జనసేన రెండోజాబితాలో 9మందికి పవన్ కళ్యాణ్ గ్రీన్‌సిగ్నల్‌..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సమయం దగ్గర పడిన తరుణంలో అన్ని రాజకీయ పార్టీలు దూకుడును పెంచాయి. ముఖ్యంగా టిడిపి జనసేన బిజెపి…

జగన్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టు: నారా లోకేశ్..

ఏపీలో 2018లో గ్రూప్-1 మెయిన్ పరీక్షను రద్దు చేస్తూ రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా…

రౌడీ చేతిలో భీమవరం బందీ.. వైసీపీ ఎమ్మెల్యేను ఓడించాలని పవన్ కల్యాణ్ పిలుపు..

ఏపీలో వలసల పర్వం కొనసాగుతోంది. తాజాగా జనసేనలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు చేరారు. మంగళగిరి జనసేన కార్యాలయంలో పార్టీ కండువా…

CAAపై వ్యతిరేకత.. కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన..

కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(CAA)పై పలు వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముస్లిం వర్గానికి వ్యతిరేకంగా దీన్ని…

జొన్న రైతులకు శుభవార్త చెప్పిన జగన్ ప్రభుత్వం..

రాష్ట్రంలో పండిన జొన్న పంటను మద్దతు ధరకు కొనాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. మద్దతు ధర కంటే జొన్నల…

ఫిరాయింపు ఎమ్మెల్సీలపై వేటు..

పార్టీ ఫిరాయించిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంశీ కృష్ణయాదవ్‌, సి. రామచంద్రయ్యలపై అన‌ర్హ‌త వేటు ప‌డింది. సమగ్ర విచారణ అనంత‌రం ఈ ఇద్దరిపై…

ఒకే వేదిక‌పైకి మోదీ, చంద్ర‌బాబు, ప‌వ‌న్..

టీడీపీ, బీజేపీ, జ‌న‌సేన పార్టీల మ‌ధ్య పొత్తు ఖ‌రారు కాగా, ఈ నెల 17న చిలకలూరిపేటలో ఉమ్మడి బహిరంగ సభను నిర్వ‌హించాల‌ని…

బీజేపీలో ప్రో వైసీపీ నేతలపై చంద్రబాబు మాస్టర్ ప్లాన్..

ఏపీలో ఎన్నికల మహా సంగ్రామానికి సమయం దగ్గర పడుతోంది. అధికార వైసీపీని ఢీకొట్టేందుకు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన, భారతీయ…

‘సిద్ధం’ సభలో అపశృతి..

జిల్లాలోని మేదరమెట్లలో ఆదివారం సాయంత్రం జరిగిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ‘సిద్ధం’ సభకు లక్షల సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ క్రమంలో…

జగన్ ఎన్నికల మేనిఫెస్టోపై ఉత్కంఠ..

ఇవాళ మ.3 గంటల నుంచి సా.5 గంటల వరకు బాపట్లలో ‘సిద్ధం’ సభ జరుగనుంది. ఈ సభలో వైసీపీ మేనిఫెస్టోపై సీఎం…