరేబియా సముద్రంలో ఇండియన్ కోస్ట్ గార్డ్ దళం (ICG) మరోసారి తన మానవతా దృక్పథాన్ని చాటుకుంది. కొచ్చి తీరానికి సుమారు 1,500 కిలోమీటర్ల దూరంలో తీవ్రంగా గాయపడిన ఇరాన్‌కు చెందిన ఒక జాలరిని ఐసీజీ నౌక 'సచేత్' సిబ్బంది అత్యంత చాకచక్యంగా రక్షించారు. 'అల్-ఒవైస్' అనే ఫిషింగ్ నౌకలో జనరేటర్‌కు ఇంధనం బదిలీ చేస్తుండగా పేలుడు సంభవించడంతో ఆ జాలరికి రెండు కళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో నౌక ఇంజిన్ కూడా ఫెయిల్ - [ఢిల్లీలో చరిత్రాత్మక 'మేఘమథనం': వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు కృత్రిమ వర్షాల ప్రయత్నం](https://tslawnews.in/20156/) - ఢిల్లీలో దీపావళి తర్వాత తీవ్రమైన వాయు కాలుష్యం (Air Pollution) ఏర్పడిన నేపథ్యంలో, దాన్ని తగ్గించడానికి ఢిల్లీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. మంగళవారం అక్టోబర్ 28, 2025 నాడు ఢిల్లీలో మొదటిసారిగా మేఘమథనం (క్లౌడ్ సీడింగ్) ప్రయోగాన్ని నిర్వహించారు. ఈ ప్రయోగం ద్వారా నగరంలో కృత్రిమ వర్షాలు కురిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. చలికాలంలో మరింత తీవ్రమవుతున్న వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం చేపట్టిన కీలక ప్రయత్నమిది. అధికారుల ప్రకారం, ప్రస్తుత వాతావరణ పరిస్థితులు మరియు మేఘాల పరిస్థితులు - [డోనాల్డ్ ట్రంప్ మూడోసారి అధ్యక్షుడిగా పోటీ: ఉపాధ్యక్ష పదవిపై ఆసక్తికర వ్యాఖ్యలు](https://tslawnews.in/20153/) - అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ 2028లో ఉపాధ్యక్ష పదవిని చేపట్టే అవకాశాన్ని తోసిపుచ్చారు. మలేషియా నుండి జపాన్ రాజధాని టోక్యోకు వెళ్తున్నప్పుడు విలేకరులతో మాట్లాడిన ట్రంప్, ఉపాధ్యక్ష పదవిపై అడిగిన ప్రశ్నకు బదులిస్తూ, "ఇది చాలా తెలివైన పని అవుతుంది, ప్రజలు దీన్ని ఇష్టపడరు. ఇది సరైనది కాదు," అని వ్యాఖ్యానించారు. "నేను ఉపాధ్యక్ష పదవిని చేపట్టాలని అనుకోవడం లేదు. ఇది ఒక జోక్ లాగా ఉంది. అమెరికా ప్రజలు దీన్ని అంగీకరించరు," అని ఆయన స్పష్టం - [సినిమా టికెట్ రేట్ల పెంపుపై సీఎం రేవంత్ సంచలన ప్రకటన: కార్మికులకు వాటా ఇస్తేనే ఇక జీవో!](https://tslawnews.in/20150/) - తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సినిమా పరిశ్రమ కార్మికుల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, టికెట్ రేట్ల పెంపుపై సంచలన ప్రకటన చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ ఉద్యోగుల ఫెడరేషన్ మరియు 24 ఇతర యూనియన్ ప్రతినిధులు ఏర్పాటు చేసిన అభినందన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, "టికెట్ రేట్లు పెంచాలంటే, పెరిగిన మొత్తంలో 20 శాతం సినీ కార్మికులకు ఇవ్వాలి. లేకపోతే ఇకపై జీవో ఇవ్వమని!" అని స్పష్టం చేశారు. టికెట్ రేట్లు పెరిగితే నిర్మాతలకు, - [డ్రెస్సింగ్ రూమ్‌లో స్పృహతప్పిన శ్రేయస్ అయ్యర్: ప్లీహానికి అంతర్గత గాయం](https://tslawnews.in/20147/) - ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డే సందర్భంగా ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ప్రస్తుతం కోలుకునే దశలో ఉన్నాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ సమయంలో అలెక్స్ క్యారీ కొట్టిన బంతిని క్యాచ్ పట్టే క్రమంలో, అయ్యర్‌కు ఎడమ పక్కటెముకల వద్ద బలంగా తగిలి అంతర్గత గాయమైంది. ఆ తర్వాత డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న ఆయన, కొద్ది సేపటికే స్పృహతప్పి పడిపోవడంతో, వెంటనే జట్టు వైద్య సిబ్బంది స్పందించి సిడ్నీలోని ఆసుపత్రికి తరలించారు. - [ది ఫ్యామిలీ మ్యాన్ 3': ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధం - కొత్త విలన్‌తో ఈశాన్య రాష్ట్రాల నేపథ్యంలో కథ!](https://tslawnews.in/20144/) - మనోజ్ బాజ్‌పాయ్ మరియు ప్రియమణి ప్రధాన పాత్రల్లో దేశవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ త్వరలో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ కొత్త సీజన్‌ను నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మొదటి రెండు సీజన్లలో శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పాయ్ నటనకు అద్భుతమైన ప్రశంసలు లభించాయి. మూడో సీజన్‌లో ఆయన ఎలాంటి కొత్త సవాళ్లను ఎదుర్కోబోతున్నారనే ఆసక్తి ప్రేక్షకులలో - [రూ.3000 కోట్ల ఆర్థిక నేరగాడిని వదిలేసేందుకు ఎస్ఐ రూ.2 కోట్ల డీల్: హైదరాబాద్‌లో కలకలం](https://tslawnews.in/20141/) - హైదరాబాద్ పోలీస్ శాఖకు చెడ్డపేరు తెచ్చే విధంగా సంచలనాత్మక సంఘటన జరిగింది. దాదాపు రూ.3000 కోట్ల విలువైన ఆర్థిక నేరానికి పాల్పడ్డ నిందితుడిని వదిలిపెట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ ఎస్ఐ (సబ్-ఇన్‌స్పెక్టర్) ఏకంగా రూ.2 కోట్ల డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో, డిపార్ట్‌మెంట్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పెట్టుబడుల పేరుతో వేల కోట్లు కొల్లగొట్టి ముంబయిలో తలదాచుకున్న నిందితుడిని పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేశారు. ముంబయిలో నిందితుడిని - ['మొంథా' తుపాను ప్రభావం: విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా ముందస్తు చర్యలు](https://tslawnews.in/20138/) - తీవ్ర తుపాను ‘మొంథా’ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ శాఖ అప్రమత్తమైంది. రాష్ట్రవ్యాప్తంగా విద్యుత్ సరఫరాలో అంతరాయాలు తలెత్తకుండా విస్తృత స్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టింది. తక్షణ మరమ్మతుల కోసం అవసరమైన సామాగ్రి, సాంకేతిక సిబ్బంది, మరియు ప్రైవేట్‌ కాంట్రాక్టర్లను ఇప్పటికే తుఫాను ప్రభావిత జిల్లాలకు తరలించారు. అత్యవసర కమ్యూనికేషన్ల కోసం వాకీటాకీలు, జెనరేటర్లను సిద్ధం చేశారు. అన్ని డిస్కంల పరిధిలో 24 గంటలు పనిచేసే ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితుల్లో నిరంతర సేవలు - [పరిపాలనలో ప్రజా భాగస్వామ్యం: ఉత్తరప్రదేశ్‌లో 'సమర్థ్ యూపీ' ప్రచారం విజయవంతం](https://tslawnews.in/20132/) - ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేపట్టిన 'సమర్థ్ ఉత్తరప్రదేశ్-వికసిత్ ఉత్తరప్రదేశ్ @2047' ప్రచారానికి ప్రజల నుండి అద్భుతమైన స్పందన లభించింది. రాష్ట్ర అభివృద్ధి రోడ్‌మ్యాప్‌ను రూపొందించడానికి ఉద్దేశించిన ఈ ప్రజా భాగస్వామ్య కార్యక్రమంలో ఇప్పటివరకు 53 లక్షలకు పైగా సూచనలు పోర్టల్‌లో నమోదయ్యాయి. ఈ సూచనల్లో 41.50 లక్షలకు పైగా గ్రామీణ ప్రాంతాల నుండి, 11.50 లక్షలకు పైగా పట్టణ ప్రాంతాల నుండి వచ్చాయి. ముఖ్యంగా, యువత చురుకుగా పాల్గొనడం విశేషం – సుమారు 26 లక్షల - [యాపిల్ ఐఫోన్ 18 సిరీస్ వచ్చేస్తోందోచ్: 12GB ర్యామ్‌తో హై పర్ఫార్మెన్స్!](https://tslawnews.in/20129/) - యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్ సిరీస్ ఐఫోన్ 18 లైనప్ సెప్టెంబర్ 2026లో లాంచ్ అయ్యే అవకాశం ఉందని దక్షిణ కొరియా నివేదికలు సూచిస్తున్నాయి. ఈ సిరీస్‌లో కీలకమైన అప్‌గ్రేడ్ ఏమిటంటే, కొత్త మోడల్స్ ప్రస్తుత ఐఫోన్ 17 సిరీస్ కంటే 50 శాతం వరకు హై మెమరీని కలిగి ఉండొచ్చు. ప్రస్తుతం ఐఫోన్ 17 ప్రో మోడళ్లు 12GB ర్యామ్‌తో వస్తుండగా, స్టాండర్డ్ ఐఫోన్ 17 మోడల్ 8GB ర్యామ్‌తో ఉంది. అయితే, - [తిరుపతిలో APSRTC ఉద్యోగుల కోసం అత్యాధునిక కొత్త డిస్పెన్సరీ ప్రారంభం: 6,000 కుటుంబాలకు ఆరోగ్య సేవలు](https://tslawnews.in/20126/) - ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యులకు మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు తిరుపతిలో అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కొత్త వైద్యారోగ్య డిస్పెన్సరీని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించింది. పాత భవనం శిథిలావస్థకు చేరడంతో, దాని స్థానంలో తిరుపతిలోని అలిపిరి డిపో సమీపంలో 1.3 ఎకరాల స్థలంలో ₹3.89 కోట్ల వ్యయంతో ఈ కొత్త భవనాన్ని G+3 అంతస్తుల్లో నిర్మించారు. ఈ నూతన డిస్పెన్సరీని ఈ నెల 30న ప్రారంభించేందుకు - [మొంథా తుఫాన్ ప్రభావం: ఏపీ తీరంలో అలజడి.. ప్రభుత్వం అప్రమత్తం](https://tslawnews.in/20123/) - మొంథా తుఫాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో అలజడి మొదలైంది. ప్రస్తుతం ఈ తుఫాన్ చెన్నైకి 480 కి.మీ, కాకినాడకి 530 కి.మీ, విశాఖపట్నానికి 560 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ మంగళవారం ఉదయానికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని, రేపు (అక్టోబర్ 28) రాత్రికి కాకినాడ సమీపంలో పిఠాపురం-తుని మధ్యలో తీరం దాటే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. తీరం దాటే సమయంలో గంటకు 90 - [సినీ ప‌రిశ్ర‌మ‌లో విషాదం: మరాఠీ నటుడు సచిన్ చంద్వాడే ఆత్మహత్య](https://tslawnews.in/20120/) - మరాఠీ సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. కేవలం 25 ఏళ్ల వయసులో మరాఠీ నటుడు సచిన్ చంద్వాడే (Sachin Chandwade) ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన మరణ వార్త విని సినీ పరిశ్రమతో పాటు అభిమానులు కూడా తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సచిన్ చంద్వాడే 'జామ్తారా 2' సిరీస్‌తో గుర్తింపు పొందారు. నటుడిగా తన కెరీర్‌ను కొనసాగిస్తూనే, ఆయన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కూడా. పూణేలోని ఒక ప్రసిద్ధ ఐటీ పార్క్ కంపెనీలో ఉద్యోగం కూడా చేసేవారు. ముంబై, పూణేలలోని - [నాసా వ్యోమగామి పంచుకున్న హిమాలయాల అద్భుత దృశ్యాలు: మౌంట్ ఎవరెస్ట్‌పై కొత్త చర్చ](https://tslawnews.in/20117/) - ఇటీవల మౌంట్ ఎవరెస్ట్‌ను భారతదేశంలోని బీహార్ రాష్ట్రం నుండి చూసి ప్రజలు ఆశ్చర్యపోయిన నేపథ్యంలో, నాసాకు చెందిన అనుభవజ్ఞుడైన వ్యోమగామి డాన్ పెటిట్ అంతరిక్షం నుండి తీసిన హిమాలయ పర్వత శ్రేణి అద్భుతమైన చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఈ రెండు సంఘటనలు ప్రపంచంలోని ఎత్తైన శిఖరం గురించి ప్రజలలో కొత్త ఆసక్తి మరియు ఉత్సుకతను పెంచాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుండి తీసిన ఈ చిత్రంలో మౌంట్ ఎవరెస్ట్‌తో పాటు నేపాల్‌లోని ఎక్కువ భాగం - [హైదరాబాద్ 'హైడ్రా ప్రజావాణి'కి భూకబ్జా ఫిర్యాదుల వెల్లువ: ఒక్కరోజే 52 ఫిర్యాదులు](https://tslawnews.in/20114/) - హైదరాబాద్‌లో భూకబ్జాలు, అక్రమ నిర్మాణాలపై బాధితులు హైడ్రా ప్రజావాణికి పెద్ద సంఖ్యలో క్యూ కడుతున్నారు. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యలకు ఇక్కడ తక్షణ పరిష్కారం లభిస్తుందనే నమ్మకంతో నగరవాసులు సాక్ష్యాలతో సహా తరలివస్తున్నారు. సోమవారం ఒక్కరోజే ప్రజావాణికి ఏకంగా 52 ఫిర్యాదులు అందాయి. హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఈ కార్యక్రమాన్ని నేరుగా పర్యవేక్షిస్తున్నారు. ఫిర్యాదుదారులు రోడ్లను ఆక్రమిస్తే ఫొటోలు, చెరువులను కబ్జా చేస్తుంటే వీడియోలతో సహా తమ సమస్యలను అధికారుల ముందు ఉంచుతున్నారు. ప్రజావాణికి అందిన - [ఇంటర్నల్ బ్లీడింగ్‌తో శ్రేయస్ అయ్యర్‌కు ఐసీయూలో చికిత్స; అభిమానుల్లో ఆందోళన](https://tslawnews.in/20111/) - ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ తీవ్రంగా గాయపడిన టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పరిస్థితి ఇంకా మెరుగుపడలేదు. పక్కటెముకలకు గాయం కావడంతో నొప్పితో విలవిల్లాడిన అయ్యర్‌ను సిడ్నీలోని ఆసుపత్రిలో చేర్చారు. తాజాగా అందిన సమాచారం ప్రకారం, ఆయనకు అంతర్గత రక్తస్రావం (Internal Bleeding) అవుతుండటంతో ఐసీయూ (ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో చికిత్స అందిస్తున్నారు. అయ్యర్ మొదట శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. క్యాచ్ పట్టే క్రమంలో కిందపడినప్పుడు పక్కటెముకలకు గాయం కావడంతో ఈ - [ఆటో డ్రైవర్లను మోసగించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం: హరీశ్ రావు విమర్శలు](https://tslawnews.in/20108/) - తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు, ఆటో డ్రైవర్లకు ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల సమయంలో ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ₹12,000 ఆర్థిక సహాయం అందిస్తామని కాంగ్రెస్ వాగ్దానం చేసిందని, కానీ అది అమలు కాలేదని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం కారణంగా అనేక మంది ఆటో డ్రైవర్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొని ఆత్మహత్యలకు పాల్పడ్డారని హరీశ్ రావు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం డ్రైవర్ల పట్ల - [12 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR) రేపట్నుంచే ప్రారంభం](https://tslawnews.in/20104/) - దేశవ్యాప్తంగా రెండు దశాబ్దాల తర్వాత పెద్ద ఎత్తున సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (Special Intensive Revision - SIR) ప్రక్రియకు ఎన్నికల సంఘం (ECI) శ్రీకారం చుట్టింది. రెండో దశలో భాగంగా 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఈ ప్రక్రియ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానున్నట్లు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ప్రకటించారు. డూప్లికేట్ పేర్లు, మరణించిన ఓటర్లు, అర్హత లేని వారి పేర్లను తొలగించి, 'క్లీన్ లిస్టులు' తయారు చేయడమే ECI - [స్నేహం ముసుగులో చైనా కుట్ర: భారత్ సరిహద్దుల్లో భారీ ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్ నిర్మాణాలు](https://tslawnews.in/20099/) - ఒకవైపు భారతదేశంతో స్నేహపూర్వక వాతావరణాన్ని పునరుద్ధరించుకునే ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు చైనా సరిహద్దుల్లో భారీగా ఆయుధ వ్యవస్థను మోహరిస్తోంది. గల్వాన్ లోయకు అతి సమీపంలో, టిబెట్‌లోని పాంగాంగ్ సరస్సు తూర్పు వైపున చైనా ఒక కొత్త గగన రక్షణ సముదాయాన్ని (ఎయిర్ డిఫెన్స్ కాంప్లెక్స్‌ను) నిర్మిస్తోంది. ఇందులో క్షిపణి ప్రయోగ కేంద్రాలు, విస్తృతమైన మౌలిక సదుపాయాలు ఉండటం వల్ల ఈ నిర్మాణం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఉపగ్రహ చిత్రాలను పరిశీలించిన విశ్లేషకుల ప్రకారం, ఈ కాంప్లెక్స్‌లో భారీ - [బాలింతల వరుస మరణాలు: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీరియస్, విచారణకు ఆదేశం](https://tslawnews.in/20096/) - ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో కేవలం 20 రోజుల్లో రెండు ప్రభుత్వ ఆసుపత్రుల్లో బాలింతలు ప్రసవం తర్వాత మృతిచెందడం ప్రజల గుండెల్లో కలకలం రేపింది. తుని మరియు పిఠాపురం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరిగిన ఈ వరుస ఘటనలపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి నిర్లక్ష్యానికి బాధ్యులు ఎవరు అని ప్రశ్నించిన ఆయన, వైద్య వ్యవస్థలో లోపాలను బహిర్గతం చేస్తున్న ఈ ఘటనలపై సీరియస్ అయ్యారు. మొదటి ఘటన తుని మండలం టి. తిమ్మాపురం - [అక్కినేని నాగార్జున ‘శివ’ రీ-రిలీజ్: రెండు లారీల పేపర్లు తీసుకెళ్లండన్న అల్లు అర్జున్](https://tslawnews.in/20093/) - టాలీవుడ్ కల్ట్ క్లాసిక్ చిత్రం 'శివ' మరోసారి థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. అక్కినేని నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్‌లో తెలుగు సినిమా చరిత్రను మలుపు తిప్పిన ఈ చిత్రం నవంబర్ 14న గ్రాండ్‌గా రీ-రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో, సినిమా ప్రముఖులు 'శివ'తో తమ అనుబంధాన్ని పంచుకుంటున్నారు. ఇప్పటికే దర్శకులు శేఖర్ కమ్ముల, అశుతోష్ గోవారికర్ వీడియోలు విడుదల చేయగా, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ జాబితాలో చేరారు. ‘శివ’ రీ-రిలీజ్‌పై - [కర్నూలు విషాదం మరువక ముందే: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సు ప్రమాదం](https://tslawnews.in/20090/) - కర్నూలులో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదం ఘటన మరువక ముందే, హైదరాబాద్‌లో మరో ఘోర ప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి మియాపూర్ నుంచి గుంటూరు వెళుతున్న న్యూగో ఎలక్ట్రిక్ బస్సు, హైదరాబాద్ శివారులోని పెద్ద అంబర్ పేట్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి కిందకు బోల్తా పడింది. బస్సులో 20 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడగా, వారిని వెంటనే అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించారు. - [వన్డే క్రికెట్‌లో అరుదైన ఘనత: అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా విరాట్ కోహ్లీ](https://tslawnews.in/20087/) - టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్‌లో మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఆస్ట్రేలియాతో సిడ్నీ వేదికగా జరిగిన మూడో వన్డేలో అద్భుత ఇన్నింగ్స్‌ ఆడిన కోహ్లీ, శ్రీలంక దిగ్గజ ఆటగాడు కుమార సంగక్కర (14,234 పరుగులు) రికార్డును అధిగమించి, వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ జాబితాలో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (18,426 పరుగులు) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ - [కర్నూలు బస్సు ప్రమాదం: సహాయక చర్యల మధ్య క్రేన్ బోల్తా, ఆపరేటర్‌కు తీవ్ర గాయాలు](https://tslawnews.in/20084/) - కర్నూలు జిల్లా చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు బైక్‌ను ఢీకొనడంతో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. బైక్ ఇంధన ట్యాంక్‌ మంటలు పట్టి, కొద్ది సెకన్లలోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. ఈ భయానక ఘటనలో బైక్ రైడర్‌తో పాటు బస్సులోని 20 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. కొందరిని స్థానికులు, రెస్క్యూ బృందాలు సకాలంలో బయటకు తీసి ఆస్పత్రికి తరలించగలిగారు. ఈ ఘోర ప్రమాదం - [అమెరికాలో విదేశీయులకు కొత్త నిబంధన: ప్రవేశించేటప్పుడు, వెళ్లేటప్పుడు తప్పనిసరి ఫొటో, బయోమెట్రిక్ డేటా](https://tslawnews.in/20081/) - వలసల నియంత్రణ మరియు జాతీయ భద్రత లక్ష్యంగా యూఎస్ కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ (CBP) ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై గ్రీన్‌కార్డు హోల్డర్లతో సహా అమెరికాయేతర పౌరులందరినీ దేశంలోకి ప్రవేశించేటప్పుడు, దేశం విడిచి వెళ్లేటప్పుడు కూడా తప్పనిసరిగా ఫొటోలు, బయోమెట్రిక్ డేటా సేకరించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ కొత్త నిబంధనలు డిసెంబర్ 26వ తేదీ నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి రానున్నాయి. ఈ నూతన విధానం ప్రకారం, విమానాశ్రయాలు, సముద్ర మార్గాలు లేదా - ['మీరు గుద్దే గుద్దుడికి కాంగ్రెస్ తుక్కు తుక్కు కావాలి': సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు](https://tslawnews.in/20078/) - తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై మరియు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. "రెండేళ్ల లో కేసీఆర్ ని తిట్టడం తప్పా, రేవంత్ రెడ్డి మరో పనిచేయలేదని" ఎద్దేవా చేసిన కేటీఆర్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని మండిపడ్డారు. జూబ్లీహిల్స్ బై పోల్ ప్రస్తావిస్తూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. "కాంగ్రెస్ వాళ్ళు జూబ్లీహిల్స్ గెలిస్తే, మేము మోసం - [బిగ్‌బాస్ ఫేమ్ దివ్య సురేశ్‌పై హిట్ అండ్ రన్ కేసు: బైక్‌ను ఢీకొట్టి పరారీ](https://tslawnews.in/20075/) - కన్నడ నటి మరియు బిగ్‌బాస్ కన్నడ సీజన్-8 కంటెస్టెంట్ అయిన దివ్య సురేశ్‌పై బెంగళూరు పోలీసులు హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు. ఈ నెల 4వ తేదీ అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో బెంగళూరులోని బ్యాటరాయనపుర ఎంఎం రోడ్డులో ఆమె ప్రయాణిస్తున్న కారు ఒక బైక్‌ను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన వెంటనే దివ్య సురేశ్ కారు ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు బాధితులు ఆరోపించారు. ఈ ప్రమాదంలో కిరణ్ అనే యువకుడు తన స్నేహితులైన - [రూ.4.9 కోట్ల బ్యాంకు మోసం కేసులో ఏడుగురికి జైలు శిక్ష: 20 ఏళ్ల తర్వాత సీబీఐ కోర్టు తీర్పు](https://tslawnews.in/20072/) - హైదరాబాద్‌లోని కార్పొరేషన్ బ్యాంక్, బంజారాహిల్స్ బ్రాంచ్‌లో జరిగిన సుమారు రూ.4.9 కోట్ల మోసానికి సంబంధించిన కేసులో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం కీలక తీర్పును వెలువరించింది. ఈ కేసులో బ్యాంకు మాజీ సీనియర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని దోషులుగా నిర్ధారించి, వారికి జైలు శిక్ష విధించింది. ఈ మోసం కేసు 2004 సెప్టెంబర్ 29న నమోదైంది. దాదాపు రెండు దశాబ్దాలకు పైగా సాగిన సుదీర్ఘ విచారణ తర్వాత, 2025 అక్టోబర్ 24న ఈ తీర్పు వచ్చింది. ఈ కేసులో - [ఎస్‌బీఐ డిజిటల్ సేవల్లో అంతరాయం: కస్టమర్లకు హెచ్చరిక (అక్టోబర్ 25, శనివారం)](https://tslawnews.in/20068/) - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు సాంకేతిక నిర్వహణ పనుల కారణంగా అక్టోబర్ 25, 2025 శనివారం రోజున డిజిటల్ బ్యాంకింగ్ సేవలు తాత్కాలికంగా నిలిచిపోతాయని ముందస్తుగా హెచ్చరించింది. షెడ్యూల్ ప్రకారం, ఉదయం 01:10 నుండి 02:10 (IST) వరకు అంటే, సరిగ్గా 60 నిమిషాల పాటు ఈ నిర్వహణ పనులు జరుగుతాయి. ఈ సమయంలో UPI, IMPS, YONO, ఇంటర్నెట్ బ్యాంకింగ్, NEFT, RTGS వంటి ముఖ్యమైన డిజిటల్ లావాదేవీల సేవలు అందుబాటులో - [సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ నియామక ప్రక్రియ ప్రారంభం](https://tslawnews.in/20065/) - భారతదేశ సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తి (CJI) నియామక ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం లాంఛనంగా ప్రారంభించింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయి వచ్చే నెల నవంబర్ 23న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో, ఆయన వారసుడి పేరును సిఫార్సు చేయాల్సిందిగా కోరుతూ కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ ప్రస్తుత సీజేఐకి లేఖ పంపనున్నారు. సుప్రీంకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) తదుపరి సీజేఐగా - [సంపూర్ణ ఆరోగ్యంతో కేసీఆర్: మళ్లీ ప్రజాక్షేత్రంలోకి గులాబీ బాస్?](https://tslawnews.in/20062/) - కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌కే పరిమితమైన బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా నిర్వహించిన జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీక్షా సమావేశంలో పూర్తి ఆరోగ్యంగా, ఫుల్ జోష్‌తో కనిపించడం పార్టీ నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని తెలుస్తోంది. దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన ప్రతి ఒక్క నేతతో నవ్వుతూ మాట్లాడటం, వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం, అన్ని అంశాలను నిశితంగా గమనిస్తున్నట్లు మాట్లాడటం నేతల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందట. కేసీఆర్ మాటలు బీఆర్‌ఎస్ శ్రేణుల్లో - [అందుకే విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు: షాకింగ్ రీజన్ చెప్పిన అశ్విన్](https://tslawnews.in/20058/) - ఆస్ట్రేలియా సిరీస్‌లో భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) ఫామ్ కోల్పోయి, తన వన్డే కెరీర్‌లో మొదటిసారి వరుసగా రెండు ఇన్నింగ్స్‌లలో డకౌట్ అవ్వడంపై మాజీ టీమ్‌మేట్ రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) ఆందోళన వ్యక్తం చేశాడు. పెర్త్, అడిలైడ్ వన్డేల్లో కోహ్లీ డకౌట్ అవ్వడం కంటే, ముఖ్యంగా రెండో వన్డేలో అతను అవుట్ అయిన తీరుపై అశ్విన్ స్పందించాడు. కోహ్లీ ఇంకా మ్యాచ్ రిథమ్‌ను అందుకోలేకపోవడం ప్రధాన సమస్య అని అశ్విన్ విశ్లేషించాడు. - [సింధూ నది తరహాలో కునార్ నదిపై డ్యామ్‌ల నిర్మాణం: పాక్‌కు నీటిని నిలిపివేయనున్న తాలిబన్లు](https://tslawnews.in/20055/) - ఉగ్రవాద దాడుల నేపథ్యంలో పహల్గామ్ ఘటన తర్వాత భారత్ సింధూ నదీ జలాలను నిలిపివేసిన తరహాలోనే, ప్రస్తుతం అఫ్గనిస్థాన్‌లోని తాలిబన్ ప్రభుత్వం కూడా అదే దారిలో పయనిస్తోంది. పాకిస్థాన్‌కు నీటి సరఫరాను నిలిపివేయడానికి వీలుగా తమ దేశంలో ప్రవహించే కునార్ నదిపై సాధ్యమైనంత త్వరగా ఆనకట్టలు నిర్మించాలని తాలిబన్లు నిర్ణయించారు. ఈ మేరకు తమ సుప్రీం నేత మౌలావి హిబతుల్లా అఖుంద్జాదా ఉత్తర్వులు జారీచేశారని తాలిబాన్ నీటిపారుదల శాఖ మంత్రి ముల్లాహ్ అబ్దుల్ లతీఫ్ మన్సూర్‌ ఎక్స్ - [డీసీసీ అధ్యక్షుల నియామకంపై చర్చ: రేపు ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి](https://tslawnews.in/20052/) - తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రంలోని డీసీసీ అధ్యక్షుల నియామకంపై కీలక చర్చల కోసం మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు (అక్టోబర్ 25, శనివారం) మధ్యాహ్నం మూడు గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారు. తెలంగాణతో పాటు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో డీసీసీ అధ్యక్షుల ఎంపికను కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ముఖ్య సమావేశంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు, పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, - ["తెలుగు జాతిని ప్రపంచంలో నంబర్ 1 చేస్తా": దుబాయ్ వేదికగా సీఎం చంద్రబాబు ధీమా](https://tslawnews.in/20049/) - యూఏఈ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, దుబాయ్‌లోని లీ మెరిడియన్ హోటల్‌లో ఏర్పాటు చేసిన ‘తెలుగు డయాస్పోరా’ సదస్సులో గల్ఫ్ దేశాల ప్రవాసాంధ్రులతో ఆత్మీయంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "ప్రపంచంలో తెలుగు జాతికి తిరుగే లేదు. ప్రపంచంలో తెలుగు జాతిని నెంబర్ వన్ గా నిలబెట్టడమే నా లక్ష్యం" అని ధీమా వ్యక్తం చేశారు. 30 ఏళ్ల క్రితం తాను ఐటీకి పునాదులు వేయడం వల్లే నేడు తెలుగువారు సత్య నాదెళ్ల - [కర్నూలు బస్సు ప్రమాదం: డ్రైవర్ల నిర్లక్ష్యానికి నిదర్శనం - రూ. 23 వేలకు పైగా ట్రాఫిక్ ఫైన్లు](https://tslawnews.in/20046/) - హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న వేమూరి కావేరీ ట్రావెల్ బస్సు కర్నూలులో ప్రమాదానికి గురై 20 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడానికి డ్రైవర్ల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రమాదానికి గురైన DD01N9490 నంబర్ గల బస్సు ట్రాఫిక్ నిబంధనలను ఏ స్థాయిలో ఉల్లంఘించిందో తెలుపుతూ ట్రాఫిక్ చలాన్లు వెలుగులోకి వచ్చాయి. ఒక్క హైదరాబాద్ పరిధిలోనే ఈ బస్సుపై దాదాపు రెండేళ్లలో 16 ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదయ్యాయి. ఈ ఉల్లంఘనల్లో ఓవర్ స్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ - [బిహార్‌లో ఎన్‌డీఏ కూటమి అన్ని ఎన్నికల రికార్డులను బ్రేక్ చేస్తుంది: ప్రధాని మోదీ](https://tslawnews.in/20043/) - బిహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్‌డీఏ కూటమి అధినేత, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం సమస్తీపూర్‌లో జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎన్‌డీఏ కూటమి ఈసారి రాష్ట్రంలోని అన్ని ఎన్నికల రికార్డులను తిరగరాయనుంది అని మోదీ స్పష్టం చేశారు. బిహార్‌లో ఏం జరగబోతుందో ఈ ప్రకటన ద్వారా ఆయన తేల్చిచెప్పారు. ప్రతిపక్షంలో ఉన్న 'ఇండియా' కూటమి నాయకులను విమర్శిస్తూ, "ఆరు లక్షల కోట్ల స్కామ్‌లలో బెయిల్‌పై బయటకువచ్చిన వారు ప్రజల మనస్సులు గెలుచుకోవాలని - [ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తన పెళ్లికి ఆహ్వానించిన నారా రోహిత్](https://tslawnews.in/20039/) - టాలీవుడ్ హీరో నారా రోహిత్ త్వరలో నటి శిరీష లేళ్లను వివాహం చేసుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో, అక్టోబర్ 30న హైదరాబాద్‌లో జరగనున్న తన వివాహానికి ఆహ్వానించేందుకు నారా రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శుభలేఖ అందించి ఆహ్వానించగా, అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నారా రోహిత్, శిరీష లేళ్లతో తన వివాహ వేడుకలను అక్టోబర్ 25 నుంచి నాలుగు రోజుల పాటు హైదరాబాద్‌లో - [యాదగిరిగుట్టలో కవిత: కొత్త పార్టీపై కీలక వ్యాఖ్యలు.. 'జనం బాట' యాత్రకు శ్రీకారం](https://tslawnews.in/20034/) - తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గురువారం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ నెల చివరి వారం నుంచి ఆమె జిల్లాల యాత్ర (జనం బాట) ప్రారంభించనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు అన్ని జిల్లాలను కలుపుకుంటూ కవిత ఈ యాత్ర చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ అర్చకులు ఆమెకు సంప్రదాయంగా స్వాగతం పలికి, మూల విరాట్‌ను దర్శించుకున్న అనంతరం తీర్థ ప్రసాదాలు - [రెండో వన్డేలో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం: సిరీస్ కైవసం చేసుకున్న కంగారూలు](https://tslawnews.in/20031/) - ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత క్రికెట్ జట్టుకు వరుసగా రెండో వన్డేలోనూ నిరాశ ఎదురైంది. అడిలైడ్ ఓవల్ వేదికగా గురువారం జరిగిన రెండో వన్డేలో ఆస్ట్రేలియా 2 వికెట్ల తేడాతో టీమిండియాను ఓడించింది. ఈ విజయంతో, మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను కంగారూలు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్నారు. భారత బౌలర్లు చివరి వరకు పోరాడినప్పటికీ, కీలక సమయంలో ఆసీస్ బ్యాటర్లు రాణించడంతో భారత్‌కు మరోసారి ఓటమి తప్పలేదు. టాస్ గెలిచి బౌలింగ్ - [దీపావళి ధమాకా: యూపీఐ లావాదేవీల రికార్డ్ – ఒక్కరోజులో రూ. 1.02 లక్షల కోట్లు](https://tslawnews.in/20028/) - ఈ దీపావళి పండగ సీజన్‌లో భారతదేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) సరికొత్త రికార్డు సృష్టించింది. అక్టోబర్ 18న ఒక్కరోజే రికార్డు స్థాయిలో 75.4 కోట్ల లావాదేవీలు జరిగాయని, వాటి మొత్తం విలువ రూ. 1.02 లక్షల కోట్లుగా నమోదైందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం వెల్లడించారు. ధంతేరస్ నుంచి దీపావళి మధ్య మూడు రోజుల పాటు సగటున రోజుకు 73.69 కోట్ల లావాదేవీలు జరిగాయని, ఇది గత నెలతో పోలిస్తే చాలా - ['రూ. 2,700 కోట్ల బకాయిలతో ఆరోగ్యశ్రీ సేవలకు బ్రేక్': ఏపీ ప్రభుత్వంపై షర్మిల తీవ్ర విమర్శలు](https://tslawnews.in/20025/) - ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ పథకం కింద ప్రైవేటు ఆసుపత్రులలో సేవలు నిలిచిపోవడంపై కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రైవేటు ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,700 కోట్ల బకాయిలు చెల్లించకపోవడం వల్లే ఈ దుస్థితి తలెత్తిందని ఆమె ఆరోపించారు. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఇది ఒక చీకటి రోజు అని గురువారం 'ఎక్స్' (గతంలో ట్విట్టర్) వేదికగా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గత 15 రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో లక్షలాది మంది - [హైదరాబాద్‌ను ముంచెత్తిన కుండపోత వాన: స్తంభించిన జనజీవనం, ట్రాఫిక్ జామ్](https://tslawnews.in/20022/) - తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ను గురువారం సాయంత్రం భారీ వర్షం ముంచెత్తింది. ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వాన కారణంగా నగర జీవనం ఒక్కసారిగా స్తంభించిపోయింది. కూకట్‌పల్లి, అమీర్‌పేట్, జూబ్లీహిల్స్, అల్వాల్, శామీర్‌పేట్, బంజారాహిల్స్, సనత్‌నగర్, ఎర్రగడ్డ సహా అనేక ప్రాంతాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు నీట మునగగా, పలు ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు చేరడంతో నగరంలో తీవ్రమైన ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. రోడ్లపై వాహనాలు - [తాగి వచ్చిన బాలకృష్ణను అసెంబ్లీలోకి ఎలా రానిచ్చారు?: జగన్ సంచలన వ్యాఖ్యలు](https://tslawnews.in/20019/) - సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. అక్టోబర్ 23, 2025న జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి. బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై జగన్ మాట్లాడుతూ, "తాగిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా రానిచ్చారు? తాగి వచ్చి అలా మాట్లాడిన వ్యక్తి మానసిక పరిస్థితి ఎలా ఉందో ఆయనే తనను తాను ప్రశ్నించుకోవాలి" - [గన్ కల్చర్, అవినీతిపై కేటీఆర్ ఫైర్: సీఎం రేవంత్ రెడ్డి అసమర్థ పాలన అంటూ విమర్శ](https://tslawnews.in/20016/) - తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనపై భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) తీవ్ర విమర్శలు గుప్పించారు. అక్టోబర్ 23, 2025న తెలంగాణ భవన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వాన్ని 'బలహీన ముఖ్యమంత్రి' అంటూ ఘాటుగా విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో 'అవినీతి విలయతాండవం' చేస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో 'గన్ కల్చర్' (తుపాకీ సంస్కృతి), మంత్రుల అవినీతి, అధికారుల భయం, పోలీసు వ్యవస్థ దుష్ప్రవర్తనలు వంటి అంశాలను - [ప్రభాస్ 'ది రాజా సాబ్' మూవీ నుంచి కొత్త పోస్టర్ విడుదల, ఫస్ట్ సింగిల్ అప్‌డేట్](https://tslawnews.in/20013/) - రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్బంగా ప్రభాస్ నటిస్తోన్న సినిమాల నుంచి వరుసగా అప్‌డేట్స్ వస్తున్నాయి. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న కామెడీ-హారర్ చిత్రం 'ది రాజా సాబ్' నుంచి చిత్ర బృందం ఒక ప్రత్యేకమైన కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో ఆకట్టుకుంటూ కనిపించారు. "హ్యాపీ బర్త్‌డే రెబల్ సాబ్" అంటూ శుభాకాంక్షలు తెలిపిన టీమ్, త్వరలోనే సినిమా ఫస్ట్ సింగిల్‌ను విడుదల - [మెగా ఫ్యామిలీకి శుభవార్త: రెండోసారి తల్లి కాబోతున్న రామ్ చరణ్ సతీమణి ఉపాసన](https://tslawnews.in/20010/) - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించారు. దీపావళి వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు టాలీవుడ్ ప్రముఖులు హాజరైన సీమంతం (బేబీ షవర్) వేడుక వీడియోను ఉపాసన తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఉపాసన తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న ఈ వీడియోకు "ఈ దీపావళికి డబుల్ సెలబ్రేషన్స్, డబుల్ లవ్ అండ్ డబుల్ బ్లెస్సింగ్స్" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. దీపావళి సెలబ్రేషన్స్‌తో పాటు ఉపాసనకి సీమంతం కూడా చేసినట్లుగా - [అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో మార్పులు: కొత్త సమయాలు నేటి నుంచి అమలు](https://tslawnews.in/20007/) - దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న అయోధ్య రామ మందిర దర్శన వేళల్లో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కీలక మార్పులు చేసింది. శీతాకాలం ప్రారంభాన్ని దృష్టిలో ఉంచుకుని, భక్తులకు అసౌకర్యం కలగకుండా, స్వామివారి సేవలకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఆలయ దర్శన సమయ వ్యవధిని గంట మేర తగ్గించినట్లు ట్రస్ట్ ప్రకటించింది. నూతనంగా సవరించిన ఈ వేళలు గురువారం, అంటే అక్టోబర్ 23వ తేదీ నుంచే తక్షణమే అమల్లోకి వచ్చాయి. భక్తులు ## Pages - [Privacy Policy](https://tslawnews.in/privacy-policy/) - Who we are Our website address is: https://tslawnews.in. What personal data we collect and why we collect it Comments When visitors leave comments on the site we collect the data shown in the comments form, and also the visitor’s IP address and browser user agent string to help spam detection. An anonymized string created from - [Contact Us](https://tslawnews.in/contact-us/) - Contact us TSLAW News a Professional News and Media Platform. Here we will provide you only interesting content, which you will like very much. We’re dedicated to providing you the best of News and Media, with a focus on dependability and News , Cinema , Media. We’re working to turn our passion for News - [About u s](https://tslawnews.in/about-us/) - TSLAW News is a Professional News and Media Platform. Here we will provide you only interesting content, which you will like very much. We're dedicated to providing you the best of News and Media, with a focus on dependability and News , Cinema , Media. We're working to turn our passion for News and Media - [Terms and Conditions](https://tslawnews.in/terms-and-conditions/) - This News Portal, TSLAW NEWS is intended for information purpose only. Whilst we endeavor to ensure that the information on this News Portal is correct, we do not warrant its completeness or accuracy; nor do we commit to ensuring that the News Portal remains available or that the material on the Portal is - [Telangana](https://tslawnews.in/telangana/) - Adilabad Bhadradri Kothagudem Hanumakonda Hyderabad Jagtial Jangaon Jayashankar Bhoopalpally Jogulamba Gadwal Kamareddy Karimnagar Khammam Komaram Bheem Asifabad Mahabubabad Mahabubnagar Mancherial Medak Medchal-Malkajgiri Mulugu Nagarkurnool Nalgonda Narayanpet Nirmal Nizamabad Peddapalli Rajanna Sircilla Ranga Reddy Sangareddy Siddipet Suryapet Vikarabad Wanaparthy Warangal Yadadri Bhuvanagiri - [AP](https://tslawnews.in/ap/) - Srikakulam Vizianagaram Parvathipuram Manyam Alluri Sitharama Raju Visakhapatnam Anakapalli Kakinada Konaseema (Dr. B.R. Ambedkar Konaseema) East Godavari Eluru West Godavari Krishna NTR (Vijayawada) Guntur Palnadu Bapatla Prakasam Sri Potti Sriramulu Nellore YSR Kadapa Annamayya (Rayachoty) Tirupati (Sri Balaji) Chittoor Sri Satya Sai (Puttaparthi) Anantapur Kurnool Nandyal Markapuram Madanapalle Polavaram - [Sample Page](https://tslawnews.in/sample-page/) - This is an example page. It's different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this: Hi there! I'm a bike messenger - [Home](https://tslawnews.in/home/) - [Sample Page](https://tslawnews.in/sample-page-2/) - This is an example page. It's different from a blog post because it will stay in one place and will show up in your site navigation (in most themes). Most people start with an About page that introduces them to potential site visitors. It might say something like this: Hi there! I'm a bike messenger ## Categories - [Uncategorized](https://tslawnews.in/category/uncategorized/) - [NATIONAL](https://tslawnews.in/category/national/) - [BUSINESS](https://tslawnews.in/category/business/) - [SPORTS](https://tslawnews.in/category/sports/) - [CINEMA](https://tslawnews.in/category/cinema/) - [AP NEWS](https://tslawnews.in/category/ap-news/) - [TELANGANA](https://tslawnews.in/category/telangana/) - [జాతీయం](https://tslawnews.in/category/జాతీయం/) - [తెలంగాణ](https://tslawnews.in/category/తెలంగాణ/) - [WORLD](https://tslawnews.in/category/world/) - [Technology](https://tslawnews.in/category/technology/) - [JOBS](https://tslawnews.in/category/jobs/) - [VIDYA](https://tslawnews.in/category/vidya/) - [HEALTH](https://tslawnews.in/category/health/) - [TELANGANA](https://tslawnews.in/category/ts/) - [KMG](https://tslawnews.in/category/kmg/) - [Reporters](https://tslawnews.in/category/reporters/) - [Telangana](https://tslawnews.in/category/reporters/telangana-reporters/) - [AP](https://tslawnews.in/category/reporters/ap/) - [Medak](https://tslawnews.in/category/reporters/telangana-reporters/medak/) - [Sangareddy](https://tslawnews.in/category/reporters/telangana-reporters/sangareddy/) - [Vikarabad](https://tslawnews.in/category/reporters/telangana-reporters/vikarabad/) ## Tags - [carona](https://tslawnews.in/tag/carona/) - [vacation](https://tslawnews.in/tag/vacation/) - [news](https://tslawnews.in/tag/news/) - [hyderabad news](https://tslawnews.in/tag/hyderabad-news/) - [carina hyderabad news](https://tslawnews.in/tag/carina-hyderabad-news/) - [hyderabad telagana news](https://tslawnews.in/tag/hyderabad-telagana-news/) - [telagana news carona](https://tslawnews.in/tag/telagana-news-carona/) - [ipl](https://tslawnews.in/tag/ipl/) - [ipl matchs](https://tslawnews.in/tag/ipl-matchs/) - [crickert news](https://tslawnews.in/tag/crickert-news/) - [cricket news](https://tslawnews.in/tag/cricket-news/) - [undian news](https://tslawnews.in/tag/undian-news/) - [j6atimes](https://tslawnews.in/tag/j6atimes/) - [j6news](https://tslawnews.in/tag/j6news/) - [j6](https://tslawnews.in/tag/j6/) - [j6news channel](https://tslawnews.in/tag/j6news-channel/) - [j6 times](https://tslawnews.in/tag/j6-times/) - [j6@times](https://tslawnews.in/tag/j6times/) - [j6 pprpmew](https://tslawnews.in/tag/j6-pprpmew/) - [gadwal](https://tslawnews.in/tag/gadwal/) - [jadwa](https://tslawnews.in/tag/jadwa/) - [newsa](https://tslawnews.in/tag/newsa/) - [jyderabad](https://tslawnews.in/tag/jyderabad/) - [hyderabd](https://tslawnews.in/tag/hyderabd/) - [telugu](https://tslawnews.in/tag/telugu/) - [Hyderabad telugu news](https://tslawnews.in/tag/hyderabad-telugu-news/) - [Telugu news](https://tslawnews.in/tag/telugu-news/)